Saturday 31 December 2022

 అంతరిక్ష రంగ పితామహుడు శ్రీ విక్రమ్ సారాభాయ్ గారి వర్థంతి సందర్భంగా

#అహ్మదాబాద్‌లోని బట్టల మిల్లు యజమాని అంబాలాల్ సారాభాయ్ ఇంట్లో 1919 ఆగస్టు 12న ఒక మగపిల్లాడు పుట్టాడు. అతడిని చూడ్డానికి వచ్చిన అందరి కళ్లూ బిడ్డ చెవులపైకి వెళ్లాయి. ఆ చెవులు చాలా పెద్దగా ఉన్నాయి. వాటిని చూసిన వాళ్లంతా "అరే ఇవి గాంధీజీ చెవుల్లా ఉన్నాయే" అన్నారు.
అంబాలాల్ సన్నిహతులు కొందరైతే సరదాగా "తమలపాకుల్లా ఉన్న ఆ చెవులను కిళ్లీలా మడవచ్చు" అన్నారు. ఆ అబ్బాయికి విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ అనే పేరు పెట్టారు.
ఠాగూర్ ఎవరి ముఖమైనా చూడగానే వారి భవిష్యత్తు గురించి చెప్పేవారు. పిల్లాడుగా ఉన్న విక్రమ్‌ను ఆయన దగ్గరికి తీసుకురాగానే, టాగూర్ విశాలంగా విక్రమ్ నుదుటిని అలా చూస్తుండిపోయారు. "ఈ పిల్లాడు ఒకరోజు చాలా పెద్ద పని చేస్తాడు" అన్నారు.
#ఈనాడు 104 ఉపగ్రహాలను ఏకకాలంలో అంతరిక్షంలోకి ప్రయోగించి #ప్రపంచం ప్రశంసలనందుకున్న భారత అంతరిక్ష పరిశోధనలకు జనకుడు, ఇస్రో (1969) స్థాపకుడు విక్రమ్ సారాభాయ్ 12 ఆగస్టు 1919న అహ్మదాబాద్లో అంబలాల్, సరళాదేవి దంపతులకు జన్మించాడు. ఒక సంపన్న కుటుంబంలో అభ్యుదయ భావాలు కలిగిన తల్లిదండ్రులకు జన్మించిన ఎనిమిది మంది సంతానంలో ఒకడు. తల్లిదండ్రులు మాంటిస్సోరీ విద్యా విధానంలో ప్రారంభించిన 'రిట్రీట్’ లోనే అతడి పాఠశాల విద్యకొనసాగింది.
#అంబాలాల్ ఇంటికి ఎంతో మంది గొప్ప ప్రముఖులు వచ్చిపోతుండేవారు. విశ్వకవి రవీంద్రనాథ్టాగోర్, తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి, ప్రముఖ ఉపన్యాసకుడు, సాత్రంత్ర్య పోరాట యోధుడు వి.ఎస్ శ్రీనివాస శాస్త్రి, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు, విద్యావేత్త సి. ఎస్ ఆండ్రూస్, మౌలానా అబుల్ కలాం అజాద్, సి.వి రామన్ మొదలైనవారితో ముఖాముఖి ముచ్చటించ గలిగిన అవకాశాలు ఆయనకు దక్కాయి.
#మెట్రిక్యులేషన్ తర్వాత ఆయన ప్రకృతి (Natural Sciences) చదవాలని 1940 లో ఆయన ఇంగ్లాండ్ బయలుదేరి కేంబ్రిడ్డి విశ్వవిద్యాలయ అనుబంధిత సెయింట్ జాన్స్ స్కూల్లో చేరాడు. అయితే అప్పటికే రెండవ ప్రపంచ యుద్ధం (1939-1945) మొదలైంది. కొంతకాలం తర్వాత, ఆ పరిస్థితుల్లో చదువు కొనసాగించలేక ఆయన తిరిగి భారతదేశం చేరుకుని ఇండియన్ ఇన్స్టిటూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరులో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సి.వి.రామన్ వద్ద పరిశోధక Soon (Research Scholar) చేరాడు. అక్కడ అతడికి విశ్వ శాస్త్రం (Cosmology) ప్రో ఆసక్తి కల్లింది. విశ్వకిరణాల కిరణాల మీద పరిశోధన చేయాలని సంకల్పించుకుని బెంగళూరులోనే పరికరాలు తయారు చేసుకున్నాడు. బెంగళూరు, పుణే హిమాలయాల్లో వాటిని గూర్చి కొన్ని కొలతలు తీసుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం ముగియగానే 1945 లో తిరిగి ఇంగ్లాండు చేరుకుని 1947 లో పి.హెచ్డి. పట్టా పొందాడు.
#ఇండియాకు తిరిగివచ్చి భౌతికశాస్త్ర పరిశోధనా (Soporate) (Physical Research Laboratory-PRL) అహ్మదాబాద్లో తల్లిదండ్రులు నడిపిస్తున్న మహాత్మాగాంధీ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన నాలుగు గదుల్లో ఏర్పాటు చేశాడు. తర్వాత కాలంలో దీనిని శాస్ర, పారిశ్రామిక పరిశోధనా సంస్థ (Council of Scientific and Industrial Research - CSIR) ప్రభుత్వంలోని అణు శక్తి విభాగం (Department of Atomic Energy – DAE) గుర్తించాయి. విశ్వ కిరణాల (Cosmic Rays) పై వాతావరణ పరిస్థితులు ఏ - ప్రభావం చూపవనీ, సూర్యునిలో జరిగే సార చర్యలే విశ్వ కిరణాలలోని మార్పులకు కారణమవుతాయనీ తేల్చి చెప్పాడు. అంతేకాకుండా గ్రహాంతర భౌతిక శాస్రంలో పరిశోధనలు జరిగే తరుణం ఆసన్నమైందని కూడా భావించాడు.
vikramstatue1957-58 సంవత్సరాన్ని అంతర్జాతీయ భూ భౌతిక సంవత్సరంగా (International Geo-Physical year - IGY) అమెరికా ప్రకటించింది. అదే సమయంలో సోవియెట్ యూనియన్ తన మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుట్నిక్-1 ని ప్రయోగించింది. దానితో భారతదేశం వెంటనే స్ఫూర్తిపొంది విక్రం సారాభాయ్ చైర్మన్ గా భారత జాతీయ పరిశోధనా కమిటీని నియమించింది.
భారత అణుశక్తి కార్యక్రమ #పితామహుడు హెూమి జహంగీర్ భాభా సహకారంతో విక్రం సారాభాయ్ రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని తుంబా (తిరువనంతపురం సమీపంలో) నెలకొల్పాడు. తుంబా మధ్యవృతీయ రాకెట్ ప్రయోగ కేంద్రం (Thumba Equatorial Rocket Launching Station-TERLS) సంక్షిప్తంగా ఈనాడు తుంబా రాకెట్ ప్రయోగ కేంద్రంగా పిలుసున్నారు. దీన్ని నవంబర్ 21, 1963 లో ప్రారంభించారు. రెండేళ్ళలోపునే ఐక్యరాజ్య అంతర్జాతీయ సదుపాయాలున్న కేంద్రంగా గుర్తించింది.
1957లో రష్యా మొట్ట మొదటి శాటిలైట్ అయిన #స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు... భారత భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం గురించి ఎంతో విషయ సేకరణ చేయటమేగాకుండా, ఆ శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూకు వివరించి, ఆయనను ఒప్పించారు సారాభాయ్. ఆ తరువాత 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడయిన హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్) సెంటర్‌ను ఆయన ఏర్పాటు చేశారు. తదనంతరం ఆయన ఆదర్శాలకు అనుగుణంగా ఇస్రో ఎన్నో విజయాలను సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేసింది.
"భారత అంతరిక్ష రంగ పితామహుడు"గా కీర్తి గడించిన #సారాభాయ్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 1962లో శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డుతో, 1966లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయంగానూ అర్థవంతమైన పాత్ర పోషించగలగాలంటే, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మానవ సమాజ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడంలో మనం ఎవరికీ తీసిపోకుండా ఉండాలని” చెప్పి, ఆ దిశగా కృషి చేసిన సారాభాయ్ 1971, డిసెంబరు 30వ తేదీన పరమపదించారు.
గ్రామీణ ప్రజల కోసం #ఉపగ్రహాలను రూపొందించటం విక్రమ్ సారాభాయ్ వ్యూహంలో ప్రధానమైనదిగా ఉండేది. సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొని రావాలని, అప్పుడే మన దేశంలోని ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని సారాభాయ్ తోటి శాస్త్రవేత్తలను ప్రొత్సహించేవారు.
#సహజ వనరుల వివరాలు సేకరించే పరిజ్ఞానాన్ని రూపొందించటం, రిమోట్ సెన్సింగ్‌కు అవసరమైన సాధనాలను ఏర్పాటు చేసుకోవటం అనేవి అందులో కీలక భాగాలు. ఈ రంగాలను ఎలా ఉపయోగించుకోవాలి? అంతరిక్షంలోకి మానవుల్ని ఏలా పంపాలి? సంప్రదాయపద్ధతిలో ఉన్న వ్యవస్థల్లోకి అంతరిక్ష వ్యవస్థను ఎలా కలపాలి? అన్న విషయాలన్నీ విక్రమ్ సారాభాయ్ వ్యూహాల్లో భాగాలుగా ఉండేవి.
#విజిల్ వేస్తూ ల్యాబ్‌లోకి వెళ్లేవారు.....
విక్రమ్ సారాభాయ్ చాలా కష్టపడేవారు. ఆయన శాస్త్రవేత్తే కాదు, మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా. టెన్షన్ తగ్గించుకోడానికి ఆయన ఎక్కువగా సంగీతం వినేవారు.
ఆయన దగ్గర గ్రామ్‌ఫోన్ రికార్డుల భారీ కలెక్షన్ ఉండేదని చెబుతారు. ఆయనకు నచ్చిన గాయకుడు 'కుందన్ లాల్ సెహగల్' ఆయనకు విజిల్ వేయడం అంటే చాలా ఇష్టం. విజిల్‌తోపాటూ మెట్లపై చెప్పుల శబ్దం వినిపించగానే ల్యాబ్‌లో పనిచేస్తున్నవారు విక్రమ్ సారాభాయ్ వచ్చేశారని తెలుసుకునేవారు.
విక్రమ్ సారాభాయ్‌కు శాస్త్రీయ, వెస్ట్రన్, భారతీయ సంగీతం చాలా ఇష్టం.
డాక్టర్ ఏపీజే #అబ్దుల్ కలాంకు గురువు:
భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ పేరుతో పాపులరైన ఏపీజే అబ్దుల్ కలాంకు విక్రమ్ సారాభాయ్ గురువు. ఒక సారి "మిమ్మల్ని దిల్లీలో కలవాలని అనుకుంటున్నట్లు" సారాభాయ్ నుంచి కలాంకు ఒక మెసేజ్ అందింది. కలాం చాలా విమానాలు మారి దిల్లీ చేరుకున్నారు. సారాభాయ్ ఆయనకు ఉదయం మూడున్నరకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
కలాం తన ఆత్మకథ 'వింగ్స్ ఆఫ్ ఫైర్'లో ఆరోజు గురించి రాశారు. "నేను అంత ఉదయం అశోకా హోటల్‌కు ఎలా వెళ్లాలా అని నాకు కంగారుగా ఉంది. దాంతో, నేను రాత్రంతా ఆ హోటల్ లాబీలోనే ఉండాలని అనుకున్నా. ఆ హోటల్లో భోజనం చేస్తే, నా జేబు ఖాళీ అయిపోతుంది. అందుకే నేను ఒక దాభాకు వెళ్లి భోజనం చేశాను. రాత్రి 11 గంటలకు హోటల్ లాబీలోకి చేరుకున్నాను" అని చెప్పారు.
దాదాపు 3 గంటలప్పుడు అక్కడకు ఒక వ్యక్తి వచ్చి కూచున్నారు. ఆయన సూట్‌ వేసుకుని, ఒక మెరిసే టై కట్టుకుని ఉన్నారు. బూట్లు మెరుస్తున్నాయి. సరిగ్గా మూడు గంటలకు మమ్మల్నిద్దరినీ సారాభాయ్ గదికి తీసుకెళ్లారు. ఆయన లోపలికి పిలిచి మమ్మల్ని ఒకరినొకరికి పరిచయం చేశారు. 'కలామ్ అంతరిక్ష విభాగంలో నా సహచరుడు అని ఆయనకు, గ్రూప్ కెప్టెన్ నారాయణన్, ఎయిర్‌ఫోర్స్ హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తారు అని నాకు చెప్పారు"
"కాఫీ తాగాక డాక్టర్ సారాభాయ్ మా ఇద్దరికీ 'రాకెట్ అసిస్టెడ్ టేకాఫ్' అంటే RATO గురించి తన ప్లాన్ చెప్పారు. దీని సాయంతో భారత యుద్ధ విమానాలు హిమాలయాల్లో చిన్న రన్‌వేపై కూడా సమర్థంగా టేకాఫ్ అవుతాయన్నారు".
"#కాసేపటి తర్వాత ఆయన మమ్మల్నిద్దరినీ కార్లో కూచోమని చెప్పారు. ఇద్దరినీ తనతోపాటూ ఫరీదాబాద్‌లో ఉన్న తిల్పత్ రేంజి తీసుకెళ్లారు. 'నేను పరిశోధన కోసం మీకు ఒక రాకెట్ అందుబాటులో ఉంచితే, మీరు 18 నెలల్లో దాని స్వదేశీ వెర్షన్ తయారు చేసి మన హెచ్ఎఫ్-24 విమానానికి ఫిట్ చేయగలరా' అని ఒక టీచర్‌లా అడిగారు. మేమిద్దరం 'అది సాధ్యమే' అన్నాం. అది వినగానే ఆయన నరాలు ఉప్పొంగాయి. ఆయన తన కారులోనే మాఇద్దరినీ తిరిగి అశోకా హోటల్ తీసుకొచ్చారు. తర్వాత టిఫిన్ సమయంలో ప్రధానమంత్రిని కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు" అని కలాం తన ఆత్మకథలో చెప్పారు.
#గుండెపై పుస్తకం పెట్టుకునే వీడ్కోలు:
1971 డిసెంబర్ 30న విక్రమ్ సారాభాయ్ త్రివేండ్రమ్ ‌దగ్గరున్న కోవలం బీచ్ గెస్ట్ హౌస్‌లో ఉన్నారు. ఉదయం నిద్రలేవకపోయేసరికి ఆయన పడుకున్న గది తలుపులు విరగ్గొట్టారు. లోపల దోమతెరలో ఆయన ప్రశాంతంగా పడుకుని కనిపించారు. ఆయన గుండెలపై ఒక పుస్తకం ఉంది. డాక్టర్ ఆయన్ను పరీక్షించి, రెండు గంటల ముందే చనిపోయారని చెప్పారు. అప్పుడు విక్రమ్ సారాభాయ్ వయసు కేవలం 52 ఏళ్లు.

Friday 30 December 2022

 చైనా కి అవసరం అయితే భారత్ జెనెరిక్ ఔషధాలని సప్లై చేస్తుంది – భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ !

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ చైనాకి ఇలాంటి ఆఫర్ ఇవ్వడం వెనుక కారణం ఉంది !

ప్రస్తుతం చైనాలో విజృంభిస్తున్న వొమిక్రాన్ BF-7 వల్ల హాస్పిటల్స్ లో బెడ్లు లేక కిందనే పడుకోబెడుతున్నారు కోవిడ్ పేషంట్ల ని. ప్రతి రోజూ హీనపక్షంగా 10 లక్షల కేసులు నమోదు అవుతున్నాయి చైనాలో !

మార్చి నెల 2023 నాటికి మొత్తం 30 కోట్ల మంది చైనా ప్రజలు కోవిడ్ బారిన పడవచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఒక అంచనాకి వచ్చి వివరాలు బయటపెట్టింది. ఈ మారణ హోమం ఇప్పట్లో ఆగేలా లేదు. 

మరో వైపు కోవిడ్ నిబంధనలని పూర్తిగా తీసేసి ఉండేవాళ్ళు ఉండండి పోయే వాళ్ళు చనిపోండి అన్న చందాన ప్రజలని వదిలేసింది చైనా ప్రభుత్వం ! 

*********************************************************

చైనా తమకి అవసరం అయిన మందులని తానె తయారుచేసుకుంటుంది కానీ చాల కొద్ది మొత్తం లో భారత్ తో పాటు ఇతర దేశాలనుండి దిగుమతి చేసుకుంటుంది. కానీ కోవిడ్ తీవ్రంగా ఉండడంతో ఇతర రంగాలతో పాటు ఫార్మా రంగం ఉత్పత్తి సామర్ధ్యం తగ్గింది దాంతో మందుల కొరత ఏర్పడింది. 

చైనా ప్రజలు ప్రస్తుతం చైనా తయారీ మందులని నమ్మడం లేదు. బ్రాండ్ పేరుతో అమ్ముతున్న మందులు పనిచేయడం లేదని జెనరిక్ మందుల వైపు మళ్ళుతున్నారు. దాంతో జెనెరిక్ మందుల డిమాండ్ పెరిగిపోవడం తో అవి దొరకడం లేదు. సాధారణంగా ఏ దేశంలో అయినా జెనెరిక్ ఔషధాల ఉత్పత్తి ఇతర బ్రాండ్ మందుల కంటే తక్కువగా ఉంటుంది చైనాలో కూడా ఇదే పరిస్థితి కానీ డిమాండ్ బాగా ఉండడం తో అవి దొరకడం లేదు. 

***************************************************

చైనా ప్రజలు ప్రస్తుతం భారత్ లో తయారయ్యే జెనెరిక్ మందుల వైపు మొగ్గు చూపుతున్నారు అదీ దొంగతనంగా స్మగ్లింగ్ అవుతున్న భారతీయ జెనెరిక్ మందులని కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే భారత్ నుండి స్మగ్లింగ్ అయ్యే మందుల మొత్తం చాలా తక్కువ అది చట్టబద్ధం కాదు దొరికితే మరణశిక్ష విధిస్తారు. 

చైనా ఈ సంవత్సరం రెండు మందులని కోవిడ్ కోసం వాడవచ్చు అంటూ అనుమతులు ఇచ్చింది. అవి ఫైజర్ కి చెందిన ప్యాక్స్లో విడ్ [ Pfizer’s Paxlovid] మరియు అజ్వుడైన్ [ Azvudine] లు. ఈ రెండూ చైనాలోనే తయారవుతున్నాయి. కానీ అతి కొద్ది హాస్పిటల్స్ లోనె లభ్యమవుతున్నాయి. విశేషం ఏమిటంటే అజ్వుడైన్ [ Azvudine] అనే మందు HIV పాజిటివ్ కేసులకి వాడతారు కానీ కోవిడ్ కూడా పనిచేస్తున్నది అని తెలిసింది. 

హాంకాంగ్ కి చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ చెప్తున్న దాని ప్రకారం యాంటీ కోవిడ్ ఇండియన్ జెనెరిక్ డ్రగ్స్[anti-Covid Indian generic drugs sold at 1,000 yuan (US$144) per box] ఒక బాక్స్ కి వచ్చి వెయ్యి యువాన్లు అంటే $ 144 డాలర్లు పెట్టి బ్లాక్ లో కొంటున్నారు. 

*************************************

చైనాలో గూగుల్ ఉండదు దాని స్థానంలో చైనా కి చెందిన వీబో [Weibo] లో ఈ వార్త ట్రెండింగ్ లో ఉంది. అలాగే చైనాకి చెందిన సోషల్ మీడియా లో కూడా భారత మందుల లభ్యత గురుంచి వాటి పని తీరు గురుంచి ట్రెండింగ్ లో ఉంది. బ్లాక్ మార్కెట్ లో ఎక్కడ దొరుకుతున్నాయో చెప్పడం లేదు కానీ కొన్ని ఫోన్ నంబర్లు ఇచ్చి చైనాలో తయారయ్యే కోవిడ్ మందుల కొసమ్ సంప్రదించండి అని చెప్తున్నారు కానీ తీరా ఫోన్ చేస్తే మీకు ఇండియన్ మందులు కావాలంటే ధర ఇంత అని చెప్పి నేరుగా మేమే వచ్చి ఇస్తాము డబ్బులు కాష్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది అనే సమాధానం వస్తున్నది. చైనా అధికారులు వీబో మీద సెన్సార్ విధించారు ఇలాంటి వార్తలని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు కానీ రోజూ ఎవరో ఒకరు ఇలాంటి వార్తలని ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. 

********************************************

ప్రస్తుతం చైనాలో ఇల్లీగల్ గా అమ్ముతున్న భారతీయ మందులు ఇవి- Primovir, Paxista, Molnunat and Molnatris. ఇవి బ్లాక్ మార్కెట్ లో దొరుకుతున్నాయి. ప్రజలు ఎగబడి కొంటున్నారు. 

*********************************************

భారతీయ జెనెరిక్ ఔషధాలకి చైనాలో అనుమతి లేదు. వీటిని అక్కడ అమ్మితే తీవ్రమయిన నేరంగా పరిగణిస్తారు. అమ్మిన వాళ్ళకి జైలు శిక్ష విధిస్తారు. స్మగ్లింగ్ చేసిన వాళ్ళకి ఏకంగా మరణ శిక్ష విధిస్తారు. 

*******************************************

రెండు విభిన్నమయిన వార్తలు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వివరించింది. 

మొదటిది చైనా ప్రభుత్వం ఆరోగ్య శాఖ డాక్టర్ల చేత భారతీయ మందులు కొనవద్దు అవి హానికరం అంటూ ప్రకటనలు ఇప్పిస్తున్నది. రెండవది చైనా నుండి భారత్ ఫార్మా సంస్థలకి కొన్ని మందులు దిగుమతి కోసం కోటేషన్లు కావాలని అడుగుతున్నాయి అధికారికంగా !అంటే చైనా ప్రభుత్వ పాలసీ ఏమిటో ఎవరికీ తెలియదు అన్నమాట. ఒకవైపు భారతీయ మందులు బ్లాకులో కొని వాడవద్దు అవి హాని చేస్తాయి అని ప్రచారం చేయిస్తూ మరో వైపు అధికారికంగా భారత ఫార్మా సంస్థలని కొటేషన్లు అడగడం వెనుక అర్ధం ఏమిటి ?

అర్ధం చాలా సింపుల్. ఒక వైపు భారతీయ బ్రాండ్ మందులు కొనవద్దని చెపుతూ మరో వైపు భారత్ నుండి అవే మందులు దిగుమతి చేసుకోవాలనే వ్యూహం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. భారత దేశపు మందులు బాగా పనిచేస్తాయని ప్రజలు ఇప్పటికే విశ్వసించడం మొదలుపెట్టారు తమ దేశపు మందుల కంటే ! ఇది భవిష్యత్తులో చైనా మందులు అమ్ముడుపోయే అవకాశాలని దెబ్బ తీస్తుంది. మరోవైపు భారత్ నుండి మందులు దిగుమతి చేసుకొని వాటి మీద చైనా బ్రాండ్ ముద్రించి అమ్మడానికి ఇదంతా చేస్తున్నది చైనా. 

తమ బ్రాండ్ మందులు ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నది చైనా కానీ ఇప్పుడు భారతీయ మందులు చైనా మందులకంటే బాగా పనిచేస్తాయి అనే ముద్ర పడితే ముందు ముందు విదేశాల నుండి ఆర్డర్లు రావు. 2018 లో మన దేశం నుండి మందులు దిగుమతి చేసుకొని వాటి స్థానం లో నకిలీ మందులు ఉంచి అవి ఆఫ్రికా దేశాలకి సప్లై చేసింది చైనా. ఈ విషయం అప్పట్లో బయటపడ్డా పొరపాటున అల జరిగింది అంటూ సంజాయిషీ ఇచ్చింది చైనాప్రభుత్వం ! ఇప్పుడు కూడా భారత్ నుండి దిగుమతి చేసుకొని వాటి మీద తమ బ్రాండ్ లు ప్రింట్ చేసి అమ్మకానికి పెడుతుంది. 

************************************************

చైనా దిగుమతి దారుల నుండి ఈబుప్రోఫెన్ మరియు పారాసిట్మాల్ [ibuprofen and paracetamol] మందుల కోసం కొటేషన్లు అడిగినట్లు ఛైర్మన్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎక్స్పొర్ట్ ప్రోమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సాహిల్ ముంజాల్ [Sahil Munjal, chairman of the Pharmaceuticals Export Promotion Council of India (Pharmexcil)] రాయిటర్ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. జ్వరానికి వాడే అన్ని రకాల మందుల ఉత్పత్తి ని పెంచి వాటిని చైనాకి ఎగుమతి చేయడానికి ఇప్పటికే సన్నాహాలు మొదలిపెట్టినట్లు సాహిల్ ముంజాల్ తెలిపారు. 

*********************************************

ఫైజర్ ఫార్మా కి చైనా లో రెండు డ్రగ్స్ తయారు చేసే పెద్ద సంస్థలు ఉన్నాయి చాలా కాలం నుండి. రెండేళ్ల క్రితం భారత వాక్సిన్ మీద మన దేశంలోని రాహుల్,కేజ్రీవాల్ తో పాటు ఇతర కమ్మీ ల చేత దుష్ప్రచారం చేయించాయి ఫైజర్ మరియి చైనాలు కలిసి. కానీ ఇప్పుడేమయింది ? యూరోపు తో పాటు చైనాలో కూడా పారాసిట్మాల్ లాంటి మందులకి కొరత ఏర్పడింది పైగా కోవిడ్ విజృంభిస్తున్నది !

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ ఒక పర్వతంలాగా అడ్డుపడి చైనా ఫైజర్ ల దుష్ప్రచారాన్ని అడ్డుకున్నారు లేకపోతే ఫైజర్,ఆస్ట్రాజెనికా లాంటి ఫార్మా సంస్థలు మన దేశంలో వాటి వాక్సిన్ లు అమ్మి $560 బిలియన్ డాలర్లు మన దేశం నుండి తీసుకొనిపోయేవి మళ్ళీ ఇప్పుడు యూరోపు,చైనా ల లాగా మనం కూడా కోవిడ్ బారిన పడే వాళ్ళం. 

‘’ తెల్లవాళ్ళు చెప్పిందే నిజం – ఇంగ్లీషు లో మాట్లాడితే గొప్ప ‘ ఈ విషాన్ని దశాబ్దాలుగా మన నరనరాల్లోకి ఎక్కించారు కానీ మన జనం ఇంకా ఇలాంటి విష ప్రచారాలనుండి బయటపడడం లేదు. 

$560 బిలియన్ డాలర్లు అంటే ప్రస్తుతం మన వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వల మొత్తం. 

జైహింద్ !

Thursday 29 December 2022

దుర్మార్గపు మతకుట్ర చరిత్ర ఎవరికి తెలియదు?

చరిత్రలో బ్రాహ్మణులపై దాడి

*మత కుట్ర కారులచే మన మెదళ్లలో నాటబడ్డ బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం అర్ధం చేసుకోవడానికి బుఱ్ఱ ఉంటే చాలు ఎవరికైనా. అపారమైన తెలివితేటలూ అవసరం లేదు. మన దేశాన్ని తురకలు 800 సంవత్సరాలు, కిరస్తానాలు 200 సంవత్సరాలు అప్రతిహతంగా పాలించారు. మరి మన దేశంలో కొన్ని వర్గాల వారు అభివృద్ధి చెందలేకపోవడానికి పూర్తిగా బ్రాహ్మణులే కారణం అంటుంటే మన బుఱ్ఱ ఎప్పుడైనా ఆలోచించిందా ? మన దేశాన్ని పాలించిన చక్రవర్తులలో అధిక శాతం శూద్రులు కాదా ? ఉదాహరణకు చంద్రగుప్త మౌర్యుడు, శ్రీ కృష్ణ దేవరాయలు, ఛత్రపతి శివాజీయుడు - వీళ్ళెవరూ బ్రాహ్మణులు కాదే. బ్రాహ్మణుడైన చాణక్యుడు లేకుంటే చరిత్రలో చంద్రగుప్తుని స్థానం ఏంది ? మన పురాణా ల్లో గాని, కథల్లో గాని మనం ఏం చదువుకున్నాం? అనగన గా ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కుటుంబానికి తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఒక దినం అతను అడవిలో వెళ్తుండగా". ఇటువంటి కధలే కదా మనం చదువుకుంది. మరి అంత పేద బ్రాహ్మణుడు వేరే వారిపై వివక్షత ఎలా చూపించా డంటారు చెప్పండి? నేడు తక్కువ కులాలుగా పేర్కొన బడుతున్న కొన్ని కులాల వారిని నిజానికి అణచివేసింది భూస్వాములు మాత్రమే. మొత్తం బ్రాహ్మణులలో అర్చక వృత్తి చేప్పట్టే వారూ కేవలం 20% మాత్రమే ఉంటారు. ఒక పాలి ఆలోచించండి. మన స్నేహితుల్లో ఉన్న బ్రాహ్మణుల్లో ఎంతమంది అర్చక వృత్తి చెప్పట్టారో. నా స్నేహితుల్లో అర్చక వృత్తిని చేపట్టిన వారు అయితే ఎవరూ లేరు. మేధావులు చెప్పినట్టు బ్రాహ్మణులకు మాత్రమే వేద విద్య అనుకుంటే నేడు మనకు ఆది కావ్యమైన రామాయణం ఉండేది కాదు. హిందువులకు అత్యంత పవిత్రమైన భగవద్గీత, పురాణాలు, మహా భారతాలే ఉండేవి కాదు. వీటిని రచించింది బ్రాహ్మణులు కాదు. ఎప్పటి సంగతో ఎందుకు హిందూ ధర్మ రక్షకుడు అయిన వివేకా నందుడు బ్రాహ్మణుడు కాదు.*

*చరిత్రలో బ్రాహ్మణులపై దాడి:- హిందువుల మహా పుణ్య క్షేత్రం అయిన కాశీలో, గంగ ఒడ్డున మతం మారాడానికి నిరాకరించారు అన్న కారణంతో 1,50,000 మంది బ్రాహ్మణులను, వారి పిల్లలను నరికి చంపి 10 మైళ్లకు సైతం కనపడే ఒక పెద్ద గుట్టగా వేసాడు ముస్లిం చక్రవర్తి. ఆయొక్క బ్రాహ్మణుల జంధ్యాలు తెంచి గుట్టగా పోసి నిప్పంటించి చలి కాచుకున్నడు ఆ క్రూరుడు. కిరస్తానపు వెధవ సెయింట్ జేవియర్ పోర్చుగల్ రాజుకి ఒక ఉత్తరం వ్రాసాడు. దాని సారాశం ఏందిరా ! అంటే బ్రాహ్మణులను లేకుండా చేస్తే భారతీయులందరూ తేలిగ్గా కిరస్తానాలుగా మారిపోతారు* *అని. అర్ధం అయ్యింది* *కదా. బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం వెనుక ఉన్న నిజ కుట్ర ఇదీ. వేల మంది గౌడ సరస్వతి బ్రాహ్మణు లను కిరాతకంగా చంపించాడు నేర విచారణ పేరుతో. దీనినే మనం Goa Inquisition పేరుతో చరిత్రలో చదువు కుంటాం. మైసూరు ప్రాంతం మేల్కొటే లో దీపావళి దినాన 800 మంది అయ్యంగార్ బ్రాహ్మణులను ఊచకోత కోయించాడు టిప్పు సుల్తాన్. అందుకే* *ఇప్పటికీ ఆ ప్రాంతంలో బ్రాహ్మణులు దీపావళి జరుపుకోరు. ఇక కాశ్మీరీయ పండితుల సంగతి తెలియనిది ఎవరికీ. మతం మారతారా లేక ఇళ్ళు విడిచిపెట్టి పోతారా అని నమాజ్ అనంతరం మైకుల్లో ప్రకటన చేస్తే ప్రాణాలు అరచేత పట్టుకుని ఢిల్లీ ప్లాటుఫారంల పైకి చేరి దిక్కు లేని జీవితం గడుపు తున్నారు వేలాది* *మంది కాశ్మీరీయ పండితులు. జీహాదీల చేతుల్లో దాదాపుగా హత్య చేయబడ్డ వారూ 5,00,000 మంది. మీకు తెలుసా కాశీలో రిక్షా తొక్కుకుని జీవించే వారిలో అధిక శాతం బ్రాహ్మణులే. ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూలీలుగా పని చేసేవారిలో 50%* *బ్రాహ్మణులే. ఆంధ్ర ప్రదేశ్లో వంట పని వారుగా పని చేసేవారిలో 75% బ్రాహ్మణులే. తమిళనాడు శ్రీ రంగనాధ స్వామి వారి గుళ్లో అర్చకుడిగా పనిచేసేv బ్రాహ్మణుడి నెల జీతం కేవలం రూ.300/-. ఈ బాధలు పడలేకే చదువు కున్న బ్రాహ్మణులు ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో స్థిరపడుతూ అక్కడ మన* *సంప్రదాయాలను ప్రచారం చేస్తున్నారు. బ్రాహ్మణులు ప్రధానంగా జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల, మత మార్పిడి మాఫియా లు ఎక్కువగా బ్రాహ్మణ వ్యతిరేక కధలు ప్రచారం చేస్తుంది. వారు చెప్పే తాటాకు, చెంబు కధలు చరిత్రలో ఎక్కడా కనపడవు. కాని ఒక అబద్దాన్ని "అదే పనిగా" చెబితే దాన్నే నిజం అనుకుంటుంది ఆలోచించే సమయం లేని లోకం. ఇదే వారి సిద్ధాంతం.*

                                ఈ పాశ్చాత్య తత్వవేత్తల నమ్మకాలను చదివారా?


*లేకపొతే చదవండి*
అందరికి తెలియచేయండి



























1. *లియో టాల్స్టాయ్ (1828-1910)*
సనాతన ధర్మం పాటించే హిందూవులు ఏదో ఒకరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తారు ఎందుకంటే ఇది జ్ఞానం మరియు వివేకం యొక్క మేలుకలయిక.
2. *హెర్బర్ట్ వెల్స్ (1846 - 1946):*
సనాతన ధర్మ ప్రభావాన్ని పునరుద్ధరించే వరకూ ఎన్నో తరాలు దురాక్రమణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒకరోజు ప్రపంచ౦ సనాతన ధర్మం వైపు ఆకర్షించబడుతుంది. ఆ రోజున ప్రపంచం ప్రశాంతంగా నివసించనుంది.
3. *ఆల్బర్ట్ ఐన్స్టీన్ (1879-1955):*
తన మేధస్సు మరియు అవగాహన ద్వారా యూదులు ఏమి చేయలేరనేది నేను గ్రహించాను. సనాతన ధర్మంలో శాంతికి దారితీసే అధ్భుత శక్తి ఉంది.
4. *హుస్టన్ స్మిత్ (1919):*
నాకు తెలుసు.. సనాతన ధర్మాన్ని ఆచరించే ఒక భారతీయుడు తన తెలివి మరియు అవగాహన లను బయటపెడితే, హిందూత్వం లో ఉన్న శక్తి శాంతికి దారితీస్తుంది.
5. *మైఖేల్ నోస్ట్రాడమస్ (1503 - 1566):*
ఐరోపాలో సనాతన ధర్మం .. పాలించే ధర్మం అవుతుంది. మరియూ ఐరోపా ప్రసిద్ధ నగరం "సనాతన ధర్మానికి" రాజధానిగా అవుతుంది. ఐదు వందల యేళ్ళ క్రితం నోస్త్ర డామస్ చేసిన ఊహ నేడు బ్రిటన్ లో నిజమైంది సనాతన ధర్మ సంతతికి చెందిన శ్రీ ఋషి శునక్ బ్రిటన్ ప్రధాన మంత్రి అయ్యారు
6. *బెర్ట్రాండ్ రస్సెల్ (1872 - 1970):*
నేను సనాతన ధర్మం గురించి చదివాక గ్రహించాను.. ప్రపంచమంతటి మరియు మొత్తం మానవాళి యొక్క ధర్మం అని తెలుసుకున్నాను. సనాతనము ఐరోపా అంతటా మరియు ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది, సనాతన ధర్మం నుండి గొప్ప ఆలోచనాపరులు ఆవిర్భవిస్తారు. ఏదో ఒకరోజు సనాతన ధర్మాన్ని ఆచరించేవారు ప్రపంచం యొక్క నిజమైన ఉద్దీపనకు వస్తారు. .
7. *గోస్టా లోబోన్ (1841 - 1931):*
సనాతన ధర్మాన్ని ఆచరించే భారతీయులు శాంతి మరియు సయోధ్య గురించి మాట్లాడతారు. వారి సంస్కరణల విశ్వాసాన్ని అభినందించడానికి నేను క్రైస్తవులను ఆహ్వానిస్తున్నాను.
8. *బెర్నార్డ్ షా (1856 - 1950):*
మొత్తం ప్రపంచం అంతా ఏదో ఒకరోజు సనాతన ధర్మాన్ని అంగీకరిస్తుంది. అసలు పేరును కూడా అంగీకరించకపోతే అది ఏ "పేరు"తో అయినా అంగీకరించబడుతుంది. సనాతనధర్మం ను పశ్చిమ దేశాలు అంగీకరించాలి, సనాతన ధర్మం ప్రపంచంలో " ఆధ్యాత్మిక అధ్యయనం ప్రయాణం" చేయాలనుకునే వారి చిట్ట చివరి గమ్యం.
9. *జోహన్ గీత్ (1749 - 1832):*
మనమందరం ఇప్పుడు లేదా తరువాత అయినా సరే సనాతన ధర్మం తో కూడిన భారతీయతను అంగీకరించాలి. ఇదే మానవాళి ని ఉద్ధరించే నిజమైన మానవీయ ధర్మం .
భారతదేశం లో పుట్టీ, పెరిగీ, ఈ గాలి పీలుస్తూ, ఈ మట్టి నుండి వస్తున్న అన్న౦ తింటూ కూడా మన గొప్పదనాన్ని మనమే గ్రహించక పనికి రాని చెత్త అంతా గొప్పదనుకుంటూ తిరుగుతున్నాం !!!
*భారతీయు లారా... ఇది మన "సనాతన ధర్మం" యొక్క గొప్పతనం. ఏనాడో పాశ్యా త్యులు మన భారతీయ సనాతన ధర్మంగురించి ఎంత గొప్పగా చెప్పారో చూసారా! :)*
*అందరికీ తెలిసేలా గర్వంగా చెప్పండి*⛳⛳⛳🙏

Wednesday 28 December 2022

 20,000 షిప్స్ డిస్ట్రోయెడ్ ఇన్ 1839 సైక్లోన్

తామెవరో తమకే తెలియని తూర్పు గోదావరి ప్రాంత ప్రజలు!

*నేను కూడా తూగో జిల్లావాడినే. చిన్నప్పటినుంచీ మాకు ఒక విషయాన్ని మీడియా మరియూ మా పెద్దవాళ్ళూ నూరిపోసారు. అదేమిటంటే, భూమి పుట్టినప్పటినుంచీ 1850 వ సంవత్సరములో కాటన్ దొర రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్ కట్టేంతవరకూ, మా ప్రాంత ప్రజలందరూ అడుక్కుతింటూ బ్రతికేవాళ్ళమంట. ఈ సొల్లు కథని మనస్పూర్థిగా నమ్ముతున్న మనవారికోసం నేను చెప్తూన్న వాస్తవ గాధ ఇది.*

*ఒక్కసారి గూగుల్ లోకి వెళ్ళి "20,000 షిప్స్ డిస్ట్రోయెడ్ ఇన్ 1839 సైక్లోన్" అని టైప్ చెయ్యండి. అప్పుడు మీ ముందొక అద్భుత ప్రపంచం గోచరిస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలోని కోరంగి (కొరింగ) ఓడరేవు దగ్గర 1839 లో వచ్చిన అతి భయంకరమైన 40 అడుగుల ఉప్పెనలో మరణించినవారి సంఖ్య మూడు లక్షల మంది, ధ్వంసం అయిపోయిన మరియూ కొట్టుకుపోయిన నౌకల సంఖ్య అక్షరాలా ఇరవై వేలు. యావత్ ప్రపంచములోకెల్లా అతి పెద్ద నౌకా పరిశ్రమ ఇప్పటి తూర్పు గోదావరి జిల్లాలోనే వుండేది. కేవలం ఒక్క నౌకాశ్రయ ప్రాంతం లోనే 20 వేల నౌకలు ధ్వంసం అయ్యాయంటే, అది ఎంత పెద్ద పరిశ్రమో అర్ధం అవుతుంది. కొంతమంది చరిత్రకారుల కథనం ప్రకారం, ధ్వంసమైన 20 వేలూ మొత్తం నౌకలు కావనీ, ఇందులో కొన్ని వేల బోట్లు కూడా వున్నాయనీ చెప్తారు. ఏది ఏమైనా సరే, 1839, అంటే సరిగ్గా కాటన్ దొర బ్యారేజ్ నిర్మించటానికి కేవలం 11 సంవత్సరాల ముందు వరకూ, తూర్పు గోదావరి ప్రాంతములో ప్రపంచములోకెల్లా అతి పెద్ద నౌకా పరిశ్రమ వుండేది అన్న విషయములో అందరిదీ ఏకాభిప్రాయమే. కేవలం అప్పటికి 40 సంవత్సరాల క్రితమే పురుడుపోసుకున్న లండన్ నౌకాశ్రయం లో కోరంగి నౌకల ముందు బ్రిటన్ నౌకలు దిగదుడుపుగా వుండేవి. అందుకే 1839 కోరంగి ఉప్పెనను బ్రిటన్ పండగ చేసుకుంది.*

*మన సొంత చరిత్ర మనకు తెలియకుండా దాచేసి, బ్రిటీషువాడు లేకపోతే భారతీయుల బతుకు కుక్క బతుకే అని చెప్పే చరిత్రకారులను మన జవహర్ లాల్  నెహ్రూ యూనివర్సిటీ తయారుచేస్తుంది. ఎందుకంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా అన్న భారతీయ చరిత్ర పుస్తకాన్ని రచించిన నెహ్రూ, అందులో బ్రిటీషువారిని గొప్ప సాహసికులుగా, భారతీయులను సన్నాసిగాళ్ళుగా అభివర్ణిస్తాడు. భూమి పుట్టినప్పటినుంచీ భారతీయులు అనాగరీకులుగానే బ్రతికారని మనస్పూర్తిగా నమ్మే మన రాజ్యాంగకర్త అంబేడ్కర్ కూడా, ఆ కారణముతోనే రాజ్యాంగ రచనకోసం భారతీయ సంస్కృతినీ, గ్రంధాలనూ చూడనైనా చూడకుండా, నిన్న గాక మొన్న నాగరీకతను మన నుంచి నేర్చుకుని, మోసాలతో, దోపిడీలతో డబ్బు సంపాదించిన పశ్చిమ దేశాల నుంచి రాజ్యాంగ సూత్రాలను అరువు తెచ్చుకున్నాడు. పోనీ ఇప్పటికైనా రాజ్యాంగములో మార్పులు చేద్దామన్నా, బ్రిటీషువాడు మార్చి వ్రాసిన మన చరిత్రను తిరిగి వాస్తవాలతో వ్రాద్దామన్నా, భారతీయులమని చెప్పుకుతిరిగే మన సొంత దేశస్తులే తిరగబడతారు. బ్రిటీషువాడి హిప్నాటిక్ ట్రాన్సులోనుంచి మనం ఎప్పుడు బయటపడతామో కదా? సరే, అసలు కథలోకి వస్తే, ఆ బ్రిటీషువాడు కూడా మన కోరంగి నౌకా పరిశ్రమను చూసి మూర్చపోయి, దానిని* *అణగదొక్కటానికి విపరీతమైన పన్నులు విధించాడు. ఐనా మనం నిలదొక్కుకున్నాం. కానీ, విధి వక్రిస్తే మనం మాత్రం ఏమి చేయగలం? ఉప్పెనకు తలవంచాము.*

*ప్రపంచములోని వివిధ దేశాలవారు కోరంగి ప్రజలను తమ తమ దేశాలలో కూడా నౌకా పరిశ్రమలను స్థాపించటానికీ, గొప్ప గొప్ప నౌకలను నిర్మించటానికీ రప్పించుకొనేవారు. అలా వలస వెళ్ళిన వారిని కోరంగి వారు అని పిలిచే వారు. ఇప్పటికీ చాలా దేశాలలో తెలుగు వారిని కోరంగి వారు అనే పిలుస్తారు. ఐతే అలా వలస వెళ్ళిన వారిలో నౌకా పరిశ్రమతో ఏమాత్రం సంబంధములేని వారు కూడా చాలామంది వున్నారు.*

*ఈ నవంబరు 25 వ తేదీకి ఈ ప్రకృతి విలయతాండవం సంభవించి 180 సంవత్సరాలు పూర్తి అయ్యింది.*

*ఆఖరి ముక్క:*

*1839 ఉప్పెన తరువాత తిరిగి కోరంగి నౌకాశ్రయాన్ని పునర్నిర్మిద్దాం అన్న ఆలోచన బ్రిటీషు ప్రభుత్వానికి రాలేదు. ఎందుకంటే, కోరంగిలో తయారయ్యే నౌకల ముందు బ్రిటన్ లో తయారయ్యే నౌకలు నాశిరకముగా వుండేవి. గోదావరి ప్రజలకు గుప్పెడన్నం పెట్టాలనే ఒక గొప్ప ఆశయముతో బ్రిటీషువారు కాటన్ బ్యారేజుని నిర్మించారన్న కట్టుకథని మాత్రం మీడియా బాగా ప్రచారం చేసింది. సదరు, కాటన్ అనే బ్రిటీషు ఇంజనీరును దొరా అని సంబోధించకపోతే మా తూగో జిల్లా వారికి తెగ కోపం వచ్చేస్తుంది. అందుకే వారు ఈ మెస్సేజును ఫార్వార్డు చేయరేమో అన్న భయముతో నేను కూడా కాటన్ దొరా అనే సంబోధించాను. ఎంతైనా బానిస మనస్తత్వం అంత తొందరగా మారదు కదా?*

*తూర్పు గోదావరి జిల్లా నివాసి🙏*

Tuesday 27 December 2022

 రాబర్ట్ డి నోబిలి

వీడు ఐరోపా నుండి క్రైస్తవ మత ప్రచారానికి భారతదేశానికి వచ్చాడు . అప్పటికి మహోన్నత  విజయ నగర సామ్రాజ్యం విచ్చిన్నం అయింది . అంతా చిన్న చిన్న సామ్రాజ్యాలు అయ్యాయి. ఎక్కడ చూసినా  భారతీయ సనాతన ధర్మపరులలో భయాందోళనలు నిర్లిప్తత . విజయ నగర సామ్రాజ్య కాలములో మొత్తం దక్షిణ భారత దేశం  అంతా తెలుగు వారి పాలనలో మన కనుసన్నల్లోనే  ఉండేది. విజయ నగర సామ్రాజ్యం విచ్చిన్నముతో  నాయకరాజులు తమిళనాడులోని మధుర మరియు తంజావూరు ప్రాంతాలను స్వతంత్ర రాజులుగా  యేలసాగారు. వీరందరూ ధర్మ రంజకులైన ప్రభువులు. విజయనగరం సామ్రాజ్యం ఉన్నపుడే పోర్చుగీసు  వారు మన దేశములో అడుగుపెట్టారని గోవా ప్రాంతములో అని అందరికీ తెలిసిన విషయమే. వీరు మన కృష్ణ రాయలకు  మందీ మార్బలం అశ్వాలు సమకూర్చారు కూడా. అప్పుడు వీరి వ్యాపకం అంతా వ్యాపారమే. తరువాత తమ మత ప్రచారం చేయడానికి పూనుకున్నారు. 

విజయనగర సామ్రాజ్య  విచ్చిత్తితో ఏర్పడిన అనిశ్చితి కాలములో కొన్నాళ్ళయ్యాకా నాయక రాజుల పాలనా కాలములో  మధుర సామ్రాజ్యానికి తిరుమల  నాయకుడు రాజయ్యాడు . ఇతను ధర్మ రంజకుడు . అందరినీ సమాదరించాడు . . ఆ సమయములోనే వీరు ఆయన్ని ఆశ్రయించి వర్తకం పేరిట కొన్ని స్థావరాలు ఏర్పరచుకున్నారు. మెల్లగా వారంతా మత ప్రచారం చేయడానికి ఆరంభించారు. నేరుగా మత ప్రచారం చేయడం వల్ల వారి భాషా అవీ తెలియక పోవడం వల్ల మన వారు పెద్దగా వారిని పట్టించుకోలేదు. పైగా వీరంతా విచ్చలవిడిగా మన దేశపు స్త్రీలను ఆశలు పెట్టి వివాహాలు ఆడి పిల్లలను కన్నారు. వీరి ఆచార వ్యవహారాలు, విపరీతాలు చూసి అధికులు వీరికి దూరంగా ఉండేవారు. వారికి కావలసింది మత ప్రచారమే కాబట్టి డబ్బాశ చూపెట్టి  లోబరచుకునేవారు అధికులను . గొంజాలెజ్ ఫెర్నాండేజ్ అనేవాడు కృష్ణప్ప నాయకుడు  అనుమతితో మధురలో  గుడిలాగా ఉండే ప్రార్థన మందిరం  కట్టుకున్నాడు . మత ప్రచారం చేసేవారు . అయినా ఎవరూ ఈ మతములో పెద్దగా చేరేవారు కాదు .

ఇలా  1604లో రోబర్టో డీ నోబిలి అనే ఇటలీకి చెందిన మత ప్రచారకుడు మధుర ప్రాంతానికి  వచ్చాడు . అతను నేరుగా మత ప్రచారానికి పూనుకున్నాడు . మన దేశపు ఆచారాలను  గూర్చి, విగ్రహారాధనను గూర్చి  తక్కువ చేసి మతాన్ని కించపరచడం మొదలు పెట్టారు. ప్రజలు ప్రతిఘటించారు. కొన్ని చోట్ల దేహ శుద్ధి కూడా చేయబడింది. ఇంక ఇలా అయితే కుదరదు అని వేషం మార్చాడు. సన్యాసి వేషం వేసి తెలుగు తమిళ సంస్కృతాలు నేర్చాడు. బ్రాహ్మణులతో సహవాసం చేసి ఒక బ్రాహ్మణుడిని వంట చేసేదానికి పెట్టుకున్నాడు.   వారి వద్ధ చాలా అబద్ధాలు చెప్పేవాడు . వారు అదంతా నిజమని నమ్మేసేవారు . అలా కొందరు బ్రాహ్మణులను మిత్రులను చేసుకున్నారు. 

ప్రశ్నించిన ప్రజలకు తాను పోర్చుగీస్ వాడిని కాననీ, సన్యసించి వచ్చిన ఇటాలియన్ రాజసంతతి వాడిననీ చెప్పుకుని పూరిపాకలో నివసిస్తూ, కాషాయ బట్టలు కట్టుకొని, పావుకోళ్ళు తొడుక్కొని, జంధ్యం వేసుకొని , దండం, కమండలం చేతబట్టి  సన్యాసిలాగా జీవిస్తూ, తమిళం, సంస్కృతం, తెలుగు నేర్చుకొని నగర ప్రముఖులతో ధార్మిక చర్చలు చేస్తూ, తత్వ బోధనంద స్వామి  అనే పేరుతో  మత ప్రచారం చేయసాగాడు. మన హైందవ మతములోని విషయాలు కూడా చెబుతున్నట్టే చెబుతూ క్రైస్తవం , యేసు గూర్చి బోధలు చేసేవాడు. అనేకమంది బ్రాహ్మణులను కూడా తన గుంపులో చేర్చుకున్నారు. ఈ మధుర సామ్రాజ్యములో అప్పటిలో అత్యధికులు  మన తెలుగువారే . వీరు తమిళుల కంటే వేరే వాళ్లతో  సులువుగా కలసిపోయేవారు . అది అదనుగా తీసుకుని ఈతడు మెల్లగా వారితో మిత్రత్వం నెరిపాడు. మన ఆచార వ్యవహారాలతోబాటు .. ఇక్కడి అలవాట్లు అన్నీ ఒంట బట్టించుకుని వాటితో కలిపిన క్రైస్తవాన్ని బోధించ సాగాడు. వీరు గొడ్డు మాంసం తింటూ విచ్చల విడిగా తాగుతూ స్త్రీలతో సంభోగిస్తూ ఉండేవారు  కాబట్టి అత్యధికులు వీరి దూరంగా ఉంచేవారు. వీరినివీరి సంతతిని  ఫరంగీలు అనేవారు.. అనగా సంకర జాతివారు . ఇలా వారికి పుట్టిన సంతతి తాము కూడా కాస్త వారి అలవాట్లు నేర్చుకుని తాము కూడా ఆజాతి వారమే అనే ఊహతో వారి అలవాట్లు మతం అలవాటు చేసుకున్నారు. 

ఇలా కొన్నాళ్ళకు రాబర్ట్ డి నోబిలీ స్వామిగా మన పుస్తకాలూ , శ్రుతులు, ఇతిహాసాలు అన్నీ చదివారు. బ్రాహ్మణులను కొందరిని లోబరుచుకుని వారి ఆచార వ్యవహారాలను వంట బట్టించుకుని వారిలాగే మెలగసాగాడు . అస్పృశ్యత బోధించాడు .. సన్యాసిలాగా మాంసాహారము అన్నీ వదలి జీవించాడు . తక్కువ జాతి వారు అంటూ కొందరికి దర్శనం ఇచ్చేవాడు కాదు . అలా అగ్రవర్ణస్తులు కొందరు ఈతని మాటలు వినసాగారు. కొత్తమతం అన్నట్టు మరి కొందరిని ఆకర్షించాడు. ధార్మిక చర్చలు అంటూ తన కొత్తమతాన్ని ప్రచారం చేయ సాగాడు. ఇంక నమ్మిక కుదిరాక మెల్లగా  ఇంత వరకు తక్కువ జాతి వారంటూ అతను దూరంగా పెట్టిన భారతీయులతో  సంపర్కం మొదలు పెట్టాడు. దళిత వాడలకు వెళ్లి వారికి సేవలు అంటూ మెల్లగా మన తీరుగానే రక్ష  రేఖలు విబూది అంటూ నయం చేసినట్టు చేసి వారిని మతములో కలిపేవాడు.  

నోబిలీ మన దేశానికి  రాకముందు ఉన్న మత ప్రచారకులు అనేక సంవత్సరాలు కష్టపడితే   ఓ పదిమందిని తప్పితే  తప్ప ఇంకెవర్నీ క్రైస్తవులుగా మార్చలేకపోయారు . ఈ నోబిలీ మన హిందూ మతగ్రంథాలలోని విషయాలని కలుపుకుని మాట్లాడుతూ క్రైస్తవమతానికి చాలామందిని మార్చటంలో కృతకృత్యుడయ్యాడు. కొన్నాళ్ళకు మేలుకొన్న స్థానికులు ఆయన యత్నాలను ప్రతిఘటించటం మొదలుపెట్టారు. ఓ రోజు మధుర వీధుల్లో ఇతను మత  ప్రచారం సాగిస్తున్నాడు.మన హైందవ ధర్మాలను వక్రీకరించుతూ సాగుతున్న వాటికీ ప్రజలు ఎదురు తిరిగారు . ఇంక కుదరదని తాను చెప్పదలచుకున్న వాటికి మన సంస్కృత  శ్లోకాలను  వల్లె వేస్తూ  క్రీస్తు సిలువ, రక్ష రేఖ , విబూది చల్లుతూ తనకు మంత్రం శక్తులున్నాయని నమ్మించాడు. అనేకులు అతని మతములో చేరారు. చివరకు రాజోద్యోగులు కూడా ఆ మతములో చేరారు. 

ప్రజలు గుడులకు వెళ్లడం మానేరు. ఎంత సేపు ఇతనితో గడపడం ఎక్కువయింది . విపరీత  ఆచారాలు మొదలయ్యాయి . కొందరు హైందవ గురువులను ఓడించి తన మతములో కలుపుకున్నాడు. సామ్రాజ్యములో గగ్గోలు పుట్టించాడు . ఆ సమయములో మధుర మీనాక్షి ఆలయ ప్రధాన పూజారి ఈతనిని తన వాదనలతో బెంబేలెత్తించాడు. పైగా అతను ఉంటున్న స్థలం .. ఆ క్రైస్తవ గుడి  స్థలం తనవేయని రాజాస్థానములో అతను చేస్తున్న వాటిని పిర్యాదు చేసారు. దానితో అతను భయపడి మధురలో మత  ప్రచారం మానుకున్నాడు .తరువాత మధుర బయట ఉన్న ప్రాంతాలలో ఆటవికులు, దళిత వాడలు తిరిగి మత  ప్రచారం చేయసాగాడు . అతడి కుయుక్తులను కనిపెట్టిన ప్రజలు పెద్ద పెట్టున ఎదురు తిరిగారు. 

మధుర సామ్రాజ్య  అధిపతి తిరుమల నాయకుని   సైన్యాధిపతి అయిన సేతుపతి భార్య   అంబ సముద్రానికి చెందిన యువరాణి . ఆమె పేరు ఏకవీర . అతి లోక సౌందర్యవతి . విజ్ఞాన తత్పరురాలు . శాస్త్ర ధర్మ  విషయ  విశేషాలు తెలిసిన వారు. ఒకనాడు అతన్ని మధుర వీధుల్లో చూసి అక్కడ జరుగుతున్న కలకలం విని అతనిని  తనతో వాదనకు రమ్మని  ఆహ్వానిస్తుంది. ఆ వాదనలో అతడిని ఓడగొట్టి అతని కాపట్యం బయటపెడుతుంది .  అతను  సన్యాసి వేషం ధరించరాదని దేశం నుండి వెడలగొట్టిస్తుంది . అలా కొన్నాళ్ళు అతను శ్రీలంకకు వెళ్ళిపోయాడు .  అక్కడ కూడా  మత ప్రచారం చేసి చివరకు మద్రాస్ లోని మైలాపూరులో చేరుకొని అక్కడ పోయాడు.

ఇదీ మొదటి రోజుల్లో క్రైస్తవ ప్రచారం మొదలు పెట్టిన జగద్గురు తత్వబోధానంద  స్వామి అని పేరు బడసిన  రాబర్ట్ డి నోబిలీ కథ,.

Monday 26 December 2022

 అతి పెద్ద ముస్లిమ్స్-మాఫియా ముఠా నుండి హిందువులను కాపాడిన "యోగి ఆధిత్యనాధ్"



 ఉత్తరప్రదేశ్, కైరానా లొని ఈ పట్టణాన్ని మిని పాకిస్థాన్ అని పిలుస్థారు. ఇక్కడ ఆయుధాల స్మగ్లింగ్, దొంగ నొట్ల ముద్రణ, డ్రగ్స్ రావాణా సర్వసాధారణం. ఈ పట్టణంలొ మాఫియా ముఠాల టార్గెట్ హిందువులు. హిందువుల ఆస్తులను స్వాధీనం చేసుకుని, వారిని ఆ ప్రాంతం నుండి తరిమివేయడమే. ముఖ్యంగా పాకిస్థాన్ తొ సంబందం ఉన్న “ముఖిం కాల గ్యాంగ్” ఇక్కడి హిందువులపై చేసిన నేరాలు, ఘొరాలు అన్ని-ఇన్ని కావు.  2010 లొ కైరాణాలొ 52% హిందువుల జనాభా, 48% ముస్లింల జనాభా ఉండగా…  ముఖిం కాల గ్యాంగ్ దూరాగతాలతొ 2011 నాటికి హిందువుల జనాభా 32% నికి పడిపొగా, ముస్లింల జనాభా 68% నికి చేరుకుంది. 2016 నాటికి ముస్లింల జనాభా ఏకంగా 92% చేరుకొగా, హిందువుల జనాభా దారుణంగా 8% నికి పడిపొయింది.

  కైరానా పట్టణంలొ ప్రధానంగా హిందువులు వ్యాపారాలు, ఉద్యొగాలు చేసుకుంటూ బతికేవారు. దీనితొ రంగంలొకి దిగిన ముఖిం కాల గ్యాంగ్ హిందూ వ్యాపారస్తులను టార్గెట్ చేస్తూ బహిరంగంగా హత్యలు చేయడం మొదలు పెట్టారు. ఒక్కొక్క వ్యాపారిని 15,00,000 రూపాయలు డిమాండ్ చేసేవారు. అంత మొత్తం యిచ్చుకొలేని వ్యాపారస్తుల షాపులను ముఖిల్ గ్యాంగ్ స్వాధీనం చేసుకుని ముస్లింలకు అప్పగించేవారు. అంతేకాకుండా ఈ గ్యాంగ్, హిందువుల ఇళ్లను కూడా టార్గెట్ చేసింది. హిందువుల ఇళ్లలొకి ప్రవేశించి అసహ్యంగా మాట్లాడటం, మందు తాగటం వంటి చర్యలకు పాల్పడేది.

👉 ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ ఖాన్-గ్రేస్ ప్రభుత్వ హయాంలొ ఇక్కడ పెద్ద ఏత్తున హిందూ బాలికలపై అత్యాచారాలు జరిగాయి. ఆ సమయంలొ ఇక్కడ ముఖిల్ గ్యాంగ్ కు తిరుగు లేకుండా పొయింది.

 దీనితొ అటు ప్రభుత్వం నుండి, ఇటు పొలీసుల నుండి ఏటువంటి సహకారం లేకపొవడంతొ, కైరానా లొ ఉన్న హిందువులు ఈ ప్రాంతం నుండి పెద్ద ఏత్తున తరలిపొవడం ప్రారంభించారు. ఈ విషయాన్ని 2016 లొ బిజెపి MP “హుకుం సింఘ్” వెలుగులొకి తెచ్చారు. ఈ విషయంపై ఆయన పెద్ద ఏత్తున పొరాటం చేయడంతొ ఇక్కడి విషయాల గురించిన వార్తలు పెద్ద ఏత్తున జాతీయ మీడియా లొ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఏంత వత్తిడి తెచ్చినప్పటికీ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఏటువంటి చర్యలు తీసుకొకపొగా, కేంద్ర ప్రభుత్వం పై ఏదురుదాడి చేశారు.

 2017 లొ యోగి ప్రభుత్వం రావడంతొ ప్రధానంగా ఈ ప్రాంతంపై దృష్టి సారించారు. ముఖిల్ గ్యాంగ్ తొ సహా మొత్తం 109 మంది హంతకులను గుర్తించి, వేటాడటం మొదలు పెట్టారు. ముందుగా పొలీసులు ముఖిం గ్యాంగు లొ ప్రధాన సబ్యుడైన షబీర్ అహమ్మద్ ను వేటాడి కాల్చిచంపారు (ఇది ఉత్తరప్రదెశ్ పొలీసుల చరిత్రలొ అతి పెద్ద విజయం). తరువాత ముఖిం సొదరుడు వాసిం తొ సహా ఈ ముఠాలొని కీలక సభులను దొరికిన వాడిని దొరికినట్టు Encounter చేయడం మొదలు పెట్టారు. దీనితొ బెదిరిపొయిన ముఖిం, ఎంకౌంటర్ చేస్థారన్న భయంతొ బహిరంగంగా పొలీసులకు లొంగిపొయాడు. ఒక్క ముఖిం మత్రమే కాకుండా ఈ ప్రాంతంలొ మొత్తం 70 క్రిమినల్స్, హంతకులు పొలీసులకు లొంగిపొగా, మిగినవారు ఉత్తరప్రదెశ్ నుండి పారిపొయారు. ఈ గ్యాంగ్ లకు మద్దత్తునిస్తున్న కైరానా MLA “నహిద్ హసన్” పై కూడా కేసు పెట్టి విచారణ జరుపుతున్నారు.

 అంతేకాకుండా హిందు బాలికలను ఈవ్ టీంజింగ్ చేస్తూ, ఏడిపించే వారిని గుర్తించి, వారికి పొలీసులు తమదైన శైలిలొ గట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంతొ కైరానా పట్టణంలొ వాతావరణం ఒక్కసారిగా మారిపొయింది. దీనితొ ఈ ప్రాంతం నుండి తరలిపొయిన హిందూ కుటుంబాలు, గత ఆరు నెలల నుండి మరలా కైరానా కు తిరిగిరావడం ప్రారంభించాయి. ఇంతకుముందు హిందువుల షాపులను స్వాధీనం చేసుకున్న ముస్లింల నుండి యోగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి అసలు యజమానులకు అప్పగించింది.

   ప్రస్తుతం కైరానా ప్రాంతంలొ పూర్తిగా శాంతి భద్రతలు నెలకొన్నాయి.

  👉 ఇపుడు చెప్పండి!  హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే రాజకీయానిదే కీలకపాత్ర.

 👉 మనం హిందువులమే, మనం హిందూ సాంప్రదాయాలనే పాటిస్తున్నాము కానీ హిందూ వ్యతిరేక పార్టీలకు అధికారం ఇస్తున్నాం...😭

 పురందర దాసు కథ:



పురందర దాసును ఆధునిక కర్ణాటక సంగీతానికి ఆద్యుడు అనవచ్చు. పుట్టుకతో ధనవంతుడూ, పిసినారి అయిన ఆయన పరమ భక్తుడు కావడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఆయన మహారాష్ట్ర లోని పూనా సమీపంలో ఒక పురందరగడ్ అనే కుగ్రామంలో జన్మించాడు. ఇది అప్పట్లో విజయనగర సామ్రాజ్యంలో ఉండేది. ఆయన జన్మనామం శ్రీనివాస నాయక్. వారి పూర్వీకులు వజ్రాల వ్యాపారం చేసే వారు. బాగా కలిగిన కుటుంబం. ఆయన కూడా అదే వ్యాపారంలో ప్రవేశించి బాగా ధనం సంపాదించాడు. ఆయన్ని నవకోటి నారయణుడు అని కూడా అనేవారు. అయితే మొదట్లో చాలా పిసినారిగా ఉండేవాడు. డబ్బు తప్ప వేరే ఆలోచన లేకుండా ఉండేవాడు. ఆయన భార్య పేరు సరస్వతీ భాయి. ఆమె పరమ భక్తురాలు. దయాగుణం కలది. భర్త లోభ గుణం గురించి తెలిసినా ఏమీ చేయలేకపోయేది.
ఇలా ఉండగా ఒక రోజు ఒక పేద బ్రాహ్మణుడు తన కుమారుడి ఉపనయనం కోసం ధన సహాయం చేయమని శ్రీనివాస నాయక్ దగ్గరకు వచ్చాడు. ఆయన్ని తర్వాత రమ్మంటూ పంపించి వేశాడు. అలా ఆ బ్రాహ్మణుని చాలా రోజులు తన చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నాడు కానీ ధన సహాయం మాత్రం చేయలేదు. ఆ బ్రాహ్మణుడు కూడా పట్టు విడువకుండా అలా తిరుగుతూనే ఉన్నాడు. ఆరు నెలలు గడిచాయి. చివరకు ఆ బ్రాహ్మణుడిని ఎలాగైనా వదిలించుకోవాలని తన దగ్గరున్న పనికిరాని రాని నాణేలన్నీ ఒక కుప్పగా పోసి అందులో అతనికి నచ్చిన ఒక నాణేన్ని తీసుకుని మళ్ళీ ఎప్పుడూ తిరిగి రావద్దని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు చేసేదేమీ లేక నిరాశతో అక్కడ్నుంచి వెనుదిరిగాడు.
వెళుతూ వెళుతూ సరస్వతి భాయి ధార్మిక గుణం గురించి తెలుసుకొని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆమె భర్త తనను చాలాకాలం తిప్పుకుని చివరకు రిక్త హస్తాలతో ఎలా తిప్పిపంపాడో వివరించాడు. ఆమె ఆ పేద సుబ్రాహ్మణుడి పట్ల తన భర్త ప్రవర్తించిన తీరు విని చాలా బాధ పడింది. ఎలాగైనా ఆ బ్రాహ్మణుడికి సహాయ పడాలనుకుంది. కానీ తన భర్త అనుమతి లేకుండా అతని సొమ్ము చిల్లిగవ్వ కూడా ఇవ్వలేనంది. ఆ బ్రాహ్మణుడు కొద్దిగా ఆలోచించి “అయితే మీకు పుట్టింటి వారు ఇచ్చింది ఏదైనా ఉంటే ఇవ్వండి” అన్నాడు. అప్పుడామె తన ముక్కెర ను తీసి ఆయనకు ఇచ్చింది.
ఆ బ్రాహ్మణుడు అది తీసుకుని నేరుగా శ్రీనివాస నాయక్ దుకాణానికే వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రావద్దన్నా ఎందుకొచ్చావంటూ ఆ బ్రాహ్మణున్ని కోప్పడ్డాడు శ్రీనివాస నాయక్. ఆ బ్రాహ్మణుడు శాంతంగా “అయ్యా! నేను యాచించడానికి రాలేదు. ఇదిగో ఈ ముక్కెర తాకట్టు పెట్టి కొంత ఋణం తీసుకుందామని వచ్చాను” అన్నాడు.
ఆయన ఆ ముక్కెర చూడగానే తన భార్యదేనని గుర్తు పట్టేశాడు. ఆ బ్రాహ్మణుడిని అడిగితే అది ఎవరో దాత ఇచ్చిందని తెలిపాడు. ఆ బ్రాహ్మణుడిని మరలా రేపు రమ్మని, ఆ ముక్కెరను జాగ్రత్తగా ఇనప్పట్టె లో దాచి ఇల్లు చేరాడు శ్రీనివాస నాయక్. తన భార్యను పిలిచి ముక్కెర ఏదని అడిగాడు. ఆమె పొంతన లేని సమాధానాలు ఇచ్చేసరికి దాన్ని చూపించవలసిందిగా పట్టుబట్టాడు. ఆ పేదబ్రాహ్మణుడికి ఆమే తన ముక్కుపుడక దానం చేసి ఉంటుందని ఆయన అనుమానం.
సరస్వతీ భాయి కి కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లయింది. నిజం చెబితే భర్త తన్ని ఖచ్చితంగా శిక్షిస్తాడని భయపడింది. మరో ప్రత్యామ్నాయం ఆలోచించక ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఒక చిన్న గ్లాసులోకి విషాన్ని ఒంపుకొని నోటి దగ్గరకు తీసుకోబోయింది. ఇక తాగబోతుండగా ఆమెకు ఆ గ్లాసులో ఏదో గల గల మని సవ్వడి వినిపించింది. కిందికి దింపి చూస్తే తను బ్రాహ్మణుడికి దానం చేసిన ముక్కెర కనిపించింది. ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆమె హృదయం ఆనందంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. తన ఇంట్లోని కృష్ణ విగ్రహం ముందు మోకరిల్లి దాన్ని తీసుకుని వెళ్ళి తన భర్తకు చూపించింది. దాన్ని చూసేసరికి శ్రీనివాస నాయక్ కు మతి పోయినంత పనైంది. అది అచ్చం తాను అంగడిలో దాచి వచ్చిన ముక్కుపుడక లాగే ఉంది.
వెంటనే ధృవీకరించుకోవడానికి తన దుకాణానికి వెళ్ళాడు. తను ఉంచిన చోట చూస్తే ఆ ముక్కుపుడక లేదు. ఆయన మాట పెగల్లేదు. తిరిగి ఇంటికి వెళ్ళి అసలేం జరిగిందో చెప్పమని భార్యను ఒత్తిడి చేశాడు. ఆమె జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించింది. ఇదంతా విన్న ఆయన మనసులో సంక్షోభం చెలరేగింది.
తీవ్ర అంతర్మథనం తర్వాత, ఆ బ్రాహ్మణుడెవరో కాదు, సాక్షాత్తూ ఆ విఠలుడే అని తెలుసుకున్నాడు. గత ఆరు నెలలుగా జరిగిన సంఘటనలన్నీ ఆయన కళ్ళముందు కదలాడాయి. ఆయన పిసినారితనం మీద, ప్రవర్తన మీద ఆయనకే అసహ్యం వేసింది. తన భార్య తన కన్నా అదృష్టవంతురాలని అనిపించింది ఆయనకు. తనకు ధనం మీద ఉన్న వ్యామోహం వల్లనే భగవంతుని ఈ విధంగా కష్ట పెట్టవలసి వచ్చిందని తలంచి తన దగ్గరున్న సమస్త సంపదలూ భగవంతుని పేర దాన ధర్మాలు చేసేశాడు.
అప్పట్నుంచీ ఆయన శ్రీహరి పరమ భక్తుడయ్యాడు. నవకోటి నారయణుడు, నారాయణ భక్తుడైపోయాడు. బంగారు, వజ్రాల నగలతో అలంకరణతో అలంకరింపబడ్డ చేతులిప్పుడు తంబురను చేతబట్టాయి. వివిధ రకాల బంగారు హారాలతో వెలసిన మెడలో ఇప్పుడు తులసి మాలలు దర్శనమిస్తున్నాయి. తన దగ్గరకు దేహీ అని వచ్చిన అనేక మంచి యాచకులను తిప్పి పంపిన తను ఇప్పుడు ఉదర పోషణార్థం భిక్షమెత్తుతున్నాడు. నలుగురితో పాటు జన్మించి నలుగురితో పాటు మట్టిలో కలిసిపోవాల్సిన శ్రీనివాస నాయక్ పురందర దాసు అయ్యాడు. పుట్టిన కొన్ని శతాబ్దాల తర్వాత కూడా తన కీర్తనల ద్వారా ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ ఉన్నాడు. పరసవేది స్పర్శతో రాయి కూడా బంగారమైనట్లు పరమ లోభి కూడా ఆ భగవంతుని కృపతో హరిదాసులకు ఆది గురువయ్యాడు.

                                                          Madan Mohan Malviya

On 25 December 1861 Madan Mohan Malviya was born in a Pandit family in Allahabad (now Prayagraj) Uttar Pradesh. He changed his nickname from 'Chaturvedi' to 'Malviya' because his ancestors had come to Allahabad from Malwa.

Malviya has done many works towards raising the level of education in India and improving the society. Because somewhere they knew that until Indians, won't be educated and won't understand what freedom really means? Until then the Indian freedom struggle will not get the speed it should get. In addition, his thought was that he has to prepare the youth for independent India, so that he knows how to support the overall development of his country.

With the same thinking, he laid the foundation of 'Banaras Hindu University' in 1915. They went to different places and collected funds from the famous people there to build this. An anecdote in this link is very famous. It is reported that when Mahamana reached Nizam, Hyderabad to collect funds for the University, Nizam refused to donate them.
But Madan Mohan also insisted that he wanted donations. So they put out a different trick. They picked up Nizam's slippers and told him I will sell these slippers to the people in the market and tell them you didn't have money so gave them the slippers.
In such a way, Nizam himself paid a good amount and bought his own slippers from him. Later, during the construction of BHU, Mahamana named the colony built for teachers' accommodation on campus as 'Nizam Hyderabad Colony'. Today Banaras Hindu University is one of the largest and major educational institutions not only in the country but in the whole world.
In addition to all this, he always emphasized on women education, their rights and rights of Dalits. He always said he don't want to die in Banaras. Because it is said that one who dies in Banaras is never born again on earth. But Mahamana wanted to be born again on the land of India and dedicate his life to the poor and needy.
But on 12 November 1946 he breathed his last in Banaras.
The Better India salutes this precious gem of India!

శల్య సారధ్యం.... కరం చంద్ గాంధీ 

“Who could be more cruel or blood-thirsty than the late Gen. Dyer?* ” asked Gandhi,

  “ *Yet the Jallianwala Bagh Congress Inquiry Committee, on my advice, had refused to ask for his prosecution* "

 " *I had no trace of ill will against him in my heart. I would have also liked to meet him personally and reach his heart, but that was to remain a mere aspiration.* ” 

(CWMG Volume 68, P83, ‘Talk to Khudai Khidmatgars’, 1 November 1938)

*Comment* :-  దీన్నే మన వాడుక భాషలో శల్య సారథ్యం అంటారు.  ధర్మశాస్త్రాాలు డయ్యరు లాంటి ఆకతాయిని చంపడంలో ఎటువంటి పాపమూ లేదని ఘోషిస్తున్నాయి. కానీ గాంధీ మాత్రము బ్రిటిషు వాడు చేసే అనంతమైన హింసను ఖండిస్తూ పల్లెత్తు మాట అనేవాడుకాదు.   

గాంధీ మాత్రం హింసను ఖండించక ప్రతిహింసను మాత్రమే ఖండిస్తూ ఉండేవాడు. 

డయ్యర్ ని క్షమించడానికి గాంధీకి ఏమి హక్కు ఉన్నది. జలియన్ వాలాబాగ్ లో అసువులు బాసిన అమాయకుల కుటుంబాల సభ్యులకు మాత్రమే డయ్యర్ క్షమించే హక్కు ఉన్నది. 



¤

Sunday 25 December 2022

చందా కొచర్ 

ఒకప్పుడు ఇండియాలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ఊమెన్ లిస్టులో పేరు సంపాదించుకున్న చందా కొచ్చర్,  ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ.

నిన్న ఈవిడను, ఈవిడ భర్త దీపక్ కొచ్చర్ ను మనీ లాండరింగ్ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. అరెస్టుకు కారణం ఏమిటంటే.. బ్యాంకు నిబంధనలు పాటించకుండా తన భర్తకు వాటాలు ఉన్న వీడియోకాన్ అనే సంస్థకు 3000 కోట్ల రూపాయలను అప్పుగా ఇవ్వగా అది కాస్త NPA గా మారింది. 

ఈ లోన్ వ్యవహారంలో conflict of interest (లోన్ ద్వారా చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ లబ్ది పొందారు) అనే ఆరోపణలు రావడంతో చందా కొచ్చర్ అక్టోబర్, 2018లో ఐసీఐసీఐ బ్యాంకు CEO పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 

ఇంతకు లోన్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా? ఆగస్టు 2009 లో & అక్టోబర్ 2011లో.. కేంద్రంలో అప్పుడేవరు అధికారంలో ఉన్నారు..? కాంగ్రెస్.. 

ex-ICICI CMD, Mrs.Chanda Kochar receiving in 2011, the very coveted Padma Bhushan from HH Pratibha Patil, the then President of nation.   - She is possibly the first woman to be the CEO of an Private Indian Bank and strange enough,   - She will possibly be the first person to be stripped off from her Padma Bhushan award soon. 😥😥  - Besides, ICICI Bank has decided to call back all the ESOPs and bonuses given to Chanda Kochhar during April 2009–March 2018. This totals to a whopping Rs 350 crore.  She has been: - A member of the Prime Minister’s Council on Trade & Industry, the Board of Trade, and the High-Level Committee on Financing Infrastructure. -  Co-chairperson of the World Economic Forum’s Annual Meeting in 2011.  Having been accused of criminal conspiracy in loans to Videocon group, she has now been arrested.  No one knows when the tide of time slaps so vigorously that one is pulled down from zenith to nadir (अर्श से फर्श पर). But quite often, it's due to one's own misdeeds. 😥😥😥😥😥

ఎప్పుడో 2009, 2011లో లోన్ ఇవ్వడం ఏమిటి? అది NPA అవడం ఏమిటి? ఆవిడ 2018లో బలవంతంగా రాజీనామా చేయాల్సి రావడం ఏమిటి? డిసెంబర్ 2022లో అరెస్టు చేయడం ఏమిటి అనేది అర్థం కావాలంటే ఒక రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ కి, ఆడిటర్ కు మధ్య జరిగిన సంభాషణ చదవండి. 

***

నిన్న రాత్రి ఒక ఆడిటర్ గారితో మాటా మంతీ ఆడుతూ బ్యాంకుల్లో జరిగే ఫ్రాడ్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది.

"మీ మోడీగారు సామాన్యుడు కాడండి" అన్నాడాయన.

"ఆయన ఈ దేశానికి ప్రధాని. కాబట్టి మీ, మా అనేమాట రాకూడదు" అంటిని.

"అదేలెండి. ప్రధాని అయితే మనందరకు. మోడీ అయితే మీకు" అన్నాడు.

"సరే, విషయం చెప్పండి" అని అడిగాను.

"మీవాడు మహా కాలాంతకుడు"

"ఎంచేతంటారు?"

"ఆయన 2014లో అధికారంలోకి రాగానే బ్యాంకు డిఫాల్టర్ల పని పడతాడని ఆడిటర్లు అందరం ఊహించాం. కానీ వెంటనే ఏమీ జరగలేదు. 'వదిలేసుంటాడు. వాళ్ళ వాళ్ళు కూడా ఉండే ఉంటారు' అనుకున్నాము. కానీ, మీవాడు కాలాంతకుడండి" అన్నాడు మళ్ళీ.

"విషయం చెప్పు స్వామీ" అంటిని.

"2014లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు బ్యాంకుల్లో, ఆర్బీఐ, సెబీ, సిబిడిటి, కస్టమ్స్, ఎక్సైజ్, సిబిఐ.... ఇలా అన్ని చోట్లా కాంగ్రెస్ ఎకో సిస్టమ్ వేళ్ళూనుకుపోయింది. వాళ్ళందరినీ ఒకేసారి మారిస్తే ఇబ్బందులొస్తాయని ఆగాడు. కాలక్రమేణా వాళ్ళందరూ రిటైరైపోయారు. వాళ్ళ స్థానాల్లో తన వాళ్ళను పెట్టేసాడు. ఒకటొకటి బైటకు లాగుతున్నాడు. లాయర్లు అడ్డం పడకపోతే రెండు, మూడేళ్ళలో దొరికిన వాళ్ళకు శిక్షలు పడతాయి" అన్నాడు.

"లాయర్ల సంగతి అలా ఉంచండి. ఫ్రాడ్ ఎలా చెయ్యాలో మార్గాలు చూపించేది మీరే కదా?"

"అబ్బో, మా మీదనే పెడుతున్నారే?"

"ముందు మీరు చేయిస్తారు. ఆ తరువాత మా దగ్గరకొస్తారు".

"నిజమే కానీ, 2024లో కూడా మీ మోడీయే ఫుల్ మెజారిటీతో వస్తే మాత్రం పెద్ద తలకాయలకు ఇబ్బందే".

"ఏం? మీ అక్కాయ్ ఇరుక్కుందనా?"

"ఇదేముందండీ... చాలా చిన్న ఎమౌంటు. యూనియన్ బ్యాంకు లెండింగ్ లీడర్ గా 2006 లో ఇచ్చిన ఒక లోను 2013 లోనే ఎన్పీఏ అయితే, 2016 లో ఫ్రాడ్ గా ఐడెంటిఫై చేసారు. ఆరేళ్ళ తరువాత నిన్న సిబిఐ కేసు ఫైల్ చేసింది".

"ఫ్రాడ్ అని ఐడెంటిఫై చెయ్యడానికి మూడేళ్ళు పట్టిందా? ఐనా ఎఫ్ఫైయార్ ఫైల్ చెయ్యడానికి ఆరేళ్ళ సమయం ఎందుకు పట్టిందంటారు?"

"సార్, ఒక్క విషయం. మీరు రిటైరైనాక కూడా మీ బ్యాంకులో స్నేహితులు ఉన్నారు కదా?"

"ఉంటే .... ?"

"మీకు సంబంధించిన ఫైలు ఏదైనా  కదిలితే మీకు తెలుస్తుందా, లేదా?"

(నిజమే కదా!)

"మరి మీస్థాయికే అలా ఉంటే పైస్థాయి వాళ్ళకు ఇంకెంత నెట్వర్క్ ఉంటుంది మాష్టారు? అందుకే ఆ ఎకో సిస్టమ్ ను తొలగిస్తూ నెమ్మది నెమ్మదిగా కుమ్మరి పురుగులా తొలిచేస్తున్నాడు" అన్నాడు.

"కుమ్మరి పురుగైనా చెద పురుగును చంపితే మంచిదే కదా?"

**

మోడీ ఏం చేస్తున్నాడు అని అడిగే వాళ్లకు సమాధానం ఏమిటంటే దేశంలో పెరిగిన కలుపు మొక్కలు పీకేస్తు, వ్యవసాయం చేస్తున్నాడు అని చెప్పండి.!

💥వై రాఘవేంద్రరావు.

ఏలూరుజిల్లాBJP.

తూర్పుమండలకార్యదర్శి,

 సోషల్మీడియాకన్వీనర్.

స్వచ్చంద సామాజిక కార్యకర్త.

 పేదలకు షేవింగ్... జగనన్నకు సేవింగ్

 15 లక్షల తెల్లరేషన్ కార్డులు తొలగింపుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

 ఈ దెబ్బతో పేదలకు ప్రభుత్వ స్కీములన్నీ కట్

 నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

 రాష్ట్రంలో 15 లక్షల తెల్ల రేషన్ కార్డులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  రఘురామకృష్ణం రాజు విమర్శించారు. తెల్ల రేషన్ కార్డులు తొలగించడం ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వ స్కీములేవీ కూడా దక్కకుండా చేసే కుట్ర  ఇందులో దాగి ఉందన్నారు. తెల్ల రేషన్ కార్డులు పెద్ద సంఖ్యలో తొలగించడం ద్వారా   ప్రజలకు షేవింగ్... జగనన్నకు సేవింగ్ అంటూ ఎద్దేవా చేశారు. శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కోటిన్నర తెల్ల రేషన్ కార్డులు ఉండగా,  ఇందులో 80 లక్షల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వమే  బియ్యం సరఫరా చేస్తోందని తెలిపారు. 80 లక్షల తెల్ల కార్డుల వల్ల  రాష్ట్ర ప్రభుత్వానికి దమ్మిడి కూడా ఖర్చు లేదన్నారు. అయితే మిగిలిన తెల్ల కార్డులు కలిగిన కుటుంబాలకు బియ్యం సరఫరాతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా క్షవరం చేసే ప్రయత్నాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని విమర్శించారు. 

రాష్ట్రంలో 98 శాతం  సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తనదేనని  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పథకాలను పరిశీలిస్తే...  ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు.

 పాత పథకాలకే కొత్త పేర్లు... ఇది జగనన్న స్టైల్

 గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలకు కొత్త పేర్లను పెట్టి జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అయితే ఆ  సంక్షేమ పథకాలు కూడా గత ప్రభుత్వాలు అమలు చేసినంత సమర్థవంతంగా అమలు చేయలేదు. గత ప్రభుత్వాల హయాంలో ఫీజు రియంబర్స్మెంట్  పథకం ద్వారా నేరుగా స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలకు   ఫీజులు చెల్లించేవారు. దీని ద్వారా ఫీజులు చెల్లించడంలో జాప్యం జరిగినా విద్యార్థులకు ఇబ్బంది ఉండేది కాదు.  జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకం  పేరు తొలగించి,  జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అని నామకరణం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెనలో భాగంగా అందజేసే మొత్తాన్ని నాలుగు వాయిదాలుగా  చెల్లించాలని నిర్ణయించారు. ఇందులో రెండు వాయిదాలను చెల్లించనే లేదు. 2004 లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని, టిడిపి ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ గా మార్చింది. ప్రస్తుతం వైయస్సార్ జగనన్న  ఆరోగ్యశ్రీ గా పేరు మార్చారు. ఆరోగ్యశ్రీ కి అయ్యే ఖర్చులో 60 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. కొత్తగా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. జలయజ్ఞం కంటే  రాష్ట్ర ప్రభుత్వం రుణయజ్ఞమే ఎక్కువగా చేస్తోంది. పోలవరం అటకెక్కింది. అప్పుడప్పుడు వెలిగొండ సొరంగాన్ని తవ్వామని సాక్షి దినపత్రికలో రాసుకోవడం మినహా, ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. రాష్ట్రంలో ఏ ఒక్క తాగు సాగునీటి ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేయలేదని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. 

 అమ్మబడి వల్ల అగ్రవర్ణాలకు మేలు... నష్టపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ లు

 అమ్మ ఒడి పథకంలో భాగంగా అగ్రవర్ణాలకు  మేలు జరిగితే, ఎస్సీ, ఎస్టీ, బీసీలు తీవ్రంగా నష్టపోయారని రఘురామకృష్ణంరాజు తెలియజేశారు. అమ్మ ఒడి పథకంలో భాగంగా ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే  ఇద్దరికీ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైయస్ భారతి చెప్పారు. కానీ, ఒక కుటుంబంలో ఒక్కరికే ఈ పథకాన్ని పరిమితం చేశారు. అందులోనూ 2000 రూపాయల కోత విధించారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలలో అమ్మ ఒడి కాసింత గుడ్డిలో మెల్ల. అయితే ఈ పథకం ద్వారా, ఎస్సీ ఎస్టీ బీసీలకు దెబ్బ పడింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆయా వర్గాల విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశాలను అమ్మ ఒడి ద్వారా కోల్పోయారు. గత ప్రభుత్వ హయాములో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండేవి. కానీ  ఇప్పుడు ఆ అవకాశం లేదు. రైతు భరోసా పథకంలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో కంటే  రైతులకు 1500 రూపాయలు ఎక్కువగా లభించాయి. కానీ ఒక్కొక్క రైతు పదివేల రూపాయల మేర నష్టపోయారు. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు జగన్మోహన్ రెడ్డి 13,500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని చెప్పారు. టిడిపి ప్రభుత్వ హయాంలో కూడా రైతులకు 6000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. కేంద్ర ప్రభుత్వం మరో 6000 రూపాయలిచ్చి ఆదుకుంది. రైతన్నకు 13500 ఇస్తానని చెప్పిన జగన్, తరువాత మాట మార్చి కేంద్ర ప్రభుత్వ సహాయంతో కలిపి 13500 ఇస్తానని చెప్పారు. దీనితో గత ప్రభుత్వ హయాంలో కంటే ఒక్కొక్క రైతుకు 1500 రూపాయల లబ్ధి చేకూరింది. కానీ వ్యవసాయ పనిముట్ల కు లభించే సబ్సిడీ అందకుండా పోయింది. డ్రిప్ ఇరిగేషన్ విధానం అటకెక్కింది. ట్రాక్టర్ల కొనుగోలులో రైతన్నలకు  లభించే సబ్సిడీ దూరమయింది. రైతు భరోసా పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి లబ్ధి చేకూరిందే తప్పితే, రైతులకు ఒరిగిందేమీ లేదు. ఇక 3,500 కోట్ల రూపాయలతో  ధరల స్థిరీకరణకు  చర్యలు తీసుకుంటామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఒక్క రూపాయి కేటాయించింది కూడా లేదు. రాష్ట్రంలో రైతుల అవసరాల కోసం శీతల గిడ్డంగులను నిర్మిస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. ఆంధ్రప్రదేశ్ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని  పార్లమెంటు సాక్షిగా వెల్లడయ్యింది. సగటున ఒక్కొక్క రైతు రెండున్నర లక్షల రూపాయల అప్పులలో ఉన్నారని  చెప్పారు. పార్లమెంటు సాక్షిగా చెప్పింది అబద్దమా?, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరిట, రైతులను దగా చేసిందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

 రాష్ట్రంలో కట్టింది ఐదు ఇండ్లు మాత్రమే...

 రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు నిర్మిస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పినప్పటికీ ,  గత మూడున్నర ఏళ్లలో ఐదు ఇల్లు మాత్రమే నిర్మించారని పార్లమెంటు సాక్షిగా కేంద్రం  వెల్లడించిందని  రఘురామకృష్ణంరాజు తెలిపారు.  రాష్ట్రంలోని పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారా?, లేకపోతే ఇళ్ల స్థలాలను ఇస్తామని చెప్పారా?? స్పష్టం చేయాలి. పేదల ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే, జగన్మోహన్ రెడ్డి  తన భారతీ సివెంటును  అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో 98 శాతం పథకాలను అమలు చేశానని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవు. వృద్ధాప్య పింఛన్ పథకంలో భాగంగా 300 యూనిట్ల  విద్యుత్ ను వినియోగించిన వారికి పింఛన్ కోత విధిస్తున్నారు. అలాగే ఎవరైనా తమ పాత ఇంటిని విస్తరించి 1000 అడుగులు దాటి నిర్మించుకుంటే వారికి వృద్ధాప్య పింఛన్ కట్ అంటున్నారు. వృద్ధాప్య పింఛన్ ఇవ్వడానికి విద్యుత్ వినియోగానికి, ఇంటి విస్తరణకు సంబంధం ఏమిటి?. వృద్ధాప్య పింఛన్ ఇవ్వడానికి వృద్ధుడు అయితే చాలు కదా?. అంతేకానీ విద్యుత్ వినియోగానికి, ఇంటి విస్తరణకు లింకు పెట్టడం వెనక మతలబు ఏమిటి??. ఒక కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ టాక్స్  నిల్ అని రిటర్న్స్ దాఖలు  చేసిన ఆ కుటుంబంలోని  వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ నిలిపి వేస్తున్నారు. తన మనుమడు 15 వేల రూపాయల ప్రభుత్వ తాత్కాలిక ఉద్యోగం చేసుకుంటూ, ఇన్కమ్ టాక్స్ నిల్ అని రిటర్న్స్ దాఖలు చేసుకుంటే, అతని తాతకు సంబంధం ఏమిటి?. వచ్చే జీతంతో  అతడు తన కుటుంబాన్ని పోషించుకునేదే కష్టమైతే, ఇక తన తాత బాగోగులు ఏమి చూసుకుంటాడు?. వృద్ధాప్య పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 18600 కోట్ల రూపాయలు  ఖర్చు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి మరో రెండు వందల యాభై రూపాయలు పెంచి ఇవ్వాలని నిర్ణయించింది. పెరగనున్న భారాన్ని  తగ్గించుకోవటానికి 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు, ఆరు లక్షల వృద్ధాప్య పింఛన్లను తొలగించేందుకు కసరత్తు చేస్తుంది. దీని ద్వారా ప్రభుత్వంపై అదనపు భారం పడవద్దు అన్నదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం.  గడపగడపకు తిరగమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని, ఈ పరిస్థితిల్లో  తమ వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలను ప్రజలు జుట్టు పట్టుకొని కొట్టే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం పరదాల మాటున రక్షణ వలయంలో తిరుగుతారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

 ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండండి

 ఆంధ్రప్రదేశ్ ప్రజల  కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించానని పేర్కొంటున్న  జగన్మోహన్ రెడ్డి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కాకుండా, ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడి గానే కొనసాగాలని రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. అలాగే జాతీయ కార్యదర్శి కూడా ప్రాంతీయ కార్యదర్శిగా మార్చాలి. ఆంధ్రప్రదేశ్లోని ఐదు కోట్ల మంది తన కుటుంబమని జగన్ అంటున్నారంటే, హైదరాబాదులో నివసిస్తున్న షర్మిల, డాక్టర్ సునీత, విజయమ్మ తన కుటుంబం కాదని భావిస్తున్నట్లే లెక్క. ఏపీలో బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నామని సజ్జల అన్నారు.  ఒకవేళ ముఖ్యమంత్రి  ఆ మాట అని ఉంటే తన మాట మార్చుకునే అవకాశం ఉండేది. సజ్జల అన్నారంటే  ఆయన మాట శిలాశాసనమే. కమలాపురం బహిరంగ సభకు   డ్వాక్రా మహిళలను బ్రతిమాలి

ఆహ్వానించే బదులు, ఈసారి జరిమానా విధిస్తామని బెదిరించి పిలిచారు. అయినా యధావిధిగా సభకు హాజరైన ప్రజలు పారిపోయారు. రాజాంలో కంటే  బొబ్బిలిలో చంద్రబాబు నాయుడు సభకు 30 నుంచి 40 శాతం అధిక సంఖ్యలో ప్రజలు అధికంగా హాజరయ్యారు. కమలాపురంలో జగన్ నిర్వహించిన సభకు హాజరైన ప్రజలు పారిపోతుంటే, బొబ్బిలిలో ఆరు గంటలు ఆలస్యం అయిన చంద్రబాబు రాక కోసం ప్రజలు వేచి చూశారు. బొబ్బిలి సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ తాను గతంలో బొబ్బిలికి ఎన్నిసార్లు వచ్చానని ఇంత జనాన్ని ఎప్పుడూ  చూడలేదని చెప్పారు. తానేమి సినిమా హీరోను కాకపోయినా  ప్రజలు తండోపతండాలుగా హాజరవుతున్నారంటే దానికి ముఖ్యమంత్రి పై ఉన్న వ్యతిరేకతే కారణమని పేర్కొన్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

 రాయలసీమకు జగన్ చేసింది ఏమీ లేదు

 రాయలసీమ ప్రాంతానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కడప స్టీల్ ప్లాంటు పనులను ప్రారంభిస్తానని  హామీ ఇచ్చారు. ఇప్పుడు 

  నాల్గవ కృష్ణుడి చేత కడప స్టీల్ ప్లాంటు కు శంకుస్థాపన చేయించారు. పదిహేను వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కడప స్టీల్ ప్లాంట్ ను నిర్మిస్తామని చెప్పి, ఇప్పుడు ఆ మొత్తాన్ని ఎనిమిది వేల 500 కోట్లకు తగ్గించారు. పులివెందుల లో బస్ స్టాండ్ నిర్మాణం మినహా రాయలసీమకు జగన్ చేసింది ఏమీ లేదు. రాయలసీమ లో హైకోర్టు కూడా  ఏర్పాటు చేయబోమని సుప్రీం కోర్టు కు చెప్పారు. కాగితాలపైనే  రాయలసీమ అభివృద్ధి కార్యక్రమాలు తప్ప అమలుకు ఏ ఒక్కటి నోచుకోలేదని రఘురామకృష్ణ విమర్శించారు.



 Dr. Bhyrappa recalls how he was removed from NCERT panel for questioning distortion of history...

Recalling his professional days with NCERT (National Council of Educational Research and Training) in New Delhi, Dr. Bhyrappa said that when Indira Gandhi was the PM, she framed National Integration Rules and as part of it, a committee was formed under the Presidentship of G. Parthasarathy, who was the Policy Advisor to Indira Gandhi and was her confidante and was also close to Jawaharlal Nehru family.

“Parthasarathy later formed a National Syllabus Revision Committee and five members were appointed and I was one among the members. In the very first meeting, Parthasarathy told us to cleanse the history and social studies textbooks. I asked what actually must be removed from the textbooks,” Dr. Bhyrappa recalled.

“Parthasarathy replied to me that in the textbooks, it has been mentioned that Mughal ruler Aurangzeb destroyed hundreds of temples including the Kashi Vishwanath Temple at Varanasi, revered by lakhs of Hindus. Parthasarathy asked me if this is needed in the history books and such incidents will pollute young minds. I was surprised and asked Parthasarathy if Aurangzeb did not destroy Kashi Vishwanath Temple. Parthasarathy had no answer for that,” Dr. Bhyrappa said.

Narrating the proceedings of the National Syllabus Revision Committee meeting, Dr. Bhyrappa said, “I asked Parthasarathy that what does one infer when he/she saw a Nandi staring at a mosque in Varanasi? What if the students question the teacher tomorrow on this? Parthasarathy had no answers to these questions and he led me to his chamber and told me, ‘You are from Karnataka and I am from Tamil Nadu and we must be like brothers. Let’s not fight.’ After listening to Parthasarathy, I headed out.” 

“In the next meeting held after 15 days, I again asked the same questions as I did not get any answers earlier. Parthasarathy ended the meeting there itself. After a few days, a Government notification was published which said that the National Syllabus Revision Committee has been reconstituted and my name was missing from the list,” Dr. Bhyrappa recalled.

“The five-member composition was retained and instead of me, one left-leaning historian was appointed and this committee changed the history and social studies books and hid the real history from the students. All lessons were favourable to the left-leaning ideology and the authentic history was dropped. The lessons projected outside invaders as heroes and India’s real treasures, history and knowledge found no place in those books. As most of the States were ruled by the Congress, all meekly accepted the syllabus and no one protested,” he added.

In his concluding remarks, the noted litterateur said that academics have been spoilt for the sake of votes. “Agenda-driven historians, academicians and also vote-bank-focussed politicians have corrupted young minds,” he regretted. 

This post was published on June 2, 2022 in Star of Mysore.

 https://starofmysore.com/no-place-for-ideology-in-education-dr-s-l-bhyrappa/

The true history behind our distorted history books

Forwarded as received

Saturday 24 December 2022

 కర్మానుష్ఠానం ఎందుకు?

*మన కర్మకాండ కఠిననియమాలతో కూడుకొని వుంటుంది. ఇతరమతములందిట్టివి లేవు. ఇంతకాలంగా మన పూర్వులు నియమపూర్వకంగా కర్మానుష్ఠానం చేస్తున్నారంటే వారి యోగ్యతా శ్రధ్ధాభక్తులే అందుకు కారణమనుకోవలసిందే. కాని ఇలాచేసి తీరవలసిందని వారినెవరు నిర్బంధించారు? తరతరాలుగా మన పూర్వు లీ నియమపాలనం చేస్తున్నారు. అదే మనకు ఆచారమయినది. శిష్టులనుచూచి ఇతరులు తమ నడవడిని దిద్దుకొంటూవుంటారు. తాత, తండ్రుల వరుసగా అదే సదాచారమై ప్రజలకు సమ్మాన్యమవుతుంది. మనఆచారాలన్నీ ఇలా సాంప్రదాయంగా వచ్చినవే కాని శాసనబద్ధము లయినవి కావు. చిరసమ్మాన్యమయిన యీ ఆచారసంప్రదాయాలకు భంగం కలిగినప్పుడు శిష్టుల పలుకుబడియే సంఘాన్ని హద్దులలో నిలిపి వుంచుతుంది. ప్రజలు విహితాచరణంపట్ల ప్రాలుమాలినా అకార్యాలుచేయకుండా వుండుటకు ఇదే కారణం. సంఘనియమాలకు నిలయమైన పల్లెలలో ప్రజలు నివసిస్తున్నంతకాలం శిష్ఠుల పలుకుబడి ఇలా చెల్లుతూవచ్చింది.*

*ప్రజలు పట్టణ వాసాలకు తరలిపోవటంతో సదాచార రక్షకులైన శిష్టుల పలుకుబడి తగ్గి సంఘానికి శైథిల్యం ప్రాప్తించింది. ఇతరప్రాంతాలకు విదేశాలకు వెళ్ళిన ప్రజలు అనేక వృత్తులు చేపట్టడంతో సంఘనియమాలు సడలిపోయి చిరాగతములయిన సత్సంప్రదాయాలు మరుగునపడిపోయినవి. రాజకీయపక్షాలకు కూడ* *నియమాలుంటవి. ఆ యా పక్షాల వారు వాటికి కట్టుబడి వుంటారు. ఆ నియమాలనుల్లంఘిస్తే దానికి కలిగే ఫరితానికి తలయొగ్గుతారు. మరి మతధర్మాలు, నియమాలు అనేసరికి ఎదురుతిరుగుతారు. ఈ కఠిన నియమాలు పాలించటం మావల్ల కాదంటారు.*

*బౌద్ధము, క్రైస్తవము, ఇస్లాము మున్నగు మతాలను, ఏతన్మతకర్తలు స్థాపింపక పూర్వమందున్నూ, మానవలోకమందేదో ఒక మతము ఉండివుండాలి. మానవలోకమంతటా ఆ పురాతనకాలమందు వైదికమతమే వ్యాపించివుండాలని అను మానించుట కాధారాలున్నవి. ఆ మతమే ఇతర ప్రాంతము లందు కాల క్రమేణ పలుచబడిపోయి మనదేశంలో మాత్రం ఘనీభూతమైందనుకోవాలి. ఆవైదిక ధర్మాలనే కొన్నింటిని ఈ నూతన మతాలాధారంగా గ్రహించి తమ సిద్ధాంతాల కనుగుణంగా ప్రాధాన్యాన్ని వాటికి కల్పించినవి. వైదిక మత మొక్కటే వుంటున్న కాలంలో అందరూ ఆ ధర్మాలనే అనుసరిస్తూవుండేవారు. క్రైస్తవ, ఇస్లాము మతముల రాకతో పరమాత్మను ప్రార్ధించుటమనే ధర్మానికి ప్రాధాన్యం వచ్చింది. ఇది హైందవమతానికి, బౌద్ధ, జైనములకు ఒక్క మోక్షవిషయంలో తప్ప ఇతరధర్మములం దంతగా భేదం కనిపించదు.*

*హైందవసంఘం మత సంప్రదాయాలతో మునిగి తేలుతూ వుంటుంది. కర్మానుష్ఠానంపట్లమనకు ఆదరంఅధికం. దానిని విడనాడుటకు మనకు మనస్సొప్పదు. కర్మాచరణకు అనుకూలపరిస్థితులు లేకపోయెనే అని మనసులో బాధపడుతూ వుంటాము. కర్మలపట్ల జన బహుళ్యాని కేర్పడినఅలసతచే మన కర్మాభినివేశంకూడా సడలిపోతున్నది. అయితే మనమతానికిన్ని సంస్కారాలను, కర్మకాండను పెద్దలు ఎందుకువిధించారనే విషయంకూడా మన మాలోచించవలసి వుంటుంది. తక్కిన కర్మకాండ నలా వదలి, ఒక్క వివాహసంస్కారాన్నీ దాని నియమాలనుగూర్చి ఆలోచించుదాము. అవివాహితయయిన కన్య ఈశ్వరుణ్ణ భర్తగాను, విహహితయైన పిమ్మట భర్తనే ఈశ్వరుడుగాను ఎంచుకోవాలన్నారు. వయసువచ్చిన కన్యలు కొంత కట్టుబాటుతో మెలగవలెనన్నారు. స్త్రీలు భర్తలతో చితి ఎక్కే ఆచారంకూడా ఒకటి వున్నది. భర్తృమరణానంతరం రాజపుత్రస్త్రీలు బ్రతుకునొల్లక అలా సహగమనం చేసేవారు. రావణుని* *చెరలోవున్నంకాలం శరీరాన్ని రక్షించుకున్న సీతాదేవి రాముడు తన శీలాన్ని శంకించిన పిమ్మట బ్రతుకును రోసి, అగ్ని ప్రవేశం చేసింది.*

*ఇతరమతములందు వివాహమనేది స్త్రీ పురుషుల మధ్య ఒడంబడిక వంటిది. ఆ ఒడంబడిక మితిచొప్పునవారొండొరుల యెడ విశ్వాసం కలిగి వుంటారు. అవసరమనితోస్తే వారిరువురకు విడిపోయే అధికారం కూడా వుంటుంది. సాంఘికములైన చిక్కులను పరిహరించుకోడానికి, కామసేవనానికి హద్దు పెట్టడానికి పనికివస్తుందా వివాహం. మరి మనమతంలో వివాహ మనేది ఆత్మోన్నతికై ఏర్పడిన సంస్కారం. పురుషు లిలా వివాహ సంస్కారంవల్ల మితంగా కామపురుషార్ధాన్ని సేవించి, మోక్షపురుషార్ధాన్ని సాధించుటకైగురువును* *ఆశ్రయించవలసి వుంటుంది. ఇక స్త్రీలకంటారా, కామసేవనానికి, అత్మోప లబ్ధికి గూడా వివాహమేసాధనం. స్త్రీలు ఉత్తమగతికోసం భర్తనే గురువుగా ఎంచుకుంటారు. భర్తనే దైవంగా ఎంచుకొని దేహాత్మలను రెంటినీ అర్పించి, సేవించుకుంటారు. భర్తృసేవయే స్త్రీలకీశ్వరసేవ, మన వివాహమందింతటి పరమార్ధమున్నది. కనుకనే భారతస్త్రీల పాతివ్రత్యం అంతగా గణుతికెక్కినది. ఇన్ని నియమాలతో కూడుకొన్న వివాహధర్మాన్ని మనస్త్రీలు మనఃపూర్వకంగా పాలిస్తూవచ్చారు. సత్కర్మయని నమ్మి ఆ కర్మాచరణమందు మనం త్యాగాధికం చేస్తూవుంటే ఆత్మోపలబ్ధి చేకూరుతూవుంటుంది. మూఢభక్తితో ఆచరించినా సత్కర్మలు ఫలమునిస్తూ వుంటవి. ఆ యీ కర్మలవల్ల ప్రయోజనమేమిటి అని మనం శంకిస్తున్నాము అంటే మనకు భక్తివిశ్వాసములు* *సన్నగిల్లుతున్నవన్నమాట. మన పురాణములం దా యీ విషయాలను బోధించే అర్థవాదము లనేకంగా వున్నవి. వర్తమానపరిస్థతులను నేటి నవలలు తెలియచెప్పుతున్నట్లే పూర్వకాలపు సంఘ మర్యాదలు, ఆచారాలు మున్నగువాని పరమార్ధాన్ని పురాణాలు తెలియచెప్పుతవి. భర్తనే దైవముగా ఎంచుకొని, సర్వసమర్పణం చేసిన స్త్రీలకు, భర్త మరణానంతరం ఆ శరీరాలతో పనిలేదనేదే* *సహగమనమందలి పరమార్ధం. పురుషులకు ఉపనయనం వంటిదే స్త్రీలకు వివాహసంస్కారం. బాలురకు యేడవ యేటనే ఉపనయనం జరపాలి. మనసులో ఇతర కామచింతలు అడుగుపెట్టకముందే గాయత్రీ మంత్రజపంవారికి అలవరచాలి. అట్లే బాలికలకు ఇతరపురుష చింతలు మనసులో చొరబడక ముందే వివాహసంస్కారం జరగాలి. వయసు రాకముందే అలా వివాహంచేస్తే, వారి మనస్సులకు భర్తృచింతనమే అలవడుతుంది. భర్తనే దైవంగా ఎంచుకొని సేవించుకుంటారు. రజస్వలావివాహం చేసే* *కులాలవారుకూడా వయసువచ్చిన ఆడుబిడ్డలను వివాహమయ్యేవరకూ కొన్ని కట్టుబాట్లలో వుంచుతారనేది మనం గమనించాలి. పదిహేనేళ్ళు నిండకుండా బాలికలకు వివాహం చేయరాదనే శాసనం పుట్టిన పిమ్మట రజస్వలావివాహములు తప్పనిసరియైనవి. కాబట్టి రజస్వలలు కాకముందే బాలికలకు పెండ్లిచేసే ఆచారమున్నకులాలవారు రజస్వలా వివాహాచారం వున్న కులాలవా రీవరకు చేస్తున్నట్టే తమ ఆడబిడ్డలను కట్టుబాట్లలో పెంచవలసివుంటుంది. వారికి పెద్దచదువులు చెప్పించి, ఉద్యోగాల్లో ప్రవేశపెట్టక వివాహ పర్యంతం ఇంటిలోనే సదాచారాన్ని, నీతిసంపదను అలవరచే సద్గ్రంథాలతో కాలక్షేపం చేయిస్తూ వుండాలి.*

*మన ఆచారాల పరమార్థాన్ని గ్రహించినవారు వాటిని మౌఢ్యంక్రింద, అవివేకంక్రింద జమకట్టి తెగనాడరు. మనకు తెలియనివన్నీ* *పనికిమాలినవని పరిత్యజించటం కంటే శ్రద్ధాభక్తులతో అనువర్తించడంమేలు. సహగమనపరమార్థాన్ని ఎరుగని వారికి, అది క్రూరంగానే కనిపిస్తుంది. భర్తనుకోల్పోయిన స్త్రీ లందరూ సహగమనం చేస్తారా? చేయరు, చేయనూలేరు. అలా సహగమనం చేయలేక సంతానం మొదలైన బాధ్యతలున్న వారికోసమే విధవాధర్మమే చెప్పబడినవి.*

*ఆ యీ నియమాలన్నీ మన మేలుకోసమే పుట్టినవి. దొంగమేతల కలవడిన గోవును కట్టివుంచుతాము. అలాకట్టి వుంచటంవల్ల పంటలకు చెరుపూ తప్పిపోతుంది. ఆ గోవుకు పంటకాపులచే దెబ్బలూతప్పుతవి. అలాగే కామక్రోధపశులమై, తప్పుదారిని పడకుండా మనకూ కొన్ని బంధనములు అవసరం. కట్టియుంచిన గోవును ఎపుడు వదలవలెనో పసుల కాపరికి తెలుస్తుంది. మనలను బంధనములనుండి ఎపుడు తప్పించాలో పశుపతియైన ఈశ్వరునికే ఎరుక.*

*ఇతర బంధములనుండి తప్పించుటకే మనంకొన్ని బంధములు విధించుకోవాలి. ప్రత్తిబేళ్ళను మనం తాటితో బంధిస్తాము. పిమ్మట ఇనుపబద్దెలు వేసి దాన్ని యంత్ర సాహాయ్యంతో నొక్కుతాము. అటునొక్కగానే మొదటి కట్టుతాళ్ళు సడలి ఊడిపోతవి అట్లే మనలను సంసారముతో కట్టియుంచినకామ క్రోధములనే తాళ్ళు జ్ఞానమనే ఇనుపబద్దెలు బిగించినంతనే విడిపోతవి. యజ్ఞతపోధన కర్మాదులచే, మనకుజ్ఞానం లభిస్తుంది. మనం విహితకర్మానుష్ఠానం శ్రద్ధగాచేస్తూ, దాని ఫలమును ఈశ్వరార్పితం చేస్తే జ్ఞానప్రాప్తి. దానివల్ల ఈశ్వరప్రాప్తి లభిస్తుంది. కర్మానుష్ఠానము ఏమరక మనం త్యాగాదులచే పుణ్యమనే బంధమును సంపాదించుకుంటే పాపబంధములు విడిపోయి పరమాత్మజ్ఞానం కలిగి, చావుపుట్టుకలనే సంసారబంధం నుండి ముక్తిదొరుకుతుంది.* *ఈశ్వరార్పణబుద్ధిచే చేసే కర్మానుష్ఠానం వల్ల చిత్తనైర్మల్యం కలుగుతుంది. చిత్తశుద్ధిచే ఏకాగ్రత అలవడుతుంది. నిర్మలము, ఏకాగ్రము అయినచిత్తమునందు, ఈశ్వరసాన్నిధ్యం లభిస్తుంది. నిర్మలము, నిశ్చలము. అయిన అద్దమునందేకదా స్పష్టమైన ప్రతిబింబం కనుపించేది.*

*జ్ఞానాగ్ని యందు మనం సమస్తమును కాల్చివేయాలి. సంసారకారణ మేమిటాయని మనం వెనక్కు వెనక్కు వెళ్ళి విచారించినకొద్దీ నానాప్రకారమైన యీ జగత్తంతటికీ మూలమందు ఒకటే నిత్యపదార్థమున్నదని తెలిసివస్తుంది. చేతనా చేతనమైన సృష్టియంతటికీ మూలమైన మృత్తుకుచిహ్నంగానే ముఖములందు మనం తిరుమణి ధరిస్తున్నాము. కాలినపదార్థములు ముందు నల్లబడుతవి. ఇంకా కాలిస్తే తెల్లని బూడిద మిగులుతుంది. ఆ బూడిద నెంతకాల్చినా దానికి నాశనంలేదు. అవినాశియైన ఈ భస్మమే పదార్థముల కంత్యావస్థ భూత ప్రపంచానికీ భస్మమెట్టిదో ఆత్మప్రపంచానికి శివుడట్టివాడు. జ్ఞానాగ్ని యందు మనము సర్వమును పుటముపెట్టి పరీక్షిస్తే తుదకు భస్మమే మిగులుతుంది. ఇలా సృష్టికంతటికి పరుడైన శివునకు సంకేతంగా మనం దేహములందు భస్మము అలదికొంటాము నిలువుగా తీర్చిన తిరుమణిరేఖలు ఆత్మాధిరోహణము నుపదేశిస్తే, మేన అలదికొన్న భస్మము సర్వం శివ మయమని తోస్తుంది. కర్మానుష్ఠానం, శీలం, ఉపాసన, జ్ఞానం ఇవి. ఈశ్వరానుగ్రహానికి సోపానాలు. ఈ సాధన చతుష్టయాన్ని మనం అభ్యసించి, మనబిడ్డలకుకూడా అలవరచాలి. విహిత* *కర్మాచరణంచేస్తూ, భక్తి ప్రేమలచే జ్ఞానాగ్నిలో మన కోరికలను, తాపములను హోమంచేసి పరమాత్మానుభవము చేసుకొందుముగాక!🙏*                       

*🚩“జగద్గురు బోధలు” నుండి🌹*

Wednesday 21 December 2022

 ఎప్పుడైనా ఆలోచించారా?

1. "క్విట్ ఇండియా" ఉద్యమం 1942లో మొదలై, 1942లోనే ఆగి పోతే, స్వాతంత్ర్యం 1947లో ఎలా వచ్చింది?

2. భారత్ కే కాకుండా ఇంకో 50 దేశాలకు కూడా బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం ఎందుకిచ్చారు? అక్కడేమీ కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమాలు లేవే?

3. కాంగ్రెస్! బ్రిటీష్ వారికి వ్యతిరేకం అయితే, వెళ్ళేటప్పుడు దేశాన్ని కాంగ్రెస్ కు ఎందుకు అప్పగించి వెళ్లారు? సుభాష్ చంద్రబోస్ ను అప్పగించాలని ఎందుకు ఒప్పందం చేసుకున్నారు?

4. బ్రిటిష్ వారిని వెనక్కి పంపిన ఆ శక్తి ఏమిటి?

మొదట అర్థం చేసుకో వలసింది బ్రిటిష్ వారు ప్రపంచాన్ని ఎలా పాలించారు? అనే విషయం.

*రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున పోరాడిన 35 లక్షల మందిలో 25 లక్షల మంది భారతీయులు.*

అర్థం అయిందా బ్రిటన్ ఎవరి బలంతో ప్రపంచాన్ని పాలించిందో? 25 లక్షల మంది భారతీయ సైనికుల దన్నుతో.

ఆ 25 లక్షల మంది ఇక తమ కోసం చావడానికి సిద్ధంగా లేరని, అందులో సగం మంది స్వతంత్ర భారతం కోసం తమను చంపటానికి కూడా సిద్ధం అయ్యారనీ తెలిశాక ఇక వెళ్ళక తప్పని పరిస్థితి.

వాళ్ళలో ఆ విప్లవ జ్వాల రగిలించింది ఎవరు? 

భగత్ సింగా? చంద్ర శేఖర్ ఆజాదా? 

ఉహూ, వాళ్ళు కేవలం వీరులు. తమ త్యాగంతో లక్షల మందిని ఇన్స్పైర్ అయితే చెయ్యి గలిగారు. కానీ సైన్యంలో తిరుగుబాటు తేగలిగిన స్థాయి కాదు.

గాంధీనా? నెహ్రూనా?

ఉహూ, వాళ్లు బ్రిటీష్ ప్రభుత్వంలో ఆల్రెడీ పార్ట్నర్లు. (దేశంలోని ఆనాటి 16-18 ప్రావిన్సుల్లో కాంగ్రెస్, ముస్లింలీగ్ లే కదా రిప్రజెంటేటివ్ లు.

బొంబాయి నేవల్ మ్యూటినీ గురించి విన్నారా?

కరాచీ నేవల్ మ్యూటినీ గురించి విన్నారా?

జర్మనీలో భారత స్వాతంత్ర్యం కోసం 15,000 మందితో ఒక సైన్యం

తయారయ్యింది అనీ.,

సింగపూర్లో 43,000 మందితో ఇంకొక సైన్యం తయారయ్యింది అనీ., 

ఆ సైన్యం జర్మన్ & జపనీస్ సైన్యాలతో కలిసి బర్మా, అండమాన్, మణిపూర్, నాగాలాండ్ లను బ్రిటిష్ పాలన నుండి విముక్తం చేసిందనీ విన్నారా?

స్వతంత్ర భారత ప్రభుత్వం (ప్రవాసంలో) 1943లోనే ఏర్పడిందని విన్నారా?

1943 నుంచి బ్రిటీష్ భారత సైన్యంలో ఏ ఇద్దరి మధ్యనైనా జరిగిన ప్రతి సంభాషణా ఈ "ఆజాద్ హింద్ ఫౌజ్" ఎక్కడి వరకు చేరుకుందనే విషయం గురించేననీ..

43,000 మందితో "ఆజాద్ హింద్ ఫౌజ్" బర్మా & ఈశాన్య భారతాన్ని విముక్తం చేయగలిగితే ప్రపంచాన్ని గెలిచిన తాము ఇంకెంత చెయ్యి గలమో కదా అని ప్రతి బ్యారక్ లో ప్రతి రోజూ చర్చలు జరిగేవనీ...

ఫలితంగా "బొంబాయి నేవీ హెడ్ క్వార్టర్స్"లో తిరుగుబాటు జరిగిందనీ...

వెను వెంటనే కరాచీలోనూ తిరుగుబాటు జరిగిందనీ...

భారత్ లో ఇంకొన్ని నెలలు ఉంటే ఉన్న తెల్ల వారందరి ఉాచకోత తప్పదని వందలాది మెసేజెస్ లండన్ కు వెళ్ళాయనీ...

ఫలితంగానే 2 లక్షలకు పైగా భారత్ లో ఉన్న తెల్ల వారిని వెంటనే వెనక్కు రప్పించాలనే నిర్ణయం జరిగిందనీ...

ఎలాగూ అధికారంలో భాగస్వాములైన కాంగ్రెస్, ముస్లింలీగ్ లకు భారత పగ్గాలు అప్పగించి బ్రిటన్ తన దారి తాను చూసుకుందనీ...

మన చరిత్ర పుస్తకాలు మనకు ఎందుకు చెప్పవో ఇంకొక వ్యాసంలో!🙏

 A professor was telling a story in his class, which is as follows -

Once a big ship in the middle of the sea met with a major accident. Captain ordered the evacuation of the ship. There was a young couple on the ship. When their number came to board the lifeboat, it was seen that there was only one person on the boat. At this point, the man pushed the woman and jumped on the boat.

The woman on a drowning ship shouted to her husband and said a sentence.
Now the professor stopped and asked the students - What do you guys think, that woman would have said to her husband? Most students immediately yelled - woman said - I hate you! I hate you!
The professor saw a student was sitting quietly, the professor asked him tell me what do you think?
That boy said - I think, the woman must have said - Take care of our child!
The professor was surprised, he asked the boy - have you heard this story before? The boy said - Yes, no, but this thing was told by my mother to my father while dying of illness.
Professor sadly said - your answer is correct!
Professor continues the story - ship sank, woman died, husband reached shore and spent the rest of his life in proper parenting of his only daughter. Years later when the man died one day his daughter found a diary of her father while cleaning.
The diary discovered that her mother suffered a deadly disease while her parents were travelling on that ship and had only days left of her life.
At such a difficult moment her father made a tough decision and jumped on the lifeboat. Her father wrote in the diary - Without you my life doesn't matter, I wanted to be in the ocean with you. But I had to leave you alone when I thought of my child.
When the professor finished the story, the whole class was quiet.
There are so many right and wrong things in this world but there are so many complications that are not easy to understand. That is why every situation cannot be perfectly assessed without knowing the depth by looking from the upper surface.
◆ The one who apologizes first for a dispute, it is not necessary that it is his fault. Maybe he thinks maintaining the relationship is more important.
The friend who pays bill while eating and drinking with 3 friends, it is not necessary that his pocket is full of impression with notes. Maybe for him money is less important than friendship.
■ People who help you, not necessarily they are buried under the burden of your favors. They help you because kindness and compassion resides in their hearts.

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...