Thursday 29 December 2022

దుర్మార్గపు మతకుట్ర చరిత్ర ఎవరికి తెలియదు?

చరిత్రలో బ్రాహ్మణులపై దాడి

*మత కుట్ర కారులచే మన మెదళ్లలో నాటబడ్డ బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం అర్ధం చేసుకోవడానికి బుఱ్ఱ ఉంటే చాలు ఎవరికైనా. అపారమైన తెలివితేటలూ అవసరం లేదు. మన దేశాన్ని తురకలు 800 సంవత్సరాలు, కిరస్తానాలు 200 సంవత్సరాలు అప్రతిహతంగా పాలించారు. మరి మన దేశంలో కొన్ని వర్గాల వారు అభివృద్ధి చెందలేకపోవడానికి పూర్తిగా బ్రాహ్మణులే కారణం అంటుంటే మన బుఱ్ఱ ఎప్పుడైనా ఆలోచించిందా ? మన దేశాన్ని పాలించిన చక్రవర్తులలో అధిక శాతం శూద్రులు కాదా ? ఉదాహరణకు చంద్రగుప్త మౌర్యుడు, శ్రీ కృష్ణ దేవరాయలు, ఛత్రపతి శివాజీయుడు - వీళ్ళెవరూ బ్రాహ్మణులు కాదే. బ్రాహ్మణుడైన చాణక్యుడు లేకుంటే చరిత్రలో చంద్రగుప్తుని స్థానం ఏంది ? మన పురాణా ల్లో గాని, కథల్లో గాని మనం ఏం చదువుకున్నాం? అనగన గా ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కుటుంబానికి తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఒక దినం అతను అడవిలో వెళ్తుండగా". ఇటువంటి కధలే కదా మనం చదువుకుంది. మరి అంత పేద బ్రాహ్మణుడు వేరే వారిపై వివక్షత ఎలా చూపించా డంటారు చెప్పండి? నేడు తక్కువ కులాలుగా పేర్కొన బడుతున్న కొన్ని కులాల వారిని నిజానికి అణచివేసింది భూస్వాములు మాత్రమే. మొత్తం బ్రాహ్మణులలో అర్చక వృత్తి చేప్పట్టే వారూ కేవలం 20% మాత్రమే ఉంటారు. ఒక పాలి ఆలోచించండి. మన స్నేహితుల్లో ఉన్న బ్రాహ్మణుల్లో ఎంతమంది అర్చక వృత్తి చెప్పట్టారో. నా స్నేహితుల్లో అర్చక వృత్తిని చేపట్టిన వారు అయితే ఎవరూ లేరు. మేధావులు చెప్పినట్టు బ్రాహ్మణులకు మాత్రమే వేద విద్య అనుకుంటే నేడు మనకు ఆది కావ్యమైన రామాయణం ఉండేది కాదు. హిందువులకు అత్యంత పవిత్రమైన భగవద్గీత, పురాణాలు, మహా భారతాలే ఉండేవి కాదు. వీటిని రచించింది బ్రాహ్మణులు కాదు. ఎప్పటి సంగతో ఎందుకు హిందూ ధర్మ రక్షకుడు అయిన వివేకా నందుడు బ్రాహ్మణుడు కాదు.*

*చరిత్రలో బ్రాహ్మణులపై దాడి:- హిందువుల మహా పుణ్య క్షేత్రం అయిన కాశీలో, గంగ ఒడ్డున మతం మారాడానికి నిరాకరించారు అన్న కారణంతో 1,50,000 మంది బ్రాహ్మణులను, వారి పిల్లలను నరికి చంపి 10 మైళ్లకు సైతం కనపడే ఒక పెద్ద గుట్టగా వేసాడు ముస్లిం చక్రవర్తి. ఆయొక్క బ్రాహ్మణుల జంధ్యాలు తెంచి గుట్టగా పోసి నిప్పంటించి చలి కాచుకున్నడు ఆ క్రూరుడు. కిరస్తానపు వెధవ సెయింట్ జేవియర్ పోర్చుగల్ రాజుకి ఒక ఉత్తరం వ్రాసాడు. దాని సారాశం ఏందిరా ! అంటే బ్రాహ్మణులను లేకుండా చేస్తే భారతీయులందరూ తేలిగ్గా కిరస్తానాలుగా మారిపోతారు* *అని. అర్ధం అయ్యింది* *కదా. బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం వెనుక ఉన్న నిజ కుట్ర ఇదీ. వేల మంది గౌడ సరస్వతి బ్రాహ్మణు లను కిరాతకంగా చంపించాడు నేర విచారణ పేరుతో. దీనినే మనం Goa Inquisition పేరుతో చరిత్రలో చదువు కుంటాం. మైసూరు ప్రాంతం మేల్కొటే లో దీపావళి దినాన 800 మంది అయ్యంగార్ బ్రాహ్మణులను ఊచకోత కోయించాడు టిప్పు సుల్తాన్. అందుకే* *ఇప్పటికీ ఆ ప్రాంతంలో బ్రాహ్మణులు దీపావళి జరుపుకోరు. ఇక కాశ్మీరీయ పండితుల సంగతి తెలియనిది ఎవరికీ. మతం మారతారా లేక ఇళ్ళు విడిచిపెట్టి పోతారా అని నమాజ్ అనంతరం మైకుల్లో ప్రకటన చేస్తే ప్రాణాలు అరచేత పట్టుకుని ఢిల్లీ ప్లాటుఫారంల పైకి చేరి దిక్కు లేని జీవితం గడుపు తున్నారు వేలాది* *మంది కాశ్మీరీయ పండితులు. జీహాదీల చేతుల్లో దాదాపుగా హత్య చేయబడ్డ వారూ 5,00,000 మంది. మీకు తెలుసా కాశీలో రిక్షా తొక్కుకుని జీవించే వారిలో అధిక శాతం బ్రాహ్మణులే. ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూలీలుగా పని చేసేవారిలో 50%* *బ్రాహ్మణులే. ఆంధ్ర ప్రదేశ్లో వంట పని వారుగా పని చేసేవారిలో 75% బ్రాహ్మణులే. తమిళనాడు శ్రీ రంగనాధ స్వామి వారి గుళ్లో అర్చకుడిగా పనిచేసేv బ్రాహ్మణుడి నెల జీతం కేవలం రూ.300/-. ఈ బాధలు పడలేకే చదువు కున్న బ్రాహ్మణులు ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో స్థిరపడుతూ అక్కడ మన* *సంప్రదాయాలను ప్రచారం చేస్తున్నారు. బ్రాహ్మణులు ప్రధానంగా జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల, మత మార్పిడి మాఫియా లు ఎక్కువగా బ్రాహ్మణ వ్యతిరేక కధలు ప్రచారం చేస్తుంది. వారు చెప్పే తాటాకు, చెంబు కధలు చరిత్రలో ఎక్కడా కనపడవు. కాని ఒక అబద్దాన్ని "అదే పనిగా" చెబితే దాన్నే నిజం అనుకుంటుంది ఆలోచించే సమయం లేని లోకం. ఇదే వారి సిద్ధాంతం.*

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...