Tuesday 31 January 2023

నాథూరామ్ 

*కోర్టు అనుమతితో నాథూరామ్ గాడ్సే ప్రసంగం ప్రచురించబడింది.*

నేను గాంధీని ఎందుకు చంపాను?

*నిజానికి నాథూరామ్ గాడ్సే కోర్టులో ఇచ్చిన వివరణ ప్రజల్లోకి రాకుండా నిషేధించబడినది.* 

 *అందరికీ తెలిసినట్లుగా  జనవరి 30 1948 న,  గాడ్సే గాంధీజీని  తుపాకితో కాల్చి చంపాడు. కాల్చిన వెంటనే   గాడ్సే  ఆ స్థలం నుండి తప్పించుకోలేదు..! వెంటనే లొంగిపోయాడు.  నాథూరామ్ గాడ్సే తో సహా మరో 17 మందిపై కేసు నమోదయింది.*

*కోర్టు విచారణ సమయంలో  నాథూరామ్ గాడ్సే గాంధీజి ఎందుకు చంపాడో చెప్పుకోవడానికి, తన వాదన వినిపించుకోవడానికి ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించడం జరిగింది.*

*గాడ్సే వినిపించే వాదన కోర్టు బయటికి వెళ్ళకూడదు అనే శరతు పై తన వాదన వినిపించడానికి అనుమతి లభించింది.*

*తరువాత అతని తమ్ముడు గోపాల్ గాడ్సే, అతని కుటుంబం కోర్టులో సుదీర్ఘ పోరాటం చేశాక, ""ఆనాడు కోర్టులో గాడ్సే ఇచ్చిన వివరణను బహిరంగ ప్రచటానికి అనుమతి లభించింది".*

*కోర్టులో ఆనాటి నాథూరామ్ గాడ్సే వివరణ................*

*గాంధీజీ అహింసా విధానం మరియు ముస్లింల బుజ్జగింపు విధానం, హిందువులను పిరికి వారిగా మారుస్తుంది. "కాన్పూర్లో గణేష్ శంకర్ అనే విద్యార్థిని ముస్లింలు దారుణంగా హత్య చేశారు...... గాంధీజీ అతని హత్యలో మౌనంగా ఉన్నాడు.*

*1919 జలియన్వాలాబాగ్ మారణకాండలో దారుణ హత్యలు చేసిన విలన్ "జనరల్ డియర్ పై" కేసు నమోదు చేయాలని ప్రజలందరూ గాంధీని కోరారు, కానీ గాంధీ ఆ కోరికను తిరస్కరించాడు.*

*ఖిలాఫత్ ఉద్యమం... ఈ ముస్లింల ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా గాంధీ భారతదేశంలో మత తత్వానికి బీజాలు వేశారు, "గాంధీ తనను తాను ముస్లింల శ్రేయోభిలాషిగా వర్ణించుకునేవాడు".*

*1919 కేరళలో మెప్లా అనే ప్రాంతంలో ముస్లింలు 1500 మంది హిందువులను చంపి, 2000 మంది హిందువులను బెదిరించి మతం మార్చారు. గాంధీజీ మతపరమైన హత్యలను,మతమార్పిడులను ఎక్కడా ఖండించలేదు....... కనీసం వ్యతిరేకించను లేదు.*

*మార్చి 23 1931న దేశభక్తుడైన భగత్ సింగ్ ను ఉరి తీశారు. ఆ మరణశిక్షను నిలిపివేయించాలని దేశం మొత్తం గాంధీని అభ్యర్థించినది. భగత్ సింగ్ కార్యాచరణ సరికాదని దేశ ప్రజల అభ్యర్థనను గాంధీ లెక్క చేయలేదు.*

*కాశ్మీర్ రాజు " రాజా హరి సింగ్ ను" రాజీనామా చేయమని కోరారు, ఎందుకంటే కాశ్మీర్ ముస్లిం మెజార్టీ రాష్ట్రం కాబట్టి, అక్కడి హిందూ రాజును రాజీనామా చేసి కాశీకి వెళ్లి తపస్సు చేసుకోమని కోరాడు............ కానీ హిందువులు మెజారిటీ గల హైదరాబాద్ నవాబ్ నిజాము విషయంలో మౌనంగా ఉన్నాడు.*

*తరువాత సర్దార్ పటేల్ మొక్క వోని ధైర్యంతో హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం అయింది.*

*మత ప్రగతిపాదికన దేశ విభజన జరిగినప్పుడు, పాకిస్థాన్కు పోకుండా భారత్ లో మిగిలి ఉన్న ముస్లింలను పాకిస్తాన్ కు పంపకుండా వారికి ఇష్టం ఉన్నచోట ఉండేటట్లు మద్దతు తెలిపాడు........ అటువంటప్పుడు దేశ విభజన ఎందుకు.....?.*

*పాకిస్తాన్ లో ముస్లింలు హిందువులను హత్యలు చేస్తూ, నరమేధం సృష్టిస్తుంటే, పాకిస్తాన్ లో ఉన్న హిందువులపై దాడులు ఆపకపోతే, భారత్ లో ఉన్న ముస్లింలకు రక్షణ ఉండదు అని ఉంటే, పాకిస్తాన్ లో ఉన్న హిందువులపై దాడులు ఆగి ఉండేవి........... కానీ అలాంటి ఒక్క ప్రకటన కూడా గాంధీగాని, ఆనాటి ప్రభుత్వం గాని చేయలేదు.*

                *దేశ విభజన సమయంలో, పాకిస్తాన్ లో ఉన్న హిందువులు అక్కడ ఉండలేక, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి తమ ఆస్తులను వదిలేసి, కట్టుబట్టలతో భారతదేశానికి వలస వచ్చారు. వారు ఢిల్లీలోని మసీదులలో ఆశ్రయం పొందారు. మసీదులలో ఆశ్రయం పొందిన వారిని ముస్లింలు వ్యతిరేకించడం ప్రారంభించారు........ భయంకరమైన శీతాకాలపు చలిగాలులు, రాత్రి సమయం, తల్లులు, పిల్లలు, సోదరీమణులు మరియు వృద్ధులు అందరూ మసీదుల నుండి బలవంతంగా బయటకు పంపబడ్డారు. ఆ విషయంలోగా గాంధీ మౌనంగా ఉండిపోయాడు,  జరుగుతున్న నరమేధాన్ని ఆపమని గాని, నిరాశ్రయులైన హిందువులను ఆదుకోవాలని గాని, గాంధీ ఒక్క మాటైనా చెప్పలేదు.*

*కురాన్ ముస్లింల మత గ్రంధం........ అనేక హిందూ దేవాలయాలలో ఖురాన్ ని చదవడానికి ఏర్పాట్లు చేశాడు కానీ, బదులుగా అతను మసీదులలో భగవద్గీత చదవడానికి ఏర్పాట్లు చేయలేకపోయాడు. ఈ చర్యను అనేకమంది హిందువులు, బ్రాహ్మణులు వ్యతిరేకించారు.  అయినా గాంధీ తన చర్యను సమర్ధించుకున్నాడు.*

*సర్దార్ వల్లభాయ్ పటేల్ లాహోర్ కాంగ్రెస్ లో గెలిచారు కానీ, గాంధీ నెహ్రూ కు ఆ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. తన కోరిక నెరవేర్చుకోవడానికి ధర్నా, ఉపవాసం, కోపం, మాట్లాడకపోవడం---ఈ ఉపాయాలతో బ్లాక్ మెయిల్ చేశాడు.  చివరికి తన కోరికను నెరవేర్చుకున్నాడు.*

*జూన్ 14, 1947న ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది........ చర్చనీయాంశం ""భారత విభజన"""*

*ఈ ప్రతిపాదన తిరస్కరించబడింది కానీ, విచిత్రంగా గాంధీ దేశాన్ని విభజించావే ప్రతిపాదనకు మద్దతు తెలిపారు.*

*విభజన సమయంలో ముస్లింల చేతిలో లక్షలాది హిందువులు మరణించారు కానీ, గాంధీ మౌనంగా ఉన్నాడు...... అతను ముస్లింలకు శాంతిని కాపాడమని ఎక్కడా ఆదేశించలేదు, హిందువులకు మాత్రమే సలహాలు ఇచ్చేవాడు.*

*సెక్యులరిజం ముసుగులో గాంధీ ముస్లింల మెప్పు పొందడానికి ప్రయత్నించాడు....... హిందీని దేశ భాషగా మార్చడాన్ని ముస్లింలు వ్యతిరేకించినప్పుడు అతను ఒక వింత పరిష్కారం ఇచ్చాడు. హిందుస్థానీలో (హిందీ మరియు ఉర్దూ మిక్స్) రాముడిని బాదుషా రామ్ అని, సీతామాతను బేగం సీత అని చెప్పడం ప్రారంభించాడు.     మతపరంగా ముస్లింలకు ఒక దేశం ఇచ్చినప్పుడు మళ్లీ వారి పెత్తనం ఎందుకు ఈ దేశంలో....?.*

*తాను చేసిన ఉద్యమమే సరి అయినది అన్నట్టుగా, గాంధీ పదేపదే చత్రపతి శివాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్ లను తప్పుదారి పట్టిన దేశభక్తులని పిలిచేవారు కానీ,. మహమ్మద్ అలీ జిన్నాను గొప్ప దేశభక్తుడు అంటూ పొగిడేవాడు..... దేశం కోసం పోరాటం చేసిన యోధులు దారితప్పిన దేశభక్తులు ఎలా అయ్యారు. దేశ విభజనకు కారకుడైన జిన్నా దేశభక్తుడు ఎలా అయ్యాడు ..!.*

*సర్దార్ వల్లభాయ్ పటేల్ చురవతో సోమనాథ్ ఆలయాన్ని పునర్మించాలనే ప్రతిపాదన పార్లమెంటులో పెట్టబడినప్పుడు గాంధీ వ్యతిరేకించారు కానీ, విచిత్రం ఏమిటంటే అతను జనవరి 13 1948 న నిరాహార దీక్ష ప్రారంభించాడు ఎందుకంటే ప్రభుత్వ ఖర్చుతో ఢిల్లీలో మసీదు నిర్మించడానికి.   ఈ ద్వంద వైఖరి ఎందుకు ???. ఎవరు మెప్పు పొందడానికి ???.*

*గాంధీ మధ్య వర్తిత్వం ద్వారా స్వాతంత్రం తరువాత భారత్ పాకిస్తాన్కు 75 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ప్రారంభంలో 20 కోట్ల రూపాయలు చెల్లించారు. మిగిలిన 55 కోట్ల రూపాయలు తర్వాత ఇవ్వాల్సి ఉంది.*

*......... *కానీ అక్టోబర్ 22 1947న పాకిస్తాన్ కాశ్మీర్ పై దాడి చేసింది. పాకిస్తాన్ చేసిన ఈ ద్రోహంతో మిగిలిన డబ్బును పాకిస్తాన్కు ఇవ్వకూడదని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది.*

*.... కానీ గాంధీ కర్రతో కూర్చున్నారు, మళ్లీ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. మళ్లీ నిరాహార దీక్ష.... చివరికి ప్రభుత్వం దేశద్రోహి పాకిస్తాన్ కు 55 కోట్లు చెల్లించవలసి వచ్చింది.   మన దేశంపై దాడి చేసిన వాడికి, దండుగ కట్టించడం ఎందుకు ??.*

*జిన్నా మరియు పాకిస్తాన్ పట్ల అతను ప్రేమను చూసి, అతను నిజానికి  "జాతిపిత" భారతదేశానికి కాదు, అతను పాకిస్థాన్ కు "జాతిపిత" అని నేను చెప్పగలను. అతను ప్రతిక్షణం పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడుతాడు, పాకిస్తాన్ వాదన ఎంత అన్యాయంగా ఉన్నా సరే.*

*ముస్లిం లీగకు, పాకిస్తాన్ నిర్మాణానికి గాంధీ ఇస్తున్న ఏకపక్ష మద్దతుకు నేను కలవరపడ్డాను.*

*పాకిస్తాన్లో జరిగే హింస వల్ల భారతదేశానికి వలస వచ్చిన హిందువుల దుస్థితి నన్ను ఆశ్చర్యపరిచింది. కొడుకుల కోసం నా తల్లి భారతమాతను ముక్కలు చేయడం నేను భరించలేకపోయాను. నేను నా సొంత దేశంలో విదేశీయుడిని అయ్యాను.*

*గాంధీ, ముస్లింలు చేసే అన్యాయాలకు, దౌర్జన్యాలకు మద్దతు తెలుపుతున్నాడు, అందుకే వారిని పల్లెత్తు మాట కూడా అనలేదు.*

*నాథూరామ్ గాడ్సే కోర్టులో ఇచ్చిన కోర్టు ప్రకటనలు ఇవి. గాంధీ అంటే నాకు గౌరవం. అతను నాకు శత్రువు కాదు, గాంధీ నిర్ణయం ప్రమాదాలను తెచ్చిపెట్టింది.  దేశభక్తుడు దేశాన్ని విభజించడానికి, ఒక మతానికి అనుకూలంగా ఉండడానికి ఇష్టపడడు కానీ, గాంధీలో ఇలాంటి వైఖరులు స్పష్టంగా ఉన్నాయి.*

*అందుకే గాంధీని చంపాలని అనుకున్నాను. వేరే మార్గం లేనప్పుడు సరైన పని చేయడానికి సరైన మార్గం ఎంచుకోవడం తప్పదు, అందుకే గాంధీని చంపాను.*

*గాంధీని చంపినందుకు నన్ను ఉరితీస్తారని తెలుసు, నన్ను దేశం మొత్తం అసహ్యించుకోవచ్చు, అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇక్కడ మాతృ భూమిని రక్షించడానికి గాంధీని చంపడం నేరమైతే, అటువంటి నేరం మళ్లీమళ్లీ చేస్తాను,*

*నన్ను ఉరి తీసే సమయంలో ఒక చేతిలో కాషాయ జెండా, మరో చేతిలో అఖండ భారతదేశ పటం ఉంచాలి అంటూ గాడ్సే తన వాదనను ముగించాడు.🚩🇮🇳* ........

.............................

🙏🏼జై నాత్ రామ్ గాడ్సె 🙏🏼

Sunday 29 January 2023

 Fake documentary

Have a look at the people featured in the Anti-Modi BBC fakeumentary.

1. BBC fekucumentary starts with *@alishan_jafri*

who is Journalist with the Propaganda website *The Wire*. He also writes for Article 14 and money laundering accused propaganda firm Newsclick

2. The second character in this propaganda documentary is *Hartosh Singh Bal*. He is the Political Editor of the Propaganda news website *The Caravan.*

another Modi bashing setup.

3. The third character who appeared in the Propaganda Documentary of BBC is *Nilanjan Mukhopadhyay.*

who also writes for *The Wire and The Caravan*. 

He works and gets a salary from the money laundering accused firm Newsclick.

5. The Forth character who appeared in Propaganda BBC Documentary is *Arundhati Roy*. I think almost every Indian knows about her.

But very few know that she was the first to give funds to propaganda fact-checking website *Altnews* and their communist owners!

5. A Fifth character in the Propaganda BBC documentary is *Jaffrelot Christophe.*

Interestingly, his propaganda works are promoted by the same entities like The Wire and The Caravan.

 In fact, this propaganda writer Jaffrelot Christophe has tagged Indian American Muslim council which is working to put sanctions on India to watch and share this propaganda BBC Documentary.

6. *Jack Straw,* another important character behind this documentary came on Propaganda Website *The Wire* for an exclusive interview just after the release of the Propaganda BBC documentary. What a coincidence that he choose The Wire for an interview! 

After the release of the Propaganda BBC documentary, Propaganda journalists of The Wire and The Caravan and other IPSMF funded have done their job as per planning 

But do you know who funds these Propaganda websites like The Wire, The Caravan, Alt News, Article 14, etc..?

It's *IPSMF* = Independent And Public-Spirited Media Foundation which is registered as a public charitable trust in Bengaluru on 1 July 2015. NOTE that most of these so called alternate / Fact Check news portals like WIRE and ALTNEWS started after 2014 to spread fake narratives against Modi govt. 

And who are the donors of IPSMF? IPSMF was started by securing a fund of 100 crores with *Rohini Nilekani*, wife of *Nandan Nilekani* donating 30 Crores. 

Rohini Nilekani, wife of Nandan Nilekani's role models are *George Soros* and his *Open Society Foundation* along with *Bill Gates* and the *Ford Foundation!* 

You must remember that *Nandan Nilekani* has contested the election on a *Congress ticket* in 2014 after joining Congress.

It's my humble request. Please share this maximum. We don't have a network like them where they have a cartel of web portals and direct association with international media.

Please tag your favourite account and ask them to read and share if they like this🙏

వేదాలు.... వర్ణ వ్యవస్థ 

ఇప్పుడు చాలామంది ఈ దేశంలో " వేద ప్రతిపాదిత (కుల) వర్ణ వ్యవస్థ గురించి విమర్శిస్తూ.... "వేదం" బ్రాహ్మణులేమో విరాట్పురుషుని ముఖం నుండి, శూద్రులేమో ఆయన పాదాలనుండి పుట్టారని ఎందుకు చెప్పింది....?

బ్రాహ్మణులకు ఎందుకు అంత గొప్పతనం ఇచ్చి, శూద్రులకు పాదాల స్థానం ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి...?

అంటూ ప్రశ్నించడం రివాజుగా మారింది,

మిత్రులారా!

అసలు ఈ ఆరోపణే శుద్ధ తప్పు... సకల జగత్తుకు జీవన నాదం అయినట్టి నా వేదాలను విమర్శించడం అంటేనే ఆకాశం మీద ఉమ్మివేయటం అని నా ఉద్దేశ్యం, అలాంటి అత్యున్నతమైన వేదాలను కొందరు కుక్కమూతి పిందెల్లాంటి కుహనా లౌకికవాదులు, నాస్తిక నక్కలు, విమర్షిస్తుంటే వారి అజ్ఞానానికి జాలివేస్తుంది, మనువాదం అంటూ మరికొంతమంది గుంటనక్కలు వేదాల చెప్పిన అర్థాలను మార్చి, కుల కుంపట్లు రాజేస్తూ, వారి పరాయి దేశాల ప్రాచ్యపు మతాన్ని ఎరగా వేస్తూ నా సనాతన ధర్మాన్ని గాలాలతో గుచ్చి గాయపరుస్తుంటే

తట్టుకోలేక విజ్ఞులైన పెద్దలద్వారా తెలుసుకున్న విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నమిది...

వేదం శూద్రులు భగవంతుని పాదాలనుంచి పుట్టారని, బ్రాహ్మణులు ముఖంనుంచి పుట్టారని చెప్పలేదు. కానీ, ఎలాగో ఈ విషయం అందరిచేతా అంగీకరించబడీ, ఆమోదం పొందింది.

నిజానికి మన దేశంలో, జన్మ ఆధారిత కుల వ్యవస్థలేదు. అంటే, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడు బ్రాహ్మణుడే అవ్వాలని, శూద్రకుటుంబం లో పుట్టిన వాడు శూద్రుడే అవ్వాలని నియమం లేదు. ఎంతోమంది బ్రాహ్మణులు, క్షత్రియులు గా మారి రాజ్యాలు చేసారు. ఎంతోమంది క్షత్రియులు బ్రాహ్మలు అయ్యారు. వైశ్యులు కూడా క్షత్రియులుగా మారి రాజ్యాలు చేసారు. అలాగే ఎందరో శూద్రులు బ్రాహ్మణులుగా,క్షత్రియులుగా మారారు.

విశ్వామిత్రుడు,చంద్రగుప్తుడు,కృష్ణదేవరాయలు,ఆళ్వారులు, వంటివారు దానికి ఉదాహరణ. ఛాందోగ్యోపనిషత్తులో జాబాలి, నిజం పలికినందున అతని తండ్రి ఎవరో తెలియకపోయినా,బ్రాహ్మణుడు గా పరిగణనలోకి తీసుకున్నారు గురువులు.

శూద్రో బ్రాహ్మణతా మేతి బ్రాహ్మణశ్చైతి శూద్రతామ్|

క్షత్రియా ఙ్ఞాతమేచంతు విద్యాద్వైశ్యాత్తధైవచ ||..

(మనుస్మృతి 10-65.)

గుణకర్మల వలన శూద్రకులంలో పుట్టినవాడు బ్రాహ్మణుడు అగును,బ్రాహ్మణుడు శూద్రుడగును. అలాగే క్షత్రియులు, వైశ్యుల పరిస్థితి కూడా అంతే... అని చెబుతుంది మనుస్మృతి.

అలాగే,

స్వాధ్యాయేన జపైర్హోమై స్త్రై విద్యేనేజ్యయా సుతైః|

మహా యఙ్ఞైశ్చ యఙ్ఞైశ్చ బ్రహ్మీయం క్రియతే తనుః||

(మనుస్మృతి 2-28)

స్వాధ్యాయం, జపం, హోమానుష్ఠానం,

వేదాధ్యయనం, ధర్మపూర్వక జీవన విధానం, యఙ్ఞాచరణ చేయుట వలన శరీరం బ్రాహ్మణత్వం పొందుతుంది. అని చెబుతుంది.

పై ఉదాహరణలు మన దేశంలో పుట్టుకతో కులవ్యవస్థ లేదని చెబుతున్నాయి. అయితే,

బ్రాహ్మణో౮స్య ముఖమాసీద్బాహూ రాజన్యః కృతః|

ఊరూ తదస్య యద్ వైశ్యః పద్భ్యాం శూద్రో౮జాయతః || (యజుర్వేదం31-11)

అన్న మంత్రాన్ని చూపి పలువురు, "సాక్ష్యాత్తు భగవంతుడే శూద్రులు తనపాదాలనుంచి పుట్టారని చెప్పి, వారిని అవమానించడం చాలా బాధాకరం" అని చెబుతుంటారు. నిజానికి ఇక్కడ అలాంటి ప్రకటన ఏమీలేదు. ఈ మంత్రానికి ముందు మంత్రం ఇలా ఉంటుంది.

యత్ పురుషం వ్యదధుః కతిథా వ్యకల్పయన్?

ముఖం కిమాసీత్? కిం బాహూ? కిమూరూ?

పాదా ఉచ్యతే ||

(యజుర్వేదం 31-10.)

ఋషులు ఒక విరాట్పురుషుని కల్పించి,

ఆయన గురించి వర్ణిస్తున్నపుడు,ఏ పురుషుని వర్ణించితిరో అతనినెన్నివిధములుగా కల్పించిరి? అతని ముఖమేమి? బాహువులేమి?ఊరువులు, పాదములేవని చెప్పబడును? అని అడుగగా,(31-11 లో)

బ్రాహ్మణులు ముఖం "లాంటి"వారు,

క్షత్రియులు భుజాల "లాంటి "వారు,

వైశ్యులు తొడల"వంటి "వారు, శూద్రులు

పాదముల "వంటి "వారు అని మాత్రమే

చెప్పబడింది.

ముఖం,భుజాలు,తొడలు,పాదాలు జననేంద్రియాలు కావు కాబట్టే,వాటిద్వారా పుట్టే అవకాశంలేదు..

కాకపోతే మనిషి జ్ఞానం అనేది తల అనబడే బుర్రలోనే వుంటుంది కావున జ్ఞాన వంతులు అనగా విద్య తెలిసిన వారిని,బ్రాహ్మణులతో "తల"తో పోల్చారు...

పాదం నుండి సూద్రులు అనగా ... శ్రమ చేసి / కష్టపడడం తప్ప విద్య,వీరత్వం,శరీర దృఢత్వం,వ్యాపార తెలివితేటలు... లేనివారు ఎవ్వరైనా సూద్రులు...నిజానికి ఈ భూమిపై "సమాజానికి కావలసిన మూలాధారం గా ఉండేవారే శూద్రులు".

అందుకే వారు ఈ సమాజం అనబడే విరాట్పురుషుని శరీరం నిలబడటానికి ఆధారమైన ""పాదాలతో పోల్చబడ్డారు. ప్రాముఖ్యత నిచ్చారు.

పాదాలు హీనమైనవని, వాటితో పోల్చి వారిని అవమానిస్తున్నారు అని పలకడం అవివేకం.

అలా పలికేవారు ఒక వారంరోజులు పాదాలు వాడకుండా నడిచి, పాదాల ప్రాధాన్యతను తెలుసుకోవాలి.

పాదాలు లేని వాడు ఎంత గొప్ప మేధావి ఐనా వాడి జీవితం రుచి రహితంగా ఉంటుంది. ఇది అంతరార్థం.ఇక వేదాలలో ఎక్కడా "అంటరానితనం గురించి లేదు. మధ్యలో వచ్చింది - (అది మన ఖర్మం.)

శూద్రులు భగవంతుని పాదములు నుండి పుట్టారని అనుకుందాం! ఎంతటి వారైనా భగవంతుని పాదాలకే కదా నమస్కారం చేస్తారు.మ్రొక్కుతారు. అంటే శూద్రులకు పొద్దున లేవగానే నమస్కారం చేస్తున్నట్టే కదా!

శరీరం నిలవడానికి ఆధారం పాదాలు.సమాజం నిలవడానికి ఉత్పత్తి వర్గం ఐన శూద్రులు ప్రధానం.

వారికి రక్షణ ఇవ్వడం ముఖ్యం అని చెప్పడానికే,

ఆనాడు శ్రీరాముడుకూడా భరతునికి తన పాదుకలు /పాదరక్షలు ఇచ్చాడు.వాటిని చూసినప్పుడు భరతునికి ఆ ప్రజలు గుర్తుకు రావాలి!

మనిషి తో సహా జీవులన్నీ భగవంతుడు నుంచి ఉత్పత్తి అయ్యి భాగవంతునిలో లీనమైపోతున్నాయి..

పురుష సూక్తంలో కవి అలంకార ప్రాయంగా అలా వర్ణించాడు.. అది కేవలం కవితాత్మక వర్ణన.. అదే నిజం అయితే మానవుని ఉత్పత్తి తెలియచేసే ప్రతి గ్రంథంలో ఉండాలి కదా..అన్ని చోట్లా జీవుడు దేవుడి నుంచి ఉత్పత్తి అవుతున్నాడనే చెప్పాయి కానీ వివిధ అంగాల నుంచి కాదు.. అన్నమయ్య కూడా ఇలానే రాసాడు

"యేదేవుదేహమున నిన్నియును జన్మించె

నేదేవుదేహమున నిన్నియును నణగె మరి!!"

ఒక అత్యంత అందమైన,విశాలమైన బహుళ అంతస్తులు గల పెద్ద భవనం అయినా కూడా దానికి ఆధార భూతమైన పునాది (కాళ్ళు) పైనేకదా నిలబడేది

బ్రాహ్మణ, వైశ్య,క్షత్రియులకు ఆధారం,బ్రతుకునిచ్చేది,

సాయం చేసేది, ఈ సంఘంలో తల ఎత్తుకొని నిలబెట్టేది. శూద్రులే...

కానీ బ్రిటీష్ వాడు వచ్చాక, కుల వ్యవస్థ వారసత్వం అయింది. దీనిని అర్థం చేసుకోలేక మన శాస్త్రాలను మనమే నిందించుకుంటూ బ్రతుకుతున్నాము.

ఇప్పుడు మేల్కోవాలి మనం

అందుకే భగవద్గీత లో జన్మతః అందరూ సూద్రులు గుణములు బట్టి వారిని నిర్ణయిస్తారు..

చతుర్వర్ణమ్ మయా సృష్టం..గుణకర్మ విభజనే !!

జన్మనా నజాయతే బ్రాహ్మణః..జన్మనా నజాయతే శూద్రః !!

ఎవరి జన్మల చేత బ్రాహ్మణులు కాదు , అలాగనీ శూద్రులునూ కాదు. ఏవరైతే బ్రహ్మజ్ఞాన సాధన ద్వారా బ్రహ్మా జ్ఞానంలొ పరిపూర్ణులు అగుదురో వారే సద్ బ్రాహ్మణులు....బ్రాహ్మణ అనగా గుణ వాచకమే కానీ జాతి వాచకం కాదు. ఏ తల్లి గర్భమున జన్మించినా ఆ జన్మ వలన అతడు బ్రాహ్మణుడు కాదు అలగే శూద్రుడును కాదు.

ఈ శ్లోకాన్ని వక్రీకరిస్తు పైన ఉన్న ఒక సూక్తిని పట్టుకుని వెర్రి వాదోపవాదాలు చేస్తున్నారు.

ఎక్కువగా విశ్లేషించుకోకుండా నిగూఢమైన భావాన్ని గ్రహించకుండా వేదాలకు తప్పుడు వివరణలు ఆపాదిస్తూ తర్కించటమే ఈ విషయంలో కరెక్ట్ అనుకొనే ప్రభుద్దులారా,సమస్త మానవాళికి దిక్సూచిగా ఉండే అత్యున్నతమైన సనాతన ధర్మాన్ని, ఘనమైన వేద వాఙ్మయాన్ని అవమాన పరిచే వ్యాఖ్యానాలు చేసి మీ అవివేకాన్ని ప్రదర్శించకండి నా ఉద్దేశ్యంతో మీ అంగీకార తిరస్కారాలు మీ విచక్షణకే వదిలేస్తున్నాను.

నేను పెద్దల ద్వారా తెలుసుకున్న దాన్ని మీకు విన్నవించాను,సమాజహితానికి ఉపయోగపడుతుందనుకుంటే గనుక అందరికీ తెలియజేయండి. మన భారతీయ సనాతన ధర్మాన్ని సమస్త విశ్వవ్యాప్తం చేయండి...🕉️🙏

Saturday 28 January 2023

 Everyone has been taught the story of India’s freedom. Anyone, anywhere in the world could tell you that the British left India because of the non-violent, Quit India movement led by Gandhi.*

That’s what we are taught in schools. I too believed in this, until I got interested in reading about one of our greatest actors Utpal Dutt, who acted in over 200 memorable films like Golmaal. There was much more to Utpal Dutt than his silver screen avatar. 

*On December 27, 1965, Utpal Dutt was arrested by the Congress government of West Bengal under the Preventive Detention Act and detained for over seven months because the Congress government feared that his play 'Kallol', which ran to packed houses at Calcutta's Minerva Theatre, might provoke anti-government protests in West Bengal.*

Kallol was based on the Royal Indian Navy mutiny of 1946, which was the real reason why the British left India. The Congress government didn’t want the common people to know this and therefore they deliberately omitted facts because it would have busted their story that India won freedom only because of Gandhi’s non-violent movement.

*Justice PB Chakraborthy, the Chief Justice of the Calcutta High Court and the acting Governor of West Bengal, wrote: "When I was acting Governor, Lord Attlee, who had given us independence by withdrawing British rule from India, spent two days in the Governor's palace at Calcutta during his tour of India. At that time I had a prolonged discussion with him regarding the real factors that had forced the British to quit India. My direct question to Attlee was that since Gandhi's Quit India movement had tapered off quite some time ago- and in 1947, no such new compelling situation had arisen that would necessitate a hasty British departure, then why did they leave?"*

"In his reply, Attlee cited- _‘the erosion of loyalty to the British crown among the Indian army and Navy personnel as a result of the military activities of Netaji Subhash Chandra Bose’_ as the main reason. 

*That's not all. Chakraborthy added: Towards the end of our discussion I asked Attlee what was the extent of Gandhi's influence upon the British decision to quit India...! Hearing this question, Attlee's lips became twisted in a sarcastic smile as he slowly chewed out the word, m-i-n-i-m-a-l!"*

To understand the significance of Attlee's assertion, we have to go back in time to 1945. The Second World War had ended. The Allied forces, led by Britain and the United States, had won. The Axis powers, led by Hitler's Germany, had been vanquished. 

*The British economy was in big recession- to the extent that it didn’t have money to provide for basic facilities to the Royal Army in India.*

At the same time, in August 1945, Subhash Chandra Bose had reportedly died, while he collaborated with the Japanese and Hitler to fight the British. After the Second World War was over, three of the top officers of the Indian National Army- General Shahnawaz Khan, Colonel Prem Sehgal & Colonel Gurbaksh Singh Dhillon (a combo of Hindu-Muslim-Sikh officers) were put on public trial at the Red Fort in Delhi. 

*Due to the sympathy toward Netaji and the INA, there was an instant and large outpouring of passion and patriotism amongst Indians. These stories were being shared via wireless sets and through media on ships, where the sailors who were being given bad treatment and lack of proper service facilities, got inspired to go out and join together in a strike and rebel against the British government.*

Official British military intelligence reports in 1946 indicated that the Indian soldiers were inflamed and could not be relied upon to obey their British officers. There were only 40,000 British troops in India at that time. Most were eager to go home and in no mood to fight the 2.5 million battle-hardened Indian soldiers who were being demobilised!

*In January 1946, due to slow demobilisation and poor conditions of services following the end of World War II, cadres in the Royal Air Force went on a series of demonstration and strikes at several dozen Royal Air Force stations.* 

As these incidents involved refusals to obey orders they technically constituted a form of ‘mutiny’. The ‘mutiny’ began at Karachi (RAF Drigh Road) and later spread to involve nearly 50,000 men over 60 RAF stations in India and Ceylon, including the then largest RAF base at Kanpur. 

*The protests lasted about eleven days. The issues causing the RAF unrest were ultimately resolved, but it set a precedent and in less than a fortnight, on February 18, 1946, a mutiny broke out in the Royal Indian Navy in which 78 of a total of 88 ships mutinied.* 

Said Sir Stafford Cripps, intervening in the debate on the motion to grant Indian Independence in the British House of Commons, “…the Indian Army in India is not obeying the British officers…in these conditions if we have to rule India for a long time, we have to keep a permanent British army for a long time in a vast country of 400 million (and) we have no such army...”

*The Royal Navy Mutiny started on February 18, 1946 and by next evening a Naval Central Strike Committee was formed where Leading Signalman M S Khan and Petty Officer Telegraphist Madan Singh were unanimously elected President and Vice President, respectively, and soon it spread from Bombay to Karachi, Calcutta, Cochin and Vizag. 78 ships, 20 shore establishments and 20,000 sailors were in the strike.*

Seeing this Naval strike, Bombayites did a one-day general strike. Even the Royal Indian Air Force and local police forces joined in the other cities. The NCOs in the British Indian army openly ignored and defied the orders of the British superiors. In Madras and Pune, the Indian Army revolted in the British Garrisons.

*Riots broke out all over the country. The British were made to get off their cars and shout ‘Jai Hind’ by the mutineers and the Indian Tricolor was hoisted on most of the ships.*  

Day 3 into this, the Royal Air Force flew an entire squadron of Bombers over Bombay Harbor to show support. Meanwhile, the sailors had taken over HMIS Bahadur, Chamak and Himalaya and from the Royal Naval Anti-Aircraft School.

*It was by that time that the decision to confront the Navy ratings was taken by the British and the sailors aboard the destroyer ‘Hindustan’ were challenged. Many sailors lost their lives and could not fight back much and in the process, the ship ‘Hindustan’ was destroyed.*

Despite the extensive support from the public and all wings of the Armed forces (Army, Navy, Air force, and even the police), _the national political leaders did not support the Navy mutineers and their supporters- but instead condemned them!!_

*These brave freedom fighters in the Navy were politically leaderless, surely, but they had achieved what no other generation and group of Indians had achieved in 250 years- they turned the Indian Armed force personnel against their ‘masters’. Netaji Subhash Chandra Bose had imagined this kind of a situation.* 

Ultimately, however, Mahatma Gandhi and the Congress party opted for a ‘Quit India Movement’ against the British in 1942 and also spread the slogan ‘Do or Die’. This slogan ‘Do or Die’, in fact, was proposed by Netaji as early as in 1938.

*The facts & reasons behind Indian independence are nicely summarised by the esteemed Indian historian Ramesh Chandra Majumdar:*

“There is, however, no basis for the claim that the Civil Disobedience Movement directly led to independence… the battles for India’s freedom were also being fought against Britain, though indirectly, by Hitler in Europe and Japan in Asia. None of these, though, scored direct success, but few would deny that it was the cumulative effect that brought freedom to India. In particular, the revelations made by the INA trial, and the reaction it produced in India, made it quite plain to the British- already exhausted by the war, that they could no longer depend upon the loyalty of the sepoys for maintaining their authority in India. This had probably the greatest influence upon their final decision to quit India. Without loyal sepoys it was quite impossible for the British to rule in India because it could not have brought enough Englishmen to India to quell any nationalist movement.”

*In 1967, during a seminar marking the 20th anniversary of Independence, the British High Commissioner of the time John Freeman said, “…the mutiny of 1946 had raised the fear of another large-scale mutiny along the lines of the Indian Rebellion of 1857, from the 2.5 million Indian soldiers who had participated in the Second World War. The mutiny had accordingly been the largest contributing factor to the British, deciding to leave India. The British were petrified of a repeat of the 1857 Mutiny, since this time they feared they would be slaughtered to the last man."*

_Mainstream politicians of India- from Jinnah to Gandhi to Nehru to Maulana Azad- all seemed to have let these freedom fighters down. They apparently abandoned them and except for preaching they did nothing to help them._

*In its last statement, released on the night of February 22, the Naval Central Strike Committee concluded, ‘Our strike has been a historic event in the life of our nation. For the first time the blood of men in the Services and in the streets, flowed together in a common cause. We in the Services will never forget this. We know also that you, our brothers and sisters, will not forget. Long live our great people. Jai Hind.’*

British Prime Minister Clement Attlee accepted that, “The tide of nationalism is running very fast in India and indeed all over Asia. National ideas have spread among the Indian soldiers.” A year later, the British fled before the Empire collapsed on their heads.

*Without the Naval Uprising of 1946, the story of India’s freedom would not have been complete. Almost 54 years later after independence, on December 4, 2001- the Naval Uprising memorial was inaugurated to restore the forgotten history of India’s freedom struggle against the British invaders. Then, Congress was not in power.*

Utpal Dutt’s play Kallol, for which he was imprisoned, was also revived as a part of the state-funded ‘Utpal Dutt Natyotsav’, on an off-shore stage by the Hooghly River in Kolkata. 

*_Share to stop the myth about India's independence. British and many in the Congress Party then- were collaborators. They collaborated with the leftists after independence to custom-write India's history to suit their fake narrative._*

https://www.straighttalks.in/2019/04/achievements-of-congress-why-it-is.html

 భవ్య రామమందిరం శంఖుస్థాపన అపాలని...

గుర్తు ఉందిగా....

అయోధ్య నగరి లో భవ్య రామమందిరం శంఖుస్థాపన అపాలని ఏకంగా సుప్రీంకోర్టు లో పిటిషన్ (PIL)

వేసింది ఎవరో తెలుసా⁉️

సాకేత్ గోకలే....

ఇటలీ 🇮🇹 బార్ 🍻 గర్ల్ 👙 బిడ్డ కలి-గుల 🤸‍♀️ గాడి పర్సనల్ సెక్రటరీ నుంచి ₹ 23 లక్షలు అందుకుని మరీ...

సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసాడు సాకేత్ గోకలే....

సోషల్ మీడియా లో ఖాంగ్రెస్ 🤚 కంపెనీ కోసం పనిచేసేందుకూ లక్షల రూపాయలు అందుకున్నాడు 

PM-Cares గురించి తప్పుడు ప్రచారం చేసిందీ వీడే...

కేంద్ర మంత్రి హరిదీప్ పురీ గారి మీద కూడా తప్పుడు ప్రచారం చేసిందీ, వీడే....

RTI లు వేస్తా అని ప్రజల దగ్గర నుంచి ₹ 1.07 కోట్లు వసూలు చేసి, అందులో

RTI ల కోసం ₹ 4,000

మద్యం 🥃 తాగేందుకు ₹ 4,00,000

అబ్బూ కి ₹ 6,00,000

అద్దె, ఇంటి ఖర్చులకు ₹ 28,00,000

స్టాక్ మార్కెట్లో పోగొట్టుకున్నది ₹ 30,00,000

RTI లు వేస్తా అని ప్రజల దగ్గర నుంచి ₹ 1.07 కోట్లు వసూలు చేసి, మోసం చేసినందుకు...

మనీ లాండరింగ్ కేసులో అరెస్టై, బెయిలు దొరక్క, నిజాలు గడగడా కక్కుతున్నాడు ఇప్పుడు

📌 PM-Cares ఆడిట్ రిపోర్టు ఒచ్చేసింది ...

- ఆడిట్ లేదండీ అని 🏀🏀 లు బాదుకున్న #జారజ బిడ్డలను అస్సలు క్షమించొద్దు....

📌 ఇటలీ 🇮🇹 బార్ 🍻 గర్ల్ 👙 బిడ్డ కలి-గుల 🤸‍♀️ గాడు మాత్రం తోడో ఫోడో యాత్రలో రామ నామ భజన చేయిస్తూ #ధిమ్మీ #బట్టకాయ్ లను ఇంకా మోసం చేస్తూనే 👇 ఉన్నాడు

ఖాన్ గ్రేస్ ఎలాంటిదో, దాని నైజం ఎంటో తెలుసా?

ప్రపంచ ప్రసిద్ధ టెర్రరిస్ట్ - పాలస్తీనా నీ ఒక దేశం కింద ప్రకటించు కుంటే.. దానిని ఒక దేశం కింద ముందుగా ఎవరు గుర్తించారు తెలుసా? 

టెర్రరిస్టులకు తల్లి లాంటి దేశం - పాకిస్థాన్ కాదు, 

ఆఫ్ఘనిస్తాన్ కాదు, 

ఇరాన్ కాదు 

ఇరాక్ కాదు

టర్కీ కాదు

లిబియా కాదు..ఏ ఇతర ముస్లిం దేశం కాదు..

చెక్కులరిస్ట్ india-. ఇందిర గాంధీ నేతృత్వంలో.. 

ఆవిడ ఇస్లాం సంతుష్టి కరణ అంతర్జాతీయ వేదిక మీద

ఒక ముస్లిం దేశం గా గుర్తించింది.

.. అంతేనా -

 ఒక టెర్రరిస్ట్ Yasser Arafat నీ హీరో చేసింది.. అద్భుత విషయం తెలుసా -- 

 వీడిని 103 దేశాలు టెర్రరిస్ట్ గా గుర్తించారు.

వాడు ప్రపంచం అంతా తిరగ డానికి ఒక బోయింగ్ విమానాన్ని బహుమతి గా ఇచ్చింది.

కొడుకు ఇంకో అడుగు ముందుకేసి

అదే నండి రాజీవ్ గాంధీ అనే సంకర జాతి బిడ్డ!

తర్వాత ఇదే ఈ Yasser Arafat గాడు oic ( organization of islamic countries ) వారితో కాశ్మీర్ అనేది పాకిస్థాన్ లో అంతర్భాగమే, మీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు నా యుద్ద విమానాలు పంపిస్తా.. కాశ్మీర్ ను కలిపేసుసుకోవచ్చు.. అంటాడు

ఈ నరరూప రాక్షసుడు 6 విమానాలను hijack చేశాడు, 2వేల మందికి పైగా అమాయకులను చంపిన దుర్మార్గుడి కి " అంతర్జాతీయ శాంతి కాముకుడు "  నెహ్రూ శాంతి పురస్కారం కట్టబెట్టింది మన ఇందిరమ్మ.. దాంతో పాటు 2కోట్ల నగదు, 200 గ్రాముల బంగారం ఇచ్చింది (అప్పట్లో 2 కోట్లు, ఇప్పటికీ 2వేల కోట్లతో సమానం )

తల్లికి తగ్గ తనయుడు రాజీవ్ గాంధీ 1988 లో ఇందిరాగాంధీ పేరిట " ఇందిర గాంధీ అంతర్జాతీయ శాంతి పురస్కారం " మరొక సారి ఇచ్చి వారి సేవలో తరించాడు..

ముస్లిం దేశాల సమాఖ్య ( OIC ) అందరినీ కలుపుకొని కాశ్మీర్ లో ముస్లిం ల మీద హింస చెలరేగుతున్నాయి .. మనందరం కలిసి కాశ్మీర్ Muslims కీ మద్దతు పోరాడుదాం అని అందరినీ కలుపుకు వచ్చాడు. తర్వాత కాశ్మీర్ ఏమయ్యింది అనేది అందరికీ తెలిసిందే.. 

ఈ  కాంగ్రెస్ మనకు విదేశీ విధానం, పాలన, వంటి సంగతులు చెప్తుంటే జాలేస్తుంది. Modi గారిని గద్దె దించడానికి అన్ని రాష్ట్రాల్లో స్కాం లో ఇరుక్కున్న పార్టీలను కలుపుకుని పోవడానికి ప్రయత్నిస్తుంది.. 

వీరి హయం లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లు ఇప్పుడెందుకు జరగట్లేదు, ఒకప్పుడు పాకిస్థాన్ మన మీద దాడి చేస్తే ( కాంగ్రెస్ హయాంలో) ఐక్యరాజ్య సమితి లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు??

కన్నెత్తి చూడటానికి కూడా భయపడుతుంది.

కాంగ్రెస్ అంటే ఏదో తెలియకుండా జాయిన్ అయిన వారుంటే వారి చరిత్ర చూసైనా బయటకు రండి. తెలిసి అందులో కొనసాగుతున్నారు అంటే మీ తెలివికి జోహార్లు..  లేదా పచ్చి అవకాశ వాదులు అయ్యి ఉండాలి.

ఇందిరాగాంధీ ప్రధానిగా వున్నప్పుడు 1983 లో మన దేశంలో జరిగిన "అలీనోద్యమ శిఖరాగ్ర సదస్సు" అట్టహాసమైతే ఇంతా అంతా కాదు, ఆఁ సదస్సుతో ఇందిరాగాంధీని ఓ ప్రపంచ నాయకురాలుగా చిత్రీకరించేందుకు మరియు పాలస్తీనా నాయకుడు యాసర్ ఆరాఫత్ ను ఆకాశానికెత్తుతూ చేసిన కృత్రిమ హడావిడి కూడా తక్కువేం కాదు. ఇక అదే ప్రపంచ ఉగ్రవాద నాయకుడికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో "ఉస్మానియా యూనివర్సిటీ" "డాక్టరేట్" ఇవ్వడం కూడా గమనార్హం.

https://t.me/hindu_Samajam/18631

https://t.me/gaana_sudha/45086

https://t.me/hinduSamajam/106424

💥వై రాఘవేంద్రరావు.

ఏలూరుజిల్లాBJP.

తూర్పుమండలకార్యదర్శి,

 సోషల్మీడియాకన్వీనర్.

స్వచ్చంద సామాజిక కార్యకర్త.!

*🦋🍁🍀🍀🍁🦋*

Friday 27 January 2023


భారత దేశాన్ని సహాయం అడగండి – పాకిస్థాన్ మీడియా 

*ప్రస్తుతం పాకిస్థాన్ కి సహాయం చేయగల ఒకే ఒక్క దేశం భారత్ మాత్రమే !*

*పాకిస్థాన్ మీడియా ప్రధాని షెహబజ్ షరీఫ్ ని ఉద్దేశిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు ఇవి!*

*పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి పర్యటనకి వెళ్తున్నాడు కానీ పక్కనే ఉన్న భారత దేశానికి ఎందుకు వెళ్లలేకపోతున్నాడు ?* *ఇదీ పాక్ మీడియా వేస్తున్న ప్రశ్న !*

*అమెరికా,చైనా లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులని ఎదుర్కుంటున్నాయి కాబట్టి ఈ దేశాలు పాకిస్థాన్ కి అప్పు ఇచ్చే స్థితిలో లేవు. కనీసం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ని అభ్యర్ధించవచ్చు కదా ?* *పాక్ జర్నలిస్ట్ అర్జు కజ్మీ [Arjoo Kazmi ] సూటిగా తన న్యూస్ చానెల్ లో షహబాజ్ షరీఫ్ ని ప్రశ్నిస్తున్నది  మరియు సూచనలు కూడా చేసింది ! అర్జు కజ్మీ అనే మహిళా జర్నలిస్ట్ ఇస్లామాబాద్ కేంద్రంగా యూట్యూబ్ న్యూస్ చానెల్ నడుపుతున్నకొత్తతరం యువ మహిళా జర్నలిస్ట్. చాలా సూటిగా పాకిస్థాన్ ఆర్ధిక* *స్థితిగతుల మీద రోజూ విశ్లేషణలు చేస్తున్నది. అఫ్కోర్స్ పాకిస్థాన్ లో బాగా చదువుకున్న నవతరం యువతీ యువకులు మరియు అనుభవం కలిగిన వృద్ధులు అందరూ అంటున్న ఒకే మాట :* *ప్రస్తుత పరిస్థితులకి ప్రధాన కారణం పాక్ లోని రాజకీయ నాయకులు మరియు సైన్యం అని.*

**************************************************

*పాకిస్థాన్ లోని అన్ని ప్రధాన ఎలెక్ట్రానిక్ మీడియా సంస్థలు కూడా ఒకే రీతిలో విశ్లేషణలు చేస్తున్నాయి! ఇక యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ అయితే ప్రజలలోకి వెళ్ళి ఇప్పుడు పాకిస్థాన్ లో ఉన్న పరిస్థితులకి కారణం ఎవ్వరూ అని సూటిగా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబాటుతున్నాయి అంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసిపోతున్నది !*

*10kg గోధుమ పిండి బస్తా 3100/- రూపాయల ధర పలుకుతున్నది పాకిస్థాన్ లో ! మైదా పిండి కూడా గోధుమ పిండి ధరలోనే దొరుకుతున్నది అదీ బ్లాక్ మార్కెట్ లో!* 

***********************************************

*ఇక పాక్ మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ అయితే మరీ ఘోరంగా విమర్శిస్తున్నాడు : పాక్ ప్రధాని షాహబజ్ షరీఫ్ బొచ్చె పట్టుకొని ప్రతీ దేశానికి వెళుతున్నాడు కానీ ఎవరూ దయతలచి భిక్ష వేయట్లేదు ! ఇలా ప్రతీ బహిరంగ సభలో ఇమ్రాన్ విమర్శిస్తున్నాడు ! ఇమ్రాన్ ఖాన్ అక్కసు అంతా సైనిక జెనెరల్స్ మీదనే ! అసలు ఇమ్రాన్ ఖాన్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది సైన్యం సహకారం వల్లనే !* *పాకిస్థాన్ లో పరిస్థితులు విషమించినప్పుడల్లా పౌర ప్రభుత్వాన్ని బలి పశువుని చేస్తూ ఉండడం సైన్యానికి అలవాటే ! ఇప్పుడున్న తీవ్ర ఆర్ధిక సంక్షోభం కేవలం ఇమ్రాన్ వల్లనే అని సైన్యం ప్రచారం చేసి పదవిలో నుండి దించేసి షాహాబాజ్ షరీఫ్ ని ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టింది సైన్యం.*

*కానీ సైన్యాన్ని బహిరంగంగా ఎవరూ విమర్శించరు!*  

*కానీ మొదటి దోషి పాకిస్థాన్ సైన్యమే ! పాకిస్థాన్ దేశపు బడ్జెట్ లో 17% సైన్యానికి కేటాయించబడుతున్నది !* *రూపాయి ఆదాయం వస్తే దానిలో 17 పైసలు సైన్యానికే వెళ్లిపోతే ఇక ఆదేశం ఆర్ధికంగా నిలదొక్కుకునేది ఎప్పుడు ? నిజానికి అధికారికంగా బడ్జెట్ లో చేసిన 17% కేటాయింపులకి తోడు సంవత్సరం మధ్యలో మరో మూడు నుండి నాలుగు శాతం బలవంతంగా లాక్కుంటూ ఉంటుంది. ఒక వేళ తమ మాట వినని ప్రధాని ఎవరన్నా ఉంటే వాళ్ళని బెదిరించి మరీ రాజీనామా చేయిస్తుంది. కొద్దో గొప్పో ఇమ్రాన్ ఖాన్ తమ దేశ ఆర్ధిక స్థితి ని దృష్టిలో పెట్టుకొని సైన్యం అడిగిన అదనపు బడ్జెట్ ని ఇవ్వడానికి నిరాకరించడాని అంటారు అందుకే ఇమ్రాన్ ని సైన్యం దింపేసింది అంటారు!*

*సైన్యానికి కేటాయించినది పోను మిగతా భాగంలో అధికారంలో ఎవరు ఉన్నా తినేస్తున్నారు. చివరికి ఇమ్రాన్ ఖాన్ మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి.* *పాకిస్థాన్ లో సైనిక జెనెరల్స్ కావొచ్చు మాజీ ప్రధానులు కావొచ్చు అందరికీ బ్రిటన్,గల్ఫ్ దేశాలలో అకౌంటులు, ఆస్తులు ఉంటాయి. పదవిలో నుండి దిగిపోగానే అవినీతి చేసి కూడబెట్టిన సొమ్ము ఆల్రెడీ అటు లండన్ లోనో లేదా సౌదీ లోని బాంకులలోనో ఉంటాయి కాబట్టి దేశం విడిచిపెట్టి వెళ్లిపోతారు. వీళ్ల కేమీ ఇబ్బందులు ఉండవు. బాధలు పడేది సామాన్య ప్రజలు మాత్రమే !*

***********************************************

*అర్జూ కజ్మీ మాత్రం చాలా సూటిగా నిక్కచ్చిగా విశ్లేషణ చేస్తున్నది ! ఆమె విశ్లేషణలో భాగంగా ..*

*అమెరికా ఇప్పటివరకు చేసిన సహాయాన్ని పాక్ పౌర ప్రభుత్వం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ వచ్చింది తప్పితే భవిష్యత్తు ని  దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలంగా పనికివచ్చి మంచి ఆదాయాన్నిచ్చే ప్రాజెక్ట్ ల మీద ఖర్చు చేయలేదు. పాకిస్థాన్ రాజకీయ నాయకత్వానికి తమ స్వంత బాంక్ ఖాతాల మీద దృష్టి తప్పితే దేశ ప్రయోజనాల గురుంచి పాటు పడిన రాజకీయ పార్టీ కానీ ప్రధాని కాని ఎవరూ లేరు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కి బ్రిటన్ లో స్టీల్ ఫాక్టరీలు ఉన్నాయి. కానీ వాటికి కావాల్సిన డబ్బుని పాకిస్థాన్ నుండే తీసుకెళ్ళాడు అక్కడే సెటిల్ అయిపోయాడు. ఇమ్రాన్ ఖాన్ కి కూడా స్వంత విల్లాలు ఉన్నాయి లండన్ లో. పాకిస్థాన్ లో తనకి ఇక ప్రయోజనం ఉండదు అని తెలుసుకున్న మరుక్షణం లండన్ వెళ్ళిపోతాడు. బయటికి నవాజ్ షరీఫ్ లేదా అతని తమ్ముడు షాబాజ్ షరీఫ్ లు నిత్యం ఇమ్రాన్ ఖాన్ ని విమర్శిస్తారు కానీ నిజానికి షాబాజ్ షరీఫ్ ప్రధానిగా వచ్చింది ఇమ్రాన్ మీద ఉన్న కేసులని మాఫీ చేయడానికి తప్పితే దేశ ప్రయోజనాల కోసం కాదు. అందరూ దొంగలే !*

*****************************************

*పాకిస్థాన్ లో బయటి దేశాలనుండి వచ్చి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ కల్పన చేసేవాళ్ళు ఎవరూ లేరు ఒక్క చైనా తప్పితే ! ఎందుకు ఇలా జరుగుతున్నది ? మత పరమయిన ఉగ్రవాదం ప్రధాన కారణం ! ఇక విదేశీ పెట్టుబడులు ఎలా వస్తాయి పాకిస్థాన్ కి ?ఎవరో ఫ్రాన్స్ లో అల్లా మీద కార్టూన్ వేశాడని పాకిస్థాన్ లోని ఫ్రాన్స్ రాయబారిని దేశం నుండి వెళ్ళగొట్టారు. ప్రపంచంలో ఒక్క పాకిస్థాన్ దేశంలోనే ముస్లిమ్స్ ఉన్నారా ? సౌదీ కానీ UAE  కానీ ఎందుకు స్పందించలేదు ?వాళ్ళకి లేని బాధ మన దేశానికి ఎందుకు ? పాకిస్థాన్ లో ఒక సెక్షన్ అధికారులు పాకిస్థాన్ ఆర్ధిక ఇబ్బందులకి భారత దేశమే కారణం అంటూ విష ప్రచారం చేస్తున్నాయి కానీ మన రాజకీయ నాయకత్వం బాగుంటే ఎందుకు ఇలా జరిగేది !1947 నుండి పాక్ రాజాకీయ నాయుకులు భారత్ ని బూచిగా చూపిస్తూ తమ అవినీతిని కొనసాగిస్తూ వచ్చారు అన్న సంగతిని ప్రజలు గుర్తిస్తే మేలు జరిగిఉండేది కానీ అలా జరగలేదు !*

*ఇప్పటికయినా మించిపోయింది లేదు ! భారత్ తో స్నేహం కలుపుకోండి మళ్ళీ ! కనీసం టమోటాలు,ఆలుగడ్డలు,గోధుమలు,మైదా పిండి, అత్యవసర మందులు మోడీజీ పంపిస్తారు ! ఇలా సాగింది Arzoo Kazmi అనే మహిళా జర్నలిస్ట్ విశ్లేషణ !*

*************************************

*పాకిస్థాన్ కి చెందిన పత్రిక ఎక్స్ప్రెస్స్ ట్రిబ్యూన్ కి వ్రాసిన వ్యాసంలో అక్కడి డిఫెన్స్ విశ్లేషకుడు అయిన షాహజాద్ చౌదరి మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న ప్రపంచంలో భారతదేశం పరపతి వేరుగా ఉంది. మోడీ నాయకత్వంలో భారదేశాన్ని అమెరికా కానీ రష్యా కానీ ఎదిరించే స్థితిలో లేవు. భారత్ లో ఇప్పటివరకు ఏ ప్రధాని చేయలేని పనిని మోడీజీ చేశారు,ఇంకా చేస్తున్నారు. పాకిస్థాన్ అనే దేశం భారత్ తో పోల్చుకొని విర్రవీగే స్థితి లేదు. పాకిస్థాన్ కి అందనంత ఎత్తులో ప్రస్తుతం భారత్ ఉన్నది. మోడీజీ లాగా పనిచేయగల రాజకీయ నాయకుడు పాకిస్థాన్ లో ఎవరూ లేరు.*

***************************************

*ఎవరో సలహా ఇచ్చారనో లేక స్వయంగా పాక్ ప్రధాని అడిగారనో మోడీజీ సహాయం చేస్తారా ?*

*అసలు దీనికి ముందు చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది !*

*పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో తాను ప్రధానిగా ఉన్న కాలంలో ఒక మాట అన్నది : పాకిస్థాన్ దేశం తినడానికి తిండి లేకపోయినా గడ్డి తిని అయినా బ్రతుకుతుంది కానీ అణ్వస్త్రాలు తయారుచేయడం మాత్రం ఆపము. మాకు అణ్వస్త్రాలు కావాల్సిందే ! ఆఫ్కోర్స్ సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడగలిగే ధైర్యం 1947 నుండి ఇప్పటివరకు ఏ ప్రధాని చేయలేదు.*

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

*కాబట్టి పాక్ ప్రధాని కాదు సహాయం ఆడగాల్సింది! పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు అడగాలి ! అప్పుడే ప్రధానే మోడీజీ ఆలోచించాలి సహాయం చేయాలా వద్దా అని ! భారత్ తో ద్వైపాక్షిక వాణిజ్యం మీద నిషేధం విధించింది ఎవరు ? ఇమ్రాన్ ఖాన్ పేరుకే అయినా ఆ పనిచేయించింది జెనెరల్ బజ్వ !*

********************************************************

*ఇంతకీ ఎవరు పాకిస్థాన్ కి సహాయం చేస్తారు ?*

*భారత్ ? పాకిస్థాన్ తనకి తాను బద్ధ శత్రువుగా భావించే భారత్ ఎలా సహాయం చేస్తుంది ?*

*ఇజ్రాయెల్ ? అసలు ఇజ్రాయెల్ అనే దేశమే లేదు పాకిస్థాన్ దృష్టిలో కాబట్టి కుదరదు.*

*ఫ్రాన్స్ ? చార్లీ హెబ్దో ఉదంతంలో ఫ్రాన్స్ జెండాని తగులబెట్టి రాయబారికి దేశ బహిష్కరణ చేసిన ఫ్రాన్స్ ని ఎలా సహాయం ఆడగగలదు ?*

*అమెరికా ? తమ దేశం మీద కుట్రలు పన్నుతున్నదని పాక్ ప్రజలకి విద్వేషం నూరి పోస్తున్నది అక్కడి ప్రభుత్వం అలాంటిది అమెరికాని ఎలా సహాయం ఆడగగలదు?*

*గల్ఫ్ దేశాలు ? సహాయం చేసి చేసి అలిసిపోయాయి. ఇక మా వల్ల కాదు అంటున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ అప్పు మాత్రం ఇవ్వము అంటున్నాయి !*

*IMF ? అప్పు ఇవ్వడానికి రెడీ కానీ షరతులు మాత్రం భారీగా ఉన్నాయి. ఇప్పటికే పెంచిన పన్నులు కాకుండా ఇంకా పెంచితేనే అప్పు ఇస్తానంటున్నది అదీ స్పెషల్ పర్పస్ వెహికల్ మీద మాత్రమే ! అంటే ఒక పనికి ఎంత ఖర్చు అయ్యింది ? ఖర్చుపెట్టింది వాస్తమేనా ? అని ప్రతిసారీ పరిశీలించి వాయిదాలలో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.* *ఎందుకంటే దేని కోసం అయితే అప్పు తీసుకుంటున్నదో దాని కోసమే ఖర్చు చేయాలి అంతే కానీ పాత బాకీలు ఇతర దేశాలకి తీర్చడానికి మాత్రం అప్పు ఇవ్వను అంటున్నది కాబట్టి పాకిస్థాన్ కి ఇది నచ్చదు.*

*చైనా ? ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడులకి దిక్కు లేదు ఇక పెట్టుబడులు పెట్టను అప్పు ఇవ్వను అంటున్నది ఆల్ వెదర్ ఫ్రెండ్ !*

*టర్కీ ? ఇప్పటివరకు అప్పు ఇవ్వలేదు ! తానే FAFT బ్లాక్ లిస్ట్ లో ఉన్నది ! భారత్ కి వ్యతిరేకంగా పాకిస్థాన్ ని రెచ్చగొట్టడం లో మాత్రం తన వంతు సహాయం చేస్తూ వస్తున్నది. కాశ్మీర్ లో చొరబడి యుద్ధం చేయడానికి గాను తన వంతుగా కిరాయి సైనికులని పంపడానికి మాట ఇచ్చింది పాకిస్థాన్ కి.

*జై శ్రీ రామ్ జై భారత్ భారత్ మాతాకీ జై 

*Sri panjarla Mahendar Reddy*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 List of 25 most powerful countries in the world released, India came at number 3, ahead of us are America, Russia, this is Modi era,,,



Second achievement, monthly tax collection of GST crossed 1.4-1.5 lakh crores, this is the economics of a tea seller,,,

Third achievement, leaving behind America and Japan in setting up new solar power plants, India reached second place. 

Fourth achievement, solar 

energy production doubled in 2017-18, China and America are also stunned

Fifth achievement, seeing India's skyrocketing GDP, India's GDP is 8.2%, China's 6.7% and America's 4.2% will still say, why Indian's Modi goes abroad,,,

Sixth achievement: India became the first country in the world to fire supersonic missiles from all three areas, water, land and sky, this is the Modi era,

Seventh achievement, never seen Pakistan poor in 70 years, but as soon as Modi ji came, Pakistan became poor. In fact, the source of Pakistan's earnings was the trade of Indian fake notes, which was abolished by Modi ji. 

Also read the eighth achievement, one thing was not understood, in 2014 Congress Defense Minister A. Of. Antony had said, the country is poor, we can't even buy a small jet, let alone Rafale, but Modiji repaid Iran's debt, got Rafale deal done, is also taking S-400! After all, where did the country's money go during the time of Congress,,, ❓

Ninth achievement, Army got Bulletproof Scorpio shield, Army got 2500 Bulletproof Scorpios in Jammu and Kashmir,,,

 Tenth achievement, now let me tell you, what was the development of India in these 4 years,,, pushing France back to become number 6 in the economy,,,

Eleventh achievement, leaving Germany behind to become number 4 in the auto market.

Twelfth achievement, leaving behind Russia to become number 3 in power generation,,,

Thirteenth achievement, leaving Italy behind in textile production, became number 2. 

Fourteenth achievement, leaving behind Vietnam to become number 2 in mobile production

Fifteenth achievement, leaving Japan behind in steel production, became number 2,,,

🔺 Sixteenth achievement,,, leaving Brazil behind to become number 1 in sugar production *,,,

🔺 Seventeenth achievement,,, awakened nationalism among Hindus who were always sleeping, there is not a single nation of 125 crore Hindus of the whole world! I consider this work the most important

This is called Modi era. 

Terrorists are being eliminated from the valley under Modi government,,, in 8 months, 230 terrorists were sent to hell near 72 Hurons.

 🔺 Terrorists used to spread terror during Congress rule! In Modi rule, there is terror for army terrorists,,, this is the formula of Modi rule

🔺 Come, let us all together take a resolution today, to make this servant victorious in 2024 with such a huge majority that the figure remains recorded in the Guinness Book!

The figure that no one can touch,,,,, In 2024, put all your strength in making Modi ji the Prime Minister of the country for the third time‼️

               Jai Hind Jai Bharat

Please do :-- Take out 2 minutes of time and share this in the interest of the country.

🙏🙏 🌄🌸🌺

Wednesday 25 January 2023

 జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..?*

*August 15 నాడు జెండా ఎగరవేయడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..?*

ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రాగా.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం.

 అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. 

*ఆ తేడా ఏమిటో  తెలుసుకుందాము*👇

👉ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు.

 *ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు.* మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం  వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. 

👉గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు.  జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా *త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు*. ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు.

 ( *గమనిక*:  ఇక్కడ  జనవరి 26 నాడు జెండాను already కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి ).

దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది.

 స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు.

అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. 

అయితే ఇక్కడ గమనించాల్సిన  వ్యత్యాసం ఏమిటంటే..

👉 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను *ఎగురవేస్తారు*(Flag Hoisting).

👉గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను  *ఆవిష్కరిస్తారు*(Flag Unfurling) .

ఇంకొక వ్యత్యాసం  ఏమిటంటే .. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. 

👉స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం *ఎర్రకోటలో* జరుగుతుంది.

👉 గణతంత్ర దినోత్సవం జనవరి 26  నాడు *రాజ్‌పథ్‌లో* జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.

ఈ విషయం ఇప్పటికీ చాలా మంది ఈ దేశ పౌరులకు తెలియదు.(చదువుకున్న వాళ్లకు కూడా చాలా వరకు తెలియదు).

కావున ఈ information ను share చేసి మన వాళ్లకి అవగాహన  కల్పించడం మన బాధ్యతగా భావించండి. ముఖ్యంగా విద్యార్దులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.

భారత్  మాతా కీ జై....🇮🇳🇮🇳🇮🇳

స్విట్జర్లాండ్...!!!No Freebies please_



*ప్రపంచంలో ఈ దేశం పేరు వినని వారు ఉండరు. పెళ్ళైయిన  దంపతులు ఆ దేశానికి హానీమూన్ వెళ్ళాలి అని కోరుకుంటారు. ఆ జ్ఞాపకాలను జీవితంలో గుర్తుంచుకోవడానికి.*

*భూతల స్వర్గంగా పేరొందిన దేశం, శీతల దేశమైనా ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, సెలయేర్లు, మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులు, అతి తక్కువ జనాభా, చుట్టుపక్కల ఉన్న అన్నిదేశాలతో చక్కటి సంబంధాలు, సైన్యం లేని దేశం (పేరుకు సైన్యముంటుంది.. కానీ, యుద్ధం చెయ్యడానికి కాదు. రెడ్ క్రాస్ సహాయకులుగా, శాంతి బృందాలుగా పనిచేస్తారు), శత్రువులు లేని దేశం.* 

*18 ఏళ్ళు దాటితే మగపిల్లలకు నిర్బంధ సైనిక శిక్షణ ఉంది ఆ దేశంలో.*

*స్విట్జర్లాండ్ పేరు వింటే ఆ దేశపు బ్యాంకు వ్యవస్థ గుర్తుకు వస్తుంది. (చాకలెట్స్, చీజ్ కు కూడా ఆ దేశం ప్రసిద్ధి పొందింది).*

*ఈ దేశానికి ఇంకో ప్రత్యేకత ఉంది. పౌరులందరూ చదువుకున్న వారే. ప్రభుత్వం ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే అది ప్రజాభిప్రాయం ప్రకారమే సాధ్యపడుతుంది. (మన దేశ చట్టసభల్లో సభ్యుల నిర్ణయం అంతిమం) అక్కడ అలా కాకుండా దేశప్రజాలకు ఉపయోగపడే చట్టాలు* *"ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) తోనే సాధ్యం."*

*ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే నిర్బంధ వోటింగ్ ప్రజాభిప్రాయ సేకరణలో ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తమ హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిందే.*

*మిగతా దేశాల బ్యాంకులకు స్విట్జర్లాండ్ బ్యాంకులకు తేడా ఏమిటి? ఎందుకు అవి అంత ప్రాచుర్యం కలిగి ఉన్నాయి ఒకప్పుడు?*

*ఆ దేశంలో ఉన్న ఎన్నో బ్యాంకుల కంటే ప్రసిద్ధి పొందింది*

*"స్విస్ బ్యాంక్.."*

*(ఇప్పుడు పేరు మారి UBS గా అందరికి పరిచయం).*

*రెండవ ప్రపంచ యుద్ధం సమయం లో ఈ స్విస్ బాంక్ ఒక కొత్త విధానాన్ని ప్రారంభించి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.*

*దేశాన్ని అత్యంత ధనిక దేశంగా మార్చి వేసింది*

*ఈ దేశం గురించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం...*

*అక్కడ బ్యాంకుల విధానం ఏమిటంటే ప్రపంచంలో ఏ దేశ ధనిక పౌరుడైనా స్విస్ బ్యాంకులో ఖాతా తెరవచ్చు. వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి.*

*ఇతర దేశాల "ధనిక" పౌరుడు ఎలా సంపాదించాడు అన్నది ఆ బ్యాంకు అడగదు.*

*ఒక నియంత తన దేశాన్ని దోచుకుని స్విస్ బ్యాంకులో దాచుకోవచ్చు. స్మగ్లర్లు, మాఫియా డాన్లు, మాదక ద్రవ్యాలు అమ్మినవారు, లంచగొండ్లు, రాజకీయ నాయకులు, పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులు, మోసపూరితంగా సంపాదించిన సొమ్ము, ఇలా ఎవరైనా అక్కడి బ్యాంకులో డబ్బుని దాచుకోవచ్చు.* 

*రెండే రెండు రూల్స్ మాత్రం వర్తిస్తాయి.*

*మామూలుగా మనం బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే బ్యాంక్ మనకు వడ్డీ చెల్లిస్తుంది.*

_*కానీ, స్విస్ బ్యాంక్ మాత్రం తన ఖాతాదారుల నుంచి రుసుము వసూలుచేస్తుంది.*_

*ఖాతాదారులు డబ్బే కాదు, ఖరీదైన వజ్రాలు, బంగారం, బంగారు నగలు, పెయింటింగ్స్, వెలకట్టలేని పురాతన వస్తువులు కూడా అక్కడి వాల్ట్స్ లో భద్రపరుచుకోవచ్చు.*

*స్విస్ బ్యాంకు ఖాతాదారులకు ఒకే ఒక షరతు విధిస్తుంది.* 

*మొదటి రూల్.*

*ఖాతా తెరిచినప్పుడు ఫోటో, చిరునామా ఏది అడగదు. రీఛార్జి కార్డులా ఖాతాదారునికి అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ మాత్రం ఇస్తుంది. లాకర్ తీసుకున్న వారికి తాళం చెవి ఇస్తుంది, ఇంకో తాళం తమ దగ్గర ఉంచుకుంటుంది. లాకర్ అంటే మనకు ఇచ్చే లాకర్ సైజ్ నుంచి, కావాలంటే ఒక పెద్ద గది అంత లాకర్ కూడా అద్దెకు ఇస్తారు. ఖాతాదారుల దాచుకునే వస్తువులను బట్టి లాకర్ పరిణామం. ఈ లాకర్స్ అవి కూడా భూమిలోపల నాలుగైదు అంతస్తుల కింద ఉంటాయి పటిష్టమైన భద్రతతో. ఇప్పటి దాకా ఒక్కసారి కూడా ఆ లాకర్స్ దొంగలు దోచుకోలేక పోయారు.. అంటే ఊహించు కోవచ్చు ఎన్ని రకాల భద్రతా వలయాలు ఉన్నాయో.*

_*బ్యాంకు ఖాతాదారుని గుర్తుపెట్టుకోదు.*_

_*అకౌంట్ నెంబర్, పాస్ వర్డ్ చెప్పిన వ్యక్తికి.. ఖాతా నుంచి డబ్బులు తీసుకునే సౌకర్యం ఉంది.*_

*అలాగే, ఆ రెండూ చెప్పి లాకర్ తాళం చెవి చూపిస్తే లాకర్ తెరిచే సౌలభ్యం ఏర్పరిచింది.*

*ఇంకొక రూలు ఏమిటంటే ఖాతాలో ఎంత మొత్తం అయినా ఉండనివ్వండి, లేదా లాకర్స్ లో ఎంత విలువైన సామాగ్రి అయినా ఉండనివ్వండి. బ్యాంకు నిర్ణయించిన కాల పరిమితి లోపు ఖాతాను వాడకపోతే, అంటే ఒక పదేళ్లు లేదా ఇరవై ఏళ్ళ కాలం కావచ్చు, అప్పుడు ఆ ఖాతాను జప్తు చేసి అందులో ఉన్న మొత్తాన్ని ప్రభుత్వానికి అందచేస్తారు.*

*రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ప్రపంచంలో అత్యంత ధనవంతులైన యూదులు - జర్మనీ, పోలాండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, లక్సంబర్గ్, నెదర్లాండ్స్ తదితర దేశాల యూదులే కాకుండా అమెరికాలో ఉన్న యూదులు కూడా ఈ బ్యాంకులో లెక్కపెట్ట లేనంత డబ్బు, బంగారం, వజ్రాలు, పెయింటింగ్స్, కళాఖండాలు దాచుకున్నారు.*

*అది వారి కష్టార్జితం.*

*వీరే కాకుండా.. జర్మన్ నాజీ అధికారులు, సైన్యాధికారులు యూదుల నుంచి కొల్లకొట్టిన కళాఖండాలు, బంగారం, నగదు దాచుకున్నారు.*

*యుద్ధానంతరం యూదులు, అధికారులు, సైన్యాధికారులు చాలామంది తిరిగి రాలేదు.. తమ సొమ్ముని తీసుకోవడానికి.*

*ఆ తరువాతి సంవత్సరాల్లో వివిధ దేశాల అధినేతలు, నియంతలు, మాఫియా డాన్ లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులు, ఇతరులు తన అక్రమార్జనను ఈ బ్యాంకులో దాచుకుని.. తిరిగిరాని వారు కూడా ఉన్నారు.*

*ఆ విధంగా విపరీతంగా ధనం నిలువలు విపరీతంగా పేరుకు పోయాయి. లాకర్స్ ఎన్నో ఏళ్లుగా తెరవకుండా పడి ఉన్నాయి.* 

*క్రొత్త శతాబ్ది ప్రారంభంలో అంటే 2000 సంవత్సరంలో ఇది జరిగింది.*

*అటువంటి పరిస్థితుల్లో ఒక శుభముహూర్తాన అటువంటి ఖాతాలు అన్నిటికీ నోటీసులు ఇచ్చి నిర్ణీత సమయానికి రాకపోతే ఆ ఖాతాలు జప్తు చేసి ఖాతాల లోంచి స్వాధీనం చేసుకున్న సొమ్ముని ప్రభుత్వ ఖజానాకు తరలించడం జరిగింది.*

_*అలా.. ప్రభుత్వ ఖజానాకు వచ్చిన మొత్తం ప్రపంచంలోని నల్లధనంలో నలభై శాతం.*_

*ప్రభుత్వం ఆయాచితంగా వచ్చిన సొమ్ముని ఎలా ఉపయోగించు కోవాలో అర్ధం కాక ప్రజాభిప్రాయం తెలుసు కుందాం అని తమ దగ్గర ఉన్న సొమ్ము ప్రతి పౌరునికి పంచితే ఒక మిలియన్ యూరోలు పైనే వస్తాయి, లేదా ఏ రకంగా దేశ అభివృద్ధికి ఖర్చుపెట్టవచ్చో చెప్పండి మీ అభిప్రాయాన్ని అని వోటింగ్ నిర్వర్తించింది.*

*పదిహేను రోజుల సర్వే తరువాత 99.2% శాతం ప్రజలు, దేశ సుందరీకరణకు, తమ దేశాన్ని చూడడానికి వచ్చే యాత్రికుల సౌకర్యాలకు, టూరిజం అభివృద్ధికి ఖర్చుపెట్టాలి అని అభిప్రాయపడ్డారు.*

*దేశాభిమానులైన స్విట్జర్లాండ్ ప్రజలకు ఇదో పెద్ద విషయంలా అనిపించలేదు. ప్రతి పౌరునికి మిలియన్ యూరోలు ఉచితంగా ఇస్తామనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా.. దేశ సౌభాగ్యానికి ఆ దేశ ప్రజలు ఓటు వేశారంటే, మిగతా దేశ పౌరులకు ఆశ్చర్యం కలగవచ్చు.*

*ఆ దేశ పౌరుల అభిప్రాయం ఏమిటంటే ఎందరో ఎన్నో విధాలుగా అన్యాక్రాంతంగా సంపాదించింది, అమాయకుల నుంచి కొల్లగొట్టి దాచుకున్న సొమ్ము తమకు ఉచితంగా ఇచ్చినా వద్దు అనేది 99.2% ప్రజల స్థిర అభిప్రాయం.*

*ఇక్కడ ఇంకో తమాషా జరిగింది.*

*2000 జనవరి 25వ తారీఖున.. ప్రజలు ప్రభుత్వ సర్వే ఆఫీసు ముందర చేతిలో బ్యానర్స్ పట్టుకుని బారులు తీరారు.*

*ఆ గుమిగూడిన ప్రజల డిమాండ్ ఏమిటంటే, ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న ఉచిత ఒక మిలియన్ యూరోలు కోసం ఆశపడి అందుకోసం ఓటు వేసిన 0.8% ప్రజల పేర్లు బహిర్గతం చేయాలని వారి కోరిక.* 

*ఈ 99.2 శాతం ప్రజల అభిప్రాయం ప్రకారం ఉచిత సొమ్ముని ఆశపడిన ఆ 0.8 శాతం ప్రజలు దేశానికి మచ్చ తెచ్చారు, వారి పేర్లు బహిర్గతం చేస్తే మిగతా పౌరులు అటువంటి చీడ పురుగులకు దూరంగా ఉంటాము అన్నది వారి అభిప్రాయం.*

*ప్రభుత్వ ప్రతినిధులతో చాలాసేపు జరిగిన సంప్రదింపులతో ఒక ఒప్పందం కుదిరింది.*

*ప్రభుత్వం వారి పేర్లు బయట పెట్టదు.* 

*కానీ, వారిని తగురీతిలో శిక్షిస్తుంది అని ప్రభుత్వం చెప్పడంతో వారు శాంతించారు.*                                                                                                                       _*ఉచితాలు వద్దు అని 99.2 శాతం ప్రజలు ఏకాభిప్రాయం వ్యక్తపరిచారు అంటే, ఎంత తేడా*

_*...!!!*_

Courtesy:

Dr P Jayalakshmi

Professor (Retired) English, OU, Hyd.

 నేతాజీ సుభాష్ చంద్రబోస్ భార్య ఏమిలి షెన్కిల్


నేతాజీ_సుభాష్_చంద్రబోస్ కుటుంబం భారత్ రావడానికి అడ్డుపడ్డ మహానుభావులు ఎవరు????

ఇది భారతదేశం యొక్క సమరయోధుడు, భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన భార్య ఏమిలి షెన్కిల్ లకు జరిగిన విషాద గాధ,వారిని భారతదేశం స్వాగతించలేదు??

శ్రీమతి "ఎమిలీ షెన్కిల్" 1937 లో భరతమాత ముద్దుబిడ్డ "బోస్" గారిని వివాహం చేసుకున్నారు!

ఈ "జంట" ని ఎప్పుడూ స్వాగతించలేదు

ఆయన రాకపై శుభ గీతాలు పాడలేదు, కుమార్తె పుట్టినప్పుడు సోహార్ పాడలేదు (అనితా బోస్) , బహిరంగంగా కూడా చర్చించని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం.7 సంవత్సరాల తన మొత్తం వివాహ జీవితంలో, ఆమె తన భర్తతో కేవలం 3 సంవత్సరాలు మాత్రమే జీవించే అవకాశం వచ్చింది, తరువాత ఆమెను మరియు వారి కుమార్తెను విడిచిపెట్టి, బోస్ గారు దేశం కోసం పోరాడటానికి వెళ్ళారు.

నేను మొదట దేశాన్ని విడిపించుకుంటాను, తరువాత మేము కలిసి జీవిస్తాము అనే వాగ్దానంతో నా భార్య వద్దకు వెళ్ళాను, కాని విచారకరంగా అది జరగలేదు ఎందుకంటే బోస్ గారు విమాన ప్రమాదంలో కనిపించకుండా పోయారు ... !!

 ఆ సమయంలో "ఎమిలీ షెన్కిల్" చాలా ఆందోళన పడింది. ఆమె యూరోపియన్ సంస్కృతి ప్రకారం మరొకరిని వివాహం చేసుకోవచ్చు కానీ చాలా కష్టమైన,ఇష్టంలేని జీవితాన్ని గడపలేదు.

వైర్‌హౌస్‌లో నిరాడంబరమైన గుమస్తా ఉద్యోగం మరియు చాలా తక్కువ జీతంతో, ఆమె తన కుమార్తెను పెంచిందని తెలుసుకోవడం మనకు చాలా బాధగా ఉంటుంది.అప్పటికి భారతదేశం స్వతంత్రంగా మారింది, ఆమె, భారతదేశానికి రావాలని, ఒకసారి నా భర్త దేశం యొక్క మట్టిని నా చేతితో తాకడం ద్వారా, నేతాజీని తాకిన అనుభూతిని పొందాలని,దాని కోసం నా భర్త తన జీవితాన్ని ఇచ్చాడు అని అనేది.

కొంతమంది కోరుకోనందున అది జరగలేదు.

 అయితే ఆమెను గౌరవంగా పిలిచి భారతదేశ పౌరసత్వం ఇవ్వాలి! ఆ మహిళ యొక్క గొప్పతనాన్ని చూడండి, ఆమె ఎవ్వరికీ ఇలా జరిగింది అంజ ఫిర్యాదు చేయలేదు మరియు మార్చి 1996 లో ఉపేక్షలో తన జీవితాన్ని వదులుకుంది!

 ఇది మన దేశానికి నిజమైన కోడలి కథ

"#శ్రీమతి_ఎమిలీ_షెన్కిల్"యొక్క దీనమైన గాధ !!

#జైహింద్

నేతాజీ మరణం గురించిన పూర్తి నిజాల్ని తెలిపే వ్యాసం

ఎం.వి.ఆర్. శాస్త్రి, ఆంధ్రభూమి ఎడిటర్, ఉన్నమాట, 03/10/2015

 గాంధీగారు కాంగ్రెసుకు సర్వాధికారి.

తిరుగులేని నియంత.

అంతటివాడికే ఎదురొడ్డి నిలిచి గెలిచినవాడు జాతీయ కాంగ్రెసు చరిత్రలో ఒకే ఒక్కడు:

నేతాజీ సుభాష్ చంద్ర బోస్.

1939 త్రిపురి కాంగ్రెసు అధ్యక్ష ఎన్నికలో నేతాజీకి పోటీగా పట్ట్భా సీతారామయ్యను నిలబెట్టి మహాత్ముడు సర్వశక్తులు ఒడ్డినా బోసుబాబే ఘనవిజయం సాధించాడు.

* * *

దేశాన్ని అడ్డగోలుగా చీలుస్తూంటే మీరెలా ఊరుకున్నారు? ఎందుకు తిరగబడలేదు అని విదేశీ పత్రికా ప్రతినిధి ఆ తరవాత అడిగితే స్వతంత్ర భారత ప్రధాని నెహ్రు పండితుడు ఏమన్నాడు?

‘అప్పటికి మా శక్తులు సన్నగిల్లాయి. పోరాటాలు చేసిచేసి అలసిపోయాం. మళ్లీ ఉద్యమించి జైళ్లకు వెళ్లే ఓపిక మాకెవరికీ లేదు. స్వాతంత్య్రానికి దేశ విభజన దగ్గరిదారి చూపింది. అందుకే ఒప్పేసుకున్నాం.’

నెహ్రులాగే, ఆయనకు తోడుబోయిన కాంగ్రెసు మహానాయకుల్లాగే మిగతా దేశం కూడా కాడికింద పారేసి కాళ్లు బారజాపి కూచుని ఉంటే బహుశా నెత్తుటి ముద్ద స్వాతంత్య్రం కూడా సిద్ధించేది కాదు. మిగిలిన అగ్రనేతలు అలిసి సొలిసి దిక్కులు చూస్తున్న సమయాన ఒక నేతాజీ చిచ్చర పిడుగులా చెలరేగాడు. ఆంగ్లేయ సర్కారు కళ్లుకప్పి రహస్యంగా దేశం వదిలిపోయి బ్రిటిషు వారిపై పోరుకు సాయుధ సైన్యాన్ని కూడగట్టాడు. ఏకంగా ప్రవాస భారత ప్రభుత్వమే నడిపాడు. స్వతంత్ర రాజ్యాధినేతగా పనె్నండు దేశాల గుర్తింపు పొందాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆజాద్ హింద్ ఫౌజ్‌తో దండెత్తివచ్చి, తెల్లవారి పీచమణచి, దేశవాసుల సహకారంతో భరతమాతను విముక్తి చేయగలిగేవాడే.

* * *

‘కాంగ్రెసు వారి క్విట్టిండియా పోరాటం కొనే్నళ్ల కిందటే ముగిసిపోయింది. కనుచూపు మేరలో పోరాటాలూ లేవు. మీ పెత్తనానికి వచ్చిన గత్తరలూ లేవు. మరి మీరేమిటి - కొంపలేవో మునుగుతున్నట్టు అలా ఆదరాబాదరా జెండా పీక్కొని పలాయనం చిత్తగించారు? అంత అర్జంటుగా స్వాతంత్య్రం ఇచ్చేసి చేతులు దులుపుకొని పోవడానికి మిమ్మల్ని పురికొల్పిన కారణాలేమిటి?’

-అని అడిగితే 1947 నాటి బ్రిటిష్ ప్రధాని అట్లీ అనంతర కాలంలో ఇచ్చిన జవాబు ఇది: ‘‘అతి ముఖ్యకారణం ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభావం.’’

* * *

అంటే - ఈనాడు మనం విచ్చలవిడిగా అనుభవిస్తున్న స్వాతంత్య్రం ప్రధానంగా నేతాజీ శౌర్యఫలం. అసలు సిసలు జాతీయ నాయకుడు అని నిస్సంకోచంగా పేర్కొన్నదగ్గవాడు సుభాష్ బోస్ ఒక్కడే. జాతికి, దేశానే్నలే వారికి కృతజ్ఞత అనేది ఉంటే నిత్యం స్మరించి, పూజించవలసింది ఆయననే.

చెప్పుకుంటే సిగ్గుచేటు. పూజించే మాట దేవుడెరుగు. కనీస మర్యాద, మన్ననలకే ఆ మహానుభావుడు నోచుకోలేదు.

ప్రపంచంలో ఏ దేశంలోనైనా - విముక్తి పోరాట కాలంలో ప్రజాకంటక ప్రభుత్వం జాతీయ యోధులను వెంటాడి, వేటాడుతుంది. స్వాతంత్య్రం సిద్ధించాక ఆ యోధులే స్వదేశంలో ఘన నీరాజనాలందుకుంటారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా జాతీయ వీరులను ప్రమాదకారులుగా పరిగణించి, వారి కుటుంబాల మీద నిఘా పెట్టే తప్పుడు పనికి సాధారణంగా ఏ స్వతంత్ర ప్రభుత్వమూ ఒడిగట్టదు.

మహా ఘనత వహించిన నీతులమారి భారత సర్కారు మాత్రం సరిగ్గా ఆ పాపిష్టి పనినే పావుశతాబ్దం పాటు జంకులేకుండా సాగించింది.

ప్రజాస్వామిక విలువలను,

నెహ్రు పండితుడే బోసు కుటుంబీకులకు, ఆయన సన్నిహితులకు వచ్చే ఉత్తరాలను పొంచి చూడమని, వారి కదలికలను నీడలా వెంటాడమని కేంద్ర గూఢచారి దళాన్ని పురమాయించాడట. ఆయన నిష్ఠగా సాగించిన ఈ నిఘా యజ్ఞాన్ని ఆయన సుపుత్రిక ఇందిర కూడా 1971 దాకా యథావిధిగా నడిపించిందట. ఏ రాజకీయ లబ్ధిని ఆశించి, ఎవరిని సాధించడానికి అయితేనేమి పశ్చిమ బెంగాల్ ఏలిక మమతా దీదీ బయట పెట్టించిన ప్రభుత్వ రహస్య పత్రాల్లో ఈ గుట్టు కాస్తా రట్టు అయింది.

ఇక్కడో సందేహం సహజం.

నేతాజీ బోస్ 1945 ఆగస్టు 18నే ఫార్మోసా వద్ద విమాన ప్రమాదంలో మరణించినట్టు సర్కారు వారూ అంగీకరించారు కదా? ఆయన చితాభస్మమని చెప్పబడేదాన్ని టోక్యోలోని రెంకోజీ బౌద్ధ మందిరంలో భద్రపరచడమూ ఆ రోజుల్లోనే అయింది కదా? తమకు సింహస్వప్నమైన నేతాజీ మరణించినప్పుడు, ఆయన వలె రాజకీయాల్లోకి దూసుకొచ్చి తమకు తలనెప్పి తేగలవారూ ఆయన బంధువుల్లో ఎవరూ లేనప్పుడు నెహ్రు ప్రభుత్వం ఎందుకు భయపడింది? తమ మానాన తాము బతుకుతున్న సామాన్య కుటుంబీకుల కదలికల మీద ఎందుకు గూఢచర్యం జరిపింది?

వారిని చూసి కాదు బెదురు. అసలు భయం నేతాజీకి ఏమయిందన్న రహస్యం దేశవాసులకు ఎక్కడ తెలిసిపోతుందోనని! అసలు సంగతి తెలిస్తే జనం తమ మొగాన పేడనీళ్లు ఎక్కడ కొడతారోనని!!

1945 విమాన ప్రమాదంలో బోస్ మరణించాడన్న అబద్ధాన్ని 1956 నాటి షానవాజ్ ఖాన్ కమిటీ చేత, 1970 ఖోస్లా కమిటీ చేత నొక్కి చెప్పించినా బూటకపు విచారణలను ఎవరూ నమ్మలేదు. 1999లో కోర్టు ఉత్తర్వువల్ల సుప్రీంకోర్టు మాజీ జడ్జి మనోజ్‌కుమార్ ముఖర్జీతో ఏర్పాటైన విచారణ కమిషన్ విమాన ప్రమాదం అబద్ధం, ఆ తరవాత కూడా నేతాజీ బతికే ఉన్నాడు అని నిర్ధరించింది. కాని దాని నివేదిక వెలువడే సరికి ఎన్డీఏ సర్కారు పోయి యుపిఎ జమానా వచ్చింది. తమ ఇలవేల్పులను ఇరుకున పెట్టే నివేదికను మన్మోహన్ సర్దార్జీ బానిస ప్రభుత్వం ఎంచక్కా బుట్టదాఖలు చేసింది.

శత్రువుకు శత్రువు మిత్రుడని భావించి, దేశానికి బ్రిటిష్ పెత్తనం పీడ విరగడ చేయటానికి, బ్రిటన్ శత్రువులైన జర్మనీ, జపాన్‌లతో చేతులు కలిపి సాయుధ సమరం సాగించాలని నేతాజీ ఆలోచన. ఈ ప్రణాళిక మొదట్లో బాగానే సాగింది. కాని నాజీ హిట్లర్ నమ్మదగిన వాడు కాదని అర్థమయ్యాక, జపాన్ సైతం చిక్కుల్లో పడ్డాక వ్యూహాన్ని మార్చుకోవటం తప్పనిసరి అయింది. సోవియట్ యూనియన్‌ను ఆశ్రయించి, బ్రిటన్‌పై పోరుకు సహాయం పొందాలని సుభాష్ బోస్ ఆశించాడు. ఆ ఉద్దేశంతోనే విమాన ప్రమాదం మిషతో మాయమై రష్యా చేరాడు. వేగంగా మారిపోయిన సైనిక సమీకరణల్లో బ్రిటన్, రష్యాలు ఏకమయ్యాయి. మిత్రదేశపు రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టు నేతాజీని సోవియట్ నియంత స్టాలిన్ సైబీరియాలో నిర్బంధించాడు.

‘విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని టోక్యో రేడియో చేసిన ప్రకటన అనుమానాస్పదంగా ఉంది. అతడు అజ్ఞాత వాసంలోకి వెళ్లదలచుకుంటే ఇలాంటి ప్రకటనే చేయిస్తాడని నా నమ్మకం. ఇంతకీ ఏమయిందో, అతడు ఎక్కడున్నాడో కనుక్కో’మని అప్పటి ఇండియా వైస్రాయ్ వేవెల్ తన హోం మెంబరును పురమాయించాడు. ఆగ్నేయాసియాలోని బ్రిటిషు గూఢచారి దళం ద్వారా అతగాడు సమాచారం రాబట్టాడు. యుద్ధ నేరస్థుడిగా బోస్‌ను ఇండియాకు తీసుకొస్తే ప్రమాదం. ప్రజల సానుభూతి అతడికి దండిగా ఉంది. అతడిని ఉన్నచోటనే ఉండనివ్వటం మనకు క్షేమం అని హోం మెంబరు చెప్పాడు. వైస్రాయ్ తల ఊచాడు.

ప్రపంచ యుద్ధం ముగిసింది. ఇండియాలో అధికారం చేతులు మారింది. దేశవాళీ సర్కారు పవర్లోకి వచ్చింది. విమాన ప్రమాదంలో నేతాజీ మరణం కట్టుకథ అని నెహ్రు ప్రభుత్వానికి తెలుసు. బోస్ బతికే ఉన్నాడని గాంధీగారు కూడా చెబుతూనే ఉన్నాడు. కొత్త ప్రభుత్వం తలచుకుంటే నేతాజీని సైబీరియా చెరనుంచి విడిపించి స్వదేశానికి సగౌరవంగా తీసుకురాగలిగేదే.

కాని బోస్ వస్తే తమ పని ఖాళీ అని నవభారత నేతాశ్రీలకు తెలుసు. ప్రజాబలంలో అతడి ముందు వారు ఎదురు నిలవగలగటం కలలో మాట. కాబట్టి అతడిని ఉన్నచోటే ఉండనివ్వటం తమకూ క్షేమమని వారూ తలిచారు. ఏమి జరిగిందో ఎరగనట్టు మాయమాటలతో కాలక్షేపం చేశారు. ఈలోపు అసలు సంగతి బోస్ బంధుమిత్రులకు ఎక్కడ తెలిసి పోతుందోనని భయపడి నేతాజీ సన్నిహితులందరి మీద గూఢచారులను పెట్టారు. వారికొచ్చే ఉత్తరాలను చించి, తమకు చిక్కులు తెచ్చే వాటిని సర్కారీ అరల్లో దాచేసేవారు. సైబీరియా ఖైదులో సుభాష్ బోస్‌ను తాను చూసినట్టు... ఆ వైనాన్ని రహస్యంగా ఉంచే షరతు మీద అధికారులు రష్యాలోని భారత రాయబారిని కూడా ఆయనను చూడనిచ్చినట్టు సోవియట్ గూఢచారి సంస్థ కె.జి.బి.లో పని చేసిన వాడు ఒకడు తాను రాసిన పుస్తకంలో కొన్ని సంవత్సరాల కిందే బయటపెట్టాడు. అప్పట్లో అదో పెద్ద సంచలనం. ఎవరెన్ని ప్రశ్నలు గుచ్చిగుచ్చి అడిగినా భారత సర్కారు నోరు మెదిపితే ఒట్టు.

అసలు మిస్టరీ ఇది కాదు.

సాటిలేని జాతీయ వీరుడైన బోస్ జ్ఞాపకాలను తుడి చెయ్యాలని ఆయన ప్రత్యర్థి జవహర్లాల్ నెహ్రు ఆరాటపడ్డాడంటే అర్థం ఉంది. తమ కులదైవాల ప్రతిష్ఠ మసకబారకూడదన్న ఆదుర్దాలో కాంగ్రెసు ప్రభుత్వాలు గుట్టురట్టు కానివ్వలేదన్నా అర్థం చేసుకోవచ్చు. 

‘మీ రక్తం ఇవ్వండి; స్వాతంత్య్రం పొందండి’ అని గర్జించిన మహానేతకు స్వతంత్ర దేశంలో ఇవ్వవలసిన నివాళి ఇదేనా? మన స్వాతంత్య్రం మేడిపండేనా?....

కట్టర్ హిందూ...

Tuesday 24 January 2023

                                             Thakur_Roshan_Singh



Millions of salutes on the birth anniversary of #Thakur_Roshan_Singh ji..!

He was born on January 22, 1892, in Nabada village located in Shahjahanpur district of Uttar Pradesh.!
His father's name was Thakur Jangi Singh and his mother's name was Kaushalya Devi. Roshan Singh had a total of five siblings. These were the greatest of all. His family was connected to the Arya Samaj. This is why he had a feeling of patriotism in his heart since childhood.
Non-cooperation movement
In the non-cooperation movement run by Gandhi ji, Roshan Singh also increased his contribution against the English government in which he visited the rural areas of Shahjahanpur and Bareilly districts of Uttar Pradesh and made people aware of the non-cooperative movement and voice against the British government Lifting.
Punishment in bullet case:
During the clash by the police in the Bareilly district of Uttar Pradesh, they snatched the rifle of the policeman and started firing with the same rifle which caused the police to flee from him. But after that Roshan Singh ji was arrested and a case was filed against him for Bareilly shooting and he was sentenced to two years. And then they were sent to Central Jail Bareilly.
Theft and theft scandal:
On 5 February 1922, Indians set fire to a police station of the British government in a town near Gorakhpur, causing 22 policemen hidden in it burnt alive. Then Gandhiji stopped the non-cooperation movement he ran due to violence during the noncooperation movement. Due to the closure of the movement, the revolutionaries associated with it were very disappointed.
Armed Revolution :
After this a secret meeting was held in Shahjahanpur. Whose aim is to create a very big revolutionary party equipped with weapons at the national level because they thought that freedom through non-violence is difficult. Only armed revolution can give India freedom.
Last letter :
Thakur Saheb wrote a letter to a friend of his friend from Malaka (Naini) jail in Allahabad on 6 December 1927. And after finishing this letter wrote one of my poetry at last
Life is alive, know the light of the heart, otherwise many are destroyed here daily.
Malaka (Naini) in Allahabad, faced all the hardships and their atrocities by the British during eight months of imprisonment.
The night of hanging :
December 18, 1927 means the first night of execution, Thakur Roshan Singh could not sleep properly and woke up within a few hours. And started worshiping God at night. And retired from morning toilet etc with the sun rays, bathed and meditated on God as usual. And for some time I meditated in the reading of the Geeta.
After doing everything, the jail guard called out. Now after hearing this, the guard kept watching Roshan Singh. He is not afraid of death. This face was normal as usual. Went out of the jail bars, bowed down to the jail closet and went towards the house with "Gita" in hand.
And he himself stood on the throne of hanging and kissed the hanging noose and proclaimed "Vande Mataram" three times like a lion. And after that, while chanting "Ved Mantra", on December 19, 1927, the hanged traps were swung. And immortal martyred forever...!

Friday 20 January 2023

                                     సైన్యం Vs సుప్రీం కోర్ట్ Vs మానవ హక్కులు ???

                                                                                               కల్.  ఎ.ఎన్.రాయ్

 ఉగ్రవాదులు చంపడానికే పుట్టారని, వారికి ఎలాంటి హక్కులు ఉండవని, మానవ హక్కులను మరచిపోతారని నేను గట్టిగా నమ్ముతున్నాను.

 చెదిరిన ప్రాంతాలలో రక్షణ దళాల సిబ్బందికి సేవలందించడం సుప్రీంకోర్టు ద్వారా ప్రశ్నించబడకుండా ఉండాలి మరియు ఈ మేరకు పార్లమెంటులో చట్టం చేయాలి.

 నేను ఈ సందేశాన్ని నా ఫోన్ బుక్‌లోని అన్ని పరిచయాలకు ఫార్వార్డ్ చేస్తున్నాను మరియు మీరు అంగీకరిస్తే అలా చేయవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను.

  *కాశ్మీర్‌లో మానవ హక్కులపై సుప్రీం కోర్టు ఆదేశాలకు ఆర్మీ అనుభవజ్ఞుడి నుండి అద్భుతమైన స్పందన.

 తీవ్రవాదుల బుల్లెట్‌లో కుటుంబ సభ్యుడిని కోల్పోయిన ఆర్మీ వెటరన్ సుప్రీం కోర్టులో బాధాకరమైన పోజ్ ఇచ్చాడు.

  *"యుద్ధం యొక్క క్రూరత్వం గురించి మీకు ఎంత తెలుసు?

 మీలో ఎంతమంది మీ పిల్లలను సాయుధ దళాలకు పంపారు?

 దేశ రక్షణలో మీరు ఎప్పుడైనా కుటుంబ సభ్యుడిని కోల్పోయారా?

 చిన్న కొడుకును పోగొట్టుకోవడం లేదా వితంతువుగా మారిన కుమార్తె కావడం లేదా మీరు క్షేమంగా ఉన్నారని బలిదానం చేయడం ద్వారా మీ మనవరాళ్ళు వారి తండ్రి లేకుండా ఎదగడం చూస్తుంటే మీకు తెలుసా?

  లేకపోతే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.  యుద్ధ ప్రయత్నాన్ని అడ్డుకోవద్దు.

 మీరు మరియు మీ కుటుంబాలు మీ హైఫై ఎయిర్ కండిషన్డ్ ఇళ్లలో సురక్షితంగా ఉన్నప్పుడు మానవ హక్కులు గొప్ప అనుభూతి చెందుతాయి, కానీ మీరు వికృత మతపరమైన మతోన్మాద గుంపు నుండి బుల్లెట్లు మరియు రాళ్లను ఎదుర్కొన్నప్పుడు కాదు.

 పుల్వామా ఘటనకు సంబంధించి కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ, ఇద్దరు ఉగ్రవాదుల తలపై గాయాలు ఉన్నప్పటికీ తన ప్రాణాలను పణంగా పెట్టి చంపిన గన్నర్ రిషి కుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడుతుంది.

అతను భారతదేశంలోని ఇతర ప్రదేశాలకు పోస్ట్ చేయబడినప్పుడు కూడా పోలీసు పరిశోధనలు అతనిని సంవత్సరాల తరబడి వెంటాడుతూనే ఉంటాయి.

  కోర్టులు సమన్లు ​​జారీ చేస్తాయి మరియు అతని ఉనికిని కోరతాయి.  అతను 'అమాయక' జిహాదీల మానవ హక్కులను హరించాడని ఆరోపించబడతాడు మరియు హత్యలను సమర్థించమని కోరాడు.

 వారు అడగబడతారు-

 "వారు తీవ్రవాదులని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా?

 వారు నిన్ను చంపలేదు, ఎందుకు చంపావు?"

 వారు అడుగుతారు- "మీరు వారికి లొంగిపోవడానికి మరియు తమను తాము మెరుగుపరచుకోవడానికి తగినంత అవకాశం ఇచ్చారా?"

 "మీరు తప్పించుకోవడానికి వారికి తగిన అవకాశం ఇచ్చారా?"

 "మీరు గాలిలో హెచ్చరిక షాట్లు కాల్చారా?"

 అతని పరాక్రమానికి ప్రశంసలు పొందే బదులు, అతను న్యాయపరమైన మంత్రగత్తె వేటకు గురవుతాడు.

 దేశానికి ఎంత అవమానం...!

 చురుకైన సైనిక కార్యకలాపాలను న్యాయ సమీక్షకు గురిచేయడం ఒక విచిత్రమైన ఆలోచన.

 రాజ్య శత్రువులను ఓడించే హక్కును అన్ని దేశాలు తమ సైనికులకు కల్పిస్తుండగా, భారతదేశం వారిని సంకెళ్లు వేయడంలో గర్విస్తుంది.

 ఏప్రిల్ 2010లో US నావల్ అకాడమీని ఉద్దేశించి, యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ రాబర్ట్ M. గేట్స్ ఇలా అన్నారు: "మీరు ట్రంపెట్ పిలుపుకు సమాధానం ఇచ్చారు. నా వంతుగా, నేను మీలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా భావిస్తున్నాను."  మీరు నా స్వంత కుమారులు మరియు కుమార్తెలు. సురక్షితంగా."*

 స్పష్టంగా, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం భిన్నంగా ఆలోచిస్తుంది.

 దేశ భద్రత కంటే రాజ్య శత్రువుల మానవ హక్కులే ముఖ్యమనిపిస్తోంది.

 సేవలో ఉన్న అధికారి చివరగా వ్యాఖ్యానించినట్లుగా - "సుప్రీం కోర్ట్ మాకు రెండు ఎంపికలు ఇచ్చింది - చంపబడండి, దేశం మీ బలిదానాన్ని గౌరవిస్తుంది లేదా ఉగ్రవాదిని చంపుతుంది మరియు సంవత్సరాల పోలీసు/న్యాయ విచారణను ఎదుర్కొంటుంది."

 వారి భయాలు నిజమైనవి మరియు ఎక్కువగా పంచుకునేవి.

  ఇంత ప్రతికూల వాతావరణంలో సేవ చేయడానికి ఏ సైనికుడు సిద్ధంగా ఉంటాడో ఆశ్చర్యంగా ఉంది!

 భారతీయులందరికీ విజ్ఞప్తి:- అయితే, సుప్రీంకోర్టు ఈ సమస్యను పునరాలోచించి, దాని తీవ్రతను మెచ్చుకునేలా మనమందరం దీనిని ఒక ప్రజా ఉద్యమంగా చేద్దాం.

 సరిహద్దుల్లో భారతదేశం కోసం పోరాడలేము కానీ మన ఇళ్ల భద్రత నుండి మన సైనికుల అభ్యున్నతి కోసం పోరాడవచ్చు.

 క్రిస్టియానిటీ ప్రపంచంలో కి వచ్చాక అప్పటి వరకు ఒక వెలుగు వెలిగిన చాలా మూల ప్రాచీన సంస్కృతులు కాల గర్భంలో కలిసిపోయాయి.

అవి నాశనం అయితే కానీ క్రిస్టియానిటీ వ్యాప్తి చెందదు కాబట్టి ఆ ప్రాచీన సంస్కృతులు నాశనం చేయడానికి ఈ మిషనరీలు రెండు ముఖ్య పద్ధతులు అనుసరించారు. ఒకటి ఆ సంస్కృతి అవలంబిస్తున్న స్థానిక ప్రజలపై, అనవాళ్లపై భౌతిక హింసాత్మక దాడులు. రెండు, వారు అప్పటి వరకు నమ్ముతున్న దైవ స్వరూపాలు, పూజా పద్ధతులు చాలా తప్పు అని, వాటి కంటే క్రిస్టియానిటీ ఎంతో మెరుగైంది అని చెప్పే మేధోపరమైన సాంస్కృతిక దాడులు.
మన దేశాన్ని బ్రిటిష్ వారు అక్రమించాక కూడా మిషనరీలు అవే పద్ధతులు ఈ దేశంలో కూడా అవలంబించారు. ఇక్కడ ప్రాచీనులకు అసలు జ్ఞానం లేదు అని, వీరు అనుసరించే దేవుళ్ళు పూజా విధానాలు, ఆచారాలు, అలవాట్లు అన్ని చాలా అనాగరికమైనవి అని, తమ పద్ధతులు చాలా అభ్యుదయ మైనవి అని , తాము ఈ దేశ ప్రజలు పాటిస్తున్న సాంఘిక దురాచారాలను నిర్మూలించి వారిని నాగరికంగా తీర్చి దిద్దుతామని చెప్పి దేశంలోఒక వర్గ మేధావులను తమ వైపు తిప్పుకుని తమ కార్యాచరణ అమలు చేసారు. ఈ దేశ దురదృష్టం ఏమిటంటే ఆ బ్రిటిష్/మిషనరీల ప్రభావానికి ఈ దేశంలో కొందరు మేధావులు అమ్ముడు పోవడం.
బ్రిటిష్ వారు ఈ దేశానికి వచ్చేసరికే ఇక్కడ సమాజం తనను తాను సంస్కరించుకుంటూ చాలా పురాతన సాంఘీక దురాచారాలను వదిలించుకున్నారు. ఉదాహరణకు బ్రిటిష్ వాళ్ల లెక్కల ప్రకారమే వాళ్ళు వచ్చేసరికి ఎక్కడో ఒకటో ఆరా తప్ప సతీసహగమం అనే దురాచారం విస్తృతంగా లేదు. ఎందుకంటే వారి లెక్కలు ప్రకారం 1815-28 మధ్య 13 సం. లలో 8139 కేసులు అదీ ఎక్కువగా అగ్రవర్ణాల లోనే నమోదు అయ్యాయి, దీనిలో సతి వల్ల కాకుండా మామూలు మరణాలు కూడా కలసి ఉన్నాయి, అలాగే 40సం. లు వయసు దాటిన విధవల మరణాలు కూడా ఉన్నాయి అని రాసుకున్నారు. (అంటే బాల్య వివాహాలలో భర్తలు పోతే బాలికలను విధవలుగా బతక నిచ్చేవారు కాదు అనే అబద్దానికి ఇది రుజువు). అంటే, పోనీ 25% అటువంటి మరణాలు తీసేస్తే
6000 సతి మరణాలు అనుకుంటే. అంటే సం. కి 500 లోపు. 1815లో భారత జనాభా సుమారు 18కోట్లు. పోనీ పెళ్లి అయిన స్త్రీలు ఒక 2కోట్లు వేసుకున్నా దానిలో సం. కి 500 అనుకుంటే ఎంత శాతం? 0.00025%. అంటే అప్పటికే హిందూ సమాజంలో ఈ సతీ అనాచారం దాదాపు కనుమరుగు అయిపోయింది. అయినా ఈ సతీ మరణాలకు విపరీతంగా వ్యతిరేక పబ్లిసిటీ ఇచ్చి హిందూ సమాజాన్ని ఒక ఆటవిక సమాజంగా చిత్రీకరించారు.
తమ మిషనరీ అజెండాకు ముడిసరుకు కావాలి కాబట్టి జనాలు మరిచిపోయిన ఈ సతీ సహగమనాన్ని ఒక పెద్ద ఇష్యూ చేశారు. మరి దానికి ఇక్కడ స్థానిక మేధావుల ముద్ర కూడా కావాలి కదా? అలా బ్రిటిష్ వాళ్ళ ఎజెండాకు పావులా ఉపయోగపడి మిషనరీలు అజెండాను ఈ దేశంలో అమలు పరచడానికి శాయశక్తులా కృషి చేసిన వాడే ఈ రాజా రామమోహన్ రాయ్.
దేశంలో అప్పటి వరకు అమలు అవుతున్న సంస్కృతం ఆధారిత విద్య స్థానంలో యూరోపియన్ విద్యా విధానం ప్రవేశ పెట్టాలి అని 1835లో చెప్పిన మేకాలే కంటే 12 సం. ల ముందే ఈయన అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ ఆమ్హీరేస్ట్ కి డిసెంబర్ 11 వ తేదీ 1823లో ఒక పెద్ద నోట్ ప్రిపేర్ చేసి సమర్పించాడు. అంతే కాదు, HH విల్సన్ ఆధ్వర్యంలో జనరల్ కమిటి ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రుక్షన్ ప్రభుత్వ ఖర్చుతో కలకత్తా లో సంస్కృత కళాశాల పెట్టాలి అనే సిఫార్స్ ని కూడా తీవ్రంగా ఈ రాయ్ వ్యతిరేకించినా, అది జనవరి 1824లో అప్పటికే యూరోపియన్ విద్యావిధానాన్ని అనుసరిస్తున్న హిందూ కాలేజీ (తర్వాత కాలంలో ప్రేసిడెన్సీ కాలేజి గా పేరు మార్చారు) ఎదురుగా ఉన్న గ్రౌండ్స్ లో అది ప్రారంభించబడింది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, విగ్రహారాధన తప్పు అని అబ్రాహామిక్ మతాలు వారు నమ్మి ఫాలో అయ్యే సిద్దాంతాన్ని, దేవుడు ఒక్కడే ఉంటాడు అనే సూత్రాలను తాను స్థాపించిన" బ్రహ్మ సమాజం" ద్వారా ప్రచారం చేసాడు. అంటే పరోక్షంగా మిషనరీల వాదనకు నైతిక మద్దతు ఇచ్చాడు. అతను తనకి నచ్చిన విధానం ఫాలో అవ్వడాన్నీ దానిని ప్రచారం చేసుకోవడాన్ని తప్పు పట్టక్కరలేదు.. కానీ మేధావిగా చెప్పుకునే అతను కొన్ని కోట్ల మంది విగ్రహారాధన చేసే వాళ్ళ దేవుళ్లను, వారి నమ్మకాలను అపహాస్యం చేసే విధంగా పుస్తకాలు రాయడం ఏం మేధావి తనం? ఏం నైతికత? మరి క్రిస్టియన్ మిషనరీలు తమ మత మార్పిడి ఎజెండాకు అప్పటి నుండి ఇప్పటి వరకు అనుసరిస్తున్న పద్దతి అదే కదా?
ఇక అతనికి హిందూ ధర్మం అన్నా హిందూ దేవుళ్ళు అన్నా ఎంత ద్వేషమో ఆ పుస్తకాలలో రాసిన కొన్ని వాక్యాలు మచ్చుకి ఇక్కడ చూడండి.
* ఆయన తాత్వికత మీద రెండు పుస్తకాలు రాసాడు. ఈ రెండూ చదివిన తరువాత అయినా హిందువులు విగ్రహారాధన మానేస్తారు అని ఆశించాడు.
* "లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్" అనే పుస్తకంలో మరియు బాప్టిస్ట్ మ్యాగజైన్ 1817లో ఉన్న ప్రకారం "కృషుడు దొంగ. నా ఇంట్లో బాత్ రూమ్ లు శుభ్రం చేసే పనిపిల్ల కూడా అంత హీనమైన పని చేయదు" అని అన్నాడు.
* కృషుడు మీద ఇలా వాగడం ఇదొక్క సారే కాదు, 1817లో విగ్రహారాధన మీద రాసిన పుస్తకం లో కృషుడు ని వ్యభిచారిగా పేర్కొన్నాడు. అతను ఎక్కువ దాడి కృష్ణుని మీదే చేసాడు. కృషుణ్ణి వ్యభిచారి, హంతకుడు, స్త్రీలను వేధించేవాడు అని రాసాడు. శివుని సింబల్ శివలింగం గురించి పబ్లిక్ లో మాట్లాడడానికి అసహ్యం వేస్తుంది అని రాసాడు.
* ఆ పుస్తకం లో మహాదేవుణ్ణి గురించి, కాళికా దేవి గురించి ఎంత అసహ్యంగా రాయవచ్చో అంత అసహ్యంగానూ రాసాడు. మహా విష్ణువు రాక్షసులను వెన్నుపోటు పొడిచాడు అని, బలి కి అన్యాయం చేశాడని, అతనో రేపిస్ట్ అని, శివుడు మోహిని అంటే పడి చచ్చేవాడు అని రాసాడు.
* అటువంటి అవలక్షణాలు కల దేవుళ్లను పూజించే హిందువులకు మంచి నైతిక విలువలు వుంటాయని ఎలా అశిస్తాం అని రాశాడు.
*హిందూ దేవుళ్ళ విగ్రహాలు అసహ్యంగా, వికారంగా , వికృతంగా, రెచ్చగొట్టే విధంగా వుంటాయని, అసహ్యంగా కోతులు, చేపలు, పందులు, ఏనుగులు దేవుళ్లట అంటూ రాశాడు.
*విగ్రహారాధన మీద విషం చిమ్మాడు. వాటిని పూజించడం వల్ల అనైతికంగా తయారు అయి సమాజాన్ని నాశనం చేస్తారు అని, హిందూ వేడుకలు ప్రజల నైతికతకు విఘాతం కలిగించేవిగా మరియు గ్రీకులు లేదా రోమన్ల వాటి కంటే "విధ్వంసక మరియు సమాజానికి హానికరమైనవి" గా రాసాడు. హిందువులు ఆత్మహత్యలను అత్యంత పుణ్యకార్యంగా పరిగణిస్తారు అని కూడా రాశాడు.
* కానీ, ఆయన అభిమానులు అతను విగ్రహారాధనను వ్యతిరేకించే ఏకేశ్వరోపాసకుడని అందుకే హిందూ ధర్మం గురించి ఇలా మాట్లాడాడు అని అతన్ని సమర్థిస్తున్నారు.
కానీ, బ్రహ్మ సమాజాన్ని ఏకేశ్వరోపాసనగా స్థాపించిన రాయ్ క్రైస్తవ మతం నుండి లోతైన ప్రేరణ పొందారనేది కూడా నిజం. అతను నిజానికి క్రైస్తవ మతం యొక్క యూనిటేరియన్ విభాగానికి మారినట్లు దాదాపు స్పష్టంగా కనిపిస్తుంది. అతను 'ది పెరిసెప్ట్స్ఆఫ్ జీసస్, ద గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్' అనే పుస్తకాన్ని బైబిల్ ఆధారంగా రాసాడు, ఇది బాప్టిస్ట్ మిషనరీల నుండి గొప్ప గుర్తింపు పొందింది.
హిందూ దేవుళ్ళ మీద తన పుస్తకాలలో విషం కక్కిన ఈ మేధావి జీసస్ దగ్గరకు వచ్చేసరికి ఎటువంటి పుస్తకం రాసాడో చూడండి.
కానీ, అదే రాజా రామ్ మోహన్ రాయ్ ఆధునిక హిందూ సంస్కరణకు మార్గదర్శకుడిగా భారతీయులచే కీర్తించబడటం ఆశ్చర్యకరమైన విషయం. అతని రచనలు ఆధునిక హిందూమతం పట్ల అతనికి ఉన్న అపరిమితమైన ద్వేషం యొక్క తీవ్రతను వెల్లడిస్తున్నాయి.
ఇక చివరిగా, ఈయన మిషనరీ విలియం కారీ తో పరిచయం అయిన వెంటనే క్రిస్టియన్ గా మతం మార్చుకున్నాడు అని బ్రిటీష్ మరియు క్రైస్తవ మిషనరీలు కోరుకున్నట్లుగా, తప్పుడు మరియు అవాస్తవ కథనాలతో తన స్వంత మతాన్ని మరియు సంస్కృతిని చెత్తగా చూపించడానికని బ్రిటిష్ వారిచే "గొప్ప హిందూ రీఫార్మిస్ట్" గా కీర్తించబడ్డాడు అని కూడా ఒక కథనం ఉంది.
అతను క్రిస్టియన్ గా మారాడా లేదా అనేది సందేహస్పదం అని ఒక వేళ అనుకుంటే, బ్రిటన్ లో అతనికి అంత ప్రాముఖ్యత ఇచ్చి అతన్ని ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌లోని క్రిస్టియన్ ఆర్నోస్ వేల్ స్మశానవాటికలో ఎందుకు పాతిపెట్టబడ్డాడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఆయన సమాధి వద్ద పెట్టిన శిలా ఫలకం లో "విగ్రహారాధనను అణిచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించిన" గొప్ప మహా మనిషి అని రాయబడింది. అన్నిటికంటే జోక్ ఏమిటంటే, అలా రాయబడ్డ ఆయనకు, జీవితాంతం విగ్రహారాధనని వ్యతిరేకించిన ఇతను పోయాక
'బ్రిస్టాల్ కేథడ్రాల్' వద్ద విగ్రహాన్ని ప్రతిష్టించి
"విగ్రహం" విలువ తెలియచెప్పడం..
....చాడా శాస్త్రి....

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...