Saturday, 28 January 2023

ఖాన్ గ్రేస్ ఎలాంటిదో, దాని నైజం ఎంటో తెలుసా?

ప్రపంచ ప్రసిద్ధ టెర్రరిస్ట్ - పాలస్తీనా నీ ఒక దేశం కింద ప్రకటించు కుంటే.. దానిని ఒక దేశం కింద ముందుగా ఎవరు గుర్తించారు తెలుసా? 

టెర్రరిస్టులకు తల్లి లాంటి దేశం - పాకిస్థాన్ కాదు, 

ఆఫ్ఘనిస్తాన్ కాదు, 

ఇరాన్ కాదు 

ఇరాక్ కాదు

టర్కీ కాదు

లిబియా కాదు..ఏ ఇతర ముస్లిం దేశం కాదు..

చెక్కులరిస్ట్ india-. ఇందిర గాంధీ నేతృత్వంలో.. 

ఆవిడ ఇస్లాం సంతుష్టి కరణ అంతర్జాతీయ వేదిక మీద

ఒక ముస్లిం దేశం గా గుర్తించింది.

.. అంతేనా -

 ఒక టెర్రరిస్ట్ Yasser Arafat నీ హీరో చేసింది.. అద్భుత విషయం తెలుసా -- 

 వీడిని 103 దేశాలు టెర్రరిస్ట్ గా గుర్తించారు.

వాడు ప్రపంచం అంతా తిరగ డానికి ఒక బోయింగ్ విమానాన్ని బహుమతి గా ఇచ్చింది.

కొడుకు ఇంకో అడుగు ముందుకేసి

అదే నండి రాజీవ్ గాంధీ అనే సంకర జాతి బిడ్డ!

తర్వాత ఇదే ఈ Yasser Arafat గాడు oic ( organization of islamic countries ) వారితో కాశ్మీర్ అనేది పాకిస్థాన్ లో అంతర్భాగమే, మీకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు నా యుద్ద విమానాలు పంపిస్తా.. కాశ్మీర్ ను కలిపేసుసుకోవచ్చు.. అంటాడు

ఈ నరరూప రాక్షసుడు 6 విమానాలను hijack చేశాడు, 2వేల మందికి పైగా అమాయకులను చంపిన దుర్మార్గుడి కి " అంతర్జాతీయ శాంతి కాముకుడు "  నెహ్రూ శాంతి పురస్కారం కట్టబెట్టింది మన ఇందిరమ్మ.. దాంతో పాటు 2కోట్ల నగదు, 200 గ్రాముల బంగారం ఇచ్చింది (అప్పట్లో 2 కోట్లు, ఇప్పటికీ 2వేల కోట్లతో సమానం )

తల్లికి తగ్గ తనయుడు రాజీవ్ గాంధీ 1988 లో ఇందిరాగాంధీ పేరిట " ఇందిర గాంధీ అంతర్జాతీయ శాంతి పురస్కారం " మరొక సారి ఇచ్చి వారి సేవలో తరించాడు..

ముస్లిం దేశాల సమాఖ్య ( OIC ) అందరినీ కలుపుకొని కాశ్మీర్ లో ముస్లిం ల మీద హింస చెలరేగుతున్నాయి .. మనందరం కలిసి కాశ్మీర్ Muslims కీ మద్దతు పోరాడుదాం అని అందరినీ కలుపుకు వచ్చాడు. తర్వాత కాశ్మీర్ ఏమయ్యింది అనేది అందరికీ తెలిసిందే.. 

ఈ  కాంగ్రెస్ మనకు విదేశీ విధానం, పాలన, వంటి సంగతులు చెప్తుంటే జాలేస్తుంది. Modi గారిని గద్దె దించడానికి అన్ని రాష్ట్రాల్లో స్కాం లో ఇరుక్కున్న పార్టీలను కలుపుకుని పోవడానికి ప్రయత్నిస్తుంది.. 

వీరి హయం లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లు ఇప్పుడెందుకు జరగట్లేదు, ఒకప్పుడు పాకిస్థాన్ మన మీద దాడి చేస్తే ( కాంగ్రెస్ హయాంలో) ఐక్యరాజ్య సమితి లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు??

కన్నెత్తి చూడటానికి కూడా భయపడుతుంది.

కాంగ్రెస్ అంటే ఏదో తెలియకుండా జాయిన్ అయిన వారుంటే వారి చరిత్ర చూసైనా బయటకు రండి. తెలిసి అందులో కొనసాగుతున్నారు అంటే మీ తెలివికి జోహార్లు..  లేదా పచ్చి అవకాశ వాదులు అయ్యి ఉండాలి.

ఇందిరాగాంధీ ప్రధానిగా వున్నప్పుడు 1983 లో మన దేశంలో జరిగిన "అలీనోద్యమ శిఖరాగ్ర సదస్సు" అట్టహాసమైతే ఇంతా అంతా కాదు, ఆఁ సదస్సుతో ఇందిరాగాంధీని ఓ ప్రపంచ నాయకురాలుగా చిత్రీకరించేందుకు మరియు పాలస్తీనా నాయకుడు యాసర్ ఆరాఫత్ ను ఆకాశానికెత్తుతూ చేసిన కృత్రిమ హడావిడి కూడా తక్కువేం కాదు. ఇక అదే ప్రపంచ ఉగ్రవాద నాయకుడికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో "ఉస్మానియా యూనివర్సిటీ" "డాక్టరేట్" ఇవ్వడం కూడా గమనార్హం.

https://t.me/hindu_Samajam/18631

https://t.me/gaana_sudha/45086

https://t.me/hinduSamajam/106424

💥వై రాఘవేంద్రరావు.

ఏలూరుజిల్లాBJP.

తూర్పుమండలకార్యదర్శి,

 సోషల్మీడియాకన్వీనర్.

స్వచ్చంద సామాజిక కార్యకర్త.!

*🦋🍁🍀🍀🍁🦋*

No comments:

Post a Comment

show image

  varalakshmi wife of poolabala felicitation at vuyyur, Sarasabharati. varalakshmi wife of poolabala driving luna at late 20s varalakshmi fi...