Tuesday 28 November 2023

 భగద్గీత గురించి 

*1.* భగవద్గీతను లిఖించినదెవరు?

=విఘ్నేశ్వరుడు.

*2.* భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?

= భీష్మ పర్వము.


*3.* గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?

=మార్గశిర మాసము.


*4.* గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?

=హేమంత ఋతువు.


*5.* ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వసంత ఋతువు.


*6.* భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?

=శ్రీకృష్ణుడు అర్జునునికి.


*7.* భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?

=కురుక్షేత్ర సంగ్రామము.


*8.* భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?

=కౌరవ పాండవులకు.


*9.* పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?

=అర్జునుడు.


*10.* వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=సామవేదము.


*11.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?

=పాంచజన్యము.


*12.* భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?

=పద్దెనిమిది (18)


*13.* “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?

= వినోబా భావే.


*14.* “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

= మహాత్మా గాంధీ.


*15.* భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?

= సంజయుడు.


*16.* సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కుమారస్వామి.


*17.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?

=దేవదత్తము.


*18.* భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?

= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)


*19.* భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?

=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.


*20.* ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= శ్రీరామచంద్రుడు.


*21.* భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=అచ్యుత, అనంత, జనార్ధన.


*22.* భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=ధనుంజయ, పార్ధ, కిరీటి.


*23.* శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?

=గీతా గానం.


*24.* “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?

=ఎడ్విన్ ఆర్నాల్డ్.


*25.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?

=పౌండ్రము.


*26.* ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=శంకరుడు.


*27.* “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

=మహాత్మాగాంధీ.


*28.* భగవద్గీత ఏ వేదములోనిది?

=పంచమ వేదం-మహాభారతం.


*29.* భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?

=11వ అధ్యాయము


*30.* ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=విష్ణువు


*31.* భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?

=అర్జున విషాద యోగము.


*32.* భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?

=పదివేలమంది.


*33.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?

=అనంతవిజయము.


*34.* భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?

= “ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభమయినది.


*35.* ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?

=సంజయుడు.


*36.* భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?

=దృష్టద్యుమ్నుడు.


*37.* ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వజ్రాయుధము.


*38.* మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?

=వజ్ర వ్యూహం.


*39.* గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?

=భీష్ముడు.


*40.* సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాసుకి.


*41.* అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= అనంతుడు.


*42.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?

=సుఘోషము.


*43.* అర్జునుని ధనస్సు పేరేమిటి?

=గాండీవము.


*44.* జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి)


*45.* నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గంగానది.


*46.* ఆత్మ యెట్టిది?

=నాశరహితమైనది.


*47.* కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?

=నిష్కామ కర్మ.


*48.* మనుజునకు దేనియందు అధికారము కలదు?

=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)


*49.* అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?

=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)


*50.* వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?

= రావిచెట్టు.


*51.* పంచభూతములచే నాశనము పొందనిది ఏది?

=ఆత్మ.


*52.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?

=మణిపుష్పకము.


*53.* ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?

=ఆత్మయందు.


*54.* మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?

=హనుమంతుడు.


*55.* పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గరుత్మంతుడు.


*56.* ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?

=తాబేలు.


*57.* కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?

=చేయుటయే మేలు.


*58.* బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?

=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)


*59.* వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?

=లోక క్షేమం కొరకు.


*60.* ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కామధేనువు.


*61.* స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?

=స్వధర్మము.


*62.* పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?

=కామము చేత.


*63.* దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?

= కామము యొక్క ప్రేరణచే.


*64.* భగవంతుడెపుడు అవతరించును?

=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.


*65.* అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ప్రహ్లాదుడు.


*66.* గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= చిత్రరథుడు.


*67.* హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?

=జ్ఞానతపస్సు.


*68.* జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?

=పరమశాంతి.


*69.* ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?

=గాలిలేనిచోట గల దీపంతో.


*70.* ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?

=అభ్యాసము, వైరాగ్యము.


*71.* భయంకరమైన మాయను దాటుట ఎట్లు?

=భగవంతుని శరణుపొందుట వలన.


*72.* భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?

=నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)


*73.* భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు?

=అజ్ఞానులు.


*74.* విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?

=బ్రహ్మవిద్య.


*75.* మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= భృగు మహర్షి.


*76.* బ్రహ్మవిద్యకు అర్హత యేమి?

=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.


*77.* ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?

=పరమాత్మయందు.


*78.* గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?

=పరమాత్మయందు అనన్యభక్తిచే.


*79.* ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?

=భగవంతుని భక్తుడు.


*80.* సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?

=సాక్షాత్తు పరమాత్మయే.


*81.* ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మనస్సు.


*82.* పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మేరువు.


*83.* పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=బృహస్పతి.


*84.* వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=ఓం కారము.


*85.* యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?

=జప యజ్ఞము.


*86.* ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఐరావతము.


*87.* గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఉచ్ఛైశ్శ్రవసము.


*88.* శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?

= మూడు (సాత్విక, రాజస, తామసాహారము)


*89.* దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= నారదుడు.


*90.* సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కపిల మునీంద్రుడు.


*91.* భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?

= మోక్షసన్యాస యోగము.


*92.* లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కాలము.


*93.* జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మొసలి.


*94.* ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?

= సత్త్వ, రజ, తమో గుణములు.


*95.* వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాయువు.


*96.* భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 35.


*97.* విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఆధ్యాత్మ విద్య.


*98.* రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాదము.


*99.* అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= "అ"-కారము.


*100.* భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?

= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)


*101.* మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మార్గశిరము.


*102.* క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 20 (ఇరువది).


*103.* శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 26 (ఇరువదియాఱు).


*104.* శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 6 (ఆఱు).


*105.* తపస్సులెన్ని రకములు?

= మూడు (శారీరక, వాచిక, మానసిక)


*106.* పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?

= మూడు (ఓమ్, తత్, సత్).


*107.* మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?

= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.


*108.* సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను?

వేదవ్యాసుడు.🙏🙏

Monday 27 November 2023

 కాశీ యాత్ర ఎలా చేయాలి...? కాశీలోని వింతలు, విశేషాలు ఏంటి ..?

కాశి లేదా వారాణసి

కాశిలో దిగుతూనే చేయవలసినవి చూడవలసినవి 

కాశీ లో ప్రవేశించగానే ముందుగా కాశీ విశ్వేశ్వరుని తలచుకుని,

 1.నమస్కరించుకుని కాశీ నేలని తాకి నమస్కరించుకోవాలి....!! తరువాత బస చేరుకున్న తరువాత ముందుగా 

2.గంగా దర్శనం  గంగా స్నానం... 

3.కాలభైరవుని దర్శనం... కాలభైరవుని గుడి వెనకాల 

4.దండపాణి గుడి దర్శనం...

 5.డుంఠి గణపతి దర్శనం...

 6.కాశీ విశ్వేశ్వరుని దర్శనం (ప్రొద్దున 4-00amకి తిరిగి సాయంత్రం 7-30pmకి స్పర్శ దర్శనం ఉంటుంది.)కాశీ [భక్తులు దర్శనానికి వచ్చే దాన్ని బట్టి ఇది మారుతుంటుంది]...

 7.అన్నపూర్ణ దర్శనం..  భాస్కరాచార్య ప్రతిష్ఠిత

 8.శ్రీచక్ర లింగ దర్శనం... (అన్నపూర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఉంటుంది)

.9.కాశీ విశాలాక్షి దర్శనం...

 10.వారాహి మాత గుడి (ఈ గుడి ప్రొద్దున 8-00 గంటల వరకే తెరిచి ఉంటుంది...  లలిత ఘాట్ వద్ద నుండి వెళ్ళవచ్చు.  లేకపోతే విశాలాక్షి మాత గుడి వెనుకగా వారాహి మాత గుడికి అడ్డ దారి ఉన్నది ఇది చాలా దగ్గర దారి.  ఎవరిని అడిగినా చెపుతారు).  

11.మణికర్ణికా ఘట్టంలో స్నానం.(వీలైతే మధ్యాహ్నం 12-00 గంటలకి) 

12.గంగా హారతి - దశాశ్వమేధ్ ఘాట్ వద్ద (అస్సి ఘాట్ వద్ద కూడా గంగా హారతి ఇస్తారు)...

13.కేదార్ఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం..

.14.చింతామణి గణపతి దర్శనం...

 15.అస్సి ఘాట్ వద్ద ఉన్న లోలార్క కుండం లో స్నానం లేక ప్రోక్షణ  లోలార్కఈశ్వరుని దర్శనం...  

16.దుర్గా మందిరము... 

 17.గవ్వలమ్మ గుడి...  

18.తులసీ మానస మందిరము... 

19.సంకట మోచన హనుమాన్ మందిరం.... 

20.తులసీ దాసుకు ఆంజనేయ స్వామి దర్శనం అయిన స్థలం....

 21.తిలాభాండేశ్వర దర్శనం వీలైతే 

22.సారనాధ్ స్థూపం  బుద్ధ మందిరం - ఇది కొంత దూరంగా ఉంటుంది. ప్రత్యేకంగా వెళ్ళాలి. ఇది బట్టల షాపింగ్ సెంటర్. 

23.గంగా నదీ ఘట్టాల దర్శనం... - అస్సి ఘాట్ నుండి మొదలు పెడితే వరుణ నాదీ సంగమం వద్ద ఉన్న ఆదికేశవ్ మందిరం దాకా వెళ్ళవచ్చు... 

24.ఆదికేశవ స్వామి దర్శనం చేసుకోవాలి.  ఇదే విష్ణు మూర్తి ప్రథమంగా భూమి పై అవతరించిన చోటు.  గుడిలోకి వెళ్లి వస్తామని బోటు అతనితో ముందే మాట్లాడుకోవాలి.... లేకపోతె నదిలో నుంచే చూపించి వెనక్కి తిప్పుతారు....

 25.బిందు మాధవుని గుడి - ఇది పంచగంగ ఘాట్ వద్ద ఉన్న ఔరంగజేబు కోటకి దగ్గరలో ఉంటుంది.... 

26.ఓంకాళేశ్వర దర్శనం -  మెయిన్ రోడ్ నుండి కాల భైరవ స్వామి గుడి వైపు కాకుండా Left side రోడ్ లో వెళ్ళాలి. రిక్షా అయితే మంచిది.   ఇవి రెండు మందిరాలు, ఉకారేశ్వరుడు  మకారేశ్వరుడు  చిన్నగా ఉంటాయి కానీ ఇవి రెండూ కూడా స్వయంభూ లింగాలు. 

27.కృత్తివాసేశ్వర లింగం - ఓంకాళేశ్వర స్వామి దర్శనం అయిన తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే కృత్తివాసేశ్వర లింగం వస్తుంది. ఇది అన్ని కాలాల లోను చల్లగా ఉంటుంది.  స్వయంభూ లింగం. కృత్తివాసేశ్వర లింగం దర్శనం అయినా తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే 

28.మహా మృత్యుమ్జయ లింగం దర్షించుకోవాలి...

 29.బనారస్ హిందూ విశ్వవిద్యాలయం + అక్కడి నూతన 

30.విశ్వనాథ, దుర్గా  లక్ష్మి నారాయణ గుడి సముదాయం

వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు 

31.విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున... 

32.దశాశ్వమేధ ఘాట్ వద్ద  మo గళేశ్వరుడు -.. 

33.శంక్తా ఘాట్   ఆత్మ విశ్వేశ్వరుడు - 

34.శంక్తా ఘాట్    కుక్కుటేశ్వరుడు - 

35.దుర్గా కుండ్   త్రి పరమేశ్వరుడు - 

36.దుర్గా కుండ్  కాల మాధవుడు - కథ్ కీ హవేలీ    

37.ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్

38. అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్

39.ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్

40.ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్

41.పరమేశ్వరుడు - శంక్తా ఘాట్

 42.హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ

 43.వశిష్టేశ్వరుడు - శంక్తా జీ

 44.కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్

 45.నీల కంఠేశ్వరుడు - నీల కంఠా

 46.ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా

 47.కాశేశ్వరుడు - త్రిలోచన్    శ్రీ మహా మృత్యుంజయుడు - 

48.మైదాగిన్  శుక్రేశ్వరుడు - కాళికా గలీ

వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

ఋగ్వేదంలో ఈ నగరాన్ని "కాశి", "జ్యోతి స్థానం" అని ప్రస్తావించారు. స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఈ నగర మహాత్మ్యం గురించిన వర్ణన ఉంది. ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడు

ముల్లోకాలు నాకు నివాసమే. అందులో కాశీ క్షేత్రం నా మందిరం

వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు 

   48. విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద

కాశీ లో ఉన్న..ఈ తిలభాండేశ్వరుడు ఒక సజీవ లింగం. ప్రతిరోజూ ఒక తిల (నువ్వు గింజ) పరిమాణం పెరుగుతూ ఉంటాడట. అందుకే ఈ లింగం చాలా పెద్దగా ఉంటుంది.

49.మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్

 50.ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్ కుక్కుటేశ్వరుడు- 

51.దుర్గా కుండ్  త్రి పరమేశ్వరుడు -

 52.దుర్గా కుండ్  కాల మాధవుడు - కథ్ కీ హవేలీ

  53.ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్

  54.అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్

  55.ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్

  56.ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్

   57.పరమేశ్వరుడు - శంక్తా ఘాట్

 58.హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ

  59.వశిష్టేశ్వరుడు - శంక్తా జీ

  60.కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్

  61.నీల కంఠేశ్వరుడు - నీల కంఠా

  62.ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా

  63.కాశేశ్వరుడు - త్రిలోచన్

  64.శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్

  65.శుక్రేశ్వరుడు - కాళికా గలీ

వారాహీ దేవి

వారాహీ దేవి ఆలయం వుంది. ఈవిడిని చూడలంటే ఉదయం 7 గం. లోపే వెళ్ళాలి. ఈవిడ విగ్రహం భూగృహం (సెల్లార్) లో వుంటుంది. నేలపై వున్న గ్రిల్ లోనుంచి చూడాల్సిందే. ఈవిడ గ్రామదేవత. ఉగ్రదేవత. ఎప్పుడూ చాలా వేడిగా వుంటుంది. అందుకే దర్శనం ఉదయం 7 గం. లలోపే.

భూగృహంలో ఉన్న వారాహిదేవి విగ్రం చాలా పెద్దది. ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికీ ఆ భూగృహంలో ప్రవేశం లేదు. ఉదయం 7 గంటలలోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించినా కిందకి మాత్రం వెళ్ళనీరు. పై భాగంలో ఉన్న రెండు రంధ్రాల ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూడగలం. అమ్మవారి ముఖం, పాదాలు మాత్రమే చూడగలం.

వారాహిదేవి ఉగ్రదేవతే కానీ, గ్రామ దేవత కాదు. అష్టమాతృకా దేవతలలో ఒకటి.

వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిద కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. వారణాశిలో అనేక (దాదాపు 23,000) ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మంధిరం, హనుమాన్ మందిరం మరియు దుర్గా మందిరం ( ఈ మందిర సమీపంలో నివసిస్తున్న అనేక ఉన్న కోతుల కారణంగా ఈ మందిరం కోతుల ఆలయంగా కూడా పిలువబడుతుంది).

అన్నపూర్ణామందిరం

కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించడం ఆచారం.

66.శాంక్తా మందిరం

సింధియా ఘాట్ వద్ద శాంక్త మందిరం ఉంది. శాంక్తామందిరంలో పెద్ద సింహంశిల ఉంది. అలాగే ఈ ఆలయంలో 67.నగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి.

దుర్గా మందిరం

వారణాశిలో రెండు దుర్గామందిరాలు ఉన్నాయి. 500 సంవత్సరాలకు ముందు నిర్మించిన దుర్గామందిరం ఒకటి. 68. రెండవది  "కోతుల గుడి" గా కూడా ప్రసిద్ధమైన దుర్గా మందిరం 18వ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణిచే నిర్మింపబడింది. ఇక్కడ చాలా కోతులు ఉండడంవల్ల కోతుల గుడి అని కూడా అంటుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయం గోపురం ఉత్తర భారత " నాగర"శైలిలో నిర్మింపబడింది. గుడి దగ్గరున్న కోనేరును "దుర్గా కుండ్" అంటారు. ఈ కోనేరు ఇదివరకు నదితో సొరంగమార్గం ద్వారా కలపబడి ఉండేది కాని ఆ సొరంగాన్ని తరువాత మూసివేశారు. నాగపంచమి నాడు ఇక్కడ విష్ణువు శేషశాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తారు

సంకట మోచన్ హనుమాన్ మందిరం, తులసీ మానస మందిరం, 69.భారతమాత ఆలయం, 70.బిర్లా మందిరం , 71.కాలభైరవ మందిరం, 72.కవళీ మాత  మందిరం తప్పక దర్శించవాల్సినవి .

 గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.

 గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.

కాశీ ఈ పేరు పలికితే చాలు శరీరం లో మనకు తెలియకుండానే ఒక రకమైన ప్రశాంతతా , ఆధ్యాత్మిక భావం కలుగుతుంది . ఆ ముక్కంటి దర్శనం మానసికంగా చేస్తాము . అన్ని బంధాలను వదలి ఈశ్వర నివే దిక్కు , పుట్టినప్పటి నుంచి పెరిగి ఇంతటి వాడినైతి రోజురోజుకి ఏవేవో కోరికలు సంసార పరమైన బాధ్యతలు .. ఒకటి తీరితే మరోకటి ఆపైన ఇంకోటి అవసరాలు పుడుతూనే ఉన్నాయ్ . ఎక్కడని ఆపాను , నా తరమా స్వామి నీవే దిక్కు ఈ శరీరం కట్టిలో కాల్చబడి మట్టిలో కలిసిపోక ముందే, మనసారా..  నా కళ్ళార నీ దర్శన భాగ్యం ప్రసాదించవయ్య ఈశ్వర , నా తండ్రి శివ వస్తున్నాను నీ పైనే భారం వేసి బయలుదేరుతున్నా తండ్రి తండ్రి అనుకుంటూ పూర్వపు రోజుల్లో కాశీ యాత్ర చేసేవారు .

ఆ రోజుల్లో కాశి యాత్ర అంటే కాటికి వెళ్ళడమే . రవాణ సౌకర్యాలు ఏమి లేని ఆ రోజుల్లో భగవంతునిపై భారం వేసి వెళ్ళేవారు .

కాశీ పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశం . సాక్షాత్తు కైలాసవాసి స్వయంగా వారణాశి లో కోలువై యున్నాడు .  వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారణాసి (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం కలదు. కాశ్యాన్తు మరణాన్ ముక్తి: - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" అని మనవాళ్ళు నమ్ముతారు . మరణించిన వార్కి పరమశివుడే తారక మంత్రం చెప్తున్నాడు అని శ్రీ రామకృష్ణ పరమహంస ధ్యానం లోంచి చూసి మరీ చెప్పారు . 

కాశీ క్షేత్రం లో ఉన్న విశ్వేశ్వర లింగం  ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి . కాశీ లో గంగ స్నానం కాశీ యాత్ర లో ముఖ్యమైనది . శివుని తలను తాకిన శివగంగ ఇక్కడ ఉత్తరముఖంగా పయనిస్తుంది . కాశీ క్షేత్రం ఎప్పుడు భక్తులతో కిటకిట లాడుతూ నిత్యం శివః నమః తో మరోమోగుతుంది .

గంగానదికి, వారాణసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది. ప్రధానమైన విశ్వేశ్వరాలయం, మరెన్నో ఆలయాలు గంగానది వడ్డున ఉన్నాయి. అనేక స్నాన ఘట్టాలు గంగానది వడ్డున ఉన్నాయి

వారణాశిలోని గంగా తీరం అంతా స్నానఘట్టాలతో నిండి ఉన్నాయి. స్నాఘట్టాలలో రాతిపలకతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రీకులు స్నానం ఆచరించడానికి, సంప్రదాయక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారాణసిలో షుమారు 84 ఘాట్‌లు ఉన్నాయి.

ఈ స్నానఘట్టాలు పురాణ ఘట్టాలతో ముడివడి ఉన్నాయి. వీటిలో దశాశ్వమేధఘట్టం, పనచగంగ ఘట్టం మరియు ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి. ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. స్నానఘట్టాలలో అనేక ఆలయాలు కూడా ఉంటాయి.

అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదంటారు. గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి కూడాను. కనుక శాక్తేయులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజ గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు.

అయోధ్య, మథుర, గయ,కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం

"కాశి, కాంచి, మాయ, ఆయోధ్య, ఆవంతిక,మథుర మరియు ద్వారవతి" లు సప్త మోక్షపురులు గా పేర్కొనబడ్డాయి.

కాశి, ఆయోధ్య మరియు మథుర మోక్ష క్షేత్రాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నాయి.

ద్వారవతి (ద్వారక) మోక్షపురి గుజరాత్ రాష్ట్రం లో ఉంది.

మాయ (హరిద్వార్) మోక్షపురి ఉత్తరాఖండ్ లేక ఉత్తరాంచల్ రాష్ట్రం లో ఉంది.

ఆవంతిక (ఉజ్జయిని) మోక్షపురి మధ్య ఫ్రదేశ్ రాష్ట్రం లో ఉంది.

కాంచి మోక్షపురి తమిళనాడు రాష్ట్రం లో ఉంది.

కాశి,మాయ, ఆయోధ్య, ఆవంతిక,మథుర మరియు ద్వారవతి మోక్షపురులు  ఉత్తర భారతదేశంలో ఉన్నాయి.

కాంచి మోక్షపురి దక్షిణ భారతదేశంలో ఉంది.

దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం. 

వారణాసి కాశీ వైభవం.!

కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. 

సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం:

కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. 

ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. 

కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు. విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, 

సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం.ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. 

ప్రపంచ సాంస్కృతిక నగరం.స్వయంగా శివుడు నివాసముండె నగరం.

ప్రళయ కాలంలో మునగని అతి  ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. 

కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, 

కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది.

పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.

కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం....

ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు.

కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.

కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....

డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు 

విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...

కాబట్టే కాశీలో  కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి 

దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.

కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.

కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.

అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.

మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా  విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది 

ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

శివుని కాశీలోని కొన్ని వింతలు.

కాశీలో గ్రద్దలు ఎగరవు, 

గోవులు పొడవవు, 

బల్లులు అరవవు, 

శవాలు వాసన పట్టవు, 

కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ  జాడ దొరకకుండా ఉంటుంది.

కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని 

విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ 

పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీ లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు. 

అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?

అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు 

అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

కాశీ విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు .

కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి 

పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; 

పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి 

నివాస స్థలం కాశి.

ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన 

అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.

కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

కానీ  మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి  ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము. 

విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో 

అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు. 

నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, 

మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తోంది.

అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు.

కాశీ స్మరణం మోక్షకారకం..కాశీ..కాశీ..కాశీ..కాశీ..కాశీ...!!

స్వస్తి..!!💐

ఓం నమః శివాయ..!!🙏

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః..!!🙏

సర్వే జనా సుఖినోభవంతు..!శుభమస్తు.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Saturday 25 November 2023

 कांग्रेस को कभी वोट क्यों नहीं देना चाहिए:


26/11 आतंकी हमला करवाया पाकिस्तान ने, लेकिन कांग्रेस इसे आरएसएस की साजिश का रंग देने में लगी थी।

सुप्रीम कोर्ट ने एफिडेविट देकर भगवान राम को काल्पनिक कहा।

सुप्रीम कोर्ट में राम मंदिर के खिलाफ 22 वकीलों की फौज खड़ी की।

कांग्रेस के कारण ही भगवान राम को कई वर्षों तक फटे टेंट में रहना पड़ा।

राम सेतु को नष्ट करने की कुचेष्टा की।

हिंदुओ को दंगाई घोषित करने के लिए सांप्रदायिक हिंसा बिल लाई।

वक्फ बोर्ड और मुस्लिम पर्सनल लॉ को मान्यता देकर जिहादी सोच को संरक्षण दिया।

मुस्लिम तुष्टिकरण की पराकाष्ठा करते हुए अल्पसंख्यक आयोग का गठन किया।

आतंकवादी को बचाने के लिए रात के 12 बजे सुप्रीम कोर्ट खुलवाया।

सोनिया गांधी आतंकी की मौत पर आंसू बहाती हैं।

जम्मू कश्मीर में धारा 370 और आर्टिकल 35A लगा कर 70 वर्षों तक जम्मू कश्मीर को पाकिस्तान की कठपुतली बनकर रखा।

रोहिंग्या बांग्लादेशी घुसपैठियों को अवैध रूप से भारत में घुसने दिया।

कांग्रेस के वकील रोहिंग्या बांग्लादेशी घुसपैठियों को भारत से निकालने के खिलाफ सुप्रीम कोर्ट में पैरवी कर रहे है।

कांग्रेस ने ही गौ हत्या पर प्रतिबंध लगाने की मांग कर रहे निहत्थे निर्दोष साधु संतों पर 1966 में गोलियां चलवाई थी।

कांग्रेस नेताओं ने केरल में गाय काट कर खाई।

हमेशा हिंदुत्व का विरोध करती है।

कांग्रेस ने ही भारत का विभाजन स्वीकार किया।

कांग्रेस ने पाकिस्तान को आसानी से आधा कश्मीर ले जाने दिया।

कांग्रेस ने ही चीन को आधे लद्दाख पर कब्जा करने दिया।

कांग्रेस की कुनीति के चलते ही नॉर्थ ईस्ट में कई जनजातियां विद्रोह के मार्ग पर चली गई और कई वर्षों तक नॉर्थ ईस्ट विद्रोह की आग में जलता रहा और 60 सालों तक विकास से वंचित रहा।

मणिपुर हिंसा भी कांग्रेस की कुनीतियों का ही दुष्परिणाम है।

कांग्रेस ने अपने 60 वर्षों के कुशासन में कई बड़े घोटाले किए।

1984 में सिख नरसंहार की जिम्मेदार कांग्रेस ही है।

कांग्रेस ने आतंकवादियों को छोड़ा और अपनी पार्टी से टिकट देकर चुनाव भी लड़वाया।

कांग्रेस ने ही शहरी माओवादियों को संरक्षण दिया।

कांग्रेस ने ही भारत के गौरवशाली इतिहास को दूषित करने का कार्य किया।

कांग्रेस के कुशासन में ही कई आतंकी हमले हुए और निर्दोष नागरिकों ने अपनी जान गवाई।

कांग्रेस ने ही सर्जिकल स्ट्राइक पर सवाल उठाए थे।

कश्मीरी हिंदुओं के नरसंहार का मास्टरमाइंड यासीन मलिक पीएमओ में जाकर प्रधानमंत्री मनमोहन सिंह से मिलता था।

आज कांग्रेस के मालिक राहुल गांधी विदेशी ताकतों, जॉर्ज सोरोस और चीन की कटपुतली बने हुए है।

कांग्रेस के नेता पाकिस्तान और चीन से बड़ा प्रेम करते है मगर भारत से उन्हें बड़ी नफरत है जो आज भी दिख जाती है।

कांग्रेस ने ही अपनी सत्ता बचाने के लिए देश में अघोषित आपातकाल लगाया था।

कांग्रेस के 60 वर्षीय कुशासन के कुकर्मों की लिस्ट बहुत लंबी है। कांग्रेस ने 60 सालों में इस देश को असंख्य घाव दिए है।

कांग्रेस_का_कुशासन

 Lessons 

15 valuable lessons from Boundaries: Where You End and I Begin


1. Understand your boundaries: Boundaries are the limits you set between yourself and others. They help to define who you are and what you are willing to accept.

2. Recognize boundary violations: Boundary violations occur when someone crosses your limits. This can happen in a variety of ways, such as physical touch, verbal abuse, or emotional manipulation.

3. Set clear boundaries: Once you recognize boundary violations, it is important to set clear boundaries with the person who is violating them. This means communicating your limits in a direct and assertive way.

4. Enforce your boundaries: After you set your boundaries, it is important to enforce them. This means following through with the consequences you have set if your boundaries are crossed.

5. Be prepared to say no: It is okay to say no to requests that make you uncomfortable or that you do not want to do. Saying no is not selfish; it is about respecting your own boundaries.

6. Don't make excuses: When you set boundaries, don't feel the need to make excuses for yourself. You have the right to set boundaries without explanation.

7. Don't be afraid to walk away: If someone is repeatedly violating your boundaries, it is okay to walk away from the relationship. It is not worth your time and energy to be in a relationship with someone who does not respect you.

8. Forgive yourself for past boundary violations: We all make mistakes, and that includes violating our own boundaries. If you have made mistakes in the past, forgive yourself and move on.

9. Learn from your mistakes: Reflect on what went wrong in past situations where your boundaries were violated. This will help you to avoid making the same mistakes in the future.

10. Be patient with yourself: It takes time to learn to set and enforce healthy boundaries. Don't expect to become a boundary expert overnight. Just keep practicing and you will eventually get there.

11. Find support: Talk to friends, family, or a therapist about your struggles with boundaries. Having support from others can make a big difference.

12. Educate yourself: Read books and articles about boundaries. The more you know about boundaries, the better equipped you will be to set and enforce your own.

13. Practice self-care: Take care of your physical and emotional health. This will help you to have the strength and resilience to set and enforce healthy boundaries.

14. Believe in yourself: You are capable of setting and enforcing healthy boundaries. Believe in yourself and don't give up.

15. Remember that you deserve to be happy and healthy: You deserve to live a life that is free from boundary violations. Don't settle for anything less.

By following these lessons, you can learn to set and enforce healthy boundaries, which will lead to a more fulfilling and happy life.

 🙏🚩RSS  ఈ దేశానికి, సమాజానికి ఎం చేసింది, ఎం చేస్తుంది అని విమర్శించే వారికి  నేను చెప్పే జవాబు ఇదే...

దేశ విభజన సమయంలో హిందువుల పై జరిగిన దాడుల్లో నుండి,, ఈ దేశం పై 1962 లో చైనా దాడి చేసిన సమయంలో, యుద్ధంలో గాయ పడ్డ సైనికులకు కావాల్సిన  రక్తం ఇవ్వడం నుండి  మొదలుకొని, ఈ దేశంలో జరిగే ప్రకృతి విపత్తు ల నుండి మొన్నటి  కరోనా సమయం లో  స్వయం సేవకులు చేసిన సేవలు ఎన్నో....


 అందులో,, నేను పాల్గొన్న అతి ముఖ్యమైన సేవా కార్యక్రమం 👍🚩


అది దివిసీమ ఉప్పెన,,,1977 నవంబర్ 3 వ వారంలో  భారత్ తూర్పు  కోస్తా మొత్తం  ఉప్పెన (సునామీ) వచ్చింది.


వేంటనే  ( సంఘం ) Rss సేవ కార్యక్రమాలు ప్రారంభించారు,, నల్లగొండ సంఘ్ పెద్దల సూచనతో, ఒక  లారీ నిండా సరుకులు తీసుకోని  నాతో   పాటు నల్గొండ పట్టణం నుండి , నేను పుట్టా పురుషోత్తం రెడ్డి,, జలగం సుదర్శన్ రావు, మిర్యాల సత్యనారాయణ  ఇలా ఓ 10 మందిమీ స్వయంసేవకులం వెళ్లి   అవనిగడ్డ తాలుకా  నాగాయలంక సమీపంలోని  హంసలదీవి ప్రాంతం లో చేసిన పనులు....


రోజు 100 పైగా   మనుషుల శవాల్ని       జంతువుల  శవాల్ని దహనం చేస్తు గ్రామాలు  శుభ్రం చేస్తూ, ఇలా ఓ పదిహేను రోజుల దాకా సాగింది ,


మాకు నాయకులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, మేం  ఏదో అత్యవసర  సరుకులు ఇచ్చి వద్దాం అని వెళ్ళాము , కానీ అక్కడ పరిస్థితి చూసాక రాలేక పోయాము ,


 కొంతమంది ఒక నెల రోజుల్లో వెళ్లి పోయారు, నేను మూడు నెలలు ఉన్నాను, పురుషోత్తం రెడ్డి, జలగం  సుదర్శన్ రావు  ఒక సంవత్సరం ఉండి వచ్చారు..


తర్వాత  దీన్ దయాళ్ పురం అనే పేరుతో 100 పైగా  గృహలతో     అన్ని మౌలిక వసతులు    గుడి    బడి   చెరువు  నిర్మాణం చేసినారు ...


మేము ఉన్న సమయం లో  శ్రీ నానాజి దేశ్ ముఖ్ గారు  ఆ ప్రాంతాని వచ్చి శంకుస్థాపన చేశారు.


RSS గురించి తెలియకుండా నే, తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండానే సంఘ్ నీ విమర్శించే వారికి ఇది  అంకితం.


భారత్ మాతాకీ జై 🙏🚩

Thursday 23 November 2023

బ్రహ్మ శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి !!



వేదం 90% శాతం మంది భారతీయులకు అసలు ఆ పదం గాని, అవి ఎన్నో కూడా తెలియదు..

మనం మరిచిపోయింది.. వేదాలనే కాదు.. ఒక మహా జాతి వైభావాన్ని.. 

వేదాలు సమస్తం జ్ఞానానికి మూలం ఈ మాట నేను చెప్పటం లేదు.. విదేశీయులు చెప్తున్నారు.. జర్మనీ పార్లమెంట్ చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ చెప్తుంది.. 

ఎవడైనా వాగుతున్నాడా?? వేదాలను గురించి పిచ్చి పిచ్చిగా ?? మీ ముందు?? అయితే వాడిని ఒకటి పీకి.. ఈ పోస్ట్ చూపించండి...

శ్రీ బ్రహ్మ శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి !!

జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు" శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి"

ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖాలుగా, నాలుగు రూపాల్లో అవగతమవుతుంది.

ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఈ నాలుగు శాస్త్రాల్లో అభినివేశం ఉండాల్సిందే. అంత అభినివేశం, ప్రతిభ ఉన్నవారుగా ఇరవయ్యో శతాబ్దంలో పేరుపొందిన వారు దండిభట్ల విశ్వనాథశాస్త్రి. అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్‌ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు! 

రాజమహేంద్రవరం లో వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన - ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయాలు చూపుతూ ఓ చోట ఓ భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేమిటో చెప్పమని అడిగారట. తనకు తెలియదని ఆ రాయబారి అనడంతో వెంటనే జర్మనీ అధికారులు దండిభట్ల విశ్వనాథశాస్త్రి అని చెప్పి ఆయనకు జర్మనీలో గొప్పపేరు ప్రతిష్టలు రావడానికి కారణమేమిటో కూడా చెప్పారు.

తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారింది. జర్మనీలో కెయిజర్‌ ప్రభుత్వం పతనమైంది. ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థికమాంద్యం నెలకొంది. ఆ యుద్ధంలో బందీలయిన వేలాదిమంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్‌. ఆయన ఆ అవమానాన్ని దిగమింగు కోలేకపోయారు. ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతన్నది ఆయన విశ్వాసం. ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించాలని ఆయన నాజీ పార్టీ స్థాపించారు. జర్మనులను దేశభక్తితో ఉత్తేజితం చేశారు. వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించారు. అలాగే కొత్త మారణాయుధాల అన్వేషణ ప్రారంభించారు.అప్పటికే సంస్కృత భాషాధ్యాయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకొన్నారు. భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయంలో మారణాయుధాల రహస్యాలున్నాయని ఆయన గ్రహించారు. 

ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేశారు. ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకొన్న ఆ వాఞ్మయం నుంచి జర్మన్లు అబ్ధిపొందడానికి గట్టిచర్యలు హిట్లర్‌ తీసుకొన్నారు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాఞ్మయం నుంచి విడమరిచి చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్‌ ప్రతినిధులు ఆయనకోసం అన్వేషణ ప్రారంభించారు.

దండిభట్ల విశ్వనాథశాస్త్రి నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ, తమ ఇంటికి వచ్చేవారితో చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకొనేవారు కాదు. ఓ రోజు ఆయన విశాఖపట్నం సమీపానున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్లవలసి వచ్చింది. కాలినడకన వెళ్తోన్న సమయంలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన్ని సమీపించారు. వాదోపవాదాలకు తావులేకుండా ఆయన్ని అక్కడినుంచి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత కలకత్తాకు తీసుకువెళ్లారు. కతకత్తాలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. చివరకు ఆయన్ని జర్మనీ తీసుకెళ్లారు. దండిభట్ల జర్మనీ చేరుకొన్న సమయం ఎటువంటిదంటే రెండో ప్రపంచ యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేస్తున్న తరుణం!

బాంబులు తయారుచేసి రాశులు పోస్తున్నారు. అయితే నిల్వచేసే సమయంలో ఏమాత్రం వత్తిడి కలిగినా అవి పేలిపోతుండడంతో విపరీతమైన నష్టం సంభవించింది. అలా పేలకుండా నిల్వఉంచే మార్గం వారికి తోచలేదు. దండిభట్ల విశ్వనాథశాస్త్రి యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు. దాంతో దండిభట్ల పేరు మారు మోగింది. ఇక అప్పట్నించీ ఆయన పూజ్యపాదులయ్యారు. 

తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనులకు పంచి పెట్టారు. ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి తనవంతు సహకారం అందించారు. జర్మనీకి వెళ్లిపోయిన తర్వాత దండిభట్ల తిరిగి భారతదేశానికి రాలేక పోయారు.

దండిభట్ల జర్మనీకి వెళ్లిన చాలాకాలం వరకు కూడా వారి సతీమణికి మూడువందల రూపాయల సొమ్ము ప్రతినెలా అందింది. అయితే చాలా కాలం తర్వాత నెలకు తొంభైరూపాయలు మాత్రమే వచ్చేవి. అంటే దండిభట్ల జీవించి ఉన్నంతకాలం ఆమెకు మూడువందల రూపాయలవంతున అంది, ఆయన మరణం తర్వాత కుటుంబపింఛనుగా తొంభై రూపాయల వంతున అందింది. మరి కొంత కాలానికి అదికూడా ఆగిపోయింది! 

అంటే వారు అప్పటికే పరమపదించి ఉంటారని ఆయన మిత్రులు, శిష్యులు అభిప్రాయపడటం గమనార్హం. 

దండిభట్ల దేశానికి దూరమైన తర్వాత దేశం, రాష్ట్రం అన్నీ ఆయన్ని మరచి పోయాయి! అయితే జర్మనులు మాత్రం ఆయన్ని తమవాడుగా, మాననీయుడిగా, మహనీయుడిగా ఇప్పటికీ నిలుపుకోవడం విశేషం.

ఇప్పటికి జర్మనీలో విదేశాంగ శాఖ కార్యలయంలో, పార్లమెంట్ లో దండిభట్ల వారి చిత్రం ఉంటుంది..

అది మన జ్ఞాన సంపద, అది మన జాతి వైభవం.. అటువంటి వేదాలను, వేదా విజ్ఞానాన్ని నాశనం చెయ్యాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇప్పటికి.. గుర్తుపెట్టుకో భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన జ్యొతి..

ఇప్పుడు కూడా టాప్ అంతా విదేశంలొ

స్క్రాప్ అంతా మనదేశంలో.. 

పెరటిమొక్క వైద్యానికి పనికి రాదన్నట్టు మన సంస్కృతి, సాంప్రదాయ సిద్ధం గా ఉండే వేదాల విలువ పరాయి దేశం వాడు చెపితేగాని మనకు తెలియవు.. మన యోగా గురించి పాశ్చాత్యులు చెపితే గాని మనం నమ్మలేదు

మనకు వీపు ఉందనే విషయాన్ని మన వెనకవాడు చెపితేగాని మనం నమ్మే పరిస్థితి లో లేము.. 

మన భారతదేశ ఔన్నత్యం ను ప్రపంచానికి చాటిన ఈ మహానుభావుని గురించి చదువుతుంటే

ప్రతి భారతీయునికి ఛాతీ గర్వంతో ఓ ఇంచు పెరుగుతుంది.


©

Tuesday 21 November 2023

 తెలుగు -- English

🕉️🚩🕉️🇬🇶🕉️🚩🕉️

భారతదేశంలో బాంబు పేలుడు దృశ్యం 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పాలనను ఎలా మార్చింది* అటల్ జీ ప్రభుత్వం 22 మే 2004న అధికారికంగా నిష్క్రమించింది* *గాంధీ కుటుంబం శ్రీ మన్మోహన్ సింగ్‌ను ప్రధానమంత్రి పదవికి నియమించింది...* *కేంద్రంలో 2014 వరకు అంటే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది... మా జ్ఞాపకశక్తి చాలా బలహీనంగా ఉంది కాబట్టి మీరు మరిచిపోయి ఉండవచ్చు, మీకు గుర్తు చేద్దాం.


* *15 ఆగస్ట్ 2004- అస్సాంలోని ధిమ్జీ స్కూల్లో బాంబు పేలుడు, 18 మంది మృతి మరియు 40 మంది గాయపడ్డారు


* *5 జూలై 2005- అయోధ్యలోని రామజన్మభూమిపై తీవ్రవాద దాడి, 6 మంది మృతి, డజన్ల కొద్దీ గాయాలు


* *28 జూలై 2005- జౌన్‌పూర్‌లోని శ్రమజీవి ఎక్స్‌ప్రెస్ రైలులో RDX బాంబు పేలుడు, 13 మంది మృతి, 50 మందికి గాయాలు


* *29 అక్టోబర్ 2005- దీపావళి పండుగకు రెండు రోజుల ముందు, ఢిల్లీలోని గోవింద్‌పురి బస్సు, పహర్‌గంజ్ మరియు సరోజినీ నగర్‌లోని రద్దీగా ఉండే ప్రాంతంలో వరుస పేలుళ్లలో 70 మంది ముక్కలుగా ఎగిసిపడ్డారు మరియు 250 మందికి పైగా గాయపడ్డారు, తారిక్ అహ్మద్ దార్ మరియు రఫిక్ సూత్రధారి. 


.* *28 డిసెంబర్ 2005- బెంగుళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌పై తీవ్రవాద దాడి, 1 మృతి, నలుగురికి గాయాలు


* *7 మార్చి 2006- హిందువులకు ఆరాధనా కేంద్రమైన వారణాసిలోని ప్రసిద్ధ సంకత్మోచన్ ఆలయం మరియు రద్దీగా ఉండే కాంట్ రైల్వే స్టేషన్‌లో 3 బాంబు పేలుళ్లలో 28 మంది భక్తులు మరియు పౌరులు బాంబు దాడికి గురయ్యారు, 101 మంది గాయపడ్డారు, లష్కర్ కుహాబ్ మరియు సిమి హస్తం


* *11 జూలై 2006- ముంబైలో ఏకకాలంలో---మాతుంగా రోడ్, మహిమ్, బాంద్రా, ఖార్ రోడ్, జోగేశ్వరి, భైందర్, బోరివలి స్టేషన్లలో లోకల్ రైలులో వరుస పేలుడు, 209 మంది మరణించారు, 700 మందికి పైగా గాయపడ్డారు, ఫైసల్ షేక్, ఆసిఫ్ అన్సారీ, ఆసిఫ్ ఖాన్ . , కమల్ అన్సారీ, ఎహతాసం సిద్ధిఖీ మరియు నవేద్ ఖాన్ ఈ సంఘటనకు ప్రధాన రూపశిల్పులు.


* *8 సెప్టెంబరు 2006- మాలెగావ్ మసీదులో వరుస పేలుడు, 37 మంది మృతి, 125 మంది గాయపడ్డారు, నిషేధిత ఉగ్రవాద సంస్థ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా చేతికి చిక్కారు... ఆ తర్వాత ఆరోపణను మార్చడం ద్వారా హిందూ ఉగ్రవాదం అనే చారిత్రాత్మకంగా విఫలమైన సిద్ధాంతాన్ని రూపొందించే ప్రయత్నం జరిగింది. షీట్.


* *18 ఫిబ్రవరి 2007- సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు, 68 మంది మృతి, 50 మంది గాయపడ్డారు, ఆర్మీ ఇంటెలిజెన్స్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తకళను ఆరోపించింది... హిందూ ఉగ్రవాదాన్ని సృష్టించినందుకు కాంగ్రెస్ ఇండియన్ ఆర్మీ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్‌ను 7 సంవత్సరాల జైలుకు పంపింది. భయంకరమైన చిత్రహింసలు ఇచ్చాడు... 9 ఏళ్ల తర్వాత పురోహిత్ జైలు నుంచి బయటకు వచ్చాడు.* *హైదరాబాద్ మక్కా మసీదులో పేలుడు, 16 మంది మృతి, 100 మందికి గాయాలు, హర్కత్ ఉల్ జిహాద్ అల్-ఇస్లామీ హస్తం... హిందూ ఉగ్రవాదం విఫలమైన సిద్ధాంతాన్ని మరోసారి నిరూపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది.


* *14 అక్టోబర్ 2007- లూథియానా థియేటర్‌లో పేలుడు, 6 మంది మృతి


* *24 నవంబర్ 2007- ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, అయోధ్య మరియు బనారస్ కోర్టులలో వరుస బాంబు పేలుడు, 16 మంది మరణించారు మరియు 79 మంది గాయపడ్డారు


* *జనవరి 1, 2008- ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో CRPF శిబిరంపై దాడి, 8 మంది మృతి మరియు 7 మందికి గాయాలు, లష్కరే తోయిబా హస్తం.


* *13 మే 2008- ఛోటీ చౌపర్, బాడీ చౌపర్, మానక్‌పూర్ పోలీస్ స్టేషన్ ఏరియా, జోహారీ బజార్, ట్రిపోలియా బజార్, జైపూర్‌లోని కొత్వాలి ప్రాంతంలో 9 చోట్ల ఆర్‌డీఎక్స్ వరుస పేలుళ్లలో 63 మంది మృతి, 200 మంది గాయపడ్డారు, హర్కత్-ఉల్-జిహాద్-ఉల్-ఇస్లామీ బాధ్యతలు చేపట్టింది. బాధ్యత


.* *25 జూలై 2008- బెంగళూరులో 8 వరుస పేలుళ్లు, 2 మృతి, 20 మందికి గాయాలు


* *26 జూలై 2008- గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 17 చోట్ల వరుస బాంబు పేలుళ్లు, 35 మంది మృతి మరియు 110 మంది గాయపడ్డారు... ముఫ్తీ అబూ బషీర్ మాస్టర్ మైండ్... అబ్దుల్ ఖాదిర్, హసిల్ మహ్మద్, హుస్సేన్ ఇబ్రహీం కలిసి కరాచీ (పాకిస్తాన్)లో కూర్చున్న నెట్‌వర్క్‌కు సహాయం చేశారు. . పేలిన బాంబులు.


* *13 సెప్టెంబర్ 2008- గఫార్ మార్కెట్, బర్హఖంభా రోడ్, GK1, సెంట్రల్ పార్క్, ఢిల్లీలో 31 నిమిషాల వ్యవధిలో 5 బాంబులు పేలాయి, 4 ఇతర బాంబులు నిర్వీర్యం చేయబడ్డాయి, 33 మంది మరణించారు మరియు 150 మందికి పైగా గాయపడ్డారు... స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా ఔట్‌ఫిట్ ఇండియన్ ముజాహిదీన్ తీసుకువెళ్లింది. పేలుళ్ల నుండి బయటపడండి.


* *27 సెప్టెంబర్ 2008- ఢిల్లీ మెహ్రౌలీ ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో 2 బాంబు పేలుళ్లు, 3 మంది మృతి మరియు 33 మంది గాయపడ్డారు.


* *1 అక్టోబర్ 2008- అగర్తలాలో బాంబు పేలుడు, 4 మరణాలు మరియు 100 మందికి గాయాలు


* *21 అక్టోబర్ 2008- ఇంఫాల్‌లో బాంబు పేలుడు, 17 మంది మృతి, 50 మందికి గాయాలు


* *30 అక్టోబర్ 2008- అస్సాంలో బాంబు పేలుడు, 81 మంది మృతి మరియు 500 మందికి పైగా గాయపడ్డారు


* *28 నవంబర్ 2008- ముంబై దాడి: తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్, లియోపోల్డ్ కేఫ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లపై తీవ్రవాద దాడి, 166 మంది మృతి మరియు 600 మందికి పైగా గాయపడ్డారు.


* *జనవరి 1, 2009- గౌహతిలో బాంబు పేలుడు, 6 మంది మృతి, 67 మందికి గాయాలు


* *6 ఏప్రిల్ 2009, గౌహతిలో బాంబు పేలుడు, 7 మంది మృతి, 62 మంది గాయపడ్డారు


* *13 ఫిబ్రవరి 2010- పూణేలోని జర్మన్ బేకరీలో బాంబు పేలుడు, 17 మంది మృతి మరియు 70 మంది గాయపడ్డారు... SIMI ఇంటర్నేషనల్ ముజాహిదీన్ ఇస్లామిక్ ముస్లిం ఫ్రంట్ యొక్క భారత శాఖచే బాంబు పేలుడు జరిగింది.


* *7 డిసెంబర్ 2010- గంగా హారతి సందర్భంగా దశాశ్వమేధ ఘాట్ వద్ద బాంబు పేలుడు, 3 మంది మృతి మరియు 36 మంది గాయపడ్డారు... ఇండియన్ ముజాహిదీన్, స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఈ పేలుడుకు పాల్పడింది.


* *13 జూలై 2011- ముంబైలోని ఒపెరా హౌస్, జవేరీ బజార్ మరియు దాదర్ ప్రాంతంలో భారీ బాంబు పేలుడు, 26 మంది మరణించారు మరియు 130 మంది గాయపడ్డారు... ఇండియన్ ముజాహిదీన్, స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఈ పేలుడుకు పాల్పడింది


.* *7 సెప్టెంబర్ 2011- ఢిల్లీ హైకోర్టులో బాంబు పేలుడు, 17 మంది మృతి మరియు 180 మందికి గాయాలు... భారతీయ వైద్య విద్యార్థి వసీం అక్రమ్, హర్కత్ ఉల్ జిహాద్ అల్-ఇస్లామీ సంస్థ యజమాని, బాంబు పేలుడు సూత్రధారి


.* *13 ఫిబ్రవరి 2011- ఇజ్రాయెల్ దౌత్యవేత్త కారుపై బాంబు దాడి, బాంబు సరిగ్గా పేలలేదు, నలుగురికి గాయాలు... భారతీయ పాత్రికేయుడు ముహమ్మద్ అహ్మద్ కజ్మీ ప్రమేయం.


* *1 ఆగస్టు 2012- పూణె పేలుడు, పేలుళ్లను స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇండియన్ ముజాహిదీన్ నిర్వహించింది.


* *21 ఫిబ్రవరి 2013- హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో 2 బాంబు పేలుళ్లు, 18 మంది మృతి, 131 మందికి గాయాలు... ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్ బాంబు పేలుళ్ల సూత్రధారులు.


* *17 ఏప్రిల్ 2013- బెంగళూరులో బాంబు పేలుడు, 14 మందికి తీవ్ర గాయాలు


* *7 జూలై 2013- బోద్ గయాలో పేలుడు, 5 మందికి తీవ్ర గాయాలు... మయన్మార్‌లో రోహింగ్యా ఉగ్రవాదులపై తీసుకున్న చర్యలకు నిరసనగా భారతదేశంలోని బీహార్‌లోని బోధ్ గయాలో ఒమర్ సిద్ధిఖీ, అజారుద్దీన్ ఖురేషీ, ముజీబుల్లా అన్సార్, హైదర్ అలీ, ఇంతియాజ్ అన్సారీ. బీహార్‌ను భయభ్రాంతులకు గురి చేసేందుకు కుట్ర పన్నారు.


* *2013 అక్టోబర్ 27న పాట్నాలో నరేంద్ర మోదీ ర్యాలీలో ఇండియన్ ముజాహిదీన్ 8 బాంబులు పేల్చారు, 6 మంది మృతి, 85 మందికి గాయాలు... లక్షల మందితో తొక్కిసలాట సృష్టించి వేల మందిని చంపేందుకు కుట్ర... మోదీ తెలివితేటల వల్ల తొక్కిసలాట. మరియు నిర్వాహకులు. నహీ మచీ... మహ్మద్ తహసీన్ అక్తర్ సూత్రధారి... చిక్‌మగళూరు మదర్సా స్ఫూర్తితో బ్లాస్ట్ జరిగింది... పేలుడు తర్వాత ముజ్బుల్లా, హైదర్ అలీ, నుమాన్, తారిఖ్ అన్సారీ పరారీ అయ్యారు.


* *1 మే 2014- చెన్నైలోని గౌహతి బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుడు, 2 మంది మృతి మరియు 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.


* *ఈ గణాంకాలు జమ్మూ మరియు కాశ్మీర్‌లోని దాడులను చేర్చలేదు ఎందుకంటే అది వేరే అంశం.* *బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు, అందులో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతమైనప్పుడు, అప్పటి కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ ఆ ఉగ్రవాదుల మృతదేహాలను చూసి బోరున విలపించారని ఇక్కడ మరో విషయం గుర్తు చేయాలి.


* 2014 నుంచి ఇప్పటి వరకు భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత కారణంగా ఇలాంటి బాంబు పేలుళ్లు జరగలేదు. *బీజేపీకి ఓటు వేయడానికి ఎవరికైనా ఏదైనా కారణం కావాలంటే ఇది చాలు*.


         🕉️🚩🕉️🇬🇶🕉️🚩🕉️


*How bomb blast scene in India has changed Congress Rule From 2004 to 2014* 


 


 Atal ji's government formally left on 22nd May 2004*


*Gandhi family appointed Shri Manmohan Singh to the post of Prime Minister...*


  *Congress government remained at the center till 2014 i.e. for 10 years... You might have forgotten because our memory is very weak, let us remind you.*


*15 August 2004- Bomb blast in Dhimji School, Assam, 18 dead and 40 injured*


*5 July 2005- Terrorist attack on Ram Janmabhoomi in Ayodhya, 6 dead, dozens injured*


*28 July 2005- RDX bomb blast in Shramjeevi Express train in Jaunpur, 13 dead, 50 injured*


*29 October 2005- Two days before the festival of Diwali, serial blasts in the crowded area of Delhi's Govindpuri bus, Paharganj and Sarojini Nagar, 70 people were blown to pieces and more than 250 were injured, Tariq Ahmed Dar and Rafiq mastermind. .*


*28 December 2005- Terrorist attack on Bangalore Institute of Science, 1 dead, 4 injured*


*7 March 2006- 28 devotees and civilians were bombed by 3 bomb blasts at the famous Sankatmochan Temple of Varanasi, the center of reverence for Hindus, and the crowded Cantt Railway Station, 101 people were injured, the hand of Lashkar Kuhab and SIMI*


*11 July 2006- Simultaneously in Mumbai---Serial blast in local train of Matunga Road, Mahim, Bandra, Khar Road, Jogeshwari, Bhainder, Borivali stations, 209 dead, more than 700 injured, Faisal Shaikh, Asif Ansari, Asif Khan. , Kamal Ansari, Ehtasam Siddiqui and Naved Khan were the main architects of the incident.*


*8 September 2006- Serial blast in Malegaon mosque, 37 dead, 125 injured, hand in hand of banned terrorist organization Student Islamic Movement of India... Later an attempt was made to create a historically unsuccessful theory of Hindu terrorism by changing the charge sheet.*


*18 February 2007- Samjhauta Express blast, 68 dead, 50 injured, Army Intelligence alleged the handiwork of Islamic terrorist organization Lashkar-e-Taiba... Congress sent Indian Army Colonel Shrikant Purohit to jail for 7 years for creating Hindu terrorism. Gave terrible tortures... Purohit came out of jail after 9 years.*


*Blast in Mecca Masjid of Hyderabad, 16 dead and 100 injured, Harkat ul Jihad al-Islami's hand... Congress once again tried to prove the failed theory of Hindu terrorism.*


*14 October 2007- Blast in Ludhiana theatre, 6 people died*


*24 November 2007- Serial bomb blast in the courts of Lucknow, Ayodhya and Banaras in Uttar Pradesh, 16 dead and 79 injured*


*January 1, 2008- Attack on CRPF camp in Rampur, Uttar Pradesh, 8 dead and 7 injured, Lashkar-e-Taiba's hand.*


*13 May 2008- Serial blasts by RDX at 9 places in Chhoti Chaupar, Badi Chaupar, Manakpur Police Station area, Johari Bazaar, Tripolia Bazaar, Kotwali area of Jaipur, 63 dead, 200 injured, Harkat-ul-Jihad-ul-Islami took charge. Responsibility.*


*25 July 2008- 8 serial blasts in Bengaluru, 2 dead, 20 injured*


*26 July 2008- Serial bomb blasts at 17 places in Ahmedabad, Gujarat, 35 dead and 110 injured... Mufti Abu Bashir master mind... Abdul Qadir, Hasil Mohammad, Hussain Ibrahim together helped the network sitting in Karachi (Pakistan). Exploded bombs.*


*13 September 2008- 5 bombs blasted within 31 minutes in Ghaffar Market, Barhakhambha Road, GK1, Central Park, Delhi, 4 other bombs were defused, 33 died and more than 150 injured... Student Islamic Movement of India Outfit Indian Mujahideen carried out the blasts.*


*27 September 2008- 2 bomb blasts in the electronic market of Delhi Mehrauli, 3 dead and 33 injured.*


*1 October 2008- Bomb blast in Agartala, 4 dead and 100 injured*


*21 October 2008- Bomb blast in Imphal, 17 dead, 50 injured*


*30 October 2008- Bomb blast in Assam, 81 dead and more than 500 injured*


*28 November 2008- Mumbai attack: Terrorist attack on Taj Hotel, Oberoi Hotel, Cama Hospital, Nariman House, Leopold Cafe, Chhatrapati Shivaji Maharaj Terminus, 166 people killed and more than 600 injured.*


*January 1, 2009- Bomb blast in Guwahati, 6 dead, 67 injured*


*6 April 2009, bomb blast in Guwahati, 7 dead, 62 injured*


*13 February 2010- Bomb blast in Pune's German Bakery, 17 killed and 70 injured... Bomb blast carried out by the Indian branch of SIMI International Mujahideen Islamic Muslim Front.*


*7 December 2010- Bomb blast at Dashaswamedh Ghat during Ganga Aarti, 3 dead and 36 injured... Indian Mujahideen, the outfit of Student Islamic Movement of India, carried out the blast.*


*13 July 2011- A massive bomb blast in Mumbai's Opera House, Zaveri Bazaar and Dadar area, 26 dead and 130 injured... Indian Mujahideen, the outfit of Student Islamic Movement of India, carried out the blast.*


*7 September 2011- Bomb blast in Delhi High Court, 17 dead and 180 people injured... Indian medical student Wasim Akram, owner of Harkat ul Jihad al-Islami outfit, mastermind of the bomb blast.*


*13 February 2011- Attempt to bomb Israeli diplomat's car, bomb did not explode properly, 4 injured... Involvement of Indian journalist Muhammad Ahmed Kazmi.*


*1 August 2012- Pune blast, blasts were carried out by Indian Mujahideen, an outfit of Student Islamic Movement of India.*


*21 February 2013- Hyderabad 2 bomb blasts in Hyderabad, 18 dead and 131 injured... Indian Mujahideen founder Yasin Bhatkal, Asadullah Akhtar, Tehseen Akhtar, Ejaz Shaikh masterminds of the bomb blast.*


*17 April 2013- Bomb blast in Bangalore, 14 people seriously injured*


*7 July 2013- Blast in Bodh Gaya, 5 people seriously injured... Omar Siddiqui, Azharuddin Qureshi, Mujibullah Ansar, Haider Ali, Imtiaz Ansari in Bodh Gaya, Bihar, India in protest against the action taken against Rohingya terrorists in Myanmar. Had hatched a conspiracy to terrorize Bihar.*


*On October 27, 2013, 8 bombs were blasted by Indian Mujahideen in Narendra Modi's rally in Patna, 6 dead and 85 injured...Conspiracy to kill thousands by creating stampede in the crowd of lakhs...Stampede due to wisdom of Modi and managers. Nahi machi... Mohammad Tahseen Akhtar mastermind... Blast was inspired by Chikmagalur Madrasa... Muzbulla, Haider Ali, Numan, Tariq Ansari absconded after the blast.*


*1 May 2014- Bomb blast in Guwahati Bangalore Express in Chennai, 2 dead and 14 seriously injured.*




*These figures do not include  attacks in Jammu and Kashmir because that is a different topic.*


*Here it is important to remind one more thing that when Batla House encounter took place and Indian Mujahideen terrorists were killed in it, the then Congress chief Mrs. Sonia Gandhi cried bitterly after seeing the dead bodies of those terrorists.*


From 2014 till now there are no such Bomb blast in India due to firm security.


*If anyone need any reason to vote for BJP this one should be enough*.

Thursday 16 November 2023


వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అయ్యల సోమయాజుల సూర్య గణపతిశాస్త్రి

 "'నేను, నే' ననునది యెచ్చటనుండి వచ్చుచున్నదో విచారించినయెడల, అది ఉదయించు స్థలమందే లీనమగును. అదియే తపస్సు.

జపము చేయునప్పుడు మంత్రనాద మెచ్చటనుండి యుదయించు చున్నదని పరికించినచొ, అది యుధ్భవించు స్థలమందు పరికించు మనస్సు లీనమగును. అదియే తపము." అని మితాక్షరములతో ఉపదేశవాణిని ఇచ్చిన రమణ మహర్షి శిష్యులలో ప్రముఖుడు, వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అనీ ప్రసిద్ధుడైన,

దాస్య వృత్తిని వదలి అరుణాచలం వెళ్ళి, అక్కడ అచంచల తపోదీక్షతో చిరకాలం ఉండి మునిగా రమణ మహర్షిని దర్శించి తపస్సు గురించి అతనికి అనుభవ పూర్వక వాక్యాలు ఉపదేశించి వేంకటరామన్ అను నామమమును 'రమణ' అని మార్చి, 'భగవాన్ శ్రీ రమణ మహర్షి' అను పూర్ణ నామమును సమకూర్చి, 'శ్రీ రమణపంచక' మను శ్లోక రత్నములను కూర్చి రమణుని హస్తమందుంచి 'మీరిది స్వీకరించి నన్ను ఆశీర్వదించెదరు' అని పలికిన, కాకినాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ మహాసభలో స్త్రీల హక్కుల కోసం ఏర్పాటు చేసిన సభలో… పురుషులతో బాటు స్త్రీలకు సమానహక్కు ఉందని వేదశాస్త్ర ప్రమాణాలతో నిరూపించిన అయ్యల సోమయాజుల సూర్య గణపతిశాస్త్రి గారి జయంతి నేడు 💐
తల్లిదండ్రులు వీరు గర్భంలో ఉండగానే కలిగిన కొన్ని దివ్య నిదర్శనాల వలన గణపతి దైవాంశ సంభూతునిగా భావించి వీరికి గణపతి అని నామకరణం చేశారు. తండ్రి నుండి పంచాక్షరితో సహా పన్నెండు మహా మంత్రాల ఉపదేశం పొందారు. పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసరికి సకల శాస్త్రపారంగతుడై తాను కూడా ఋషులలాగ తపస్సు చేసి శక్తులను పొంది లోకోద్దరణ చేద్దామని ఆనేక ప్రదేశములలో తపస్సు ఆచరించి మంత్ర సిద్ది పొందినారు.పదేళ్ళ వయసులోనే మూడు కావ్యాలు రచించి కవిత్వం చెప్పి జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సంపాదించి పంచాంగ గణనలో ఒక నూతన పథకాన్ని కూడా రచించి గురువును మించిన శిష్యుడు అని పేరుపొందారు. కుటుంబ జీవితాన్ని గడుపుతూ, బాధ్యతలను నిర్వర్తిస్తూ తపస్సు చేసుకోవడం ద్వారా మోక్షప్రాప్తి సాధించవచ్చని ఋషులు చెప్పిన దానిని గట్టిగా విశ్వసించి భార్య అనుమతితో సంవత్సరంలో ఆరునెలల కాలం దేశంలోని వివిధ ఆలయాలలో ఏకాంత ప్రదేశంలో తపస్సు చేస్తుండేవారు.

Tuesday 14 November 2023

హిందువులను వంచించారు

1. వేల సంఖ్య లో దేవాలయ కూల్చివేత.

2. హిందూ దేవీ దేవతలకు వేల సంఖ్య లో జరుగుతున్న అవమానాలు.

3. వేల సంఖ్యలో దేవాలయాల ను మసీదులుగా మార్చడం.

4. దేవాలయాల్లో దొంగతనాలు.

5. కోట్లు ఖరీదు చేసే లక్షల సంఖ్య లో పంచలోహ విగ్రహాల దొంగతనం.

6. ముస్లిం, క్రైస్తవ మతాలకు లేని విధంగా దేవాదాయ శాఖ ఏర్పాటు.

7. దేవాదాయశాఖ డబ్బు వేలకోట్లు విదేశీ మతాలకు దోచిపెట్టడం.

8. ప్రముఖ దేవాలయాల స్థలంలో వాటిని ఆనుకుని దర్గాల నిర్మాణం.

9. వందల టన్నుల్లో టీటీడీ బంగారం మాయం.

10. తిరుమల వెంకటేశ్వర స్వామి డబ్బు లక్షల కోట్లలో దోపిడీ.

11.  కోట్ల సంఖ్య లో గోమాతల హత్యలు.

12. ప్రభుత్వ అనుమతితో కాబేలాల ద్వారా లక్షల టన్నుల గో మాంసం ఎగుమతి.

13. గోమాతకు తిండి పెట్టలేని స్థితిలో గోశాలలు, వ్యవస్తీకృత విధానం లేని గో రక్షణ.

14. గోమాత విలువ, అవసరం తెలియని, పట్టించుకోనిపెద్ద జనాభా కలగిన ఏకైక భారత్.

15. గోమాత పేరుతో గో రక్షణ ముసుగులో డబ్బు సంపాదిస్తున్న మోసగాళ్లు.

16. బొట్టు పెట్టుకున్నందుకు ముస్లింల చేతిలో చనిపోయిన హిందువులు.

17. వాస్తవాలను చెప్పిన వ్యక్తిని సమర్ధించినందుకు హిందూ హత్యలు.

18. వక్ఫ్ చట్టాన్ని వాడుకుని భారీగా ప్రభుత్వ, హిందువుల భూములు, ఇళ్ళు కబ్జా.

19. వేలసంఖ్యలో హిందూ హత్యలు,సామూహిక మాన భంగాలు, ఇళ్ల దహనాలు, లూటీలు జరిగినా కేసు కూడా ఫైల్ కాని బెంగాల్ లాంటి రాష్ట్రాలు

20. ప్రభుత్వమే దేవాలయాల లో ఉన్న మొత్తం బంగారాన్ని టన్నుల్లో దోపిడీ చేస్తున్న, ప్రభుత్వ టీచర్స్ ద్వారా ప్రభుత్వ పాఠ శాలల్లో హిందువుల్ని మతం మారుస్తున్న తమిళనాడు లాంటి రాష్ట్రాలు.

21. సర్టిఫికెట్ లో హిందువు ----మత ఆరాధన రీత్యా  క్రైస్తవులకు మాత్రమే దక్కుతున్న ప్రభుత్వ ఉద్యోగాలు.

22. ముస్లిం, క్రైస్తవులకు మత విద్యకు అనుమతి, డబ్బు దోచిపెట్టడం, హిందువులకు మతవిద్య నిషేధం.

23. లక్షల సంఖ లో పేపర్ల మీద మాత్రమే కనిపించే మదర్సాలు వేలకోట్లలో ప్రజాధనం దోపిడీ.

24. బురఖాలో  ఏ ముస్లిం వెళ్లినా ప్రభుత్వ పరీక్షలకు అనుమతి, హిందువులకు పవిత్రమైన తాళి, గాజులు బొట్టు, తీసివేత, బట్టలు చించివేత. 

25. ముస్లింలకు మాత్రమే వచ్చిన ఉర్దూలో కీలక ప్రభుత్వ పరీక్షలు ------రాసేవాళ్ళు మొత్తం ముస్లింలు, పేపర్స్ దిద్దేవాళ్ళు ముస్లింలు అందరికీ ఒకటవ ర్యాంక్.

26. హిందువుల పండగలకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి, రంజాన్ కి హలీం బట్టి ఎక్కడ, ఎంతసేపు పెట్టినా అక్కర్లేని అనుమతులు.

27. సంక్రాతి కానుక విషయంలో హిందూ ముస్లిం, క్రిస్టియన్ అంతా లబ్ది దారులే, క్రిస్మస్ కానుక క్రైస్తవులకు మాత్రమే, రంజాన్ తోఫా ముస్లింలకు మాత్రమే.

28. బీసీ, SC, St లలో  లబ్ది దారులు 10 మంది ఉంటే మైనారిటీ లలో మొత్తం లబ్ది దారులే.

29. లక్షల సంఖ్యలో హిందూ ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి లవ్ జిహాద్ తో కొందర్ని ముక్కలు చేసి, కొందరి అవయవాలను 70 లక్షల నుండి కోటి రూపాయలకు అమ్ముతుంటే, కొందర్ని ఐసిస్ ఉగ్రవాదులకు సెక్స్ బానిసలుగా బహుమతి గా ఇస్తుంటే, కొందర్ని సెక్స్ కోసం పంచుకుంటుంటే ------కోటిలో ఎవరైనా ఒక్క హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయితో మాట్లాడితే తీవ్రంగా కొడతారు, పెళ్లి చేసుకుంటే ఐతే మతం మారుస్తారు, లేదా చంపుతారు. 

30. కేరళ లాంటి రాష్ట్రాలలో జిల్లాలకు జిల్లాలే అనధికార ఇస్లామిక్ రాజ్యాలుగా ప్రకటన. వేలమంది సైన్యం తో జిహాదీ బెటాలియాన్లు.

31. లక్షల సంఖ్యలో హిందూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని ప్రభుత్వం దొంగతనం చేసి పట్టుబడి ఆత్మ హత్య చేసుకుంటే ముఖ్యమంత్రి అతని ఇంటికి వెళ్లి 2 కోట్లు అందచేత.

32. సీతమ్మను తిట్టిన క్రైస్తవుడికి 30 లక్షల ప్రజాధనం బహుమతి.

33. శ్రీ రాముడు కట్టిన వారధిని ఆడమ్స్ బ్రిడ్జ్ అని అవమానించడం.

34. బతుకమ్మ చీరలు హిందువులకు 100 రూపాయలవి ముస్లిం బూబులకు 1000 రూపాయలవి.

35. దళిత ఆడపిల్లలపై ముస్లింలు మానభంగాలు, హత్యలు చేస్తుంటే పట్టించుకోని వ్యవస్థలు.

36. దేశవ్యాప్తంగా ప్రమాదకరమైన స్థితిలో విస్తరిస్తున్న రోహింగ్యా, పాక్, బాంగ్లాదేశ్ ముస్లింలు.

37. హిందూ వ్యతిరేక ముస్లిం అనుకూల తీర్పులు ఇస్తున్న న్యాయస్థానాలు.

  ఇలా లక్షల సంఖ్యలో హిందువులపై దాడులు, హత్యలు అవమానాలు జరుగుతుంటే బాధితులు తమ భయాన్ని, బాధని ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు తీరుస్తారు, ఎవరు సహాయం చేస్తారు అని తెలియని పరిస్థితి. ఆచూకీ లేని హిందూ రక్షణ వ్యవస్థ, వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలనే స్పృహ కూడా లేని హిందూ సమాజం. ఎంత దారుణం చేసినా ప్రతీకారం గురించి ఆలోచనే రాని కొజ్జా తత్త్వం.

 హిందూ సంస్థ ఉన్నా దాన్ని ఎలా డబ్బుగా మార్చుకోవాలి అనే ఆలోచనలో కొందరు, నిజాయితీగా ఉన్నా ఎదుగుదలని ఓర్వలేక అబద్ధపు నిందలు మోపే మరికొందరు, దినదిన గండం ----నూరేళ్ల ఆయషు లా ఉంటున్న హిందూ సంఘాలు.  

వీటిని అధిగమించాలంటే భారత్ ని హిందూ దేశం గా ప్రకటించడం మొదటి మార్గం ఐతే, హిందూ వోటు బ్యాంకు రెండో మార్గం, హిందూ ఐక్యత ప్రధాన మార్గం.

 సర్వే హిందూ సుఖినోభవంతు.

అతిపెద్ద, అతి బలమైన అమెరికా, వియత్నాం అనే చిన్నదేశాన్ని ఓడించడానికి సర్వ శక్తులు ఒడ్డి చివరకు ఆయాసం వచ్చి యుద్ధాన్ని ఆపింది, 

వియత్నాం యొక్క విజయానికి స్ఫూర్తి మేవాడ్ రాజు రాణా ప్రతాప్, దీన్ని ఏ తరగతి పుస్తకాలలో చెప్పలేదు, 

హిందూ రాజులు అనేకమంది ముస్లిం ఆక్రమణ దారుల్ని చిత్తుగా ఓడించారు,

 హిందూ స్త్రీ అక్బర్ ని వ్యక్తిగతంగా ఓడించి పీకమీద కాలు పెట్టి చంపకుండా వదిలేసింది, 

ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వాళ్ళని నీళ్లు తాగించి తాను నమ్మిన ముస్లిం వెన్నుపోటు కారణంగా మరణించింది (చంపిన వ్యక్తి సాయిబాబా తండ్రీ అని కొందరికే తెలుసు )

 ముస్లిం లను గడగడ లాడించిన కృష్ణదేవరాయలు తన సైన్యం లో ఉన్న ఫిరంగి దళ నాయకుడైన ముస్లిం అవసర సమయంలో మోసం చేయడం వల్ల ఓడిపోయాడు.

 కాశ్మిర్ రాజు ఎంతచెప్పినా వినక ముస్లిం లను సైన్యం లో చేర్చుకోవడం వల్ల పాకిస్తాన్ దాడి చేసినప్పుడు తన సైన్యం లోని ముస్లింలు హిందూ సైన్యాన్ని అర్ధరాత్రి ఊచకోత కోయడం వల్ల ఓడిపోయాడు.

 ముస్లింలతో జరిగిన యుద్దాలలో చాలామంది ముస్లింలు గోమాతల్ని ముందు పెట్టుకుని యుద్ధం చేసి అక్రమంగా గెలిచారు,

అదే పద్ధతిలో యుద్ధ సమయంలో హిందూ రాజులు వందల సంఖ్య లో పందుల్ని వదిలి నట్టయితే ముస్లింలు భారత్ జోలికి వచ్చేవాళ్ళు కాదుగా.      

 ఇది పిల్లలకు చెప్పాల్సిన చరిత్ర, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లో విద్యాశాఖా మంత్రులుగా పనిచేసిన ముస్లింలు కమ్యూనిస్ట్ లచేత హిందూ రాజులు నమ్మక ద్రోహుల వల్ల ఓడిపోయారు అంటూ ముస్లింల విజయాలను మాత్రమే చెప్పారు, 

వాటివెనుక దాగివున్న కుట్రల్ని, దొంగ యుద్ధాన్ని గురించి చెప్పలేదు. 

అదే మెకాలే విద్యా విధానం యొక్క రహస్యం, 

అందుకే కమ్యూనిస్ట్ లను మెకాలే మానస పుత్రులు అంటారు. 

విద్యార్థులకు నిజమైన వీరోచితమైన చరిత్రను చెప్పాలి, 

వాళ్ళ దినచర్య ఎలా ఉండాలో నేర్పించాలి, 

తల్లి తండ్రులు, గురువులు, స్నేహితుల తో ఎలా వ్యవహారించాలో చెప్పాలి,

 చరిత్రలో జరిగిన విధ్వంసాలు, మోసపు దాడులు, హత్యలు గురించి చెప్పాలి 

వాటిని మతంతో సంబంధం లేకుండా అందరికీ చెప్తే వాళ్లలో దేశ భక్తి కలుగుతుంది, 

దేశాన్ని తల్లిలా భావించాలని దేశభక్తి అంటే ఏమిటో చెప్పాలి.   

 దేశం శాంతి భద్రతలతో, ఏ లోటు లేకుండా ---మోసం, దోపిడీ లకు తావు లేకుండా చేయడానికి దోహద పడే పని చేయడం దేశభక్తి అని వివరించి చెప్పాలి, 

శత్రువుల పట్ల పూర్తి అవగాహన కలిగించాలి.

 సమాజం లో ఎక్కడైనా చెడు కనబడితే దాన్ని ఆపడం తన బాధ్యత అని తెలుసుకునే విద్యను నేర్పించాలి. 

దేశాన్ని గర్వపడే లా చేసే పరిశోదనలు చేయాలి, వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కలిగించే ప్రభుత్వాల్ని ఎన్నుకోవాలని ప్రజలకు చెప్పాలి,ప్రజలు ప్రతి విద్యార్థి ని గౌరవించే వాతావరణాన్ని కలిగించాలి.

 అలాంటి విద్యను నేర్పించాలి. కానీ కాంగ్రెస్ బుద్ధిపూర్వకంగా దేశాన్ని హిందువుల్ని నాశనం చేయడంకోసం విద్యను అడ్డంగా వాడుకుంది.

బీజేపీ గెలిచిన రాష్ట్రాలలో బీజేపీ తయారు చేసిన చరిత్ర పాఠాలను కాంగ్రెస్ గెలిచిన వెంటనే మార్చేసింది, ఇస్లామిక్ ఉగ్రవాదులపై పెట్టిన నిషేదాన్ని తొలిగించింది, హిందువులకు రక్షణగా ఉండే సంస్థలపై నిషేదాన్ని పెట్టింది, 

ఇంత చేసినా వస్తాయనే నమ్మకం లేని డబ్బులకు కక్కుర్తి పడి హిందువులు మాన ప్రాణాల్ని, ఆస్తుల్ని పోగొట్టుకుంటున్నారు. 

మార్పు అంటూ మూతి పళ్ళు రాల కొట్టించుకుంటున్నా రాలిన పళ్ళగురించి రెండు రోజుల్లో మర్చిపోయి మళ్ళీ అదే తప్పు చేసి కళ్ళు, కాళ్ళు కూడా పోగొట్టుకుంటున్నారు.

 హిందువులకు జ్ఞానాన్ని కలిగించే విషయాల్ని సోషల్ మీడియా ద్వారా చర్చల ద్వారా తెలియచేయాలి.

 అప్పుడు మాత్రమే దేశ భద్రతని ఆశించగలము.

 కాంగ్రెస్ కొన ఊపిరితో ఉన్నంతవరకు హిందూ నాశనం, 

దేశ నాశనం కోసం చేయాల్సిన ప్రతి పని చేస్తుంది. 

కాబట్టి దాని ఊపిరి తీస్తే గానీ దేశం శాంతిగా ఉండలేదు.

 సర్వే హిందూ సుఖినో భవంతు.

Sunday 12 November 2023

 దీపావళి పండుగను దేశ సరిహద్దుల వద్ద పహారా కాస్తున్న జవానులతో కలిసి జరుపుకుంటూ వస్తున్నారు ప్రధాని మోదీ గారు

2014: సియాచిన్

2015: అమృత్ సర్

2016: లాహౌల్

2017: గూరేజ్ 

2018: ఛామోలి 

2019: రాజౌరీ 

2020: జైసల్మేర్

2021: నౌషేరా 

2022: కార్గిల్ 

2023: లేప్చా 

2014 నుండి ప్రతీ సంవత్సరం దీపావళి పండుగను దేశ సరిహద్దుల వద్ద పహారా కాస్తున్న జవానులతో కలిసి జరుపుకుంటూ వస్తున్నారు ప్రధాని మోదీ గారు

[11/12, 12:59 PM] 🌱Vasavi Prasad🚩: దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దుల్లో పని చేస్తున్న

 వీర జవానులతో తొమిదిసంవత్సరాలుగా దీపావళి

 పండుగను జరుపుకున్న* ఏకైక ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు*

[11/12, 1:01 PM] 🌱Vasavi Prasad🚩: [11/12, 12:34 PM] 🌱Vasavi Prasad🚩:

Friday 10 November 2023

క్రిస్టెన్ బట్లర్ రాసిన "ది కంఫర్ట్ జోన్" పుస్తకం నుండి 7 విలువైన పాఠాలు

కో


క్రిస్టెన్ బట్లర్ రచించిన "ది కంఫర్ట్ జోన్" వ్యక్తిగత ఎదుగుదల మరియు ఒకరి కంఫర్ట్ జోన్ వెలుపల అడుగు పెట్టడం గురించి విలువైన పాఠాలను బోధిస్తుంది.


1. అసౌకర్యాన్ని ఆలింగనం చేసుకోండి: పెరుగుదలకు ఉత్ప్రేరకంగా అసౌకర్యాన్ని స్వీకరించడం యొక్క ప్రాముఖ్యతను పుస్తకం నొక్కి చెబుతుంది. మీ కంఫర్ట్ జోన్ వెలుపల అడుగు పెట్టడం వలన మిమ్మల్ని మీరు సవాలు చేసుకోవచ్చు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవచ్చు మరియు మీ పరిధులను విస్తరించుకోవచ్చు.


2. మీ భయాలను ఎదుర్కోండి: బట్లర్ పాఠకులను వారి భయాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రోత్సహిస్తాడు. మన భయాలను గుర్తించడం మరియు పరిష్కరించడం ద్వారా, మేము వాటిని అధిగమించి వ్యక్తిగత అభివృద్ధిని సాధించగలము. ఇది చిన్న చిన్న అడుగులు వేయడం మరియు క్రమంగా మన సౌకర్యాల పరిమితులను దాటి ముందుకు సాగడం.


3. లక్ష్యాలను నిర్దేశించుకోండి: వ్యక్తిగత అభివృద్ధికి స్పష్టమైన మరియు సాధించగల లక్ష్యాలను నిర్దేశించుకోవడం చాలా కీలకం. మీ విలువలు మరియు ఆకాంక్షలకు అనుగుణంగా స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించడం యొక్క ప్రాముఖ్యతను పుస్తకం నొక్కి చెబుతుంది. ఈ లక్ష్యాలు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడటానికి మరియు స్వీయ-అభివృద్ధి కోసం పని చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించడంలో సహాయపడతాయి.


4. వైఫల్యాన్ని స్వీకరించండి: వైఫల్యం వృద్ధిలో అనివార్యమైన భాగం. "ది కంఫర్ట్ జోన్" పాఠకులకు వైఫల్యాన్ని ఎదురుదెబ్బగా కాకుండా అభ్యాస అవకాశంగా చూడమని బోధిస్తుంది. వైఫల్యాన్ని స్వీకరించడం మరియు దాని నుండి నేర్చుకోవడం ద్వారా, మనం స్థితిస్థాపకతను పెంపొందించుకోవచ్చు మరియు మన కంఫర్ట్ జోన్‌ల వెలుపల మనల్ని మనం నెట్టడం కొనసాగించవచ్చు.


5. మద్దతుతో మిమ్మల్ని చుట్టుముట్టండి: మీ కంఫర్ట్ జోన్ వెలుపల అడుగు పెట్టేటప్పుడు సహాయక వ్యక్తుల నెట్‌వర్క్‌ను నిర్మించడం చాలా అవసరం. మిమ్మల్ని ప్రోత్సహించే మరియు ప్రేరేపించే వ్యక్తులతో మిమ్మల్ని చుట్టుముట్టడం యొక్క ప్రాముఖ్యతను పుస్తకం నొక్కి చెబుతుంది. సహాయక వ్యవస్థను కలిగి ఉండటం వలన అసౌకర్య సమయాల్లో మార్గదర్శకత్వం, ప్రేరణ మరియు జవాబుదారీతనం అందించవచ్చు.


6. స్వీయ-సంరక్షణను ప్రాక్టీస్ చేయండి: మీ కంఫర్ట్ జోన్‌ను దాటి వెళ్లేటప్పుడు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. "ది కంఫర్ట్ జోన్" మైండ్‌ఫుల్‌నెస్, స్వీయ ప్రతిబింబం మరియు స్వీయ-కరుణ వంటి స్వీయ-సంరక్షణ పద్ధతుల యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఈ అభ్యాసాలు పెరుగుదల మరియు అసౌకర్యం సమయంలో సమతుల్యత మరియు స్థితిస్థాపకతను నిర్వహించడానికి సహాయపడతాయి.


7. పురోగతిని జరుపుకోండి: ప్రేరణ మరియు విశ్వాసాన్ని కొనసాగించడానికి మీ పురోగతిని గుర్తించడం మరియు జరుపుకోవడం చాలా అవసరం. ఈ పుస్తకం పాఠకులను వారి కంఫర్ట్ జోన్‌ల వెలుపల వారి ప్రయాణంలో చిన్న విజయాలు మరియు మైలురాళ్లను జరుపుకోవడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సానుకూల ఉపబలము ఊపందుకుంటున్నది మరియు మరింత వ్యక్తిగత వృద్ధిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.


"ది కంఫర్ట్ జోన్" పాఠకులకు వ్యక్తిగత ఎదుగుదల మరియు నెరవేర్పు మన కంఫర్ట్ జోన్‌ల సరిహద్దులకు మించి ఉంటుందని బోధిస్తుంది. అసౌకర్యాన్ని స్వీకరించడం, భయాలను ఎదుర్కోవడం, లక్ష్యాలను నిర్దేశించడం, వైఫల్యాన్ని స్వీకరించడం, మద్దతు కోరడం, స్వీయ-సంరక్షణను అభ్యసించడం మరియు పురోగతిని జరుపుకోవడం ద్వారా, మేము మా పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయవచ్చు మరియు మరింత సంతృప్తికరమైన జీవితాలను గడపవచ్చు.

ఈ పాఠాలు మీకు సహాయకారిగా ఉంటాయని ఆశిస్తున్నాను.



क्रिस्टन बटलर की पुस्तक "द कम्फर्ट जोन" से 7 मूल्यवान सबक


क्रिस्टन बटलर द्वारा लिखित "द कम्फर्ट जोन" व्यक्तिगत विकास और किसी के आराम क्षेत्र से बाहर निकलने के बारे में मूल्यवान सबक सिखाता है।


1. असुविधा को गले लगाओ: पुस्तक विकास के उत्प्रेरक के रूप में असुविधा को गले लगाने के महत्व पर जोर देती है। अपने आराम क्षेत्र से बाहर निकलने से आप खुद को चुनौती दे सकते हैं, नए कौशल सीख सकते हैं और अपने क्षितिज का विस्तार कर सकते हैं।


2. अपने डर का सामना करें: बटलर पाठकों को अपने डर का डटकर सामना करने के लिए प्रोत्साहित करते हैं। अपने डर को स्वीकार करके और उसका समाधान करके, हम उन पर काबू पा सकते हैं और व्यक्तिगत विकास हासिल कर सकते हैं। इसमें छोटे-छोटे कदम उठाना और धीरे-धीरे खुद को अपनी आराम सीमा से परे धकेलना शामिल है।


3. लक्ष्य निर्धारित करें: व्यक्तिगत विकास के लिए स्पष्ट और प्राप्त करने योग्य लक्ष्य निर्धारित करना महत्वपूर्ण है। पुस्तक अल्पकालिक और दीर्घकालिक लक्ष्य निर्धारित करने के महत्व पर जोर देती है जो आपके मूल्यों और आकांक्षाओं के अनुरूप हों। ये लक्ष्य आपको अपने आराम क्षेत्र से बाहर निकलने और आत्म-सुधार की दिशा में काम करने के लिए प्रेरित करने में मदद कर सकते हैं।


4. विफलता को गले लगाओ: विफलता विकास का एक अनिवार्य हिस्सा है। "कम्फर्ट जोन" पाठकों को विफलता को एक झटके के बजाय सीखने के अवसर के रूप में देखना सिखाता है। विफलता को स्वीकार करके और उससे सीखकर, हम लचीलापन विकसित कर सकते हैं और खुद को अपने आराम क्षेत्र से बाहर धकेलना जारी रख सकते हैं।


5. अपने आप को समर्थन से घेरें: अपने आराम क्षेत्र से बाहर निकलते समय सहायक व्यक्तियों का एक नेटवर्क बनाना आवश्यक है। यह पुस्तक ऐसे लोगों से घिरे रहने के महत्व पर जोर देती है जो आपको प्रोत्साहित और प्रेरित करते हैं। एक सहायता प्रणाली होने से असुविधा के समय मार्गदर्शन, प्रेरणा और जवाबदेही मिल सकती है।


6. आत्म-देखभाल का अभ्यास करें: अपने आराम क्षेत्र से परे जाते समय अपना ख्याल रखना महत्वपूर्ण है। "कम्फर्ट ज़ोन" आत्म-देखभाल प्रथाओं जैसे कि सचेतनता, आत्म-प्रतिबिंब और आत्म-करुणा के महत्व पर प्रकाश डालता है। ये अभ्यास विकास और असुविधा के समय संतुलन और लचीलापन बनाए रखने में मदद करते हैं।


7. प्रगति का जश्न मनाएं: प्रेरणा और आत्मविश्वास बनाए रखने के लिए अपनी प्रगति को स्वीकार करना और उसका जश्न मनाना महत्वपूर्ण है। यह पुस्तक पाठकों को उनके आराम क्षेत्र से बाहर की यात्रा के दौरान छोटी-छोटी उपलब्धियों और मील के पत्थर का जश्न मनाने के लिए प्रोत्साहित करती है। यह सकारात्मक सुदृढीकरण गति बनाने और आगे व्यक्तिगत विकास को प्रोत्साहित करने में मदद कर सकता है।


"कम्फर्ट जोन" पाठकों को सिखाता है कि व्यक्तिगत विकास और संतुष्टि हमारे आराम क्षेत्र की सीमाओं से परे है। असुविधा को स्वीकार करके, डर का सामना करके, लक्ष्य निर्धारित करके, विफलता को स्वीकार करके, समर्थन मांगकर, आत्म-देखभाल का अभ्यास करके और प्रगति का जश्न मनाकर, हम अपनी पूरी क्षमता को अनलॉक कर सकते हैं और अधिक पूर्ण जीवन जी सकते हैं।


मुझे आशा है कि आपको ये पाठ उपयोगी लगेंगे।



7 valuable lessons from the book "The Comfort Zone" by Kristen Butler


"The Comfort Zone" by Kristen Butler teaches valuable lessons about personal growth and stepping outside of one's comfort zone. 


1. Embrace discomfort: The book emphasizes the importance of embracing discomfort as a catalyst for growth. Stepping outside of your comfort zone allows you to challenge yourself, learn new skills, and expand your horizons.


2. Face your fears: Butler encourages readers to confront their fears head-on. By acknowledging and addressing our fears, we can overcome them and achieve personal growth. This involves taking small steps and gradually pushing ourselves beyond our comfort limits.


3. Set goals: Setting clear and achievable goals is crucial for personal development. The book emphasizes the importance of setting both short-term and long-term goals that align with your values and aspirations. These goals can help motivate you to step out of your comfort zone and work towards self-improvement.


4. Embrace failure: Failure is an inevitable part of growth. "The Comfort Zone" teaches readers to view failure as a learning opportunity rather than a setback. By embracing failure and learning from it, we can develop resilience and continue to push ourselves outside of our comfort zones.


5. Surround yourself with support: Building a network of supportive individuals is essential when stepping outside of your comfort zone. The book emphasizes the importance of surrounding yourself with people who encourage and inspire you. Having a support system can provide guidance, motivation, and accountability during times of discomfort.


6. Practice self-care: Taking care of yourself is crucial when pushing beyond your comfort zone. "The Comfort Zone" highlights the importance of self-care practices such as mindfulness, self-reflection, and self-compassion. These practices help maintain balance and resilience during times of growth and discomfort.


7. Celebrate progress: Acknowledging and celebrating your progress is vital for maintaining motivation and confidence. The book encourages readers to celebrate even small achievements and milestones along their journey outside of their comfort zones. This positive reinforcement can help build momentum and encourage further personal growth.


"The Comfort Zone" teaches readers that personal growth and fulfillment lie just beyond the boundaries of our comfort zones. By embracing discomfort, facing fears, setting goals, embracing failure, seeking support, practicing self-care, and celebrating progress, we can unlock our full potential and lead more fulfilling lives.

I hope you find these lessons helpful.

#bookreview #booksummary #comfortzone #motivation #selfimprovement #books

Wednesday 8 November 2023

బౌద్ధారామాలు వైదిక ఆలయాలు అయ్యాయా?

-------------‌---------

సనాతనంపై దాడి చేసే ప్రయత్నంలో భాగంగా

"బౌద్ధారామాలు వైదిక ఆలయాలు అయ్యాయి" అంటూ కొందరు విద్వేషవాదులు, మూర్ఖులు ధూర్తులు, వికృత పేలాపన చేస్తున్నారు.

'నేరస్థులు ఎక్కడో తప్పు చేసి దొరికిపోతారు' అన్నట్టుగా  'ఆలయం అంటే ఏమిటి?', 'ఏది ఆలయం అవుతుంది' అన్న జ్ఞానం లేకపోవడంవల్ల బౌద్ధారామాలు వైదిక ఆలయాలు అయ్యాయి" అని రచ్చ చేస్తున్నవాళ్లు దోషులుగా దొరికిపోతున్నారు.

వైదిక ఆలయాల నిర్మాణం, నిర్వహణ ఆగమ విధులకు అనుగుణంగా ఉంటాయి. ఆగమాలు తంత్రంలో భాగం. ఈ ఆగమాల్లో శైవ, శాక్త, వైష్ణవ ఆగమాలు అని ఉంటాయి. వాటిల్లోనూ విభాగాలుంటాయి. ఆలయాల విధులు, విధానాలు ఆ యా దేవతలను బట్టి ఆగమశాస్త్రాను గుణంగా వేర్వేరుగా ఉంటాయి. 

వైదిక ఆలయాలు ఏదో ఒక చిత్రాన్నో, బొమ్మనో పెట్టి పైకప్పు, నాలుగు గోడలు, తలుపులతో కట్టే మామూలు నిర్మాణాలు కావు. వైదిక ఆలయాలు prayer halls మాత్రమే కావు.

ఒక దేవతాలయంలో ఆ దేవతకు మాత్రమే వర్తించే ప్రత్యేకమైన ప్రతిష్ఠ, యంత్రం, మంత్రం, పూజా విధానాలు ఉంటాయి.  దేవతా విగ్రహం దగ్గర నుంచి ఆగమ విధానం అమలులో ఉంటుంది. ఆగమ శాస్త్రం ప్రకారం ఏ బౌద్ధారామాన్నో ఆలయం చెయ్యడం కుదరదు. ఉన్న బుద్ధ విగ్రహాన్ని తొలగించి ఆ ప్రదేశంలో మరో దేవతా విగ్రహాన్ని పెట్టి ఆలయం చేసేయ్యడమో, బుద్ధుడి విగ్రహాన్ని సూర్యుడు, విష్ణువు వంటి దేవతా విగ్రహాలుగా పరిగణించడమో, వాటికి అర్చన, కైంకర్యాలు చెయ్యడమో ఆగమ విధానం అవదు. ఆగమబద్ధం కానిది ఆలయం అవదు.

CE 1,2 శతాబ్దుల్లో బుద్ధుడికి విగ్రహం రూపొందింది. బౌద్ధ సాహిత్యం కూడా అప్పుడే రూపొందింది. అంతకు ముందే వైదిక ఆలయాలు ఉన్నాయి (క్రితం వ్యాసాల్లో ఈ సత్యాన్ని సోదాహరణంగా, సాధికారికంగా తెలియజేశాను). బుద్దుడు, బౌద్ధానికి ముందే  పరిగణననీయమైన, ప్రశస్తమైన ఆలయాలు ఉన్నాయి అంటే అప్పటికే ఆగమ విధానం ఉంది అని తెలుసుకోవచ్చు.  ఆగమాలు సామాన్య శకం 6వ శతాబ్దివి అని కొందరు అనడం బౌద్ధ ఆగమాల విషయం అని గ్రహించాల్సి ఉంటుంది. 

బుద్ధుడు BCE 5వ శతాబ్దిలో మరణించడం జరిగితే అప్పటి బుద్ధుణ్ణి చూసినవాళ్లు CE 1,2 శతాబ్దుల వరకూ బతికి ఉండరు. CE 1,2 శతాబ్దుల్లో జరిగిన బుద్ధుడి విగ్రహ రూపకల్పన ఊహా జనితమే. తొలి బుద్ధుడి విగ్రహం అంతకు ముందే దేవతా విగ్రహం ఆధారంగా ఉండి ఉంటుంది. అప్పటి వైదిక దేవతలు విష్ణువు, సూర్యుడి విగ్రహాల ఆధారంగా బుద్ధుడి విగ్రహం రూపొంది ఉండచ్చు. విష్ణువు శయన భంగిమలో ఉన్న విగ్రహాలు BCE 300కే ఉన్నాయి.(ఇంతకు ముందు ఆధారాలతో ఈ విషయాన్ని తెలియజేశాను) అవే బుద్ధుడు శయన స్థితిలో ఉన్న విగ్రహాలకు ఆధారం. బుద్ధుడికి ప్రచారం రావడం కోసం ప్రజలకు పరిచయమైన అప్పటి విష్ణువు, సూర్యుడి శిల్పాలను పోలి ఉండే బుద్ధ శిల్పాల్ని రూపొందించి ప్రజల ముందుకు తెచ్చారని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

బౌద్ధ స్థూపాల ప్రదేశాల్లో ఆలయాలు నిర్మించబడ్డాయని కొందరు పిచ్చి పేలాపన చేస్తున్నారు. బుద్దుడి అవశేషాలపై నిర్మితమైన కట్టడాలు బౌద్ధ స్థూపాలు. అవశేషాలకు మైల ఉంటుంది వైదికంలో. అలాంటి అవశేషాలపై ఆలయ నిర్మాణం వైదిక ప్రమాణాల ప్రకారం సరైంది కాదు కాబట్టి బౌద్ధ స్థూపాల్ని కూల్చడం, ఆపై ఆలయం కట్టడం అనేది ఉండదు.

"బౌద్ధారామాలు వైదిక ఆలయాలు అయ్యాయి" అని అరుస్తూ ఆగం చెయ్యడం పొట్టకూటి కోసమూ, రక్తపు కూటి కోసమూ చేసే నికృష్టపు ప్రయత్నమే. 

క్షేత్ర వాస్తవాల అధ్యయనం లేకుండా, కావలసిన చదువు లేకుండా, ఇంగితం లేకుండా విద్వేషంతో, లోపాయకారీ కారణాలతో వైదికతపై, సమాజంపై, దేశంపై కాటు వేసేందుకు బుద్ధుడు, బౌద్ధం పేరు మీద విష నాగులు ప్రయత్నిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త.


రోచిష్మాన్

Monday 6 November 2023

 *Islamic Brahmin Agraharams in Tamil Nadu* 👆👇


Agraharams in Tamil Nadu are increasingly turning Islamic at an alarming pace. 

Agraharams are centuries-old ancient traditional Brahmin settlements in villages. It consists of row houses flanking both sides of a road with its own Temple and all activities of the residents based on the Temple ecosystem. 

The Agraharam row houses, also known as Chaturvedimangalams are very well planned, spacious, and uniquely built structures to suit the Dharmic lifestyle of the Brahmanas.

Agraharams incorporated a way of life centred around temples and religion and was spread all over South India. 

When we toured Tanjore, Thiruvarur, Nagapattinam and Karaikal districts, we were shocked by the scenes we saw in the Agraharams.

The temples in Agraharam now look like dilapidated halls. There are women wearing burqas and bearded men wearing skullcaps and Lungi populating the Agraharams today.

Agraharams in important cities like Sirkazhi, Mayiladu thurai, Kumbakonam, Nagore and Thiruvarur have become Islamic. 

In the Tanjore region, Agraharam at Chakrapalli near Ayyampettai on the Tanjore-Kumbakonam Highway has now been converted into Hajiyar Street and Qaide Millat Street.

Only the 1500 year old Chakravakeswarar Temple remains in the Agraharam.Non-

Muslims are not be able to walk in these areas after 5 pm due to harassment and fear. 

There are signs of huge agraharams in Rajagiri near the Chakra school. In other towns only temples remain in Agraharam. But here even the Temple has vanished. 

The signboards of Jinnah Street, Qaid e Millat Street and Hajiyar Street are shining brightly in the Agraharam streets.

Hindus had left Agraharam many years ago as informed by some of the locals whom we spoke to.It is said that the Muslims demolished the Shiva temple here and built a mosque.

Agraharams have changed drastically at Kodikkalpalaiyam and Adiyakkamangalam near Thiruvarur. The mosques here have the largest ponds of all. 

These ponds are a testimony to the fact that there was once a Temple here. 

Adiyakkamangalam has a huge mosque next to the pond known as the Papara Pond. The place was an Agraharam earlier. 

A construction worker in Adiyakkamangalam told us that the pond used by the Agrahara Hindus was the Papara pond.

The situation is dire in Nidur near Mayila duthurai. The Muslims have bought all the houses here in Agraharam. The Perumal Temple in front of Agraharam is in ruins. 

The Perumal Temple Pond is now called as the Madrasa Pond by the Muslims.

There is a huge pond directly opposite the Perumal Temple. The pond belongs to the Viswanathar Temple in the Isaniya corner of Agraharam. The large Peepal tree was located in the heart of the Viswanathar temple. 

The Temple was demolished and turned into a huge rubble of stones. The roots of the peepal tree now stand like pillars on either side of the sanctum sanctorum. 

It is not known where the precious idols in this temple went. Now the temple is in the custody of a Muslim.

How did Agraharams become Muslim dominated? We asked this question to some surviving elders in Agraharam. We were told that first, Muslims buy a house in Agraharam at a high price. Then the goat is slaughtered at the door of the house. Then fish is washed and poured into the house next door. 

Agrahara women naturally panic with this behaviour being strict vegetarians forcing the Brahmin families to move out.

During this transition period, the Dravidian party  was influential in the delta districts and the Muslims joined hands with the anti-Brahmin Dravidianists and committed many atrocities on the community.

The Hindus, who could not bear this combined torture, lamented that they were pressurised to sell their houses to the Muslims due to inhospitable conditions in the Agraharam and settled in other parts of the country.

“Is anyone coming now to see the house where their ancestors lived?”, we asked someone in Nidur. 

We were told that many new generation of Brahmins do come back to visit the place but are unable to find the house where their ancestors lived. 

Some of them who did manage to locate their ancestral home are left with the anguish of seeing Muslims living there.

Recently someone from Mumbai was sitting in this pond and crying when he saw that the character of the Agraharamin Nidur has turned entirely Islamic. His eyes swelled with tears. 

It is very painful to see Agraharams becoming  mini Arabia and once a place reverbrating with the chant of vedas and mantras is now filled with the sound of blaring Azan from loudspeakers.

Hindus lost huge chunks of land in partition for exclusive Muslim country in 1947, but the unsatiable Islamic jihad footprint is growing and devouring all our traditional spaces, be it in Kashmir or Tamil Nadu or Kerala or West Bengal. 

Agraharams- the abode of Brahmins, in Tamil Nadu is the latest victim of Land Jihad which no mainstream media will write about nor would any leftist historian bother to record it, but they will fill up reems about mythical “Brahminical Oppression”.

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...