Tuesday 14 November 2023

హిందువులను వంచించారు

1. వేల సంఖ్య లో దేవాలయ కూల్చివేత.

2. హిందూ దేవీ దేవతలకు వేల సంఖ్య లో జరుగుతున్న అవమానాలు.

3. వేల సంఖ్యలో దేవాలయాల ను మసీదులుగా మార్చడం.

4. దేవాలయాల్లో దొంగతనాలు.

5. కోట్లు ఖరీదు చేసే లక్షల సంఖ్య లో పంచలోహ విగ్రహాల దొంగతనం.

6. ముస్లిం, క్రైస్తవ మతాలకు లేని విధంగా దేవాదాయ శాఖ ఏర్పాటు.

7. దేవాదాయశాఖ డబ్బు వేలకోట్లు విదేశీ మతాలకు దోచిపెట్టడం.

8. ప్రముఖ దేవాలయాల స్థలంలో వాటిని ఆనుకుని దర్గాల నిర్మాణం.

9. వందల టన్నుల్లో టీటీడీ బంగారం మాయం.

10. తిరుమల వెంకటేశ్వర స్వామి డబ్బు లక్షల కోట్లలో దోపిడీ.

11.  కోట్ల సంఖ్య లో గోమాతల హత్యలు.

12. ప్రభుత్వ అనుమతితో కాబేలాల ద్వారా లక్షల టన్నుల గో మాంసం ఎగుమతి.

13. గోమాతకు తిండి పెట్టలేని స్థితిలో గోశాలలు, వ్యవస్తీకృత విధానం లేని గో రక్షణ.

14. గోమాత విలువ, అవసరం తెలియని, పట్టించుకోనిపెద్ద జనాభా కలగిన ఏకైక భారత్.

15. గోమాత పేరుతో గో రక్షణ ముసుగులో డబ్బు సంపాదిస్తున్న మోసగాళ్లు.

16. బొట్టు పెట్టుకున్నందుకు ముస్లింల చేతిలో చనిపోయిన హిందువులు.

17. వాస్తవాలను చెప్పిన వ్యక్తిని సమర్ధించినందుకు హిందూ హత్యలు.

18. వక్ఫ్ చట్టాన్ని వాడుకుని భారీగా ప్రభుత్వ, హిందువుల భూములు, ఇళ్ళు కబ్జా.

19. వేలసంఖ్యలో హిందూ హత్యలు,సామూహిక మాన భంగాలు, ఇళ్ల దహనాలు, లూటీలు జరిగినా కేసు కూడా ఫైల్ కాని బెంగాల్ లాంటి రాష్ట్రాలు

20. ప్రభుత్వమే దేవాలయాల లో ఉన్న మొత్తం బంగారాన్ని టన్నుల్లో దోపిడీ చేస్తున్న, ప్రభుత్వ టీచర్స్ ద్వారా ప్రభుత్వ పాఠ శాలల్లో హిందువుల్ని మతం మారుస్తున్న తమిళనాడు లాంటి రాష్ట్రాలు.

21. సర్టిఫికెట్ లో హిందువు ----మత ఆరాధన రీత్యా  క్రైస్తవులకు మాత్రమే దక్కుతున్న ప్రభుత్వ ఉద్యోగాలు.

22. ముస్లిం, క్రైస్తవులకు మత విద్యకు అనుమతి, డబ్బు దోచిపెట్టడం, హిందువులకు మతవిద్య నిషేధం.

23. లక్షల సంఖ లో పేపర్ల మీద మాత్రమే కనిపించే మదర్సాలు వేలకోట్లలో ప్రజాధనం దోపిడీ.

24. బురఖాలో  ఏ ముస్లిం వెళ్లినా ప్రభుత్వ పరీక్షలకు అనుమతి, హిందువులకు పవిత్రమైన తాళి, గాజులు బొట్టు, తీసివేత, బట్టలు చించివేత. 

25. ముస్లింలకు మాత్రమే వచ్చిన ఉర్దూలో కీలక ప్రభుత్వ పరీక్షలు ------రాసేవాళ్ళు మొత్తం ముస్లింలు, పేపర్స్ దిద్దేవాళ్ళు ముస్లింలు అందరికీ ఒకటవ ర్యాంక్.

26. హిందువుల పండగలకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి, రంజాన్ కి హలీం బట్టి ఎక్కడ, ఎంతసేపు పెట్టినా అక్కర్లేని అనుమతులు.

27. సంక్రాతి కానుక విషయంలో హిందూ ముస్లిం, క్రిస్టియన్ అంతా లబ్ది దారులే, క్రిస్మస్ కానుక క్రైస్తవులకు మాత్రమే, రంజాన్ తోఫా ముస్లింలకు మాత్రమే.

28. బీసీ, SC, St లలో  లబ్ది దారులు 10 మంది ఉంటే మైనారిటీ లలో మొత్తం లబ్ది దారులే.

29. లక్షల సంఖ్యలో హిందూ ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి లవ్ జిహాద్ తో కొందర్ని ముక్కలు చేసి, కొందరి అవయవాలను 70 లక్షల నుండి కోటి రూపాయలకు అమ్ముతుంటే, కొందర్ని ఐసిస్ ఉగ్రవాదులకు సెక్స్ బానిసలుగా బహుమతి గా ఇస్తుంటే, కొందర్ని సెక్స్ కోసం పంచుకుంటుంటే ------కోటిలో ఎవరైనా ఒక్క హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయితో మాట్లాడితే తీవ్రంగా కొడతారు, పెళ్లి చేసుకుంటే ఐతే మతం మారుస్తారు, లేదా చంపుతారు. 

30. కేరళ లాంటి రాష్ట్రాలలో జిల్లాలకు జిల్లాలే అనధికార ఇస్లామిక్ రాజ్యాలుగా ప్రకటన. వేలమంది సైన్యం తో జిహాదీ బెటాలియాన్లు.

31. లక్షల సంఖ్యలో హిందూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని ప్రభుత్వం దొంగతనం చేసి పట్టుబడి ఆత్మ హత్య చేసుకుంటే ముఖ్యమంత్రి అతని ఇంటికి వెళ్లి 2 కోట్లు అందచేత.

32. సీతమ్మను తిట్టిన క్రైస్తవుడికి 30 లక్షల ప్రజాధనం బహుమతి.

33. శ్రీ రాముడు కట్టిన వారధిని ఆడమ్స్ బ్రిడ్జ్ అని అవమానించడం.

34. బతుకమ్మ చీరలు హిందువులకు 100 రూపాయలవి ముస్లిం బూబులకు 1000 రూపాయలవి.

35. దళిత ఆడపిల్లలపై ముస్లింలు మానభంగాలు, హత్యలు చేస్తుంటే పట్టించుకోని వ్యవస్థలు.

36. దేశవ్యాప్తంగా ప్రమాదకరమైన స్థితిలో విస్తరిస్తున్న రోహింగ్యా, పాక్, బాంగ్లాదేశ్ ముస్లింలు.

37. హిందూ వ్యతిరేక ముస్లిం అనుకూల తీర్పులు ఇస్తున్న న్యాయస్థానాలు.

  ఇలా లక్షల సంఖ్యలో హిందువులపై దాడులు, హత్యలు అవమానాలు జరుగుతుంటే బాధితులు తమ భయాన్ని, బాధని ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు తీరుస్తారు, ఎవరు సహాయం చేస్తారు అని తెలియని పరిస్థితి. ఆచూకీ లేని హిందూ రక్షణ వ్యవస్థ, వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలనే స్పృహ కూడా లేని హిందూ సమాజం. ఎంత దారుణం చేసినా ప్రతీకారం గురించి ఆలోచనే రాని కొజ్జా తత్త్వం.

 హిందూ సంస్థ ఉన్నా దాన్ని ఎలా డబ్బుగా మార్చుకోవాలి అనే ఆలోచనలో కొందరు, నిజాయితీగా ఉన్నా ఎదుగుదలని ఓర్వలేక అబద్ధపు నిందలు మోపే మరికొందరు, దినదిన గండం ----నూరేళ్ల ఆయషు లా ఉంటున్న హిందూ సంఘాలు.  

వీటిని అధిగమించాలంటే భారత్ ని హిందూ దేశం గా ప్రకటించడం మొదటి మార్గం ఐతే, హిందూ వోటు బ్యాంకు రెండో మార్గం, హిందూ ఐక్యత ప్రధాన మార్గం.

 సర్వే హిందూ సుఖినోభవంతు.

అతిపెద్ద, అతి బలమైన అమెరికా, వియత్నాం అనే చిన్నదేశాన్ని ఓడించడానికి సర్వ శక్తులు ఒడ్డి చివరకు ఆయాసం వచ్చి యుద్ధాన్ని ఆపింది, 

వియత్నాం యొక్క విజయానికి స్ఫూర్తి మేవాడ్ రాజు రాణా ప్రతాప్, దీన్ని ఏ తరగతి పుస్తకాలలో చెప్పలేదు, 

హిందూ రాజులు అనేకమంది ముస్లిం ఆక్రమణ దారుల్ని చిత్తుగా ఓడించారు,

 హిందూ స్త్రీ అక్బర్ ని వ్యక్తిగతంగా ఓడించి పీకమీద కాలు పెట్టి చంపకుండా వదిలేసింది, 

ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వాళ్ళని నీళ్లు తాగించి తాను నమ్మిన ముస్లిం వెన్నుపోటు కారణంగా మరణించింది (చంపిన వ్యక్తి సాయిబాబా తండ్రీ అని కొందరికే తెలుసు )

 ముస్లిం లను గడగడ లాడించిన కృష్ణదేవరాయలు తన సైన్యం లో ఉన్న ఫిరంగి దళ నాయకుడైన ముస్లిం అవసర సమయంలో మోసం చేయడం వల్ల ఓడిపోయాడు.

 కాశ్మిర్ రాజు ఎంతచెప్పినా వినక ముస్లిం లను సైన్యం లో చేర్చుకోవడం వల్ల పాకిస్తాన్ దాడి చేసినప్పుడు తన సైన్యం లోని ముస్లింలు హిందూ సైన్యాన్ని అర్ధరాత్రి ఊచకోత కోయడం వల్ల ఓడిపోయాడు.

 ముస్లింలతో జరిగిన యుద్దాలలో చాలామంది ముస్లింలు గోమాతల్ని ముందు పెట్టుకుని యుద్ధం చేసి అక్రమంగా గెలిచారు,

అదే పద్ధతిలో యుద్ధ సమయంలో హిందూ రాజులు వందల సంఖ్య లో పందుల్ని వదిలి నట్టయితే ముస్లింలు భారత్ జోలికి వచ్చేవాళ్ళు కాదుగా.      

 ఇది పిల్లలకు చెప్పాల్సిన చరిత్ర, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లో విద్యాశాఖా మంత్రులుగా పనిచేసిన ముస్లింలు కమ్యూనిస్ట్ లచేత హిందూ రాజులు నమ్మక ద్రోహుల వల్ల ఓడిపోయారు అంటూ ముస్లింల విజయాలను మాత్రమే చెప్పారు, 

వాటివెనుక దాగివున్న కుట్రల్ని, దొంగ యుద్ధాన్ని గురించి చెప్పలేదు. 

అదే మెకాలే విద్యా విధానం యొక్క రహస్యం, 

అందుకే కమ్యూనిస్ట్ లను మెకాలే మానస పుత్రులు అంటారు. 

విద్యార్థులకు నిజమైన వీరోచితమైన చరిత్రను చెప్పాలి, 

వాళ్ళ దినచర్య ఎలా ఉండాలో నేర్పించాలి, 

తల్లి తండ్రులు, గురువులు, స్నేహితుల తో ఎలా వ్యవహారించాలో చెప్పాలి,

 చరిత్రలో జరిగిన విధ్వంసాలు, మోసపు దాడులు, హత్యలు గురించి చెప్పాలి 

వాటిని మతంతో సంబంధం లేకుండా అందరికీ చెప్తే వాళ్లలో దేశ భక్తి కలుగుతుంది, 

దేశాన్ని తల్లిలా భావించాలని దేశభక్తి అంటే ఏమిటో చెప్పాలి.   

 దేశం శాంతి భద్రతలతో, ఏ లోటు లేకుండా ---మోసం, దోపిడీ లకు తావు లేకుండా చేయడానికి దోహద పడే పని చేయడం దేశభక్తి అని వివరించి చెప్పాలి, 

శత్రువుల పట్ల పూర్తి అవగాహన కలిగించాలి.

 సమాజం లో ఎక్కడైనా చెడు కనబడితే దాన్ని ఆపడం తన బాధ్యత అని తెలుసుకునే విద్యను నేర్పించాలి. 

దేశాన్ని గర్వపడే లా చేసే పరిశోదనలు చేయాలి, వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కలిగించే ప్రభుత్వాల్ని ఎన్నుకోవాలని ప్రజలకు చెప్పాలి,ప్రజలు ప్రతి విద్యార్థి ని గౌరవించే వాతావరణాన్ని కలిగించాలి.

 అలాంటి విద్యను నేర్పించాలి. కానీ కాంగ్రెస్ బుద్ధిపూర్వకంగా దేశాన్ని హిందువుల్ని నాశనం చేయడంకోసం విద్యను అడ్డంగా వాడుకుంది.

బీజేపీ గెలిచిన రాష్ట్రాలలో బీజేపీ తయారు చేసిన చరిత్ర పాఠాలను కాంగ్రెస్ గెలిచిన వెంటనే మార్చేసింది, ఇస్లామిక్ ఉగ్రవాదులపై పెట్టిన నిషేదాన్ని తొలిగించింది, హిందువులకు రక్షణగా ఉండే సంస్థలపై నిషేదాన్ని పెట్టింది, 

ఇంత చేసినా వస్తాయనే నమ్మకం లేని డబ్బులకు కక్కుర్తి పడి హిందువులు మాన ప్రాణాల్ని, ఆస్తుల్ని పోగొట్టుకుంటున్నారు. 

మార్పు అంటూ మూతి పళ్ళు రాల కొట్టించుకుంటున్నా రాలిన పళ్ళగురించి రెండు రోజుల్లో మర్చిపోయి మళ్ళీ అదే తప్పు చేసి కళ్ళు, కాళ్ళు కూడా పోగొట్టుకుంటున్నారు.

 హిందువులకు జ్ఞానాన్ని కలిగించే విషయాల్ని సోషల్ మీడియా ద్వారా చర్చల ద్వారా తెలియచేయాలి.

 అప్పుడు మాత్రమే దేశ భద్రతని ఆశించగలము.

 కాంగ్రెస్ కొన ఊపిరితో ఉన్నంతవరకు హిందూ నాశనం, 

దేశ నాశనం కోసం చేయాల్సిన ప్రతి పని చేస్తుంది. 

కాబట్టి దాని ఊపిరి తీస్తే గానీ దేశం శాంతిగా ఉండలేదు.

 సర్వే హిందూ సుఖినో భవంతు.

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...