Saturday 30 September 2023

 వివక్ష ఎక్కడ??

మా ప్రభుత్వం మైనారిటీలపట్ల ఎక్కడ వివక్ష ప్రదర్శించిందో ఋజువులు చూపించండి దమ్ముంటే.. జర్నలిజం ముసుగులో దిక్కుమాలిన బతుకు బతికే విదేశీ మీడియామందతో.. జైశంకర్..

ఇదిలా ఉండగా.. భారత్‌లో మేము అభద్రతతో బతుకుతున్నాం, మమ్మల్ని అణచివేస్తున్నారు, మా పట్ల వివక్ష ప్రదర్శిస్తోంది ప్రభుత్వం.. అని గగ్గోలు పెట్టే.. ఉన్మాదమంద గురించిన కొన్ని గణాంకాలు క్రింది విధంగా ఉన్నాయ్..

వీరి జనాభా 18%.. ఐనా..

దేశంలో..

1. మొత్తం రేపు కేసుల్లో 98% వాటా వీరిదే.

2. దోపిడీల్లో వాటా 95%.

3. ఉగ్రవాదంలో ఐతే, 100% వాటాతో నంబర్ ఒన్ వీరే.

4. జనాభా పెరుగుదలలో 300% ప్రతిభ వీరి సొంతం.

5. మెజారిటీ కమ్యూనిటీ చెల్లించే పన్నుల నుండి ప్రభుత్వం ఖర్చు చేసే.. సంక్షేమ కార్యక్రమాల్లో వీరి వాటా 700%. ఇళ్లు, స్కాలర్‌షిప్పులు, ఉన్నత విద్య & విదేశీ విద్యకు అందించే గ్రాంట్లలో 99% ఈ మందే దొబ్బుతోంది. అసలైన మైనారిటీలైన జైనులు, సిక్కులు, బుద్ధిస్టులు, పార్శీలు, యూదులు మాత్రం.. ప్రభుత్వం నుండి ఏదీ ఆశించకుండా గర్వంగా, సగౌరవంగా, ఆత్మాభిమానంతో బతుకుతున్నారు.

6. ప్రభుత్వ వైద్య సదుపాయాల్లో 800% ఈ మందే వాడుకుంటోంది.

7. ఆఖరుగా.. ప్రభుత్వానికి చెల్లించే పన్నుల్లో వీరి వాటా 0.1%.

8. లవ్‌జిహాద్ పేరుతో పరాయిమతస్థుల ఆడబిడ్డల మానప్రాణాలు అత్యంత కర్కశంగా అంతం చేయడంలో ఒందకు ఒంద శాతం వాటా ఈ ఆటవిక మృగోన్మాద మందదే.

9. దేశంలో జరిగిన లింఛింగ్ కేసుల్లో.. 95% వాటా కూడా ఈ మందదే. (ఈ మంద పాశవికంగా జరిపిన అనేక లింఛింగ్ ఘటనల్లో పలు హిం.దూ యువకులు అంతమయ్యారు).

10. అమాయక మూగజీవులైన ఆవులు, మేకలపై అకృత్యాలకు పాల్పడ్డ కేసులన్నిటికీ ఈ ఉన్మాదమందే క్రెడిట్ కొట్టేసింది.

Friday 29 September 2023


*Normally Human beliefs coexist with a Doubt always.* 

*So, underneath our beliefs, doubt continues. While Doubt is at the Centre, Belief is at the periphery. Result is human lives are basically determined by doubt rather than the belief.* 

*A funny Story goes like this :*

*The former Premier of USSR Nikita Khruschev once privately asked the Russian Cosmonaut - Titov, whether he had seen anyone there in the Space, to which, Titov replied that he did see the God.*

*Khruschev being the Premier of USSR and basically a Communist, without mincing any words, responded - "yes. I know that already. But you know our policy, so please don't tell anybody."*

*Later, Titov had gone to the Patriarch of the Russian Orthodox Church. There the Patriarch asked him whether he had seen anyone in Space. Titov, faithful to the instructions given by Khruschev, replied - "No, there was no one."*

*Immediately the Church Leader replied* - *"I know that already. But, you know our Policy, so, please don't tell anybody."* 😄😄


 ఎడిటర్ బి. లెనిన్

వీరి పేరు ఎడిటర్ బి. లెనిన్..  పేరు చూసి ఆ కమ్యూనిష్టుడో, క్రిష్టియన్ నో అనుకోకండి.. ఈతను సినిమా రంగంలో ఎన్నో  అవార్డ్స్ తన అపార ప్రతిభకు అందుకున్నారు.. 

బి .లెనిన్ ప్రఖ్యాత దర్శకుడు A. భీమ్ సింగ్ కుమారుడు. వీళ్ళ పూర్వీకులు తొలుత రాజస్థాన్ నుండి కొంత సైన్యం తిరుమల మీద ముస్లిమ్ దండయాత్రలు జరుగుతాయని విని ఆ సమయంలో రక్షణ చేయడానికి వచ్చిన కొంతమంది రాజపుత్ర వీరుల వంశీకులు.

అలా రక్షణ చేయడానికి స్వయంగా వచ్చిన కొందరు వీరులు అలా చిత్తూరు జిల్లాలో ఉండిపోయారు.. తర్వాత వీళ్ళు కాలక్రమంలో చెన్నపట్టణములో స్థిరపడ్డారు.

భీమ్ సింగ్ లెనిన్  ఇతని పూర్తి పేరు..శ్రీవేంకటేశ్వర స్వామికి భక్తులు. తనకు డబ్బూ  ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నా స్వామి వారి దర్శనం కోసం ఆయన ఓ సెలబ్రెటీ లాగా వెళ్లనే వెళ్లరు.. ఓ జతబట్టల సంచీతో, తలకు రుమాలు చుట్టుకుని చెన్నపట్టణం లో ఉన్న తన ఇంటి నుండి నడచుకుంటూ గోవింద నామస్మరణ చేసుకుంటూ బయలుదేరి వెళ్లి పోతారు.

తిండీ నీరు ఎలా అండీ అంటే అన్నీ సృష్టించిన స్వామి, ప్రకృతి ఎవరికీ ఎపుడూ ఏ కొరతా చేయరండీ అంటారాయన. నడచి వెళ్లే దారిలో ఎక్కడ ఏ చెట్టుకో కాసిన కాయో ఏవో..దారిలో ఏ అమ్మో అయ్యో ఇచ్చిన పండు,నీళ్లు పెట్టిన అన్నము మొహమాటం లేకుండా పెట్టించుకుని తినేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు.. ఎక్కడా తన ఊరు , పేరు, గొప్పలు ఏవీ ఎపుడూ చెప్పుకోరు.. 

అలా సంవత్సరం లో మూడు సార్లు తిరుమల చేరుకునే ఆయన  సామాన్యుల క్యూ లోనే  వెళ్లి స్వామి వారి దివ్యమంగళ స్వరూప దర్శనం చేసుకొని అక్కడే సత్రాల్లో తిని అక్కడే ఎక్కడో చోటు తన తుండుగుడ్డ పరచుకుని నిద్రపోతారు తప్ప ఏ హోటళ్ల కు వెళ్లరు.ఎక్కడా గదులు తీసుకుని ఉండరు. కుటుంబం తో వెళ్లరా అంటే ..స్వామి దర్శనం భక్తితో చేసుకోక ఈ సంసార లంపటాలు అక్కడ కు కూడా ఎందుకు అండీ అంటారు ఆయన.

పవిత్ర మానవ జన్మ ఎత్తినందుకు మనం కనీసం ఊర్లో ఉన్న గుడి కి వెళ్లినవుడు అయినా భక్తి శ్రద్ధలతో  వెళ్ళి దర్శనం చేసుకుని జన్మ సార్థకము చేసుకోలేమా

Wednesday 27 September 2023

 భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కు పితామహుడు, కాశ్మీర్ ముద్దు బిడ్డ పద్మవిభూషణ్ "సతీష్ ధావన్". టర్బులెన్స్, బౌండరీ లేయర్స్ రంగాల్లో అత్యున్నత స్థాయి పరిజ్ఞానం వలన ఇన్‌శాట్, ఐఆర్‌ఎస్, పిఎస్‌ఎల్‌విలు రూపొందాయి.



ధావన్ నేతృత్వంలో ఐఐఎస్‌సి లో భారతదేశపు మొట్టమొదటి సూపర్‌సోనిక్ విండ్ టన్నెల్‌ నిర్మాణ ఫలితమే నేడు అగ్ని, బ్రహ్మోస్...... క్షిపణులు
భారత తొలి ఉపగ్రహ వాహక నౌక ఎస్‌ఎల్‌వి అభివృద్ధి కార్యక్రమానికి 1975 లో ఎం పి జే అబ్దుల్ కలాం ని నాయకుడు గా నియమించారు.తొలి ప్రయోగం విఫలమైనప్పుడు, వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆనాటి పత్రికా సమావేశంలో పాల్గొని వైఫల్యాన్ని స్వీకరించాడు. రెండవ ప్రయోగం విజయవంతమైనపుడు ఆనాటి పత్రికా సమావేశాన్ని అబ్దుల్ కలాం చేత చేయించాడు.
నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి ఆయన పేరుతో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంగా పేరు పెట్టారు.

Tuesday 26 September 2023

 

                     కోరంగి  వైభవం

బ్రిటీషు చీకటి కోణం అట్టడుగున పడి కన్పించని కథ.!

అడుగడుగున దోపీడీ నిత్యం.! దాచేస్తే దాగని సత్యం.!!

ఒక జాతిని వేరొక జాతి, పీడించే సాంఘిక ధర్మం, ఇంకానా? ఇకపై సాగదు.! 

తూర్పుగోదావరి జిల్లా కోరంగి  వైభవం - నౌకానిర్మాణంపై బ్రిటన్ రాచరిక మహాదారుణ కుట్ర!!

నేను కూడా తూగో జిల్లావాడినే. చిన్నప్పటినుంచీ మాకు ఒక విషయాన్ని మీడియా మరియూ మా పెద్దవాళ్ళూ నూరిపోసారు. అదేమిటంటే, భూమి పుట్టినప్పటినుంచీ 1850 వ సంవత్సరములో కాటన్ దొర రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్ కట్టేంతవరకూ, మా ప్రాంత ప్రజలందరూ అడుక్కుతింటూ బ్రతికేవాళ్ళమంట. ఈ సొల్లు కథని మనస్పూర్థిగా నమ్ముతున్న మనవారికోసం నేను చెప్తూన్న వాస్తవ గాధ ఇది. నమ్మని మేధావులకోసం ఇస్తున్న పిచ్చి సలహా ఇది.

ఒక్కసారి గూగుల్ లోకి వెళ్ళి "20,000 Ships Destroyed in 1839"  "20,000 షిప్స్ డిస్ట్రోయెడ్ ఇన్ 1839 సైక్లోన్" అని టైప్ చెయ్యండి. 

అప్పుడు మీ ముందొక అద్భుత ప్రపంచం గోచరిస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలోని కోరంగి (కొరింగ) ఓడరేవు దగ్గర 1839 లో వచ్చిన అతి భయంకరమైన 40 అడుగుల ఉప్పెనలో మరణించినవారి సంఖ్య మూడు లక్షల మంది, ధ్వంసం అయిపోయిన మరియూ కొట్టుకుపోయిన నౌకల సంఖ్య అక్షరాలా ఇరవై వేలు. యావత్ ప్రపంచములోకెల్లా అతి పెద్ద నౌకా పరిశ్రమ ఇప్పటి తూర్పు గోదావరి జిల్లాలోనే వుండేది. కేవలం ఒక్క నౌకాశ్రయ ప్రాంతం లోనే 20 వేల నౌకలు ధ్వంసం అయ్యాయంటే, అది ఎంత పెద్ద పరిశ్రమో అర్ధం అవుతుంది. 

కొంతమంది చరిత్రకారుల కథనం ప్రకారం, ధ్వంసమైన 20 వేలూ మొత్తం నౌకలు కావనీ, ఇందులో కొన్ని వేల బోట్లు కూడా వున్నాయనీ చెప్తారు. ఏది ఏమైనా సరే, 1839, అంటే సరిగ్గా కాటన్ దొర బ్యారేజ్ నిర్మించటానికి కేవలం 11 సంవత్సరాల ముందు వరకూ, తూర్పు గోదావరి ప్రాంతములో ప్రపంచములోకెల్లా అతి పెద్ద నౌకా పరిశ్రమ వుండేది అన్న విషయములో అందరిదీ ఏకాభిప్రాయమే. 

కేవలం అప్పటికి 40 సంవత్సరాల క్రితమే పురుడుపోసుకున్న లండన్ నౌకాశ్రయం లో కోరంగి నౌకల ముందు బ్రిటన్ నౌకలు దిగదుడుపుగా వుండేవి. అందుకే 1839 కోరంగి ఉప్పెనను బ్రిటన్ పండగ చేసుకుంది. 

మన సొంత చరిత్ర మనకు తెలియకుండా దాచేసి, బ్రిటీషువాడు లేకపోతే భారతీయుల బతుకు కుక్క బతుకే అని చెప్పే చరిత్రకారులను మన జవహర్ లాల్  నెహ్రూ యూనివర్సిటీ తయారుచేస్తుంది.

ఎందుకంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా అన్న భారతీయ చరిత్ర పుస్తకాన్ని రచించిన నెహ్రూ, అందులో బ్రిటీషువారిని గొప్ప సాహసికులుగా, భారతీయులను సన్నాసిగాళ్ళుగా అభివర్ణిస్తాడు. భూమి పుట్టినప్పటినుంచీ భారతీయులు అనాగరీకులుగానే బ్రతికారని మనస్పూర్తిగా నమ్మే మన రాజ్యాంగకర్త అంబేడ్కర్ కూడా, ఆ కారణముతోనే రాజ్యాంగ రచనకోసం భారతీయ సంస్కృతినీ, గ్రంధాలనూ చూడనైనా చూడకుండా, నిన్న గాక మొన్న నాగరీకతను మన నుంచి నేర్చుకుని, మోసాలతో, దోపిడీలతో డబ్బు సంపాదించిన పశ్చిమ దేశాల నుంచి రాజ్యాంగ సూత్రాలను అరువు తెచ్చుకుని రాసుకున్నాం. ఎన్నో చోట్ల అంబేడ్కర్ గారు ఒక్కరే రాజ్యాంగాన్ని కూర్చుని రాసేశారు అని మనం అనుకుంటాం. రాజ్యాంగం లో ఉన్న లోపాలను చూసి స్వయంగా అంబేడ్కర్ గారే మొత్తుకుంటూ "ఈ రాజ్యాంగంలో ఎన్నో పొరపాట్లు వున్నాయి. ఈ రాజ్యాంగాన్ని తగలబెడదామని ప్రతి పాదన వస్తే అలా తగలబెట్టే వాళ్ళల్లో ముందు నేనే వుంటా అని ఆయన బహిరంగంగా చట్ట సభలో అన్నమాటల్ని నెహౄ గారు బయటకు రానివ్వలేదు. అలాగే వాటిని చట్టసభల రికార్డులో కూడా తొలగించి వుండాల్సింది. 

పోనీ ఇప్పటికైనా రాజ్యాంగములో మార్పులు చేద్దామన్నా, బ్రిటీషువాడు మార్చి వ్రాసిన మన చరిత్రను తిరిగి వాస్తవాలతో వ్రాద్దామన్నా, భారతీయులమని చెప్పుకుతిరిగే మన సొంత దేశస్తులే పరమ మూర్ఖత్వంతో  తిరగబడతారు. కులాలపిచ్చితో కుమ్ములాటలు మొదలు పెడతారు. బ్రిటీషువాడి హిప్నాటిక్ బానిసత్వ ట్రాన్సులోనుంచి మనం ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు బయటపడతామో ఎప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడతామో కదా? 

సరే, అసలు కథలోకి వస్తే, ఆ బ్రిటీషువాడు కూడా మన కోరంగి నౌకా పరిశ్రమను చూసి మూర్చపోయి, దానిని అణగదొక్కటానికి విపరీతమైన పన్నులు విధించాడు. ఐనా మనం నిలదొక్కుకున్నాం. కానీ, విధి వక్రిస్తే మనం మాత్రం ఏమి చేయగలం? ఉప్పెనకు తలవంచాము.

ప్రపంచములోని వివిధ దేశాలవారు కోరంగి ప్రజలను తమ తమ దేశాలలో కూడా నౌకా పరిశ్రమలను స్థాపించటానికీ, గొప్ప గొప్ప నౌకలను నిర్మించటానికీ రప్పించుకొనేవారు. అలా వలస వెళ్ళిన వారిని కోరంగి వారు అని పిలిచే వారు. ఇప్పటికీ చాలా దేశాలలో తెలుగు వారిని కోరంగి వారు అనే పిలుస్తారు. ఐతే అలా వలస వెళ్ళిన వారిలో నౌకా పరిశ్రమతో ఏమాత్రం సంబంధములేని వారు కూడా చాలామంది వున్నారు.

ఈ నవంబరు 25 వ తేదీకి ఈ ప్రకృతి విలయతాండవం సంభవించి 180 సంవత్సరాలు పూర్తి అయ్యింది.

*ఆఖరి ముక్క:* 

మన ఇల్లు గాలీ వానకు పడిపోతే వెంటనే కట్ఠుకుంటాం మన బతుకుల్ని నిలబెట్టుకుంటాం. అలాంటి ప్రకృతి విపత్తులు ఎంతో సహజం కనక. కానీ బ్రిటీష్ ప్రభుత్వం భారత దేశంలొ  1839 ఉప్పెన తరువాత తిరిగి కోరంగి నౌకాశ్రయాన్ని పునర్నిర్మిద్దాం అన్న ఆలోచన చెయ్యలేదు. భారతదేశంలో ఎందరో ప్రజలు డిమాండ్ చేసినా అసలు  బ్రిటీషు ప్రభుత్వం ఒక్క అడుగుకూడా ముందుకు వెయ్యలేదు.

ఎందుకంటే, కోరంగిలో తయారయ్యే నౌకల ముందు బ్రిటన్ లో తయారయ్యే నౌకలు నాశిరకముగా వుండేవి. గోదావరి ప్రజలకు గుప్పెడన్నం పెట్టాలనే ఒక గొప్ప ఆశయముతో బ్రిటీషువారు కాటన్ బ్యారేజుని నిర్మించారన్న కట్టుకథని మాత్రం మీడియా బాగా ప్రచారం చేసింది. ఆ కథ చెప్పడమే కాదు ఆయనకు ఒక పెద్ద విగ్రహం పెట్టి ఏకంగా తెలుగు వాళ్ళందరూ భగత్ సింగ్ నీ సుభాష చంద్రబోస్ ని మహాత్మాగాంధీని తలుచుకోకపోయినా అతన్ని బ్రిటీష్ వారి దాతృత్వాన్ని గొప్పగా చెప్పేసుకుంటాం. 

సదరు, కాటన్ అనే బ్రిటీషు ఇంజనీరును దొరా అని సంబోధించకపోతే మా తూగో జిల్లా వారికి తెగ కోపం వచ్చేస్తుంది. అందుకే వారు ఈ మెస్సేజును ఫార్వార్డు చేయరేమో అన్న భయముతో నేను కూడా కాటన్ దొరా అనే సంబోధించాను. ఎంతైనా బానిస మనస్తత్వం అంత తొందరగా మారదు కదా?

Contribution by - గమనిక - ఇది నాకు ఎవరో షేర్ చేస్తే చదివాను దీనిని చదివి గూగుల్ చేశాను ఈ విషయం మీద చాలా సమాచారమే వుంది . దీనిలో సత్యం ఉంది అని నిర్ధారించుకుని నేను షేర్ చేశాను. బ్రిటీషు ప్రభుత్వం వారి అరాచకాలు అకృత్యాలు బాగా తెలిసిన వారికి ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. బ్రిటీషు వారిని అమాయకంగా సమర్ధించే వారికి తప్ప.

విచిత్రం ఏమిటంటే ప్రతి నిముషం వాళ్ళు ఈ దేశాన్ని దోపిడీ దొంగల్లా దోచేస్తూ ఎదిరించిన వాళ్ళని పరమ నిర్ధాక్షిణ్యాంగా చంపేశారన్నది మనందరికీ తెలిసిన, అసలు నిరూపించాల్సిన అవసరమేలేని పచ్చినిజం. ఇలా మన దేశాన్నే కాదు అమెరికాలోని రెడ్ ఇండియన్స్ నీ, దక్షిణాఫ్రికాలోని నల్లజాతి వారినీ... ఇలా కనిపించిన ప్రతి దేశాన్ని అడ్డంగా దోచుకునీ దోచుకునీ దోచుకునీ అంతులేనన్ని హత్యలు చేసిన ఆ బ్రిటీష్ రాచరికం అంటేనే అసహ్యం వేస్తుంది రక్త మాంసాలతో మానవత్వం వున్న ఏ మనిషికైనా.! 

ఇన్ని చేసినా మన దేశంలో కొంత మంది ఆ పరమ దుర్మార్గ కిరాతక కీచక రాచరిక ప్రభుత్వాల చర్యలలో గొప్పగా వరదలై ప్రవహించేంత అద్భుతమైన మానవత్వం కూడా వున్నదని మనకు వివరిస్తూ వాళ్ళ గొప్పలు మనకు చెప్తూ వుంటారు. - మీ అభిప్రాయలను ఈ విషయంలో కానీ నా వ్యక్తీకరణలో కానీ లోపాలు ఏమైనా వుంటే వాటినీ తప్పక తెలియ చేయవచ్చు లేదా సమర్ధించనూ వచ్చు ఏది ఏమైనా బూతు పదజాలం వాడకుండా మంచి భాషలో వ్యక్తం చేయవచ్చు.  - డా. గౌతమ్ కశ్యప్

Saturday 16 September 2023

 ఒళ్ళు మండి వ్రాస్తున్న పోస్ట్... నన్నేం అనుకున్నా ఇంత కన్నా చేసేదేం లేదు...

***********************************************
ఎవడ్రా అసలు జగన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి... అలాగే బాబు, ఎన్.టి.ఆర్ వీళ్ళకు ముందు అసలు ఈ కులాల్లో నాయకులే లేరా...
దేశం అంతా ఒక గాలి వీస్తుంటే ఈ మంద కుల మదంతో రాష్ట్రాన్ని సగానికి పైగా క్రైస్తవమతం లోకి మార్చేశారు..
పాపం తెలిసో తెలియకో అప్పుడున్న పరిస్తితుల కారణంగా ఆర్దికంగా అణగారిన సోదరులు మతం మారారంటే అర్దం వుంది. దానిని ఆసరాగా చేసుకుని ఆ కులాలని అక్కడే ఉండే విధంగా గత 75 ఏళ్ళగా ఈ కాంగ్రెస్, కమ్యునిష్ట్ సన్నాసులు వాళ్ళని బానిసలని చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కమ్యునిష్ట్ లు, కాంగ్రెస్ అంతమయ్యింది అనుకున్న సమయంలో వాళ్ళంతా తెలుగుదేశం లో చేరారు... సరేలే మళ్ళా కాంగ్రెస్ అంతమయ్యింది అనుకునే లోగా ఈ పిల్ల‌ కాంగ్రెస్.
60:40 రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నాయి.. అసలు పేదవాడికి ఇల్లుకట్టుకునే పరిస్థితి లేదు నిజం చెప్పాలంటే.
మాయమాటలు చెప్పి ఆ కాలనీ, ఈ కాలనీ అని మభ్యపెట్టి అప్పుల్లో తోస్తారు.
ఇకపోతే మద్యం ఆంధ్రప్రదేశ్ అంతా విచ్చలవిడిగా బెల్ట్ షాప్ లు, డిజిటల్ మనీ చలామణి లేకుండా క్యాష్ ద్వారా వ్యాపారం కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దోపిడీ...
ఎదగాల్సిన యువతని, గంజాయ్, మద్యం బాట పట్టిస్తున్నారు. అసలు కొత్తగా కుర్రాళ్ళు తాగుడు మొదలయ్యేది డిసెంబర్ 31 ఎంత ప్రదానమైందో... ఈ ఎన్నికల సమయంలో అంతకు అంత మద్యం మత్తులో యువతని నాశనం చేస్తున్నారు.
ఇక బి.జె.పి విషయానికొస్తే పైన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండే కార్యకర్తల గణం వుంది కానీ... వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉండదు. ఒక కులం వాణ్ణి ఇంకో కులం వాడు చూస్తే జగన్ కోవర్టో, బాబు కోవర్టో, పవన్ కోవర్టో అనిపిస్తుంది చివరకు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోలేని దుస్తితి.
ఇక జాతీయవాదులు విషయానికొస్తే మా అంత జాతీయవాదులు లేర‌న్నట్లు ఉంటుంది వీళ్ళ ప్రవర్తన.
ఇక బి.సి లు ఇప్పుడిప్పుడే వాళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తున్నాయి. వాళ్ళు నాయకులైతే కాగలిగారు కానీ ఈ కులమంద క్రిందే ఉ‌డి పనిచేస్తున్నారు.
ఇక ఎస్.సి~ఎస్.టి లు వాళ్ళలో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తుంది కానీ ఈ దగుల్బాజీ రాజకీయ నాయకులు వాళ్ళని సంక్షేమ పథకాల పేరుతో బద్ధకస్తుల్ని చేస్తున్నారు. ఒకరి మీదకి ఇంకొకరిని ఈ రాకీలు ఉసిగొల్పుతున్నారు బానిసలుగానే ఉంచుతున్నారు.
మద్యలో ఈ కమ్యునిష్ట్ బఫూన్ లు ఏచూరి, నారయణ, రాఘవలు ఇలా కొంత మంది ఐటమ్ లు పేదల కోసమే అంటూ పేదవాడికి ఏమీ చేయని వందేళ్ళ చరిత్ర ఉన్న పార్టీ.
ఇంక మద్యలో తగుదునమ్మా అంటూ కొంతమంది బుడ్రాఖాన్ గాళ్ళు మా పి.వి. తెలుగువాడు, బహుబాషావేత్త, ఆర్దిక వేత్త అంటూ సొల్లు కబుర్లు, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ మొదలుకొని ఇప్పటికీ ఇబ్బందులు పడే వక్ఫ్ బోర్డు వరకు అతడే కారణం.
అసలు ఇప్పుడున్న యువత ఎవర్ని ఆదర్శంగా తీసుకోవాలి... రాష్ట్రాభివృద్ది కైనా? దేశాభివృద్దికైనా?
ముఖ్యంగా పైన చెప్పిన రెండు కులాల యువత చరిత్ర చదవాలి చరిత్రలో వారి పూర్వీకుల స్థానమేంటో తెలుసుకోవాలి.
బాబు, జగన్ ల కన్నా ముందు, ఇంకా ముందుకెళ్ళి స్వాతంత్ర్య పోరాట చరిత్ర, దాన గుణం లో వారి చరిత్ర, పేదల పాలిట దేవుళ్ళగా ఎలా కీర్తింపబడ్డారు అనేది తెలుసుకోవాలి. ముస్లిం లని, బ్రిటిష్ రాజులని తరిమి కొట్టిన చరిత్ర ఈ కులాలది.
అలాంటి కులాల్లో దేశానికే వ్యతిరేకంగా మాట్లాడే నీచులుగా ఈ రాజకీయ నాయకులు యువతని పెడదోవ పట్టిస్తున్నారు.
ఇప్పుడున్న యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ క్రింద ఫోటో ల్లో ఇవ్వబడిన ఇద్దరు భరతమాత ప్రియసుతల గురించి.
ఒకరు చలసాని బలరామయ్య ప్రసాద్ గారు వారు NTR పార్టీ పెట్టే నాటికే కోళ్ళఫారమ్ బినినెస్ లో దేశం లోనే అగ్రగామిగా ఉన్నారు. వారు ఆరోజు రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటే మంత్రి కూడా అయ్యేవారు.
అలాగే మరొకరు జి.పుల్లారెడ్డి గారు పీచుమిటాయ్ అమ్ముకుని పైకొచ్చి ఇదే NTR పార్టీ పెట్టే సమయానికి రాష్ట్రం లోనే నెంబర్ వన్ గా ఉన్నారు. ఆ సమయంలో ఈ YSR జాడే లేదు వారు అనుకుంటే కాంగ్రెస్ లో ఆ టైమ్ లోనే మంత్రో లేక వారి నిబద్ధత కి ఇందిర గాందీ లాంటి వారు ముఖ్యమంత్రిని కూడా చేసేవారు.
కానీ వాళ్ళు అలా కావాలనుకోలేదు కేవలం ఈ దేశం, ధర్మం వీటిని కాపాడుకోవాలి ఇవే ముఖ్యం అనుకుని జీవించారు.
అలాగే పుల్లారెడ్డి గారు బ్రతికున్నంత వరకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలీదు, అవసరం అన్నప్పుడు ఈ దేశ ఆదర్శపురుషుడు రాముడు గుడి అయోధ్య కోసం తన భార్య బంగారాన్ని కూడా తీసీయడానికి వెనుకాడని వ్యక్తి పుల్లారెడ్డి గారు.
అలాగే చలసాని బలరామయ్య గారు కూడా ఈ రాష్ట్రం లో పేద పిల్లలకి ఉచిత విద్యను అందించడానికి తన ఆస్తి మొత్తం రాసివ్వడానికి సిద్దంగా ఉన్నాడు... ఇప్పటికే కోట్లలో ఇచ్చేశారు... వారంటారు మంచి ప్రాజెక్ట్ లతో రండి ఉన్నదంతా ఇచ్చేస్తా అని.
ఈ రెండు కులాలే కాదు అనేక మంది అనేక కులాల్లో ఇలాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన గొప్పవారున్నారు వారిని కదా మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది...
ఇప్పటికైనా రెడ్లు నేను పుల్లారెడ్డి వారసుడ్ని అని సగౌరంవంగా తొడకొట్టి చెప్పాలి... ఇక కమ్మలు కూడా మేము చలసాని బలరామయ్య వారసులం అని రొమ్ము విరిచి చెప్పాలి...
సిగ్గిలేకుండా కేరింతలు కొడుతూ ఈ దగుల్బాజీ రాజకీయ నాయకుల ఎంగిలిమెతుకులకి ఆశపడి మీ జీవితాలు నాశనం చేసుకోకండి మేలుకోండి... పీచుమిటాయ్ అమ్మి వందల కోట్లు సంపాదించాడు చదువుకొని కాదు తెలివితేటలతో సంకల్పం తో... కోళ్ళ ఫారమ్ పెట్టి కోట్లలో సంపాదించారు చదువుకుని కాదు తెలివితేటలతో...
మీకు చదువుంది, వాళ్ళిచ్చిన ఆదర్శం వుంది అద్బుతాలు సాదించగలరు. మీమీద మీకు నమ్మకం ఉండాలి, ఆ పై భగవంతునిపై నమ్మకం ఉండాలి ఇక విజయం మీదే మీరే నాయకులు గొంతెత్తండి...
ఈ రెండు కుల కుంపట్ల కూకటివేళ్ళతో పెకిలించండి. కుటుంబ, వారసత్వ రాజకీయలకు చరమగీతం పాడండి లేచి నిలబడితే మనముందు నిలనడే ధైర్యం లేని పిరికిసన్నాసులు ఇప్పుడున్న రాజకీయ నాయకులు.
ఈ తెలుగు సమాజానికి పుల్లారెడ్డి గారు అన్న అయితే చలసాని బలరామయ్య గారు తమ్ముడు...
మనం మనల్ని తెలుసుకోవాలి ఆత్మశక్తిని గుర్తించాలి. ఎవరో చంపి పడేసిన జంతువులను సింహాలు తినవు. మనం ఒక చేత సృష్టిని, ఒక చేత ప్రళయాన్ని ధరించి సాగుతాం. అందరూ కీర్తి జ్వాలలో వెలిగితే మనం చీకటిలో వెలుగుతాం. మన కళ్ళలో వైభవపుకలలుండాలి, అడుగుల్లో తుఫాను వేగాముండాలి. రాష్ట్ర సింధు ప్రవాహం ఆగదు, ఎవరెవరు అడ్డుకున్నాసరే. -జై హిందు రాష్ట. -రాజశేఖర్ నన్నపనేని.

Thursday 14 September 2023

 కన్ఫ్యూజ్ చేసి చంపేస్తారు .. జాగ్రత !

👇👇👇👇
మనుషుల్లో 1. స్త్రీలు 2. పురుషులు అనే రెండు జాతులు అని అందరికీ తెలుసు .
మహా భరతం లో బృహన్నలలా3. నపుంసకులు .
వీరిని మూడో జాతి అనొచ్చు.
ఆడ మగ అయితే వీరు" తేడా" అని " మాడా" అని మన సమాజం హేళనగా చూస్తోంది . నపుంసకులు అనాదిగా మన సమాజం లో వివక్షతకు గురవుతున్నారు .
వారి శరీరం లో హార్మోన్ లు బిన్నం . వారి ప్రవర్తన కూడా భిన్నం.
పుట్టేటప్పడు అబ్బాయి గా పుట్టినా, శరీరంలో వచ్చిన జీవ మార్పుల కారణంగా తమని స్త్రీగా భావించి అదే రీతిలో ప్రవర్తించేవారినే నపుంసకులు అంటారు .
పుట్టినప్పుడు అబ్బాయిగా పుట్టి అటు పై అమ్మాయిగా మారేవారే మనకు తెలుసు . కానీ వాస్తమేమిటంటే అమ్మాయిగా పుట్టి , అటుపై పురుష హార్మోన్ లు ఉత్పత్తి కావడం అబ్బాయిలా ప్రవర్తించేవారు కూడా ఉన్నారు.
‼️‼️‼️‼️‼️‼️
వయసుకు వచ్చినప్పుడు సెక్స్ కూడా ఒక శారీరిక అవసరమవుతుంది . అది ప్రకృతి ధర్మం .
పురుషుడు స్త్రీ పట్ల , స్త్రీ పురుషుడి పట్ల లైంగికంగా ఆకర్షితులు అవుతారు అనేది మనకు తెలిసిందే .కానీ..
4 . స్త్రీగా ఉండి మరో స్త్రీ తో సెక్స్ చేయాలనుకొనే లేదా సెక్స్ చేసే వారు . వీరిని లెస్బియన్ అంటారు . అంటే స్వలింగ సంపర్కం చేసే స్త్రీలు . 5. అలాగే పురుషుడిగా ఉండి మరో పురుషుడితో స్వలింగ సంపర్కం చేసే పురుషులు . వీరిని గే అంటారు .
పురుషుడిగా పుట్టి మరో పురుషుడి తో , అదే విధంగా స్త్రీగా ఉండి మరో స్త్రీ తో సెక్స్ చెయ్యడం ఏంటి ? ఇది అసహజం కదా ? అసలు ఇది ఎలా సాధ్యం? అని ఇప్పటికీ మన సమాజం లో అధిక సంఖ్యాకులు ఆశ్చర్య పోతారు .
పురుష - పురుష స్వలింగ సంపర్కుల్లో మలద్వారం సెక్స్ చేసుకోవడం జరుగుతుంది . స్త్రీ - పురుష సెక్స్ సమయం లో వారి అంగాల్లో ద్రవం స్రవిస్తుంది . దీని వల్ల సంభోగం సాద్యపడుతుంది . రాపిడి ఉండదు . కానీ మల ద్వారం లో పెద్దగా ద్రవాలు స్రవించవు . దానితో ఒక పురుషుడు తన అంగాన్ని మరో పురుషుడి మల ద్వారం లో ప్రవేశ పెట్టి సంభోగిస్తే రక్త నాళాలు చిట్లే అవకాశం ఎక్కువ . ఇలా చేస్తే ఎయిడ్స్ వ్యాపించే అవకాశం ఎక్కువ .
❌❌❌❌❌❌❌ఇదేంటి బూతుల పంచాంగం . ఇలాంటి పోస్ట్ ? చెత్త ! మనకు అవసరమా అనుకొంటున్నారా ?
ఆగండి. కాస్త ఓపిక పట్టండి .👇👇👇👇
లెస్బియన్ , గే .. స్వలింగ సంపర్కులు . ఇరవై ఏళ్ళ క్రితం దాక ఇలాంటి పెద్దగా ఎవరూ వినుండరు .
అయ్యా .. అది వారి శరీర తత్త్వం . స్త్రీ పురుషుడు అని రెండే రకాలు అనుకొంటే ఎట్లా ?
1 స్త్రీ 2 పురుషుడు 3 నపుంసకుడు 4 స్త్రీ- స్త్రీ స్వలింగ సంపర్కులు , 5 పురుష - పురుష స్వలింగ సంపర్కులు. ఇది కాకుండా 6 ద్విలింగ సంపర్కులు .. అంటే అటు స్త్రీ లతోనూ ఇటు పురుషులతోనే సెక్స్ చేయడానికి ఇష్టపడే స్త్రీలు పురుషులు !
అంటే మొత్తం ఆరు రకాలు అని తేల్చారు .
ఆంగ్లం లో చెప్పాలంటే మేల్ ఫిమేల్ లెస్బియన్ గే బైసెక్సుల్ ట్రాన్సజెండర్.
సమాజం లో నూటికి తొంబై మందికి ఇలాంటి విషయాల పట్ల కనీస అవగాహన లేదు . మేధావుల్లో , యూనివర్సిటీ విద్యార్థుల్లో ఇది గత ఇరవై ఏళ్లుగా పెద్ద చర్చనీయాంశం .
ఐక్య రాజ్య సమితి కూడా ఇప్పుడుLGBT ల హక్కుల్ని గుర్తించింది . అంటే లెస్బియన్ గే బి సెక్సువల్ , ట్రాన్సజెండెర్ ల హక్కులు !
ఇప్పుడు మన దేశం లో కూడా చట్టబద్ధం అయ్యాయి .
అక్కడితో సమస్య పరిష్కారం అయ్యుండాలి ?
కానీ ..
సభ్య సమాజం అనేది ఒకటి ఏడుస్తుంది .
సభ్యత పేరుతొ సమాజంలో మన చుట్టూరా జరుగుతున్నదాన్ని పట్టించుకోక పొతే ఎలా ?
సహజ సిద్ధంగా అంటే హార్మోన్ ల పరంగా గే గానో లెస్బియన్ లుగానో రోపొందిన వారి హక్కుల్ని కాపాడుదాము .
అక్కడి దాక ఓకే . కానీ ..
నేడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ . అందులో నీలి చిత్రాలు .
ఈ పోర్న్ ఫిలిం గాళ్ళకు స్త్రీ పురుషుల మధ్య సెక్స్ .. రొటీన్ అయిపోయిది .
వెరైటీ కోసమని వీరు, ఇద్దరు స్త్రీ ల మధ్య , ఇద్దరు పురుషుల మధ్య చాల సార్లు ఒకే సారి గుంపుగా ఇద్దరి కంటే ఇద్దరు స్త్రీలు అలాగే ఇద్దరి కంటే ఎక్కువ పురుషులు మధ్య కామ క్రీడలు చూపిస్తున్నారు . ఇందులో కాసేపు ఇద్దరు అమ్మాయిలు సెక్స్ చేసుకొంటారు . అదే విధంగా కాసేపు ఇద్దరు అబ్బాయిలు . కాసేపటికి అబ్బాయి అబ్బాయి .. అటు పై ఆ అమ్మాయి ఈ అబ్బాయి పైకి .. ఇటు అటు ..చిత్త కార్తె వీధి కుక్కల్లో సైతం చూసుండరు !
పరమ రోతగా ఉందా ? నిజం చేదుగా వుంటుంది .
కళ్ళు మూసుకొంటే కొంప కొల్లేరు గ్యారెంటీ .
అందుకే పోస్ట్ చదవడం కొనసాగించండి .👇👇
నిన్న మెసెంజర్ లో ఒకాయన నన్ను సంప్రదించారు . అమ్మాయి తిరుపతి కి చదువుకోసం వెళ్ళింది . మరో అమ్మాయితో సహజీనం చేస్తోంది . అదేమంటే తండ్రినే కేసులో ఇరికించింది ." ఏమీ చేయలేము ... చట్టం వారి వైపు ఉంది" అన్నాను. "స్త్రీ స్త్రీ సెక్స్ వరకు అయితే సరే సర్ .. నాలుగేళ్లుగా మాతో సంభందం లేకుండా బతుకుతోంది . మొన్న శ్రావణ శుక్రవారం వాళ్ళ అమ్మ రమ్మని బతిమాలాడితే... వచ్చి తన సర్టిఫికెట్స్ తీసుకొని, కనీసం తిండి కూడా తినకుండా వెళ్ళిపోయింది . అసలు అంత లగ్జరీ లైఫ్ ఎలా బతుకుతోంది ? తనతో సహజీవనం చేస్తున్న ఆ అమ్మాయిది కూడా అదే ఏజ్ . ఏమంటే సేల్స్ గర్ల్స్ గా పనిచేస్తున్నాము అంటోంది . ఇద్దరికీ కలిసి మహా అంటే ఇరవైవేల జీతం .. ఎలా విలాస జీవనం ?? " అని తండ్రి మధన .
తన కూతురు వ్యభిచారం చేస్తోందేమో అని తండ్రి గుండెపగిలి ఏడ్చాడు . ఆధారాలు లేకుండా నేను మాట్లాడకూడదు కానీ నా వూహ కరెక్ట్ అయితే నెట్ పై.. లాక్ డౌన్ కాలం లో అందుబాటులోకి వచ్చిన అవకాశాలను వినియోగించుకొని ఫర్ ఫాన్స్ ఓన్లీ లాంటి సైట్స్ లో కస్టమర్ ల కు తమ లెస్బియన్ సెక్స్ చూపిస్తుంటారు .
ఇది చట్ట సమ్మతమా ?
గుడ్డి చట్టం .. గుడ్ది వ్యవస్థలు నిద్దరోతున్నాయా ?
ఇప్పుడు వారి వయసు 21 . రూమ్ లో సెల్ ఫోన్ కెమెరా ఆన్ చేస్తే దాన్ని సైట్ కు లింక్ చేస్తే చూడ్డానికి ప్రపంచ వ్యాపితంగా కస్టమర్ లు ఎగబడతారు . అక్కడి కక్కడే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు . వీరికి ఇప్పుడు అది ఒక స్వయం ఉపాధి .
మరి మరో పదేళ్లకు .?? అప్పటికి వారు ముప్పై లోకి .. వారి స్థానం లో యంగ్ గర్ల్స్ వచ్చేస్తారు . అప్పుడు వేరేమీ చేస్తారు ? అడుక్కొంటారా? గంజాయి / డ్రగ్స్ అమ్ముకొని బతుకుతారా?
చదువు కోసం అమ్మాయిని తిరుపతికి పంపిన తండ్రి - తల్లి కి మానవ హక్కులు వర్తించవా ?
కూతురిపై ప్రేమ తండ్రిని జైలు కు పంపింది . ఇదేనా న్యాయం ?
ఇంజనీరింగ్ లాంటి ప్రొఫషనల్ కాలేజీలో పోర్న్ ఫిలిమ్స్ చూసి కోరిక సెక్స్ కోరికలు త్తట్టు కోలేక జూనియర్ అబ్బాయిలను రూమ్ కి పిలిచి స్వలింగ సంపర్కానికి ఫోర్స్ చేసే సీనియర్ లు నేడు వేలల్లో. దీని గురించి ఏ మీడియా మాట్లాడదు. ఎందుకు?? ఇది రేప్ కిందకు రాదా ? రాగ్గింగ్ వేరు . స్వలింగ రేప్ వేరు . తేడా తెలియదా గుడ్ది సమాజమా?
హార్మోన్ ల వల్ల సహజంగా శరీరం లో మార్పు వచ్చిన వారి హక్కులను గుర్తించారు . భేష్ . మరి నేడు పోర్న్ ఫిలిమ్స్ తో బ్రెయిన్ వాష్ చేసి లక్షల మందిని అసహజంగా లెస్బియన్ లుగా గే లుగా బైసెక్సుల్ గా మార్చేస్తున్నారు . ఇది సమాజపు హక్కుల ఉల్లంఘన కాదా?ఇలాంటి సెక్స్ సంభందాలకు పిల్లలు ఎలా పుడతారు ? అందరూ గే లుగా లెస్బియన్ లు మారిపోతే పునరుత్పత్తి జరగక మానవ జాతి అంతమైపోదా ?
గుడ్డిగాసభ్య సమాజం నిద్దరోతుంటే ..
ఇప్పుడు మరో అడుగు ముందుకు ...
అమెరికా లో ఇప్పుడు అనేక పాఠశాల గ్రంథాలయాల్లో పుస్తకాలు. "పురుషుడు లెస్బియన్ గే బైసెక్సుల్ ట్రాంసెక్సుల్ అనే కాదు.. మొత్తం 81 రకాల జాతులు లేదా లింగ ప్రవృత్తి కలిగిన వారున్నారు . మీరు కేవలం అబ్బాయి అమ్మాయి అని పొరపడొద్దు . బాగా ఆలోచించండి . మీరు ఆండ్రొగైన్స్ కావొచ్చు. అంటే కాసేపు అమ్మాయిల కాసేపు అబ్బాయిలా ఉండొచ్చు . ఇదేమీ అసహజం కాదు . చాలా సహజం . ఇందులో సిగ్గు పడాల్సింది ఏమీ లేదు . ఎనభై కి పైగా మనుషులు వుంటారు . ఇదిగో వారి ప్రవర్తనా పద్ధతులు ఇలా ఉంటాయి" అని పిల్లలని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు .
సిగ్గు లేని అమెరికా రాష్టం ఒకటి, ఇటీవలే ఒక చట్టం చేసింది . తమ పిల్లల సెక్స్ మార్పిడి కి తల్లితండ్రులు ఒప్పుకోకపోతే వ పిల్లల పై ఎలాంటి హక్కులు వారికుండవు . స్కూల్ కి వెళ్లిన ఇంటి అమ్మాయి ఇంటికొచ్చి డాడీ.. నేను అమ్మాయి కాదు . ఈ రోజు అమ్మాయిలా వుంటా . రేపు అబ్బాయిలా వుంటా అంటే ఒప్పుకొని చావాల్సిందే . ఒప్పుకోకపోతే చస్తారు . అదీ నాగరికత పరిణామం .
అమెరికా లో మరో చట్టం కూడా సిద్ధం అవుతోంది . పాఠశాలల్లో పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తారు అని చెప్పుకొన్నాము కదా ? . అప్పుడు పిలల్లు" నేను అమ్మాయి కాదు ., నేను అమ్మాయిలా వుండే అబ్బాయిని అని లేదా వారు చెప్పిన 80 కి పైగా లింగాల్లో ఏదో ఒక దాన్ని ఎన్నుకొంటారు కాదా .! ఆ విషయాన్ని పాఠశాల .. తల్లితండ్రులకు చెప్పకూడదు . చెబితే నేరం .
అమెరికా ఆఫీస్ లో పని చేసేవారు ఇటీవల ఎదురుకొంటున్న ఒక సమస్య . ఒక మహిళ కనిపిస్తుంది . మహిళను ఎలా పిలుస్తారు ?
బాష ఏదైనా సర్వనామాలు ఉంటాయి కాదా . ఉదాహరణకు అతడు ఆమె .. ఇలా .. మీరు ఒక మహిళను" ఆమె" అని పిలిస్తే మీ పై కేసు రావొచ్చు . "చచ్చినోడా నేను మహిళ అని నీకు చెప్పనా ? నువ్వు నన్ను మహిళ అని సంబోదించిఅవమాన పరిచావు" . అని కేసు పెట్టొచ్చు .
నేను మరీ ఎక్కువ చెబుతున్నాను అనుకొంటున్నారా ? అమెరికా లో మనోళ్ళని అడగండి. ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువతున్నాయా ? లేదా?? కనుక్కోండి .
ఎక్కడో అమెరికా లో కదా.. మనకేంటి అనుకొంటున్నారా ?
ఈ రోజు అమెరికా లో అయితే రేపు మనకు ఇక్కడ.
ప్రభుత్వాలు ఒప్పుకోకపోతే చట్టం తో చుట్టబెట్టేస్తారు .
రతి లో స్త్రీ పతాక స్థాయి చేరడానికి కనీసం అరగంట .
చుంబనం , కౌగిలింత లాంటి ముందు రతి తో కామ క్రీడను స్త్రీ ఇష్టపడుతుంది . మన దేశం లో అధిక సంఖ్యాక పురుషులు క్రికెట్ లో టైల్ ఎండర్స్ బాటింగ్ కు అటు పోయి ఇటు వచ్చినట్టు అయిదు నిముషాల్లో కానించేస్తారు .
మరో పురుషుడి గురించి ఆలోచించని స్త్రీ .. అనాదిగాఇదీ తంతు .
ఇప్పుడు కొత్త తరం స్త్రీలు . మొబైల్ పరికరాల్లో కామ క్రీడ చూస్తున్నారు . తమ భర్త కూడా ఇలాగే చెయ్యాలని అనుకొనే స్త్రీకి భర్త అయిదు నిముషాల ఇన్నింగ్స్ అసంతృప్తిని మిగిలిస్తుంది . దీని కని పెట్టిన ఒక బహుళ జాతి హోటల్ వ్యాపారస్తుడు చట్టం లో ఒక మార్పు తెప్పించాడు . పెళ్ళాం పరాయి మగాడితో సెక్స్ చేస్తుంటే ఇప్పుడు నేరం కాదు . దాన్ని తప్పు అని చెప్పడం అనడం నేరం .
అర్థమయ్యిందా ?
తొక్కలో సభ్యత సంస్కారం పేరుతొ విషయాల పట్ల కనీస అవగాహహన లేకుండా వాట్సాప్ ల లో పిచ్చి పిచ్చి కబుర్ల తో ఫార్వర్డ్ ల తో కాలక్షేపం చేస్తే .. రేపు నీ కూతుర్ని" అమ్మా" అని కొడుకుని "బాబు" అని పిలిచినా కటకటాలు పాలయ్యే ప్రమాదముంది .
సభ్య సమాజమా మేలుకో ..

Wednesday 13 September 2023


బ్రాహ్మణుడు

 *1. బ్రాహ్మణుడు పేదోడైతే ‘కుచేలుడై’ శ్రీకృష్ణుని సేవలను అందుకొంటాడు.*

*2. బ్రాహ్మణుడు అవమానింపబడితే ‘చాణక్యుడై’ పగ సాధిస్తాడు.*
*3. బ్రాహ్మణుడు కోపగిస్తే ‘పరశురాముడై’ గొడ్డలి పట్టి దుష్టులను నరికిపారేస్తాడు.*
*4. బ్రాహ్మణుడు విద్య నేర్చితే…. ‘ఆర్య భట్టుడై’ ప్రపంచానికి ‘సున్న’ నిస్తాడు.*
*5. బ్రాహ్మణుడు వేదనాశనం చూస్తే ‘శంకరుడై’ వైదిక ధర్మ సంస్థాపన చేస్తాడు.*
*6. బ్రాహ్మణుడు రోగులను చూస్తే ‘చరకుడై’ లోకానికి ఆయుర్వేదాన్నిస్తాడు.*
*బ్రాహ్మణుడు తన జ్ఞానముతో విశ్వానికే పౌరోహితుడౌతాడు.*
*౧. బ్రాహ్మణ ధర్మం ‘వేదము.‘*
*౨. బ్రాహ్మణ కర్మ ‘గాయత్రి.‘*
*౩. బ్రాహ్మణ జీవనం ‘త్యాగం.’*
*౪. బ్రాహ్మణ మిత్ర ‘సుధాముడు.‘*
*౫. బ్రాహ్మణ క్రోధం ‘పరశురాముడు.‘*
*౬ . బ్రాహ్మణ త్యాగం ‘దధీచి ఋషి.’*
*౭. బ్రాహ్మణ రాజు ‘బాజీరావ్ పేష్వే మయూర వర్మ’*
*౮. బ్రాహ్మణ ప్రతిజ్ఞ ‘చాణక్య శపథం.’*
*౯. బ్రాహ్మణ బలిదానం*... *‘మంగళ్ పాండే, చంద్ర శేఖర్ ఆజాద్*
*౧౦. బ్రాహ్మణ భక్తి ‘రావణుడు.’*
*౧౧. బ్రాహ్మణ జ్ఞానం… ‘శంకర రామానుజ మధ్వ ఆచార్య త్రయం.’*
*౧౨. బ్రాహ్మణ సమాజ సంస్కర్త ‘మహర్షి దయానంద.’*
*౧౩. బ్రాహ్మణ రాజనీతి ‘కౌటిల్యుడు.’*
*౧౪. బ్రాహ్మణ విజ్ఞానం ‘ఆర్య భట్ట.‘*
*౧౫. బ్రాహ్మణ గణితం…*
*‘రామానుజo.’*
*౧౬. బ్రాహ్మణ క్రీడాకారులు ‘జి ఆర్ విశ్వనాథ్, చంద్రశేఖర్, గవాస్కర్.‘*
*ఇదంతా ఎలా సాధ్యమైంది? *
*కర్మ, భక్తి, జ్ఞాన, విజ్ఞానం, ధర్మ, శక్తి, యుక్తి, మూల్య విలువలు, బుద్ధి, కౌశలం, సంస్కార బలంతో...!*
*1. బ్రాహ్మణ జన్మ ‘విష్ణాంశ.’*
*2. బ్రాహ్మణ బుద్ధి ‘సకల సమస్యా పరిష్కారం.’*
*3. బ్రాహ్మణ వాణి ‘వేద విజ్ఞానం.’*
*4. బ్రాహ్మణ దృష్టి ‘సమతా*
*మనోభావం..’*
*5. బ్రాహ్మణ జాతి ‘సంకట హరణం.‘*
*6. బ్రాహ్మణ కృప ‘భవసాగరమును ఈదు సాధనం.’*
*7. బ్రాహ్మణ కర్మ ‘సర్వజనహితం.’*
*8. బ్రాహ్మణ వాసం ‘దేవాలయం.‘*
*9. బ్రాహ్మణ దర్శనం ‘సర్వ మంగళ కరం.’*
*10. బ్రాహ్మణ ఆశీర్వాదం ‘సమస్త సుఖ వైభవ ప్రాప్తి.’*
*11. బ్రాహ్మణ వరదానం ‘మోక్ష ప్రాప్తి.’*
*12. బ్రాహ్మణ అస్త్రం ‘శాపం.‘*
*13. బ్రాహ్మణ శస్త్రం ‘లేఖని.‘*
*14. బ్రాహ్మణ దానం ‘సమస్త పాప విముక్తి.‘*
*15. బ్రాహ్మణ దక్షిణ ‘సప్త జన్మ పాప విమోచనం.’*
*16. బ్రాహ్మణ గర్జన ‘సర్వ భూత సంహారం.’*
*17. బ్రాహ్మణ కోపం ‘క్షణికం.’*
*18. బ్రాహ్మణ ఐక్యత? ‘సర్వ శక్తి వంతం!’* ✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

 Vinoba Bhave,

known as 'Walking Saint', had alone acquired more than 1.5 million acres of agricultural land and distributed it among the poor.



He later wrote, "I peacefully demanded the land, as a son does to his father. "
He had a huge contribution to the Bhoodan movement, but few are aware that he had convinced 17 dreaded robbers of Chambal to quit violence.
He said there - "This is the land where brave robbers were born. They are not treated like the rest because they just have different ways. I think they are better than the bandits sitting in Delhi. "
Urban people have hardened their hearts and minds, they only think about their own selfishness, and they will never change. But these people can change themselves.
I wish they would understand my words and surrender. The solution is in surrender, not in violence. Only non-violence can end the problem of robbery from society. "
In 1958 Vinoba Bhave was awarded the first Ramon Magsaysay Award for 'promoting a new kind of social revolution in India'.
In 1983 he was awarded India's highest civil award, #BharatRatna.

 ఆముక్తమాల్యద ఆహార నియమాలు-

రాయల వారు సర్వం ఎరిగిన వారు.తన ఆముక్తమాల్యద లో భక్తి, రాజనీతి సూత్రాలు, ఆహార నియమాలు ఇలా అన్నీ ఉటంకించారు. భూదేవి అంశ అయిన ఆండాళ్ లేదా గోదా దేవిని పెంచిన పరమ భాగవతులు విష్ణు చిత్తుడు పరమ నిష్టాగరిష్ఠుడు. ఆయనకు తగ్గ ఇల్లాలే విష్ణుచిత్తుని ధర్మపత్ని కూడా.

వేసవిలో విష్ణు చిత్తుని ఇల్లాలు అతిథి అభ్యాగతులకు తెల్లని వేడి అన్నం, వెచ్చని చారులు, వివిధ రకాల మజ్జిగలు , వివిధరకాల అంబళ్లు, భక్ష్యాలు, నిండా మజ్జిగ కలిపిన అన్నములోనికి వడదెబ్బ తగలకుండా ఊరవేసిన మామిడి పిందెల ఊరగాయలు..భోజనం అనంతరం చెరుకు రసాలు అందించేదిట.
వర్షాకాలములో అయితే ఎండిన కొబ్బరి బొండాలను , మట్టలను వంట చెరుకుగా ఉపయోగించి వేడి వేడి అన్నం చేసి కొబ్బరి చిప్ప అపకలతో ఆకులలో వడ్డించి వేయించిన పెసర పప్పు కూర వేసి , ఆకు మరియు వివిధ కాయలతో చేసిన తాళింపులతో , పెసర పప్పులోకి మాంచి సువాసన గల కమ్మని ఆవు నేతిని చెయ్యి తడిచేట్టు ఆకుల్లో అతిథులకు వండి వార్చే వారట.
ఇక శీతాకాలములో వేడి వేడి కమ్మని పుణుగు వాసన వచ్చే రాజనాల వరి అన్నములో మిరియం పొడి, చుయ్యిమని శబ్దం వచ్చేట్టు అపుడే తాళింపు పెట్టిన కూరలను నిప్పుల కుంపటి పొయ్యి మీద నుండి దించి నేరుగా అన్నములోకి వడ్డించేది. శీతాకాలంలో శరీరం లో రొంప ఇత్యాదులు రాకుండా మిరియం కాపాడుతుంది. ఇంక కూరలు అన్నీ దాదాపు ఆవపెట్టి చేసేవారట..దీని వల్ల శరీరములో వేడి పుట్టి చలిని తట్టుకునే తత్వాన్ని కలిగిస్తుంది. మిరియం కారముతో నాలుక చుర్రుమనే ఆవకాయ ఊరగాయలు, అపుడే వేడి చేసిన నెయ్యి కూరలతో కలుపుకుని తిన్నాక.. బాగా ఎఱ్ఱగా మరుగ కాచిన పాలను అన్నములో కలుపుకోమని కొసరి కొసరి వడ్డించే వారట.
వారి వైభవమే వైభవము - ఇపుడు ఏది తిన్నా మధుమేహం వస్తుందేమో అని హడలి చచ్చే కాలం వచ్చింది గానీ అప్పట్లో సుష్టుగా తిని పుష్టిగా పెరిగి కష్టించి పని చేసి ఏ మాయరోగాలు లేకుండా జీవించారు .
అలాగే కృష్ణరాయల కాలము నాటి వాడు, దూర్జటి మహాకవి శిష్యుడు అయిన కోట శివరామయ్య అనే కవి అప్పటి ఆహారపు అలవాట్లను గూర్చి ఎంత బాగా చెప్పారో తేట తెనుగులో .
అందరూ అంటారు బ్రాహ్మణులకు తప్ప మిగతా వారు కవులు లేరని, వారికి విద్యాభ్యాసం ఉండేది కాదనిన్నీ..ఎందుకు లేరూ ఉన్నారు ఇతర వర్ణస్తులు విధ్యాధికులు అయినవారెందరో .. కానీ వారు వ్రాసిన వ్రాతలు లభ్యం కానందువల్ల చరిత్రలో ఉటంకించలేకపోయారు గానీ మన కావలి సోదరులు చెప్పిన ప్రకారము దాదాపు 20,000 తాళపత్ర ప్రతులు వారు గ్రామ గ్రామాల కు తిరిగి సేకరించినవి కనీసం ఆ అక్షరాలు కూడా గుర్తు పట్టని స్థితిలో ఉంటే వాటిని కలకత్తా మ్యూజియం కి తరలించామని . ఇది 1830 ల నాటి మాట. ఇపుడవి లభ్యమో కాదో మరి కానీ ఆధునిక పరిజ్ఞానం వినియోగించి వాటిని పరిష్కరిస్తే మరెన్ని తెలుగు కావ్యాలు లభ్యం అయ్యేవో మనకు.
ఈ కోట శివరామయ్య శూద్రవర్ణము వారు అయిననూ దూర్జటి మహాకవి కుటుంబ సాంగత్యం చేత మంచి ప్రజ్ఞ గడించి తేట తెనుగులో సనందోపాఖ్యానం అనే గ్రంథం వ్రాశారు. అందలి పద్యం ఏదీ మచ్చుకు రుచి చూడండి.
"గారెలు బూరె లిడ్డెనలు గమ్మనిదోసెలు జక్కిలంబులున్
జారులు గూరలున్ ఫలరసంబులు దేనెలు బానకంబులున్
సారెలు బాయసాన్నములు జక్కెర లప్పడంబులున్
బేరిననేతులుం జెఱకుబిళ్ళలు జల్లనినీరుమజ్జిగల్"
ఆహా గారెలు, బూరెలు, ఇడ్డెనలు , కమ్మని దోసెలు , చక్కిలంబులు , చారు, కూరలు , ఫలరసాలు , పానకములు, పాయసాన్నములు , చక్కెర అప్పడాలు, పేరిన నేయి , చెరకు బిళ్లలు, చల్లని నీరు మజ్జిగ.. ఇవన్నీ వింటుంటేనే నోరూరుతోందే.
అన్నా కుమార్ ఆత్రేయ గారూ , లక్ష్మి గారూ, విశ్వనాథ శర్మ మొదలి గారూ ఇకనుండీ మీ వద్దనున్న ఆ తమిళ కుంకలకు నొక్కి మరీ చెప్పండి ఇడ్లీ , దోసెలు, చారు ఇవన్నీ అచ్చంగా మనవే అని.
కావాలంటే ప్రూఫ్ ఇదిగో అని మరీ చూపండి. ఇఖ నుండీ మా ఇంటిలో కూడా నేను తగ్గేదే లేదు.. హన్నా!!
మన వంటలు కాపీ కొట్టి తమిళం స్టైల్ అని పోజులు కొడతారా
ఇదండీ ఆనాడు అత్యధికులు దీర్ఘ కాలం మంచి ఆరోగ్యము తో జీవించిన మనవారి ఆహార ఆరోగ్య సూత్రాలు.

 పొట్టి శ్రీరాములు గారు చనిపోయేటప్పటి ఇంటి ముందు గోడమీద బొగ్గు తో " పొట్టి శ్రీరాములను పొట్టన పెట్టుకున్న రాజాజీని ఉరితీయాలి" అని రాసేరు. ఆంధ్ర రాష్ట్రం వచ్చేవరకు అది ఎవ్వరూ చెరపలేదు.అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు. తెలుగువారంటే ఆరంభ శూరులు మాత్రమే నని పుకారు పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు . స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభశూరులు అని మళ్ళీ హేళన చేసింది.
దిగమింగుకోలేని ఈ అవమానానికి పొట్టి శ్రీరాములు గారు స్పందించారు. సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ర్టాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్ళారా వారి అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు. యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేసారు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నెహ్రూ కు నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అదీ తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగునాయకులంతా ముఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీ దయ కలగలేదు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు పొట్టిశ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు. కూరాళ్ల భుజంగం తదితరులు. పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగుల నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణవ్యవస్థ తిరగబడి మలం కూడా నోటినుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకంతో నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్యటానికి 58 రోజులుపట్టింది. ఎంత దారుణమరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు.ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకునిి వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. శవాన్ని తాటాకులతో కాకులు పొడవకుండా కప్పివచ్చిన సుబ్రహ్మణ్యాన్ని శవం ఎక్కడా అని ఘంటసాల అడిగారు. ఒక్కొక్క తాటాకూ తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు ఆ దీనుడు అని కన్నీరుమున్నీరు అయిపోయారు. వాంతు చేసుకున్నారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని , చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువులశ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు.
గుండెల్ని పిండే ఘంటసాల మాటలు పాటలకు మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజి కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండివెంట అరుస్తూ యాత్రలో చేరారు. అమరజీవి మరణవార్త టెలిగ్రాం ద్వారా ఆంధ్రకేసరికి తెలపటంతో ఆయన మెయిల్ కి మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరింది. శ్రీరాములు దారుణశవ పరిస్తితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశం కట్టలు తెంచుకుంది. బూతుపురాణంతో తెలుగుజాతి చాతకానితనాన్ని ఆయన చీల్చిచెండాడుతూ పనికిరాని తెలుగుజాతి నాకొడక....రా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది. షాపులు లూటీ అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది. 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. నెహ్రూ రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంత పడమని శ్రీరాములు మరణం వృధాపోదని ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించటంతో తెలుగుజాతి ఊరడిల్లింది. సాధుసుబ్రహ్మణ్యంగారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు. ఆ త్యాగజీవి కీ. శే పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం ఫలితం గా మనకు ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ గా అవతరించింది.
మిత్రులకు విన్నప్పము, ,ఈ కష్టం మనకు తెలీదు కనీసం మన పొట్టిశ్రీరాములు ,ఘంటసాల,ప్రకాశం పంతులు గొప్పతనం
మన పిల్లలకు తెలియజెప్పటం మన బాధ్యత...
......ఆరోజుల్లో వాళ్ల త్యాగాలు ఈరోజు మన భతుకులు అని మరిచి కుల రాజకీయ లు కుళ్లు రాజకీయాలు చేసుకుంటూ ఒకరు ని ఒకరు దూషించుకుంటూ బతుకుతున్నాం నిజంగా ఇప్పుడు జరిగే పరిణామాలు కి మనం సిగ్గు పడాలి. .. మన దేశ నాయకులు కి జోహార్లు🙏🙏🙏🙏
జరిగిన వాస్తవం చాలా దయనీయంగా వున్నది. ఈనాడు ఆ అమరజీవిని ఎవరూ స్మరించడం లేదు. నేటి యువతరానికి స్వార్థం, ధన సంపాదనలే ధ్యేయము. దేశభక్తి, రాష్ట్ర భక్తి ఎవడిక్కావాలి! ముందుముందు కులాలే ప్రాధాన్యం తప్ప ఊళ్లూ ప్రాంతాలూ ఇక వుండవు. ఆ అమరజీవికి నా కన్నీళ్లతో నివాళులు.

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...