Tuesday 29 June 2021

 So Majestic And Beautiful this Cottonian  looks wearing the  245 carat famous Jubilee Diamond ( double the size of Kohinoor )on her neck, a gift from her husband in 1900. The very diamond she pledged to save Tata Iron & Steel from a crisis in the 1920s  and upon her death due to Leukamia in 1931 , her husband sold this diamond and her other jewelry to set up a philanthropy trust to fund cancer research .



She is Lady Meherbai Tata ( 1879- 1931 ) , who grew up in Bangalore and studied at Bishop Cotton Girls School. Her father HormusJi  Bhabha was a Professor and a eminent Educationist ( one of the first Parsi's to study in England ) . She demonstrated  her independence  at a very young age ,while in school itself, as  her father wanted to anglicize her name to Mary but she refused to change her Persian name Mehri  . Sir Jamsetji Tata( Tata founder ) in 1890 visited Bangalore  on the invitation of Diwan Sir Sheshadri Iyer and it was on these frequent  subsequent visits that he came into close contact with the Bhabha family  and took a great liking for their younger daughter and thought was a good match for his elder son Dorab. He told his son to visit the family and it was love at first sight for Dorab when she was introduced to him while serving refreshments. They married on Feb 4 , 1898

She took national pride in the Sari and wore only that , even while horse riding , traveling ,driving  or playing tennis etc. She made Sari fashionable wearing it with Edwardian blouses.   She was one of  the first Indian women  drawn to play Tennis in a Mixed Double Match  for  Paris Olympics  in 1924 .She won many a International tennis tournament wearing the traditional  ' Gara 'saree!  Travelled widely with her husband , charming many a world leader including US President ,then King & Queen of England .Was the first Indian women to fly and went up for a few hours   in a Zeppelin  " Victoria Louise ' in 1912

She was  a Feminist Icon and spoke for women causes like  -education,  equal rights in the constitution , pardah system and untouchability.

 As president of the Federation of Indian Women’s Leagues in India and as one of the founders of the Bombay Presidency Women’s Council, Lady Tata also brought India into the International Council of Women. She made a case for the Hindu Marriage Bill at a college in Michigan on November 29, 1927 — two days after she and her husband Sir Dorabji Tata met the then United States President Calvin Coolidge at the White House.

She was instrumental in getting the Sarda Act implemented in 1929 making Child Marriages illegal . 

She had great force of character which, combined with real kindness, and singular graciousness of manner, made her presence immediately felt in any conference. Women in many countries formed their impression of the modern emancipated Indian woman from her forceful speech, her beauty and wise tolerance.”

She  received CBE in 1919  from King George V , for her contribution for women progress and World War I efforts.

Homi J Bhabha , the famous nuclear scientist is her nephew ! 

Credit Courtesy , central tata file archive ; tata trust , the print

Thursday 24 June 2021

 
Army Chief General Thimmayya
The Year was 1959, the place was Amritsar. 
Some Indian Army Officers and their wives went to Railway Station to see off one of their colleagues. Some goons made lewd remarks against the ladies and tried  to molest them. The Army Officers chased the goons who took shelter in a nearby Cinema Theatre.
The matter had been reported to Commanding Officer Col Jyothi Mohan Sen  On learning about the incident, the Col ordered the Cinema Hall to be surrounded by troops. All the goons were dragged out and the leader of the goons was so heady and drunk with power; who was none other than the son of  Chief Minister of Punjab, Pratap Singh Kairon, the close associate of the then Prime Minister, Jawahar Lal Nehru.
All the goons were stripped to their underwears, paraded in the streets of Amritsar and later taken in the Cantonment and given treatment. 
Next day, the Chief Minister became furious and tried to release his son from Indian Army's incarceration.
You know what happened ?
His vehicle was not allowed to go in to the Cantonment as VIP Vehicle, he was compelled to walk all the way to meet the Colonel. The infuriated Chief Minister, Kairon complained about the whole affair to Prime Minister, Jawaharlal Nehru.
Those days were different, democracy was in nascent stage, leaders though powerful had  some qualms and ethics. 
The perplexed, the so called Bharat Ratna Prime Minister Nehru, instead of questioning his confidante Pratap Singh Kairon, sought explanation from the Army Chief General Thimmayya for the conduct of his Officers.
You know what Thimmayya replied?
"If we can not defend the honour of our women, how can you expect us to defend the honour of our Country ?"
Nehru was dumbfounded. 
That is the Story of a brave Soldier who defied the Prime Minister that too of Nehru's stature..‼️
This article was contributed by Maj. Gen. Dhruv C Katoch in the magazine  "Salute to the Indian soldier."

Wednesday 9 June 2021

 వాక్సిన్ పొలిటిక్స్ !పార్ట్ - 1. మోడీ అంటే గిట్టని వాళ్ళు బర్నాల్ దగ్గర పెట్టుకొని చదవండి.

ముందు దేశవ్యాప్త లాక్ డౌన్ కేంద్రం నిర్ణయించడం ఏమిటీ? ఆ అధికారం రాష్ట్రాలకి ఇవ్వవచ్చు కదా ? అంటూ బిజేపి యేఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు గొంతు చించుకున్నారు ఒక్క ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తప్ప. మొదటి దశ లాక్ డౌన్ ప్రశాంతంగా జరిగిపోయింది. రెండవదశ కి వచ్చేసరికి ఆయా ముఖ్యమంత్రులకే ఆ నిర్ణయం ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. మహారాష్ట్ర అయితే చాలా హీనంగా ప్రవర్తించింది కోవిడ్ ని నీయంత్రించడంలో. ఇప్పటికీ సంవత్సరం నుండి కొన్ని ముఖ్యమార్గాలలో రైళ్లు నడవడం లేదు మహారాష్ట్ర లో.
కేంద్రం ఇచ్చిన ఉచిత వాక్సిన్ల ని ఉపయోగించుకోవడంలో చాలా రాష్ట్రాలు విఫలం అయ్యాయి. దాపుగా 40 లక్షల వాక్సిన్ డోసులు వృధా చేశాయి. లాక్ డౌన్ విషయం లో కేంద్రాన్ని విమర్శించిన రాష్ట్రాలు వాక్సిన్ కొనుగోలు కోసం కూడా తమకే అధికారాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాయి. కేంద్రం అనుమతి ఇచ్చింది రెండు నెలల క్రితం. ఇక అక్కడనుండి రాజకీయాలు మొదలయ్యాయి. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు గ్లోబల్ టెండర్ల పేరుతో ప్రకటనలు ఇచ్చేశారు. నెల రోజులు గడిచినా ఏ రాష్ట్రమూ వాక్సిన్ కోసం ఆర్డర్ ఇవ్వలేక పోయాయి. ఇక లాభం లేదని కేంద్రమే వాక్సిన్లని కొనుగోలు చేసి రాష్ట్రాలకి ఇవ్వాలని కొత్త డిమాండ్ చేస్తున్నాయి.
అసలేం జరిగింది ?
మొదటి నుండి మన దేశం లో తయారయిన కొవీషీల్డ్,కోవాక్సిన్ మీద దుష్ప్రచారం జరిగినది. అదే సమయంలో లెఫ్ట్ మెతావుల తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా విదేశాలనుండి వాక్సిన్ కొనడానికే ఆసక్తి చూపించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అయితే ఫైజర్ / మోడెర్న మీద అభిమానంతో ఉంది. గ్లోబల్ టెండర్లు పిలిచినా ఏ విదేశీ వాక్సిన్ తయారీదారులు కూడా ఆసక్తి కనపరచలేదు.
అసలు విదేశీ వాక్సిన్ తయారు చేసే ఫార్మా కంపనీలు ఏవీ కూడా నేరుగా రాష్ట్రాలతో ఒప్పందం చేసుకోవడానికి ఇష్టపడలేదు. కారణం ? ఉత్తర ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్ర జనాభా 22 కోట్లు షుమారుగా అలాంటిది ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల జనాభా 7-8 కోట్లు ఉంటుంది. ఫార్మా కంపనీలకి ఇలా వీడి విడిగా చిన్న మొత్తంలో సరఫరా చేయడానికి సిద్ధంగా లేవు ఎందుకంటే వాటికి ఇలా ఇవ్వడం వలన లాభం ఉండదు పైగా ఇచ్చిన ఆర్డర్ కి ముందే మొత్తం డబ్బు ఇచ్చేయాలి అని అనుకుంటే పిచ్చితనమే ! ఫైజర్ చాలా స్మార్ట్ గా వ్యవహరించింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వం తో మాత్రమే డీల్ చేస్తామని చెప్పి చాలా తెలివిగా ఇరుకున పట్టడానికి చూసింది.
కాంగ్రెస్ ప్రచారం చేసిన ఫైజర్ / మోడర్న వాక్సిన్ అయితే ఎలాంటి షరతులు పెట్టిందో ఒక సారి చూద్దాం.
ఫైజర్ [Pfizer] $ 42 ఫుల్ కోర్స్ కి చార్జ్ చేస్తున్నది అంటే 2 డోసులకి. $ 21 సింగిల్ డోస్ కి. అదే భారత్ దేశానికి అయితే $ 29.40 రెండు డోసులకి కలిపి ఆఫర్ చేసింది. అంటే INR 2205 కి రెండు డోసులకి ఖర్చు అవుతుంది అన్నమాట.
ఫైజర్ మినిమం ఆర్డర్ 200 మిలియన్లు[20 కోట్లు ] ఆర్డర్ ఇవ్వాలి అని షరతు పెట్టింది అంతే కాక మొత్తం డబ్బు ముందే ఇచ్చేయాలి అంటే Rs. 44,500 కోట్లు ముందే ఇవ్వాలి. ఇదీ ఫైజర్ పెట్టిన షరతు. ఇక రాష్ట్రాలు ఎలా ఆర్డర్ ఇవ్వగలుతాయి ? అదే ఇదే డబ్బుతో మన దేశంలో తయారు అయ్యే వాక్సిన్ల కి అయితే 140 కోట్ల డోసులు కొనవచ్చు అది కోవాక్సిన్ కానీ కొవీషీల్డ్ కానీ. ఫైజర్ చాలా స్మార్ట్ గా వ్యవహరించింది. కుటుంబ పార్టీ కి మేలు చేసేటందుకె ఇదంతా
మేమే కొనుక్కుటాము అని అడిగిన రాష్ట్రాలకి ఈ విషయం తెలుసుకొని నోరు మూసుకుకూర్చున్నాయి.
ఫైజర్ వాక్సిన్ ని -80 డిగ్రీల దగ్గర నిల్వ చేయాలి. ఇది అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే మన దేశంలో ఇలాంటి ఫ్రీజర్లు లేవు. ఉన్నది ఒక్క బయోలాజికల్ లాబరేటరీ లో అదీ -36 డిగ్రీల వరకే చల్లబరుస్తుంది.
ఫైజర్ వాక్సిన్ కొని వాటికి ప్రజలకి ఇవ్వాలంటే మరో 44,000 కోట్లు పెట్టి జర్మనీ,జపాన్,అమెరికా ల నుండి కనీసం 20,000 ఫ్రీజర్లు దిగుమతి చేసుకోవాలి వాటిని ప్రజలకి ఎక్కడయితే వాక్సిన్ ఇస్తారో అక్కడికి వాక్సిన్లు అందులో పెట్టి వాటిని రవాణా చేయాలి దేశం నలుమూలలకి. పైగా తోడుగా జెనరేటర్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏ మాత్రం టెంపరేచర్ లో తేడా వచ్చినా వాక్సిన్ పని చేయకపోగా వికటిస్తుంది.
కాంగ్రెస్ ఫైజర్ ని భుజాలకి ఎత్తుకొని మన వాక్సిన్ల ని కింద పడేయడం వెనుక ఇంత ఖర్చు,ప్రయాస ఉంటుంది అని తెలిసే దుష్ప్రచారం చేసింది వాటిని కొన్ని రాష్ట్రాలు నమ్మాయి టెండర్లు పిలవడానికి సిద్ధపడ్డాయి కానీ అసలు విషయం తెలుసుకొని కిక్కురుమనకుండా మళ్ళీ కేంద్రమే ఇవ్వాలి అంటూ కొత్త పల్లవి అందుకున్నాయి.
ఇంతకీ ఈ కుటుంబ పార్టీకి ఫైజర్ మీద ఎందుకంత ప్రేమ ? క్రోనాలజీ ఆఫ్ థర్డ్ వేవ్ !ఫార్మా లాబీ ని లీడ్ చేస్తున్నది ఫైజర్. మన దేశంలో ఉన్న డయాబిటిక్ పేషంట్స్ డాటా కనుక బయటికి పొక్కితే ఈ సారి డయాబెటిక్ పేషంట్ల కి వైరస్ సోకుతుంది .. వాహ్ ! అంటే డాటా లీక్ అయ్యేకొద్దీ ఆయా రోగులకి వైరస్ సోకుతూ ఉంటుంది అన్నమాట ! సినిస్టర్ ప్లాన్ ఆఫ్ ఫైజర్. అసలు ఏ మాత్రం జెనెరల్ నాలెడ్జ్ లేని రాజస్థాన్ ముఖ్యమంత్రి థర్డ్ వేవ్ చిన్న పిల్లలకి వస్తుంది అని ప్రకటన చేశాడు. ఖాంగ్రెస్ క్రోనీ మహమ్మద్ క్రేజీ వాల్ సింగపూర్ వేరియంట్ చాలా ప్రమాదం అని ప్రకటనచేశాడు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నవే. అంటే ఏమిటి ? మొదటి వేవ్ వృద్ధులకి,రెండవ వేవ్ యువకులకి,మూడవ వేవ్ చిన్న పిల్లలకి అనే వదంతులు వ్యాపింపచేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఫైజర్ - మోడర్న లు తమ దగ్గర చిన్న పిల్లలకి వేసే వాక్సిన్లు స్టాక్ ఉన్నాయి అంటూ ప్రకటన చేసింది. ఎవరు ఈ మెడికల్ డాటా ని లీక్ చేశారు ఫైజర్ కి ? అంత పెద్ద మొత్తంలో వాక్సిన్ స్టాక్ ఉంటే ముందు అమెరికా లోనే ఇప్పటికే అందరికీ వాక్సిన్ వేసి ఉండాలి కదా ? మూడో వేవ్ చిన్నపిల్లలకి అనే పుకారు పారకపోతే ఈ సారి డాయబిటెక్ పేషంట్స్ ని టార్గెట్ చేసుందన్నమాట ! బయో వార్ కొనసాగుతూ ఉంటుంది 2024 ఎన్నికల వరకు. వదంతులు సృష్టించే వారికి ఫైజర్ కి చాలా పటిష్టమయిన బంధం ఉంది. మన దేశ రోగులకి సంబంధించి మెడికల్ డాటా మొత్తం ఇప్పుడు ఫైజర్ చేతిలో ఉంది. ఒక్కో సారి ఒక్కో రకం రోగం ఉన్న పేషంట్లకి కొత్త వేరియంట్ వైరస్ సోకుతూ ఉంటుంది అన్నమాట.
ఇవాళ కాకపోతే రేపో లేదా మరో రెండు సంవత్సరాల తరువాత అయినా చైనా వైరస్ అనేది లాబ్ లో సృష్టించిన కృత్రిమ వైరస్ అని మొదటి సారి ఒక వయస్సు వాళ్ళకి , రెండో సారి ఇంకో వయస్సు వాళ్ళకి , మూడో సారి చిన్న పిల్లలకి లేదా షుగర్ పేషంట్స్ కి సోకే విధంగా మార్పు అవగల వైరస్ సృష్టించారు అని. ఇది ఏళ్ల తరబడి పరిశోధన చేస్తే కానీ అవని పని. ఈ పాపంలో చైనా,అమెరికా, కెనడా లకి పాత్ర ఉంది అనేది నిజం.

Tuesday 8 June 2021

 Ram Mohun Roy: INDIA'S FIRST LIBRANDU

Raja Ram Mohan Roy was a British Puppet & he created the bad image of India in name of Sati.
Raja wrote to Victor Jacquemont that “India requires many more years of English dominance so that she might not have many years to lose while she is reclaiming her political independence.”
Raja Ram Mohan Roy proclaims that “Indians are fortunately placed by the Providence under the protection of the whole British Nation.”
Raja Ram Mohan Roy goes on to thank god for putting India under the government of the English. (Read Snippet)
Raja Ram Mohan Roy was an advocate of European Colonisation (Check Snippet)
Now let me give you some bigger shockers about Raja Ram Mohan Roy. Before Macaulay could offer to taper our “Cultural” identity Raja was already up for it. Heard of his famous letter to Lord Amherst? Let me give you a few insights. Read
Raja Ram Mohan Roy had written to Lord Amherst,the then Governor-General of India on Dec 11,1823 (12 years b4 Macaulay’s Minute), attacking the traditional Sanskrit education system prevalent at that time in India.
Raja proposed that the funds proposed for educating Indians (East India Company’s charter,1813) should instead be invested in employing European gentlemen of talents and education to instruct the natives of India in mathematics, natural philosophy
In his letter, Raja brutally takes on the policy of the General Committee of Public Instruction, led by H. H. Wilson, that later established a Sanskrit College in Calcutta in January 1824.
The letter can also be read in “English works of Raja Ram Mohan Roy” edited by Jogendra C Ghosh, P 322
Raja batted for founding a college devoted completely to the European system of learning instead of spending the government’s money on yet another Sanskrit college.

What do you think?

Monday 7 June 2021


ఎవరీ ముల్లర్..?? కయ్లా ముల్లర్ అమెరికన్ యువతి.


అల్ బగ్దాదీ నాల్గవ భార్య (కయ్లా ముల్లర్ మతం స్వీకరించలేదు, బగ్దాదీ కి ఉన్న సెక్స్ బానిసల్లో ఇష్టమయినది)
బగ్దాదీ కి ముగ్గురు భార్యలు, ముగ్గురు మగ పిల్లలు.
వీళ్ళు కాకుండా ముగ్గురి భార్యలకి వేరే వాళ్ళ వల్ల కలిగిన ఆడపిల్లలు కూడా ఉన్నారు. బాగ్దాదీ కి నమ్మకస్తుడు అయిన బాడీగార్డ్ 'మూసా' ఈ మూసా బాగ్దాదీ అల్లుడు కూడా.
2013 ISIS చాల పీక్ స్టేజ్ లో వున్నప్పుడు, అటు ఇరాక్ ఇటు సిరియా టర్కీ సరిహద్దు ప్రాంతాలని తన గుప్పిట్లో పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.
ISIS అధీనంలోకి వచ్చిన ప్రాంతం మొత్తం గ్రేట్ బ్రిటన్ భూ భాగంతో సమానం. ఈ క్రమంలోనే అప్పట్లో సిరియన్ సివిల్ వార్ లో భాగంగా నష్టపోయిన వారి సహాయార్ధం యూరోపు, అమెరికా నుండి కొన్ని NGO, డాక్టర్స్, నర్స్ లు కొంతమంది పేయిడ్ వర్కర్స్ సిరియాలో స్వచ్చందంగా పనిచేస్తున్నారు.
వీళ్ళలో కొంతమంది తమ స్వంత డబ్బుతో సహాయం చేయడానికి వచ్చారు. వీళ్ళలో కొంతమందిని ISIS కిడ్నాప్ చేసింది. డబ్బు డిమాండ్ చేసి మిలియన్ల కొద్దీ వసూలు చేసి విడిచిపెట్టింది. డబ్బు ఇవ్వని వారిని క్రూరంగా హింసించి చంపింది. వీళ్ళలో ఆడవాళ్ళు ఉంటె వారిని సెక్స్ బానిసలుగా మార్చింది. వీళ్ళ కిడ్నాప్ చెరలో పడి మరణించిన వారిలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. టర్కీ కి పర్యాటకులుగా వచ్చిన వారిని కూడా ISIS కిడ్నాప్ చేసింది. ISIS డబ్బు ఇవ్వని , మతం మారని వారిని బహిరంగంగా గొంతు కోసి చంపింది. (అచ్చు ఈ మధ్యే హత్య చేయబడ్డ తివారి లాగన్నమాట).
పైగా ఆ దృశ్యాలని వీడియో తీసి న్యూస్ చానెల్స్ కి ఇచ్చేది. ముఖ్యంగా అల్ జజీరా కి ఈ దృశ్యాలని పంపెది.
ముల్లర్ చిన్నప్పటినుండి సేవాభావం కలిగినది. తనకి చేతనయిన సహాయం చేసేది ఆపదలో ఉన్నవారికి. (మన నోబెల్ మలాలా లా, హౌ డేర్ యు గ్లూటెన్ లా నటించడం రాదు ఈమెకు.)
ముల్లర్ తన గ్రాడ్యుయేషన్ తరువాత భారత్ వచ్చి బృందావన్ లో సహాయుకురాలిగా పనిచేసింది అలాగే పాలస్తీనా, ఇజ్రాయెల్ లలో కూడా. 2012 లో అంతర్యుద్ధం కారణంగా సిరియా నుండి ప్రజలు పక్క దేశాలకి వలస వెళ్ళడం ఉధృతం గా ఉన్న సందర్భంలో అక్కడ డాక్టర్లకి సహాయకరంగా ఉండడానికి ముల్లర్ సిరియా వెళ్ళింది.
అది సిరియానా, టర్కీ నా అని సరిహద్దులు చూసేది కాదు. ఎక్కడ అవసరం ఉంటె అక్కడికి వెళ్లి సేవ చేసేది. 2013 లో సిరియాలోని అలెప్పో పట్టణానికి వెళ్ళింది తన ఫ్రెండ్ ఒమర్ ఖలీఫ్ (ఒమర్ ఖలీఫ్ ఒక కంట్రాక్టర్) తో కలిసి. ఒమర్ ఖలీఫ్ అలెప్పో లోని ఓ హాస్పిటల్ కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి వెళ్తున్నాడు. అయితే అది ఒక అనధికారిక కాంట్రాక్ట్ అవడంతో హాస్పిటల్ యాజమాన్యం ఇక్కడ ఉండడం క్షేమకరం కాదని (అప్పటికే అలెప్పో ISIS అధీనంలో ఉంది) అర్ధరాత్రి ఒక కారు ఇచ్చి అందులో వెనక్కి పంపేసింది.
అయితే ముల్లర్, ఒమర్ ప్రయాణిస్తున్న కారు అలెప్పో బోర్డర్ దగ్గర ISIS తీవ్రవాదులు ఆపేశారు. ఒమర్ ఖలీఫ్ ముల్లర్ తన భార్య అని అబద్ధం చెప్పాడు తప్పించుకోవడానికి కానీ తీవ్రవాదులు ఊరుకోకుండా ముల్లర్ ని అడిగారు నువ్వు ఒమర్ భార్యవేనా అని. ముల్లర్ నిజం చెప్పింది తానూ ఒమర్ భార్యని కాదు అనీ అతను తన స్నేహితుడు మాత్రమె అని.
ఇదే ముల్లర్ ని నరకానికి తీసుకెళ్ళింది.
ISIS ముల్లర్ ని తీసుకెళ్ళి బానిసలు అమ్మే మార్కెట్ లో అమ్మకానికి పెట్టింది. ISIS లోని ఒక కమాండర్ ముల్లర్ ని కొని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఒక రోజు ఈ కమాండర్ బాస్ ఇంటికి వచ్చి ముల్లర్ ని చూసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు (ముల్లర్ ఇష్టం లేకుండా). ఇంటికి తీసుకెళ్ళి రేప్ చేశాడు. తను తప్పించుకోవాలని చూస్తె వాళ్ళలాగే నిన్నూ ఇలాగే చంపేస్తాను అంటూ, బందీలని గొంతు కోసి చంపడం వాటిని వీడియో తీసి ముల్లర్ కి చూపేవాడు.
ముల్లర్ కి హిజబ్ వేసి మత బోధనలు చేయడానికి బాగ్దాదీ దగ్గరికి తీసుకెళ్ళాడు. బాగ్దాదీ తెల్లగా బొద్దుగా ఉన్న ముల్లర్ ని చూసి ఇష్టపడ్డాడు, ఇక ఇష్ట పడితే బలవంతపు పెళ్లి, ఆమెకు బలవంతపు నరకం. ఇక స్వర్గానికి వెళ్ళాలంటే మతం మారమని ఒత్తిడి చేశాడు కానీ ముల్లర్ ఒప్పుకోలేదు. హింసించాడు బాగా, గోళ్ళు బలవంతంగా పీకేసాడు, కర్రతో బాగా కొట్టాడు ఎముకలు విరిగిపోయెంతగా. ముల్లర్ ఒప్పుకోలేదు.
బాగ్దాదీ ముగ్గురు భార్యలు చాల చాల హింస ప్రవృత్తి కలవారు కావడంతో బాగ్దాదీ ముల్లర్ ని తన నమ్మకస్తుడు అయిన కమాండర్ అబూ సయఫ్ఫ్ అతని భార్య ఉమ్మా సయ్ఫఫ్ దగ్గర ఉంచాడు. సయ్యద్ సయఫ్ఫ్ యాజ్డీ తెగకి చెందిన 10 నుండి 12 ఏళ్ళ బాలికలను, బాగ్దాదీ సెక్స్ కోసం తెచ్చేవాడు. వాళ్ళని తన ఇంట్లోనే బందీలుగా ఉంచి భోజనం పెట్టకుండా హింసించి నీరసపడేట్లు చేసి బాగ్దాదీ కి అప్పచేప్పేవాడు.
ఓ సారి అబూ సయ్యాఫ్ 15 మంది యజ్డీ బాలికలని తీసుకొచ్చాడు తన ఇంటికి. అక్కడే ఉన్న ముల్లర్ వాళ్ళతో స్నేహం చేసి ధైర్యం చెప్పేది. ముల్లర్ కి అరబిక్ భాష వచ్చు. రెండు సార్లు తప్పించుకొనే అవకాశం వచ్చినా తను అక్కడే ఉండిపోయి యజ్డీ బాలికలని తప్పించింది. ఎందుకంటే తను కనపడకపోతే బాగ్దాదీ తన కోసం తీవ్రవాదులని వెదకడానికి పంపిస్తాడని ఆ క్రమంలో యజ్డీ బాలికలని చంపెస్తారనీ కాబట్టి నా ప్రాణం పోయినా ఫరవాలేదు మీరు సురక్షితంగా ఉండండి అని ఎందరో అమాయక యజ్డీ బాలికలకి చెప్పి తప్పించేది ముల్లర్.
తరువాతి కాలంలో తప్పించుకున్న యాజ్డీ బాలికలు మీడియా ముందు ఈ విషయాలు బయటపెట్టారు. తరువాత అమెరికన్ దళాలు అబూ సయఫ్ఫ్ ని పట్టుకొని ఇంటరాగేట్ చేసి చంపేశారు. అబూ భార్య ఉమ్మా ఇంకా అమెరికా కస్టడీ లోనే ఉంది. ఉమ్మా సయఫ్ఫ్ యాజ్డీ బాలికలు ఇచ్చిన సమాచారం నిజమే అని ఒప్పుకున్నది. కానీ ముల్లర్ ని మాత్రం కాపాడలేక పోయారు.
ముల్లర్ తల్లి తండ్రులు అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ని కలిసి ISIS తో సంప్రదింపులు జరిపి తమ కుమార్తె ని విడిపించమని వేడుకున్నారు. ఒబామా ISIS తో మాట్లాడడానికి ఒప్పుకోలేదు సరికదా రెస్క్యూ టీం ని పంపి ముల్లర్ ని కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. ముల్లర్ పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి అనుమతి కోరగా ఒబామా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ముల్లర్ తల్లి తండ్రులు బాధపడ్డారు.
రెండు సంవత్సరాలు ISIS చెరలో బందీగా ఉండి నరకయాతన అనుభవించిన ముల్లర్ ని కాపడానికి ఎవరూ ప్రయతించలేదు. 2015 లో ISIS ఒక ప్రతిపాదన చేసింది. దాని సారాంశం ఏమిటంటే అమరికా జైలులో ఉన్న తమ సహచరి Aafia Siddiqui ని వదిలిపెడితే బదులుగా ముల్లర్ ని వదిలిపెదతాము అని. Aafia Siddiqui ఒక న్యూరో సర్జన్. FBI మీద బాంబు దాడి చేయబోయి పట్టుబడి 86 ఏళ్ళ శిక్ష పడి అమెరికాలోని జైలులో ఉన్నది. చాలా క్రూర స్వభావం కలది. అయితే బరాక్ ఒబామా ఇందుకు ఒప్పుకోలేదు కాగా ముల్లర్ కూడా ఒక తీవ్రవాదిని తనకోసం విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు.
ఫలితం.? ISIS ముల్లర్ ని కిరాతకంగా చంపేసింది.
ఇప్పుడు ముల్లర్ తల్లి తండ్రులు సంతోషంగా ఉన్నారు తమ కూతురిని చంపిన బాగ్దాదీ ముక్కలు ముక్కలుగా చావడం. ఇంకా ముల్లర్ తల్లి తండ్రులు ఏమన్నారు అంటే ట్రంఫ్ లాగా దృఢమయిన నిర్ణయం ఒబామా కనుక తీసుకొని ఉంటె తమ కూతురు బతికి ఉండేది అని. ఇప్పటికైనా అర్ధం అయ్యిందా కొంతమంది ట్రంప్ ను ఎందుకు ఇష్ట పడరో అనేది..??
The Pentagon named its mission to kill ISIS leader Abu Bakr al-Baghdadi for one of his American victims #

Sunday 6 June 2021

 మిత్రుడు Moshe Dayan రాసిన ఈవ్యాసం

సైన్సు, సైన్సు ఆవిష్కరణల చుట్టూతా ఉన్న జడ్ కేటగరీ సెక్యూరిటీని అంతం చేశాడని నా అభిప్రాయం. కొంచెం పెద్దదే కాబట్టి నేను ఇంకేం చెప్పినా ఎక్కువే అవుతుంది.
----
The greatest enemy of knowledge is not ignorance, it is the illusion of knowledge.
---- ఎవరైతేనేం
ఉండాల్సినోడు ఆనందయ్య. తెలిసో తెలియకో పెద్ద తేనెతుట్టెనే కదిపాడు. మందు సంగతేమోగానీ ఏది సైన్సు,ఏది కాదు? సైన్సెందుకు గొప్ప? సంప్రదాయమెందుకు రోత? జ్ఞానులెవ్వరు , గొర్రెలెవ్వరు? వంటి అవసరమైన ప్రశ్నలే లేవనెత్తాడు. ప్రశ్నించటానికి ప్రత్యేకమైన సందర్భమేమీ అవసరం లేదుగానీ వింతలూ అద్భుతాలూ అని మనం అనాగరికంగా పిలుచుకునే ఇంగ్లీష్ anomolies కనబడ్డప్పుడు సహజంగానే కొన్ని ప్రశ్నలు బలంగా వినబడతాయి. ఇప్పుడు జరిగిందదే. అయితే మనమేం చేశాం? ఎప్పట్లాగే చర్చని పక్కకి నెట్టాం. సైద్ధాంతిక ముష్టియుద్ధాలకి దిగాం. మేధో బలప్రదర్శనలకి తెగబడ్డాం. తీర్పులు తీర్చాం. ఎప్పట్లాగే సత్యాన్నీ మనిషినీ సమాధి చేశాం. నేనేం చెప్పదలుచుకున్నానో కొన్ని వాస్తవాలతో మొదలు బెడతాను.
* 2011 లో Don Poldermans అనే ఒక డచ్ డాక్టర్ scientific misconduct ఆరోపణల మీద పదవి నుండి తొలగించబడ్డాడు. Non -cardiac surgery లలో Betablockers వాడవచ్చని నిర్ధారిస్తూ అతను పబ్లిష్ చేసిన ఫలితాలన్నీ తప్పుడు లెక్కలూ, తప్పుడు పరిశోధనల ఆధారంగా నిరూపించ బడినవేనని తేలింది. ఆ పరిశోధనలని ప్రామాణికంగా చేసుకొని జరిగిన సర్జరీల వల్ల ఒక్క యూరోప్ లోనే ఎనిమిది లక్షలమంది చనిపోయినట్టు లెక్క తేల్చారు. ఎనిమిది లక్షలమంది! ఇదే సంఖ్యలో రువాండాలో జనం ఊచకోతకి గురయినప్పుడు మనం దాన్ని genocide అని పిలిచాం,గుర్తుందా?
* ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలకి సైడ్ ఎఫెక్ట్స్ అని మనం ముద్దుగా పిలుచుకునే adverse drug reactions ఒక ప్రధానమైన కారణం. ఒక్క అమెరికాలోనే ప్రతి ఏటా లక్షా ఎనభై వేలమంది preventable medical errors వల్ల చనిపోతున్నారని Centre for disease control అంచనా వేసింది.
*2009 ,2014 మధ్య ఐదేళ్ళ కాలంలో అమెరికాలోని పది అతి పెద్ద ఫార్మా కంపెనీలు తాము పాల్పడ్డ మోసాలగ్గాను కట్టిన జరిమానాలు అక్షరాలా 14 బిలియన్ డాలర్లు.
Absolutely shocking! తవ్వుకుంటూ పోవాలేగానీ ఇట్లాంటి ఉదాహరరణలెన్నో బయటపడతాయి. అయినాగానీ విడిగా చూస్తే పెద్దగా తెలుసుకోవటానికేమీ ఉండదు. ఎవరో ఒకానొక అవినీతిపరుడైన వైద్యుడు, ఏవో కొన్ని మరణాలు, అప్పుడప్పుడు సంభవించే fluke incidents గానే కనబడతాయి. విడిగా చూసి వదిలేస్తే 'ఫార్మాకంపెనీల కుట్రలు వేరు మెడికల్ సైన్సు వేరు, దేనికది విడిగా చూడాలి ' అని ఆదర్శీకరించే వెసులుబాటు కూడా కలుగుతుంది. రెటారిక్ లోనుండి బయటపడితేగానీ, సిద్ధాంతాల చట్రాలనుండి బుద్దిని విడుదల చేస్తేగానీ వాస్తవాలకుండే ముసుగులు తొలగవు.
అసలు సమస్య అవినీతిమయమైన వ్యక్తులు కాదు, అవినీతిమయమైన సైంటిఫిక్ రీసెర్చ్. ఆనందయ్య మందు విషయంలో జరిగిన చర్చల్లో ఈ మందుకి శాస్త్రీయ ప్రామాణికత లేదనీ, శాస్త్రబద్ధంగా పరీక్షించి నిర్ధారించిన అల్లోపతి మందులూ, పద్ధతులే ప్రామాణికమైనవన్న వాదనలు వినిపించాయి. అల్లోపతి మందుల గురించీ వైద్యవిధానం గురించీ మనకున్న utopian విశ్వాసాలు నిజమైతే గొడవే లేదు. కానీ మానవత్వం పట్లా,సత్యం పట్లా నిబద్ధత చావని డాక్టర్లూ, సైంటిస్టులూ కెరీర్లని ఫణంగా పెట్టి మరీ పరిశోధించి వెలికితీస్తున్న వాస్తవాలు ఇంకేదో చెప్తున్నాయి.
అసలేం జరుగుతుందో చుద్దాం. ఈ రోజు మనం వాడే మందులు ప్లాసిబో టెస్ట్ లూ, డబుల్ బ్లైండ్ మెథడ్స్ వంటివన్నీ అనుసరించి, శాస్త్రీయమైన పద్ధతిలో పరీక్షించి పారదర్శకంగా అప్రూవ్ చేసినవేనని అమాయకంగా నమ్ముతున్నాం కదా మనం. ఇప్పుడు అది నిజం కాదంటున్నారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ మెడిసిన్ & స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ John Loannidis ఒక పరిశోధనకోసం పరిశీలించిన 60,000 క్లినికల్ ట్రయల్స్ లో కేవలం 7% మాత్రమే నాణ్యమైనవని నిర్ధారించాడు. అంటే తొంబై శాతం క్లినికల్ టెస్టుల ఫలితాలు మందుల ఎఫికసీని, పనితనాన్ని నిర్ధారించటానికి ఏ మాత్రం పనికిరావు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ లొ సగం పైగా అసలు ఫలితాలనే పబ్లిష్ చెయ్యటం లేదు. అయితే నష్టమేంటి? ఏదైనా మందు ఎఫికసీ పరీక్షించటానికి జరిగే ట్రయల్స్ లో కొన్ని ఫలితాలు మందు నిజంగానే పని చేస్తుందని అనుకూలంగా వస్తాయి. కొన్ని నెగెటివ్ గా వస్తాయి. అయితే ఫార్మా కంపెనీలేం చేస్తాయి? నెగెటివ్ ఫలితాలని దాచిపెడతాయి. ఎక్కువ పాజిటివ్, అతి తక్కువ నెగెటివ్ ఫలితాలని కలిపి అప్రూవల్ కోసం అవసరమైన statistical value [ look for P- value hacking ] వచ్చేలా fabricated data సృష్టిస్తాయి. ఈ అబద్దాలనే మెడికల్ మ్యాగజీన్లూ జర్నల్స్ లో ప్రచురిస్తాయి. వీటి మీద అధిక సంఖ్యలో పీర్ రివ్యూలు రాయిస్తాయి. ఇవే నిజమని ప్రభుత్వాలనీ, డాక్టర్లనీ, పరిశోధకులనీ నమ్మిస్తాయి. తమ మందులు యధేచ్చగా అమ్ముకుంటాయి. ఎప్పటికో నిజం బైటపడేలోపు అబద్ధాలే సైంటిఫిక్ సత్యాలుగా చెలామణీ అవుతాయి. జరగవలసిన నష్టం జరిగిపోతుంది. ఒక్క మందులకే పరిమితం కాదిది. Surgical procedures, diagnostic equipment, therapies వంటి మార్కెట్ విలువ కలిగున్న ప్రతి అంశాన్నీ publication bias అనబడే ఈ జాడ్యం బ్రష్టు పట్టించింది. కార్పొరేట్ సంస్థలూ, అకడెమిక్ ఇన్స్టిట్యూషన్లూ, ప్రభుత్వ సంస్థలూ, డాక్టర్లూ, సైంటిస్టుల భాగస్వామ్యంలో మొత్తం మెడికల్ సైన్సు ప్రామాణికతనే ప్రశ్నార్ధకంగా మార్చివేసిన భారీ కుట్ర ఇది. 2017 లో దీనిగురించి నియమించిన Peter Wilmshurst కమిటీ బ్రిటిష్ పార్లమెంట్ కు సమర్పించిన నివేదికలో ఇది organised criminal activity అంటూ తీవ్రంగా విమర్శించింది. ఫార్మాకంపెనీల కుట్రలకీ మెడికల్ సైన్సు క్రెడిబిలిటీకి సంబంధం లేదన్న వాదన ఎంత బలహీనమైనదో అర్ధమౌతోందా?
నిజానికి ఈ జాడ్యం ఒక్క మెడికల్ సైన్సుకే పరిమితం కాదు. అసలు మొత్తం సైన్సే తప్పుడు పరిశోధనలవల్ల చావుదెబ్బ తింటోంది. ఈ రోజు మనం ఒక పారడాక్సికల్ ప్రపంచంలో బతుకుతున్నాం. ఒకసారి చార్లీ చాప్లిన్ గౌరవార్ధం tramp వేషధారణ పోటీ పెడితే చార్లీ చాప్లిన్ కూడా సరదాగా వేషమేసుకుని పోయాడంట. నకిలీ చార్లీ చాప్లిన్లు మొదటి రెండు బహుమతులు గెలుచుకుంటే ఈయనకి మూడోబహుమతి వచ్చిందంట. ఎంతనిజమో తెలియదుగానీ ఈనాటి సైన్సు పరిస్థితి అచ్చం ఈ కథ లాగే ఉంది. సత్యమేదో తెలుసుకోవటానికి జరిగే శాస్త్ర పరిశోధనలు ఒకవైపు జరుగుతూనే ఉన్నా అసత్యాలకి సైన్సు ముసుగేసి అదే ప్రామాణికమైన సైన్సుగా చెలామణీ చెయ్యటానికి జరిగే ప్రయత్నాలు అంతకంటే ముమ్మరంగా జరుగుతున్నాయి. 1950 లలో అమెరికన్ సిగరెట్ కంపెనీలు అత్యంత భారీ స్థాయిలో ఇటువంటి సైంటిఫిక్ ఫ్రాడ్ మొదలుబెట్టాయి. అప్పటిదాకా ఏమాత్రం హానిలేని harmless pastime అని భావించిన సిగరెట్ నిజానికి కాన్సర్ కారకమని పరిశోధనలలో తేలింది. నిషేధించాలని పబ్లిక్ డిమాండ్ మొదలయ్యింది. సిగరెట్ కంపెనీలు ఆలోచనలో పడ్డాయి. ముల్లుని ముల్లుతోనే తియ్యాలని నిశ్చయించుకున్నాయి. వార్ స్ట్రాటజీ సిద్ధమయ్యింది. కళ్ళు చెదిరే స్థాయిలో ఫండింగ్ సమకూరింది. కాన్సర్ కారకాలైన ఇతర అంశాలని హైలైట్ చేస్తూ పెద్దమొత్తం లో distracting research మొదలయ్యింది. బట్టతలకీ కాన్సర్ కీ ఉన్న సంబంధం మీద రీసెర్చ్ లు జరిగాయి. కాన్సర్ కీ పుట్టిన నెలకీ ఉన్న సంబంధంపైనా జరిగాయి. జనాన్ని పీకల్లోతు అయోమయం లోకి నెట్టాయి. మొత్తమ్మీద సిగరెట్ కంపెనీలు విజయం సాధించాయి. ఒక దుస్సంప్రదాయానికి శక్తివంతమైన బీజం పడింది. సైన్సుని లాభసాటి interventional technology లుగా మార్చి సొమ్ముచేసుకునే క్రమంలో పెట్టుబడిదారీవ్యవస్థ ఈరోజుకీ ఇటువంటి distracting research నే ముఖ్యమైన ఆయుధంగా వాడుకుంటోంది. పొగాకు, యాసిడ్ రెయిన్, కెమికల్ పెస్టిసైడ్స్, కాంట్రాసెప్టివ్స్, స్టెంట్స్, యాంటీడిప్రెసెంట్స్, క్లైమేట్ చేంజ్...... ఒకటేమిటి, అమ్ముకోవటానికి వీలున్న ప్రతి అంశమూ ఈ false sientific nerrative లోకి అందంగా ఒదిగిపోయింది. సైన్సుని అత్యంత భక్తి ప్రపత్తులతో కొలిచే విద్యావంతులే ఈ manufactured ignorance యధేచ్చగా వ్యాపించటానికి ప్రధానమైన వాహకాలవటం పెద్ద ఐరనీ.
సైన్సంటే మనిషికి సృష్టిరహస్యాన్ని వివరించే సాధనమనీ, ఒక divine pursuit of truth అనీ నమ్ముతుంటాం మనం. In a perfect world, అది నిజం కూడా. కానీ ఈ రోజున జరుగుతున్న సైంటిఫిక్ రీసెర్చ్ ఎంతమాత్రమూ అటువంటి అన్వేషణ కాదు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకోసం, కార్పొరేట్ డబ్బులతో నడుస్తున్న బిజినెస్ ఎంటర్ప్రైజ్. ఒకవైపు లాభదాయకమైన టెక్నాలజీగా మార్చే అవకాశమున్న పరిశోధనాంశాలకేమో లెక్కలేనంత ఫండింగ్ లభిస్తుంటే ,భౌతిక ప్రయోజనంలేని సత్యాలనావిష్కరించే పరిశోధనలకి పైసా దొరకని పరిస్థితి.ఐన్ స్టీన్ గనక ఈరోజు జీవించి ఉంటే నిస్సందేహంగా మట్టిగొట్టుకుపోయేవాడు. ఎంతోకొంత పబ్లిక్ ఫండ్స్ కల్పించే ఆర్ధికాలంబన లేకపోతే abstract science పరిశోధనల్లో ఈమాత్రమైనా ముందడుగులు పడేవి కాదు.
మెడికల్ సైన్సులోనేగాక, అసలు మొత్తం సైన్సులోనే వేళ్ళూనుకుపోయిన invasive approach మానవాళి ఉనికికే ముప్పుగా మారిందన్న స్పృహ ఇప్పటికే మొదలయ్యింది. సైన్సుని నడిపిస్తోన్న foundational values గురించి లోతైన అంతర్మధనమే జరుగుతోంది. ప్రపంచం ఈరోజున్న విధంగా రూపుదిద్దుకోవటంలో సైన్సు పోషించిన శక్తివంతమైన పాత్రని గుర్తిస్తూనే అదే సైన్సు కారణంగా మన జ్ఞానంలోనూ, జీవితంలో ఏర్పడిన పగుళ్ళని కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సంప్రదాయ పద్ధతులమీదా, సంప్రదాయ జ్ఞానం మీదా ప్రపంచం కొత్తగా చూపు సారిస్తోంది. ప్రతి రంగంలోనూ ఆధునికతకీ సంప్రదాయానికీ మధ్యనున్న కాంప్లిమెంటారిటీని గుర్తిస్తోంది.
ఈ రోజు అలోపతీ అని మనం పిలిచే వెస్టర్న్ మెడికల్ సైన్సులో ఉన్న లోపాలని సరిదిద్దుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెస్టర్న్ సైన్సుకి మూలస్తంభం లాంటి cartesian విలువలే మొదట్లో మెడికల్ సైన్సుకి కూడా మార్గం నిర్దేశించాయి. ఫలితంగా మనిషిని మనిషిగాకాక మానవ శరీరంగా అర్ధం చేసుకున్నారు. చుట్టూ ఉన్న ప్రకృతిలో మమేకమైన integral భాగంగా కాక స్వతంత్రమైన అస్థిత్వమున్న యంత్రంగా భావించారు. యంత్రభాగాలకి రిపేర్ చేస్తే యంత్రం బాగయినట్టు, స్వతంత్ర భాగాల్ని బాగు చేస్తే మనిషి బాగవుతాడనుకున్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది. శరీరం, మనసుల మధ్యనున్న అద్వైతం అర్ధమయ్యింది. వైద్యంలో డాక్టర్లకున్నంత ప్రాముఖ్యత పేషెంట్ల నమ్మకాలకీ, విలువలకీ ఉందని గుర్తిస్తూ Evidence Based Medicine ఉద్యమం మొదలయ్యింది. ఇప్పుడు జరుగుతున్న క్లినికల్ టెస్టులే గాక గతంలో జరిగిన అన్ని టెస్టుల వివరాలని పబ్లిక్ డొమైన్ లో ఉంచాలనే డిమాండ్ తో AllTrials Movement నడుస్తోంది.
ప్రపంచం మారుతోంది. సైన్సు ఒక paradigm shift అంచున నిలబడి ఉంది. మనం మాత్రం అపసవ్య దిక్కుకు చూస్తున్నాము. సైన్సుని దైవంగా మార్చి కొత్త మతం స్థాపించే ఉద్యమం చేస్తున్నాము. దాన్నే సైంటిఫిక్ టెంపర్ అని ప్రకటించుకుంటున్నాము.
సరే, మందుకీ, ముద్దకీ, మనసుకీ, మనిషికీ సైన్సే ప్రమాణమని నమ్ముదాం. కానీ ముందే సైన్సుని నమ్మాలో తేల్చుకుందాం. సైన్సంతా ఒక monolithic system కాదు. పాత సైన్సుంది. థియరీ ఆఫ్ రిలేటివిటీ, క్వాంటం ఫిజిక్స్ ఆవిష్కరించిన కొత్త సైన్సుంది. వాటి foundational values అధ్యయనం చేద్దాం. Science, false-science, pseudo-science, junk -science, bad -science వంటి వంద వేరియేషన్లున్నాయి. తేడాలు తెలుసుకుందాం. సైన్సులో కులవ్యవస్థలాంటి వర్గీకరణ ఒకటుంది. మొన్నటిదాకా ఈ అప్రకటిత hierarchy లో physics, mathematics వంటి hard sciences పైమెట్ల మీదుండేవి. సంప్రదాయ జ్ఞానాన్ని ఏ కారణంతో చిన్నచూపు చూస్తామో సరిగ్గా అటువంటి కారణాలవల్లనే బయలాజికల్ సైన్సెస్, మానవ శాస్త్రాలు దిగువనుండేవి. ఇప్పుడిప్పుడే genetics, biotechnology వంటివి పైకెక్కుతున్నాయి. మనమెటువైపుండాలో, ఏ విలువలని సమర్ధించాలో స్పష్టం చేసుకుందాం.
ఆయుర్వేదాన్నీ, సంప్రదాయ జ్ఞానాన్నీ ల్యాబరేటరీ కొలబద్దలతోనే కొలిచిచూద్దాం. కానీ ఇప్పుడా కొలబద్దలు విరిగిపోయిఉన్నాయి. అతికేదాకా వేచిచూద్దాం. అజ్ఞానం పాపం కాదుగానీ అజ్ఞానులంటూ మనుషుల్ని వెటకారాలాడేటప్పుడైనా మనలో కొంత కొత్త జ్ఞానానికి చోటిద్దాం. ప్లాసిబో ఎఫెక్ట్ వొట్టిభ్రమ కాదనీ నిజంగానే biochemical changes కలిగిస్తుందనీ,.అధిక శాతం క్లినికల్ టెస్టుల్లో అసలు మందులకంటే ప్లాసిబో మందులే బాగా పని చేస్తాయనీ ఎప్పటికప్పుడు రుజువవుతూనే వుంది. మనమేమో కాలం చెల్లిన జ్ఞానం పట్టుకువేళ్ళాడుతున్నాం. 'Nothing but a feeling !' అని తీర్పులిస్తూ జనాన్ని వెక్కిరిస్తున్నాం.
పసరుమందులు, సాంబారూ, పచ్చళ్ళంటూ గేలి చేస్తున్నాంకదా. ఇప్పుడు అమెరికాలో Fecal Metabiota Transplant పేరుతో మనిషి మలాన్ని శుద్ది చేసి క్యాప్సూల్స్ గా మార్చి మింగిస్తున్నారు. దానికేమందాం?
సైన్సు, ప్రగతిశీల భావజాలం, నాస్తికత్వం, హేతువాదం తప్పనిసరిగా ఒక కట్టగా కలిసుండాలన్న నియమమేం లేదు. వీటిని నడిపించే విలువల్లో సారూప్యతకంటే వైరుధ్యాలే ఎక్కువ. ఈ గందరగోళంలోనుండి బయటపడదాం.
దేవుడులేడని నిరూపించటం, మూఢనమ్మకాలని పారద్రోలటం సైన్సుకున్న ప్రధాన ప్రయోజనాలు కానే కాదు. అయితే గియితే second -rate by-products అవుతాయి.
సైన్సు వేరు, టెక్నాలజీ వేరు. సైన్సు గొప్పదనాన్ని వివరించే ప్రతి సందర్భంలో కంప్యూటర్లనీ ,రాకెట్లనీ ఉదాహరణలుగా చూపించే naivety తగ్గించుకుందాం. వింటానికి చిరాగ్గా ఉంటోంది.
సైన్సు సాధించిన విజయాలే దాన్ని గౌరవించటానికి ప్రాతిపదికలన్న ఆలోచన ఎంత దుర్మార్గమైనదో ఇప్పటికైనా గ్రహిద్దాం. ఆ లెక్కల్లో చూస్తే అంబానీకంటే గొప్పవాళ్ళెవరూ ఉండరు. Let us learn to look at the big picture. మోడర్న్ సైన్స్ చాలా విజయాలే సాధించింది..కాదంటంలేదు. కానీ అది మనిషిని ఓడించింది. మనిషి జీవితకాలాన్ని పెంచింది. కానీ మానవజాతి ఆయుర్దాయాన్ని తగ్గించింది.
మనిషిప్పుడొక endangered species. బతకటానికి నానా చావు చస్తున్నాడు. నిజానికి సగటుమనిషికి మనకుండే సిద్ధాంతాల జంజాటాలు ఏనాడూ లేవు. ఇప్పుడైతే ఎట్లాగైనా ప్రాణాలు దక్కించుకోవాలన్న తపన తప్ప వేరే ప్రయారిటీలు అసలే లేవు. ఏం తప్పుందందులో? ఆస్తులు కోల్పోయి కూడా ప్రేమించిన మనుషుల్ని కాపాడుకోలేని నిస్సహాయ పరిస్థితిలో కళ్ళముందు కనిపించే కారణాల్ని నిలదీసి ప్రశ్నిస్తున్నాడు .ఏ సన్నటి వెలుగురేక కనిపించినా ఆశగా చూస్తున్నాడు. న్యాయమేకదా? ఆ మాత్రానికే గొర్రెలూ, మూర్ఖులూ, బావిలో కప్పలన్న మాటలు మొయ్యాలా? బావిలో కప్పలు కానిదెవరు మనలో?బావిలోనుండి బయటపడ్డ కప్పలేమైనా లోకమంతా తిరుగుతాయా? ఎవరికుండే హద్దులు వారికున్నాయి కదా! బతుకే బరువైన మనిషిలో scientific temper వెతికే మన హేతుబద్దతలో నిగ్గెంత ?
బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రతిఉదయం కిటికీ ముందు నగ్నంగా నిలబడి బయటికి చూసేవాడు. Nikola Tesla నిద్రబోయేముందు వందసార్లు బొటనవేళ్ళు కదిలించేవాడు. అంతర్జాతీయ నాస్తిక ఉద్యమానికి నాయకత్వం వహించే The four horsemen లో ఒకడైన Richard Dawkins కి దయ్యాలంటే భయం. ఐజక్ న్యూటన్ కి alchemy లోనూ, occult sciences లోనూ ప్రగాఢమైన విశ్వాసముంది. ఎవరి ideosyncracies వాళ్ళకున్నాయి. ఎవరి irrationalities వాళ్ళకున్నాయి. వాళ్ళలో కనబడని అహేతుకత్వం, మూర్ఖత్వం ఆనందయ్య మందుకోసం పోయే ఎంకన్నలోనో, యలమందలోనో అంత ప్రత్యేకంగా ఎందుక్కనబడుతున్నాయి? ఆమాటకొస్తే ఒక anomoly కనపడ్డప్పుడు కనీసమైన scientific curiosity కి తావివ్వకుండా కొట్టిపారేసిన మనదేమాత్రం సైంటిఫిక్ టెంపర్! నిజమే, మనుషులు పిరికివాళ్ళే. దేవుళ్ళనీ, దెయ్యాలనీ నమ్ముతారు.చెట్టుకీ, పిట్టకీ, రాయికీ, రప్పకీ ఆత్మని ఆపాదిస్తారు. కానీ ఇవేమీ మనుషుల స్వయంకృతాలు కావు. లేనిది ఉందనుకోవటం, కంటికి కనబడని abstract patterns ని కల్పించుకోవటం వేల సంవత్సరాలుగా ప్రకృతి మనకందిస్తూ వచ్చిన evolutionary advantage. ఇటువంటి mystic insights గనక మనిషికి లేకపోతే సైన్సు, భాష, మతం, సాహిత్యం, సామూహిక అస్తిత్వాలే సాధ్యమయ్యేవి కాదు. అసలు ఇంతకాలం మనిషి బతికి బట్టకట్టేవాడే కాదు.
మన మెదడులో mirror neurons అనే ప్రత్యేకమైన టిష్యూ ఒకటుంది. తోటి మనిషితో సహానుభూతి చెందమనీ, సమూహాన్ని అనుసరించమనీ అది ప్రేరేపిస్తుంది. సమాజాన్నీ, నాగరికతనీ నిర్మించటంలో అది బలమైన పాత్ర పోషించింది. కాబట్టి మందననుకరించటం, అనుసరించటం మనమనుకుంటున్నట్టు గొర్రెతనం కాదు. మన అస్తిత్వంలో నిక్షిప్తమై ఉన్న అచ్చమైన మనిషితనం. ఏ పేరైతేనేం, చదువు లేని మూర్ఖుల్లోనే కాదు, మెదడనేదొకటుంటే మహానుభావులమైన మనలోనూ ఉంది. ఒప్పుకోమంతే. సైంటిఫిక్ టెంపర్లూ, రేషనాలిటీలూ గొప్ప విషయాలేగానీ ఉపయోగించే మనకి సంయమనం లోపిస్తే ఈ బతుక్కి మిగిలిన కొద్దిపాటి అందమూ, సున్నితత్వమూ దూరమౌతాయి. సైన్సు గొప్ప జ్ఞానమార్గమేగానీ జ్ఞానానికి అదొక్కటే మార్గం కాదు. మనిషిని మించిన ప్రమాణమేదీ లేదు.
PS: With due respect to all the exceptional doctors out there. And to Science that taught me the value of wonderment and humility.

Thursday 3 June 2021

 బ్రిటన్ కంపనీ లీవర్ హిందూస్తాన్ లీవర్ గా

మారి 70 సం. లుగా ఈ దేశంలో ఉన్న వనరులే వాడుతూ సబ్బులు, తలనూనెలు, పేస్టులు డిటర్జెంట్స్ సౌందర్య సాధనాలు ఇలా ప్రతీ వస్తువూ అమ్ముతూ అంబానీ, ఆదాని, టాటా, బిర్లాలు అందరి కంటే ఎక్కువ సంపాదించి వేల కోట్ల లాభాలు సంపాదిస్తూ బ్రిటన్ పట్టుకుపోతోంది.
కానీ మనకు ఎప్పుడూ బాధ గాని నొప్పి గాని అనిపించలేదు.
అయ్యో మన దేశంలో కూడా అటువంటి పెద్ద కంపనీలు తయారు అయి పలు దేశాలలో వ్యాపారం చేసి మన దేశానికి డబ్బులు సంపాదిస్తే బాగుండును అన్న అలోచన కూడా ఎప్పుడూ రాలేదు.
బాగా చదువుకున్న వారి ఆలోచలను కూడా కమ్యూనిజం ఇంతలా కలుషితం చేసింది అంటే ఇంకా ఈ దేశంలో చదువురాని వారిని ఈ కమ్యూనిజం ఎంత బ్రష్టు పట్టించి ఉంటుందో ఆలోచించండి.
ఈ దేశంలో వ్యక్తుల సామర్ధ్యానికి తెలివితేటలకు లోటు లేదు. రామ్ దేవ్ బాబా నేను పతంజలి సంస్థను దేశీయ MNC గా తయారు చేసి విదేశీ FMCG హిందూస్తాన్ లీవర్ వంటి సంస్థలని ఎదుర్కొంటాను అని ఛాలెంజ్ చేసాడు. ఒక్క 10 సం. లలో వాటికి పోటీగా నిలిపి అనుకున్నది సాధించాడు.
కానీ అతనిని మనమే వెక్కిరిస్తాం. అతని ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి ప్రశ్నిస్తాo. అతని మెల్ల కన్నుని, గోచీ కట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తాం తప్ప ఒక సాధారణ వ్యక్తి పట్టుదల ఉంటే ఎంతలా ఎదగగలడో అతనిని ఈ తరానికి చూపి స్ఫూర్తిని ఇవ్వం.
కానీ హిందూ స్థాన్ లీవర్ వాడు మా సబ్బు వాడితే తెల్లగా అవుతుంది అని చెపితే మన చర్మం తెల్లబడక పోయినా70 ఏళ్లుగా వాడుతూనే ఉన్నాం. వాడి కంపెనీని వెక్కిరించం. ఎందుకంటే మనకు వెయ్యి సం. ల బానిస బతుకు అలవాటు అయి మనదేశంలో వాళ్ళు చెప్పే దానికన్నా తెల్లవాడు చెప్పింది ఎక్కువ నమ్ముతాం సో కాల్డ్ చదువుకున్న మేధావులతో సహా...
ఒక్క టాటా, బిర్లా, ఆదాని, అంబానీ, రాం దేవ్ బాబా మాత్రమే కాదు అన్ని దేశీయ కంపెనీలు ఎదిగితేనే విదేశీ MNCల తో పోటీ పడగలవు. విదేశాల్లో వ్యాపారాలు చేసి దేశానికి ఫారెన్ ఎక్స్చేంజి సంపాదించగలవు.
ఎదో కారణం చూపి మన దేశంలోనే వాటిపై ద్వేషం పెంచి ఎదగకుండా చేస్తే మన తెలివైన వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఈ హింస భరించలేక లక్ష్మీ మిట్టల్ లా పై దేశం పోయి వ్యాపారాలు చేసుకుంటారు.
నెహ్రు గారు వ్యాపార వేత్తలను అసహ్యించుకునే వారు అని స్వయంగా JRD టాటా గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. నెహ్రు గారికి ప్రైవేట్ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు అంటే పడేది కాదు. కానీ ఆయనతో సహా ఆయన కాబినెట్ మంత్రులు అధికారులు విదేశీ ప్రైవేట్ MNC వస్తువులే వాడేవారు, విదేశీ ప్రైవేట్ కంపెనీల కార్లలోనే తిరిగే వారు.
మిట్టల్ కుటుంబం మార్వాడీలు. కలకత్తా స్టీల్ వ్యాపారం చేసే వారు. 1976లో ఇక్కడ దేశంలో ఇందిర ప్రైవేట్ స్టీల్ పరిశ్రమ మీద నిషేధం పెట్టడంతో ఇండోనేషియా వెళ్లి అక్కడ మొదటి పరిశ్రమ పెట్టి అక్కడ నుండి త్రినిడాడ్ పోయి అక్కడ దివాళా తీసిన స్టీల్ పరిశ్రమలు కొని వాటిని లాభాల బాటలోకి తెచ్చారు. ఆ తరువాత యూకే వెళ్లారు. ఆర్సెల్ మిట్టల్ అని ప్రపంచంలోనే పెద్ద స్టీల్ పరిశ్రమ కంపనీ స్థాపించి ఎంతో ఎత్తుకు ఎదిగారు. 2005 కి మిట్టల్ ప్రపంచ మొదటి 10 మంది ధనవంతుల్లో ఒకరు. ఆ లిస్ట్ లో చేరిన మొట్ట మొదటి భారతీయుడు.
మనకి ఇనుప ముడి ఖనిజం కుప్పలు తెప్పలుగా ఉంది. ఇక్కడ దేశంలో ఆ ముడి ఖనిజం వాడుకునే అన్ని స్టీల్ పరిశ్రమలు, స్టీల్ వినియోగం లేక మన బైలదుల్లా నుండి ముడి ఖనిజాన్ని ప్రత్యేక రైల్వే లైన్ వేసి జపాన్ ఎగుమతి చేసుకుంటున్నాం.
అదే ఆ మనిషిని ఈ దేశంలో వ్యాపారం చెయ్యి నిచ్చి ఉంటే స్టీల్ పరిశ్రమ ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేది. ప్రపంచ స్టీల్ పరిశ్రమ ఉత్పత్తి కేంద్రంగా భారత్ నిలిచి ఉండేది. అతని సంపద భారత్ లో ఉండేది. ఆయన ఎందరికో ఉపాధి చూపించి ఉండేవాడు కదా!
ఈ సోషలిజం ఎంత తప్పుడు ఆలోచనలు మన మనసుల్లో చొప్పిస్తున్నదో ఒక్క సారి ఆలోచించండి.
రిలయన్స్ పెట్టి 47 సం. లు అయింది. ఆస్తులు 11లక్షల కోట్లు.
అమెజాన్ పెట్టి 10 సం. లు అయింది ఆస్తులు 18 లక్షల కోట్లు
చైనా అలిబాబా కంపనీ మొదలు పెట్టి 20 సం. లు అయింది. ఆస్తులు 15 లక్షల కోట్లు.
అమెరికా ఎదగడానికి ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక అమెజాన్ ఇలా బోల్డు పెద్ద కంపెనీల వల్ల ఎదిగింది. అలాగే చైనా డజన్ల కొద్దీ ప్రైవేట్ MNC లను ఎదగనిచ్చింది. ఇప్పుడు అమెరికాతో ప్రపంచ మొదటి స్థానానికి పోటీ పడుతోంది.
ఇలా ప్రతీ దానికి అడ్డు పడి వామపక్షాలు బెంగాల్ నాశనం చేశాయి. యూనియన్స్ కి కొమ్ములు ఇచ్చి సమ్మెలు బందులు చేసి ఒక నాడు దేశంలో ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా పెరు పొందిన కలకత్తా పేరు నాశనం చేశారు.
CPM దగ్గర నేర్చుకున్న విద్య తో మమతా టాటా నానో ప్రాజెక్ట్ అడ్డుకుంది. సింగూర్ రైతులు అలా బీద వాళ్లుగానే ఉండిపోయారు.
అదే టాటా నానో పరిశ్రమ మోడీ సీఎం గా ఉన్నప్పుడు గుజరాత్ తీసుకుపోయి సానంద్ లో అన్ని సదుపాయాలు కల్పించాడు. ఇప్పుడు సానంద్ ప్రపంచంలోనే ఒక పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ హబ్. అక్కడ అన్ని కంపెనీలు అంటే టాటా, మారుతి, హుందాయి, ఫోర్డ్, హోండా మొ. కంపెనీలు కార్లు స్కూటర్లు, మోటారు సైకిల్స్ ఉత్పత్తి చేస్తున్నాయి. అక్కడ రైతులు కోటీశ్వరులు అయిపోయారు. స్థానికులకు ఉద్యోగాలు దొరికాయి.
మీరే ఆలోచించుకోండి మన దేశ కంపెనీల మీదే మనమే ద్వేషం పెంచి ఎదగకుండా చేసే ఇటువంటి ఆలోచనలు పెంచడం వల్ల మన దేశానికి మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా అని. అందుకే స్వదేశీ వస్తువులు వాడుకుందాం.... మనదేశ ఆర్థికవ్యవస్థను పెంచుకుందాం..
మల్టీనేషన్ కంపెనీల ఉత్పత్తులు వాడకండి స్వదేశీ కంపెనీల వస్తువులు వినియోగించండి
మన దేశ సంపద మన దేశంలోనే ఉంటుంది.
*భారత్ మాతా కీ జయ్* 🇮🇳

Wednesday 2 June 2021

 NLP .. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాం అంటే ?

కంప్యూటర్ కు ఒక ప్రోగ్రాం ఉంటుంది . అది ప్రోగ్రాం బట్టే నడుచుకొంటుంది . మనిషి మెదడు కూడా కంప్యూటర్ లాంటిదే . దానికి ప్రోగ్రాం ఉంటుందా ?
ఉంటుంది . ఎవరు రాసారు ? ఎవరి ప్రోగ్రాం ను వారే రాసుకొంటారు .
"అయ్యో .. నా మెదడు ప్రోగ్రాం ను నేను ఎప్పుడు రాయలేదే ?!" అనుకొంటున్నారా ?
మీకు తెలియకుండానే, చిన్నపటినుంచి మీ ప్రోగ్రాం ను మీరే రాసేసుకుని వుంటారు .
చిన్నపటినుంచి మీ గురించి మిగతా వారు అంటే మీ తల్లితండ్రులు మీ గురువులు మీ స్నేహితులు చెప్పింది మీ మెదడులో నిక్షిప్తం అయ్యి ఉంటుంది . అదే మీ ప్రోగ్రాం .
"ఆబ్బె .. మా వాడు డల్ అండి" అని మీ నాన్న అనివుంటే అది రికార్డు అయిపోయివుంటుంది . "ఏరా మొద్దు వెధవా.. నీ బుర్ర నిండా మట్టి వుందేమిట్రా?" అని మీ టీచర్ అని ఉంటే అది కూడా రికార్డు అయివుంటుంది .
"నువ్వు డల్ .. నువ్వు మొద్దు" .. అని పదేపదే అది నీకు గుర్తు చేస్తూ ఉంటుంది . నిజంగానే మీరు డల్ అయిపోయివుంటారు .
వ్యక్తి వాస్తవిక లక్షణాలతో సంబంధం లేదు . మీరు వాస్తవంగా చురుకైన వారు . ఆ మాటకొస్తే డల్ అంటూ ఎవరూ వుండరు . { పాపం బుద్ధి మాంద్యంతో పుట్టిన పిల్లలు మినహాయిస్తే } . అందరూ తేలితేటలు కలిగిన వారే .. కానీ సమస్య ఏమిటంటే "నేను డల్ .. నాకు ఆత్మ విశ్వాసం తక్కువ .. నేను ఏ పని చెయ్యలేను .. నాకు పట్టుదల తక్కువ" అని మీ మైండ్ లో రికార్డు అయివున్నది ఎప్పుడూ ప్లే అవుతూ మిమ్మల్ని వెనక్కు లాగేస్తూ వుంటుంది .
"కర్ణా! .. నీ మొఖం .. నువ్వు ఏమి గెలుస్తావు? .. ఓడి పోవడం గ్యారెంటీ అంటూ నెగటివ్ SUGGESTIONS ఇచ్చాడు శల్యుడు . కర్ణుడి ఓటమికి అది ఒక కారణం .
మరి ఈ ప్రోగ్రాం ను మార్చుకోలేమా ?
ఎందుకు మార్చలేము . చాలా సింపుల్ గా మార్చుకోవచ్చు . మీలోని శల్యుడి ప్రోగ్రాం ను డిలీట్ చేసి కృషుడి program గా మార్చుకోవచ్చు . మీరు అందుకు సిద్ధమా ?
మీ వయస్సు ఎంతైనా పరవాలేదు .
ఇలా చెయ్యండి .
ముందుగా మీలో ఏ విషయం లో మార్పు కోరుకొంటున్నారో డిసైడ్ చెయ్యండి . నెగటివ్ పాయింట్స్ ను రాసారు కదా ? ఇప్పుడు వాటిని పాజిటివ్ సూచనలుగా మార్చండి . ఎక్కడ నెగటివ్ మాటలు రాకూడదు .
ఉదాహరణకు మీరు సిగరెట్ లు తాగుతున్నారు . దీన్ని మానెయ్యాలి అనుకొంటున్నారు . సిగరెట్ లు తాగను అని రాయకండి . నెగటివ్ మాటల్ని మెదడు ముందు గ్రహిస్తుంది . అవునంటే కాదనిలే అని అర్థం చేసుకొంటుంది . కాబట్టి మీరు రాసిన మీ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాం లో పాజిటివ్ మాటలే ఉండాలి .
నేను sad గా ఉండను అని రాయొద్దు . ఉండను అనే మాట కన్నా ముందు sad వుంది . అదే మైండ్ కు ఎక్కుతుంది . "
నేను రోజంతా సంతోషంగా వుంటాను . నాకు ఆత్మ సంకల్పము ఎక్కువ . ఒక పని చెయ్యాలి అనుకొంటే తప్పకుండా దాన్ని చేస్తాను . నాకు పట్టుదల ఎక్కువ . ఆత్మ విశ్వాసం మెండుగా వుంది . ఆరోగ్యంగా వుంటాను . నా లక్ష్యాలను చేరుకొంటాను .. ఇలా .. అర్థం అయ్యింది కదా ?
paper పై రాశారా ? దాన్ని దిండు కింద పెట్టుకోండి . పొద్దునే లేచిన వెంటనే దాన్ని తీసి నెమ్మదిగా గట్టిగా చదవండి . చదివినప్పుడు అందులోని దాన్ని ఫీల్ కావాలి . నేను రోజంతా హ్యాపీ గా వుంటాను .. జీవితాంతం హ్యాపీ గా వుంటాను అని చదివినప్పుడు మీరు హ్యాపీగా ఉన్నట్టు ఊహించుకోండి . నేను అనుకొన్న పని సాదిస్తాను అని చదివినప్పుడు ఆ పని చేసినట్టు ఊహించుకోండి . ఆ పని అయినప్పుడు { అది పరీక్ష పాస్ కావడం కావొచ్చు . స్లిమ్ కావడం కావొచ్చు . లేదా మద్యం మానడం కావొచ్చు } మీరు ఆనందం ఉండడాన్ని ఊహించుకోండి . ఇలా రోజూ అయిదారు నెలల పాటు చెయ్యండి .
మీరు ఇచ్చిన సూచనలు నెమ్మదిగా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డు అయిపోతాయి . అంటే మీ program చేంజ్ అవుతోంది . మీకు తెలియకుండా మీలో మార్పు వస్తుంది . మీలో ఒక కొత్త మీరు వస్తారు . కొత్త లోకానికి స్వాగతం ."
నాకు మాస్క్ అంటే చిరాకు . సమస్య మాస్క్ తో కాదు . రద్దీ ప్రాంతాల్లో అది అవసరం అని చెప్పాను.
మాస్క్ పెట్టుకొనే వారి ఆలోచనలు ఎలా ఉంటాయి ? ఆమ్మో మాస్క్ పెట్టుకోకపోతే చస్తాము. కరోనా ప్రాణాంతక వ్యాధి . సోకితే ఇక చావే . బతికిబట్టకట్టాలి అంటే మాస్క్ తప్పదు .
వ్యాధి బాగా విస్తరిస్తునప్పుడు కొన్ని రోజులు అనవసరంగా బయటకు పోకపోవడం మంచిది అని మే మొదటి వారం లో నేనే చెప్పాను . కొంత మంది స్టే హోమ్ స్టే సేఫ్ జపం చేస్తుంటారు . అలంటి వారంటే నాకు జాలి . ఇంట్లో కూర్చోవడం .. ఆమ్మో బయటకు పొతే ఇక చావే .. చావే .. బతకాలంటే ఇంట్లోనే ఉండాలి అని పదేపదే అనుకొంటారు .
corona సోకితే చావే చావే అని సంవత్సరం రోజులుగా వందల సార్లు చెప్పుకొంటే అది మైండ్ లో స్ట్రాంగ్ గా కూర్చొని ఉంటుంది . కరోనా అందరిని సమంగా చూస్తుంది . నువ్వు ఇంట్లో వున్నా వెతుక్కొంటూ వస్తుంది . ఇలాంటివారికి ...
ఒక్క సారి సోకగానే ఇక సబ్ కాన్షియస్ మైండ్ ఆక్టివేట్ అవుతుంది . వామ్మో నేను చచ్చిపోతాను కెచ్చి పోతాను అని పదేపదే అనుకోవడం తో శరీరం లో అనేక మార్పులు వస్తాయి . అనేక ద్రవాలు stress వల్ల ఉత్పన్నం అవుతాయి . అప్పుడు మిమ్మల్ని అప్పుల ఆసుపత్రి డాక్టర్ లు కాదు కదా అమెరికా లోని వారి బాబు లాంటి డాక్టర్ లు కూడా కాపాడ లేరు .
రోజూ నా ఫేస్బుక్ ఫాలో కావడం వల్ల మీ మైండ్ ఈ విధంగా పాజిటివ్ సూచనలతో నిండిపోతుందో .. కరోనా సోకినా" చల్... ఫట్" అంటూ మీరు దాన్ని ఎందుకు ఊదేస్తున్నారో అర్థం అయ్యిందా ? మా స్లేట్ ఉద్యోగులు కరోనా తో ఎందుకు ఫుట్ బాల్ ఆడుకొంటున్నారో తెలిసిందా ? ఇది science బాబు . మాయలు లేవు .. మంత్రాలూ లేవు . pure సైన్స్ . proven సైన్స్
అర్థం అయ్యిందా ?
అయితే ఒకటి చెప్పండి . ఒకటో వేవ్ లో కన్నా second వేవ్ లో మరణాల శాతం ఎక్కువ ఎందుకో చెప్పండి . అందుకు ఎవరు కారణమో చెప్పండి .
మీకు సమాధానం తట్టిందో లేదో నాకు తెలియదు { మీరు అడిగినా నేను పోస్ట్ చెయ్యను . పోస్ట్ చేస్తే అది శాడిజం లాగా కనిపిస్తుంది } సారీ ..
చివరిగా ఒక మాట ! కరోనా ను సృష్టించిన వాడే .. కాదు వారే .. చాల రోజులు బాగా అలోచించి .. ఇది బాగా పని చెయ్యాలి అంటే ఇదో ఈ విధంగా చెయ్యాలి .... ఇలా ప్రచారం చెయ్యాలి అని డిసైడ్ చేసివుంటాడు అని నాకు అనిపిస్తుంది . ఈ విషయం పై నేను గత సంవత్సరం ఏప్రిల్ లోనే ఎన్నో పోస్ట్ లు పెట్టాను . అది చాల మందికి అర్థం కాలేదు . నేనేదో మాస్క్ ల కు వ్యతిరేకం .. స్టే హోమ్ సూత్రానికి వ్యతిరేకం అనుకొన్నారు . అర్థం కాని జనాలకు చెప్పడం ఎందుకు అని మానేసాను . జనాలకు బాగా అర్థం అయ్యే విషయాలే చెబుతున్నాను .

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...