Monday 29 May 2023

 ఆనందభాష్పాలు

రాలుస్తున్న ఈయనెవరో తెలుసా..??
*******************************
1947లో రాజగోపాలాచారి సూచన మేరకు రాజదండాన్ని తయారుచేసే పనిని చెన్నైలోని 'ఉమ్మడి బంగారుచెట్టి జూవెలర్స్' కు అప్పగించారు..
అప్పుడు ఆ సంస్థను నడుపుతున్న ఉమ్మిడి ఎత్తిరాజులు (20), ఉమ్మిడి సుధాకర్ (14) అనే అన్నదమ్ములు తివావదుత్తరై ఆధీనం పీఠాధిపతులను సంప్రదించి చోళరాజుల సాంప్రదాయం ప్రకారం నియమనిష్టలతో రాజదండాన్ని/ధర్మదండాన్ని/సెంగోల్‌ను తయారు చేశారు..
అప్పుడు 1947లో నెహ్రూకు రాజదండాన్ని బహుకరించే సమయంలో ఈ ఫోటోలోని వ్యక్తే తాము తయారు చేసిన ఆ రాజదండాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు..
ఇప్పుడు మళ్ళీ అదే రాజదండం తన కళ్ళముందు ప్రధాని మోదీకి బహుకరిస్తున్న సన్నివేశం చూసి ఆయన భావోద్వేగానికి గురై ఏడ్చేశారు..
ఆయనే ఉమ్మడి ఎత్తిరాజులు. ఇప్పుడు ఆయన వయస్సు 95 ఏళ్ళు. ఎంతటి ధన్యమైన జీవితం....!!




 VISTA the new parliament 

*" DO YOU KNOW..?*

*The real reason behind the construction of new Parliament complex is...*

*Do you know about our former Finance Minister P. Chidambaram lived with his wife in the house owned by his wife... And claimed its rent  from the govt every month for 10 years?*

*And the rental amount was 20 lakhs per month!!!*

*Do you know why a new secretariat called 'VISTA' is being built in New Delhi at an estimated cost of 975 Crores?*

*Read on. There are 30 to 40  secretariats in New Delhi belonging to the various ministries. All of them are situated in rented accommodations.* 

*The rental value of EACH Secretariat is a whopping 20-25 CRORES!! And most of these buildings are owned by either Congress leaders or the anti national  Communist Fellows!!!* 

*You can calculate the total rent of all these buildings which is regularly being paid to these 'owners', thus draining out around 500 crores every year !!!!*

*This, exactly, is the reason that the central govt plans to shift all these Secretariats to one huge complex called VISTA. Apart from saving the huge rental expenditure on the exchequer, it saves on logistics for files and personnel to move from one secretariat to another on duty. Saves movement time too!*

*As you can see the entire cost of construction of the new VISTA Complex would be recovered in just TWO years' period.*

*The proposed complex is strongly opposed by the Congress & Communist leaders because they would lose the easy money which the central govt was paying them towards rent. Hence they filed their objections in the Supreme Court !!!*

*But the Supreme Court was wise enough to understand the logic and dismissed the appeal as superfluous and untenable, also imposing a fine of One lakh rupees on them and warning those who indulged in such superfluous appeals.*

*Now we can appreciate the need for the centralised Secretariat VISTA which is under construction.


























Thursday 25 May 2023

                                                             Maina Kumari

11 September 1857 was the day when a thirteen-year-old girl tied to a tree in #Bithur was handed over to fire by the British army alive, the girl burning with smoke did not even speak oops and turned into burning ashes like a living corpse.



This girl was the adopted daughter of #Nana_Sahab_Peshawa whose name was #Maina_Kumari who was burnt alive by a British officer named Outram 160 years ago.
The one who refused to go with his father during the 1857 revolution so that his father would not face any problem in service to the country thought it appropriate to stay in the palace of Bithur.
The British government had announced a prize on #Nana_Sahab and as soon as he learned that #Nana_sahab is outside the palace the British government surrounded the palace, where they got only #Maina_Kumari along with some soldiers.
#Maina_Kumari hid in the secret places of the palace after seeing British soldiers, seeing this, British officer Outram ordered the palace to fly with a cannon and doing so, he left some of his soldiers there.
At night, when #Maina thought that everyone had gone and she came out, two soldiers caught her and then presented her in front of Outrum. First Outrum tied #Maina to a tree, then #Maina about #Nana_Sahab and the secret of #Revolution Wanted to know the information but didn't open mouth to it.
Even Outram threatened to burn #Maina_Kumari alive, but she said "She is the daughter of a revolutionary, she is not afraid of death" Seeing this, Outeram was shocked and she ordered #Maina _Kumari to burn alive, even on this #Maina Kumari fire without resistance I burned so that the torch of revolution never extinguishes.
No matter what the "Without Khadga No Shield" gang or the cunning leftist writers write, but our freedom is the result of the sacrifices of countless #revolutionaries and #brioons like these and their stories should reach the next generation.
They should reach every grateful Indian.
Today, in the name of the same hero, the road going from *Kanpur Nagar* to the city of Peshwa *Bithur* is called "Mainawati Marg".
Hundreds of salutes to this great child hero. |

Sunday 21 May 2023

 వక్ఫ్‌బోర్డ్‌


వక్ఫ్ సంస్థ యొక్క మూలాలు అరేబియాలోని ఖైబర్ అనే ప్రదేశంతో పవక్ఫ్ మూలాలు: వక్ఫ్ సంస్థ యొక్క మూలాలు అరేబియాలోని ఖైబర్ అనే ప్రదేశంతో ప్రారంభమైంది. స్వాధీనం చేసుకున్న ఆస్తిని తమ ఆస్తిగా మొదటి ప్రకటించింది ఖైబర్ లోనే. అందుకే మనం మన చరిత్రనే కాదు ప్రపంచ చరిత్రను కూడా చెప్పాల్సిన అవసరం వుంది.

అసలు వక్ఫ్ అం‌టే ఏమిటి? ఇదొక అరబ్ పదం. ఈ పదానికి అర్ధం - ఇస్లాం కోసం మతపరమైన వితరణ, ‌సాధారణంగా భవనాలను, భూములను, ఆస్తులను మత కార్యక్రమాలకు పూర్తిగా ఇవ్వడం మనభాషలో చెప్పాలంటే దానం చేయడం, కానీ ఇది లాక్కోవడం అనాలి. 10 వ శతాబ్దంలో వక్ఫ్ ‌చట్టం ద్వారా మదర్సాలు, వైద్యశాలలు ఎక్కువగా ఏర్పాటుచేశారు. వీటి నిర్వహణ ఖర్చు వక్ఫ్ ‌సంస్థలు భరించేవి. ఇంకా సులభంగా చెప్పాలంటే, ఒక మహమ్మదీయుడు దేవుని పేరు మీద విద్య, మత, ధార్మిక కార్యక్రమాల కోసం ఇచ్చిన విరాళం. కానీ వక్ఫ్ అం‌టే అసలు అర్ధం కబ్జా చేయడం. ఈ అసలు అర్ధమే ఇప్పుడు చలామణిలో ఉంది.
వక్ఫ్ చట్టం 1923 లో మొదటగా బ్రిటిష్ వారిచే ప్రవేశపెట్టబడింది. 1925లో సిక్కుల గురుద్వారాల చట్టం ఆమోదించబడింది. తద్వారా గురుద్వారాలను ఎన్నుకోబడిన సిక్కుల సంఘం నియంత్రణలోకి తీసుకు వచ్చింది. 1925లో మద్రాస్ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్‌ను బ్రిటీష్ వారు తొలిసారిగా ప్రవేశపెట్టారు. దీనికి ముస్లింలు మరియు క్రైస్తవుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ విధంగా వాటిని మినహాయించటానికి, హిందువులకు మాత్రమే వర్తించేలా మద్రాస్ హిందూ రిలిజియస్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1927 గా పేరు మార్చబడింది. కాబట్టి బ్రిటీష్ వారు హిందువుల కోసం ఒక చట్టాన్ని మరియు మిగిలిన వారికి మరొక చట్టాన్ని ఏర్పాటు చేశారు. స్వతంత్ర భారతదేశం ఈ చట్టాలతో కొనసాగింది.
స్వతంత్రం వచ్చిన తరువాత వక్ఫ్ చట్టం 1954 మొదటిది. ఇది అనేక సవరణలకు గురైంది. చివరగా వక్ఫ్ చట్టం 1995 రూపొందించబడింది. ఈ చట్టం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేసింది. హిందూ వారసత్వ చట్టం 1956 అమాయక హిందువుల కోసం తూతూమంత్రంగా ఆమోదించబడింది.
1995 వక్ఫ్ చట్టం జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రానికి మరియు అజ్మీర్‌ దుర్గాకు వర్తించదని పేర్కొంది. ఈ మతలబు ఏంటో మరి, అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన కారణంగా వక్ఫ్ చట్టం జమ్ము కాశ్మీర్ కి కూడా వర్తిస్తుంది ఇంకా ఆచరణలోకి తెవాల్సివుంది.
1995 వక్ఫ్ చట్టం సుమారు 40 ఏళ్ళు అమలులో ఉన్న తర్వాత కుట్రపూరితంగా కాంగ్రేస్ ప్రభుత్వం పి.వి.నరసిం హారావు ప్రధానిగా వుండగా దీన్ని రద్దు చేసి 1995 లో కొత్త వక్ఫ్ చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదింపచేసింది. ఈ చట్టం ద్వారా వక్ఫ్ బోర్డుకు హిందువుల ఆస్తులు కేవలం ఒక నోటీస్ ద్వారా స్వాధీనం చేసుకునే హక్కులను ముస్లింస్ కు దారాదత్తం చేసింది. 2004 నుండి 2013 వరకు ఎన్నో ఆస్తులను ఈ చట్టం ద్వారా తమపరం చేసుకున్నారు ముస్లింలు. ఆ తరువాత 2013లో కాంగ్రెస్ మరో కుతంత్రంతో చట్టంలో కొద్ది మార్పులతో వక్ఫ్ 1995 చట్టానికి పూర్తి స్వేచ్చనిచ్చింది అదేంటంటే పచ్చ జెండా పాతితే చాలు అది వక్ఫ్ బోర్డ్ స్థలమే.. వక్ఫ్ చట్టం, 1995 లోని సెక్షన్ 3 ప్రకారం, ఆ భూమి ముస్లింకు చెందినదని వక్ఫ్ భావిస్తే అది వక్ఫ్ ఆస్తి. వక్ఫ్ బోర్డుకు ఎటువంటి రుజువులు అవసరం లేదని ఇక్కడ గమనించాలి. మీ ఆస్తి మీది కాదని, వక్ఫ్ బోర్డుకు చెందినదని వక్ఫ్ భావిస్తే, అప్పుడు మీరు కోర్టుకు కూడా వెళ్లలేరు.
మీరు వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించవచ్చు. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం అది మీ సొంత భూమి అని వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ ను సంతృప్తి పరచలేకపోతే, ఆ భూమిని ఖాళీ చేయమని మిమ్మల్ని ఆదేశిస్తారు. ట్రైబ్యునల్ నిర్ణయమే తుది నిర్ణయం. వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని ఏ కోర్టు, సుప్రీంకోర్టు కూడా మార్చలేవు. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ప్రకారం, వక్ఫ్ బోర్డు ఒక వ్యక్తి భూమిపై దావా వేసినప్పుడు, భూమిపై హక్కును నిరూపించడం వక్ఫ్ బోర్డు బాధ్యత కాదు, కానీ భూమి యొక్క నిజమైన యజమాని తన భూమి యాజమాన్యాన్ని నిరూపించాలి. అంటే వక్ఫ్ బోర్డు ఏదైనా భూమిని క్లెయిమ్ చేస్తే, అప్పుడు వక్ఫ్ బోర్డు భూమికి సంపూర్ణ యజమానిగా మారిందని అర్థం చేసుకోండి.
కాంగ్రెస్ ప్రధాని పీవీ తెచ్చిన వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ప్రకారం ముస్లిం మత అవసరాలకు వినియోగించబడుతోంది అని భావిస్తే, దేశంలోని ఏ ప్రాంతంలోని ఎవరికి చెందిన ఆస్తినైనా స్వాధీనం చేసుకునే హక్కు వక్ఫ్‌బోర్డ్‌కు ఉంది. పైన చెప్పిన విధంగా ట్రిబ్యునల్ కోర్ట్ కి వెళితే ఈ ప్రశ్నలే ఉంటాయి...
ప్రశ్న 1: భూమిని స్వాధీనం చేసుకునే ముందు ఎవరో ఒకరు విచారణ చెయ్యాలి కదా.. అదెవరు చేస్తారు..?
జవాబు: వక్ఫ్‌బోర్డ్
ప్రశ్న 2: విచారణ నివేదికను ఎవరికి సమర్పిస్తారు..?
జవాబు: వక్ఫ్‌బోర్డ్‌కు
ప్రశ్న 3: విచారణపై ఎవరు నిర్ణయాన్ని ప్రకటిస్తారు..?
జవాబు: వక్ఫ్‌బోర్డ్
ప్రశ్న 4: నీ ఆస్తి స్వాధీనం కాకుండా ఉండాలంటే ఎవరిని ఆశ్రయించాలి..?
జవాబు: వక్ఫ్‌బోర్డ్ ట్రిబ్యునల్
ప్రశ్న 5: వక్ఫ్‌బోర్డ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసేదెవరు..?
జవాబు: వక్ఫ్‌బోర్డ్
ప్రశ్న 6: వక్ఫ్‌బోర్డ్ ట్రిబ్యునల్‌లో సభ్యులెవరు..?
జవాబు: ముస్లింలు
ప్రశ్న 7: వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయం నీకు వ్యతిరేకంగా ఉంటే ఎవరికి మొర పెట్టుకోవాలి..?
జవాబు: వక్ఫ్‌బోర్డ్
ప్రశ్న 8: వక్ఫ్‌బోర్డ్‌లో సభ్యులు ఎవరు..?
జవాబు: ముస్లింలు
ప్రశ్న 9: ఇలాంటి అధికారం మరే ఇతర మతస్థులకైనా ఉందా..?
జవాబు: లేదు
ప్రశ్న 10: దీంతో అర్థమైందేంటి..?
జవాబు: దేశంలోని ప్రతి ఒక్కరూ వక్ఫ్.. అంటే.. పరోక్షంగా ముస్లింల దయాదాక్షిణ్యాలపై బతుకుతున్నారు..!
ఈ వ్యాసం పూర్తి చేయబోయే ముందు ఇంకొన్ని బిందువులు అదనంగా.. వక్ఫ్ బోర్డ్ ఒక స్వచ్చంద సంస్థ లాంటిదే. 1982 స్వచ్చంద సంస్థల చట్టాల ప్రకారం, సెక్షన్ 80 G ప్రకారం డొనేషన్ లు తీసుకోవచ్చు. అలాగే సంస్థ ఒక సెక్షన్ 8 కంపెని తరహాలో కూడా నడపవచ్చు, ఎటువంటి ట్యాక్స్ లు కూడా కట్టాల్సిన పనిలేదు ఎందుకంటే లెక్కల్లో ఇంకా సంస్థకి అప్పులే ఉంటాయి మదర్సాలు, మతపరమైన అన్నిటికీ వీటి నిధులే ఆదారం అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బడిముబ్బడిగా ఈ సంస్థకి డబ్బుల్ని ఇస్తాయి. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ ఆదీనంలో ఉంటుంది కానీ దీని భూముల పై ఎటువంటి హక్కులు రాష్ట్ర ప్రభుత్వం కలిగి వుండదు.
సచార్ కమిటీ నివేదిక 2006 అంచనా ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వక్ఫ్ భూమిని కలిగి ఉంది. దాదాపు 6 లక్షల ఎకరాల భూమిని కలిగి ఉండి 4.9 లక్షల రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల యొక్క మార్కెట్ విలువ సుమారు రూ. 1.20 లక్షల కోట్లు. ఇప్పుడిది కనీసం పదిరెట్లు పెరిగి ఉండొచ్చు.
వక్ఫ్ చట్టం 1995 ఈ మద్య చేసిన కొన్ని పంచాయీతీలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను:
2014 మార్చిలో లోక్ సభ ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందు కాంగ్రెస్ ఈ చట్టాన్ని ఉపయోగించి ఢిల్లీలోని 123 పురాతత్వ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి అత్యంత ప్రధాన ఆస్తులను ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు బహుమతిగా ఇచ్చింది.
గత 40 ఏళ్లలో సగం డిల్లీని వక్ఫ్ పేరిట ముస్లింస్ బలవంతంగా ఆక్రమించుకున్నారని మీకు తెలుసా?
నాటి ముస్లింస్ పాలనలో కంటే గత 40-50 ఏళ్లలో వక్ఫ్ ను అడ్డంపెట్టుకొని హిందువుల ఆస్తులను ఆక్రమించుకున్నది ఎక్కువ.
ఈ చట్టం ఉపయోగించి షుమారు 500 లకు పైగా హిందువుల మోహల్లాలని ఆం ఆద్మీ ప్రభుత్వం కేజ్రీవాల్ వక్ఫ్ కు దారాదత్తం చేసింది. కేజ్రీవాల్ ప్రజాధనం 101 కోట్లను వక్ఫ్ కు బహుమతిగా ఇచ్చాడు కేవలం 2020-21 ఈ ఒక్క సంవత్సరంలోనే 62 కోట్లరూపాయలు దోచిపెట్టాడు.
ఇటీవల తమిళనాడు వక్ఫ్ బోర్డు 1500 సంవత్సరాల పురాతన హిందూ ఆలయంతో సహా తమిళనాడులోని 7 గ్రామాలను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించింది.
కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో గల శ్రీకృష్ణ మందిర ఉత్సవాలు జరిగే 11 సెంట్లను కాజేయడానికి స్థానిక ముస్లింస్ వక్ఫ్ చట్టాన్ని ప్రయోగించారు..
చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామంలో అయితే అత్యంత దారుణంగా ముస్లింస్ ప్రవర్తించారు. వందలాది ఏళ్లుగా కులాలతో నిమిత్తం లేకుండా గ్రామస్తుల పూజలందుకుంటున్న 'జంధ్యాల వసంతమ్మ' అమ్మవారి విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా పగలు కొట్టి బావిలో వేసి ఆ బావిని పూడ్చేశారు. తర్వాత ఆ కాంపౌండ్ మొత్తం ప్రహరీ గోడ కట్టేశారు. గ్రామస్తుల కడుపుమండి కులాలకతీతంగా ఏకమై రాత్రికి రాత్రి ఆ గోడ కూల్చేశారు.
ఒక హైలెట్ ఈ వ్యాసాన్ని తెలుగులో అందిస్తూ మన తెలుగు రాష్ట్రాల గురించి చెప్పకపోతే బాగోదు. తెలంగాణ ల కంటే ఆంధ్రలో ఎక్కువగా వక్ఫ్ బోర్డ్ పనిచేస్తుంది. ఒకసారి మీరు ఫేస్ బుక్ లోకి వెళ్ళి సెర్చ్ లో వక్ఫ్ బోర్డ్ అని టైప్ చేయండి మీకే అర్దమవుతుంది.
ఈ చట్టం కారణంగా దేశంలో ఇప్పటివరకు లక్షలాది ఎకరాల భూములు వక్ఫ్ బోర్డ్ పరమయ్యాయి. సరళంగా చెప్పాలంటే, ముస్లిం దాతృత్వం పేరిట ఆస్తులను క్లెయిమ్ చేయడానికి వక్ఫ్ బోర్డుకు అపరిమితమైన అధికారాలు ఉన్నాయి. కానీ ఇది ఎలా సాధ్యమైందో అర్థం చేసుకోవడానికి, మనం చరిత్ర పుటలను తిప్పాలి. ఆఖర్లో ఒక మాట ఈ వక్స్ బోర్డ్ ముస్లింలకి కరెక్టే కానీ ఇందులో కూడా రెండు ఉన్నాయి. సున్నీ వక్స్ బోర్డ్, షియా వక్ఫ్ బోర్డ్.




Saturday 20 May 2023

                     మహారాష్ట్ర_బ్రాహ్మణ_మారణహోమం

#గాంధీ_హత్య_తరువాత ప్రపంచానికి మీడియా_వెల్లడి_చేయని_బ్రాహ్మణుల_ఊచకోతలు.1948 లో గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ చేసిన మహారాష్ట్ర బ్రాహ్మణ_మారణహోమం యొక్క బయటకు వెల్లడి చేయని నిజాలు.

మహాత్మా గాంధీ’ విభజనను అంగీకరించిన సమయంలో 1947 లో అల్లర్లు జరిగి ఎంతో మంది హిందువులను ఊచకోతలు కోసి,విధ్వంసం మరియు చెప్పలేని రక్తపుటేరులతో కలిపి భారత ప్రజలు ఎంతో వేదనకు గురయ్యారు.అయితే, జనవరి 30, 1948 న న్యూ డిల్లీలోని బిర్లా హౌస్ కాంపౌండ్‌లో సాయంత్రం 5:17 గంటలకు నాథూరామ్ గాడ్సే చేత కాల్పులు జరిపిన వెంటనే, అతన్ని డెమిగోడ్ అని అంచనా వేశారు.

అప్పుడు, జనవరి 30, 1948 అర్ధరాత్రి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మహారాష్ట్ర వీధుల్లో మారణహోమం మరియు విధ్వంసం మరియు హింస యొక్క నగ్న నృత్యం ప్రారంభమైంది,ఎందుకంటే గాడ్సే బ్రాహ్మణుడు.గాంధీ హత్య జరిగిన 5-6 గంటల తరువాత, అల్లర్ల గుంపు హంతకుడి గురించి ప్రతి వివరాలు తెలుసుకుంది.గాడ్సే చిట్పావన్ సబ్‌కాస్ట్ యొక్క బ్రాహ్మణుడు.అరాచకవాదుల గుంపులు అమాయక బ్రాహ్మణులను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహిత ఊచకోత మరియు రక్తపుటేరులకు పాల్పడ్డాయి, మహాత్మా గాంధీని చంపినందుకు ప్రతీకారం తీర్చుకున్నారు.గాంధీ నించంపిన తరువాత కూడా నాథూరం గాడ్సే పారిపోవడానికి ప్రయత్నించలేదు.

1)ముంబైలోని 15 మంది బ్రాహ్మణులను ఒకే అర్ధరాత్రి  అంతం చేయడానికి ఎక్కువగా కాంగ్రెస్ కార్యకర్తలతో కూడిన గంపులను ఎంపిక చేశారు.

2)పూణేలో 50 మంది అమాయక బ్రాహ్మణులను వధించారు.  

3)కపహారే అనే మారుమూల గ్రామంలోని ఒక కుటుంబం సజీవ దహనం చేయబడింది,ఎందుకంటే వారి #ఇంటిపేరు_గాడ్సే, అయితే ఈ కుటుంబానికి నాథూరామ్ గాడ్సేతో సంబంధం లేదు.  

4)మొదట, చిత్పావన్ బ్రాహ్మణుడిని లక్ష్యంగా చేసుకున్నారు.  క్రమంగా, ఇతర ఇంటిపేర్లతో ఉన్న బ్రాహ్మణులపై కూడా దాడి జరిగింది.  అల్లర్లు మరియు అరాచకవాదుల పిచ్చి గుంపు ప్రతి బ్రాహ్మణ కుటుంబాన్ని ఆప్టే, జోషి, గోఖలే, కులకర్ణి, రణడే, దేశ్‌పాండే ఇంటిపేరుతో వేరు చేసింది.

5) ఫిబ్రవరి 5, 1948 న, జబల్పూర్ నుండి వచ్చిన "ఉషకల్" అనే హిందీ దినపత్రిక, మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని 400 గ్రామాలలో వేలాది మంది బ్రాహ్మణులు దాడి చేయబడ్డారు అని ప్రచురించింది.  వారి #1500ఇళ్ళు_కాలిపోయాయి.  

6)ఉల్ద్రే గ్రామంలో కులకర్ణి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఒక మహిళ మరియు ఆమె మనవడు సజీవ దహనం చేయబడ్డారు. 

7) పంచగనిలో, ఒక పాఠశాల కాలిపోయింది, ఎందుకంటే దాని ఆపరేటర్ బ్రాహ్మణుడు.  

8)సాంగ్లీలో ఒక క్లాత్ మిల్లు మరియు టీబీ ఆసుపత్రికి నిప్పంటించారు. 

9) కొల్లాపూర్‌లో, ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు జి. హెచ్. జోషి కర్మాగారం మొత్తం కాలిపోయింది.  

10)నగరం యొక్క ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్, భల్జీ పెధార్కర్ యొక్క స్టూడియో విలువ అప్పట్లోనే 2.5 లక్షలు.  ఒక అంచనా ప్రకారం, ₹ 50 కోట్ల విలువైన బ్రాహ్మణ ఆస్తులు ధ్వంసమయ్యాయి.  

11)వేలాది మంది బ్రాహ్మణులు నిరాశ్రయులయ్యారు.

12)కాంగ్రెస్ కార్యకర్తల నేతృత్వంలోని గుంపు చాలా పిచ్చిగా మారింది, వీర్ సావర్కర్ నివాసమైన స్వాతంత్య్ర సమరయోధుడుపై దాడి చేయడానికి వెళ్ళారు. వారు అతనిని కనుగొనలేకపోయినప్పుడు, వారు అతని తమ్ముడు డాక్టర్ 

#నారాయణ_సావర్కర్‌ను బయటకు లాగారు, అతన్ని శివాజీ పార్కులో హింసించారు.  అతను ఆ రాత్రికి వచ్చిన గాయం కారణంగా కొంతకాలం తర్వాత మరణించాడు.

 13)ప్రఖ్యాత మరాఠీ రచయిత మరియు తరుణ్ భారత్ సంపాదకుడు గజనన్ త్రియాంబక్ మద్ఖోల్కర్ ఇంటిపై కూడా దాడి జరిగింది.  పగిలిపోయిన మరియు బాధపడుతున్న మద్ఖోల్కర్ “ఎకా నిర్వాసితాచి కథ, అంటే శరణార్థుల కథ రాసాడు ఇది చాలా ప్రసిద్ది చెందింది.

14)సోషల్ మీడియా గురించి మరచిపోండి, 

1948 యుగంలో, 

ఒక ఇంటిలో ల్యాండ్‌లైన్ ఫోన్ లేదు,

సోషల్ మీడియా, 

మొబైల్ ఫోన్ లేదా ల్యాండ్‌లైన్ ఫోన్ లేనప్పుడు, అల్లర్లు మరియు అరాచకవాదులు బ్రాహ్మణులను లక్ష్యంగా చేసుకోవడానికి ఒకరితో ఒకరు ఎలా సంభాషించుకున్నారు?అల్లర్లు మరియు అరాచకవాదుల గుంపు నాథురామ్ గాడ్సే యొక్క పూర్తి వివరాలతో ఒకే చోట ఎలా సమావేశమవుతుంది?1948 లో బ్రాహ్మణులపై జరిగిన మారణహోమానికి ఏ యంత్రాలు రూపకల్పన చేశాయి?  మహారాష్ట్రలో బ్రాహ్మణులపై చేసిన మారణహోమం, విధ్వంసం గురించి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు తెలియదా?

15)అమాయక బ్రాహ్మణులపై జరిపిన క్రూరమైన దారుణాల గురించి జవహర్ లాల్ నెహ్రూకు పూర్తి జ్ఞానం ఉంది.ఏది ఏమయినప్పటికీ, అతను అల్లర్లను మరియు అరాచకవాదులను ప్రేరేపించాడు, గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ ని ఎటువంటి రుజువు లేకుండా నిందించాడు.  మార్చి 14, 1948 న, మహారాష్ట్రలోని వర్ధా జిల్లాలో, నెహ్రూ ఇలా అన్నారు, "యుద్ధ క్షేత్రానికి రావడం ద్వారా సంఘ్‌తో పోరాడే శక్తిని వదిలివేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను."  నెహ్రూ అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నివాసాలను తగులబెట్టి చంపడం ప్రారంభిస్తారా?  ఈ రోజు గాంధీని చంపినందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ను నిందిస్తూ నెహ్రూ ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్య చేస్తే, ఆర్‌ఎస్‌ఎస్‌ను నిందించినందుకు క్షమాపణ చెప్పాలని తన మనవడు రాహుల్ గాంధీని అపెక్స్ కోర్టు కోరిన విధంగా విచారణను ఎదుర్కోవలసి ఉంటుంది.

 1948 లో బ్రాహ్మణులను ఎలా దారుణంగా హింసించారో చెప్పడానికి వామపక్ష చరిత్రకారులు మరియు రచయితల కథనానికి ఇది సరిపోదు.  అందువల్ల, నెహ్రూ మరియు అతని తరువాతి ప్రభుత్వం బ్రాహ్మణ మారణహోమం యొక్క ప్రతి జాడను రికార్డు పుస్తకం నుండి తుడిచిపెట్టేలా చూశాయి.

అయితే, గాంధీ మరియు గాడ్సే అనే పుస్తకం రాసిన #మౌరీన్_ఎల్బి_ప్యాటర్సన్, “గాంధీ హత్య జరిగిన రెండు దశాబ్దాల తరువాత నేను చిత్పావన్ బ్రాహ్మణులపై పరిశోధనలు చేస్తున్నప్పుడు, పోలీసులు ఆమెను బ్రాహ్మణ వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన ఫైళ్ళను యాక్సెస్ చేయడానికి అనుమతించలేదు.  1948 లో”.గాంధీ హత్య తర్వాత హిందూ జాతీయవాదుల బలంగా ఉన్న ముంబై, పూణే, నాగ్‌పూర్ వంటి నగరాల్లో బ్రాహ్మణులపై హింస జరగలేదని మౌరీన్ ఎల్బి ప్యాటర్సన్ తన పరిశోధనలో కనుగొన్నారు, అయితే ఇది సతారా, బెల్గాం మరియు కొల్హాపూర్ వంటి చిన్న పట్టణాలు  తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

హిందూ జాతీయవాదులు మరియు ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలపై దాడి చేయడానికి మరియు తిరస్కరించడానికి ఇది కాంగ్రెస్ యొక్క భావజాలం.  నెహ్రూ నుండి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్, హిందూ జాతీయవాదులను లక్ష్యంగా చేసుకుంది.  అయితే, ఇది పండిట్.  కాంగ్రెస్ కార్యకర్త, మహారాష్ట్రలో బ్రాహ్మణ వ్యతిరేక అల్లర్లు మరియు మారణహోమాలను నిర్వహించినది కాంగ్రెస్ కార్యకర్తలు అని ధృవీకరించే కాంగ్రెస్ వ్యక్తి, #మధ్యప్రదేశ్_మాజీ_ముఖ్యమంత్రి 

#ద్వారక_ప్రసాద్ మిశ్రా,

#పండిట్_ద్వారక ప్రసాద్ మిశ్రా తన “#లివింగ్_ఎ_ఎరా” అనే పుస్తకంలో రాశారు, గాంధీజీ హత్య తరువాత, అల్లర్ల గుంపు బ్రాహ్మణుల ఇళ్ళు మరియు దుకాణాలపై దాడి చేసి, వాటిని తగలబెట్టడానికి ప్రయత్నించింది.  బ్రాహ్మణులు నడుపుతున్న విద్యాసంస్థలను కూడా విడిచిపెట్టలేదు.  నాగ్‌పూర్‌లోని జోషి హైస్కూల్‌కు నిప్పంటించారు, అగ్నిమాపక దళం అక్కడికి చేరుకున్నప్పుడు, ఆ గుంపు తిరిగి రావాలని బలవంతం చేసింది.  బ్రాహ్మణులపై హింస యొక్క భయంకరమైన మరియు హృదయ విదారక కేసులలో, బ్రాహ్మణులు కాని అల్లర్లలో ఎక్కువ మంది కాంగ్రెస్ సభ్యులు.  వారిలో కొందరు కాంగ్రెస్ కమిటీల అధికారులు కూడా.

1948 లో బ్రాహ్మణులపై కోల్డ్ బ్లడెడ్ మారణహోమం మరియు 1984 లో సిక్కులను దారుణంగా ఊచకోత కోసిన తరువాత, కాంగ్రెస్ సభ్యులు తాము అక్టోబర్ 2, 2020 న గాంధీగా దుస్తులు ధరించి, వారు సత్యం మరియు అహింసను అనుసరిస్తున్నారని ప్రపంచానికి తెలియజేస్తారు.  భారతదేశం అల్లర్లు మరియు మారణహోమం గురించి మాట్లాడినప్పుడు, దేశంలో సిక్కుల మారణహోమం, కాశ్మీరీ హిందూ ఊచకోతలకు సంబంధించిన రికార్డులు ఉన్నాయి, కాని కొత్తగా స్వేచ్ఛాయుత భారతదేశంలో బ్రాహ్మణుల కోల్డ్ బ్లడెడ్ హత్యలు ఉద్దేశపూర్వకంగా తుడిచిపెట్టుకుపోయినందున పత్రాలు మరియు వివరాలు లేవు.  బహుశా, బ్రాహ్మణులు ఓటు బ్యాంకును కలిగి ఉండరు కనుక.ఒక సంఘం ఓటు బ్యాంకును ఏర్పాటు చేయకపోతే, వాటిని నాశనం చేయడానికి కాంగ్రెస్ ఆలోచన ఇలా ఉంటుంది.

భవాని పరశురామ్ 

మూలం:https://trunicle.com/the-untold-story-of-maharashtrian-brahmin-genocide-committed-by-congress-after-gandhis-assassination-in-1948/





Tuesday 2 May 2023

 శాస్త్రవేత్తలకే అంతుచిక్కని సైన్స్.... మహాభారతం

శాస్త్రవేత్తలకే అంతుచిక్కని సైన్స్.... 

మహాభారతంలో ఏంటో 🤔చూద్దాం పదండి*

👉మహాభారతం వ్యాసుడు రచించి 5,000 సంవత్సరాలు అవుతుంది. అని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.

*5 వేల సంవత్సరాలకు పూర్వం ప్రపంచంలో సంసృుతం తప్ప వేరే భాష లేదు. ఇప్పటికీ వేరే ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా గ్రంధాన్ని రచించడం గొప్ప విషయం.*

👉 మహాభారతం మించిన ఇతిహాసం, అంత సాహిత్యం ఇంకోటి రాలేదు, ఇంతటి *5000 సంవత్సరాల తర్వాత కూడా అంత గొప్ప సాహిత్యం వేరే ఏదీ రాకపోవడం విచిత్రం.*

👉 భారతం అప్పటి గొప్ప చరిత్రను తెలియజేస్తుంది, ఇప్పటికీ అందని *సైన్స్ కనుక్కొని విషయాలను ఎన్నో మనకు మహాభారతం చెపుతుంది. 

వాటిలో కొన్ని:

*👉మహాభారతంలోని ఆదిపర్వం లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.*

👉ముఖ్యంగా ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టుక వ్యాసుడు *నియోగ ధర్మం* ద్వారా అంబా, అంబాలిక లకు కనడం. దాసికి *విదురుడు జన్మించడం.*

*👉 ఇందులో ఏం విచిత్రం ఉంది అంటున్నారా?*

👉ఇక్కడ ముగ్గురికి పుత్రుల జన్మించడం జరిగింది మరి దీన్ని వ్యాసుడు ఎలా నిర్ణయం చేశాడు.

*1974లో  అయోవ యూనివర్సిటీలో *డోనాల్డ్ లాకె* అనే ఇద్దరూ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు, *స్త్రీ పురుష సంభోగ సమయంలో వారి మానసిక స్థితి లే బిడ్డ లింగాన్ని నిర్ణయిస్తాయి, అని ప్రపంచానికి తెలియజేశారు.*

👉నేడు మనం వాడే *స్పెర్మ్ డొనేషన్* ఆనాటి

*నియోగపద్ధతి ఒకటే.*

గాంధారి కుంతి పై అసూయతో తన గర్భంపై కొట్టుకోగా ఆ పిండం కింద పడింది.

👉 వ్యాసుడు వచ్చి ఆ పిండాన్ని 101 కుండల్లో ఆవు నెయ్యి నింపి, ఒక పద్ధతి ద్వారా దాచి ఉంచాడు, గాంధారిని ప్రతిరోజు వాటిని తాకమని చెప్పేవాడు, మాతృ తల్లి ప్రేమ స్పర్శ ద్వారా ఆ కుండలలోని పిండాలు బయట కూడా పెరిగాయి.

*👉 వీటిని నేటి ఆధునిక  వైద్యులు మూడు రకాలుగా విభజించారు.*

పిండాలను ముక్కలు చేయడం మెడికల్ భాషలో 1.*స్లైసింగ్ ఎంబ్రియో*

2.*ఆర్టిఫిషియల్ యూటర్నెస్* కృతిమ గర్భాన్ని పోలిన వాతావరణాన్ని నిర్మాణం చేయడం. 

3. *మదర్ టచ్*

*👉 టెస్ట్ ట్యూబ్ బేబీ లు గా పుట్టిన వారు -వశిష్ఠుడు, అగస్త్యుడు. ద్రోణాచార్యుడు , క్రుతుడు, కృపి. 

అనగా ఆ రోజులలోనే స్త్రీ బీజం నుంచి అండ కణాన్ని  సేకరించి , గర్భాశయం బయట చుట్టూ పోషకాల నుంచి వీర్యకణాలను వదలడం అనేది 5 వేల సంవత్సరాల క్రితమే తెలుసు అంటే ఆశ్చర్యమే కదా!

*👉 ద్రోణుడిని కుంభసంభవుడు అని అంటారు* అంటే ప్రత్యేకమైన కుండ లో పుట్టిన వాడు అని అర్థం.

ఇక శిఖండి పాత్ర:-

*Transgender*  *Trans sexual* *లింగ మార్పిడి*

మహాభారతం కాలం నాటికే ఇది ఉంది భీష్ముడిని చంపేందుకు అంబా శిఖండి గా మారింది. *మొదటి అడ పిల్లగా పుట్టి మగవాడి లక్షణాలు గల పాత్ర శిఖండి. ఇప్పుడూ మనం చెప్పుకునే *Transsexualism* ఇపుడు surgery లు చేసుకోవడం కూడా చూస్తున్నాం. ఒక యక్షుడు ఆమెకు *సైకియాట్రిక్ treatment చేయటం జరిగింది.* అడ పిల్లగా పుట్టి పూర్తిగా మగ వాడిలా మారడం.

*బృహన్నల పాత్ర:-

*Temporary Trans-sexualisum* ఇప్పటి మోడర్న్ సైన్స్ లో *hermaphroditism*

అంటారు. కొంతకాలం స్త్రీగా ఉండి పురుషుడు గా మారే ప్రక్రియ ఇది ఉర్వశి శాపం వలన అర్జునుడు అజ్ఞాతవాసంలో  శాపం ఆయనకు అదే మేలు చేసింది.

*ఇద్దరు తల్లుల గర్భంలో కొన్నాళ్ళు పెరిగిన బలరాముడు:-

యోగ మాయ ద్వారా *రోహిణి గర్భం లోకి మార్పు  చేయ బడిన ఎంబ్రీయో ద్వారా ఇది సాధ్య పడింది.

దీనికి నేటి సైన్సు వివరణ:-

*Effortless reciprocal IVF* అని ఈ మధ్య ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది మీరు గానీ *3 నవంబర్ 2018 ఈనాడు పేపర్* తీసి అందులో ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే అమెరికాలో ఇద్దరు యువతులు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వాళ్ళిద్దరికీ ఒక పిల్లవాడిని కనాలనిపించింది. కానీ ఇద్దరు యువతులే కదా ఎలా కంటారు, ప్రకృతి ఒప్పుకోదు కదా! 

కాని దీనిని *Bedford hospital in Texas* వాళ్ళు చేశారు.

IVF ద్వారా ఎంబ్రియో కొన్నాళ్లు ఒక తల్లి గర్భంలో మరికొన్నాళ్లు ఇంకో తల్లి గర్భంలో పెరిగిన బిడ్డనుకన్నారు.

*జరాసంధుడు పాత్ర*

జర అనే రాక్షసి చేత సంధి చేయబడ్డాడు కాబట్టి జరాసంధుడు అయ్యాడు.

ఈమధ్య మోడన్ మెడిసిన్ లో *Replantation surgery* యాక్సిడెంట్లు జరిగినప్పుడు వారి శరీరంలోని ఏదైనా ఒక భాగం తెగిపోతే దాన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి సర్జరీ చేస్తే ఆ తెగిపోయిన భాగాన్ని శరీరానికి అతికించవచ్చు దాన్ని  మళ్ళీ యదావిధిగా చేయవచ్చు.

*1962 లో బోస్టన్ లో తెగిన చెయ్యిని అతికించారు, award కూడా పొందాడు.*

*అర్జునుడు-  సమ్మోహన ప్రయోగించిన సమ్మోహనాస్త్రం మరొక విచిత్రం.  దీనిని ఉత్తర కుమారుడి తో పాటు కౌరవుల మీద యుద్దం చేసే సమయంలో తను ప్రయోగించిన విషయం మనకు తెలుసు. (నర్తనశాల సినిమాలో మనకు చూపించారు).

ఇలాటిదే మనకు 1770 లో Mesumer ద్వార వచ్చినా mesumerisum BV పట్టాభిరామ్, ఆంధ్రప్రదేశ్, PC సర్కార్ వాళ్ళు చేసి చూపారట.

*మహాభారత యుద్దం సమయంలో ఇలాటివే అనేక అస్త్ర, శాస్త్రాలూ ఉపయోగించారన్నది 

మనం చదివాము. 

ఉదా:- బ్రహ్మాస్త్రం,  నారాయణ అస్త్రం, పాశుపతాస్త్రం etc*

ఇలాటిదే ఆ మద్య world war లో 06-Aug-1945 హీరోషిమా నాగసాకి పై జరిపిన అణు విస్ఫోటనం*

👉  Physics సూత్రాలు 

*నాసతో విద్యతే బహో నా భావవన్ విద్యతే సతః* అంటే ఉన్నదాన్ని పూర్తిగా నాశనం చేయలేము, లేని దాని నుంచి పుట్టించలేం.

👉పదార్థం శక్తిగా మారుతుంది, 

శక్తి పదార్థంగా మారుతుంది. E=mc2

*👉 ఓపెన్ హైమర్ అణుబాంబు గురించి అడిగితే గీతా లో దివి సూర్య సహస్రశ్చ అనే శ్లోకాన్ని విదేశీయుడు వివరించాడు.*

ఆటంబాంబ్ విస్ఫోటనం తో సమానం శ్రీ కృష్ణుని విశ్వరూప సందర్శనం అంధుడైన  ధృతరాష్ట్రుడు ఈ విశ్వరూపన్ని చూసినట్టు మహాభారతం చెబుతోంది. అంటే అందులకు కూడా కనిపించెంత శక్తి అదీ. 

మహాభారతంలో *భారతీయులు ఇలాంటివి ఎన్నో చేసి చూపారు.  

ఆధునిక కాలంలో ఈ విదేశీయులు చేస్తున్నది 

వేల సం॥ క్రితమే మన పూర్వులు చేసారు.

*AA Garbosky scientists* హర్యానా లోని  అస్తిపంజరాలు సేకరించి వాటిలో *రేడియో యాక్టివిటీ* ఎంత ఉందో పరిశోధన చేశాడు

ఆశ్చర్యంపోయి ఇలా అన్నాడు. *మహాభారతంలో ఇప్పుడు మనం వాడే అన్నిటికంటే గొప్ప ఆయుధాలను వాడారు కానీ వాటిని అయోగ్యులకు తెలియకూడదు అని గుప్తంగా ఉంచారు అని చెప్పారు.*

*👉 మాక్రో, మైక్రో  వైజేశన్ శరీరం పెరగటం వరల్డ్ ఫేమస్ సైన్స్ ఫిక్షన్ రచయిత ఆసిమ్మం కూడా వివరించారు, స్థూల పెద్ద, సూక్ష్మ చిన్న రూపం.*

*ఎందరో విదేశీయులు మహాభారతంలోని గుర్తించిన విషయాలను మనం గుర్తించలేకపోయారు. మన ఊహకు కూడా అందనంత సైన్స్ టెక్నాలజీ మన గ్రంథాల్లో ఉంది.*

*ఇలాంటి విషయాలను తెలుసుకోలేని అజ్ఞానులు అసలు మహాభారతంలో, పురాణాల్లో ఏముందండి అంతా ట్రాష్, పుక్కిటి పురాణాల్లో అని చెప్తారు ఇప్పుడు అలాంటి వారే పాశ్చాత్యులు చెప్తే నోర్లు వెళ్ళబెట్టి చూస్తారు.*

*మన న దౌర్భాగ్యం ఏంటంటే మన పురాణ ఇతిహాసాల పైన పాశ్చాత్యులు పరిశోధనలు చేసి వాటిని మేమే నూతనంగా కడుక్కున్నాము వాటిని అని నమ్మిస్తే మనం కూడా వారికి జైజైలు కోడుతున్నాము.*

*ఇప్పటికైనా ఆలోచిద్దాం భావితరాలకు 

మన పురాణ ఇతిహాసాల లోనిగొప్పదనాన్ని వివరింద్దాము.*



Monday 1 May 2023

 జులియన్ వాలాబాగ్ దురంతం

భారత స్వాతంత్ర సంగ్రామంలో మలుపు తిప్పిన జులియన్ వాలాబాగ్ దురంతం జరిగినటువంటి పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ వద్ద జలియన్ వాలాబాగ్ అనే ప్రదేశాన్ని ఈరోజు నేను సందర్శించడం జరిగింది. ఆనాటి దుర్ఘటనను ఒకసారి మననం చేసుకుందాం.




1919 ఏప్రిల్ 13న పంజాబ్ లెఫ్ట్నెంట్ జనరల్ డయ్యర్ అనే ఆంగ్లేయ అధికారి నిర్వహించినటువంటి వికృత చర్య పర్యవసానంగా సుమారు 400 మంది పైచిలుకు ప్రాణాలు పోవడం, వేలాది మందికి బుల్లెట్లు గాయాలు తగలడం, తదనంతరం ఈ ఉదంతం నాడు దేశవ్యాప్తంగా ఉద్యమ రూపం దాల్చింది. జూలియన్ వాలాబాగ్ ఉదంతానికి ప్రేరణ అప్పటి స్వాతంత్రోద్యమం సందర్భంగా బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టమును తీసుకురావడం జరిగింది. ఈ చట్టం లో చెప్పబడింది ఏమిటంటే, ఏ వ్యక్తి అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని ఎలాంటి కారణం లేకుండా దేశద్రోహం నేరం కింద ఎలాంటి విచారణ కూడా లేకుండా అరెస్టు చేయవచ్చు. ఈ చట్టాన్ని నిరసిస్తూ గాంధీ గారు, స్వాతంత్రోద్యమ నాయకులు పిలుపుమేరకు పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లోని జూలియన్వాలాబాగ్ అనే ప్రాంతంలో కొంత మంది జనం గుమికూడి శాంతి యుతం గా తమ నిరసనను వ్యక్తం చేయుచుండగా, అక్కడి లెఫ్ట్నెంట్ జనరల్ డయ్యర్ వెంటనే వందలాది మంది సైనికులను అక్కడికి పంపి వారి మీద విచక్షణారహితంగా కాల్పులు జరపగా సుమారు 400 మంది చనిపోగా, వందలాదిమంది గాయపడ్డారు. 150 మందికి పైగా ఎటు వెళ్లడానికి అవకాశం లేక అక్కడే ఉన్న పెద్ద బావిలో పడి చనిపోయారు. (ఈ పోస్టులో పెట్టిన ఫోటోలు, వీడియోలును పరిశీలించినట్లయితే అప్పటి కాల్పుల్లో బుల్లెట్లు తగిలి కన్నాలు పడ్డ గోడలను, బావిని చూడవచ్చు) ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రజల ఆందోళనలకు దారితీసింది.
ఉద్దాంసింగ్
ఈ ఉదంతంలో ఉద్ధం సింగ్ అనే 19 సంవత్సరాల యువకుడి తల్లిదండ్రులు కూడా కాల్పుల్లో మరణించారు. తల్లిదండ్రుల మరణాన్ని ప్రత్యక్షంగా చూసిన ఉద్ధాంసింగ్ చలించిపోయి ప్రతీకారం తీర్చుకోవడానికి నిర్ణయించాడు. తర్వాత రోజుల్లో ఇంగ్లండ్ వెళ్లి డయ్యర్ కు దగ్గరై అతని రోజువారి దినచర్యలన్నీ తెలుసుకున్నాడు. 1940 మార్చి 13వ తేదీన లండన్ లోని క్యాక్టన్ హాల్లో సమావేశానికి డయ్యర్ హాజరవుతారని ఉద్ధాంసింగ్ తెలుసుకొని పుస్తకం మధ్యలో కనపడకుండా తుపాకీ ని పెట్టుకొని లోపలికి వెళ్లి డయ్యర్ ను కాల్చి చంపాడు. చంపిన తర్వాత ఉద్ధాంసింగ్ పారిపోకుండా అక్కడే ఉండి కోర్టు విచారణలో పాల్గొని డయ్యర్ ను చంపినందుకు తాను గర్వపడుతున్నట్లు చెప్పాడు. ఉరిశిక్షకు ముందు "నాలాంటివారు భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు . బ్రిటిష్ వారు భారతీయులను బానిసలుగా చూడడం సహించరాని విషయం. నా దేశానికి నేను సేవ చేయడానికి ఉరికంభాన్ని అయినా నేను సంతోషంగా స్వీకరిస్తాను." అని అన్నాడు. 1940 జూలై 31వ తేదీన ఉద్దాంసింగ్ ఉరితీయ బడ్డాడు.
ఉద్ధాంసింగ్ యువకుడిగా ఉండి ఆ రోజుల్లో ఇంగ్లండ్ వెళ్లి డయ్యర్ పై ప్రతీకార చర్య తీసుకోవడం అనేది ఎంతో సాహసోపేతమైనది. ఆ విధంగా అనేకమంది బలిదాన ఫలితమే తరువాత రోజుల్లో మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. 1995లో ప్రభుత్వం ఉత్తరాఖండ్లో ఒక జిల్లాకు "ఉద్ధంసింగ్ నగర్" అని అతని పేరు పెట్టారు.
ఈ సందర్భంగా ఉద్ధాంసింగ్ ను తలుచుకుంటూ మరెంతోమంది ఆ రోజు జలియన్ వాలా బాగ్ దురాగతంలో చనిపోయిన వారికి నివాళులు..

 ఆయుర్వేదము

భారత దేశంలో,  భారతీయులకు, ఆయుర్వేదని ఎలా దూరం చేశారో తెలుసుకుందాము: 

భారతదేశాన్ని కబళించడానికి వచ్చిన విదేశీయులు క్రౌర్యం, క్రూరత్వంతో దేశాన్ని ఆక్రమించారు కానీ ప్రజల్ని గెలవలేకపోయారు. భారతీయుల దృఢత్వానికి ప్రధానమైంది మతం కనుక మతమార్పిడి ద్వారా హిందూ మతభ్రష్టులను చేయాలని చూశారు. ఇస్లాం మతం పాలకులు హిందువులను మార్చలేకపోయిన సంగతి గ్రహించి అది పద్ధతి కాదని ఆంగ్లేయులు గ్రహించారు. కొత్తపద్ధతుల్లో హిందువులను గెలవాలనుకొన్నారు. దీంతో వైద్యాన్ని ఒక పావుగా చేసుకొని క్రైస్తవాన్ని వ్యాప్తిచేసి ఇస్లాం మతం కన్నా లోతుగా ప్రజల్లోకి వెళ్లాలని పథకరచన చేశారు. తొలి రోజుల్లో వారి ఎత్తులు పారలేదు.భారతీయ వైద్యరంగంలో ఆయుర్వేదం తమ అల్లోపతి కన్నా ఎంతో విశిష్ఠమైందని గ్రహించి తలపట్టుకొని కూర్చున్నారు.

అంతేకాదు, భారతీయ జీవనవిధానంలో మతాన్ని ఏ విధంగా పెనవేసి తమ జాతిని రక్షించుకుంటున్నారో చూసి ఆశ్చర్యపోయారు. మహావృక్షాలు దాదాపు 50, మొక్కలు 50, మూలికా జాతులు 50 భారతీయుల్లో నిత్యం పరిరక్షించుకొని దేవతల్లా పూజించేవాటిని చూసి ఖంగుతిన్నారు. తమ వద్ద లేని వైద్యాలు భారతీయుల దగ్గర ఉండడం చూసి నోరు వెళ్లబెట్టారు. తమకు తెలియని ఆట్లమ్మ,మసూచి, అమ్మోరు వాటి చికిత్సకు వేప అత్యుత్తమ మందుగా జానపదులు కూడా తెలుసుకొనడం చూసి సిగ్గుపడ్డారు. నిజానికి ఈ ఆట్లమ్మ వంటి వ్యాథులతోనే అమెరికాను రెడ్ ఇండియన్ల నుంచీ ఇంగ్లండు నుంచీ వెలివేసిన దొంగలు, హంతకులు ఆక్రమించారు.

క్రైస్తవ మిషనరీల వేషాల్లో అమెరికాలో ప్రవేశించి ఆట్లమ్మ, అమ్మోరు వ్యాథులు కలిగించే వైరస్ ను బట్టలకు, దుప్పట్లకు, ఆహార పదార్థాలకు పూసి రెడ్ ఇండియన్లకు పంచారు. ఇది తెలియని అమాయక రెడ్ ఇండియన్లు ఆ వస్తువులు వాడి ఆట్లమ్మ వ్యాథులు పొంది చికిత్స తెలియక లక్షల్లో చనిపోయారు. దీంతో ఆంగ్లేయులు అమెరికాను ఆక్రమించారు.

అదే విధమైన పద్థతులు ఇక్కడ కూడా అవలంబించాలని చూశారు. అయితే ఆయుర్వేదం వారిని అడ్డుకొంది. దీంతో వారి ఆటలు సాగలేదు. ఈ అంశాలకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఆంగ్లేయులు రాకపూర్వం ప్రపంచంలోనే అత్యద్భుతమైన వైద్యవిధానం ఉందనడానికి ఉదాహరణే ఇప్పుడు చెప్పబోతున్నఉదంతం.

భారతదేశాన్ని అనేక మంది ఆక్రమించాలని చూసినా వారిలో ప్రధానమైన వారు ఆంగ్లేయులు, ఫ్రెంచ్, డచ్ వారు. వీరు కాక ఇతరులు కూడా ఈ కిరాతకజాబితాలో ఉన్నారు. అయితే భారతదేశాన్ని ఆక్రమించాలని వచ్చి దాసోహం అయిన మేధావులు కూడా లేకపోలేదు. అటువంటి వారిలో ప్రథములు పోర్చుగీసు వారితో 16వ శతాబ్దంలో వచ్చిన గార్షియా ద ఓర్టా అనే వైద్యుడు. ఈయన తన పోర్చుగీసు దేశం వారికి వైద్యం చేయడానికి వలస వచ్చి గోవాకు చేరుకొన్నాడు. నిజానికి ఆయన స్పెయిన్ కు చెందిన వాడు. అక్కడ క్రైస్తవంలో చేరమని మారణకాండ జరుగుతుంటే దాన్ని తప్పించుకోవడానికి పోర్చుగల్ వలసవెళ్లాడు. ఈయన క్రైస్తవ వ్యతిరేకి కావడం వలన చరిత్రలో ఆయన పేజీలు వందల సంఖ్యలో చించేశారు. ప్రపంచానికి భారతీయ ఆయుర్వేదం గొప్పతనం చెప్పిన వారిలో ఈయన ఒకరు.

పోర్చుగీసువారికి వైద్యం చేయడానికి వచ్చినా తనకు తెలిసిన వైద్యం తన వారిని రక్షించలేదని చాలా కొద్దికాలంలోనే తెలుసుకొన్నాడు. ఏ యుద్ధం లేకుండానే నిత్యం పోర్చుగీసువారి పీనుగులు బొందలగడ్డకు తీసుకుపోవాల్సి వచ్చింది. దీనికి కారణం విరోచనాలు, మలేరియా, కలరా వంటి అంటువ్యాథులు. ఇవి కాక పాముకాట్లకు కూడా చచ్చిపోతూ మరికొద్ది రోజుల్లో పోర్చుగీసువారు గోవాలో మిగలని పరిస్థితి తలెత్తింది. వైద్యుడుగా ఆయన పని, కాటికాపరి పనికి సమానంగా చేరింది. చచ్చిపోయారని నిర్ధారించి చావుల జాబితా తయారు చేయడానికి మాత్రమే వైద్యుడు అనే స్థాయికి దిగజారింది.

ఈ దశలో ఆయనకు ఒక సందేహం వచ్చింది. ఇంత భయంకరమైన చావుపరంపరలు ఉంటే భారతీయులు ఎలా మిగిలారా అని సందేహం వచ్చింది. ఇంతగా మృత్యువాత పడుతోంది తామేనా లేక భారతీయులు కూడా ఉన్నారా అని విచారణ చేపట్టాడు. అందులో ఆయన ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకొన్నారు. దాని పేరే ఆయుర్వేదం.

ఆయన భారతీయ ఆయుర్వేద పండితులకు దాసోహం అయి ఆయుర్వేదవైద్యాన్ని నేర్చుకొని ‘‘కొల్లోక్వీస్ ఆన్ ది సింపుల్స్ అండ్ డ్రగ్స్ ఆఫ్ ఇండియా‘‘ అనే పుస్తకం రాసి 1563లో ప్రపంచానికి ఆయుర్వేద వైద్యం శక్తిని తెలియచేశాడు. ఇందులో ఆయన భారతీయ వృక్షశాస్త్రం, మందుల తయారీ వివరణాత్మకంగా రాసి ప్రపంచానికి భారతీయుల శక్తి ఏమిటో తెలిపాడు.

ఆయన తన ఆయుర్వేద గురువుల దగ్గర నుంచీ తెలుసుకొన్న ఔషధంతో, పోర్చుగీసు వారిని కాపాడుకున్నాడు.

అయితే ఈయన చేసిన మంచి కన్నా చెడే ఎక్కువగా ఆంగ్లేయుల రూపంలో కలిగింది. ఆంగ్లేయులు ఈయన పరిశోధన వలన జాగ్రత్తపడ్డారు. తాము వైద్యం ద్వారా కూడా భారతీయులను క్రైస్తవులుగా మార్చలేమని గ్రహించారు. భారతీయ జీవనంలో వన సంరక్షణ, వనమూలికల సంరక్షణ అంతర్భాగం అయిపోయింది. కనుక ఆయుర్వేదాన్ని దెబ్బకొడితేనే తమ పథకం పారుతుందని కుట్ర చేశారు. దీనికోసం భయంకరమైన పన్నాగాలు పన్నారు. భారతీయు ఏ ఏ మహౌషథాలు ఉన్న చెట్లు, మొక్కలు దేవతలుగా కొలుస్తున్నారో వాటిని ప్రజల నుంచీ దూరం చేయడం ఇందులో మొదటి ఎత్తుగడ.

దీన్ని చాలా పకడ్బందీగా శతాబ్దాల పాటు ఆంగ్లేయులు అమలు చేశారు. దివ్యమైన వృక్షాలకు నకిలీలు భారతీయులకు దశాబ్దాలపాటు చాపకింద నీరుగా అంటగట్టారు. ఆయుర్వేద వైద్యంలోని లోపాలు ప్రచారం చేసి వైద్యుల మీద ఏవగింపు కలుగ చేసి అల్లోపతిని చొప్పించి, నెమ్మదిగా క్రైస్తవాన్ని ఎక్కించడం ప్రారంభించారు. రోగులను చాలా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నావని దేవుడ్ని ప్రార్థించమని, అలా ప్రార్థించిన వారికే మందులు పనిచేస్తాయని, ప్రార్థించని వారికి మందులు ఇవ్వక చంపేసే వారు. చనిపోయిన వారిని చూపి దేవుడ్ని ప్రార్థించని కారణంగానే చనిపోయాడని చెప్పేవారు.

భారతీయులకు ఏ దేవుడైతే ప్రధానమయ్యాడో ఆ దేవుడు అనే మాటను ఉపయోగించి ఆంగ్లేయులు దెబ్బకొట్టారు. ఎప్పుడైతే ఆయుర్వేదానికి అవసరమైన మొక్కలు, చెట్లు దూరం అయ్యాయో, ఆంగ్లేయుల వైద్యం తప్ప మరో దారిలేక ఆంగ్ల వైద్యం, క్రైస్తవం భారతదేశంలో పాతుకుపోయింది.

ఆంగ్లవైద్యులు భారతీయ వనమూలికలు, రసాయనమందుల తయారీలు, తమ దేశానికి తీసుకొని పోయి వాటిని తమ పద్ధతుల్లో, నొప్పిపుట్టేలా, ఇంజెక్షన్ రూపంలో, మందులు తయారు చేసి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా అవే కొనసాగిస్తూ, ప్రపంచాన్ని వైద్యం పేరుతో విరుచుకు తినడం ప్రారంభించారు. క్రమంగా ఆధునిక వైద్యబకాసులు ప్రపంచాన్ని ఆక్రమించారు.

అయితే ఆంగ్లబకాసురవ్యూహాన్ని మొదటిసారిగా ఆధునిక కాలంలో అరకొరగా అక్కడక్కడ కేరళలో, తమిళనాడులో ఆంధ్రాలో మిగిలిన ఆయుర్వేద వైద్యులు గ్రహించారు. కోట్ల రూపాయల్లో వసూలు చేస్తున్న ఆంగ్ల మందులకు ధీటుగా వీరు ఆయుర్వేద మందులు తయారు చేశారు. ఇది ఆంగ్ల మందుల తయారీదార్లకు కోపం తెప్పించింది. అమెరికా వంటి దేశాల్లో పగపట్టి మరీ ఆయుర్వేదం ఉపయోగించే భారతీయ వైద్యులను కేసులు పెట్టి జైళ్ళపాలు చేస్తూ వచ్చారు. నేటికీ అనేక మంది భారతీయ వైద్యులు అమెరికా జైళ్ళలో మగ్గుతున్నారు.

ఒక్కో పేషంటుకూ రెండు కోట్ల రూపాయలు ఖరీదు చేసే మందుకు ప్రత్యామ్నాయంగా ఆయుర్వేద ఔషధాన్ని ఇచ్చేస్తే వారి దోపిడీ ఎలా సాగుతుంది? కనుక నేటికీ వారి పైశాచిక వైద్య దమన నీతి కొనసాగుతూనే ఉంది.

దీనికి అత్యుత్తమ ఉదాహరణే కేరళకు చెందిన డాక్టర్ ఎస్ పి త్యాగరాజన్ జీవిత చరిత్ర. ఈయన దాదాపు 40 ఏళ్ల క్రితం హెపటైటిస్ బి అనే భయంకరమైన వ్యాథికి ఆయుర్వేద మందు తయారు చేశారు. చేసిన ముందును మెచ్చుకొని నోబెల్ బహుమతి ఇస్తారనుకొన్నాయానపై ఆంగ్లేయుల దమన నీతి 1979 నుంచీ ప్రారంభం అయింది.

ఆయన తయారు చేసిన మందును కనీసం ప్రత్యామ్నాయ మందుగా కూడా గుర్తించలేదు. ఇక్కడ కిరాకతమైన అంశం ఏమిటంటే ఆ మందుకు భారతదేశంలో కూడా ప్రాచుర్యం రాకుండా చేయడం. కేరళ మందును అణగదొక్కి ఆంగ్లేయులు తాము తయారు చేసిన అర్థరూపాయి మందును కోటి రూపాయలకు ప్రపంచవ్యాప్తంగా 40 ఏళ్ల నుంచీ అమ్ముకొని సొమ్ముచేసుకొన్నారు.

ఈ విధంగా నేటికీ ఆయుర్వేద మందులను అణగదొక్కి ఆంగ్లవైద్యతెల్లకోటు గూండాలు పట్టపగటి దోపిడీ చేస్తున్నారు. వీరి వెనుక ఉన్న మాఫియా సామ్రాజ్యం పేరే ఫార్మారంగం. ఇది ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమైన నెట్ వర్క్. కేన్సర్ వంటి వ్యాథులకు కూడా ఆయుర్వేదంలో చికిత్సలు ఉన్నా వాటిని బయటకు రానివ్వకుండా చేస్తున్న లైసెన్స్డ్ వైద్య గూండాలు.

కనుకనే వీరితో సుదీర్ఘమైన యుద్ధం చేసిన త్యాగరాజన్ ఈ విధంగా అంటున్నారు.

‘‘ఈ 21 వ శతాబ్దంలో మళ్ళీ సంప్రదాయ వైద్యాలు పరిఢవిల్లుతాయి. మనం చేయాల్సిందల్లా మన పూర్వీకులు సంస్కృతంలో ఇచ్చిన ఆయుర్వేద గ్రంధాలను శోధించి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పేటెంట్లు పొందాలి.‘‘ ఆయన చెప్పిన దాని బట్టీ చూస్తే ఈ ఉద్యమంలో ప్రతీ నిమిషం ఆలస్యం భారతీయులు కోలుకోలేని, తీవ్రమైన నష్టం పొందబోతున్నారు. దీనికి త్యాగరాజన్ జీవితమే ఉదాహరణ.

ఈ దేశంలో ఆయుర్వేద వైద్యం, విష్ణుమూర్తి స్వరూపమైన భగవాన్ ధన్వంతరి ద్వారా లభించింది. కాబట్టి ఈ దేశం నుంచి ఆయుర్వేదాన్ని వేరు చేయడం ఎవరు చేయలేరు. ప్రజల్లో ఆయుర్వేద మీద అవగాహన లేక దూరమయ్యారు తప్ప, ఆయుర్వేదం  భవిష్య ప్రధాన వైద్యవిధానంగా మారుతుంది. హెల్-ల్లోపతి లోపాలను గురించి ప్రజలు అవగాహన పెంచుకుంటున్నారు.

Ayurvedic Doctor



 Isn't Savitri Bai Phule the country's first woman education director??

A great scholar.. A fierce speaker.. The writer of the Vedas.. Women's school director.. Rigveda Kalin Maa Gargi is the one who defeated the ultimate scholar Yagyavalk in Shastrarth.
Studied in Valmiki Ashram with Lava Kush son of Lord Rama.. Aarushi is a great scholar.
The great scholar in the world of arithmetic algebra gebra.. The first book writer is teacher Lilavati.
The one who made illiterate fool Kalidas a poet Kalidas by writing Veda Upanishad in Sanskrit.. Scholar mother is an extinction.
The renowned scholar who defeated the great scholar Jagatguru Adi Shankaracharya for 3 months in Shastrath. Mandan Mishra's wife is Mother Bharti.
Buddha Mata Mahapragya and Siddharth's wife Bhikshuni Gautami, sent 500 monks in Sanskrit and Pali to Vedas and God Buddha's knowledge in a school in Amravan in Buddha era.. Mother is Yashodhara.
Sanskrit and Pali language Vedas shastra to 5000 female monks.. Emperor Ashoka's intellectual Sanghmitra, who scholars the knowledge of Lord Buddha and sends propaganda in Lanka.
The conspiracy of foreign conspirators to change the amazing unprecedented history of India with thousands of such scholars and thousands of unique texts can never be successful??
Incomplete.



 Is Kejriwal India’s Biggest Scam….

The Shocking Inside Story!!!

One may wonder who was kejriwal 5 years back?? Very few people knew about him and his activities. But suddenly in 2011 we saw the emergence of a so called Anti Corruption crusader in the team Anna who launched the India Against Corruption movement. In a span of one year, he was known to entire country and people thought he was really an honest man who would change the politics of India.

But just after 5 years, what the country saw was another face of Kejriwal which was more dangerous than Congress. The mask which he wore for 2 years during the Anti Corruption movement had fallen and his real face of abusing, accusing and the worst, his Anti National attitude was exposed.

RSN Singh the former Intelligence Officer in Military and Research & Analysis Wing Expert disclosed the most unbelievable facts about Kejriwal with proof which stunned the Nation and wonder that we introduced a man worst than Congress into our system.  So we may think was it only Anna’s movement which helped Kejriwal build his own party? Which helped him fund his party and people for campaign?

Let’s face it…No party can be built without money, elections cannot be campaigned or won without money. So do you think he managed with the money he collected from people? If you believe it there cannot be a bigger JOKE!

Central Intelligent Agency (CIA) of the United States almost control all the extra judicial affairs of the world, it may be India, Pakistan, UK, European Union, Germany and many more. These people get huge funding from the unknown MILLIONAIRES  who are said to be the ENGINES of the world. They control business, media, politics, economics, Bollywood, Hollywood, smuggling, terrorists and what not!

Their main intention is to weaken the nations and hold control over them. Exactly why America acts as BIG DADDY to the world (American Presidential candidates are also chosen and influenced by the same agency). So those people in good terms with Ford and Rockfeller foundation will have always have BIG DADDY’s blessings. So they don’t like anyone speaking about Nationality or Patriotism.

To start with, the prestigious Magsaysay Award is also a wing of Ford Foundation and Rockfeller Foundation, the lobby mostly decides who should get the award and why?! Only a very small percentage people are awarded for their real work, M S Subbulakshmi, Kiran Bedi, M S Swaminathan, R K Laxman are few names whose contribution is known to the world. Otherwise majority of names are of strong leftist ideologies and their contribution is hardly known to people.

See this Document below which was declassified recently, CIA director Allen W Dulles who was the longest serving CIA agent signs the documents related to FORD-ROCKFELLER. The so called intellects, writers, professors of the target country are influenced and financially enticed by these organisations. The same foundation is the God father of Arvind Kejriwal and many other so called intellectuals in India (Award Wapsi Gang).

Kejriwal while in service started an NGO called Parivartan along with Manish Sisodia in 2001. The main objective quoted was to change the Indian system, for which the ford foundation had donated $ 80,000. But being a government servant, Kejriwal was not entitled to receive the money. So he immediately declared that the organisation was registered under Societies Registration Act 1860 and got exemption from  Income Tax in section 80G of 12 A, this was a clear fraud on India.

In the year 2005, Kejriwal got huge funds from World Bank under the campaign Jan Sunvai which was also not registered and thus was declared a criminal act by the government. Later in 2006 Kejriwal resigned from service (He wasn’t relieved yet) and the same year he was given the Maysaysay Award. His name was nominated immediately after he got funding from World Bank, 2005 (World Bank list pg 29-33). Kejriwal had decided to resign from his job after he started receiving heavy amount from US based organization. The first installment of $80,000 was equivalent to 15 years of his salary. Immediately after this, he had submitted his resignation.

Kejriwal branched off from old NGO and started a new NGO in the year 2005 called Kabir which was again illegal as he was still in service. The report says that Kabir started functioning on 15th August 2005, the same day he received Rs 43,48,036/- from Ford Foundation. But the actual money given by Ford was 87 Lakhs. Documents showed that the ford foundation had infact given huge money even before the NGO was started.

But according to submission made by Kejriwal to FCRA (Foreign Contribution Regulation Act), he claims to have received a total sum of Rs 75,54,006 from 2005 to 2011. This was completely a bogus data and fake documents were produced. Huge irregularities were found and hence Kejriwal had removed all data from Kabir website and there was no record of money received from the 2007 to 2010.

But Kejriwal claims were nailed when the Ford Foundation website declared that they donated $1,97,000 in the year 2007 and Rs 60,75, 149 in the year 2008. Following this incident, all his NGO’s came under severe scrutiny  after which he shut down all websites and declared that Parivartan is not a REGISTERED NGO or an ORGANISATION.

Kejriwal had also received huge donations from an organization called ASHOKA…But this is not an Indian based funding agency, but US based agency which was established during cold war and engages in galvanizing human resource for American influence.

He was recommended for the Magsaysay by the same people who had funded him. Steven Solnick the representative of Ford foundation had admitted on 31st August 2012 that Ford Foundation had funded his Magsaysay Award. The RTI application filed revealed huge misuse of funds by the NGO. Apart from Ford he also received money from Dutch Embassy (Rs 19,61,968), Indian friends Association (Rs 7,86,500), United Nations Development Program (Rs 12,52,742).

The Dutch Embassy is the same organization which funds Tessta Seetalvad and Congress in Gujarat and had helped them run a royal Anti-Modi campaign from the year 2002.

Another Dutch organization PANOS is the second largest fund raiser which mainly engages in controlling South Asian Media. Most of the channels in India receive huge funding from the same organization….ANSWER to why MEDIA is so ANTI-NATIONAL!

Kejriwal was no Super hero or a hard worker who grew because of his effort. He was a creator of the CIA to galvanize Anti India forces and weaken the Indian economy. Kejriwal was just one person among hundreds the CIA funds to push its ideology and suppress the developing countries.

These people work through academic route, one such lady was Ms Shimrit Lee who was part of Kabir Foundation. This lady’s mainly dealt with Tahrir Square Demonstration which we see in Ukraine now. It was she who introduced the MOHALLA COMMITTEE IDEA of Arab into India and launched Kejriwal  as a person who can change the system.  Now you can see why Kejriwal speaks about MOHALLA CLINIC!!!

Just type Ms Shimrit on Google Images….You will be shocked to see the information!

The Dutch and Ms Shimrit Lee mainly worked on destabilizing the North-East part of India, encourage Naxal domination and weaken the Indian democracy. The organizations also worked to stop India from Nuclear Development. The former Admiral also was a part of this organization and had critically opposed India’s Nuclear development. He was again a recipient of Magsaysay Award, he got his daughter married to a Pakistani. He was close aide of Kejriwal and had also accompanied him when he filed his nomination from Delhi.

Is it just a coincidence that all the supporters of Kejriwal and Congress are recipients of Ford Funding?? Is it coincidence that Kejriwal is a great admirer of Aruna Roy who stands with terrorists in Kashmir?? Is it coincidence that Kejriwal got all his transfers cancelled while in service and the person who helped him is none other than Sonia Gandhi.

Looking at these one can understand it is not just one or two person, but the entire system has been formed to DEMOLISH the Indian Structure. Exactly why Kejriwal is no politician but a threat to nation who was introduced into Indian Politics to break India and perpetuate the US dominance.

All the Information provided here are declassified documents got from RSN Singh (Former RAW & Intelligence Officer)



show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...