Tuesday 28 February 2023

                 Competitive Vocabulary

Why one should always keep learning vocabulary

            Students often need to work on learning new vocab, be it in their second language, or their mother tongue.

            Why should you learn even more words when you still don’t feel confident saying your name? What’s the point in knowing all the names of shades of grey, how to spell ‘vicissitude,’ or the etymology of ‘ketchup’?

Sharpen your communication

            Learning new words is not about confusing people with obscure vocabulary—it’s about expressing yourself more clearly, and with more precision.

The more words you know, the higher chance you’ll have the right one at hand when the opportunity arises.

“The basic tool for the manipulation of reality is the manipulation of words. If you can control the meaning of words, you can control the people who must use the words.”

— PHILIP K. DICK

            Moreover, having a vast vocabulary will allow you to better understand the world around you—to read between the lines, and question what others have to say.

Get tangible results

            Johnson O’Connor, a famous American researcher, and educator has found that a person’s vocabulary level is the best single predictor of occupational success in every area.

Vocabulary test scores by occupation

            He further found that vocabulary usually comes before achievement, not as a consequence of it, and that the ability to acquire language is primarily learned, rather than depending on natural abilities.

Second languages

By now most of you should be fairly convinced that vocabulary learning is indeed very good for you, from every perspective.

            But why should you, a foreign language learner, keep learning more and more vocab when you could spend all that time understanding new grammar points and useful idioms?

Getting the most for your money

            If you’re taking a class at school or with a tutor, don’t waste the time you’re paying your hard-earned money for learning something you can do as efficiently in your own free time.

            Learn that vocab at home, and benefit from your teacher’s knowledge of tricky grammar and cultural context which you may have a hard time learning by yourself.

Get to use the language

            One thing we strongly believe here at LinguaLift is that practice is everything. When you’re learning a new language, you should try to start using it as soon as possible—otherwise, you’ll fail!

            The more vocabulary you know, the more you’ll understand, no matter how good or bad your grammar & pronunciation is. And the more you’ll understand, the more you’ll be motivated to actually use the language, in turn improving on everything else. Simply knowing that the Italian word for ‘stamp’ is Francobollo means that if nothing else, you can send a postcard home to your family—regardless of how many grammar books you have failed to read.

Never stop learning

            We have established that vocabulary is key. Make vocabulary acquisition a part of your everyday life. If you hear an unusual word, use Ever note or a similar service to make a note of it, and its definition. If you come across an object, the name of which you’re not sure in your second language—find out as soon as you can!

            If nothing else, keep a notebook or scrap of paper on you at all times, so you can at least note down times when you’ve struggled to find the right word for a given situation, or have heard a word that you were not entirely sure of.

 


                 Learn English Nouns and Pronouns

Verbs are certainly important, but you can only say a little with nouns!























In any sample of English--spoken or written--one of the 10 most common words is the.  What does that suggest?  Yes!  Lots of nouns--because the just about always occurs with a noun.

Additionally, noun phrase structure is complex and often a puzzle for our students. We know that learning to use a/an and the with the right noun types for the right meanings is difficult for many students.  And, the is one of the most common words, so the challenge meets students at every turn.

A noun is a word for a person, place, thing, or idea and is usually reasonably specific. Some examples of nouns are girl, lion, chair, and belief. Notice that each of these words represents a living or inanimate object, and you can picture each in your head. A pronoun could be used to replace one of these nouns if you did not want to use the specific noun. For instance, she is a pronoun that could be used to replace girl, and it is a pronoun that could be used to take the place of a chair. When a pronoun is used in place of a noun, it must match the number, point of view, and gender of the noun it is replacing.

                                 Learn English

English is the fourth most widely spoken native language in the world.

 English has official status even in nations where it is not the primary spoken language. 

English is indisputably the primary language of global trade and commerce.

The importance of learning English cannot be overstated in an increasingly interconnected and globalized world. 

For the millions of immigrants who travel the world from non-English-speaking countries every year, learning to communicate in English is essential to enter and succeeding in mainstream English-speaking countries. 

Working knowledge of the English language can create many opportunities in international markets and regions.




 Jago Bharatiya Jago

When UPA government inaugurated Nalanda University in Bihar in 2007, Amartya Sen was made the first Chancellor of the university. A very important feature of his appointment was that _he had all powers in the name of "autonomy"._

So much so that he did not even have to provide the account of money spent on anything to the government. 

Imagine a public servant spending any amount of taxpayers' money and yet exempt from any kind of accountability...!

Not only that, he was drawing a salary of ₹ 5 lakh per month; _a University Chancellor of a government university drawing a salary more than any other public servant...!_ 

Apart from that, he had unlimited foreign trips allowances on taxpayers money by the virtue of being Nalanda University Chancellor. 

The story doesn't end here. _*During the 7 years (2007-2014), Amartya Sen spent ₹ 2730 Crore on a university which still was not fully functional. Yes, a whopping ₹ 2730 CRORE...!!!*_

Since it was by law (made by UPA) exempt from any kind of accountability, we can never know what happened to that money and yet it will remain legal.  Now, coming to appointments. Even appointments made by Amartya Sen were exempt from any kind of accountability. So who did he appoint ?

The first 4 faculties were :

1. Dr. Upinder Singh

2. Anjana Sharma

3. Nayanjot Lahiri

4. Gopa Sabharwal.

Who were they...?

Dr. Upinder Singh is the Daughter of former PM Manmohan Singh.

The other 3 are close associates/ friends of Dr. Upinder Singh. 

Amartya Sen then appointed 2 more "GUEST" faculties-

1. Daman Singh

2. Amrit Singh

Who are they...?

Middle and youngest DAUGHTER of ex-PM Manmohan Singh...!

What's unique about the appointment of Daman Singh and Amrit Singh is that, they remained  in the US all along 7 years.  But were drawing a huge salary as a guest faculty. What salary they were drawing, only God knows. The reason, again, is that Nalanda University had been made exempt from any kind of accountability to government.

So, the summary :

1. The University had hardly one building. 

2. It had just 7 faculty members & a few guest faculties (who NEVER came) - all relatives/friends of Manmohan Singh/Amartya Sen.

3. There were hardly a hundred students. 

4. There was no expenses on costly reagents or equipments as no scientific research was going on.

5. Still, the expenses was ₹ 2730 Crore. In short, Amartya Sen had access to unlimited government fund without any accountability. 

_*When Narendra Modi came to know about what all was going in the name of university, he kicked this leech out of the university in 2015, and cancelled all the appointments he had made.*_

Amartya Sen had splurged more than ₹ 2700 Crore on himself and his associates. He lived in US and was drawing 5 Lakh per month and enjoying all allowances from India's taxpayers' money without doing anything. 

Just because someone is a Nobel laureate doesn't mean that he is totally clean or doesn't have any ulterior intention. Nobel prize or a big degree is no indication of people's nature. Even Manmohan had a PhD degree. That didn't mean he was the best in governance. His government turned out to be the worst in India's independent history. 

We can never take action against Amartya Sen or technically call him corrupt because he was merely following the "rules" and the rules had been made in such a way by the UPA Government that he had the powers to spend as much he wanted without being accountable. That's why he will remain protected and can never be dragged to court.

_*This was a LEGALISED PLUNDER of ₹ 2730 Crore by Amartya Sen.*

https://www.google.com/amp/s/tfipost.com/2019/04/amatya-sen-manmohan-singh-daughters-nalanda-university-01/amp/

 నాగ సాధువు

ఒక వ్యక్తి నాగ సాధువుగా మారడానికి ముందుగా తాను తనకు సంబంధించిన అన్ని భవబంధనాలను వదులుకోవలసివస్తుంది.

అందుకే కుంభమేళా జరిగే సమయంలో అక్కడి వారికి తొలి ప్రాధాన్యం ఇస్తుంటారు.

వీరు ధరించే విభూది నామాలు మరియు రుద్రాక్షల ద్వారా ఏ ఆగడాకు చెందిన వారో తెలియచేయబడుతుంది.

ఒక వ్యక్తి నాగ సాధువుగా మారాలంటే ముందుగా ఆగడా పెద్దలను కలసి వారి వివరాలు తెలియచెయ్యాలి.

వీరు చెప్పిన సమాచారం నచ్చితే వారిని స్వీకరిస్తారు లేదా అక్కడే రాంరాం చెప్పేస్తారు 

ఒక సారి వద్దు అనుకుంటే మళ్ళీ జీవితంలో వారిని స్వీకరించరు.

వీరికి అక్కడ 6 నెలలు నుండి 12 సంవత్సరాలు వరకు శిక్షణ ఉంటుంది.

ఆ సమయం లో వారికి ఎంతో కఠినమైన శిక్షణ ఇవ్వబడుతుoది. ఇంకా

యోగా మరియు ధ్యానం లాంటి వాటిలో శిక్షణ ఇస్తారు.

మన మహా ఋషులు తపస్సు అనే పేరుతో విటీతోనే ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందేవారు.

కొందరికి తెలియని విషయము ఏమిటంటే అఘోరాలు వేరు నాగ సాధువులు వేరు 

నాగ సాధువులు శాకాహారులు

వీరు నేల పైనే నిద్రించాలి

రోజులో ఒక సారి మాత్రమే భుజించాలి. 

వీరు భిక్షాటన ద్వారా తమ అహరాన్నివారే సంపాదించుకోవాలి 

అది కూడా వారు రోజుకు 7 ఇళ్ల ముందు మాత్రమే భిక్ష అడగాలి ఆ ఇంటి వారు ఏది ఇచ్చిన మహా ప్రసాదంగా స్వీకరించాలి. వారు ఏమీ ఎవ్వనిచో శివాజ్ఞ అని ఉపవాసం ఉండాల్సిదే

వీరు దిగంబరంగ జీవించాల్సి ఉంటుంది.

శిక్షణ తొలి రోజులలో ఒక కాషాయ అంగ వస్త్రం మాత్రమే ధరిస్తారు శిక్షణ కాలం పెరిగేకొద్దీ విభూదిని మరియు రుద్రాక్షలు మాత్రమే దరిస్తారు.

వీరు ప్రధానంగా ఐదుగురు దేవతలను మాత్రమే పూజించాలి 

మొదటిగా శివుని , శక్తిని వినాయకుని ,విష్ణువును మరియు సూర్యుని మాత్రమే పూజిస్తుంటారు.

ఆగడాలకు వచ్చిన వారికి అంచె అంచెలుగా శిక్షణ ఇవ్వబడుతుంది. 

ముందుగా వీరు అవధూతగా మారాలి. 

గుండు చేయించుకొని వారి కర్మ కాండలను వారే నిర్వహించుకోవాలి.

పిండ ప్రదానం చేసుకున్న తరువాతనే వీరికి ఆఫీషియల్ నాగ సాధువులుగా గుర్తింపు లభిస్తుంది.

ఇక్కడ శిక్షణ కాలంతో పాటు వారి హోదా పెరుగుతువస్తుంది.

మొదటగా (1) నాగ సాధువు 

(2) మహంత 

(3) శ్రీ మహంత (4) జమతియా మహంత 

(5) పీఠ మహంతి 

(6) దిగంబర శ్రీ 

(7) మహా మండలేశ్వరుడి (8) ఆచార్య మండలేశ్వరుడిగా పదవులను అలంకరించును.

చివరి వరకు వెళ్లలేని వారు వారి వారి స్థాయిలలో స్థిరపడి పోతుంటారు 

వీరు హిందు పరిరక్షణ కొరకు ప్రాణాలను ఇవ్వటానికి అయినా తీయటనికైనా సిద్ధంగా ఉంటారు.

ఈక్కడ మరో విషయం ఏమిటంటే ఆచార్య మండలేశ్వరుడిగా మారీనా వారికి చావు పుట్టుకలను శాసించే శక్తి ఉంటుంది.

వీరు ఏంత కాలమైన నిద్ర మరియు ఆహారాలను లేకుండా జీవించగలరు.

వీరు మనుష్యలకు కనిపించేందుకు ఇష్టపడరు.

హిమాలయాల నడుమ కొండ గుహలలో నివాసాలు ఏర్పాటు చేసుకొని నివశిస్తుంటారు.

కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే సూక్ష్మ రూపులుగా దేశం నలుమూలల సంచరిస్తుంటారు 

ధర్మ పరిరక్షణ గాడి పడిన రోజున కాల రుద్రులుగా మారుతుంటారు.

శిక్షణ లో ఉన్న నాగ సాధువులను మనం కాశీ, హరిద్వార్ లాంటి ప్రదేశాలలో ఉన్న ఆగడాలలో కొన్ని అనుమతులు ద్వారా దర్శించవచ్చును.

అక్కడ మహిళలకు ప్రవేశం నిషిద్ధం.

"ఇకపోతే నాగసాధువులు లక్షల్లో కుంభ మేళానికి వస్తారు వీరు వచ్చేసమయాలో ట్రాఫిక్ ఉన్న జాడలు ఉండవు, ఎక్కడ హోటల్ లో ఆహారం తీసుకున్న దాఖలు ఉండవు, వీరు కేవలం సూక్ష్మ రూపం లో ఆహారాన్ని నింపుకుంటారు. ఒక్కసారిగా లక్షలో వచ్చి కొద్దీ దూరం వెళ్ళాక ఎవరికి కనిపించరు... 

ఓం నమః శివాయ హర హర మహాదేవ్

Monday 27 February 2023

 ఈ ఫోటో తీసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంట.*



*😰 మీరు ఈ ఫొటో జాగ్రత్తగా చూడండి ఆ పాప చేతిలో ఆహారం వుంది వెనకాల రాబందు వుంది ఆ పాప అనుకుంటుంది, రాబందు వచ్చి ఆహారాన్ని ఎత్తుకుపోతుందని దాచుకొంటోంది. కానీ, పాపకు తెలియని విషయం ఏంటంటే, రాబందు చూసేది ఆహారం కోసం కాదు ఆ పాప కోసమే అని ఎందుకంటే తిండి సరిపోక ఆకలితో అలమటించి ఆ పాప చనిపోతే తిందామని...*
*ఈ ఫొటో కెవిన్ అనే ఫొటో గ్రాఫర్ సూడాన్ లో 1990 లో అక్కడి కరువు కాలంలో తిండి లేక ఎంతో మంది చనిపోయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజెయ్యాలని తన దేశమైన దక్షిణాఫ్రికా నుండి వెళ్ళి తీసిన ఫొటో ఈ ఫొటోకి గాను కెవిన్ కు చాలా గుర్తింపు వచ్చింది సన్మానాలు చాలానే జరిగాయి ప్రపంచంలో కెవిన్ పేరు మారు మ్రోగిపోయింది*
*ఆయనను అభినందిస్తూ ఎన్నో ఉత్తరాలు వచ్చాయి సన్మానాలు చేసుకోడానికి కూడా సమయం చాలక బిజీగా తిరుగుతున్న కెవిన్ కు ఒక సారి ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తగానే అవతలి వ్యక్తి... ఆ పాప ఏమయ్యింది సార్, బ్రతికుందా చనిపోయిందా అని అడిగాడు. అప్పుడు కెవిన్ ఇలా అన్నాడు... ఏమోసార్ ఫొటో తీసి వచ్చిన తరువాత తిరిగి వెళ్ళి చూసేంత సమయం నాకు లేదు, ఆ పాప ఏమయ్యందో అని/ అప్పుడు అవతలి వ్యక్తి ఇలా అన్నాడు... ఆ రోజు అక్కడ వున్నవి రెండు రాబందులు, ఒకటి పాప చనిపోతే తినేద్దాం అనిచూస్తుంటే ఇంకొకటి కెమేరా పట్టుకొని కూర్చుంది... అని ఫోన్ పెట్టేసారు... ఆ మాట ఆయన మీద ఎంత ప్రభావం చూపిందంటే, 1993 లో ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత...*
*అప్పటికి ఆయన వయస్సు 33 సంవత్సరాలే... ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, సమాజంలో ఇప్పుడు కెవిన్ లాంటి వారు చాలా మంది వున్నారు‌. ప్రతీది ఫొటో తీయడం, అక్కడ మన అవసరం వున్నా సహాయం చేయకుండా కెవిన్ లాగా పదిమంది మెప్పు గురించి బ్రతికేవారే ఎక్కువ... ఆరోజు అక్కడ కెవిన్ మరిచింది ఏంటంటే మానవత్వం. ఈరోజుల్లో మనం మరుస్తుంది కూడా మానవత్వమే.*

 భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలు ఆనందీబాయి జోషి గారి వర్థంతి సందర్భంగా...్



#ఆనందీబాయి జోషి పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ కూడా ఈమే. అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఈమేనని భావించబడుతున్నది.
#మహారాష్ట్ర పూణేలోని సనాతన సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో 31 మార్చి, 1865 లో జన్మించింది. తల్లితండ్రులు యమున అని పేరు పెట్టారు. ఆ కాలంలో బాల్యవివాహాల సాంప్రదాయం ఉండేది. ఈమెకు 9 సంవత్సరాల వయసులో దాదాపు ఇరవై సంవత్సరాలు పెద్దయిన గోపాల్ రావు జోషితో వివాహం జరుగుతుంది. వివాహం తరువాత, భర్త ఆమెకు ఆనందీబాయి అని పేరు పెట్టారు. గోపాల్ రావు, కళ్యాణ్ లో తపాలాశాఖలో గుమాస్తాగా పనిచేసేవారు. గోపాల్ రావు సామాజిక భావాలు కలిగిన వ్యక్తి. అతను మహిళల విద్యకు మద్దతు పలికాడు. విద్య అనేది ఆనాటి బ్రహ్మణుల కుటుంబాలలో సర్వసాధారణంగా ఉండేది. విద్యపట్ల ఆనందీబాయికి ఉన్న ఆసక్తి గమనించి, ఆంగ్లం నేర్చుకోవడానికి సహాయం చేశారు. 14 సంవత్సరాల వయస్సులో, ఆనందీబాయి ఒక బాలుడికి జన్మనిచ్చింది. కానీ అవసరమైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోవడంతో బాలుడు పది రోజుల్లో చనిపోయాడు. ఈ సంఘటన ఆనందీబాయి జీవితంలో ఒక మలుపుకు కారణమవుతుంది. తను వైద్యురాలు కావడానికి నిశ్చయించుకుంటుంది.
#గోపాలరావు తన భార్య వైద్యశాస్త్రాన్ని అభ్యసించడానికి ప్రోత్సహించాడు. అనందీబాయి భర్త ఆమెకు అమెరికాలో విశ్వవిద్యాలయం ప్రవేశం కొరకు ప్రయత్నాలు చేసాడు. 1880 లో, అతను రాయల్ విల్డర్ (ఒక ప్రసిద్ధ అమెరికన్ మిషనరీ) కు వ్రాసిన లేఖలో ఆనందీబాయికి యునైటెడ్ స్టేట్స్‌ లో వైద్య అధ్యయనం చేయడానికి గల ఆసక్తిని పేర్కొంటూ, తన కోసం అమెరికాలో సరైన ఉద్యోగానికై విచారించారు. ఆలుమగలు క్రైస్తవమతం స్వీకరిస్తే సహాయం ఇవ్వగలనని విల్డర్ ప్రతిపాదించాడు. అయితే ఈ ప్రతిపాదనను జోషి దంపతులు తిరస్కరిస్తారు. అయితే విల్డర్ ఈ ఉత్తరప్రత్యుత్తరాలను తన సొంత పత్రికైన ప్రిన్సటన్ మిషనరీ రివ్యూలో ప్రచురించటం జరుగుతుంది.
#రొస్సెల్, న్యూజెర్సీకి చెందిన థియోడెసియా కార్పెంటర్ అనే యాధృఛ్ఛికంగా ఈ పత్రికలో ఆనందీబాయి గురించి చదివింది. వైద్యవిద్య చదవాలన్న ఆనందీబాయి తపన, దాన్ని ప్రోత్సహిస్తున్న భర్త యొక్క వృత్తాంతం ఆమెను కదిలించింది. ఆనందీబాయికి ఉత్తరం వ్రాసి తాను ఆనందీబాయి అమెరికాలో ఉండటానికి వసతి సహాయం చేయగలనని ముందుకువచ్చింది. కార్పెంటర్‌కు, ఆనందీబాయికి మధ్య అనేక విషయాలపై ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి. వారు పరస్పరం సాగించిన ఉత్తరప్రత్యుత్తరాలలో బాల్యవివాహం కారణంగా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఒకటి కావటం విశేషం. ‘‘ సెరంపోర్ కాలేజ్’’ హాలులో ఆనందీబాయి ఉపన్యసించిన సమయంలో తాను వైద్యవిద్యను అభ్యసించడానికి అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటుందో వెల్లడించింది. అనందీబాయి ఆమెభర్త అనుభవించిన హింస గురించి తన ఉపన్యాసంలో వివరించింది.
#భారతదేశంలో హిందూ మహిళావైద్యురాళ్ల అవసరం గురించి వివరించింది. అలాగే ఆమె భారతదేశంలో మహిళా వైద్య కళాశాల ప్రారంభించడం తన లక్ష్యమని వివరించింది. అయితే తాను క్రైస్తవమతాన్ని స్వీకరించనని మాత్రం తెలుపుతుంది. ఆమె ఉపన్యాసం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. భారతదేశం నలుమూలల నుండి ఆర్థికసహాయం చేస్తామని సందేశాలు వస్తాయి. ఆమె విద్యకు సహాయంగా అప్పటి భారత వైస్త్రాయి కూడా 200 రుపాయల ఆర్థికసాయం పంపాడు. భర్తకు అమెరికాలో ఉద్యోగం లభించని కారణంగా అనందీబాయి మాత్రం ఒంటరిగా ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్ళింది. విపరీతమైన వ్యతిరేకతల నడుమ ఆమె 1883 జూన్ మాసంలో వైద్యవిద్యాభ్యాసానికి అమెరికాలో అడుగుపెట్టింది.
ఆనందీబాయి కలకత్తా నుండి న్యూయార్క్ వరకూ నౌకలో ప్రయాణం చేసారు. ఈ ప్రయాణంలో ఆమెకు తోడుగా ఇద్దరు ఆంగ్ల మహిళలు ఉన్నారు. 1883 జూన్ లో న్యూయార్క్ లో ఈమెను స్వాగతించడానికి కార్పెంటర్ వచ్చింది. అమెరికాలో మిసెస్ కార్పెంటర్ అతిథిగా ఆమె ఇంటికి చేరింది.
#న్యూయార్క్ లో 1983లో థియోడిసియా కార్పెంటర్ ఆనందీబాయి బస మరియు పోషణ బాధ్యత వహించింది. ఆనందీ మరియు కార్పెంటర్ అత్యంత ఆత్మీయులుగా మారారు. కార్పెంటర్ ఆనందీబాయిని కుమార్తెగా భావించి అభిమానించింది. ఆనందిని చూసి కార్పెంటర్ విస్మయం చెందగా, అమెరికా వైవిధ్యం అనంది గోపాలును విస్మయపరిచాయి.
పెన్సిల్వేనియా మహిళా వైద్యకాలేజీలో వైద్యవిద్యకై ఈమె దరఖాస్తు చేసుకున్నారు మొట్టమొదటి మెడికల్ క్యాంప్ నిర్వహించుచున్న పెన్సిల్వేనియా మెడికల్ కాలేజ్ వారికి ఆమె తనూ పాల్గొనేందుకై ఒక లెటర్ వ్రాసారు. అదే ప్రపంచ మొట్టమొదటి మహిళా మెడికల్ క్యాంప్. రేచెల్ బాడ్లీ, కాలేజీ డీన్, ఆమెకు ఈ విద్యాకోర్సుకై అర్హతను ఇచ్చారు.
ఈమె సహాధ్యాయినులైన కెయి ఒకామీ మరియు సబాత్ ఇస్లాంబులీ కెయి ఒకామీ పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన తొలి జపాను మహిళ. ఫిలడెల్ఫియా విశ్వవిద్యాలయంలో ఆమెను వదిలిన కార్పెంటర్ పసిపిల్లా విలపించడం వారి మధ్య అనుబంధాన్ని తెలియజేస్తుంది.
#కాలేజీ సెక్రెటరీ మరియు సూపరింటెండెంట్ సుదూరం నుండి విద్యాభ్యాసానికి వచ్చిన ఆనందీ గోపాలును చూసి ప్రభావితమై ఆమెకు అక్కడ ఉన్న 3 సంవత్సరాలు 600 అమెరికన్ డాలర్లను ఉపకారవేతనం ఏర్పాటుచేసింది. 19వ యేట ఆమె తన వైద్య విద్యను ప్రారంభించారు.
ఆమె అమెరికాలో ఎదుర్కొన్న ప్రధానసమస్య శీతోష్ణస్థితి. ఆమె 9 గజాల మహారాష్ట్ర సాంప్రదాయ శైలి చీర ధారణ నడుమును, పిక్కలను కప్పలేదు కనుక తీవ్ర అంతర్మథనం తరువాత గుజరాతీ శైలిలో చీరను ధరించాలని నిర్ణయించుకోవటం విశేషమైతే అది ఆమె భర్తకు తెలియజేయకూడదని నిర్ణయించడం మరొక ప్రత్యేకత. అయినా ఆమెకు కాలేజి వారు ఏర్పాటు చేసిన గదిలో సరైన ‘‘ ఫైర్‌ ప్లేస్’’ లేనందున ఉన్న ఫైర్‌ ప్లేస్ నుండి అత్యధికంగా పొగరావడం వలన ఆమెకు చలి లేక పొగ భరించవలసిన పరిస్థితి ఎదురైంది.
#రెండు సంవత్సరాల తరువాత ఆమెకు అపస్మారకం మరియు తీవ్రజ్వరం అధికమైంది. అప్పుడు మొదలైన దగ్గు ఆమెను చివరి వరకు వదిలిపెట్టలేదు.
ఆమె తీవ్ర ఆరోగ్యసమస్యలతో బాధపడుతూనే మూడు సంవత్సరాల ఉన్నతవిద్యాభ్యాసం పూర్తిచేసి చివరి పరీక్షలు వ్రాస్తుంది. మార్చి11, 1886 న ఆమె వైద్యవిద్యలో డాక్టరేట్ సాధించింది. ఆమె పరిశోధనాంశం ‘‘ఆర్య హిందువులలో స్త్రీ జననాంగ-శిశు సంబంధిత వైద్య’’. స్నాతకురాలయిన సందర్భంలో విక్టోరియా మహారాణి కూడా ఆమెకు శుభాకాంక్షలతో ఒక సందేశాన్ని పంపటం జరుగుతుంది. ఆమె పట్టభద్రోత్సవంలో ఆమె భర్త కూడా పాల్గొన్నాడు. ఆ ఉత్సవంలో ఆమెను మొట్టమొదటి భారతీయ వైద్యురాలుగా పేర్కొనడం ఆమెకు మరపురాని అనుభూతిని కలుగజేసిందని ఆమె తన కథనాలలో పేర్కొన్నది. ఆ ఉత్సవంలో పండిత రమాబాయి పాల్గొనడం మరో ప్రత్యేకత.
#ఆమె ఆరోగ్యం రోజుకు రోజుకు దిగజారడంతో ఆమె భర్త ఆమెను ఫిలడెల్ఫియా స్త్రీల ఆసుపత్రిలో చేర్చాడు. ఆమెకు క్షయ వ్యాధిగా నిర్ధారించబడింది. వ్యాధి ఇంకా ఊపిరితిత్తులని చేరలేదు. వైద్యులు ఆమెను భారతదేశానికి తిరిగివెళ్ళమని సలహా ఇచ్చారు. అందుకు ఆమె అంగీకరించింది.భారతదేశానికి తిరుగుప్రయాణం చేసే సమయంలో ఆనందీబాయి ఆరోగ్యం మరింత దిగజారింది. నౌకాలో ప్రయాణం చేసే సమయంలో ఆమెకు చికిత్స చేయడానికి వైద్యులు నిరాకరించారు. వైద్యులు చికిత్సచేయడానికి నిరాకరించడానికి కారణం ఆమె " బ్రౌన్ వుమన్ " (సాధారణంగా భారతీయులను బ్రౌన్ ప్రజలు అంటారు ) కావడమే. 1886 చివరిభాగంలో, ఆనందిబాయి భారతదేశానికి తిరిగివచ్చారు.
#దేశం ఆమెకు ఘనంగా స్వాగతం పలికింది. ఆమెను కొల్హాపూర్ సంస్థానానికి చెందిన వైద్యురాలిగా నియమించింది. అల్బర్ట్ ఎడ్వర్డ్ వైద్యశాలలోని మహిళా వార్డుకు అధికారిణిగా బాధ్యతలను అప్పగించింది.కలకత్తా చేరిన తరువాత ఆనందీభాయి బలహీనత, నిరంతర తలనొప్పి, తరచూ జ్వరం మరియు ఆయాసాలతో బాధపడింది. థియోడిసియా ఆమెకు అమెరికా నుండి ఔషధాలను పంపింది. తరువాత ఆమె ఆయుర్వేద చికిత్స కొరకు కజిన్ ఇంట్లో బసచేసింది. ఆయుర్వేద వైద్యనిపుణుడు ఆమె నౌకాయానం చేసి విదేశాలకు వెళ్ళి సంప్రదాయ సరిహద్దులు దాటినందుకు ఆమెకు చికిత్సచేయడానికి నిరాకరించాడు.
#భారతదేశానికి తిరిగివచ్చిన ఒక్క సంవత్సరంలోపుగానే ఆమె ఫిబ్రవరి 26, 1887 తేదీన 22 సంవత్సరాల చిన్నవయసులోనే అకాలమరణం చెందారు. ఆనందీబాయి మరణానికి దేశం అంతటా విషాదం ఆవరించింది. ఆనందీబాయి చితాభస్మం థియోడిసియా కార్పెంటర్ కు పంపబడింది. కార్పెంటర్ వాటిని పూకిప్సీ, న్యూయార్క్ లోని తమ కుటుంబ శ్మశానవాటికలో బధ్రపరచింది. ఈమె సమాధి శిలాఫలకాన్ని ఈ శ్మశానవాటికలో ఇప్పటికీ చూడవచ్చు.
#అమెరికాలో ప్రసిద్ధ స్త్రీవాద రచయిత, సంస్కరణకర్త అయిన కారోలైన్ వెల్స్ హీలీ డాల్ 1888లోనే ఆనందీబాయి ఆత్మకథను వ్రాసింది.దూరదర్శన్ ఆనందీబాయి జీవితమును ఆధారముగా చేసుకొని తీసిన ధారావాహిక "ఆనందీ గోపాల్"ను ప్రసారం చేసింది. ఈ ధారావాహికకు కమలాకర్ సారంగ్ దర్శకత్వం వహించారు.
శ్రీకృష్ణ జనార్ధన జోశీ తన మరాఠీ నవల "ఆనందీ గోపాల్"లో ఆనందీబాయి జీవితంలోని కొన్ని ఘటనలను పొందుపరిచారు (ఈ నవల ఆషా దామ్లే ద్వారా ఆంగ్లంలోకి అనువాదమయి సంక్షేప రూపం పొందింది). అదే పేరుతో రాం జీ జోగ్లేకర్ ఒక నాటకాన్ని రూపొందించారు.

 జమాత్ ఉలమా హింద్ జనరల్ సెక్రటరీ మెహమూద్ మదానీ ఆర్‌ఎస్‌ఎస్‌తో పోరాడటానికి సైన్యాన్ని సిద్ధం చేశారు, దాని లక్ష్యం 1.25 బిలియన్ ముస్లింలను సేకరించి, భారతదేశంలో ఎవరూ వారితో గొడవపడి ఆర్‌ఎస్‌ఎస్‌ను విచ్ఛిన్నం చేయకుండా ముస్లింల అతిపెద్ద సైన్యాన్ని సిద్ధం చేయడం. విదేశీ ఇస్లామిక్ దేశాల నుండి నిధులు పొందుతున్నారు, దానికి ఆయుధ శిక్షణ ఇస్తున్నారు, తద్వారా అంతర్యుద్ధంలో హిందువులతో పోరాడి అణచివేయడానికి, ప్రమాదం పెరుగుతోంది మరియు మూర్ఖుడైన హిందువు డబ్బు సంపాదించడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు మరియు సత్యాన్ని విస్మరిస్తాడు, ఎప్పుడు ఉంటుంది దేశంలోనే అంతర్యుద్ధం, ఏ సంపద వల్ల ఉపయోగం ఉండదు, అప్పుడు హిందువులారా మీరేం చేస్తారు?  నిజానికి ఈ ముస్లిం సైన్యం లక్ష్యం 100 మిలియన్ల ముస్లింల సైన్యాన్ని సిద్ధం చేయడమే, హిందువులు, రాబోయే ప్రమాదాన్ని గుర్తించండి, దేశ సంస్కృతిని రక్షించడానికి మీకు ఒక్క హిందూ దేశం లేదు, ఇప్పుడు చాలా ఆలస్యం, హిందువులు హిందువులు వ్యతిరేకత హిందువుల పతనానికి కారణం, హిందువులారా, ఐక్యంగా ఉండి హిందూ దేశాన్ని నిర్మించడానికి ఇంకా సమయం ఉంది, లేకపోతే వారు మిమ్మల్ని నాశనం చేయడానికి తమ సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు.

Saturday 25 February 2023

 స్వామినాథన్ అయ్యర్ ఒక ఆర్థికవేత్త మరియూ కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సోదరుడు. వామపక్ష భావజాలం గల వ్యక్తి. అమెరికా ఆర్ధిక విషయాలపై రిసెర్చ్ చేసి ప్రపంచ బ్యాంకు కు అప్పుడప్పుడు సలహాదారుగా వ్యవరించారు.  ఫైనాన్సిల్ మేగజైన్స్ కి ఆర్ధిక విషయాలపై వ్యాసాలు రాస్తూ వుంటారు. ప్రస్తుతం ఎకనామిక్స్ టైమ్స్ నౌ కి కన్సల్టింగ్ ఎడిటర్ గా వున్నాడు. మోడీ విధానాలను నిశితంగా విమర్శిస్తూ తరుచుగా వ్యాసాలు రాస్తూ వుంటారు.


నిన్న ఎకనామిక్ టైమ్స్ పేపర్ లో #అదాని గురించి అన్ని విశ్లేషిస్తూ ఒక పెద్ద వ్యాసం రాశారు.


ఆ ఆర్టికల్ అందరికి చేరాలి అని దానిని తెలుగులో క్రింద ఇస్తున్నాను. ఇంగ్లీష్ లో చదువుదాం అనేవారికి లింక్ కామెంట్స్ సెక్షన్ లో ఇస్తున్నాను.


"హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆదానికి రహస్యంగా వచ్చిన ఒక ఆశీర్వాదంగా భావించవచ్చు"


2006లో, నేను కాటో ఇన్‌స్టిట్యూట్ కోసం గుజరాత్ కొత్త పోర్ట్-బేస్డ్ డెవలప్‌మెంట్ వ్యూహంపై పరిశోధన చేసి ఒక పేపర్ రాశాను.  ఈ వ్యూహం 1990ల ప్రారంభంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్ చే ప్రారంభించబడింది. ఆ తరువాత  బిజెపి వారు ఆ వ్యూహాన్ని విస్తరించారు. 


నేను గౌతమ్ అదానీ యొక్క కొత్త ముంద్రా పోర్ట్‌ని సందర్శించాను. దాని అధిక ఆటోమేషన్ మరియు వేగాన్ని చూసి ఆశ్చర్యపోయాను. షెడ్యూల్‌ టైం లోగా లోనికి అనుమతించబడని మరియు అన్‌లోడ్ చేయని ఏదైనా ఓడకు ఇది ఆర్థికంగా నష్టపరిహారం ఇస్తుందని విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. 1990లో ముంబైలో పని చేస్తున్నప్పుడు, ఓడరేవు ప్రవేశం కోసం ఓడలు 20 రోజులు వేచి ఉండటాన్ని చూశాను. కాబట్టి, ముంద్రా పోర్ట్ వేరే గ్రహంలో ఉన్నట్లు అనిపించింది.


హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ అదానీ కంపెనీలలో భారీ ధరల రిగ్గింగ్ మరియు మోసాన్ని ఆరోపించింది. ఆ ఆరోపణలు తీవ్రమైనవి. గ్లోబల్ ఇన్వెస్టర్లు అదానీ షేర్లను తొలగించారు. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలి.


నేను దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక సమస్యను లేవనెత్తాను. అదానీ యొక్క విమర్శకులు అతను నైపుణ్యాల ద్వారా కాకుండా తారుమారు మరియు రాజకీయ అనుకూలతలతో ధనవంతుడు అయ్యాడని, హాయిగా గుత్తాధిపత్యంలో డబ్బు సంపాదించాడని చెపుతున్నారు.  ఇది నెను ఒప్పుకొను. అసాధారణమైన వ్యాపార నైపుణ్యాలు లేకుండా రెండు దశాబ్దాలలో నిరాడంబరమైన మూలాల నుండి ప్రపంచ నంబర్ 3కి వెళ్లడం అసాధ్యం.


ఓడరేవులు, గనుల నుంచి విమానాశ్రయాలు, ట్రాన్స్‌మిషన్ లైన్ల వరకు అదానీకి విలువైన ఆస్తులను బీజేపీ 'ఇస్తోందని' విమర్శకులు ఆరోపిస్తున్నారు. కాదు.. కచ్ ఎడారిలో రైలు కనెక్షన్ కూడా లేకుండా మైనర్ పోర్టును నిర్వహించే హక్కును ప్రభుత్వం మొదట్లో అదానీకి ఇచ్చింది. ఈ ఎడారి ప్రాంతాన్ని భారతదేశపు అతిపెద్ద ఓడరేవుగా మార్చడం ఒక అద్భుతం.


మార్స్క్ మరియు డుగ -భాయి వంటి ప్రపంచ నెంబర్ వన్ ఇన్ఫ్రా దిగ్గజాలను ప్రపంచ  వేలం పోటీలో ఎదుర్కొని అదానీ గ్రూప్ డజను ఇతర ప్రదేశాలలో పోర్టులు,  జెట్టీలను కూడా కొనుగోలు చేసింది. అతను సాటిలేని భారతదేశపు అగ్రశ్రేణి పోర్ట్ ఆపరేటర్, ఇప్పుడు మొత్తం భారతీయ సరుకు రవాణాలో పావు భాగాన్ని నిర్వహిస్తున్నాడు. దీనివల్లే అతను జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు.


అందుకే, శ్రీలంక మరియు ఇజ్రాయెల్‌లో వ్యూహాత్మక జెట్టీలు మరియు ఓడరేవులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అతనికి మద్దతు ఇస్తున్నాది. విమర్శకులు దీన్ని అతనికి ప్రభుత్వం సాయం చేస్తున్నట్లు గా పేర్కొంటున్నారు? ఇది నిజమేనా? శ్రీలంక టెర్మినల్ $750 మిలియన్ మరియు హైఫా పోర్ట్ $1.18 బిలియన్లు ఖర్చు అవుతుంది. ఏ భారతీయ ప్రత్యర్థి కూడా పళ్ళెంలో పెట్టి ఫ్రీ గా ఇచ్చినా అంతగా రిస్క్ చేయడానికి సాహసించడు. అదానీ నైపుణ్యాలు అతన్ని వ్యాపారవేత్తగా కాకుండా వ్యూహాత్మక ఆటగాడిగా మార్చాయి. ఓడరేవు అనుకూలమైన గుత్తాధిపత్యం కాదు. అప్పటికే ఈ వ్యాపారం లో పాతుకుపోయిన ప్రత్యర్థుల నుండి నౌకలను ఆకర్షించడానికి కొత్త కంపనీ లాజిస్టిక్స్ మరియు ధరలలో పోటీపడాలి. ముంద్రా యొక్క లాజిస్టిక్స్ వేల కోట్ల వ్యాపార పెట్టుబడులను ఆకర్షించింది, ఎడారిలో పారిశ్రామిక కేంద్రాన్ని సృష్టించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమేటెడ్ బొగ్గు-నిర్వహణ సౌకర్యాన్ని కలిగి ఉంది. 2017 మోర్గాన్ స్టాన్లీ నివేదిక  అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ)ని గ్లోబల్ పోర్ట్ కంపెనీలలో టాప్ 25%లో ఉంచింది.


విమర్శకులు అదానీకి ప్రభుత్వ అనుకూలతపై దృష్టి పెడుతున్నారు. భారతదేశంలో, వ్యాపార విజయానికి ఫ్యాక్టరీలు నడపడం మాత్రమే కాకుండా రాజకీయాల నిర్వహణ కూడా అవసరం. వ్యాపారవేత్తలందరూ రాజకీయ నాయకులకు దగ్గరగా ఉండవచ్చు.  ఇది కొన్ని తలుపులు తెరుస్తుంది, కొన్ని నియమాలను అధిగమించేలాగా చేస్తుంది, కానీ  ఇది విజయానికి హామీ ఇవ్వదు. ఉదాహరణకు   రక్షణ వ్యవహారాల్లో అనిల్ అంబానీ ₹30,000 కోట్ల రూపాయలను పొందారని రాహుల్ గాంధీ తరుచూ ఆరోపిస్తున్నారు. అయితే అనిల్ వ్యాపార పరంగా ఫ్లాప్‌ అయ్యాడు.


ఒకసారి, ధీరూభాయ్ అంబానీ కూడా రాజకీయ అవకతవకలు మరియు బూటకపు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రతి ఇతర వ్యాపారవేత్త చేయని పని నేను ఏమి చేసాను? అని ప్రశ్నిస్తే సమాధానం రాలేదు. వ్యాపారం లో బలంగా ఉన్న చాలా మంది ఇతర వ్యాపారవేత్తలు

రాజకీయ నాయకులు నుండి చారిత్రాత్మక ప్రయోజనాలు పొందారు మరియు లెక్కల పుస్తకాలను కూడా మార్చారు. ధీరూభాయ్ వంటి కొత్త ఆటగాడు పాత దిగ్గజాలను వారి స్వంత ఆటలో ఓడించడం అతని అపారమైన ప్రతిభను సూచిస్తుంది. 


అదానీ గురించి కూడా ఇదే చెప్పాలి. 


హమీష్ మెక్‌డొనాల్డ్ యొక్క 1998 పుస్తకం," ది పాలిస్టర్ ప్రిన్స్‌" లో దీరూభాయి చర్యలు గురించి వివరంగా ఉన్నాయి. కానీ విమర్శకులు అతను కేవలం ఒక విజయవంతమైన మానిప్యులేటర్ అని భావించడం తప్పు. లైసెన్స్-పర్మిట్ రాజ్ సమయంలో, తారుమారు చేయడం అనేది తప్పించుకోలేనిది. కానీ, ఒకసారి ఆర్థిక వ్యవస్థ సరళీకృతం అయిన తర్వాత, అతను ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతి ఆధారిత, ప్రఖ్యాత సింగపూర్ రిఫైనరీలు కంటే కూడా అధిక ఆపరేటింగ్ మార్జిన్లు గల చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించాడు, తనది ప్రపంచ స్థాయి అని తాను నిరూపించుకున్నాడు.

 

అతను (అంబానీ) టెలికామ్‌లో అవకాశాలు పొందాడు, కానీ ప్రపంచంలోనే చౌకైన టెలిఫోన్ నెట్‌వర్క్‌ను సృష్టించాడు. అతని మానిప్యులేషన్‌పై మాత్రమే దృష్టి సారించే వారు అతనిని చారిత్రాత్మక టైటాన్‌గా మార్చిన అసాధారణ నైపుణ్యాలను గుడ్డిగా పట్టించుకోరు. 


ఇప్పుడు అదానీ ఇదే మార్గంలో నడుస్తున్నారు.  అదాని ప్రధానంగా మౌలిక సదుపాయాలలో (ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాలలో) వ్యవహరిస్తారని,  ఇక్కడ నిజమైన నైపుణ్యాల కంటే ప్రభుత్వానికి దగ్గరగా ఉండటమే వ్యాపార విజయానికి కారణం అని విమర్శకులు అంటున్నారు. 


బలమైన ప్రాంతీయ రాజకీయ పలుకుబడితో డజన్ల కొద్దీ కొత్త వ్యాపారవేత్తలు 2003-08లో  ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం లో చేరారు. కానీ రాజకీయ గాడ్‌ఫాదర్‌లు ఉన్నప్పటికీ, చాలా మంది ఇబ్బందుల్లో కూరుకుపోయి, బ్యాంకులకు అపారమైన అప్పులు మిగిల్చారు. మౌలిక సదుపాయాలలో విజయానికి ఒక్క రాజకీయ మిత్రులే కాకుండా నైపుణ్యం కూడా అవసరం.


పాఠకులు నేను గొప్ప ఆదాని అభిమాని అని అనుకోవచ్చు, కానీ అధిక ధరలు మరియు అధిక రిస్క్ కారణంగా నేను ఏ ఆదాని కంపెనీ షేర్లను కలిగి లేను. 


అప్పు తెచ్చుకున్న డబ్బును ఉపయోగించి  వేలం కొనుగోళ్లలో పాల్గొంటూ చాలా ఎక్కువ ధరలకు ఆస్తులు కొంటూ వైవిధ్యభరితంగా ఆడాని గ్రూప్ విస్తరిస్తోంది. ఈ పద్ధతి వేగవంతమైన విస్తరణను సులభతరం చేస్తుంది, కానీ గొప్ప ప్రమాదాలను కూడా కలిగి ఉంటుంది. పెద్ద వ్యాపార సముదాయాలను సృష్టించేందుకు  ఇలా చేసిన విభిన్నమైన వ్యాపార ప్రముఖుల ఉదాహరణలు చరిత్రలో పుష్కలంగా ఉన్నాయి..అవి ప్రశంసల మధ్య కొన్ని దశాబ్దాలు విజయం సాధించాయి, కానీ చివరికి దివాలా(జాక్ వెల్చ్ కింద జనరల్ ఎలక్ట్రిక్ వంటిది) తీసాయి.


కాబట్టి, హిండెన్‌బర్గ్ నివేదిక నిజానికి అదానీకి జరిగిన ఒక అత్యుత్తమమైన విషయం అని నేను భావిస్తున్నాను. ఇది అతని విస్తరణ మరియు వైవిధ్యం యొక్క వేగాన్ని తగ్గిస్తుంది మరియు భవిష్యత్తులో అతని ఋణ దాతలను శ్రద్ధగా మరియు జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది. ఇది అదానీకి తన స్వంత ప్రయోజనం కోసం  కావాల్సిన అత్యంత ఆర్థిక క్రమశిక్షణను నేర్పిస్తుంది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆదానికి రహస్యంగా వచ్చిన ఒక ఆశీర్వాదంగా భావించవచ్చు. (Blessing in disguise)


ఒక రోజు నేను నిజంగా అదానీ షేర్లను కొనుగోలు చేయవచ్చు.

....స్వామినాథన్ అయ్యర్...


తెలుగు అనువాదం : 

....చాడా శాస్త్రి..

Friday 24 February 2023

 వందే భారత్ రైలు – పాకిస్థాన్ ప్రేమికులు !

మాకు తాగడానికి గంజి దొరకటం లేదు

మీరు పరమాన్నం తింటూ ఉంటే 

మేం చూస్తూ ఊరుకుంటామా???

వందే భారత్ ట్రైన్ మీద రాళ్ళు రువ్వడం వెనుక ఉన్న అసలు కారణం !

1947 లో భారత్ నుండి పాకిస్థాన్ వేరుపడిన సందర్భంలో అప్పటికే బ్రిటీష్ వాళ్ళు వేసిన రైల్వే లైన్లు,కట్టిన రైల్వే స్టేషన్లు భారత ఉప ఖండం మొత్తం మీద ఎలా ఉన్నాయో వాటిని సరిహద్దుల ప్రకారం పంచుకున్నాయి! ఇది చరిత్ర అందరికీ తెలిసిందే !PSP

1947 తరువాత భారత్ లో కానీ పాకిస్థాన్ లో కానీ చాల కాలం వరకు ఉన్న ట్రాక్లు,స్టేషన్లని అలానే వాడుకున్నారు తప్పితే వాటి మీద పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసింది లేదు. బొగ్గు మండించడం వలన వచ్చిన ఆవిరితో నడిచే ఇంజిన్లు చాలా కాలం రెండు దేశాలలో నడిచాయి. కానీ 1957 లో అమెరికా నుండి ఆల్కొ [AALCO] నుండి డీజిల్ ఇంజిన్ కొన్నది మన ప్రభుత్వం. కానీ పాకిస్థాన్ లో మన కంటే ముందే అంటే 1953 లోనె ఆల్కొ నుండి డీజిల్ ఇంజిన్ కొని నడపడం మొదలుపెట్టింది !

*****************************

క్రమంగా సైన్యం మీద ఎక్కువ ఖర్చు పెడుతూ రైల్వే ని పట్టించుకొకపోవడం తో పాకిస్థాన్ రైల్వే వెనకబాట పట్టింది. మొదట్లో కొత్త డీజిల్ ఇంజిన్లు కొన్నా రాను రాను ఆర్ధికంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన అమెరికా మరియు యూరోపు దేశాలనుండి సెకెండ్ హాండ్ డీజిల్ ఇంజిన్లు కొనడం మొదలుపెట్టింది. అయితే వాటి స్పేర్ పార్టు ల ఖరీదు ఎక్కువగా ఉండడం తో డాలర్ రూపం లో చెల్లింపులు జరపలేక క్రమంగా చైనా నుండి కొనడం మొదలుపెట్టింది. 

2012 లో మన దేశం నుండి 50 డీజిల్ ఇంజిన్ల ని పాకిస్థాన్ కొన్నది కానీ వీటిలో కొన్ని లీజు పద్ధతిలో తీసుకున్నది మరికొన్ని కొన్నది. ఈ అగ్రిమెంట్ కోసం కనీసం మూడేళ్లు పట్టింది. 2012 లో మన దేశం నుండి 50 డీజిల్ ఇంజిన్లు కొనడానికి,లీజుకి తీసుకోవడానికి కారణం అప్పటికే పాక్ రైల్వే ఇంజిన్ల కొరతతో సగానికి సగం రైళ్లని నడిపే స్థితిలో లేకపోవడం వలన గత్యంతరం లేక మన దేశ సహాయం కోసం అర్ధించింది. ముంబై దాడుల నేపధ్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతాయనే భయంతో UPA2 ప్రభుత్వం పాకిస్థాన్ అడిగిన వెంటనే అగ్రిమెంట్ చేయడానికి వెనకాడింది అప్పట్లో కానీ ఒత్తిడి ఎక్కువ అవడం తో చివరికి 50 డీజిల్ ఇంజిన్ల ఒప్పందంకి అనుమతి ఇచ్చింది మన్మోహన్ ప్రభుత్వం !

**********************************

మరో వైపు డీజిల్,పెట్రోల్ లాంటివి దిగుమతి చేసుకోవడం అంటే డాలర్ల రూపంలో చెల్లింపులు జరపాలి కాబట్టి డీజిల్ ఇంజిన్ల స్థానంలో ఎలెక్ట్రిక్ లోకో ని తీసుకొస్తే డీజిల్ ఆదా అవుతుంది అనే ఆలోచనతో తమ రైల్వే రైన్ల ని విద్యుతీకరణ చేయాలాని నిర్ణయం తీసుకొని రైల్వే ట్రాక్ ల మీద ఓవర్ హెడ్ ఎలెక్ట్రిక్ తీగలని వాటికి కావాల్సిన ఎలెక్ట్రిక్ పోల్స్ ని కాట్టలనే నెపంతో డానికి కావలసిన రాగి తీగలని చైనా నుండి దిగుమతి చేసుకుంది పెద్ద మొత్తం లో. 

2008 లో మొదటగా లాహోర్ నుండి ఖవేవాల్ జంక్షన్ వరకు అంటే 286 కిలోమీటర్ల దూరం వరకు విద్యుతీకరణ చేసి ప్రయోగాత్మకంగా ఎలెక్ట్రిక్ రైళ్లని నడపాలి అని నిర్ణయించారు.

మహమ్మద్ ఖస్ఖేలి, పాకిస్తాన్ రైల్వే లో మెకానికల్ ఇంజినీర్ ట్రిబ్యూన్ పత్రికకి 2009 లో ఇంటర్వ్యూ ఇచ్చాడు: మేము ప్రయోగాత్మకంగా ఎలెక్ట్రిక్ రైళ్లని నడపాలి అనుకోని ముందు లాహోర్ నుండి ఖనెవాల్ జంక్షన్ వరకు 286 కిలోమీటర్ల వరకు విద్యుతీకరణ చేయాలని కాపర్ వైర్ ని చైనా నుండి దిగుమతి చేసుకున్నాము. ముందు ఖానేవాల్ నుండి సాహెవాల్ స్టేషన్ వరకు పూర్తి చేసి కొన్ని ప్రయాణీకుల ఎక్స్ప్రెస్ రైళ్లని నడిపాము. అంతా బాగుంది అనుకునే లోపల ఖానేవాల్, సోహే వాల్ స్టేషన్ల మధ్య 25 Kv విద్యుత్ ప్రసరిస్తున్న ఓవర్ హెడ్ కాపర్ కండక్టర్ ని ఎవరో దొంగతనం చేశారు. దాంతో కొత్త కాపర్ కండక్టర్ కోసం దిగుమతి చేసుకొని గోడౌన్ లలో భద్రపరిచిన 2 టన్నుల కాపర్ బండిల్ ని తీసుకురావడానికి ప్రయత్నించగా దానిని కూడా దొంగతనం చేశారు. పోలీసులు కాపలాగా ఉన్నా అవి ఎట్లా మాయం అయ్యాయో తెలియదు. ఇలా వరుసగా కాపర్ కండక్టర్ చోరీకి గురి కావడం సాధారణం అయిపోవడంతో మళ్ళీ మళ్ళీ కొనలేక చివరకి ఎలెక్ట్రిక్ రైళ్లని రద్దు చేసింది ప్రభుత్వం 2009 లో!

******************************

ఇక్కడ విచిత్రం ఏమిటంటే 25 వేల వోల్టుల విద్యుత్ ప్రవహిస్తున్న కాపర్ కండక్టర్ ని ఎలా దొంగిలించగలిగారు ? పైగా అది రైల్వే ట్రాక్ మీద చాలా ఎత్తులో ఉంటుంది కూడా ! మొత్తం 3 నుండి 5 టన్నుల కాపర్ కండక్టర్ చోరీ అవడం తో మిగిలిన కాపర్ కండక్టర్ ని వేలం వేసి అమ్మేసింది పాక్ రైల్వే !

********************************

అప్పటికే దిగుమతి చేసుకున్న 16 ఎలెక్ట్రిక్ ఇంజిన్లని షెడ్డు కే పరిమితం చేయాల్సి వచ్చింది. ఎలెక్ట్రిక్ ట్రైన్ కోసం కొత్తగా 77 మందిని రిక్రూట్ చేసుకుంది పాక్ రైల్వే ! దాదాపుగా మూడేళ్లు వాళ్ళకి కూర్చోపెట్టి మరీ జీతాలు ఇవ్వాల్సి వచ్చింది. 2012 లో మన దేశం నుండి 50 డీజిల్ ఇంజిన్ల ఒప్పందం కుదిరాక పాకిస్థాన్ లో రైళ్లు పూర్తి స్థాయిలో తిరగడం మొదలుపెట్టాయి మళ్ళీ ! ఇక్కడితో అయిపోలేదు పాకిస్థాన్ రైల్వే కష్టాలు. అధునాతన బోగీలు అని చెప్పి చైనా పాకిస్థాన్ కి 300 ల కొత్త బోగీలు అంటకట్టింది ! అవి ఎక్కువలో ఎక్కువగా గంటకి 120 km వేగంతో ప్రయాణించగలవు అని చెప్పింది చైనా ! తీరా అవి పాకిస్థాన్ కి వచ్చి తిరిగిన మూడు నెలలకే చక్రాలు విపరీతంగా వేడెక్కి పోతుండడం తో వాటి వేగాన్ని గంటకి 60 km వేగంతో నడపాల్సి వస్తున్నది. డబ్బూ పోయే శని పట్టే !

********************

పాకిస్థాన్ లో అంతకంతకూ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం వలన నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో వందే భారత్ ఎక్స్ప్రెస్స్ అనబడే సెమీ హై స్పీడ్ రైలు వీడియొ లు PoK లో మొబైల్ ఫోన్ల లో కనపడం తో అటు నుండి ఇటు,ఇటు నుండి అటు పరస్పర బర్నాల్ పూతలు ఎక్కువ అయ్యాయి. 

దానికి తోడు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల రాతలని ఉర్దూలోకి అనువదించి వాట్స్అప్ ద్వారా పాకిస్థాన్ పంపించి శు కానందం పొందుతున్నారు బర్నాల్ బ్యాచ్ !

రాళ్ళతో దాడి చేస్తే వందేభారత్ సర్వీసులని ఆపేస్తారని వాళ్ళ భావన ! మరే ! కాపర్ కండక్టర్ ని దొంగతనం చేస్తే ఎలెక్ట్రిక్ ట్రైన్లు ఆపేసినట్లు వందే భారత్ ఆపేస్తారని పిచ్చి ఆలోచన !

ఎప్పుడో మన దేశంలో 1990 వ దశకం మొదట్లో హోండా మోటార్స్ రిలీజ్ చేసిన CD-100 మోటార్ సైకిల్ ని పాకిస్థాన్ లో ఇంకా కొంటున్నారు అదీ 2,50,000/- లకి. ఒక న్యూస్ చానెల్ వాళ్ళు టాటా పంచ్ కారుని చూపెట్టి దీని ధర ఎంత ఉంటుంది అని ఒక యువుకుల గుంపులోకి వెళ్ళి అడిగితే అందరూ ఆ కారుని చూసి ఇది 80 లక్షలు ఉంటుంది అని ఖరాఖండిగా చెప్పేశారు దాంతో సదర్ న్యూస్ యాంకర్ ఇది టాటా పంచ్ కారు ఇండియా లో 6 లక్షలకి అమ్ముతున్నారు అని చెప్తే ఎవరూ నమ్మలేదు. 

******************

అన్నిటికంటే వందే భారత్ ఎక్స్ప్రెస్స్ వీడియొ లు పాకిస్థాన్ లో ఎక్కువగా ట్రెండ్ అయ్యాయి. PoK ప్రజల దృష్టిలో భారత్ పడకుండా చేయాలనే తాపత్రయం ఒక వైపు మరో వైపు భారత్ PoK ని స్వాధీన పరుచుకుంటుంది అనే పుకార్లు ఆందోళన కలిగిస్తున్నాయి అక్కడ ! 

ప్రస్తుతం మళ్ళీ డీజిల్ లోకో ఇంజిన్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది పాకిస్థాన్ ని ! బాలా కోట్ దాడుల తరువాత పాకిస్థాన్ మన దేశంతో వర్తక,వాణిజ్య సంబంధాల మీద తనకై తానే నిషేధం విధించింది కాబట్టి గడిచిన 5 ఏళ్ల నుండి మన దగ్గర తీసుకున్న డీజిల్ ఇంజిన్ల విడి భాగాలు సప్లై లేక అల్లాడుతున్న నేపధ్యంలో వందే భారత్ పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది. 

2023 సెప్టెంబర్ కల్లా మన దేశంలో మొదటి హైడ్రోజెన్ రైలు ట్రయల్ రన్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక హైడ్రోజెన్ రైలు కనుక పట్టాల మీదకి వస్తే మన దేశంలోని పాకిస్థాన్ ప్రేమికుల పరిస్థితి ఎలా ఉండబోతున్నదో ఊహించుకుంటేనే నవ్వు వస్తుంది !

జైహింద్! జై భారత్ ! #🇮🇳దేశం



Wednesday 22 February 2023

 అక్షరామృతమంతా మట్టిపాలేనా!

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం



రెండుతెలుగు రాష్ట్రాల్లోనూ మాతృభాషను పాఠశాల విద్యామాధ్యమం నుంచి తొలగించి స్థానంలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం ఒక చారిత్రక తప్పిదం. ఎందుకంటే, ఇంగ్లీష్ ద్వారా వచ్చే వేలాది ఉద్యోగాలు కోట్లాదిమంది భారతీయులకు ఏమూలకూ సరిపోవు. లక్షలాదిమంది జనం భారతీయ భాషల ద్వారానే ఉపాధి పొందుతున్నారు. 2011–12 ఆర్థిక గణాంకాల ప్రకారం తెలుగు రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తి రూ.4,64,184 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాలలో ఉన్న మొత్తం శ్రామిక శక్తి 1,07,77,950 మంది. వీరిలో అన్ని రకాల ఉద్యోగులూ, వ్యాపారులూ, రైతులూ, కూలీలూ ఉన్నారు. వీరందరూ రూ.4,64,184 కోట్ల సంపదను సృష్టించారు. ఇంత సంపద సృష్టించినవారిలో 32.50శాతం మంది నిరక్షరాస్యులు. వీరిలో 52.02శాతం మంది అక్షరాస్యులేగానీ, ఇంటర్మీడియట్ కూడా దాటనివారు. ఇకపోతే, మిగిలిన 15.48శాతం మాత్రమే గ్రాడ్యుయేట్లు. మన గ్రాడ్యుయేట్లందరికీ ఇంగ్లీష్ వచ్చనుకుంటే, కొద్దో గొప్పో తాము చేసే పనిలో ఇంగ్లీష్ వాడి సంపద సృష్టించగలిగినవాళ్ళు 15శాతం మాత్రమే. అంటే తెలుగు రాష్ట్రాలలో సంపదను సృష్టించేవారిలో 85శాతం మంది తెలుగూ తదితర మాతృభాషలనే వాడుతున్నారు.

ఇంగ్లీష్ను ఒక భాషగా నేర్చుకోవడం వేరు, దానిని విద్యా మాధ్యమంగా అమలుపరచటం వేరు. ఇంగ్లీష్ మాధ్యమంతో దేశీయ స్థానిక భాషల ఆధారంగా నడిచే వందలాది పరిశ్రమలు మూలబడతాయి. దాంతో లక్షలాది ఉద్యోగాలు పోయి కోట్లాదిమంది ఉపాధి కోల్పోతారు. ఒకటి రెండు తరాలలో తెలుగు రాయగలిగినవాళ్ళూ చదవగలిగినవాళ్ళూ మిగలరు. తెలుగు సినిమాలూ తెలుగు టీవీ ఛానెళ్ళూ ఉండవు. తెలుగు రచనలు ఉండవు, రచయితలూ ఉండరు. వారు లేనిదే తెలుగు పత్రికలూ, తెలుగు ప్రచురణలూ ఇంకెక్కడ ఉంటాయి. అప్పుడు వేల యేండ్ల అస్తిత్వం కలిగిన తెలుగు ఏమవుతుంది? వేల యేండ్లుగా కవులూ రచయితలూ సృష్టించిన సాహిత్య సంపద ఏమవుతుంది?గత కాలపు నన్నయ, పాల్కురికి సోమన, తిక్కన, పోతన, శ్రీనాథుడు, పెద్దన, ధూర్జటి, రామలింగడు, శ్రీకృష్ణ దేవరాయలు, మొల్ల, అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు, వేమన, తరిగొండ వెంకమాంబల నుంచి నిన్నమొన్నటి చెళ్లపిళ్ల వేంకట కవులూ, విశ్వనాథ, జాషువ, శ్రీశ్రీ, దాశరథి, తిలక్, సినారె వీరందరి రచనలు ఏమైపోతాయి?

భూషణాలు ఎన్నింటినో ధరించామని వేసుకున్న బట్టల్ని తీసివేస్తామాఅంటూ సామాన్యుని గొంతుకను వినిపించిన కవయిత్రులూ గేయకర్తలూ కావాలిప్పుడు: ‘ఒక్క నిరుపేద ఉన్నంతవరకూ/ ఒక్క మలినాశ్రు బిందువు ఒరిగినంతవరకు/ ఒక్క ప్రేగు ఆకలి కనలినంతవరకు/ ఒక్క శుష్క స్తన్య సన్నిధిని క్షుధార్తి ఏడ్చు పసిపాప ఉన్నంతవరకు నాకు శాంతి కలుగదింక’ – అని ఎలుగెత్తి చాటిన తిలక్ తెలుగు పలుకులు ఉండవింక. ‘నా వచనం బహువచనం/ నా వాదం సామ్యవాదం/ కవిత్వం నా మాతృభాష/ ఇతివృత్తం మానవత్వంఅని తెలుగు హృదయోదయాన్ని ఆవిష్కరించిన సినారె కవిత్వాన్ని ఎవరు చదువుతారు!

కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి/ పంజరాన గట్టు వడను నేను/ నిఖిలలోక మెట్లు నిర్ణయించిన/ నాకు తరుగు లేదు విశ్వనరుడ నేనుఅని ఎలుగెత్తి అరిచిన నవయుగ కవి చక్రవర్తి జాషువ పలుకులు ఇంకెవరు వింటారయా! ‘నరజాతి చరిత్ర సమస్తం/ పరపీడన పరాయణత్వం/... నరహంతలు ధరాధిపతులై/ చరిత్రలో ప్రసిద్ధి కెక్కిరి/...పరస్పరం సంఘర్షించిన/ శక్తులలో చరిత్ర పుట్టెనుఅంటూ పోరాడనివాళ్ళు చరిత్ర హీనులని తేల్చిచెప్పిన మహాకవి కవితా ఝరి చదివి స్ఫూర్తి మత్వం పొందేవారు ఇక కానరారేమోగదా! ‘ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ/ ఒక జాతిని వేరొక జాతీ/ పీడించే సాంఘిక ధర్మం/ ఇంకానా! ఇకపై సాగదుఅని ఫెళఫెళారవాలు సృష్టించిన శ్రీశ్రీ కవితావేశాన్ని మరింక చదవగలిగిన యువజనం ఉంటారా!

ఎవరు కాకతి! ఎవరు రుద్రమ!/ ఎవరు రాయలు! ఎవరు సింగన!/ అంతా నేనే! అన్నీ నేనే!/ అలుగు నేనే! పులుగు నేనే!/ వెలుగు నేనే! తెలుగు నేనే!’ అంటూ, ‘ప్రజాపీడకులపై అగ్నిధారలు కురిపించి,/ ప్రజల తరపున రుద్రవీణలు మోగించి,’ ప్రజాస్వామ్యం కోసం తిమిరంతో సమరం సాగించి, మహాంధ్రోద్యమాన్ని తలపెట్టిన దాశరథిని ఇంక ఎవరు చదువుతారమ్మా! ‘...శుభమగు నాంధ్ర జాతికి/ విశుద్ధ యశోనిధి కన్నివేళలన్–’ అన్నఆది ఆంధ్రుడుయశోభూషణుడు ఆచార్య ఇనాకుని శుభకామన వట్టిబోవునా!

బావా ఎప్పుడు వచ్చితీవు?/ సుఖులే, భ్రాతల్, సుతుల్, చుట్టముల్?’ అని ఎలుగెత్తి తెలుగువారి నెల్ల పలుకరించే తిరుపతి వెంకట కవుల చిలిపి పలుకులకు ఇంక ఎవరు కొడతారో కదా! ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా/ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మాఅని తెలుగన్నల అనురాగాన్ని అక్కచెల్లెండ్లకు పంచిపెట్టిన గద్దరన్న పాట నీటిమీద రాతేనా.

ఎందరో మహానుభావులు అందరికీ వందనములుఅంటూ వేల కృతులతో తెలుగు మాగాణి పంట పండించిన త్యాగయ్యను ఇంకెవరు పాడుతారయ్యా! ‘రాజుల్ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు...’ అని ఛీత్కరించిన ధూర్జటి పల్కులకేమి కానున్నదో! ‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడుఅని కులాల హెచ్చుతగ్గులను నిలదీసిన అన్నమయ్యను ఇంక ఆలకించేదెవరు! ‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు/ దానహీను జూచి ధనము నవ్వుఅంటూ తేటపరిచిన వేమనను మళ్ళీ కాదనుకొందామా!

పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడాఅంటూ పసిపిల్లలకు సైతం అర్థమయ్యే రీతిలో సుద్దులు చెప్పిన సుద్దాల హనుమంతు మోగిన గేయాలు ఎవరికోసం! ‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటుఅన్న ఆరుద్రనూ పట్టించుకోమా! ‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీఅంటున్న త్రిపురనేని రామస్వామి వేడుకోళ్ళు ఎవరూ వినిపించుకోరా! ‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతిఅంటూ ఆకాశవీధుల చాటిన బాలాంత్రపు రజనీకాంతరావు మాటలు ఏమయ్యాయి!

తీరికే లేని విశ్వ సంసారమందు/ అలిసిపోయితివేమో దేవాదిదేవ!/ ఒక నిమేషము కన్ను మూయుదువు గాని/ రమ్ము! తెరచితి నా కుటీరమ్ము తలుపు!!’ అన్న కరుణశ్రీ వేడుకోలు వినేదెవరు స్వామీ?! ‘ఊరు మనదిరా.. వాడ మనదిరా.. పల్లె మనదిరా.. ప్రతి పనికి మనమురా.. నడుమ దొర ఏందిరో.. వాని దూకుడేందిరోఅని గర్జించిన గూడ అంజయ్య గుండె ధైర్యాన్ని చూసి జ్వలించేదెవరు! ‘తను శవమైఒకరికి వశమై/ తనువు పుండైఒకరికి పండై/ ఎప్పుడూ ఎడారైఎందరికో ఒయాసిస్సైఅంటూ స్త్రీల పట్ల చెలరేగుతున్న హింసనూ, మన బాధ్యతారాహిత్యాన్నీ గుర్తు చేసిన అలిశెట్టి ప్రభాకర్ తెలుగు పదబంధాలు చదివేదెవ్వరు! ‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగం/ మమ్మల్ని విభజించి పాలిస్తోందిఅంటూ లోగుట్టు బయటపెట్టిన సావిత్రి మొరను పట్టించుకొనేదెవరు! ‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి,/ అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరేఅంటూ రెండు వాక్యాల తేట తెలుగులో మొత్తం శ్రమ జీవుల హక్కుల పాఠాన్ని బుర్రకెక్కిస్తున్న విమల రాతలను గుర్తుంచుకొనేవారు ఎవరు!

మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు/ మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడుఅని అడుగంటిపోతున్న మానవత్వాన్ని లేపి నిలబెట్టుకోవలిసిన అవసరాన్ని గుర్తించమని వేడుకొంటున్న అందెశ్రీ మాటలను ఇంకెవరు చదువుతారు! ‘ఎంత చక్కనిదోయి తెలుగుతోట!/ ఎంత పరిమళమోయి తోటపూలు!’ అని గుర్తు చేసిన కందుకూరి రామభద్రరావు గుర్తుకు రాడేమో ఇక. ‘నాగేటి చాల్లల్ల నా తెలంగాణ/ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణఅని గళమెత్తిన నందిని సిధారెడ్డి పాట సద్దుమణగక ముందే తెలుగు వెలిసిపోతోందేమో!

దేశభాషలందు తెలుగు లెస్సఅన్న శ్రీకృష్ణదేవరాయల మాటలకు అర్థ విపరిణామం జరిగిందేమో చేవజచ్చిన తెలుగు జాతికి పేరులెందుకు మాటలెందుకు. మన కళ్ళముందే కాళ్ళకింది తెలుగు మాగాణి కుంగిపోతుంటే పట్టనట్టు నోట మాటపడిపోయినట్టు నిమ్మకు నీరెత్తినట్టు మిన్నకుండటం భావ్యమా!

మాతృభాషలో చదువులు నాణ్యమైన విద్యకు మూలమని ఐక్యరాజ్యసమితి విద్యావైజ్ఞానిక సంఘంవారి అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చెబుతున్నాయి. ఇది చాలా కీలకమైన విషయం. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో అంతరాలను తొలగించడానికీ, నేర్చుకొనే వేగాన్ని పెంచడానికీ మాతృభాష ఎంతో అవసరం. మాతృభాషా మాధ్యమంలో విద్య పిల్లలను చిన్నప్పటి నుంచీ తమచుట్టూ ఉన్న సమాజంతో కలిసిమెలిసి పెరిగేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇది పరస్పర అవగాహనకూ పనికొస్తుంది, చుట్టూ ఉన్నవారి పట్ల బాధ్యతను గుర్తుచేస్తుంది. అమ్మనుడులలో పొందుపరిచిన సాంస్కృతిక సామాజిక సమతా వారసత్వ సంపదను సంరక్షించడంలో సహాయపడుతుంది.

భారత రాజ్యాంగంలోని 350 అధికరణం పిల్లలకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమంలో బోధించడానికి కావలసిన సదుపాయాలను కల్పించవలసినదిగా రాష్ట్రాలకు సూచిస్తోంది. దీనిని వ్యతిరేకించడమంటే రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ను అవమానించడమే. ఆయన సందేశంవిద్య, ఉద్యమం, సంఘటితంకావడం తెలుగు భాషోద్యమానికి ఊపిరులూదుతుంది.

గారపాటి ఉమామహేశ్వరరావు

(నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం)

 

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...