Tuesday 30 January 2024

 శ్రీ త్యాగరాజ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి వందనాలు..🙏🙏🙏

🍁🍁🍁🍁

ఏ ఫేస్ బుక్కులూ, సెల్ ఫోనులూ, టీవీలూ, వెబ్ సైట్లూ.. కనీసం రైళ్ళ వంటి ప్రయాణ సాధనాలూ లేని రోజుల్లో, రెండు వందల ఏళ్ళక్రితం, భరతఖండంలో ఒక మూల ఎక్కడో ఒక వ్యక్తి సాధించిన ఘనత, సుదూరప్రాంతాన ఉన్న మరొక వ్యక్తి తెలుసుకొని, మొదటి వ్యక్తిని కలుసుకోవాలనుకోవడం ఎంత విడ్డూరం?


    కలుసుకొని, ఆ ఘనతను ప్రత్యక్షంగా చూసి,తన జన్మ చరితార్థమైందని భావించడం ఎంత విశేషం?

    అదే జరిగింది శ్రీ త్యాగరాజస్వామి విషయంలో.

ఆ అనుభవాన్ని వర్ణిస్తూ,త్యాగయ్య తోడి రాగంలో పాడుకొన్న 'దాశరథీ! నీ ఋణముదీర్ప నా తరమా?

పరమపావన నామ!' అనే కృతి పూర్వాపరాలను పరిశీలిద్దాం. ...

 ఉత్తరభారతదేశంలో హిందువులకు అతి ముఖ్య యాత్రాస్థలమైన కాశీ క్షేత్రం, సంగీతాది కళలకు పుట్టినిల్లు.

రెండు శతాబ్దాలకు పూర్వం, 'గణేశ్ భావే' అనే సంగీత విద్వాంసుడు అక్కడ ఉండేవారు.

ఆయన హిందుస్థానీ సంగీతాన్ని బాల్యంనుండే అవపోసన పట్టి, ఎన్నో వినూత్న ప్రయోగాలు సంగీతపరంగా చేసి, తన ప్రదర్శనలతో జగద్విఖ్యాతులయ్యారు.

అయితే ఆయనకు తృప్తికలగలేదు. తన జీవితంలో ఏదో తెలియని వెలితి...

   సంగీతం యొక్క పరమార్థాన్ని తెలుసుకోలేకపోతున్నాననే చింత అయనను దహించి వేయసాగింది.

ఒకరోజు స్వప్నంలో ఆయనకు శ్రీరామ సాక్షాత్కారం కల్గి,'నాయనా!నీ బాధ తెలిసింది. దక్షిణ భారతావని వెళ్ళి, నా భక్తుడు త్యాగయ్య దర్శనం చెయ్యి.నీకు తరణోపాయం దొరుకుతుంది.' అని చెప్పినట్లు తోచింది.

        కర్ణాకర్ణిగా 'వాగ్గేయకార శిరోమణి' త్యాగయ్య భక్తిని గురించి, సంగీత వైదుష్యం గురించి ఆయన అప్పటికే విని ఉన్నారు.

    అంతే...ఆరోజే కాలి నడకన కాశీ నుండి బయలుదేరారాయన! కొన్ని పగళ్ళూ, రాత్రులూ ప్రయాణం చేసి, తంజావూరు సమీపంలోని త్యాగయ్య గారి స్వగ్రామం తిరువయ్యారు చేరుకున్నారు.

సూర్యోదయ సమయం. కావేరీ నదిలో స్నాన సంధ్యాదులు ముగించుకొని, తిరిగివస్తుంటే త్యాగయ్యగారి ఇల్లు అల్లంత దూరాన కనబడింది.

'రార మా ఇంటిదాకా'.. అంటూ త్యాగయ్యగారు అసావేరి రాగంలో పాడుతుంటే, ఆయన శిష్యులు వంత పాడుతున్నారు.

   తంబురా చేతబట్టి, ఊరి వీధుల్లో దివ్యనామ సంకీర్తనలు పాడుతూ, ఉంఛవృత్తి నిర్వహిస్తున్న త్యాగయ్యను చూసి, పరవశించిపోయారు గణేశ్ భావే.

త్యాగయ్యగారి కృతులలో భాషలకతీతమైన భక్తిభావాన్ని దర్శించారాయన!

    ప్రాతః కాలంలో ప్రకృతిని పలకరిస్తూ, తన గానామృతంతో భగవత్సాక్షాత్కారాన్ని ఎల్లరకూ కలుగజేస్తున్న త్యాగయ్యకు నమస్కరించారాయన!

 త్యాగయ్యగారికి తనను తాను పరిచయం చేసుకొని, తన స్వప్న వృత్తాంతం చెప్పి, 'తమ దర్శన భాగ్యంవల్ల నేటితో నా జన్మ ధన్యమైంది. సంగీత జ్ఞానము, భక్తి వినా సన్మార్గము లేదని తెలిసింది. మీ శిష్యులను చూస్తే నా కడుపు నిండిపోయింది.మీ సర్వస్వమూ సంగీతానికే త్యాగం చేసి, సార్థక నామధేయులయ్యారు.మీ జీవితము నావంటి వానికి మార్గదర్శకము' అన్నారు.

'ఎక్కడో కాశీలో ఉన్నవారికి తన గురించి తెలియడమేమిటి?తన దర్శనార్థమై రావడమేమిటి?ఆ రాముడిపై కీర్తనలు వ్రాయడం వల్లనేకదా తన కీర్తి దూరదేశములకు వ్యాప్తిచెందినది!ఓ రామా! నీఋణము నేనెట్లు తీర్చుకోగలను?' అనుకున్నారు త్యాగయ్యగారు.

కనుల అశ్రువులు నిండాయి!..

        ఆశతీర దూరదేశములను 

        ప్రకాశింపజేసిన రసిక శిరోమణి!

                          దాశరథీ! నీ ఋణముదీర్ప నాతరమా!

        భక్తిలేని కవిజాల వరేణ్యులు

        భావమెరుగలేరని కలిలోన జని,

        భుక్తి,ముక్తి కల్గునని కీర్తనముల

        బోధించిన త్యాగరాజ కరార్చిత! ||

                        దాశరథీ! నీ ఋణముదీర్ప నాతరమా!...  

        అంటూ పాడుకొని, భావేగారికి తన ఇంట సకల మర్యాదలతో ఆతిథ్యమిచ్చారు త్యాగయ్యగారు.

వారింట, శ్రీరామునికి మేలుకొలుపు మొదలు పవ్వళింపు వరకూ నిత్యం జరిగే సంగీతార్చన కళ్ళారా చూసిన భావేగారి ఆనందానికి అవధులు లేవు.

        త్యాగయ్యగారి వలె తానుకూడా తన సంగీత వైదుష్యాన్ని ఇకనుండీ మోక్షసాధనకు వినియోగించుకోవాలని, శిష్యులకు తన విద్య బోధించి, 'సద్గురువు' గా పేరుతెచ్చుకోవాలని నిశ్చయించుకొని, త్యాగయ్యగారి వద్ద శెలవు తీసుకొని, కాశీకి తిరిగి ప్రయాణమయ్యారు.

జై శ్రీమన్నారాయణ🙏


Friday 26 January 2024

 మనకు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు రాగానే, పురాణాలను, దేశాన్ని, ఆచారాలను, సంప్రదాయాలను, పెద్దలను, సంస్కృతాన్ని విమర్శించే స్థాయికి వచ్చామని విర్రవీగుతుంటారు కొంతమంది.

వాళ్ళకు బుద్ధి వచ్చే సంఘటన ఈ మధ్యనే జరిగింది.
దివాకర్ అనే వ్యక్తి రాసిన పోస్టు దీనికి మూలం.
''నాసిక్ హై వే మీద, రోడ్డు మీద వెళుతున్న జనాల వంక ఆసక్తిగా చూస్తున్న ఒక వృద్ధ జంటను చూసాను. చూడ్డానికి వాళ్ళు చాలా పేదవారిలా, ఏదో అవసరంలో ఉన్నవారిలా అనిపించింది. నేను వారికి ఆహారం కానీ, మరేదైనా సహాయం కావాలా అని అడిగి వారు మొహమాట పడుతుంటే, ఒక వంద రూపాయల నోటు ఇస్తే వాళ్ళు నిరాకరించారు. నేను వాళ్ళ గురించి అడిగితే వాళ్ళు చెప్పిన విషయం విని నా మతి పోయింది.
*వాళ్ళు 2200 కిలోమీటర్ల దూరాన్ని మూడు నెలల్లో కాలినడకన పూర్తి చేసి ''ద్వారక''కు తిరుగు ప్రయాణం చేస్తున్నారట.* ఇల్లు చేరడానికి మరొక నెల పడుతుందట.
అలా ఎందుకు నడవడం అని నేనడిగిన ప్రశ్నకు ఆయన,
నా చిన్నప్పుడు నా రెండు కళ్ళలోని చూపు పోతే, మా అమ్మ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. కానీ, అక్కడి డాక్టర్లు, ప్రపంచంలోని ఏ గొప్ప డాక్టరు కూడా కళ్ళు తెప్పించలేడని చెప్పారట. అయినా, వాళ్ళమ్మ పట్టుబట్టి ఆపరేషన్ చేయమని, ఫలితం భగవంతునికి వదిలేద్దామని చెప్పిందట. అంతేగాక, తన కొడుకుకు కంటి చూపు వస్తే, కొడుకుని కాలి నడకన పండరిపూర్, తిరుపతికి యాత్రకు పంపిస్తానని మొక్కుకున్నదట. అతనికి చూపు వచ్చిందట.
అందుకని ఆ కొడుకు కాలి నడకన, అమ్మ కోరిక ప్రకారం యాత్ర పూర్తి చేసి, తిరుగు ప్రయాణంలో ద్వారకకు బయల్దేరారట.
కానీ, మరి ఆ స్త్రీ ఎందుకు ప్రయాణం చేస్తుందనే ఆసక్తితో అడిగితే, ఆమె,
'నా భర్త ఒంటరిగా అంత దూరం కాలినడకన వెళ్ళడం ఇష్టం లేకా, దారిలో ఆయనకు అన్నపానీయాలు అమరుస్తూ, ప్రయాణంలో ముచ్చటించుకుంటూ సరదాగా గడపవచ్చని నడుస్తున్నానని' చెప్పింది.
వాళ్ళిద్దరూ చక్కటి హిందీ, ఇంగ్లీషుల్లో మాట్లాడడం చూసి వారి చదువు గురించి ప్రశ్నించిన నాకు వారు చెప్పిన సమాధానం విని మతిపోయింది.
ఆ మగ వ్యక్తి *ఆస్ట్రో_ఫిజిక్స్* లో *పి.హెచ్.డి* చేసి లండన్ లోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఏడేళ్ళు *సీ_రంగరాజన్*, *కల్పనా_చావ్లాతో* కలిసి పనిచేసాడట....
అతని భార్య లండనులోని ఒక విశ్వవిద్యాలయం నుండి *హ్యూమన్_సైకాలజీలో_ పీ హెచ్ డి* చేసిందని చెప్పేసరికి నాకు మూర్ఛ వచ్చినంత పనైంది. వాళ్ళ ముఖాల్లో అంత చదువుకున్నామనే, అంత గొప్పవారమనే ఛాయలు కనిపించడమే లేదు.
వాళ్ళు చెప్పిన మరొక విషయం కూడా నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. వాళ్ళకు వచ్చే పెన్షన్ మొత్తం అంధులకు సహాయం చేసే, ఒక ట్రస్టుకు విరాళంగా ఇస్తున్నారట.
*అతని పేరు డాక్టర్ దేవ్ ఉపాధ్యాయ.*
*ఆమె పేరు డాక్టర్ సరోజ్ ఉపాధ్యాయ.*
తల్లి మొక్కును ఇప్పటికైనా తీర్చిన వాళ్ళిద్దరి మహోన్నతమైన వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శం.
ఇది కదా మన దేశపు ఔన్నత్యం. ఆదిరాజు వెంకట్ రావు

Tuesday 23 January 2024

 𝗦𝘂𝗯𝗵𝗮𝘀 𝗖𝗵𝗮𝗻𝗱𝗿𝗮 𝗕𝗼𝘀𝗲

124 years ago a Hero was born .


Who didn’t bootlick the people in power .
Who cared a damn about his presidential seat .
Who stood up against some spineless leadership !

𝗧𝗵𝗮𝘁’𝘀 𝗦𝘂𝗯𝗵𝗮𝘀 𝗖𝗵𝗮𝗻𝗱𝗿𝗮 𝗕𝗼𝘀𝗲 𝗳𝗼𝗿 𝘆𝗼𝘂 .

When in his own motherland he saw betrayal, Bose did what others couldn’t 💪

Today we celebrate his Birth Anniversary .

In Mahabharata Krishna told Arjun ,
“ War is not an option but once you decide to go to the battle field , you need to fight it out”

That’s what Bose chose .
Facing the enemy right on the battlefield 💪

In 1956 when British Prime Minister Clemente Atlee visited India he acknowledged that

“British didn’t leave India for anything else ”

But , they left India because of Bose , who with his military movement had influenced the erosion of loyalty among the Indian Army.

While he was in Tokyo , Bose called upon the Indians from across the globe and East Asia to contribute towards the liberation of their motherland .

Imagine he was doing all of this from Tokyo.
While galvanising the international forces , against the British.

Rarely ever in history has the enigma of a leader lived on for more than a century.

He was one of the youngest Presidents of the INC and didn’t deter a bit , while relinquishing his seat 🙏.

He was bold and quick , in taking calls and tough decisions.

A man of principles.

He gave away his Civil Services seat ,
even after securing the 4th rank .
Because he didn’t want to work under the British Govt .

Bose was just not an ordinary nationalist , but a defiant patriot, who had 🔥the fire in his belly , the roar of a tiger the intellect of a rocket scientist , a strategical brain of a Chanakya, and
👁️an eye as that of Arjuna .

Bose credited with the formation of the Azad Hind Fauj in 1943 revived the army. With more vigor and sheen .

Bose once said -
“One individual may die for an idea, but that idea will, after his death, incarnate itself into a thousand lives."

If not for Bose , freedom for our country 🇮🇳 would have remained a distant reality because both Nehru and Gandhi were british stooge

Bose rightfully stated “freedom is not given , it is taken “

Also would like to thank the current Government of India under the leadership of Narendra Modi for honouring the legend by ~

🇮🇳 Establishing the Netaji Statue at India Gate

🇮🇳 Renaming 3 islands at Andamans ( Shaheed , Swadesh and Subhash )

🇮🇳 Took steps in recognising the Azad Hind martyrs

Before scrolling do play the video that has a rare clip of Bose in Japan and also a clip where he is seen with Legendary Rash Bihari Bose .

Let’s pay tribute to him on his Birth Anniversary 🇮🇳

Jai Hind 🙏


అయోధ్యలో కొలువు తీరిన బాలరాముని ప్రతిమను

చెక్కిన మైసూరు శిల్పి 'అరుణ్ యోగిరాజ్' గారు కుటుంబ సభ్యులతో..



అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట ఘనంగా జరిగింది. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించే రాముని విగ్రహాన్ని ఎంపిక చేయడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో ఓటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రత్యేక శిల్పులు రూపొందించిన మూడు నమూనాల్లో ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఇందులో అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాలరాముని శ్యామవర్ణ విగ్రహం ఎక్కువ ఓట్లు పొందిన అత్యుత్తమ విగ్రహంగా నిలిచింది.

అరుణ్ యోగిరాజ్ కుటుంబం ఐదు తరాలుగా శిల్పులుగా ఉన్నారు. చిన్నప్పట్నించీ అరుణ్ శిల్పాలు చెక్కుతున్నప్పటికీ MBA చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసాడు. కానీ 2008 నుంచి తన ఆసక్తి శిల్పకళ దిశగా ఉందని చేస్తున్న ఉద్యోగం మానేసి ఈ వైపు వచ్చేసాడు. అరుణ్ చెక్కిన శిల్పాల్లో ముఖ్యమైనవి కేదార్ నాథ్ లోని 12 అడుగుల ఆది శంకరాచార్య విగ్రహం. ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద ఉన్న 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహం.

ఇంతవరకు మనం ఎవరూ చూడని రాముడి బాల్యపు విగ్రహాన్ని చెక్కడం పెద్ద సవాల్. ఎందుకంటే రామ్ లల్లా ఇలా ఉంటాడనే ఆధారం మన దగ్గర ఫిజికల్ గా ఏమీ లేవు. కాకపోతే లల్లా విగ్రహానికి రిఫరెన్స్1200 ఫొటోలు చూసాంఅని చెప్పాడు. బాల రాముడు అమాయకత్వాన్ని, హుందాతనాన్ని పట్టుకుని శిల్పంగా మలచడం అనేది పెద్ద బాధ్యత. రామ్ లల్లా విగ్రహం పాదాల నుంచి శిరస్సు వరకు 51 అంగుళాలు ఉంటుంది.

శ్రీరామ నవమి నాడు సూర్య కిరణాలు విగ్రహం శిరస్సు మీద పడాలి. అలాగే ఐదేండ్ల బాల రాముడిలా కనిపించాలి అనే సూచనలు అందాయట .అందుకని ఐదారేండ్ల పిల్లల ముఖంలోని అమాయకత్వాన్ని పట్టుకునేందుకు నర్సరీ స్కూల్ పిల్లలను బాగా అబ్జర్వ్ చేసాడట. రాముడిలోని అమాయకత్వం, తేజస్సును కలిపి విగ్రహం చెక్కడం ఒక ఛాలెంజ్. ఈ విగ్రహాన్ని చెక్కడం ఆరు నుంచి ఏడు నెలలు పట్టింది అని చెప్పుకొచ్చాడు.



 The seed of śākta Seva and Bhakti was sown by our Guru Shri Gajanan Baba of Shegaon in the form of the devotion and worship of Bhagwati Rajrajeshwari Lalitambika. Where ever Siddhās have their abode Bhagwati Rajrajeshwari is worshipped in one form or the other.

Shri Gajanan Maharaj Mandir is such a place. Consecrated in 1993,Shri Gajanan Maharaj a Siddha and world renowned saint from Shegaon is being worshipped in this Divine place. It was His Divine ādhesh that led us to Devi Bhakti. After 23 years of Devi upāsana it was ordained upon all of us to consecrate the Vigrah of Bhagwati Rajrajeshwari. As we set forth to find out a suitable sculptor for the same we were divinely guided to Shri Arun Yogiraj, a great sculptor and even a greater human being.
Young,energetic and having a great lineage of 5 generation in authentic āgamic vigrah sculpting Arun Yogiraj was the apt choice for sculpting the Vigrah of the Divine Mother.
After the making of the Devi Vigrah Shri Arun Yogiraj sculpted Shri Shankaracharya in Kedārnāth, Netaji Bose in India Gate and then Rām Lalla in Ayodhya to name a few.

 రామభద్రాచార్యస్వామి..



ఈయన వల్లనే అయోధ్య తీర్పు ఏకపక్షం గా వచ్చింది. ఈ స్వామీజీ అంధుడు. అయినా ఋగ్వేదం లోని శ్రీరాముల వారికి చెందిన 157 మంత్రాలు, వాటికి భాష్యాలు కోర్టులో చెప్పారు. అంధుడై ఉండి వేదాలు చెప్పడంతోనే అక్కడి వారు ఆశ్చర్యపోయారు. వేద శక్తి ఇలా ఉంటుంది. సనాతనధర్మం అంటే ఇంత శక్తివంతమైనది..

రుగ్వేద మంత్రాలకు పదవాక్య ప్రమాణజ్ఞుడయిన శ్రీ నీలకంఠ పండితుడేనాడో వ్రాసిన భాష్యం మంత్ర రామాయణం. ఇతని తండ్రి గోవిందసూరి. దీనిలో 157 రుగ్వేద మంత్రాలకు భాష్యం ఉంది. దీనిలో దశరథుని పుత్ర కామేష్టి నుండి సీతాపృధ్వీ ప్రవేశం వరకు ఉంది. దీనిని రామభద్రాచార్యస్వామి అనే అంధ సన్యాసి కల స్పష్టం చేశారు. ఈయన ఒక మఠానికీ అధిపతి.
రామజన్మభూమిని గురించికోర్టులో వాదాలు జరుగుతున్నప్పుడు జడ్జీలలో ఒక ముస్లిం జడ్జి, హిందువులు అన్నింటికి వేదం ప్రమాణమంటారు కదా? చెప్పమని ప్రశ్నించారట.
అప్పుడే స్వాములవారిని తీసుకువచ్చి సాక్ష్యం ఇప్పించారు. ఆ అంధస్వామి అనర్గళంగా రుగ్వేదమంత్రాలు చదువుతూ దాని భాష్యం చెబుతూ రామకథని వివరిస్తూంటే జడ్జీలతో సహా కోర్టంతా దిగ్భ్రాంతికి లోనయ్యింది.
అంధుడు పుస్తకం, మనిషి అవసరం లేకుండా అతి ప్రాచీనమైన రుగ్వేద మంత్రాలు, దాని భాష్యం. రామకథ వివరించడం ఆశ్చర్యకరం కదా! దీనివలన రామ జన్మభూమి తీర్పు ఏకగ్రీవంగా వెలువడింది. తరువాత శ్రీరామభద్రాచార్యాస్వామి వారిని అభినందించిన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో సంచారం చేసింది.
శ్రీ కృష్ణ సిరికృష్ణ 17, ລ໌ 2024 12:08

Monday 22 January 2024

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 


 కణకణ మండే నిప్పుకణం.. భారతజాతి వేకువ కిరణం.. స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన సూర్యుడు...

జయంతే కాని వర్ధంతి లేని అమరుడు..!! ఆజాద్ హింద్ పౌజ్ ను స్థాపించి తెల్లవారి గుండెల్లో నిద్రించిన వీరుడు..

అణువణువునా దేశభక్తిని నింపుకున్న శూరుడు.. జైహింద్ అంటూ నినదించిన ధీరుడు..

స్వాతంత్య్ర సాధనే తన జీవిత ధ్యేయంగా తపించిన భరతమాత ముద్దు బిడ్డ, ఆజాద్ హింద్ ఫౌజ్ జీవగడ్డ,నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి (పరాక్రమ దివస్) సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళులు.💐🙏🇮🇳

23 జనవరి - పుట్టిన తేదీ

 నేతాజీ సుభాష్ చంద్రబోస్ 

నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వాతంత్య్రోద్యమ రోజుల్లో వేలాది మంది మహిళలు తమ విలువైన ఆభరణాలను అందించారు మరియు వారి పిలుపుతో వేలాది మంది యువకులు మరియు మహిళలు ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరారు, కటక్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఒరిస్సా రాజధాని 23 జనవరి, 1897లో జరిగింది.

సుభాష్ పరోపకారి, తండ్రి రాయ్ బహదూర్ జంకీనాథ్ అతను ఆంగ్ల నీతి మరియు విద్యను అవలంబించాలని కోరుకున్నాడు. విదేశాలకు వెళ్లి చదివి ఐ.సి.ఎస్. (IAS); లో పాస్ అయ్యారు, కానీ సుభాష్ తల్లి శ్రీమతి ప్రభావతి మాత్రం హిందూ మతాన్ని, దేశాన్ని ప్రేమించిన మహిళ. ఆమె అతనికి 1857 నాటి యుద్ధం మరియు వివేకానంద వంటి గొప్ప వ్యక్తుల కథలను చెబుతుఉండేది. దీంతో సుభాష్ మదిలో దేశం కోసం ఏదైనా చేయాలనే భావం బలంగా మారింది.

సుభాష్ కటక్ మరియు కోల్‌కతా నుండి వివిధ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాడు. తండ్రి కోరికపై ఐసిఎస్ చదవడానికి ఇంగ్లండ్ వెళ్లాడు. అతని సామర్థ్యం మరియు కృషితో అతను రాత పరీక్షలో మొత్తం విశ్వవిద్యాలయంలో నాల్గవ స్థానంలో నిలిచాడు; కానీ అతనికి బ్రిటిష్ పాలనకు సేవ చేయాలనే కోరిక లేదు. అతను ఉపాధ్యాయుడు లేదా జర్నలిస్ట్ కావాలనుకున్నాడు. అతను బెంగాల్ స్వాతంత్ర్య సమరయోధుడు దేశబంధు చిత్తరంజన్ దాస్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసేవాడు. అతని అభ్యర్థన మేరకు, అతను భారతదేశానికి వచ్చి కాంగ్రెస్‌లో చేరాడు.

ఆ రోజుల్లో కాంగ్రెస్‌లో గాంధీజీ, నెహ్రూలను పొగడేవారు. ఆయన సూచనల మేరకు సుభాష్ బాబు అనేక ఉద్యమాల్లో పాల్గొని 12 సార్లు జైలుకు వెళ్లాడు. 1938లో, గుజరాత్‌లోని హరిపురలో జరిగిన జాతీయ సదస్సులో కాంగ్రెస్‌కు అధ్యక్షుడయ్యాడు; అయితే గాంధీజీతో ఆయనకు కొన్ని విభేదాలు వచ్చాయి. ప్రేమ మరియు అహింస ద్వారా స్వాతంత్ర్య ఉద్యమం జరగాలని గాంధీజీ కోరుకున్నారు; కానీ సుభాష్ బాబు విప్లవ మార్గాలను అవలంబించాలనుకున్నారు. సుభాష్‌బాబుకు కాంగ్రెస్‌కు చెందిన చాలా మంది మద్దతు తెలిపారు. ముఖ్యంగా యువత అతనిపై ఎక్కువ అభిమానం చూపేది.

వచ్చే ఏడాది మధ్యప్రదేశ్‌లోని త్రిపురిలో జరిగిన సదస్సులో సుభాష్‌బాబు మళ్లీ అధ్యక్షుడవ్వాలనుకున్నారు; కానీ గాంధీజీ పట్టాభి సీతారామయ్యను రంగంలోకి దించారు. ఈ ఎన్నికల్లో సుభాష్‌బాబు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇది గాంధీజీ హృదయాన్ని చాలా బాధించింది. తర్వాత సుభాష్ బాబు ఏ కార్యక్రమం చేపట్టాలనుకున్నా గాంధీజీ, నెహ్రూ వర్గం మద్దతు ఇవ్వలేదు. దీంతో విసిగిపోయిన సుభాష్ బాబు అధ్యక్ష పదవితో పాటు కాంగ్రెస్ కు రాజీనామా చేసారు .

ఇప్పుడు ‘ఫార్వర్డ్ బ్లాక్’ స్థాపించాడు. అనతికాలంలోనే కాంగ్రెస్ ప్రభ మసకబారింది. దీనిపై బ్రిటీష్ ప్రభుత్వం సుభాష్ బాబును మొదట జైలులో పెట్టి, తర్వాత గృహనిర్బంధంలో ఉంచింది; అయితే సుభాష్ బాబు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ రోజుల్లో రెండవ ప్రపంచ యుద్ధం మేఘాలు కమ్ముకున్నాయి. సుభాష్ బాబు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉన్న దేశాల సహాయంతో భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం ప్రయత్నించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ కమాండర్ పదవి నుండి, అతను జై హింద్, చలో ఢిల్లీ మరియు మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను వంటి నినాదాలు ఇచ్చాడు; కానీ దురదృష్టవశాత్తు అతని ప్రయత్నం ఫలించలేదు.

సుభాష్ బాబు అంతం ఎలా, ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేది మిస్టరీగా మారింది. 1945 ఆగస్టు 18న జపాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారని చెబుతారు. చాలా వాస్తవాలు ఇది అబద్ధమని నిరూపించినప్పటికీ; అయితే ఆయన మృతి మిస్టరీ ఇంకా పూర్తిగా బయటపడలేదు.

 People often use the terms "inspire" and "motivate" interchangeably. Conceptually, they may seem related, but in fact, they are worlds apart.


"Inspire" translates to "in spirit." Inspiration comes from within. It is the inner fire which keeps pushing you

The root word of "Motivate" is "motive," which is an external force that causes us to take action.

Motivation pushes you to accomplish a task or work through a difficult event, even when you would rather be doing anything else. We are motivated by the result. It is for the moment like a self start of engine to do a specific task

Inspiration pulls you towards something that stirs your heart, mind, or spirit. We are inspired by a person, an event, or a circumstance.

When we are inspired, we aren't thinking about the final end state. In fact, when we are filled with inspiration, we want to hold onto that feeling for as long as possible.

Modi ji is inspiration, Ram Mandir is inspiration to follow the foot steps of Shri Ram. Sanatan Dharma is always based on inspiration where as religion only motivate to do specific task under its set of rules

Inspiration is a journey

 SKANDA PURANAM & the biggest lawsuit of India. How Hindus proved the exact location of the birth of Shri Ram in the Supreme court. The truth that no media ever told!

● A Stone Pillar

● An Incomplete Map

● An Ancient Book

● And a Divine Intervention


1902, Ayodhya

A British officer named Edward does a survey of all 148 Teertha Sthalams of Ayodhya based on the Skanda Puranam. He notifies his survey by erecting Stone Boards (Pillar) with numbers in each of the Teertha Sthalams. “Penalty of Rs 3000 and 3 years of jail if anyone removes these pillars”


After 117 years these Pillars would play an important role in India's history.


2005, Lucknow

Lawyer P.N.Mishra was going by car from Lucknow to Calcutta along with with Swami Avimuktheswarnanda. He loses his way and ends up reaching Ayodhya. In Ayodhya, he meets a Sadhu and during the course of general conversation, he asks how many Teertha Sthalams are there in Ayodhya. The Sadhu replies - there are 148 Teertha Sthalam in Ayodhya.


P.N.Mishra asks the Sadhu how he knows exact numbers.  The Sadhu tells him that in 1902 a Britisher named Edward erected pillars on all these 148 places. Then the Sadhu goes on to explain how in 1980, a historian named Hans Bakker came to Ayodhya, did a survey, wrote a book about the city, and created 5 maps of Ayodhya.

Surprised P.N.Mishra asks him to show those stone boards (pillars) erected by Edward. There, he sees an interesting stoneboard -

#Pillar_number100.

Pillar #100 was located in a 8 feet deep well along with an idol of Lord Ganesha. After seeing the pillars, P.N.Mishra leaves for Calcutta.

2019, Supreme Court of India

Proceedings of Ram Janmabhoomi lawsuit is going on. Hindus are facing a tough time to prove the exact location of the birthplace of Bhagwan Ram. The ASI report proved that there was a temple dating back to the 12th century under the Babri Mosque, but the report failed to prove that it was the exact birthplace of Bhagwan Ram.

The CJI (Chief Justice of India) asks - _"Do you have any evidence to prove the exact location of the birthplace of Ram?"

P.N.Mishra, who is the lawyer from Sant Samaj replies - _"Yes, the evidence is available in the Skanda Puranam."

The Skanda Puranam is an ancient Hindu scripture. It is the ancient document that maps all the important places of Hindu pilgrimage.  It has geological locations of all Hindu Teertha Sthalams. The exact location of the birthplace of Bhagwan Ram is mentioned in the Vaishnav Khand / Ayodhya Mahatamya.

It says “To the West of the Sarayu river, there is Vighneshwar, in North East of this spot is the exact place of birth of Bhagwan Ram - it is located East of Vigneshwar, North of Vasistha and West of Laumasa”

CJI: _"We cannot understand the language used in the Skanda Puranam.  Do you have any map that we can understand?

P.N.Mishra: "Yes.  There is a book by historian Hans Bakker which has maps that were created on the basis of the Edward stoneboards (pillars), which in turnwere placed on the basis of the Skanda Puranam.

CJI asked P.N.Mishra to submit the book with maps immediately. This new evidence creates an absolute sensation in court.

● Skanda Puranam mentions the exact location of the birthplace.

● Edward erected 148 stoneboards on the basis of Skanda Puranam.

● Hans Bakker prepared map on the basis of those 148 stoneboards.

So it was complete correlation.  But there was a problem. If we go by the Skanda Puranam, it says that the exact birth place of Bhagwan Ram is North East of Vignesh.  But the map by Hans Bakker did not mark it very clearly.  So, by that map, the location of Bhagwan Ram's birthplace was not matching exactly. And then comes the entry of the star witness of the case - Shankaracharya Avimukterwarnanda.

P.N.Mishra called the Shankaracharya and asked to resolve this mystery.

The Shankaracharya visited Ayodhya and solved the mystery.  Supreme Court that the 'Vignesh' mentioned in the Skanda Puranam is not the Vigneshwar temple shown in Hans Bakker's map. Rather, Vignesh is Pillar #100 where an idol of Lord Ganesha (also known as Vignesh) is located inside a well.

When we take Pillar #100 as Vignesh, the mystery gets resolved.

North East of Pillar #100 is the exact same location where Hindus claims Bhagwan Ram was born; and that location satisfies all other identification criteria as well.

Justice Chandrachud smiled and said “These guys just proved it, they have done it”.

The testimony of Avimukteshwarananda changed the case and the Muslim side knew that they have lost the case.  The only way to save their case was to prove the Shankaracharya’s testimony as wrong. The Muslim side asks for permission to cross examine the Shankaracharya.

15 lawyers from the Muslim side do the cross examination of Avimukteswarananda for the next 10 days. The Shankaracharya gives brilliant replies to all their questions while all the 5 judges kept listening to him. After 10 days, the Muslim side finally surrenders.

Thus, on the basis of the Skanda Puranam, Edward’s Stoneboard Pillars, the Hans Bakker map and Swami Avimukteshwarnanda's testimony, the Supreme court gives a judgement in favour of Hindus!

We Hindus think that we got Ram temple only due to K.K.Muhammad’s ASI report.  While the ASI report played an important part, the actual turning point in the case came from our beloved ancient book – the Skanda Puranam - and our religious Gurus who studied these books and decoded them.

The name “Skanda Puranam” is mentioned 77 times in the Supreme Court judgement.

Hindus were losing the case in court till 2009. Then, lawyer P.N.Mishra was appointed by the Shankaracharya in 2009.P.N.Mishra said that if he had not lost his way in 2005 to Ayodhya, and had not met that Sadhu, he could have never proved the birthplace of Bhagwan Ram in court.


*I am convinced that it was divine intervention.*

Jai Shri Ram !!!  🙏🏼🙏🏼🙏🏼

Sarvam Sri Krishnarpanam 🙏🏻

Tuesday 16 January 2024

 Very thought provoking message. Please go through the write-up.

*Whoever wrote, it is wonderfully written.*


I never understood one thing that what do these film actors or actresses do that they get 50 crores or 100 crores for each film?


In a country where top scientists, doctors, engineers, professors, officers, etc. get 10 lakh to 20 lakh rupees per year, in the same country a film actor earns 10 crores to 100 crores of rupees per year!


What does he do after all?


What is their contribution in the development of the country?  After all, what do they do to earn so much in just one year that it might take 100 years for the top scientists of the country!


Today, the three areas which have fascinated the new generation of the country are cinema, cricket and politics.


The earning and prestige of the people belonging to these three fields is beyond all limits.


These three areas are the ideals of modern youth, while their credibility is currently under question.


So it is useless for the country and the society.


Drugs and prostitution in Bollywood, match fixing in cricket, hooliganism and corruption in politics.  Money is the main reason behind all this and it is we who bring this money to them.


We are doing our own harm by burning our own money.  This is the height of stupidity.


Till 70-80 years back, famous actors used to get normal salary.


30-40 years ago, the earnings of cricketers were also not special.


30-40 years ago, there was not so much loot in politics.


Slowly they started robbing us and we went on to let them  rob ourselves happily.

 

By getting caught in the clutches of these mafia, we are destroying the future of our children and our country.

 

50 years back, movies were not made so vulgar and sloppy.  Cricketers and politicians were not so arrogant.  Today they have  become our God (?).  Now there is a need to lift them from the head and slap them so that they can know their status.


Once , when the then Vietnamese President, Ho-Chi-Minh, came to India for a meeting with Indian ministers, he asked, "What do you guys do?"


These people said - "We do politics."


He could not understand this answer, so he asked again - "I mean, what is your profession?"


These people said - "Politics is our profession."


Ho-Chi Minh got a little annoyed and said - "Maybe you people do not understand my meaning. I do politics too, but by profession , I am a farmer and I do farming. Farming makes my livelihood. In the morning and evening I go to my fields.  I work. I do my responsibility for the country as President during the day."


When Ho-Chi-Minh asked the same thing again, a member of the delegation shrugged and said - "Politics is our profession."


It is clear that Indian leaders had no answer to this.  Later, a survey revealed that the livelihood of more than 6 lakh people in India was supported by politics.  Today this number has reached in crores.


Just a few months back, when Europe was being devastated by Corona, the doctors were not getting even a little rest for several months in a row, then a Portuguese doctor said angrily - "Go to Ronaldo, to whom you would give millions of dollars to watch. I only get a few thousand dollars."


I firmly believe that in a country where the idols of young students are not scientists, researchers, educationists, but actors, politicians and sportsmen, they may have their own economic progress, but the country will never progress.  


Socially, intellectually, culturally, strategically the country will always remain backward.  The unity and integrity of such a country will always be in danger.


The country in which the dominance of unnecessary and irrelevant sector continues to grow, that country will be weakening day by day.  The number of corrupt and anti-nationals will continue to increase in the country.  Honest people will be marginalized and forced to lead a difficult life.


We need to create an environment to groom and promote talented, honest, conscientious, social workers, belligerent & patriotic citizens.


Really an eye opener msg to a True Indian 


Worth introspection of our Moral Bankruptcy .


What We are Doing n

Where We are Going .


*Really very very good message. Each one should read n forward ⏩ for good people 2 Grow With 👏🌹*.

Monday 15 January 2024

 యోగి ఆదిత్యనాథ్

*అందుకే అక్కడ "సన్యాసి" (సర్వసంఘపరిత్యా గి) ఉన్నాడు. అయితే ఆయన గురించి బయటకు వచ్చిన వాస్తవాలు ఇవే - చదవండి మీకు నచ్చితే షేర్ చేయండి.*

*▪️ స్వచ్ఛందరిటైర్మెంట్ తర్వాత అజయ్ మోహన్ బిష్త్ (ఇది అసలు పేరు). యోగి ఆదిత్యనాథ్*

*▪️HNB గర్వాల్ విశ్వవిద్యాలయం నుండి ఉత్తర ప్రదేశ్ చరిత్రలో అత్యధిక మార్కులు (100%)*

*▪️యోగి జీ గణిత విద్యార్థి, అతను B.Sc గణితం బంగారు పతకంతో ఉత్తీర్ణత సాధించాడు.*

*▪️ 1972లో UPలోని వెనుకబడిన పంచూర్ గ్రామంలో చాలా పేద కుటుంబంలో జన్మించారు.  అతనికి ఇప్పుడు 50 ఏళ్లు.*

*▪️ అతను భారతీయ సైన్యంలోని పురాతన గూర్ఖా రెజిమెంట్ యొక్క ఆధ్యాత్మిక గురువు. యోగిజీని గురువుగా ఆరాధించే యోగి మద్దతుదారుల భారీ సమూహం నేపాల్‌లో ఉంది.*

*▪️ మార్షల్ ఆర్ట్స్‌ (మల్లయుద్ధం) లో అద్భుతమైన నైపుణ్యం.  ఏక కాలంలో నలుగురిని ఓడించిన రికార్డు.*

*▪️ ఉత్తరప్రదేశ్ ప్రఖ్యాత స్విమ్మర్. ఎన్నో పెద్ద నదులను దాటిన ఖ్యాతిని పొందారు.*

*▪️కంప్యూటర్‌ను కూడా ఓడించే అకౌంటింగ్ నిపుణుడు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతలాదేవి కూడా యోగిజీని ప్రశంసించారు.*

*▪️ రాత్రిపూట కేవలం నాలుగు గంటల నిద్ర. అతను ప్రతిరోజు ఉదయం 3:30 గంటలకు లేస్తాడు.*

*▪️ యోగా, ధ్యానం, గౌశల, హారతి, పూజ దినచర్య.*

*▪️ రోజుకు రెండు సార్లు మాత్రమే తినడం... పూర్తిగా శాఖాహారం. ఆహారంలో దుంపలు, వేర్లు, పండ్లు మరియు దేశీయ ఆవు పాలు ఉంటాయి.*

*▪️ అతను ఇప్పటి వరకు ఏ కారణం చేత ఆసుపత్రిలో చేరలేదు.*

*▪️ యోగి ఆదిత్యనాథ్ ఆసియాలోని అత్యుత్తమ వన్యప్రాణి శిక్షకులలో ఒకరు, అతనికి వన్యప్రాణులంటే చాలా ఇష్టం.*

*▪️యోగి కుటుంబం ఎంపీ లేదా ముఖ్యమంత్రి కాకముందు ఎలాంటి స్థితిలో ఉందో ఇప్పటికీ అలాగే జీవిస్తోంది.*

*▪️ సంవత్సరాల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత యోగి ఒక్కసారి మాత్రమే ఇంటికి వెళ్లారు.*

*▪️ యోగికి ఒకే బ్యాంకు ఖాతా ఉంది మరియు అతని పేరు మీద భూమి ఆస్తి లేదు లేదా అతనికి ఎటువంటి ఖర్చులు లేవు.*

*▪️ వారు తమ సొంత జీతం నుండి వారి ఆహారం మరియు బట్టలు ఖర్చు చేస్తారు మరియు మిగిలిన డబ్బును సహాయ నిధిలో జమ చేస్తారు.*

*ఇది యోగి ఆదిత్యనాథ్ ప్రొఫైల్...*

*భారతదేశంలో నిజమైన నాయకుడి ప్రొఫైల్ ఇలా ఉండాలి.*

*అలాంటి పుణ్యాత్ములు మాత్రమే భారతదేశాన్ని మళ్లీ ప్రపంచ గురువుగా మార్చగలరు. మీకు నచ్చితే ఫార్వర్డ్ చేయండి.*

*We need this type of Chief minister in telugu state's.* 

*Thank you*


       *🙏🚩 జై శ్రీరామ్ 🚩🙏*

🌺🌹🌺 🌹🌺🌹 🌺🌹🌺

Sunday 14 January 2024

 సంక్రాంతి

🙏వీళ్లంతా కనుమరుగు అయ్యారా?🙏

,🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

సంక్రాంతి వచ్చిదంటే చాలు.. ధాన్యరాశులతో పాటే రకరకాల కళాత్మక జానపదులతో ఊరంతా కళకళలాడిపోతుంటుంది. ఒకప్పుడు రకరకరాల జానపదులు మనవైన సాంస్కృతిక కళా రూపాల్ని ఊరిలో ప్రదర్శించి.. తృణమోపణమో తీసుకుని సంతోషంగా జీవించేవారు. కానీ ఆధునిక వినోదాల తాకిడికి ఇప్పుడు చిక్కిశల్యమై.. రెపరెపలాడుతున్న ఈ కళాకారులను అక్కున జేర్చుకుని.. మన పిల్లలకు పరిచయం చేసి, మనవైన మూలాలను పొదివి పట్టుకోవటాన్ని మించిన పండగేముంటుంది?
🌷🌷🌷🌷🌷
* మెడలో దండ, చేతిలో చిడతలు, తంబూరాతో శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ... ‘హరిలో రంగ హరి.. హరిలో రంగ హరి’ అంటూ ఇల్లిల్లూ తిరుగుతూ ఈ నెల రోజులూ పల్లెలో వీధివీధినా సందడి చేసే హరిదాసులు.
,🌷🌷🌷🌷🌷
* రంగురంగుల పట్టు వస్త్రాలతో కాళ్ల నుంచి కొమ్ముల వరకూ బసవన్నలను అందంగా ఆలంకరించుకుని.. గుడ్డిబూరలూ, కోణంగి బుడ్డాళ్లతో సహా.. ఇంటింటికీ వచ్చి.. అయ్యవారికీ దండం పెట్టూ....అంటూ.. తమకు చిల్లర పైసలూ, ఎద్దుకు బుట్టెడు వడ్లూ అడుగుతూ.. పండగకే కళ తెచ్చే గంగిరెద్దుల వాళ్లు
🌷🌷🌷🌷🌷🌷

* పాత గొడుగు వేసుకుని.. బుస్కోటు తొడుక్కుని.. బుడబుడక్‌ అంటూ డమరుకం వాయిస్తూ.. అంబ పలుకులతో ఇంటింటి భవిష్యవాణిని వినిపించే బుడబుక్కల స్వాములు...
,🌷🌷🌷🌷🌷🌷🌷

* నీళ్లు నింపిన కడవ మూతిలో కత్తిగుచ్చి, దాన్ని ఓ కావిడికి కట్టి ఊరంతా ఊరేగించి కనికట్టుతో అందర్నీ ఆకట్టుకునే మాసాబత్తినవాళ్లు...
🌷🌷🌷🌷🌷👏🏼

* చిన్న సంచికట్టుతో, విభూతి నామాలతో గడపలో తిష్టవేసి కనికట్టు, హస్తలాఘవం వంటి విద్యలతో అందర్నీ అచ్చెరువందించే విప్రవినోదులు...
🌷🌷🌷🌷🌷🌷🌷

* రోజుకో వేషం వేసుకుని, హాస్యం, భయంతో సహా సకల రసాలనూ పలికిస్తూ.. ఆఖరి రోజు శక్తివేషంతో ఊరంతటినీ ఉరికించి, వినోదం అందించే పగటి భాగవతులు...
,,🌷🌷🌷🌷🌷🌷

* ఎత్తైన చెట్టు కొమ్మ మీద కూచుని.. కనిపించిన మేర దృశ్యాలను తన దైన వ్యంగ్య ధోరణిలో ప్రత్యక్ష వ్యాఖ్యానం చెప్పే కొమ్మదాసరిలు...
🌷🌷🌷🌷🌷🌷🌷

* ఇంటింటికీ తిరిగి సకల కులాల వారికీ తాతముత్తాల నుంచి గోత్రాల వరకూ.. పాటల రూపంలోనే వంశ మూలాలన్నీ విప్పి చెప్పే పిచ్చికుంట్లవారు...
🌷🌷🌷🌷🌷🌷🌷

* తలపై పెద్ద కిరీటం, చేతిలో గంట, నుదిటిపై విభూది పట్టీలు, మెడలో శంఖంతో వచ్చి.. గంట నిండా ధాన్యం పెట్టమంటూ శుభోదయం పలికే జంగం దేవర...
🌷🌷🌷🌷🌷🌷

* భుజాన కావిడి, కావిడి బద్ద పొడుగునా గొట్టంతో వచ్చి, గొట్టం విప్పితే ఏయే తప్పులకు నరకంలో ఏయే శిక్షలో కళ్లకు కట్టిచెప్పే.. జనం ఇచ్చే సంభావనలు స్వీకరించే కాశీ బ్రాహ్మడు...
🌷🌷🌷🌷🌷🌷🌷

* నెమలీకలు తలకు కట్టుకుని.. గంభీరమైన వేషధారణలో పాట పాడుతూ.. కంచు శిబ్బెని మోగిస్తూ, శివయ్యను స్మరించే చెంచు దొరలు...
🌷🌷🌷🌷🌷🌷🌷

* ఒకప్పుడు ఊళ్లోకి ప్రవేశం లేక.. ఊరి పొలిమేర నుంచే ప్రత్యేక వాద్యం వాయిస్తూ పాటలు పాడే డొక్కల వారు...
🌷🌷🌷🌷🌷🌷

* కోసిన కోత కొయ్యకుండా వసపిట్టలా బడాయి కబుర్లు చెబుతూ ఆబాల గోపాలాన్నీ ఆనందపరిచే పిట్టల దొరలు...
🌷🌷🌷🌷🌷🌷🌷

* గవ్వలతో కుట్టిన గొంగడి టోపీ ధరించి.. ఒంటికి గొంగడి వస్త్రాన్ని కప్పుకుని, పిల్లన గ్రోవి వాయిస్తూ భిక్షమెత్తుకునే గొరవయ్యలు...
🌷🌷🌷🌷🌷🌷🌷

* కనకదుర్గమ్మ పెట్టెతో, కొరఢా ఝళిపిస్తూ, ఒంటిని కొరఢాతో బాదుకుంటూ, వీధి మధ్యలో డోలు వాయిస్తూ సందడి చేసే పోతరాజులు...

కాటికాపర్లు.. కోతులు ఆడించేవారు.. ఎలుగును తెచ్చేవారు... ఇలా అనేకానేక వృత్తుల వారు, జానపదులు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి పల్లెలోనూ సందడి చేసేవారు.

ఇవన్నీ ఒకనాటి ముచ్చట్లు. గ్రామాల్ని పట్టణాలు కబళించాక.. పల్లెజీవి పట్టణ వాతావరణానికి అలవాటు పడ్డాక.. ఈ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు కనుమరుగై పోతున్నాయి. సంక్రాంతి అంటే ఇవన్నీ ఉంటాయని తెలిస్తే మన పిల్లలు మాత్రం గంతులేస్తూ పల్లెలకు పరుగెత్తుకురారూ? మరి వీరందర్నీ కాపాడుకునే పని మనది కాదూ??.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

సేకరణ..

కొన్ని సంక్రాంతి చిత్రాలతో....
మీ ముందుకు...
ఈ సంస్కృతి..నిలుపుకోవాలని
ఆశిస్తూ....తపిస్తూ.....

 రామజన్మ ఒక వివాదాస్పద  వ్యాఖ్యలకు వివరణ 

ప్రియ హిందూ బందువులార, నేను ఎం.వి.ఆర్ శాస్త్రి గారిని కుక్క కరిచింది అని సంబోదించాను దానికి నన్ను మన్నించమని కోరుకుంటూ.. వారు చేసిన వీడియో లకి ఈ నా వివరణ.

**************************************

శాస్త్రి గారి గత 65+ జీవితంలో తన వ్యక్తిగత జీవితం లో తను చేసిన సాహిత్య సేవ గొప్ప జీవితం అయితే తను జనవరి 8 నుండి తను చేసిన మూడు వీడియోలు తన జీవితానికి తీరని మచ్చ అలాగే సిగ్గుచేటు.

మొదటి వీడియో

https://youtu.be/yZfgzRHyaGM?si=br_bCg4mW4wFD2Da

శాస్త్రి గారి పుస్తకాల కోసం ఎదురుచూసే వాడిలో నేనూ ఒకడిని. కానీ తను మాట్లాడిన మొదటి వీడియో నన్ను చాలా బాదించింది. ఎందుకంటే తను ఎంతో గొప్ప సాహితీవేత్త అయి ఉండి. వివాదాస్పద కట్టడాన్ని బాబ్రి మసీదు అని సంభోదించడం. ఎందుకంటే మసీదు అనాలంటే కనీసం ఐదుసార్లు నమాజు జరగాలి, కుళాయిలు ఉండాలి అవన్నీ వారికీ తెలుసు, ముస్లిం లు కూడా దానిని మసీద్ గా భావించలేదు. కోర్ట్ కూడా అలాగే పరిగణించింది.

అయోధ్య కరసేవకు సంబంధించి ఆర్.ఎస్.ఎస్., వి.హెచ్.పి కార్యకర్తలు ఉన్న ప్రతి గ్రామం నుండి ఐదు గురుచొప్పున పదివేల గ్రామాల నుండి 20 రాష్ట్రాల నుండి తక్కువలో తక్కువగా ఆరోజు అయోధ్యలో ఒక లక్షా 20 వేల మంది కరసేవ చేశారు. మరి ఈ కరసేవకు సంబంధించి శాస్త్రిగారి పాత్ర ఏమిటి వీరు కనీసం 1990-1992 ల మద్య ఎన్ని వ్యాసాలు రామజన్మ భూమి కి అనుకూలంగా వ్రాశారో ఉంటే చూపగలరు.

వారు పదే పదే నాకు బాబ్రి మసిదు అనడం నన్ను తీవ్రంగా బాధించింది. హిందూ సంస్థలకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అయ్యోయో బాబ్రి కట్టడం కూల్చేసేరా అనడంలో చాణక్యుడు గురించి తెలిసిన శాస్త్రిగారికి చాణక్య నీతి కనపడకపోవడం దురదృష్టకరం. తను కూల్చడాన్ని మద్దతిచ్చానని గొప్పగా చెప్పుకున్నారు కానీ అసలు అప్పుడు వారి సమర్ధనని పట్టించుకోనేవారే లేరు...

అవును నిజంగానే 500 ఏళ్ళ హిందువులు చేసిన పోరాటానికి ప్రతిఫలం ఈరోజు రామ మందిర ప్రాణ ప్రతిష్ట దానిని హాయిగా దేశం అంతా రామ అక్షతల పేరుతో ఇంటింటికీ తిరుగుతూ ఎంతో సంబరంగా పండుగగా జరుపుకొంటోంది, దానిని రామ జన్మభూమి తీర్థక్షేత్ర నిర్వహిస్తున్నది.

అవును నిజంగా దేశం అంతా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం వేచి చూస్తుంది. వి.హెచ్.పి ఆద్వర్యలో దేశ వ్యాప్తంగా ర్యాలీలు, దేవాలయల కేంద్రంగా సభలూ నిర్వహిస్తూ ఒక పండుగ వాతావారణం మొదలయ్యింది. శాస్త్రి గారు కూడా చూడవచ్చు లేదా వారికి అత్యంత సన్నిహితులుగా చాలామంది కార్యకర్తలు ఉన్నారు వారినడిగినా చెప్తారు.

రెండవ వీడియో

https://youtu.be/HtrQeO-_7tY?si=SPG9Q6zYkmj7m7xS

ఇక రెండవ వీడియో లో వారు ముస్లిం లు గంట, తలుపులు వగైరాలు తయారుచేశారు అంటూ మొదలు పెట్టారు అది నన్ను చాలా బాధించింది. పత్రికా క్లిప్పింగ్ లన్నీ అవాస్తవాలు వాటినన్నిటినీ హిందువులే తయారుచేశారు కావాలంటె వారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వారి దగ్గర సమాచారం అడగవలసింది. అలా తెలుసుకోకుండా తప్పుగా ప్రచారం చేయడం వలన నేను తీవ్ర మనోవేధనకు గురయ్యాను.

ఎవరు తయారుచేశారో ఆధారాలు కావాలంటే ఈ వీడియో చూడండి...

https://www.facebook.com/vutukur.sreenivasarao/posts/10159991016748177

మీరు సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదం ను ఉటంకిస్తూ మీరు సెక్యులరిజం గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఎందుకంటే మీరు సుభాష్, నేతాజీ పుస్తకాలు వ్రాయడాన్ని మేము ఎంతగానో సంతోషించాము కానీ ఒక మసీదు కూల్చడాన్ని కాశీలో గోవును చంపినంత పాపం అన్న అలాగే అరబిక్ ని 3ర్ద్ లాంగ్వేజ్ తీసుకొస్తానన్న పవన్ కళ్యాణ్ చేత సుమారు పదిలక్షల రూపాయల ఖర్చుతో మీరు వారితో కలిసి వేధికపంచుకోవడం ఏ రకమైన సెక్యులరిజమో మీరే చెప్పాలి మరి.

హిందూ జాతికి ద్రోహం ఎవరు చేశారు అనేది మీరు చెబితే తెలుసుకునేంత పరిస్థితులలో ఈనాడు హిందూ సమాజం లేదు. ఎందుకంటే ఆనాడు హిందూ సమాజంలో అంటరానితనం పేర జరిగిన ద్రోహం కన్నా మీరు చెప్పేది పెద్ద ద్రోహమే కాదు గత వెయ్యేళ్ళ కాలమానంలో భయంతోనే, తెలిసో తెలియక మతం మారిన ముస్లిం సోదరులని వాళ్ళకి మనకి ఒకడే పూర్వీకుడైన రాముణ్ణి మనం దూరంచేయాలనుకోవడం అతిపెద్దద్రోహం అసలు ప్రపంచ వ్యాప్తంగా రాముని కీర్తి పెంచడం అన్ని మతాల వారిని పిలిచి చేయడం మహదానంద దాయకమైన విషయం పిలిచినందుకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాల్సిన సమయం ఇది. ఇంకో మాట అన్నారు రామజన్మ భూమిలో ముస్లిం లకి పెద్దపీట వేశారని నిజంగా ముస్లింలకు పెద్దపీట వేశారు అని నిరూపిస్తే మీ రెండుకాళ్ళ మద్యలో నుండి దూరతాను.

శాస్త్రి గారు  ఈ వీడియోలు పెట్టి ఎలా తప్పు చేసారో అలాగే తన అధికారం కోసం ఆనాడు ములాయం సింగ్ తప్పుచేశాడు కాని దానిని కళ్యాణ్ సింగ్ సరిదిద్దాడు అయినా ములాయం సింగ్ దానికి మూల్యం చెల్లించుకున్నాడు. ఒక తప్పు చేశాడని అతనికి ఒక్ అవార్డ్ ఇవ్వడం తప్పంటే ఇక మీకు జీవితంలో మీరు చేసిన ఈ వీడియో వలన మీకు ఎటువంటి అవార్డ్ లు అలగే నామినేటెడ్ బాధ్యతలలో అనర్హులు అనే చెప్పాలి.

ముఖ్యంగా నేను ఈ బిందువులు అన్నీ వ్రాయడానికి ఒకే ఒక్క కారణం ఈ విషయంలో సంబంధంలేని ఇంద్రేష్ కుమార్ గారిని లాగడం. నా మనస్సు తీవ్రమనోవేదనకు గురయ్యింది. అసలు శాస్త్రిగారికి ఏమి తెలుసని ఇంద్రేష్ గారిని తూలనాడాడొ నాకైతే కించిత్ కూడా అర్దంకాలేదు దీనిని బట్టి వీరు కావాలనే ఈ వీడియో కుట్రపూరితంగా వ్రాశారని తెలుస్తుంది.

ఆర్టికల్ 370 అధికరణ కు సంబంధించి వీరు వ్రాసిన ఉర్దూ, అరబిక్ వ్యాసాలను చూసి ముస్లిం లు చలించిపోయి ఆర్టికల్ 370 ని రద్దుచేసినా లేక రామజన్మభూమి కోర్ట్ తీర్పు ఇచ్చిన, లేదా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ని బ్యాన్ చేసి కనీసం వంద మంది తీవ్రవాదుల్ని అరెస్ట్ చేసినా సైలెంట్ గా ఉన్నారు అనే బ్రమలో బ్రతుకుతున్నారా ఏంటి శాస్త్రిగారు. ముస్లిం లు ఈ మూడు సంఘటనలు జరిగినప్పుడు ఏ ఒక్క ప్రదేశంలో అల్లర్లు కాని గొడవలు గాని జరగలేదంటె దానికి ముఖ్య కారణం ముస్లిం రాష్ట్రీయ మంచ్ దానిని చూస్తున్న ఇంద్రేష్ కుమార్ గారు ఆ విషయం తెలియని వారు కాదు శాస్త్రి గారు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ దేశ భక్తులైన ముస్లిం లలో చతన్యం తీసుకువచ్చి కొన్ని చోట్ల అయితే వందలాదిగా తిరిగి పునరాగమనం అవుతున్నారంటే దానికి కారణం ఇంద్రేష్ కుమార్ గారు. అలాగే దేశంలో ఎక్స్ ముస్లిం మూమెంట్ కి కారకులు ఇలా ఎన్నో విషయాలలో ముస్లిం కుటుంబాలో దేశభక్తి నింపుతున్న వారు ఇంద్రేష్ గారు వారిని విమర్శ చేసే స్థాయి మీది కాదు అసలు ఆయన జ్ఞానం ముందు శాస్త్రి గడ్డి పరకతో సమానం.

సూర్యనమస్కారాలు, యోగ, దీపావళి పండుగలు సెక్యులర్ చేస్తే తప్పేంటి అసలు మీ బాదేంటి ప్రపంచం మొత్తం చేసుకోవద్దా ఈ పండుగలు మనమే సెక్యులర్లుగా మారి జనవరి ఒకటి, క్రిస్మస్, డిసెంబర్ 31, రంజాన్ జరుపుకోవాలా వాళ్ళని కూడా సెక్యులరిజం పేరుతో జరుపుకుంటే వచ్చే నష్టం ఏమిటి వాళ్ళు కూడా గుడికి వస్తారు, ఆశ్రమాలకి వెళ్ళి యోగా, సూర్యనమస్కారాలు చేసుకుంటారు మంచిదేగా కేవలం హిందువులే సూర్యనమస్కారాలు చేయాలని చెప్పలేదు గా మన గ్రంధాలు, దానికి సంబంధిత మంత్రాలు కూడా ప్రపంచ ప్రజలంతా చదివితే మనకు నష్టం ఏమి వచ్చిందో అసలే అర్దం కాని మాటలు శాస్త్రి గారివి.

అవును శాస్త్రి గారు నిజమే చెప్పారు ప్రపంచంలో ఏదన్న గొప్ప జాతి ఉంది అంటే అది హిందూ జాతే కాని మీకు ముస్లిం లని కేసు వేసిన అన్సార్ ని పిలిస్తే అంత ఉలికి పాటు ఎందుకు వస్తే మంచిది రాకపోతే మరీ మంచిది మీరు అంతా ఒకరోజులో అయిపోతుందేమో అన్న బాధ ఎందుకు మీలో నాకు స్వచ్చమైన శాస్త్రిగారు కనపడట్లేదు, శాస్త్రి గారు ఎక్కడొ అసంతృప్తిగా ఉన్నారనిపిస్తోంది.

దేశంలోని ఎన్నో అంశాలపై చర్చ చేసి రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్రముఖులందరికీ ఆహ్వానాలు పపుతుంది. అలా కొంతమంది కరసేవ చేసిన కుటుంబాలను, పీఠాధిపతులను, మఠాదిపతులను, రాజకీయ నాయకులను, సినిమా వారిని పలు రంగాల్లో పనిచేస్తున్న ప్రతిష్టిత వ్యక్తులను ముఖ్యమైన భారత శాస్త్రజ్ఞులతో సహా ఆహ్వానం పలుకుతోంది. ఈ క్రమంలో సినిమా వాళ్ళకి ఆహ్వానం పలకడం ఏ విధంగా నేరం అవుతుందో మరి శాస్త్రి గారికే వదిలేస్తున్నాను.

మన దేశంలో ఎన్నో మఠాలు, పీఠాలు అనేక సంస్కృతి, సాంప్రదాయాలను కలిగి ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కో శైలి ఒకరిది ఇంకొకరికి సంబంధం ఉండదు దానిలో భాగంగా కొంతమంది ఆహ్వానాన్ని స్వాగతించి వస్తామన్నారు, కొంతమంది మేము తరువాత దర్శనం చేసుకుంటామన్నారు దానిలో కూడా శాస్తి గారు తప్పుబడితే ఎలా? రామ జన్మభూమి తీర్థ క్షేత్రం తప్పు నాకేం కనిపించలేదు. పిలవడం వారి వంతు రావడం రాకపోవడ వారిష్టం, మనం మన ఇంట్లొ పెళ్ళికి ఎందరినో పిలుస్తాం అందరూ రారు వచ్చినప్పటికి ఏదో కాదనలేకో, లేక విమర్శలు చేయడానికో కూడా వస్తూ ఉంటారు అది మీకు తెలుసు.. కాదంటారా!

సుప్రింకోర్ట్ ఇచ్చిన తీర్పుని గౌరవించి రామ జన్మ భూమి తీర్థ క్షేత్రం ఏర్పడింది అనేది శాస్త్రి గారికి తెలియకపోవడం సోచనీయం. శాస్త్రి గారిని ఎవరో పక్క దోవ పట్టించారనే అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు, కమ్యునిష్ట్ లు సారోస్ బ్యాచ్ లు, టూల్ కిట్ లు దేశ ప్రజలు ఇళ్ళు లేవు, హాస్పిటల్స్ లేవు గుడి కడుతున్నారు అన్న సందర్బంలో ఇన్ని లక్షల మందికి ఇళ్ళు కట్టాం, ఆస్పిటల్స్ కట్టాం అలాగే రాముడి కి కూడా ఒక గుడి కడుతున్నాం అంటే శాస్త్రి గారు తప్పుగా వక్రీకరించి పత్రికా భాషలో గౌరవం లేకుండా మోడి గారిని మాట్లాడటం తనకు మోడి గారిపై ప్రేమను కాక ద్వేషాన్ని వెలిబుచ్చారనిపిస్తుంది, శాస్త్రి గారి అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది.

మూడో వీడియో

https://youtu.be/KKiMk-8rwE4?si=5L9kGlFM1uRrqwKL

ఇక మూడో వీడియో లో దైవానికి అపచారం, ధర్మానికి అవమానం అంటూ తన అసహనన్ని వ్యక్తపరిచారు ఇదైతే ఏకంగా బానిసలగా బ్రతకాలా హిందువులంతా అనే భావనను నాకు కలిగించి హృదయం ద్రవించింది.

ఈ వీడియో లో ముఖ్యంగా రామ జన్మభూమి మందిర ప్రాణ ప్రతిష్ట వైదిక ఆచార పద్ధతుల్లో జరగడం లేదని చెప్పడం వారి యొక్క తీవ్ర అసహానికి ఇదొక మచ్చుతునక. పూర్తి వైదిక సాంప్రదాయానికి అనుగుణంగా జరుగుతుంది. శాస్త్రి గారికి వచ్చిన సమాచారం తప్పుడు సమాచారం అని స్పష్టమవుతుంది ఎందుకంటే తీర్థక్షేత్ర వెబ్ సైట్ లో నాలుగు వేదాలను ఇప్పటికే రోజూ పారాయణం జరుగుతుంది. చంపత్ రాయ్ గారు ప్రెస్ మీట్లు చూడకపోవడం మన తప్పు, జపాలు, హోమాలు, కుండాలు జరుగుతున్నాయి ఇంకా వారికి వచ్చిన కష్టం ఏమిటో అర్దంకాని పరిస్థితి.

శక్తిపాతం జరుగుతుంది ఆ శక్తిపాతాన్ని మోడి గారు, యోగి గారు, యశొదా బెన్  గారు, మోహన్ భాగవత్ గారు తట్టుకోలేరు వారికి నష్టం జరుగుతుంది అనే మీ బాధ వర్ణనాతీతంగా ఉంది.  ఎందుకంటే రాముడు జీవించి ఉండగానే గుహుణ్ణి తాకాడు, శబరి ఎంగిలి తిన్నాడు అలాంటి రాముడి గుడిలోకి వీళ్ళ నలుగురు వెళ్ళడానికి అనర్హులు అపచారం, ధర్మానికి అవమానం అంటూ మీరు వెలిబుచ్చిన వాటిని చూస్తుంటే మీరు జర్నలిజం కాకుండా ఎర్నలిజం చేసారనే సందేహం కలగమానలేదు.

అసలు నాకు అర్దమయ్యింది ఏంటంటే శాస్తి గారు కంప్లీట్ గా పక్కదోవ పట్టారనిపిస్తుంది. ఈ ఆధునిక యుగం లో కలి పెగురుగుతున్న ఈ సమస్యంలో ఇంకా మీరు గుడిలోకి వెళ్ళడానికి వారు అర్హులు కాదు అంటూ అసహనం వెలిబుచ్చడం శాస్తి గారు సమాజనికి ఎటువంటి మెస్సేజ్ ఇస్తున్నారో వారికే తెలీడం లేదు.

మీ అసహనాన్ని పూర్తి గా అర్దం చేసుకున్నాం... మేము కూడా అదే అనుకుంటున్నాం పూర్తిగా దేశంలోని హిందువులంతా స్వదేశీ సంకెళ్ళకి బానిసలగా బ్రతకాలని కోరుకుంటున్నారా, హిందువుల్లో చీలికలు తేవాలనుకుంటున్నారా? 

నేనయితే శాస్త్రి గారిని ఒకటే కోరుతున్నాను ఈ మూడు వీడియో లు డిలీట్ చేసి రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారితో వ్యక్తి గతంతా మీరు మాట్లాడుకోవాలని ఏవైనా మీకు తప్పుగా అనిపిస్తే సరిదిద్దాలని కోరుకుంటున్నాను... అసలు రాముడి గుడి ప్రతిష్టలో ఏమి జరుగుతుందో తెలీకుండా ఈ మాటలు మాట్లాడినందుకు నేను నాలా నొచ్చుకున్నాను... శాస్తి గారు కూడా సహృదయంతో ఆలోచించి రాబోయే వీడియోల్లో వైభవాన్ని తెలుపాలని కోరుకుంటున్నాని.... -రాజశేఖర్ నన్నపనేని.

Thursday 4 January 2024

 తెలుగు భాష ఔన్నత్యం


ఒక తమిళ వ్యక్తి రాసిన వ్యాసాన్ని యధాతధంగా.....


నా మాతృ భాష తమిళ భాష. దాని అర్థం ఇతర భాషలను గురించి తెలియదని కాదు. తెలుగు భాష గురించి నాకు త

    తెలుగు మాతృ భాషగా ఎవరికి వున్నదో, తెలుగు భాషను ఎవరు ప్రేమిస్తున్నారొ, తెలుగు గురించి తెలుసుకుందామనుకొనేవారి కోసం కొన్ని విషయాలు.

1. తెలుగు భాష సుమారు క్రీ. పూ. 400 క్రితం నుండి  వుంది.

2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడినది.

మొదటి లిపిగ కొరియన్ భాష.

3. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు ఉత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలన భాషల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.

4. శ్రీలంకలో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.

5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.

6.  ఇటాలియన్ భాష లాగానే   తెలుగు భాషలో కూడా  పదాలు హల్లు శబ్దంతో అంతమౌతాయని 16వ శతాబ్దంలో ఇటలీకి  చెందిన  నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే  తెలుగు భాషను "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అని అంటారు .

7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు. ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానాన్ని పొందింది.

8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. హిందూ పురాణాల ప్రకారం  త్రిలింగక్షేత్రాలు నైజాం ప్రాంతం లోని కాళేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం, కోస్తా లోని భీమేశ్వరం మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.

9. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాషలో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దంతో పూర్తి అవుతుంది.

10. తెలుగు భాషలో వున్నన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాష లోనూ లేవు.

11. తెలుగు భాషను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.

12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.

13. 200 సం. ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతివారే.

14. రామాయణ మహభారతాలలో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాషా సాహిత్యంలోనూ లేదు.

కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన ఒకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.

15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగలో వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పి తెలుగును  తన సామ్రాజ్యంలో అధికార భాషగా చేసాడు.

16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే. 

తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకతను అందిస్తుంది ఆనడం లో ఏమాత్రం సందేహం లేదు.

పై విషయాలన్నీ ఒక తమిళ వ్యక్తి  ఆంగ్లంలో  తెలియజేసిన విషయాలను అనువదించారు, కానీ ఇది నిజం. ఇంత గొప్ప మన భాషను మన భావి తరాలవారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరంపై వుంది. తెలుగు భాషను చంపేసే తరంగా మనం ఉండకూడదని నా భావన. 

ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు. కానీ అది ఏమి దౌర్భాగ్యమో, ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో గానీ మనం మాత్రం ఆంగ్ల భాషలో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆ పదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇకనుంచి అయినా తెలుగు భాషపై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగులో మాట్లాడుదాం. 

 ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాషను బలిచేయనవసరం లేదు. 

తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుదాం. 

ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి

 బ్రిటిష్ ప్రభుత్వం సావిత్రి బాయి ఫూలేకి ఇచ్చిన అవార్డు ఏమిటి.?

‘దేశంలోనే మొదటి మహిళ ఉపాధ్యాయురాలు అనా’.?  లేక ‘ఉత్తమా ఉపాధ్యాయురాలు అనా’.?

అహల్య బాయి హోల్కర్: (1725 - 1795), మరాఠ సామ్రాజ్యం, మహారాష్ట్ర

వందలాది దేవాలయాలను, ధర్మశాలలను, పాఠశాలలను నిర్మించారు. అహల్య బాయి నిర్మించిన ముక్యమైన ప్రదేశాలు అహల్య ఘాట్ - వారణాసి, బీహార్ లోని గయలోని 1787 విష్ణుపాద దేవాలయం యొక్క ప్రస్తుత నిర్మాణం, విశ్వనాధ దేవాలయం - వారణాసి. అహల్య బాయి గురించి ఎంత చదివిన తక్కువే..సావిత్రిబాయి ఫూలే పుట్టడానికి 36 ఏళ్ల ముందే అహల్య బాయి హోల్కర్ మరణించారు.

హోటి విధ్యాలంకర్: (1752 - 1810), వారణాసి, బెంగాల్

హోటీ బెంగాలీ హిందూ వితంతువు. ఆమె సంస్కృతం, న్యాయశాస్త్రం, గణితం మరియు ఆయుర్వేదంలో  పండితురాలు. ఆమె మహిళల కోసం వారణాసిలో పాఠశాలను స్థాపించింది. ఆమెకు కాశీ పండితులు "విద్యాలంకర్" బిరుదును ప్రదానం చేశారు. చరిత్రలో హోటిని ఎందుకు విస్మరించారు.?  మరియు సావిత్రిబాయి ఫూలే "మొదటి మహిళా ఉపాధ్యాయురాలు" అని ఎందుకు తప్పుగా గుర్తించబడ్డారు.? ఎందుకంటే హోటీ సనాతన హిందూ బ్రాహ్మణ మహిళ మరియు బ్రిటిష్ మిషనరీల ఏజెంట్ కాదు కాబట్టి. సావిత్రిబాయి ఫూలే పుట్టడానికి 21 ఏళ్ల ముందే హోటీ విద్యాలంకర్ మరణించారు.

హర్కున్వర్ సేతాని: అహ్మదాబాద్, గుజరాత్

హర్కున్వర్ సేతాని ఒక సనాతన జైన మహిళ. ఆమె అహ్మదాబాద్‌లో బాలికల కోసం ‘మగన్‌లాల్ కరంచంద్ పాఠశాల’ను నిర్మించింది. సావిత్రిబాయి ఫూలే "పాఠశాల" కంటే ఒక సంవత్సరం ముందు అంటే 1847లో (1850లో పూర్తయింది) నిర్మాణం ప్రారంభమైంది. ఆమె తన భర్త మరణించిన తర్వాత హుతీసింగ్ జైన దేవాలయాన్ని పూర్తి చేసింది. ఆమె స్త్రీ విద్య మరియు సాధికారతపై కృషి చేసారు. ఆమె అహ్మదాబాద్‌లో బాలికల పాఠశాలను ప్రారంభించింది. ఆమె ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను ప్రారంభించింది. వితంతువులు మరియు ఇతర మహిళల కోసం ఆమె సంక్షేమ పథకాలను కూడా ప్రారంభించారు.

సావిత్రి బాయి ఫూలే: (1831 - 1897), నైగోన్, సతారా జిల్లా, మహారాష్ట్ర

చరిత్రలో సావిత్రీబాయి కంటే ముందు ఉన్న వందలాది మంది మహిళలను ఎందుకు విస్మరించారు.? బ్రిటీష్ మిషనరీ దేశమంతా సావిత్రీబాయి ఫూలేను భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తించేందుకు గత చరిత్ర మరియు సంప్రదాయాన్ని ఎందుకు ఉద్దేశపూర్వకంగా పాతిపెట్టారు.?

సావిత్రీబాయి ఫూలే బ్రిటీష్ పాలన మరియు యేసుక్రీస్తును కీర్తిస్తూ అనేక కవితలు రాశారు. అహల్య బాయి, హోటీ విద్యాలంకర్ మరియు హర్కున్వర్ సేతాని తెల్లజాతి వలసవాదులతో చేతులు కలిపి తమ దేశానికి ద్రోహం చేయలేదు.

సావిత్రీబాయి ఫూలే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు కాదు. బాలికల కోసం మహిళా పాఠశాలను ప్రారంభించిన మొదటి మహిళ కూడా ఆమె కాదు. దళిత బహుజనుల మొదటి  పాఠశాల కూడా కాదు. అంతకు ముందే అహల్య బాయి, హోటీ విద్యాలంకర్ మరియు హర్కున్వర్ సేతాని నిర్మించిన పాఠశాలలో దళిత బహుజనులే కాకుండా అన్ని కులాల వారు బాలలు, బాలికలు అందరు చదువుకొనే వారు. నిజానికి, సావిత్రిబాయి ఫూలే పాఠశాల బ్రిటిష్ మిషనరీలచే (అమెరికాకు చెందినా CYNTHIA FARRAR అనే క్రిస్టియన్ మిషనరీ)  ద్వార స్పాన్సర్ చేయబడింది. నవంబర్ 16, 1852న సావిత్రీబాయికి బ్రిటీష్ వారు అవార్డు ఇచ్చారు. బ్రిటిష్ వారు సావిత్రీబాయిని ‘ఉత్తమ పాధ్యాయురాలిగా’ ప్రకటించారు అంతే కాని ‘భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు’ అని అవార్డు ఇవ్వలేదు. ఆమె స్థాపించిన పాఠశాల మొదటిది కాదు కాబట్టి.

సావిత్రిబాయి పాఠశాలకు స్పాన్సర్ చేయడంలో వారి ఎజెండా ఏమిటి.? భారతీయ స్త్రీల పట్ల బ్రిటిష్ వారికి ఎందుకు ఆసక్తి ఉంది.? సమాధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ సైనికులుగా పనిచేసే బ్రిటన్ నుండి వచ్చిన బ్రిటిష్ సైనికుల కోసం వలస భారతదేశాన్ని ఒక డంప్‌గా భావించారు. 1850లలో దాదాపు 100 మిలిటరీ కంటోన్మెంట్లు వారికి ఆశ్రయం కల్పించాయి. ఈ సైనికులు వారి స్వదేశానికి దూరంగా నివసించే వారు, కుటుంబం దూరంగా ఉండేది. వీరికి అనేక అవసరాలను కలిగి ఉండేవారు, లైంగిక అవసరాలతో సహా, బ్రిటిష్ వారి సైనికులు లైంగిక అవసరాలను తీర్చకోవడానికి భారతీయ మహిళలను ఉపయోగించుకొనే వారు.

ప్రతి మిలిటరీ కంటోన్మెంట్‌లో అనేక మంది భారతీయ మహిళలు బలవంతంగా నిర్బంధించబడ్డారు. వారిని మిలిటరీ కంటోన్మెంట్లు నుంచి బయటకు వెళ్లనివ్వలేదు. వారు బ్రిటీష్ సైనికులతో మాత్రమే సంభాషించడానికి అనుమతించబడ్డారు. సావిత్రీబాయి ఫూలే వంటి వారు బ్రిటీష్ వారిని కీర్తిస్తూ, పొగుడుతూ కవితలు రాసే అదే సమయంలో భారతీయ మహిళలు కంటోన్మెంట్లలో "శారీరక పరీక్ష" చేయించుకోవలసి వచ్చింది. బ్రిటిష్ సైనికుల కామ వాంచకు బలవుతున్న సమయం అది.  ఇది "సర్జికల్ రేప్" గా వర్ణించబడింది. భారతీయ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను సావిత్రి బాయి ఫూలే కాని, జ్యోతి రావు ఫూలే కాని ప్రశ్నించలేదు, ఎందుకంటె ప్రశ్నిస్తే వారికి వచ్చే ఫండింగ్ ఆగిపోతుంది కాబట్టి.

ఇక్కడ మనము ఒక ప్రశ్న వేసుకోవాలి.? భారతీయ స్త్రీలపై పెద్ద ఎత్తున లైంగిక దోపిడీకి పాల్పడుతున్న బ్రిటీష్ వారికి, భారతీయ మహిళలకు విద్య మరియు పురోగతిపై బ్రిటిష్ వారు ఫూలే దంపతుల ద్వారా కృషి చేస్తున్నారని ఎలా నమ్మాలి.? మూర్ఖుడు తప్ప మరెవరు నమ్ముతారు.?

Tuesday 2 January 2024

 #అయోధ్య గురించి మనలో (నాకు కూడా) ఇప్పటి వరకు తెలియని సంగతి తెలుసుకోండి. ప్రతి హిందువు తప్పక తెలుసుకోవాల్సిన సమాచారం ఇది.


అయోధ్యలో శ్రీరామ జన్మ భూమి మనకు రావడానికి ఒక ముఖ్య కారకుడు అయిన కె.కె.నాయర్‌  గారి గురించి తెలుసుకుందాం.


K.K.నాయర్ అని పిలువబడే కందంగళం కరుణాకరన్ నాయర్ 1907లో సెప్టెంబర్ 7న  కేరళలోని అలప్పుజాలోని గుటన్‌కడు అనే చిన్న గ్రామంలో జన్మించారు.  భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, అతను ఇంగ్లాండ్ వెళ్లి 21 సంవత్సరాల వయస్సులో బారిస్టర్ అయ్యి స్వదేశానికి తిరిగి వచ్చే ముందు ICS పరీక్షలో విజయం సాధించాడు.


కేరళలో కొంతకాలం పనిచేసిన ఆయన నిజాయితీకి పేరుగాంచారు. ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రజల సేవకునిగా పేరు తెచ్చుకున్నారు.


1945లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సర్వెంట్‌గా చేరారు. అతను వివిధ పదవులలో పనిచేశాడు. జూన్ 1, 1949న ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు.


బాల రాముని విగ్రహం అయోధ్య మందిరంలో హఠాత్తుగా కనిపించిందని ఫిర్యాదు రావడంతో  విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అప్పటి ప్రధాని నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ అక్కడికి వెళ్లి విచారణ చేయవలసిందిగా కె.కె.నాయర్‌ను కోరగా, KK నాయర్ తన సబార్డినేట్, శ్రీ గురుదత్ సింగ్ ని దర్యాప్తు చేసి నివేదిక ఇమ్మనమని కోరాడు.


సింగ్ అక్కడికి వెళ్లి సమగ్ర నివేదికను కేకే నాయర్‌కు అందించారు. హిందువులు అయోధ్యను రాముడు (రామ్ లల్లా) జన్మస్థలంగా ఆరాధిస్తున్నారు అని అది ఒక మసీదుగా ఉంది అని అక్కడ ముస్లింలు సమస్యలు సృష్టిస్తున్నారు  కానీ అది హిందూ దేవాలయమని ఆయన నివేదిక  తెలియచేసింది.  అంతే కాక అక్కడ పెద్ద దేవాలయం నిర్మించాలని కూడా ఆయన సూచించారు. దాని కోసం ప్రభుత్వం భూమి కేటాయించాలని, గొడవలు జరగకుండా ముస్లింలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిషేధించాలని ఆయన నివేదికలో పేర్కొన్నారు.


ఆ నివేదిక ఆధారంగా ఆలయానికి 500 మీటర్ల పరిధిలోకి ముస్లింలు వెళ్లడాన్ని నిషేధిస్తూ నాయర్ ఉత్తర్వులు జారీ చేశారు. (ఈ నిషేధాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ, కోర్టు కానీ ఎత్తివేయలేకపోవడం గమనార్హం).


ఇది విని, నెహ్రూ చిరాకు పడి కోపం తెచ్చుకుని  ఆ ప్రాంతం నుండి హిందువులను తక్షణమే ఖాళీ చేయించి రామ్ లల్లాను తొలగించాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.


నెహ్రు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ వెంటనే హిందువులను ఖాళీ చేయించాలని, రామ్ లల్లా విగ్రహాన్ని తొలగించాలని నాయర్‌ను ఆదేశించారు.


కానీ నాయర్ ఆ ఉత్తర్వులను అమలు చేసేందుకు నిరాకరిస్తూ,  మరోవైపు, రామ లల్లాకు రోజూ పూజ చేయాలని మరో ఆదేశం జారీ చేస్తూ పూజకు అయ్యే ఖర్చు, పూజ చేసే పూజారి జీతం కూడా ప్రభుత్వమే భరించాలని ఉత్తర్వు జారీ చేశారు.


ఈ ఉత్తర్వుతో భయపడిన నెహ్రూ వెంటనే నాయర్‌ని ఆ పదవి నుండి తొలగించాలని ఆదేశించారు. అయితే, నాయర్ అలహాబాద్ కోర్టుకు వెళ్లి తన కేసు తానే వాదించుకుని నెహ్రూ జారీ చేయించిన తొలగింపు ఉత్తర్వులకు వ్యతిరేకంగా విజయం సాధించారు.  నాయర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అదే స్థలంలో పని చేసేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశం నెహ్రూకు చెంప పెట్టు లా తగిలింది.


ఈ పరిస్థితులు లో అయోధ్య వాసులు ఎన్నికల్లో పోటీ చేయాలని నాయర్‌ను కోరారు. అయితే ప్రభుత్వోద్యోగి అయిన తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని నాయర్‌ చెప్పడంతో,  నాయర్ భార్యను అయినా పోటీ చేయాలని అయోధ్య వాసులు కోరారు.  ప్రజల అభ్యర్థనను అంగీకరిస్తూ, శ్రీమతి శకుంతలా నాయర్ ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా అయోధ్యలో అభ్యర్థిగా బరిలోకి దిగారు.


అప్పట్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించినా అయోధ్యలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి పై నాయర్ భార్య భారీ మెజారిటీతో గెలిచారు.


శ్రీమతి శకుంతల నాయర్ 1952లో జనసంఘ్‌లో చేరి సంస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన నెహ్రూ మరియు కాంగ్రెస్ పార్టీ నాయర్‌పై ఒత్తిడి తీసుకురావడం తో నాయర్  తన పదవికి రాజీనామా చేసి అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించాడు. 1967లో పార్లమెంటుకు ఎన్నికలు ప్రకటించబడినప్పుడు, ప్రజలు నాయర్ మరియు అతని భార్యను పోటీకి ఒప్పించడంలో విజయం సాధించారు.  బహ్రైచ్ మరియు కైసర్‌గంజ్ నియోజకవర్గాలను గెలవడానికి ప్రజలు నాయర్ దంపతులకు సహాయం చేసారు. వారిదిఅది ఒక చారిత్రాత్మక విజయం.

శకుంతల నాయర్ గారు మొత్తం గా ఒక సారి ఎమ్మెల్యే గా మూడు సార్లు ఎంపీ గా గెలిచారు

విచిత్రం ఏమిటంటే నాయర్ గారి పలుకుబడి ఎంత అంటే  అతని డ్రైవర్ కూడా ఫైసలాబాద్ నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఒకసారి ఎన్నికయ్యాడు.


ఆ తర్వాత ఇందిర పాలనలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినపుడు ఈ దంపతులను అరెస్టు చేసి జైలులో పెట్టారు. కానీ వారి అరెస్టు అయోధ్యలో భారీ అలజడికి కారణం అవ్వడంతో భయపడిన ప్రభుత్వం వారిని జైలు నుండి వెంటనే విడుదల చేసింది.


ఆ దంపతులు అయోధ్యకు తిరిగి వచ్చి తమ ప్రజా సేవను కొనసాగించారు. స్వాతంత్య్రానంతరం అయోధ్య కేసును తొలిసారిగా పరిష్కరించింది నాయర్. ఇది పూర్తిగా అతనిచే నిర్వహించబడింది. మరి ఇప్పటికీ కూడా ఆయన అధికారిగా జారీ చేసిన ఉత్తర్వులను హిందూ వ్యతిరేకులు మార్చలేకపోయారు.


నాయర్ జారీ చేసిన ఆ ఆదేశాలు ఆధారంగానే పూజలు మరియు రామ్ లల్లా దర్శనం ఇప్పుడు కూడా కొనసాగుతోంది.


1976లో, మిస్టర్ నాయర్ తన స్వగ్రామానికి తిరిగి రావాలనుకున్నాడు. అయితే ఆయన వెళ్లేందుకు ప్రజలు అనుమతించలేదు. అయితే నాయర్ తన చివరి రోజుల్లో తన స్వగ్రామంలో ఉండాలనుకుంటున్నానని ప్రజలకు నచ్చచెప్పి వీడ్కోలు తీసుకున్నారు.


సెప్టెంబర్ 7వ తేదీ 1977 లో ఆయన తన స్వగ్రామంలో శ్రీరామచంద్రమూర్తి పాదారవిందాలకు చేరుకున్నాడు. ఆయన చితాభస్మాన్ని స్వీకరించేందుకు ఒక బృందం కేరళకు వెళ్లింది. ఆ చితాభస్మాన్ని  అలంకరించిన రథంలో ఘనంగా ఊరేగించి శ్రీరాముడు రోజూ స్నానం చేసి సూర్యుడిని ఆరాధించిన అయోధ్యలోని  సరయు నదిలో నిమజ్జనం చేసారు.


నాయర్ కృషి వల్లనే మనం అయోధ్యలోని శ్రీరామ జన్మ భూమిలో పూజలు చేయగలుగుతున్నాం. అయోధ్య ప్రజలు ఆయనను *దైవమైన వ్యక్తిగా* పరిగణించడంలో అందుకే ఆశ్చర్యం లేదు.


ఆయన అయోధ్య విషయంలో చేసిన కృషికి గాను విశ్వ హిందూ పరిషత్ వారు అతని స్వగ్రామంలో భూమిని కొని అతనికి స్మారక చిహ్నం నిర్మించారు. K.K నాయర్ పేరుతో ప్రారంభించబడిన ట్రస్ట్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మరియు శిక్షణను అందిస్తోంది.


జై శ్రీ రామ్ 🙏🙏🙏

Monday 1 January 2024

 HOPE & FEAR are the only two fundamentals which commercial business uses to sell its product and services

No, it is used by Religion too

Christianity is an Abrahamic monotheistic religion based on the life and teachings of Jesus of Nazareth. It uses HOPE as a tool to expand itself across the world via missionaries converting people by giving HOPE that the Jesus merical will save yo

Islam is an Abrahamic monotheistic religion teaching that Muhammad is a messenger of God. It uses FEAR as a tool to expand itself across the world via terror groups found in name of religion and forcefully converting people on gun point or knife

So where is Sanatan as HOPE & FEAR are already taken?

Sanātan Dharm is a kind movements that incorporate various teachings from the Vedas, Upanishads, and other texts such as the Ramayana (Character Building) and Bhagavad Gita (Karma), which itself is often described as a concise guide to Sanatan philosophy and a practical, self-contained guide to life.

SANATAN dharma is DHARM not religion by a person and his book. It is not a Merchant of FEAR or HOPE. It never promote conversion using HOPE or FEAR

SANATAN empowers you to use your brain and wisdom. It makes you powerful enough to lead a life with no FEAR or HOPE

It only talks about KARMA, the duty and responsibility you have toward Humanity, Nature, Country, Society, family and the last is self

SANATAN is library not a book

Like Raymond's punch line is "The Complete man"

SANATAN punch line could be "The Complete Human"

So be proud of being a Sanatani, abusing others doesn't make you great. like I always say, If you want to be bigger, don't cut the other line, rather draw your bigger Line

Sanatan don't need Brokers, 

Jai Shri Ram

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...