Tuesday 25 July 2023

                          అర్బన్ నక్సలిజం

 *అర్బన్ నక్సల్స్ అసలు రంగు ఇదీ....* 

🔥🔥🔥🔥🔥🔥🔥🔥

*‘ప్రతీది గంగా తీరం నుండి మాకు వచ్చింది’’* అని *పాశ్చాత్య మేధావి ఫ్రాంకోయిస్ వాల్టేర్ అం టాడు.*

 ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో భారతీయ సంస్కృతి ముందు ఉంటుంది. గ్రీకు, రోమన్ నాగరికతలు క్రైస్తవ మత విస్తృతి తర్వాత కనుమరుగైపోయాయి. ఆసియాఖండ దీపంగా పేరొందిన బౌద్ధతత్త్వం ఇస్లాం దండయాత్రల తర్వాత నామమాత్రంగా మిగిలింది. రెండు వేల ఏళ్లలో అన్ని బాధలను తట్టుకొని నిలబడినవి భారతీయ, చైనా సంస్కృతులే. మన దేశంలో 700 ఏళ్ళు ఇస్లాం పాలన, 200 ఏళ్లు బ్రిటీషు వారి రూపంలో క్రైస్తవ పాలన సాగినా ఇక్కడి సాంస్కృతిక పునాదులను పూర్తిగా మార్చలేకపోయారు. దీనికి కారణం ఏమిటన్నది ఇవాళ ప్రపంచం ముందున్న ప్రశ్న!

ఇపుడు అమెరికా, ఆఫ్రికా వంటి దేశాలు వాటి మూల సంస్కృతి కోల్పోయి వ్యాపార, వాణిజ్య రూపంగా కన్పిస్తున్నా, వాటి అంతర్గత ప్రవాహంలో క్రైస్తవం ఉంది. ఆప్ఘన్ చుట్టూ వున్న గాంధార స్థానంలో ఇస్లాం రాజ్యమేలుతుంది. భారత్‌లోని 135 కోట్ల జనాభా ప్రపంచంలోని 650 కోట్ల జనాభాలో అతి పెద్ద భాగం. ఇది ప్రపంచ మానవ వనరే గాకుండా మార్కెట్టుగా కూడా ఉపయోగపడాలనే వాణిజ్య మతరాజ్యాల లక్ష్యం. అందుకే దీనిని మార్కెట్ మాయాజాలంలో ముంచాలంటే ఏం చేయాలని ఆలోచించిన ఈ మత వాణిజ్యవేత్తలు ఇక్కడికి ‘హిట్‌మాన్’లను పంపించారు. వీళ్ల దెబ్బకు సోవియట్ రష్యానే ముక్కలుగా అయిపోయింది. ఇలా విడగొట్టాలని సిఐఏకు చెందిన గూఢచారులు పనిచేస్తున్నట్లు ఎన్నో వార్తలొచ్చాయి. రోనాల్డ్ రీగన్, బిల్ క్లింటన్ బహిరంగంగానే చెప్పారు. సోవియట్ రష్యా తర్వాత వీరి లక్ష్యం భారత్, చైనాలే. చైనా కఠినమైన నియంతృత్వ విధానాలు అవలంబించడంతో ఈ కుట్రలకు సందు దొరకట్లేదు. కానీ భారత్‌లో మితిమీరిన స్వేచ్ఛతో కూడిన ప్రజాస్వామ్యం ఉన్నందున ఇది ప్రథమ లక్ష్యం అయ్యింది. పాశ్చాత్య క్రైస్తవ వాణిజ్య విస్తరణ కోసం ఒకవైపు ప్రయత్నం జరుగుతుంటే, వెయ్యేళ్లు పాలించినా మేం ఈ దేశాన్ని పూర్తిగా ఆక్రమించలేకపోయాం అని ప్రపంచ ఇస్లామిక శక్తులు మరోవైపు చూస్తున్నాయి.

ఈ క్రమంలో దేశంలోని విభజన శక్తులను ఈ వ్యవస్థలే పెంచి పోషిస్తున్నాయి. ఈ దేశాన్ని పట్టుకోవాలంటే ఈ సంస్కృతి విధ్వంసం కావాలన్నదే వారి ఆలోచన. ఇక్కడి మెజారిటీ ప్రజల అలవాట్లను మార్చితే మార్కెట్‌ను విస్తరింపజేసుకోవచ్చని వారు కార్యాచరణ మొదలుపెట్టారు. ఇక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు, దుస్తులు, పని సంస్కృతి, పండుగల్లో మార్పులు.. ఇలా కొత్త కొత్త మా ర్కెట్లు సృష్టించినపుడే ఇది సాధ్యం అవుతుంది. ఉదాహరణకు ఇక్కడ లేని ‘బర్త్‌డే పార్టీ’లను అలవాటు చేసారు. దాంతో కేక్‌లు కోయడం, అందులో కలిపే తినాలనిపించే ‘పదార్థాల’ అమ్మకం పెరిగింది. ఇక్కడి సినిమా నటులు విదేశాలకు వెళ్లి హాఫ్ కట్ గౌనులు తొడుక్కోవడం చూసివస్తే ఇక్కడి చలన చి త్రాల్లో, టీవీ కార్యక్రమాల్లో అవే వేసుకోవడం మనకు నిత్య దృశ్యాలే. అది చూ సేందుకు ఇక్కడి యువకులు టీవీలకు అతుక్కుంటే- వాళ్ల వాణిజ్య ప్రకటనలు మెదళ్లలో నిక్షిప్తం అవుతాయి. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల 24 గంటలూ టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఇదంతా మెల్ల మెల్లగా యువకుల్లో లైంగిక ఉద్రేకాలకు కారణం అవుతోంది. ఇలా సాంస్కృతిక ధ్వంసం వల్ల వాణిజ్య జీవనంలోకి మనల్ని లాగడమే అసలు కథ ప్రారంభం అవుతుంది. తనదికాని పరాయి సంస్కృతివైపు మనిషి మళ్లాలంటే ఏం చేయాలి? సాంస్కృతిక విధ్వంసం జరగాలి. అందుకు ఈ దేశ మూల సంస్కృతికి ఆధారమైన నమ్మకాలపై దాడి జరగాలి. దీనికోసం ఎంచుకొన్న గొప్ప మార్గమే ‘అర్బన్ నక్సలిజం’!

వీరంతా మహానగరాల్లో మావోయిస్టులు, ఒకాయన రచయితగా గొప్ప పేరు సంపాదించాడు. ఆయన యం.యం.కల్గురి. ఈయన శివలింగాలపై మూత్రం పోస్తానని అంటాడు. దీనికి బసవేశ్వరుణ్ణి అడ్డుపెట్టుకొంటాడు. రంగనాయకమ్మ లాంటి పేరుమోసిన రచయిత్రి రామాయణ విషవృక్షం రాస్తుంది! భద్రిరాజు కృష్ణమూర్తి లాంటి వారు భాషాశాస్తవ్రేత్తలుగా నటిస్తూ తెలుగు భాషను ఎందుకూ కొరగాకుండా చేసారు. కంచె ఐలయ్య లాంటివారు కులాల మధ్య సంఘర్షణను రెచ్చగొడుతారు. దళిత ఫ్రీడం నెట్‌వర్క్ పేరుతో ఉన్న సంస్థ ఇతనికి అండగా ఉంటుంది. ఈ విషయం రాజీవ్ మల్హోత్రా తన ‘బ్రేకింగ్ ఇండియా’లో వివరించాడు. సీపీఎంకు అనుబంధంగా పనిచేసే జన విజ్ఞాన వేదిక నాస్తికత్వాన్ని నడిపిస్తుంది. మావోయిస్టు వాదనలను వినిపించే గొంతుకలు కేంద్ర సాహిత్య అకాడమీలో తమ స్థానం పదిలం చేసుకొన్నాయి. చరిత్ర పేరుతో వెండి డోనిగల్, దొమిల్లా థాపర్, సతీశ్ చంద్ర లాటివారు ఈ దేశపు అసలు చరిత్రను మరుగుపరిచి స్వాభిమానం లేకుండా చేస్తారు. రచయితలుగా అరుంధతీ రాయ్, అర్బన్ సుఖియా, బిపిన్ చంద్ర వంటివారు రోజూ ప్రతీకాత్మక శక్తులకు మద్దతునిస్తారు. గాంధేయవాద ముసుగేసుకొన్న రామచంద్ర గుహలాంటి వారు కొత్త కొత్త చారిత్రక వివాదాలకు ‘ముగింపు’ ఇస్తారు. మేధా పాట్కర్ లాంటివాళ్లు రోజూ ఆందోళనలతో వార్తల్లో ఉంటారు. దాదాపు 10 ఏళ్లు నడిచిన నర్మదా బచావ్ ఆందోళనను- మెడలో బంగారు గొలుసు కూడా లేని మేధాపాట్కర్ ఎలా నడిపింది? స్వామి అగ్నివేశ్ లాంటి వారు ఆర్య సమాజం ముసుగులో బజార్లోకి వచ్చి హిందూ దేవీ దేవతలను దూషిస్తారు. జాన్ దయాల్ వంటి క్రైస్తవ ఎన్జీవో నాయకులు ఈ దేశంలో విద్యుత్ ప్రాజెక్టులను ఆపగలరు. ఉమర్ ఖలీద్, కన్హయ్య కుమార్ వంటివారు విద్యా ర్థి నాయకుల ముసుగులో ‘ఆజాదీ’ కావాలని నినదిస్తారు. రాజ్‌దీప్ సర్దేశాయి, బర్ఖాదత్ వంటివారు జర్నలిస్టుల రూపంలో జాతీయ వాదంపై యుద్ధం చేస్తుంటారు. వరవరరావు లాంటివారు కవిగా, గద్దర్‌లాంటి వారు కళాకారుడిగా, సుధా భరద్వాజ్ లాంటివారు మానవ హక్కుల కార్యకర్తగా, ప్రశాంత్ భూషణ్ షబ్నం లోన్ వంటివారు న్యాయవాదులుగా తన కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఇక విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన జి.యన్.సాయిబాబా వంటి విద్యావేత్తలు యూనివర్సిటీల్లో ఈ భావవ్యాప్తి కొనసాగిస్తారు.

ఈ మహానుభావులంతా తమ కార్యకలాపాలు సాగించేందుకు ఎన్జీవోలు తోడ్పాటును అందిస్తాయి. 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఎన్జీవో నిధుల ఖర్చుపై ఆంక్షలు విధించాడు. అప్పటినుండి గిలాగిలా కొట్టుకుంటున్న ఈ స్వయం ప్రకటిత మేధావులు మోదీపై అకారణ ద్వేషం పెంచుకొన్నారు. మైనారిటీలకు సెక్యులరిజం పేరుతో మద్దతు ఇస్తే అది వికటించి ‘మెజారిటీ వర్సెస్ మైనారిటీ’గా మారుతుందని భయభ్రాంతులకు గురైన వీరు కులం కార్డును అందుకొన్నారు. దాని పర్యవసానమే రోహిత్ వేముల ఆత్మహత్య మొదలుకొని ఇపుడు అనేక చర్చలు జరుగుతున్నాయి. 31 డిసెంబర్ 2017 నాటికి బీమా కోరేగావ్ యుద్ధ విజయానికి 200 ఏళ్లు అయ్యింది. 1 జనవరి 1818న జరిగిన ఆ కదనంలో మహర్లు పీష్వాలను ఓడించారు. దీనిని బట్టి ఈ దేశంలో దళితులు ఎంత యోధులో మనకు తెలుస్తుంది. కానీ దళితుల అణచివేత జరుగుతోందని ఈ గ్యాంగే ప్రచారం చేస్తుంది. జస్టిస్ పార్టీ అవశేషమైన జాస్తి చలమేశ్వర్ అనే న్యాయమూర్తి భారత చరిత్రలో మొదటిసారి ప్రజల ముందుకు వచ్చి- సుప్రీం కోర్టులో అన్యాయం జరుగుతోందనగానే సెక్యులర్ ముఠాలు, నాయకులు కేంద్రంపై ఒంటికాలినెత్తారు. మోదీపై హత్యకు కుట్ర కేసులో అనుమానితులకు సుప్రీం కోర్టు అనుకూలంగా మాట్లాడితే- అది ప్రజాస్వామ్య విజయం అంటున్నారు.

నక్సలైట్లు అడవుల్లో గన్నులు పట్టుకొని చేసిన విధ్వంసంతో సమతూకంగా ఈ మహానగర మావోయిస్టులు పెన్నులతో మెదళ్లలో విషం నింపుతున్నారు. ఈ అరెస్టులను, విచారణను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ నిందించడం, ‘వేయి ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్ర చేయడమే’. చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, మన్మోహన్ సింగ్ వంటి కాంగ్రెస్ పెద్దలు ఇదే నక్సలైట్ విధానాలను గురించి ఏం మాట్లాడారో రికార్డులు తిరగేస్తే బాగుంటుంది. అసలు కాంగ్రెస్ పార్టీ కదా 128 నిషేధిత సంస్థల్లో ఈ గ్రూపును పెట్టింది?

విచారణ చేస్తే కదా నిజానిజాలు తెలిసేది? ఈ దేశంలో అవకాశవాదం కోసం ఏదైనా మాట్లాడుతారు. వందలమంది ప్రాణాలను బలిగొన్న యాకూబ్ మెమెన్‌కు అనేక సంవత్సరాల విచారణ తర్వాత ఉరిశిక్ష విధిస్తే దానిని రద్దుచేయాలని అర్ధరాత్రి వేళ సుప్రీం కోర్టు తలుపు తట్టేవాళ్లు- మిర్యాలగూడలో మారుతీరావును అర్జెంట్‌గా చంపాలంటారు? చట్టాన్ని, దర్యాప్తు సంస్థలను గౌరవించడం అంటే సామాన్యులకు అర్థం కావడం లేదు. భీమా కోరేగావ్ అల్లర్ల తర్వాత ఎల్గార్ పరిషత్ చేసిన చర్యలపై ఆర్నెళ్లు విచారణ జరిపిన దర్యాప్తు సంస్థలు అయిదుగురిని అదుపులోకి తీసుకొంటే అదేదో ప్రజాస్వామ్యం నాశనం అయినా మిలిట్రీ పాలన వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సబబు? ఒకవేళ వాళ్లు అందులో పాల్గొనకపోతే మంచిదే కదా? అయితే వాళ్లను అరెస్టు చేయడమే మహానేరంగా మీడియా సంస్థలు గోల చేయడం బాగాలేదు. అయినా ఈ రోజు నీతిమంతుడైన ప్రధాని మరణం కన్నా ఈ బుద్ధిజీవుల నిర్బంధమే ఘోరంగా కన్పించడం విశేషం!?

నిజానికి మావోయిస్టుల్లో ఎక్కువమంది బహుజన కులాలవారే ఎందుకు మరణిస్తున్నారు. అగ్రకుల మేధావులంతా హాయిగా పట్టణాల్లో కూర్చుని సాధ్యం కాని సిద్ధాంతాలను యువకుల మెదళ్లలోకి ఎక్కించి తుపాకులిచ్చి పంపిస్తారు. సత్యమూర్తి ఎందుకు బయటకు వచ్చాడో చెప్పగలరా? అర్బన్ నక్సల్స్ ముద్రపడిన ఈ మేధావుల కుమారులు, అల్లుళ్లు, కూతుళ్లు ఉన్నత ఉద్యోగాలు సంపాదించడం నిజం కాదా? కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఎవరు పెత్తందార్లో చెప్పగలరా? మొన్నటికి మొన్న సుప్రీం ఐకోర్టు అవకాశం వస్తే ఇంటికి వచ్చిన వరవరరావును కుటుంబ సభ్యులంతా ఎదురేగి కౌగిలించుకొన్నపుడు ఆయనలో ఎంతో భావోద్వేగం కన్పించింది. అలాగే దళిత, బహుజన బిడ్డలు ఉద్యమంలోకి వెళ్లి తల్లిదండ్రులు మరణిస్తే అంత్యక్రియలకు హాజరుకాలేని స్థితిలో వాళ్లకు ఎంత బాధ కలిగి వుంటుంది? ప్రాణాలు పోగొట్టుకున్న దళిత, బీసీ కులస్థులు పోలీసులు కావచ్చు, మావోలు కావచ్చు. వాళ్లకు కుటుంబ సభ్యులు ఉన్నారని విస్మరిస్తే ఎలా? వరవరరావు లాంటి భావోద్వేగం గల కవికి, మేధావికి చేసే వినతి- ఇన్నాళ్లకు నీతిగల ఓ ప్రధాని బీసీ కులం నుంచి వచ్చాడు.. ఆయనపై మేధో ఉగ్రవాదం వద్దు. ఒకవేళ ఈ మేధావులకు సంబంధం లేకపోతే అలాంటి కుట్ర జరుగకపోతే అంతకన్నా గొప్ప విషయం ఇంకేమీ ఉండదు.

 *-డాక్టర్ పి.భాస్కర యోగి* 

bhaskarayogi.p@gmail.com

 *(ఆంధ్రభూమి సౌజన్యం తో)*

Saturday 22 July 2023

NARENDRA MODI ji as OUR PRIME MINISTER.


About MODI GOVERNMENT
I want to share today's experience of one of my relative with "Ravi Ghante".
Today morning during a 45 minutes travel in the bus, I met a person. While talking to him I came to know that he is working in the South Block, New Delhi for the Central Government . He is working there since last 25 years. When came to know about this fact, I asked him, whether things have changed after 2014 elections. His answer was not indifferent from my Expectations. But after listening some of his points, my reaction was like- "Oh My God..."

🔶He told that previously there was a culture among some Secretary level officers, not to come to office on time. Even after coming, they used to keep their work pending. In case of urgency, there was a culture to sit late in the office. During late sitting, they use to order their dinner from "Hotel Le Meridian" @ ₹1300/- per plate. Though there were hardly 15 people present in the office, yet food used to come for about 30 people. (including for the family members of those so called Secretaries). In the next day morning, there bills of          ₹39,000/- for last night dinner use to get passed instantly by the Planning Commission's Vice Chairman Mr. Montek Singh Ahluwalia.
That was the kind of wastage of public money by these officers during the Congress led U.P.A government.
👉Now, if someone has to sit late at office, their food comes from their home.
🔶Previously there was a habit of spending public money on changing furniture, curtains and furnishing of office. Now, P.M. has instructed that no furniture and curtains would be replaced before 7 years and no furnishing allowed before 11 years.
🔶Now, no file can be kept pending for more than 7 days. Otherwise direct P.M.O. starts enquiries.
🔶P.M. takes class to his Ministers at around 6:20 AM whenever necessary.
🔶P.M. Modi ji gets up daily before 5 AM and throughout the year he is reaching office  before 9:20 AM.
🔶Modi ji keeps fast for more than 100 days in a year. During fast he consumes only water.
🔶In planning commission's canteen, delicious food is now available from ₹ 60 to ₹ 175.
🔶Daily at 10:10 AM all attendence sheets are dispatched to Prime Minister Office.
🔶Kaaju- Kishmish & Milk culture in Central Government Ministries has now been stopped by our New Prime Minister.
🔶After 2014 elections, Central Government's revenue has increased by approximately 17%, due to above mentioned measures. Expenses have been curtailed by our Prime Minister.

Thank you India for choosing NARENDRA MODI ji as OUR PRIME MINISTER.

Kindly forward the above message to all your contacts.
B
🇮🇳नमो भारतम 🙏 वंदे मातरम🇮🇳

I know the post is long but it's worth forwarding in the interest of our Nation. 🙏

 *బ్రాహ్మిణ్‌లపై వాస్తవ తనిఖీ*


కాలక్రమేణా కల్పన ఎలా నిజం అవుతుందో చూడటం ఆశ్చర్యంగా ఉంది!

వాస్తవాలు మరియు వాస్తవ చరిత్ర ఆధారంగా సత్యాన్ని పరిశీలిద్దాం.

*1.* ముందుగా... హిందూ మతంలో ఒక్క బ్రాహ్మణ దేవుడు లేడు!

*2.* దేవుళ్లందరూ వెనుకబడిన కులాలు, దళితులు మరియు గిరిజనుల నుండి వచ్చారు.

*3*.  బ్రాహ్మణులు హిందూ మతంలో దేవుళ్ల భావనను సృష్టించలేదు.

*4.* భారతదేశాన్ని పాలించిన బ్రాహ్మణ రాజు ఒక్కడు కూడా లేడు.

*5.* ఇతరులను అణచివేయడానికి అధికార స్థానాలు అవసరం.  బ్రాహ్మణులు ఉపాధ్యాయులు, పండితులు, పూజారులు, సలహాదారులు కానీ పాలకులు కాదు.

*6*.  బ్రాహ్మణుల సాంప్రదాయక వృత్తి ఆలయ పూజారి (పురోహిత్), మతపరమైన కార్యక్రమాలను నిర్వహించడం.  వారి ఏకైక ఆదాయం భూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చిన _బిక్ష_ (భిక్ష).

*7.* బ్రాహ్మణుల మరొక విభాగం ఉపాధ్యాయులు, అది కూడా జీతం లేకుండా.

*8*.  వేద సాహిత్యం ఎక్కువగా బ్రాహ్మణేతరులచే వ్రాయబడింది.  బ్రాహ్మణులకు ఉన్నత హోదా ఇచ్చే ధర్మ శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనది, బ్రాహ్మణేతరుడైన మను వ్రాసిన మనుస్మృతి.  బ్రాహ్మణుడు అంటే అదొక వృత్తి (వర్ణ) - కులం కాదు.

*9.* సంస్కృతం చదవడం మరియు రాయడం బ్రాహ్మణులకే పరిమితమైతే, మీరు గిరిజన వాల్మీకి రామాయణాన్ని ఎలా కంపోజ్ చేస్తారు?  నాలుగు వేదాలను వర్గీకరించి మహాభారతం రచించిన వేదవ్యాసుడు ఒక మత్స్యకారునికి జన్మించాడు.

*10*.  సంస్కృతాన్ని బ్రాహ్మణేతర రచయితలు ఎక్కువగా ఉపయోగించారు - బ్రాహ్మణులు రచించిన సంస్కృతంలో చాలా తక్కువ గ్రంథాలు ఉన్నాయి.

*11*.  వేదవ్యాసులు, వశిష్ట, వాల్మీకి, కృష్ణ, రాముడు, అగస్త్య, విశ్వామిత్ర, శృంగ, గౌతమ, బుద్ధ, మహావీర, తులసీదాస్, తిరువళ్లువర్, కబీర్, వివేకానంద, గాంధీ, నారాయణ గురు మొదలైన వారి బోధనలను అత్యంత విలువైనవిగా భావిస్తాం.

*12*.  వారెవరూ బ్రాహ్మణులు కాకపోతే, "బ్రాహ్మణులు మిమ్మల్ని నేర్చుకోవడానికి అనుమతించలేదు" అని ఎందుకు గట్టిగా అరుస్తారు?  బ్రాహ్మణేతర భక్తి సాధువులచే భక్తిపై అనేక రచనలు ఉన్నాయి.

*13.* బ్రాహ్మణులు ఇతరులను నేర్చుకోకుండా ఎప్పుడూ నిరోధించలేదు.

*14*.  చరిత్రలో ఏ సమయంలోనూ బ్రాహ్మణులు ధనవంతులు లేదా శక్తివంతులు కాదు.  ఏదైనా పాత భారతీయ కథల పుస్తకాన్ని తీయండి, మీరు గరీబ్_ బ్రాహ్మణుడు (పేద బ్రాహ్మణుడు) ధర్మంగా పేర్కొనడాన్ని చూస్తారు.  (సుదామ-కృష్ణ కథ గుర్తుందా?)

*15.* వారి వృత్తి సమాజంలో అత్యున్నత స్థాయిగా పరిగణించబడుతున్నప్పటికీ, బ్రాహ్మణ సన్యాసుల మనుగడకు ఏకైక మార్గం ప్రజలు ఇచ్చే భిక్ష.

*16.* బ్రాహ్మణుల అతిపెద్ద సహకారం భూమిలో ఇప్పటివరకు మాట్లాడే అత్యుత్తమ భాష - సంస్కృతాన్ని నిలబెట్టుకోవడం.  మీరు ఇంగ్లీష్ లేదా అరబిక్ నేర్చుకుంటే, మీకు వాణిజ్య ప్రయోజనాలు ఉంటాయి.

*17*.  సంస్కృతాన్ని ఎవరూ ప్రోత్సహించలేదు.
ఎలాంటి ప్రయోజనాలు లేకుండా, బ్రాహ్మణులు సంస్కృతం నేర్చుకునే స్వచ్ఛంద పనిని చేపట్టారు.  ఇప్పుడు మీరు వాటిని సంస్కృతంలో గుత్తాధిపత్యంగా ఆరోపిస్తున్నారు!

అంతే కాకుండా, బ్రాహ్మణులు రాజులు కాదు.  వారు అధికారాలను ఆస్వాదించలేదు లేదా సంపదను కలిగి లేరు.  వారు జ్ఞానాన్ని సంపాదించడానికి మరియు కష్టతరమైన జీవితాన్ని గడపడానికి చాలా కష్టపడ్డారు.  కాబట్టి బ్రాహ్మణుల దోపిడీ ప్రశ్న లేదు.

బ్రాహ్మణుల జనాభా తమిళనాడులో కేవలం 2% నుండి ఉత్తరాఖండ్‌లో 12% వరకు ఉన్నప్పుడు, వారు మెజారిటీలో ఎలా ఆధిపత్యం చెలాయించగలరు?

ఇవన్నీ చదివిన తరువాత ఎవరైనా *బ్రాహ్మణులను* నిందించగలరా?

*దయచేసి వీలైనంత ఎక్కువ మందికి ఫార్వార్డ్ చేయండి మరియు సమాజాన్ని విభజించే తప్పుడు సమాచారం యొక్క ఈ వైరస్‌ను చంపండి ...*🙏🙏🙏

సేకరణ: రాజా వరప్రసాద్

 మణిపూర్ ఎందుకు మండుతోంది?


మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ ఈరోజు హింసతో అట్టుడికిపోతోంది. చాలా మంది మణిపూర్ పౌరులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. 

షరా మామూలుగానే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు మణిపూర్ లో అధికారంలోవున్న బిజెపిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. బిజెపి ఈ విమర్శలను గట్టిగా ఖండిస్తోంది.

ఈ రాజకీయ విమర్శలు , ప్రతి విమర్శలు  పక్కనపెట్టి నిష్పక్షపాతంగా మణిపూర్ సమస్యను లోతుగా అధ్యయనం చేస్తే మనకు ఎన్నో భయంకరమైన కుట్రలు తెలుస్తాయి.

మణిపూర్ కు ఆ పేరు రావడానికి కారణం అక్కడ  అతి విలువైన మణులు విరివిగా దొరికేవట. పురి అంటే పట్టణం. మణుల పురం మణిపూర్ గా మారింది. అర్జునుడి భార్యల్లో ఒకరైన చిత్రాంగద పుట్టింది మణిపూర్ లోనే. వారి కొడుకైన బబృవాహనుడు, మణిపూర్ ను చాలా కాలం పరిపాలన చేశాడు. వైష్ణవ పరంపర కు చెందిన హిందువులు అక్కడ జీవించేవారు.

కానీ 19 వ శతాబ్దం లో ఎప్పుడైతే క్రైస్తవ మిషనరీలు అక్కడ ప్రవేశించారో అప్పటినుండి అక్కడ అవాంఛనీయ మైన మార్పులు రావడం మొదలయ్యింది. 1894 లో ఇంగ్లాండు కు చెందిన విలియం పెట్టిగ్రు అనే ఒక క్రైస్తవ మిషనరీ మణిపూర్ వచ్చాడు. ఆయన అర్థింగ్టన్ అబారిజీన్స్ మిషనరీ గ్రూప్ కు చెందినవాడు. అంతవరకూ అక్కడ అమెరికన్ బ్యాప్తిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీ మతమార్పిడులు చేస్తుండేది. అపుడు ఈ పెట్టిగ్రు బ్యాప్టిస్ట్ గా మారి మతమార్పిడి పనులను వేగవంతం చేశాడు.

మణిపూర్ ప్రధానంగా రెండు ప్రాంతాలు. లోయ ప్రాంతం, కొండప్రాంతం. లోయ ప్రాంతంలో హిందువులు వుంటారు. కొండ ప్రాంతంలో ఆదివాసీలు వుంటారు. వీళ్ళలో కుకీలు ముఖ్యమైన వారు. ఈ రెండు ప్రాంతాల్లో ని వాళ్లకు గొడవలు లేవు. సామరస్యంగా ఉండేవారు. ఇద్దరి మధ్య పెళ్లిళ్లు కూడా జరిగాయి. పెట్టిగ్రు మొదట లోయలోని హిందువుల దగ్గర మతమార్పిడి ప్రయత్నం చేశాడట. హిందువులు అతని ఆటలు సాగనివ్వలేదు. దాంతో అతను కొండ ప్రాంతమైన యూకృల్ వెళ్ళాడు. అక్కడ ఒక బడిని, ఆసుపత్రిని ప్రారంభించాడు. పెట్టిగ్రు బైబిల్ ను స్థానిక మాండలికం అయిన తంగకుల్ లోకి అనువాదం చేశాడు. సేవ, విద్య పేరుతో ఆదివాసులను ఆకట్టుకొన్నాడు. కుకీలు ఆయనను పూర్తిగా నమ్మారు. తరువాతి రోజుల్లో అక్కడికి వాటికిన్ రాబర్ట్, యు.ఎం.ఫాక్స్, డా.జి.జి. క్రోజియర్ అనే క్రైస్తవ మత ప్రచారకులు వచ్చారు. 

వాళ్ళ ఎజెండా లో భాగంగా ఆదివాసుల జీవన విధానం, ఆరాధన పద్దతులు, బట్టలు కట్టుకునే పద్దతులు అన్నీ అనాగరికమైనవని, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అయినప్పుడు, హిందూ మతంలో అంతమంది దేవుళ్ళు ఎలా ఉంటారని , ఆదివాసుల మనసుల్లో అనుమానాలు, అపోహలు నాటారు. దానితోపాటు అంత వరకూ కలిసిఉంటున్న ఆదివాసులు ఒకరి పై ఒకరు దాడులు చేసుకొనేలాగా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టారు.

అంత చేసినా మతం మారిన హిందువుల సంఖ్య వందలకే పరిమితం అయ్యింది. 1911 సంవత్సరానికి మతం మారిన హిందువులు అతికొద్ది గానే ఉన్నా, ప్రతి గ్రామంలోనూ చర్చిలు మాత్రం పుట్టుకొచ్చాయి. "మేము ఇపుడు విత్తనాలు నాటాము. దీని ఫలాలు మీరు భవిష్యత్తు లో చూస్తారు" అనేవాడట పెట్టిగ్రు. 

1914 లో మొదలయిన మొదటి ప్రపంచ యుద్ధం ఈ మొత్తం పరిస్థితి ని మార్చేసింది. ఇంగ్లాండ్ తరపున యుద్ధం చేయడానికి మణిపూర్ లోని కుకీలను ఇక్కడి బ్రిటిష్ ప్రభుత్వం రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కుకీలు తిరగబడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వం పై కుకీలు గెరిల్లా పోరాటం చేశారు. కుకీల పోరాటం చూసి ఆంగ్లేయులు బిత్తరపొయారు. రెండు సంవత్సరాలు కుకీలు భీకరంగా పోరాడి చివరకు ఓడిపోయారు. అక్కడి నుండి ఈశాన్య ప్రాంతంలో బ్రిటిష్ ప్రాబల్యం పెరిగింది. బెదిరించి మరీ మతాన్ని మార్చారు. 1951 కి మణిపూర్ లో 12 శాతం  క్రైస్తవులు గా మారారు. 

నెహ్రు-ఇర్విన్ పాలసీ మణిపూర్ చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఆదివాసిలను ప్రధాన స్రవంతి లోకి తీసుకురావడం, వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేయడం అనే అందమైన మాటలు చెప్పి క్రైస్తవ మిషనరీలను ఆ ప్రాంతంలోకి అనుమతించి, హిందువులను మాత్రం దూరంగా ఉంచారు. ఫలితంగా మిగిలిన దేశంలో అభివృద్ధి పథంలో అడుగులు వేస్తుంటే, ఈశాన్యం మాత్రం చర్చిలు, బైబిళ్ళతో నిండిపోయింది.

ఇది ఎక్కడికి దారి తీసిందంటే 1951 లో 12 శాతం ఉన్న క్రైస్తవులు 1961 కి 20 శాతానికి పెరిగారు. బర్మా లో ఉన్న కుకీలను కూడా మణిపూర్ కు రప్పించారు. ఫలితంగా మతం మారిన కుకీలు, ఇతర ఆదివాసుల సంఖ్య 41 శాతానికి పెరిగింది. మతం మారి క్రైస్తవులైన కుకీలకు STహోదా కల్పించి, మతం మారకుండా ఉన్న హిందువులకు మాత్రం కేవలం OBC హోదా మాత్రమే ఇచ్చారు. ఈ హిందువులు కొండ ప్రాంతాల్లో కి వెళ్లి నివాసం ఉండకుండా నిషేధం విధించారు. దాంతో హిందువులు కేవలం 10 శాతం భూభాగం కలిగిన ఇంఫాల్ లోయకే పరిమితమయ్యారు. అదే సమయంలో మతం మారిన కుకీలు లోయ ప్రాంతంలో కూడా నివసించే వీలు కల్పించారు. ఈ మతం మారిన కుకీలు రాష్ట్రంలో ఎక్కడైనా భూమిని కొనవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్లదే సింహభాగం. అంతేకాదు, ఈ మతం మారి క్రైస్తవులైన కుకీలకు American Baptist Churches నుండి నిధులు ప్రవహిస్తున్నాయి. ఈ డబ్బుతో కుకీలు ఆయుధాలు కొనుగోలు చేసి మణిపూర్ లో హిందువులను గుర్తించి మరీ తరిమిగొడుతున్నారు. ఇపుడు ఈ కుకీలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండు చేస్తున్నారు. 

ఈ ఏడాది ఏప్రిల్ 20 న మణిపూర్ హైకోర్టు మతం మారకుండా హిందువులు గానే మిగిలిన మీటెల్ అనే ఆడివాసీలను కూడా కుకీల లాగా ST లలోకి కలపాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. ST హోదా లభిస్తే హిందువులు అయిన మీటేల్ ఆదివాసులు, ఇతర హిందువులు భూభాగాలను కొంటారని తెలిసిన మతం మారిన కుకీలు ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. 

మన రాజ్యాంగంలోని 25 వ అధికరణ మైనారిటీలు తమ మతాన్ని ప్రచారం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకొని మైనారిటీ మతాలు యథేచ్ఛగా మత ప్రచారం చేసుకొంటున్నాయి. ఎక్కడ మైనారిటీ మతాల జనాభా పెరుగుతున్నదో అక్కడ దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు, వేర్పాటువాద ఉద్యమాలు ఎక్కువౌతున్నాయి. 

ప్రపంచంలో ఏ దేశంలో కూడా తమ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ఆ దేశ రాజ్యాంగం వీలు కలిగించదు. ఈ దిక్కుమాలిన స్వేచ్ఛ ఈ దేశంలోనే ఉంది! రాజ్యాంగ సభలో సభ్తుడైన శ్రీ లోకనాథ్ మిశ్రా మత ప్రచారం చేసుకొనే హక్కును మౌలిక హక్కుగా చేర్చరాదని, అది లౌకికరాజ్య లక్షణం కాదని ఆనాడే గట్టిగా వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. 

ఈనాడు మణిపూర్ లో జరుగుతున్న దారుణ హింసాకాండకు భారత దేశంలోని చర్చిలు, విదేశాల్లోని చర్చిలు సైద్ధాంతికంగా, ఆర్థికంగా, ఆయుధపరంగా సంపూర్ణమైన మద్దతును ఇస్తున్నాయి. 

హిందువులు మతం మారి క్రైస్తవులు అయితే ఏంటి నష్టం? అని అడిగేవారు ఒక్కసారి మణిపూర్ ఈరోజు ఎలా ఉందో చూడాలి. ఇలానే వదిలేస్తే దేశంలో ఇంకా చాలా మణిపూర్లు తయారౌతాయి.

✍️

Friday 21 July 2023

 మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడం అంటే ఇదే 

భారత దేశ శత్రువులతో చేతులు కలిపి ఇన్ని సంవత్సరాలుగా విదేశీ మతమార్పిడి ముఠాలకు అండగా నిలిచి ఈ నాటి దుస్థితికి కారణం కావటమే కాదు

తమ అక్రమ ఆస్తులకు ఎక్కడ ప్రమాదమొ స్తుందో అని పోయిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకొని ఇంకా సంపాదించుకోవాలని.....

ఎన్నికల ముందు ఇలాంటి కుట్రలకు ఆజ్యం పోయడం కాక జనం కళ్ళు కప్పడానికి పార్లమెంటులో మోడీజీ పై నిందలు వేస్తున్నారు.

ఈ వ్యాసం మొత్తం చదవండి.

పాలకు పాలు, నీటికి నీరు పూర్తిగా అర్థమౌతుంది.

*"మణిపూర్ లో ఇద్దరు అమ్మాయిలను నగ్నంగా ఊరేగించారు"* 

*"మోడీ ఏం చేస్తున్నాడు?"* 

*"సీఎం బీరెన్ సింగ్ ని పీకేయ్యాలి"*

-------------------

అవునా.. నిజమా.. ఇంత పని జరిగితే మోడీ చూస్తూ కూర్చున్నాడా!? 

Yes, రేప్ జరిగింది. నగ్న ఊరేగింపు జరిగింది.. 

వీడియోల ఆధారంగా ఒక నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. 

డజన్ల కొద్దీ ఇతరులను కస్టడీ లోకి తీసుకుని విచారిస్తున్నారు.

కానీ అసలు నిజం అది కాదు.

ఇది అమ్మాయిల మీద అత్యాచారం కాదు.

ఇక్కడ జరుగుతున్న ఘర్షణ లో., బల ప్రదర్శన లో.. ఆ అమ్మాయిలు ఒక చిన్న అధ్యాయం మాత్రమే.

-------------------

*అసలు ప్రశ్నలు:*

-------------------

*వేల కొద్దీ ఆటోమాటిక్ వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?* (చైనా నుంచి)

*లోకల్ గా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు?* (చర్చ్)

*ఎవరి దన్ను తో చేస్తున్నారు?* (కాంగ్రెస్ దన్నుతో)

*ఎందుకు చేస్తున్నారు?* (క్రిస్టియన్ల కోసం ఇంకో కాశ్మీర్ ని సృష్టించడానికి)

-------------------

అసలు సమస్య:

-------------------

మణిపూర్ జనాభా లో..

*41.39% హిందువులు,*

*41.29% క్రిస్టియన్లు &*

*8.4% ముస్లింలు.*

మెజారిటీ హిందువులు మైతీ తెగకు చెందిన వారు. మైదాన ప్రాంతాల్లో ఉంటారు.

మెజారిటీ క్రిస్టియన్లు కుకీ తెగకు చెందిన వారు. కొండ ప్రాంతాల్లో ఉంటారు.

కాశ్మీర్ కి ఆర్టికల్ 370 ఉన్నట్టు..

మణిపూర్ కి ఆర్టికల్ 371C ఉంది.

70% రాష్ట్రంలో హిందువులు భూములు కొనడానికి లేదు. దీన్ని అడ్డం పెట్టుకుని ఒక క్రిస్టియన్ సామ్రాజ్యం నిర్మించింది చర్చ్.

రాష్ట్రం మరో కాశ్మీర్ గా మారుతోందని గ్రహించి.. అక్కడి హిందువులు బీజేపీ కి ఓటు వేశారు.

దాదాపుగా చేజారి పోయిన రాష్ట్రంలో..

*ఆల్రెడీ మైనారిటీ లోకి జారి పోయిన హిందువులకు* చివరి దన్ను గా.. 

హిందువులైన మైతీ తెగ కు ST రిజర్వేషన్ ఇచ్చి, ఆ 371C ని పీకేసి ఎవరైనా ఎక్కడైనా భూములు కొనుకోవచ్చు అన్నాడు సీఎం బీరేన్ సింగ్ (కోర్టు కూడా).

మణిపూర్ లో జరుగుతున్న అసలు యుద్ధం ఇదీ. 👆

బయటి వారికి ఎలాంటి అనుమతులు లేని మణిపూర్ కొండ ప్రాంతాలు కుకీ తెగకు (క్రిస్టియన్లు), చర్చ్ కి పెట్టని గోడలు.

ఈ రిజర్వేషన్ తో సాధారణ హిందువులు కూడా కొండ ప్రాంతాల్లో ఆస్తులు కొనుక్కో వచ్చు.

ఇది చర్చ్ కి నచ్చ లేదు. కుకీ లను రెచ్చగొట్టింది.

కాంగ్రెస్ రాజకీయ లబ్ది కోసం దీన్ని ఎగదోసింది.

చైనా ఆయుధాలు సప్లై చేసింది.

కుకీలు ఊర్ల మీద పడ్డారు. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేశారు. అసలు కథ ఇది.

తమ వారు వందల మంది చనిపోయి, ఇళ్లు తగలబడి పోయిన ఉద్రేకం లో ఉన్న ఒక మైతీ గుంపు చేతికి ఈ ఇద్దరు కుకీ అమ్మాయిలు దొరికారు.

ఇంత రాజకీయాన్ని తప్పు దోవ పట్టించటానికి ఇంతకంటే ఎమోషనల్ అవకాశం ఇంకేం దొరుకుతుంది? అంది పుచ్చుకున్నారు రాజకీయులు, వారి చెంచా మీడియా.

-------------------

*ప్రజలుగా మనం చేసే 3 తప్పులు:* 

 -------------------

1. 70 ఏళ్లుగా జనాభా లెక్కలు మొత్తం వారికి అనుకూలంగా మారిపోయి., మనం మైనారిటీ అయిపోయి, అది ఇంకో కాశ్మీర్ / బంగ్లా దేశ్ గా మారుతుంటే నిద్ర పోవడం

2. ఇప్పటికైనా "గ్యాంగ్ రేప్ / నగ్న ఊరేగింపు" లాంటి న్యూస్ సెన్సేషన్ కి మాత్రమే రియాల్టీ అవ్వడం తప్ప.. "అసలు నిజానికి" రియాక్ట్ కాకపోవడం

3. మన రక్షణ కోసం నిలబడ్డ బీరెన్ సింగ్ / మోడీ లాంటి వాళ్లనే తప్పు పట్టడం ద్వారా అసలు దొంగలు కాంగ్రెస్ & చర్చ్ కి అవకాశం ఇవ్వడం.

-------------------

*రాజకీయం:*

-------------------

మన మనసులో ఒక soft spot ఉంటుంది. అది రబ్ చేస్తే ఎమోషనల్ అవుతాం. ఆ స్పాట్ రాజకీయ నాయకులకు *బా...గా* తెలుసు. ఎలక్షన్ సంవత్సరంలో ఇంకానూ..

"ఇద్దరు అమ్మాయిలను గ్యాంగ్ రేప్ చేసి నగ్నం గా ఊరేగించారు" అనగానే మొదట స్త్రీలు అంతా అప్సెట్ అవుతారు. 

*"140 ని చంపారు."*

*"300 మంది గాయ పడ్డారు."*

*"55,000 మంది ఇళ్లు తగలబెట్టారు."*

     లాంటివి మనకు ఆనను కూడా ఆనవు. 

అర్జెంట్ గా మన ఎమోషన్ చల్లార్చు కోవడానికి ఒక పంచింగ్ బ్యాగ్ కావాలి. 

"ముఖ్య మంత్రి రాజీనామా చెయ్యాలి"

"మోడీ అఖిల పక్ష సమావేశం పెట్టాలి"

"ఫలానా పార్టీ ని దింపెయ్యాలి"..

        లాంటివి.

సరే, ఇవన్నీ చేస్తాం.

ఏం జరుగుతుంది!?

అసలు ఈ సిచ్యుయేషన్ (గొడవలకు అసలు కారణమైన జనాభా నిష్పత్తి మార్పు) కి కారణం అయిన కాంగ్రెస్ చేతి కే మళ్లీ అధికారం వస్తుంది.

కాశ్మీర్ ముస్లిం రాజ్యంగా మారినట్టు మణిపూర్ 100% క్రిస్టియన్ రాజ్యంగా మారుతుంది.

అంటే ఇలాంటి ఉదంతాలు ఇంకా ఇంకా జరుగుతాయి.

మణిపూర్ లో హింస మొదలయ్యి 40 సంవత్సరాలు దాటింది, మణిపూర్ లోక్రైస్తవ మిషనరీలు అడుగుపెట్టిన కొద్ది నెలలకే ఈ హింస మొదలైంది, ఈశాన్య రాష్ట్రాలు సెవెన్ సిస్టర్స్ పేరుతో మేము భారతీయులం కాము అంటూ చాలా చోట్ల ఇండియన్ బాస్టర్డ్స్ ఆర్ నాట్ ఏలౌడ్ అనే బోర్డు లు పెట్టేవారు, చివరికిప్రభుత్వం కూడా వాజపేయి గారి చితభస్మాన్ని బ్రహ్మపుత్ర నదిలో కలపలేని పరిస్థితి, దీనికి కారణం కేవలం క్రైస్తవ మతమార్పిడులే, మణిపూర్ లో అధిక సంఖ్యకులైన మైటీలు హిందువులు, వీరు మైదాన ప్రాంతాలైన పట్టణాల్లో నివసించేవారు, మహా భక్తులుఅయిన నాగాలను మిషినరీలు డబ్బులిచ్చి ప్రలోభపెట్టి క్రైస్తవులుగా మార్చారు, కూకిలను కూడా అలాగే మార్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం కాశ్మిర్ మాదిరిగా మైటీలు కొండ ప్రాంతాలలో  భూములు కొనడానికి వీలులేకుండా చట్టం చేసింది, ఎస్సి లు మాత్రం కొనుక్కోవచ్చు,క్రైస్తవులు మాత్రం ఎక్కడైనా భూములు కొనుక్కోవచ్చు ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ, మిషనరీలు ఇచ్చిన డబ్బు తో నాగాలు, కుకీలు--- మైటీలు ఉండే ప్రాంతాలలో ఇళ్ళు ఇళ్ల స్థలాలు భారీ ఎత్తున కొనడం మొదలు పెట్టేసరికి మైటీలకు నివాసం విషయంలో తీవ్ర ఇబ్బందులు రావడం మొదలు కావడం తో వాళ్ళు చట్టాన్ని రద్దు చేయాలని లేదా తమకు ఎస్సి హోదా కలిపించమని ఆందోళన మొదలు పెట్టడంతో మైటీలపై క్రైస్తవులు దాడులు మొదలుపెట్టారు, చైనా ఈ దాడులకు , ఆయుధాలు అందించగా, కాంగ్రెస్ డబ్బు సమకూర్చింది, వీళ్ళ ప్రధాన లక్ష్యం మైటీల ఆస్తులు ధ్వంసం చేసి వాళ్ళ ఇళ్లను ఆక్రమించడమే, చాలా రోజుల వరకు స్థానిక ప్రభుత్వానికి గొడవల మూలం దొరకలేదు, దానికోసం వెతకడంతో సమయం చాలా గడిచి మైటీలకు తీరని నష్టం ఏర్పడింది, చనిపోయిన వాళ్ళు, నగ్నంగా ఊరేగించబడ్డ వాళ్ళు మైటీలే, వాళ్ళ వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావడం వల్ల వాళ్ళకి హింస ను ఎదుర్కొనేందుకు ఆయుధాలు పెట్టుకోవాలనే ఆలోచన కూడా లేకపోవడం తో నష్టం తీవ్రంగా జరిగింది, పైగా మీడియా కుట్రపూరిత ఆలోచనలతో జరిగిన దాన్ని రివర్స్ లో చూపించి హిందువులు క్రైస్తవులను నగ్నంగా ఊరేగించారాని బట్టకాల్చి మీద వేశారు, ఇది మణిపూర్ పరిస్థితి, ఇది కేవలం కాంగ్రెస్, క్రైస్తవుల ఉమ్మడి వ్యూహం మాత్రమే. ఇది విజయవంతం ఐతే సెవెన్ సిస్టర్స్ మొత్తం ఇదే ఫార్ములాను ప్రయోగించాలని వాళ్ళ ఆలోచన దాన్ని మొదల్లోనే తుంచకపోతే ఈ జబ్బు దేశం మొత్తం పాకగలదు. కేంద్రం తో పాటు హిందువులు కూడా దీనిపట్ల అప్రమత్తం గా ఉండాలి.

*🫵మణిపూర్ లో రెచ్చిపోతున్న క్రిస్టియన్ ఉగ్రవాదుల మాఫియా. హిందూ అమ్మాయిలని రేప్ చేసి ,వాళ్ళని బట్టలు లేకుండా రోడ్ మీద వందల జనం మధ్యలో నడిపిస్తున్న క్రిస్టియన్ ఉన్మాదులు.రేపు ఇదే గతి నీ ఇంట్లో ఆడవాళ్ళకి పట్టకుండా ఉండాలంటే, ఓ  హిందువా,క్రిస్టియానిటీ కి, ఇస్లాం కు  సపోర్ట్ చెయ్యకు.ఆ మతంలోకి మారకు.. అందరూ షేర్ చెయ్యండి, క్రిస్టియన్స్ కవర్i చేస్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు, హిందువులు చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్న క్రిస్టియన్ మతోన్మాదులు వాళ్లకు వంత పాడే అమ్ముడు పోయిన మీడియా.😡😡😡👆*

Paper cutting news:

P Sateesh పోస్ట్

మణిపూర్ ఎందుకు మండుతోంది ?

మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ ఈరోజు హింసతో అట్టుడికిపోతోంది. చాలామంది మణిపూర్ పౌరులు తమ ప్రాణాలు కాపాడు కోవడానికి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. 

షరా మామూలుగానే కాంగ్రెస్ , ఇతర ప్రతిపక్ష పార్టీలు మణిపూర్ లో అధికారంలోవున్న బిజెపిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. బిజెపి ఈ విమర్శలను గట్టిగా ఖండిస్తోంది.

ఈ రాజకీయ విమర్శలు , ప్రతి విమర్శలు  పక్కనపెట్టి నిష్పక్షపాతంగా మణిపూర్ సమస్యను లోతుగా అధ్యయనం చేస్తే మనకు ఎన్నో భయంకరమైన కుట్రలు తెలుస్తాయి.

మణిపూర్ కు ఆ పేరు రావడానికి కారణం అక్కడ  అతి విలువైన మణులు విరివిగా దొరికేవట. పురి అంటే పట్టణం. మణుల పురం మణిపూర్ గా మారింది. అర్జునుడి భార్యల్లో ఒకరైన చిత్రాంగద పుట్టింది మణిపూర్ లొనే. వారి కొడుకైన బబృవాహనుడు , మణిపూర్ ను చాలా కాలం పరిపాలన చేసాడు. వైష్ణవ పరంపర కు చెందిన హిందువులు అక్కడ జీవించేవారు.

కానీ 19 వ శతాబ్దం లో ఎప్పుడైతే క్రైస్తవ మిషనరీలు అక్కడ ప్రవేశించారో అప్పటినుండి అక్కడ అవాంఛనీయ మైన మార్పులు రావడం మొదలయ్యింది. 1894 లో ఇంగ్లాండు కు చెందిన విలియం పెట్టిగ్రు అనే ఒక క్రైస్తవ మిషనరీ మణిపూర్ వచ్చాడు. ఆయన అర్థింగ్టన్ అబారిజీన్స్ మిషనరీ గ్రూప్ కు చెందినవాడు. అంతవరకూ అక్కడ అమెరికన్ బ్యాప్తిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీ మతమార్పిడులు చేస్తుండేది. అపుడు ఈ పెట్టిగృ బ్యాప్టిస్ట్ గా మారి మతమార్పిడి పనులను వేగవంతం చేసాడు.

మణిపూర్ ప్రధానంగా రెండు ప్రాంతాలు. లోయ ప్రాంతం , కొండప్రాంతం. లోయ ప్రాంతంలో హిందువులు వుంటారు. కొండ ప్రాంతంలో ఆదివాసీలు వుంటారు. వీళ్ళలో కుకీలు ముఖ్యమైన వారు. ఈ రెండు ప్రాంతాల్లో ని వాళ్లకు గొడవలు లేవు. సామరస్యంగా వుండేవారు. ఇద్దరి మధ్య పెళ్లిళ్లు కూడా జరిగాయి.  పెట్టిగృ మొదట లోయలోని హిందువుల దగ్గర మతమార్పిడి ప్రయత్నం చేసాడట. హిందువులు అతని ఆటలు సాగనివ్వలేదు. దాంతో అతను కొండ ప్రాంతమైన యూకృల్ వెళ్ళాడు. అక్కడ ఒక బడిని , ఆసుపత్రిని ప్రారంభించాడు. పెట్టిగృ బైబిల్ ను స్థానిక మాండలికం అయిన తంగకుల్ లోకి అనువాదం చేసాడు. సేవ , విద్య పేరుతో ఆదివాసులను ఆకట్టుకొన్నాడు. కుకీలు ఆయనను పూర్తిగా నమ్మారు. తరువాతి రోజుల్లో అక్కడికి *వాటికిన్ రాబర్ట్ , యు. ఎం .ఫాక్స్ , డా.జి.జి. క్రోజియర్ అనే క్రైస్తవ మత ప్రచారకులు వచ్చారు. 

వాళ్ళ ఎజెండా లో భాగంగా ఆదివాసుల జీవనవిధానం , ఆరాధన పద్దతులు , బట్టలు కట్టుకునే పద్దతులు అన్నీ అనాగరికమైనవని , సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అయినప్పుడు , హిందూ మతంలో అందరు దేవుళ్ళు ఎలా వుంటారని , ఆదివాసుల మనసుల్లో అనుమానాలు , అపోహలు నాటారు. దానితోపాటు అంత వరకూ కలిసివుంటున్న ఆదివాసులు ఒకరి పై ఒకరు దాడులు చేసుకొనేలాగా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టారు.

అంత చేసినా మతం మారిన హిందువుల సంఖ్య వందలకే పరిమితం అయ్యింది. 1911 సంవత్సరానికి మతం మారిన హిందువులు అతికొద్ది గానే వున్నా , ప్రతి గ్రామంలోనూ చర్చిలు మాత్రం పుట్టుకొచ్చాయి. "మేము ఇపుడు విత్తనాలు నాటాము. దీని ఫలాలు మీరు భవిష్యత్తు లో చూస్తారు " అనేవాడట పెట్టిగ్రు. 

1914 లో మొదలయిన మొదటి ప్రపంచ యుద్ధం ఈ మొత్తం పరిస్థితి ని మార్చేసింది. ఇంగ్లాండ్ తరపున యుద్ధం చేయడానికి మణిపూర్ లోని కుకీలను ఇక్కడి బ్రిటిష్ ప్రభుత్వం రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కుకీలు తిరగబడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వం పై కుకీలు గెరిల్లా పోరాటం చేశారు. కుకీల పోరాటం చూసి ఆంగ్లేయులు బిత్తరపొయారు. రెండు సంవత్సరాలు కుకీలు భీకరంగా పోరాడి చివరకు ఓడిపోయారు. అక్కడి నుండి ఈశాన్యప్రాంతంలో బ్రిటిష్ ప్రాబల్యం పెరిగింది. బెదిరించి మరీ మతాన్ని మార్చారు. 1951 కి మణిపూర్ లో 12 శాతం  క్రైస్తవులు గా మారారు. 

నెహ్రు -ఇర్విన్ పాలసీ మణిపూర్ చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఆదివాసిలను ప్రధాన స్రవంతి లోకితీసుకురావడం , వారి జీవన స్థితి గతులను అధ్యయనం చేయడం అనే అందమైన మాటలు చెప్పి  క్రైస్తవ మిషనరీలను  ఆ ప్రాంతంలోకి అనుమతించి , హిందువులను మాత్రం దూరంగా వుంచారు. ఫలితంగా మిగిలిన దేశంలో అభివృద్ధి పథంలో అడుగులు వేస్తుంటే , ఈశాన్యం మాత్రం చర్చిలు , బైబిళ్ళతో నిండిపోయింది.

 ఇది ఎక్కడికి దారి తీసిందంటే 1951 లో 12 శాతం వున్న క్రైస్తవులు 1961 కి 20 శాతానికి పెరిగారు. బర్మా లోవున్న కుకీలను కూడా మణిపూర్ కు రప్పించారు. ఫలితంగా  మతం మారిన కుకీలు , ఇతర ఆదివాసుల సంఖ్య 41 శాతానికి పెరిగింది. మతం మారి క్రైస్తవులైన కుకీలకు STహోదా కల్పించి , మతం మారకుండా వున్న హిందువులకు మాత్రం కేవలం OBC హోదా మాత్రమే ఇచ్చారు. ఈ హిందువులు కొండ ప్రాంతాల్లో కి వెళ్లి నివాసం వుండకుండా నిషేధం విధించారు. దాంతో హిందువులు కేవలం 10 శాతం భూభాగం కలిగిన ఇంఫాల్ లోయకే పరిమితమయ్యారు. అదే సమయంలో మతం మారిన కుకీలు లోయ ప్రాంతంలో కూడా నివసించే వీలు కల్పించారు. ఈ మతం మారిన కుకీలు రాష్ట్రంలో ఎక్కడైనా భూమిని కొనవచ్చు. ప్రభుత్వఉద్యోగాల్లో వాళ్లదే సింహభాగం.

అంతేకాదు , ఈ మతం మారి క్రైస్తవులైన కుకీలకు American Baptist. Churches నుండి నిధులు ప్రవహిస్తున్నాయి. ఈ డబ్బుతో కుకీలు ఆయుధాలు కొనుగోలు చేసి  మణిపూర్ లో హిందువులను గుర్తించి మరీ తరిమిగొడుతున్నారు. ఇపుడు ఈ కుకీలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండు చేస్తున్నారు. 

ఈ ఏడాది ఏప్రిల్ 20 న మణిపూర్ హైకోర్టు మతం మారకుండా హిందువులు గానే మిగిలిన మీటెల్ అనే ఆడివాసీలను కూడా కుకీల లాగా ST లలోకి కలపాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. ST హోదా లభిస్తే హిందువులు అయిన మీటేల్ ఆదివాసులు , ఇతర హిందువులు భూభాగాలను కొంటారని తెలిసిన మతం మారిన కుకీలు ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. 

మన రాజ్యాంగంలోని 25 వ అధికరణ మైనారిటీలు తమ మతాన్ని ప్రచారం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకొని మైనారిటీ మతాలు యథేచ్ఛగా మత ప్రచారం చేసుకొంటున్నాయి. ఎక్కడ మైనారిటీ మతాల జనాభా పెరుగుతున్నదో అక్కడ దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు , వేర్పాటువాద ఉద్యమాలు ఎక్కువౌతున్నాయి. 

ప్రపంచంలో ఏ దేశంలో కూడా తమ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ఆ దేశ రాజ్యాంగం వీలు కలిగించదు. ఈ దిక్కుమాలిన స్వేచ్ఛ ఈ దేశంలోనే వుంది !  రాజ్యాంగ సభలో సభ్తుడైన శ్రీ లోకనాథ్ మిశ్రా మత ప్రచారం చేసుకొనే హక్కును మౌలిక హక్కుగా చేర్చరాదని , అది లౌకికరాజ్య లక్షణం కాదని ఆనాడే గట్టిగా వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. 

ఈనాడు మణిపూర్ లో జరుగుతున్న దారుణ హింసాకాండకు భారత దేశంలోని చర్చిలు , విదేశాల్లోని చర్చిలు  సైద్ధాంతికంగా , ఆర్థికంగా , ఆయుధపరంగా సంపూర్ణమైన మద్దతును ఇస్తున్నాయి. 

హిందువులు మతం మారి క్రైస్తవులు అయితే ఏంటి నష్టం? అని అడిగేవారు ఒక్క సారి మణిపూర్ ఈరోజు ఎలా వుందో చూడాలి. ఇలానే వదిలేస్తే దేశంలో ఇంకా చాలా మణిపూర్లు తయారౌతాయి.

✍️సతీష్

#Save_Hindus

బహుషా, ఈ రోజు వచ్చినంత కోపం నాకు ఎప్పుడూ రాలేదు, నా గుండెను ఎవరో రంపంతో కసా కసా కోసినట్లు విపరీతమైన బాధ. నోటికి రాని బూతు అంటూ లేదు, సభ్యత కాదు అని ఇక్కడ రాయట్లేదు.

క్రైస్తవ కుకీలు ఒక రెండు వేల మంది మేటీల గ్రామం పై పడ్డారు. ఇళ్లను తగల బెట్టారు, మగాళ్లను చంపారు. పోలీసులకు విషయం తెలిసి కొందరు అడావాళ్ళను కాపాడుదాం అని వ్యాన్ లో ఎక్కించుకొని స్టేషన్ కు తరలిoచ సాగారు. రెండు కిలోమీటర్ లు బయలుదేరారో లేదో కేవలం రెండు కిలోమీటర్ల తరువాత కుకీ క్రైస్తవ గుంపు అడ్డుపడిoది వ్యాన్ కు, అందులో ఉన్న ముగ్గురు మహిళలను పోలీసులను బెదిరించి చెరబట్టారు. ఇరవైల్లో ఉన్న మహిళ, ముప్పైలలో ఉన్న మహిళ, మరియు యాభై కు దగ్గరగా ఉన్న మహిళ ఇంకొకరు. ముగ్గురిని బలవంతంగా వివస్త్రను చేశారు. రెండు కిలోమీటర్లు నగ్నంగా పట్టపగలు నడిపించుకుంటూ గ్రామానికి తీసుకొని వచ్చారు.

ఇరవైల్లో ఉన్న యువతి తమ్ముడు ప్రాణ భయంతో ఇంటి వెనెకలా నక్కి దాక్కున్నాడు. ఎవరో వచ్చి చెప్పారు, మీ అక్కయ్యను నగ్నంగా ఊరేగిస్తున్నారు అని. ప్రాణం భయం క్షణాల్లో ఎగిరి పోయింది. అటు వైపు రెండు వేల మంది క్రైస్తవ కుకీ ఉన్మాదులు, తాను ఒక్కడే, వారి చేతుల్లో ఆయుధాలు, మతత్వం తలకు ఎక్కి ఉన్న క్రూరులు. తన అక్కను అలా చూసే సరికి రక్తం ఉడికి ఆ నీచ గుంపు వైపు పరుగెత్తాడు, తన శక్తి కొద్దీ పోరాడాడు...ఎంత సేపు నిలువరించ గలడు... క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు...ఇటు వైపు అమ్మాయి నగ్నoగా నిలబడి దీనంగ నిలబడి, తన్ను కాపాడ వచ్చిన తమ్ముడు చిత్రహింసలు గురి అవ్వడం చూసి...ఒకటే కోరుకొని ఉంటుంది.... తమ్ముడి ప్రాణాలు తొందరగా పోతే బావుంటుంది అని...ఈ చిత్రహిoసలు ఆగుతాయి కదా అని....తాను వివస్త్ర అయ్యి వేల మంది ముందర నగ్నంగా ఊరేగించబడటం.....తన్ను కాపాడటానికి వచ్చిన తమ్ముడు ఈ కిరాతకుల చేతుల్లో హతo అవ్వడం...ఇంకా హృదయాన్ని ద్రవించే విషయం ఏమంటే ...రెండు గంటల క్రితం వీరి  గ్రామం పైన దాడి జరిగినప్పుడు ఆ ఏకపక్ష దాడిలో ఈ అమ్మాయి తండ్రి కూడా మరణించడం...ఇక్కడితో  ఆమ్మాయికి నరకం ఆగలేదు...ఆ అమ్మాయిని పొలాల్లోకి తీసుకొని వెళ్ళి ఒకరి తరువాత ఒకరు పదుల సంఖ్యల్లో అత్యాచారం చేశారు....తనతో పాటు ఉన్న ఇద్దరు మహిళలకు కూడా అదే గతి పట్టించారు ఆ దుర్మార్గులు ....తరువాత వీరు ఈ పొలాల్లో నుంచి తప్పించుకున్నారు అని ఒక వార్త, లేదు అక్కడే చంపి వేయబడ్డారు అని ఇంకో వార్త... ఏది నిజమో...మొదటిది నిజం అవ్వాలి అని ఆశిస్తున్నాను.

సోషియల్ మీడియాలో వచ్చినట్లు ఇద్దరు మహిళలు కాదు, మొత్తం ముగ్గురు మహిళలు బలి అయ్యారు ఆ సంఘటనలో.

ఈ పాషండ ఉగ్రవాదుల పంథానే అంత, మహిళలు, అబలల పై దౌర్జన్యాలు, దాష్టీకాలు చేయటం.

మణిపూర్లో చర్చి ఆడుతున్న రక్తపు క్రీడ. ఈశాన్య రాష్ట్రాలలో నాయకత్వo వహిస్తూ ఒక ఉన్మాద గుంపును ప్రోత్సహిస్తూ అమాయకుల మాన ప్రాణాలను హరిస్తూ వికృత ఆనందం పొందుతున్నారు.

మొత్తం యంత్రాంగo కుకీల వైపు, పోలీసులు, నాయకులు, మిలిటరీ అంతా... మేటీల పరిస్థితి తోడేళ్ళ మధ్య చిక్కినట్లు అయ్యింది...ఆ తోడెళ్లకు అయినా కాస్త దయ కలుగుతుంది ఏమో కానీ...వీరికి చీమ కుట్టినట్లు కూడా ఉండదు.

కొందరు నీచులు ఇవి మతతత్వ అల్లర్లు కావు, తెగల మధ్య గొడవలు అంటూ వారి దుర్గంధపు వాదన ఒకటి తెస్తున్నారు.

ఇవి ముమ్మాటికీ మతతత్వ గొడవలే, తెగల మధ్య గొడవలు అయితే గుళ్ళను ఎందుకు తగల బెడుతున్నారు, హిందువులను పూజారులను ఎందుకు వెతికి వెతికి చంపుతున్నారు.

ఒక పూజారి గారి పదిహేను సంవత్సరాల అబ్బాయిని చిత్ర హింసలు పెట్టి చంపారు...ఒక్కో అవయవాన్ని కోశారు, తన ప్రాణం పోయే వరకు...అతని గుండె ఇక ఆ చితహింసలకు తాళ లేక ఆగిపోయాకా...తలను మొండెం నుంచి వేరు చేసి ...ఆ తలను పట్టుకొని ఊరు అంతా తిరిగాడు ఆ హంతక గుంపు లోని ఒకడు.

హిందువులు మైనార్టీ అయిన చోట్ల ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలో మనం. ప్రస్తుతం మణిపూర్ ఆరు నెలలు తరువాత కూడా మండుతూనే ఉంది.

ఈ దేశాన్ని వల్లకాడు చేయడమే పర మతస్తులను చంపేయమని చెప్పే వారి అంతిమ లక్ష్యం.

ఈశాన్య రాష్ట్రాలు భూతల స్వర్గాలు...వాటిని భూతల నరక కూపాల్లా మార్చారు.

హిందువులు అందరూ మేము క్షేమం అన్న అపోహలో బ్రతకడం మానివేయండి. ఈ సంఘటన పై అందరూ ప్రశ్నించండి....నోరు విప్పoడి...నాలుగు వాక్యాలు ఈ సంఘటన గురించి మీ గోడల పై రాయండి.....మీరు జీవచ్ఛవాలు కాదు అని నిరూపించుకోండి....రాసే ఓపిక లేదు అంటారా...కనీసం ఈ పోస్టును షేర్ చేయండి....ఆ మహిళా మూర్తులకు మద్దతుగా నిలబడండి....ఈ రోజు వాళ్ళు...రేపు నేను...మరునాడు మీరు అంతే...తేడా...... అందరి మరణ, అత్యాచార శాసనాలు లిఖించ బడ్డాయి...వాయిదాల వారిగా అమలు అవుతాయి.....శవాలు కాక ముందే నోరు విప్పండి....కనీసం మన పిల్లలు అయినా కలిసి మెలిసి బ్రతికే పరిస్థితులు ఉండేలా కృషి చేయండి.

వాళ్ల సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి...

దేశమంతా కిరోసిన్ జల్లి మాత్రమే ఉంచలేదు...

కొన్ని చోట్ల నిప్పు పెట్టి కూడా చూసారు...

ఒక్కొక్క వ్యవస్థను భయ పెడుతూ వస్తున్నారు...

మొదటి విజయం వ్యవసాయ చట్టాల తో మొదలయ్యింది...

రోజుల తరబడి రైతుల పేరుతో రహదారులు నిర్బంధం చేశారు...

రైతు అనేసరికి మనవాళ్ళకి ఎక్కడలేని ఎమోషనూ తన్నుకుని వస్తుంది...

అది గంజాయి సాగా... వెయ్యెకరాల రైతా...దళారీ యా ఏమీ అక్కర్లేదు...

రైతు పేరుతో...భయ పెట్టగలిగారు...

నెక్స్ట్ యోగీ బుల్డోజర్...నేరస్థుల పాలిట సింహ స్వప్నం...మోడీ ట్రిపుల్ తలాక్ ఇమేజ్ అన్నీ గంగలో కలిపేసే స్కెచ్ వేశారు...

నూపుర్ శర్మ...రాజా సింగ్ లను తప్పించి శిక్షించేంతగా వణికించగలిగారు... బ్లాస్ఫెమీ... భాస్వరం మండించారు...

మధ్యలో ఖలిస్తానీ ఖర దూషణ త్రిశిరాసురుల వీరంగం మొదలయ్యింది...

ఇప్పటికే కిరోసిన్ తీసుకుని ఒకాయన లారీలో తిరిగాడు...

మరో ప్రక్క వందల సంవత్సరాల తెగల కొట్లాటను... మత మార్పిడులతో మరింత జటిలం చేసి...

డబ్బై ఏళ్లు ఈశాన్యాన్ని కుళ్ళ బొడిచిన ఆ పార్టీ...చైనా తో.. రోహింగ్యాలతో కలిసి ఆడుతున్న మణిపూర్ నగ్న అగ్ని కీలలాట...

ఈ దేశ ప్రజలకు సకాలంలో రైళ్లు తిరగడం...స్వచ్ఛత...భద్రతతో కూడిన అందమైన రోడ్లు అక్కర్లేదని తెలుసుకున్న ముఠాలు...

ఎంత మంది చచ్చినా ఫరవాలేదు అనుకుంటూ...ప్రమాదాల సృష్టి... రాక్షసత్వానికి పరాకాష్ఠ....

సామాన్యుల ప్రాణాలకు కాష్టం పెట్టేసి...రైల్వే లాంటి పెద్ద వ్యవస్థను బెదిరించారు...దాంతో గత్యంతరం లేక గంటలు గంటలు లేటు గా రైళ్లు...

ఇప్పుడు రైల్లో కూర్చున్న ప్రతి లాప్టాప్ మేధావి...మోడీ నాన్సెన్స్ అని పోస్టులు పెట్టాలి...

నిజంగానే ఈ ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారు...వాళ్ళు చాలా సామర్థ్యం కలిగిన వాళ్ళు...

అయితే వీళ్ల బెదిరింపుల కంటే ప్రమాదకరమైనది...హిందూ అవివేకులు...

పైకి వాదం జాతీయవాదం... మోదం లౌకిక వామారిస్టులకి...

ఆంధ్రకు అన్యాయం అని ఒకడూ...బాబుకి మద్దతు లేదని ఒకడూ..

రాజా సింగ్ సస్పెండ్ అయ్యాడని ఒకడూ...సంజయ్ ను తీసేసాడని మరొకడూ దొంగేడుపులు...

ఓ ప్రక్కన కిరోసిన్ జల్లాం అని బోర విరుచుకుని చెబుతూనే ఉన్నాడు ఆ పెద్ద యువకుడు...

కర్ణాటక లో ఇరవై శాతం ఒక్కటైతే ఫలితం అర్థం అయ్యిందా అంటూ ఓపెన్ గానే ఛాలెంజులు చేశారు...

అందుకే మిమ్మల్ని నమ్ముకోవడం కంటే...

మిత్రుడిగా నటించే మోసగాళ్ళ కంటే... స్వపక్షం లోని రాజకీయ అవకాశ వాదుల కంటే...

ఏళ్ల తరబడి హిందుత్వం పేరుతో నిష్క్రియగా ఎన్నికల్లో గెలవలేని బుద్ధ పరమాణువుల కంటే...

అధికారమూ.. కొన్ని సీట్లు ఆశ చూపైనా...సెక్యులర్ పక్షులను గూట్లో కి తెచ్చుకోవటమే మంచిది...

కొందరు అవినీతి పరులను దొంగలనూ దిగుమతి చేసుకోవడమే మంచిది...

లేదా 2024 లో జాతీయవాదులు అమెరికా ట్రంప్ లాగా బోర్లా పడితే...

దేశ ప్రజలు ఆ నికృష్టులు మండించే మంటల్లో శలభాల్లా మాడిపోవడం తథ్యం...

కిరోసిన్ జల్లిన ఐందియా వారి సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయకండి...


జైహింద్ 🎉

Monday 17 July 2023

గాంధీ_గురించిన_చేదు_నిజాలు

చాలామంది గాంధీ #వైశ్యుడు అన్న భ్రమలో ఉన్నారు. నా ఉద్దేశ్యంలో అది అమాయకత్వం. కాంగ్రెస్ వారు బ్రిటీషు వారు కలిపి భారతీయులను వెర్రివెంగళప్పలుగా చేసేసారు. నా ఉద్దేశ్యంలో #గాంధీ_అసలు_హిందువే_కాదు. ఎందుకో చదవండి.

1) అసలు గాంధీకి ఇంగ్లాండ్ లో Barrister at Law చదవడానికి డబ్బులు ఎవరు ఇచ్చారు?

2) చదువు పూర్తి అయ్యాక మొదటగా గాంధీ ఏ కేసు ఎక్కడ వాదించాడు?

3) ఏ ముస్లిం వ్యక్తి కేసును గాంధీ దక్షిణాఫ్రికా లో వాదించాడో ఆ వ్యక్తినుండి గాంధీ తండ్రి ,గాంధీ పుట్టకముందు అప్పు తీసుకున్నమాట నిజమా‌ కాదా?

4) అప్పు తీర్చనందుకు ఆ ముస్లిం వ్యక్తి గాంధీ తల్లిని ( గాంధీ తండ్రికి ఆమె 4వ భార్య) తీసుకుపోయిన మాట నిజమా కాదా?

5) నాలుగు నెలల తరువాత గాంధీతండ్రి ఆమెను విడిపించుకుని వచ్చాడు. ఆ తరువాత 4 నెలలకే గాంధీ పుట్టాడు. అవునా కాదా?

6) మీరు ఎప్పుడైనా గాంధీ గుడికి వెళ్ళి పూజ చేయించుకోవడం గానీ, కనీసం గుళ్ళో దేవుడికి మోకరిల్లాడనిగానీ చదివారా? విన్నారా?

7) పగలంతా భగవద్గీత పట్టుకుని తిరుగుతూ , రాత్రిళ్ళు అమ్మాయిలతో నగ్నంగా పడుకున్నాడా కాదా? ఆ విషయం గాంధీనే స్వయంగా అంగీకరించాడు. భగవద్గీత ని వంటపట్టించుకున్నవాళ్ళు అలా చేస్తారా?

8) గాంధీ పెద్దకొడుకు హరిమోహన్ ఇస్లాం ఎందుకు స్వీకరించాడు?

9) తన చనిపోయిన 2వ కొడుకు కూతురితో గాంధీ యొక్క నగ్న సహవాసం చేసేవాడని సావర్కర్ తన testimony లో పేర్కొన్నాడా? లేదా?

10) దక్షిణాఫ్రికా లో గాంధీని రైలులోనించి తోసివేసిన బ్రిటీషువ్యక్తి అందుకు కారణం తన కూతురితో గాంధీ సంబంధాలే కారణమని చెప్పాడా లేదా ?

11) *"ఈశ్వర్ అల్లా తేరో నామ్ "*

అన్న పాటని

గుళ్ళలో గాంధీ పాడించేవాడేగానీ,

ఏ మసీదులోనన్నా పాడించాడా?

ఇప్పటికీ వెర్రివెధవలైన హిందువులే

దానిని పాడుతుంటారు.

ఏ ముస్లింనైనా ఆ పాటపాడుతుండగా చూసారా? 

*ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే...*

( 2 ) గాంధీ - సత్యశోధన : అసలు నిజాలు.

గాంధీ అతిగొప్ప మార్కెటింగ్ మేనేజర్. స్వతంత్రం తన వల్లే వచ్చిందని అనిపించుకున్న మేధావి. స్వాతంత్రోద్యమంలో ఎందరో మహానుభావులు బలిదానాలు చేసినా వారి అందరి ఖ్యాతిని తన ఖాతాలో వేసుకున్న ముదురు. తన వల్ల సుమారు 20 లక్షల మంది యువకులు చనిపోయినా అహింసావాది గా తనని తాను బ్రాండ్ చేసుకోగలిగిన మార్కెటింగ్ దిగ్గజం. ఒక విధంగా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్లకి తొత్తు., వాళ్ల ముసుగు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇవన్నీ నిజాలే అనిపించే కొన్ని పాయింట్లు చూడండి.

* నిజానికి భగత్ సింగ్కు క్షమాభిక్ష పెడదామని అనుకుని బ్రిటిష్ వారు గాంధీని సంప్రదిస్తే అతను తీవ్రవాది అతన్ని చంపడానికి బ్రిటిష్ వారికి అన్ని అధికారాలు ఉన్నాయని అన్నారు

* ఎన్నిసార్లు పట్టుకోవడానికి ప్రయత్నించగా దొరకకుండా మిస్టర్ ఇన్విజిబుల్ గా పిలవబడ్డ చంద్రశేఖర్ ఆజాద్ గాంధీ నెహ్రు ని కలిసిన కొద్దిసేపటికే బ్రిటిష్ వాళ్ళకి దొరికిపోగా తనని తాను కాల్చుకుని చనిపోయారు అన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఈ విషయంలో బ్రిటిష్ వారికి కబురందించింది ఎవరు అన్న సంగతి ఆలోచించడం ప్రతి భారతీయుని కర్తవ్యం

* తమ కన్నా ఎక్కువ పేరుప్రఖ్యాతులు వస్తున్నఏ స్వతంత్ర ఉద్యమకారులను గాంధీ, నెహ్రూలు విడిచిపెట్టలేదు. వారిని బ్రిటిష్ వారికి పట్టించి వారి మరణానికి, మరి కొందరు అజ్ఞాతంలోకి వెళ్లి పోవడానికి కారణమయ్యారు

* ఉడుకు రక్తం తో బ్రిటిష్ వారిని తరిమి కొడతాం అని ఆవేశంలో ఉన్న యువకుల్ని బ్రిటిష్ వారి ఆదేశాల మేరకు ఆయన అహింస పేరుతో వారి ఆవేశాన్ని చల్లార్చి బ్రిటిష్ వారికి మేలు చేశారు. లేకపోతే ప్రాణాలు పోతుంటే ఇక్కడే ఉంటారా వాళ్ళు?

* స్వతంత్ర ఉద్యమంలో ఉన్న అందరూ అతి చిన్న గదుల్లో జైల్లో మగ్గిపోగా, గాంధీ మాత్రం 17 ఎకరాల స్థలంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో కట్టిన ఆఘాఖాన్ పాలస్ లో రెండు సంవత్సరాల పాటు విడిది చేశారు. సహాయంగా ఆయనకు నచ్చిన వంట వండడానికి ఏడుగురు వంట వారు, ఒళ్ళు తోమడానికి నలుగురు మాలిష్ వారు, నలుగురు తోటపని వారు ఇలా మొత్తం 40 మంది పని వారిని పెట్టి, పేపరు, కరెంటు మొదలైన సౌకర్యాలు కల్పించి ఆయన భార్యతో మేనేజర్ తో కలిసి హాయిగా ఉండేట్లు కల్పించి దాన్ని గాంధీ గారు జైల్లో ఉన్నారు అని ప్రజలను నమ్మించారు.

* శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు. అందుకే సుభాష్ చంద్రబోస్ జర్మనీతో స్నేహం చేసుకుని స్వతంత్రం వచ్చేలా ప్రయత్నం చేశాడు కానీ గాంధీ-నెహ్రూ మాత్రం బ్రిటిష్ వారు తరఫున పోరాడమని చెప్పి 20లక్షల యువకుల మరణానికి కారణం అయ్యాడు. కానీ అహింస వాదిగా పేరు తెచ్చుకున్నాడు.

* బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయిన తర్వాత అప్పటి వరకు తనకు వారు కల్పించిన ఖ్యాతిని తరువాత తరాలలో కోల్పోతాం అని భయపడ్డాడు గాంధీ, అందుకే నెహ్రూ ప్రధానిగా చేయాలనుకున్నాడు కానీ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో 14 ఓట్లకు గాను నెహ్రూ ప్రధానిగా వచ్చిన ఓట్లు 0 పటేల్ ప్రధాని అభ్యర్థిగా వచ్చిన ఓట్లు 12, ఇద్దరు తటస్థంగా ఉండిపోయారు. ఈ సందర్భాల్లో నెహ్రూను ప్రధానిగా చేయాలంటే పాకిస్తాన్ ను విడగొట్టి తనను కూడా ప్రధానిగా చేయాలని జిన్నా పట్టుపట్టాడు. గాంధీ తలుచుకుంటే పాకిస్తాన్ విడిపోకుండా ఆపగలరు కానీ నెహ్రూను ప్రధానిగా చేయాలని ఆశ ముందు ఎందరో హిందూ అమాయకులు ప్రాణాలు కోల్పోయినా నిశ్శబ్దంగా ఉండి, "మరణాన్ని ధైర్యంగా ఆహ్వానిద్దాం", "ఒక చెంప కొడితే మరో చెంప చూపిద్దాం" అని కబుర్లు చెప్పి నెహ్రూ ప్రధాని అయిన తర్వాత చరిత్రను తనకు అనుకూలంగా రాయించుకున్నాడు.

* నిజమైన దేశభక్తులని బ్రిటిష్ వాళ్ళు బ్రతక నివ్వలేదు. కానీ గాంధీ నెహ్రూలకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు.

10 గాంధీ ఎలాంటివాడు అన్నది తెలుసు కాబట్టే నోబెల్ శాంతి బహుమతి కోసం ఐదు సార్లు నామినేట్ చేసినా అసలు నిజాలు తెలుసు కాబట్టే వారూ గాంధీ కి ఇవ్వడానికి తిరస్కరించారు.

చివరిగా ఒక్క మాట., దేశ భక్తులను బ్రిటిష్ వారు, దేశద్రోహులను భారతీయులు చంపారు.

(గొప్పలు రాయించుకున్న పుస్తకాలు చదవకుండా నిజాలు పూర్తిగా తెలుసు కాబట్టే గాడ్సే గాంధీని..చంపింది.)

( 3 ) గాంధీ ఎలాంటివాడు అన్నది తెలుసు కాబట్టే నోబెల్ శాంతి బహుమతి కోసం ఐదు సార్లు నామినేట్ చేసినా అసలు నిజాలు తెలుసు కాబట్టే వారూ గాంధీ కి ఇవ్వడానికి తిరస్కరించారు.

చివరిగా ఒక్క మాట., దేశ భక్తులను బ్రిటిష్ వారు, దేశద్రోహులను భారతీయులు చంపారు

ఐతే, అసలు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి లాంటి సిద్ధాంతాన్నిగాంధీ ఎక్కడినుండి తీసుకున్నారు? 

దీనికి మూలం ఎక్కడ? అని వెతికితే, 

దీనికి సరిపోలిన వాక్యం బైబిల్లో ఏసు చెప్పిన వాక్యం! 

మత్తయి 5-39 :

".. నేను చెప్పేదేమిటంటే దుష్టుల్ని ఆపటానికి ప్రయత్నించకండి. మిమ్మల్ని ఎవరైనా కుడి చెంపమీద కొడితే మీ రెండవ చెంప కూడా అతనికి చూపండి .."

పై వాక్యంలో యేసు తన శిష్యులకు సువార్తను ప్రకటించడానికి వెళ్ళినపుడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి అని బోధిస్తున్నాడు 

మరి గాంధీగారు ఎపుడూ చేతిలో భగవద్గిత పట్టుకుని తిరిగేవారు కదా, గాంధీ గారు చదివింది బైబిలా?? భగవద్గీత?? అంటే 

పైకి భగవద్గీత చూపిస్తూ, లోపల బైబిల్ ఫాలో అయ్యారని అర్థంచేసుకోవచ్చు! ఎందుకంటే🤔🤔

భగవద్గీతలో నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించు అని ఉంటుంది. శ్రీ కృష్ణుడు అర్జునుడికి "యుద్ధం చెయ్యడం నీ ధర్మం కాబట్టి యుద్ధానికి సన్నద్ధం అవ్వమని" ఉపదేశించాడు. 

ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి లాంటి విషయాలు భగవద్గీతలో ఎక్కడా చెప్పనేలేదు! గీతలో అహింసావాదం గురుంచి ప్రస్తావించబడలేదు

నిజానికి ఈ గాంధీ నడిపిన అహింసావాదం వెనక ఎంతో రాజకీయం ఉండేది! కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయాన్ని కప్పి పుచ్చుతూ 

జనాలకు గాంధీను మహాత్మునిలా చూపిస్తూ బలపడింది!

ఈ అహింసావాదం ముసుగులో నేతాజీ, భగత్ సింగ్ లాంటి నిజమయిన దేశభక్తుల త్యాగాలకు విలువ లేకుండా పోయింది!

ఇప్పటికైనా గాంధేయవాదం, అహింసావాదం 

మన గ్రంథాలది కాదనే సత్యాన్ని గ్రహిస్తారనే ఆశిస్తూ...       

సేకరణ :

🚩🚩🚩మీ రాధసాగర్ కొమ్ముల 🌹🌹🌹🌹

Saturday 15 July 2023

 [7/15, 16:48] +91 85003 01961: హరిః ఓం, ఒడ్డే శివకేశవం. హరిః ఓం.

[సౌజన్యం: లలిత్ పాండే;  ఆంగ్ల అనువాదం: సతీష్‌కుమార్ బాదరు]


♦️ *గాంధీలా మనసుతో ఆడుకోవడం మోదీకి మాత్రమే తెలుసు,*

▪️ *అయితే మీరు మరియు నేను వారిని మందలించ గలము.*

▪️ *గాంధీ కూడా అహింస ముసుగులో తన అభిమాన ముస్లింలకు ప్రత్యేక దేశం ఇచ్చారు*


▪️ *ముస్లింల చేతిలో లక్షల మంది హిందువులు కూడా చంపబడ్డారు*


▪️ *లెక్కలేనన్ని హిందూ సోదరీమణులకు అకృత్యాలు,  మరియు అత్యాచారానికి గురి చేయ బడ్డారు.*


▪️ *వందలాది దేవాలయాలలో ఖురాన్ చదువ బడింది, ఉపవాసం ఉన్నారు ...*


▪️ *కానీ హిందువుల కోసం ఏమీ చేయలేదు*


▪️ *గీత ఏ మసీదులోనూ బోధించబడలేదు*


▪️ *నా మృత దేహంతో పాకిస్తాన్ తయారవుతుందని చెప్పాడు, కానీ బతికుండగానే పాకిస్తాన్‌ని తయారు చేసుకున్నాడు*


▪️ *3 కోట్ల మంది ముస్లింలు భారతదేశంలో ఆగిపోయారు.*▪️ *కాంగ్రెస్ ఓటు బ్యాంకు వ్యవసాయాన్ని పచ్చగా ఉంచేందుకు.*


▪️ *70 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిజమైన చాణక్యుడు వచ్చాడుముస్లింల విశ్వాసాన్ని చూరగొనే నెపంతో హిందూ రాష్ట్రానికి సగం మార్గం కప్పి, భారతదేశంలోని ముస్లింలపై యుద్ధవేగంతో రాజకీయ ఉచ్చు బిగిస్తున్నాడు.*


▪️ *మీరు చూపిస్తున్న ఓట్ల లెక్కింపు మోడీకి తెలియదని మీరు అనుకుంటున్నారా.*


▪️ *కాదు, ఈ లెక్కలు మనకంటే వాళ్లకు బాగా తెలుసు, కానీ అసలు గాంధీగిరి వాళ్లకే తెలుసు*


▪️ *వారు ఆడుతున్నారు.*

▪️ *వారిని ఆడుకోనివ్వండి.*▪️ *గాంధీ గాంధీమోడీని జపిస్తూ సర్దార్ పటేల్ విగ్రహాన్ని తయారు చేశారు.*


▪️ *గాంధీ గాంధీ అంటూ జపం చేస్తూ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బోస్ పేరుతో మ్యూజియాన్ని నిర్మించారు.*


▪️ *గాంధీ గాంధీ అంటూ జపం చేస్తున్న మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ నుండి రాజకీయ ఇస్లామీకరణను శాశ్వతంగా ముగించారు.*


▪️ *గాంధీ గాంధీని ఆలపించడం ద్వారా, అక్టోబర్ 2న లాల్ బహదూర్ శాస్త్రి జీకి ప్రాముఖ్యతనిస్తూ మోడీ కొత్త తరాన్ని మేల్కొలిపారు.*


▪️ *గాంధీగాంధీ జపం చేస్తూ, గాంధీకి ఇష్టమైన కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి పారిపోయే విధంగా మోడీ కాంగ్రెస్‌ను చిక్కుల్లో పడేశాడు.*


▪️ *గాంధీ గాంధీ అని జపిస్తూనే, సాహిబ్జాద్‌ల పేరుతో బాలల దినోత్సవాన్ని జరుపుకున్నాడు.*


▪️ *మిగతా అన్నీ తదనుగుణంగానే జరుగుతున్నాయి*


▪️ *అతను తన లక్ష్యంలో ఉన్నాడు, అతన్ని నిరాశపరచవద్దు*


▪️ *ఈ రాజకీయ సన్యాసి మీకు మరియు పెద్ద రాజకీయ పండితులకు అర్థం కావడం లేదు.*


♦️ ▪️ *ఎవరూ ఆపలేరు భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే వరకు.*


▪️ *ఇది హిందూ రాష్ట్రానికి సగం మార్గాన్ని కవర్ చేసింది*


♦️ ▪️ *అతనికి ప్రస్తుతం మీ సలహా అవసరం లేదు, ఓట్లు కావాలి.*


▪️ *మిగిలినవి ఎలా చేయాలో అతనికి ఖచ్చితంగా తెలుసు*


▪️ *మీరు 1000 ఏళ్లుగా నిద్రపోతున్నారు, అందుకే మెకాలే విద్యావ్యవస్థ అంధత్వం మరియు 70 ఏళ్లుగా కాంగ్రెస్ ముక్కల మీద పెరిగిన అలవాట్లు*


▪️ *60 శాతం మంది హిందువులు అయినా మేల్కొన్నారంటే నమ్మండిఇదే జరిగితే మరో 30 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా హిందువుల గుట్టు విప్పడం ఖాయం*.


▪️ *అందుకే ఎవ్వరినీ తప్పుదారి పట్టించకండి మరియు మీ ప్రధానిపై నమ్మకం ఉంచండి..🙏*


▪️ *దయచేసి ఈ సందేశాన్ని అందరికీ షేర్ చేయండి.*

▪️  *భారత్ మాతా కీ జై వందేమాతరం* ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి మరియు హిందూ శ్రేయోభిలాషులకు మద్దతు ఇవ్వండి, మీ అత్యాశ స్వభావాన్ని మార్చుకోండి,🙏🙏🙏🪷🪷🪷🪷

🕉️ హరిః ఓం.హరిః ఓమ్..

[7/15, 16:48] +91 85003 01961: యూనిఫార్మ్ సివిల్ కోడ్ మీద

Pavankumar Siddhi వారి సుదీర్ఘమైన, వివరణాత్మక పోస్ట్.

తప్పక చదవండి. నలుగురు తో పంచుకోండి.

ముస్లిముల పక్షమా లేక ముల్లాల పక్షమా .? - పవన్ కుమార్ సిద్ధి 

మన దేశము 1947   లో  మత  ప్రాదిపదికన విడిపోయినప్పుడు పాకిస్తాన్ అనేది ఇస్లామిక్ రాజ్యము గా మారినప్పుడు పాకిస్తాన్ నుండి లక్షలమంది హిందువులు సిక్కుల శవాలు గుట్టలుగా భారత దేశానికి రైళ్లలో వచ్చినప్పుడు కూడా, భారత దేశం లో ఉండి పాకిస్తాన్ ఏర్పాటుకోసం వోటువేసిన ముస్లిములను దయచేసి మీరు పాకిస్తాన్ కి వెళ్ళవొద్దు మేము భారత దేశాన్ని హిందూ దేశంగా కాకుండా లౌకిక దేశంగా ఉంచుతాం, మీ మత విషయాలలో జోక్యం చేసుకోము, అని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమిలాడుకుని ముస్లిములను భారత దేశంలో ఉంచేశారు గాంధీ గారు నెహ్రు గారు.

అంతగా బ్రతిమిలాడడంతో వాళ్ళేదో మన నాయకులమీద దయతలచి ఇక్కడ వున్నాము అనే విధంగా వ్యవహరించి వారికి కావలసిన ఎన్నెన్నో వెసులుబాటులను ఈ మహాత్ముడి మరియు శాంతిదూతనీ ముక్కు పిండి మరీ సాధించుకున్నారు. ఆలా భారత ప్రభుత్వం తో తమ మతం విషయంలో ఖచ్చితంగా వ్యవహరించి భారతదేశంలో వుండిపోయిన ముస్లిములు మొత్తం తమ చెప్పుచేతల్లో ఉండేలా చూసుకున్నారు ముస్లిము మత పెద్దలు.

ఆ తరువాత దాదాపు 70  ఏళ్లదాకా ఏ భారత ప్రభుత్వం కూడా ముస్లిముల వ్యవహారాల  విషయంలో వారి మత పెద్దలు చెప్పిన మాటలే విన్నారు కానీ ఏనాడూ అసలు ముస్లిం సమాజం బాగుపడాలంటే ఏమి చేయాలి అనే విషయమే ఆలోచించలేదు.   

కానీ అదే కాంగ్రెస్ పెద్దలు ,  హిందూ సమాజం విషయంలో ఆ మతానికి సంభందించిన ఏ పెద్దల మాటలు లెక్కచేయకుండా, హిందూ మతంలో ఎన్నెన్నో మార్పులు చేస్తూ పోయారు . సహజంగా హిందువులు ప్రగతిశీల భావాలు కలవారు అవడంతో వారుకూడా వారి మతంలో వుండే కొన్ని అవలక్షణాలను, ఈ కాలానికి పనికిరాని ఆచారాలను, మహిళలపై వివక్ష చూపే కొన్ని ఆచారాలను స్వచ్చందంగా వ్యతిరేకించి వాటిని తొలగించడానికి తెచ్చిన అన్ని చట్టాలను స్వాగతించారు. అక్కడక్కడా కొందరు ఇది మా మతం మీద సంప్రదాయాల మీద ప్రభుత్వం యొక్క దాడి అని అన్నా వారిని ఛాందసులు మరియు సమాజ ప్రగతికి అడ్డుపడేవారుగా ముద్రవేసి వారిని పట్టించుకోకుండా అన్ని రకాల సంస్కరణలు చేస్తూ హిందూ సమాజం ప్రగతిశీలకంగా పురోగమించడానికి ప్రయత్నాలు చేసారు .

దానితో పాటు అసలు హిందువుల వ్యవహారాలలో ప్రభుత్వానికే సర్వహక్కులు ఉంటాయి అనే విధంగా వ్యవహరించి, హిందూ దేవాలయాలను ఆక్రమించేసుకుని ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చేసుకోవడం , హిందూ పండుగలను హిందూ పద్దతులను హేతుబద్దీకరించే పేరుతొ వాటిని మార్చిపడేయడం మరియు పక్కనపెట్టేయడం లాంటివి ఎన్నెన్నో చేసారు కాంగ్రెస్ ప్రభుత్వం . ఒకానొక సమయంలో ఇది ఎంతగా వెర్రితలలు వేసిందంటే అసలు రామాయణం అనేదే లేదు అదంతా ఉట్టి ఊహాజనితం రాముడు అనేది కల్పన అని స్వయంగా కేంద్రప్రభుత్వమే కోర్టులో ప్రమాణపత్రం ( అఫిడవిట్ ) సమర్పించేంత తీవ్రమైన స్థాయికి చేరుకుంది.

ఒకవైపు హిందువుల మీద ఇంతలా దాష్టీకం చేసి వారికి సంభందించిన అన్ని విషయాలమీద అధికారం చెలాయించే మన ప్రభుత్వాలు ఇంకోవైపు ముస్లిముల మీద మతపరంగా జరుగుతున్న అన్యాయాల పట్ల, వారిలో వున్న వివక్షలపట్ల, పూర్తిగా సీతకన్ను వేసేసి అసలు ఆ బాధలు పడుతున్న ముస్లిం  ప్రజలు మన దేశస్తులే కాదన్నట్టో, లేదా వారిపట్ల మన ప్రభుత్వాలకు ఎలాంటి బాధ్యత లేదన్నట్టో ప్రవర్తించారు.

దీనిని తారాస్థాయికి చేర్చిన సంఘటన షాబానో కేసు. షాబానో అనే ఒక ముస్లిం మహిళకు ఆమె  భర్త నలభై  సంవత్సరాల కాపురం తరువాత దాదాపు అరవై ఏళ్ళ వయసులో మూడుసార్లు తలాక్ చెప్పేసి ఇంట్లోనుడి బయటకు గెంటేసి ఎలాంటి భరణం కూడా ఇవ్వను అని చెప్పేసాడు . దేనితో ఆ మహిళా తన సానుభూతిపరులతో కలసి కోర్టులో కేసు వేస్తే, అది నలిగి నలిగి 1984 లో సుప్రీం కోర్టు భారత చట్టాల ప్రకారం భరణం ఇవ్వాల్సిందే అని తీర్పు ఇచ్చింది .

దీనితో సుప్రీం కోర్టు మా మత విషయాలలో కలగజేసుకుంటుంది అని ముల్లాలు గగ్గోలు పెట్టడం తో, అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఆరోజున తమకు పార్లమెంటులో రెండింటి మూడొంతుల పరిపూర్ణమైన మెజారిటీ ఉండడంతో, ఆ సుప్రీం కోర్టు ని తోసిరాజని ఆ తీర్పుని రద్దు చేసి  , ముస్లిముల విషయాలలో కలగజేసుకుని హక్కు సుప్రీంకోర్టుకు లేకుండా చేసేసారు.     

ఈ వివక్షాపూరితమైన నిర్ణయం పట్ల ముస్లింలలో వున్న కొందరు మేధావులు నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు . దానితో ముస్లిముల పట్ల భారత ప్రభుత్వం యొక్క వ్యవహారశైలి పట్ల తీవ్ర ఆక్రోశంతో అప్పటి ముస్లిం అభ్యుదయవాది , ఖురాన్ యొక్క పండితుడు, భారత ప్రభుత్వంలో మినిస్టర్ కూడా అయిన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు ఈ నిర్ణయం అనేది ముస్లిం మహిళల పట్ల క్రూరత్వం గా అభివర్ణిస్తూ , మీరు ముస్లిం మహిళలను క్రూర మృగాలకు ఆహారంగా వేసేసారు అని అంటూ తన మినిస్టర్ పదవికి  రాజీనామా చేసేసారు. ఆ రాజీనామా తో దిమ్మతిరిగిన ప్రభుత్వం ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ను బుజ్జగించడానికి సీనియర్ మినిస్టర్లను రంగంలోకి దించింది . అందుకో కొందరు ఖాన్ గారి దగ్గరకు వచ్చి మీ జనాలు ( ముస్లిములు ) గటర్ ( మురికి కాలువలో ) లో నే పడివుండాలని కోరుకుంటుంటే మనము ఏమి చేయగలము , వారిని అక్కడే ఉంచాలని మీ పెద్దలు కోరుకుంటున్నారు కాబట్టి నీవు వారి సంగతి వదిలేసి నీ రాజకీయ భవిష్యత్తు కోసం నీ రాజీనామా వెనక్కి తీసుకో అని బుజ్జగించారు . కానీ ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ముస్లిముల అభివృద్ధిని కోరుకునేవారు , ఆధునికుడు, పైగా  ఖురాన్ పండితుడు కూడా ఐన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తిచెప్పేసి ముస్లిములకు అసలైన ఖురాన్ ని ఉపదేశించే పనిలో నిమగ్నమైపోయారు.        

దీనితో  ముల్లాలకు ప్రభుత్వం మీద వున్న పట్టు ముస్లిం సమాజానికి అర్థం అయిపోయి పూర్తిగా ముల్లాలకు లొంగిపోయి దుర్భర జీవితం గడపసాగారు. దానితో ఆ ముల్లాలు రెచ్చిపోయి ముస్లిముల ప్రతి విషయంలో కలగజేసుకుంటూ ప్రతి విషయంలో తీర్పులు చెబుతూ ఫత్వాలు జారీచేస్తూ , వారిని ఆధునిక విద్య వైపు రాకుండా చూస్తూ , ఆధునిక జీవితం అందకుండా చేస్తూ , మతానికి వక్రభాష్యాలు చెబుతూ మహిళల పట్ల విపరీతమైన వివక్షకు పాల్పడుతూ మొత్తం సమాజాన్ని అత్యంత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసేలా చేసారు. 2005 ముస్లిముల స్థితిగతులను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ కూడా చాలామంది ముస్లిముల జీవితాలు ఒకప్పటి దళితుల జీవితాలకన్నా తక్కువస్థాయిలో ఉన్నాయని దానికి సంభందించి చర్యలు తీసుకోకుంటే అది భారత దేశానికే ప్రమాదకరం గా మారుతుందని హెచ్చరించింది . అంతటి తీవ్రమైన హెచ్చరికలు చేసినా కూడా ప్రభుత్వాలు ముస్లిం లీడర్లు ముల్లాలను కాదని ముస్లిముల సంక్షేమం కోసం చర్యలు  తీసుకోవడానికి ఇష్టపడలేదు.              

దానితో బహు భార్యత్వం , అధిక సంతానం , బాల్య వివాహం , ఇష్టారాజ్యంగా ట్రిపుల్ తలాక్ ఇచ్చేయడం , అలా తలాక్ ఇచ్చేసి వారిని ఇంకొకరికి ఇచ్చి తాత్కాలికంగా వివాహం చేసే పద్దతి ఐన నికాహ్ హాలాలా చేయడం అలంటి ఎన్నెన్నో దురాచారాలతో ముస్లిం సమాజం కృంగిపోసాగింది .

ఇలాంటి సమయంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కోర్టు తీర్పుని అనుసరించి ముస్లిములలో వుండే ఒక దురాచారమైన ట్రిపుల్ తలాక్ ని తొలగించడానికి చర్యలు చేపట్టింది. ముస్లిం మహిళలకు ఎంతో గొప్ప సహాయకారి అయిన ఈ చట్టాన్ని ముస్లిం నాయకులు ముల్లాలు అందరు ఏకమై అడ్డుకున్నారు. వారికి అనుకూలమైన పార్టీల అండతో ప్రభుత్వం తెచ్చిన ఈ ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టాన్ని తమకు బలం వున్న రాజ్యసభ లో అడ్డుకుని 2019 కి ముందు ఆ బిల్లు చట్టంగా రాకుండా అడ్డుకున్నారు. 

దీనితో ముస్లిం సమాజంలో వుండే ప్రగతిశీల ముస్లిం మహిళలకు ఈ ముల్లాల విషయం అర్థమైపోయి మనకు మంచిచేయగలవారు ఎవరైనా వున్నారు అంటే అది కేవలం బీజేపీ మాత్రమే అని నిర్ణయించుకుని , 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఎక్కడైతే మొత్తం ప్రతిపక్షాలు అన్నీ ఏకమై మోడీకి వ్యతిరేకంగా నిలబడ్డ కూడా , రాజకీయపండితులంతా బీజేపీ ఓటమి ఖాయం అనుకున్న తరుణంలో కూడా హిందువులతో పాటు ముస్లిం మహిళలు కూడా ఒక్కతాటిపై వచ్చి బీజేపీ కి ఓటు వేయడంతో 20 /80  ( ఎనభై సీట్లలో ఇరవై )  పార్లమెంట్  సీట్లు కూడా రావని అందరూ అనుకున్న పరిస్థితుల్లో బీజేపీ 62 /80 సీట్లు సాధించి అదే ఊపుతో మిగతా రాష్ట్రాలలో కూడా ప్రగతిశీల  ముస్లిం మహిళల మద్దత్తు సాధించి అద్భుత మెజారిటీ తో 2019 అధికారంలోకి వచ్చి, ముస్లిం మహిళల కోసం ఆ ట్రిపుల్ తలాక్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టి తమకు అనుకూలంగా వున్న పార్టీల మద్దతుతో గెలిపించుకుని చట్టంగా చేసింది.

కానీ ఈ ట్రిపుల్ తలాక్ అనేది ముస్లిం మహిళా సమాజం పట్ల చూపుతున్న వివక్ష లో కేవలం అతి చిన్న అంశం. బహు భార్యత్వం , అధిక సంతానం , బాల్య వివాహం , అరబ్బు షేక్ లతో చిన్నపిల్లలకు తాత్కాలిక ( కేవలం కొన్ని రోజుల పాటే చెల్లే) వివాహాలు చేయడం  , ఆ తరువాత వారిని వదిలేసి వెళ్లిపోవడం, ఆధునిక విద్యకు దూరంగా ఉంచడం , లాంటి ఎన్నెన్నో దురాచారాలు ఇంకా ముస్లిం సమాజంలో మతం పేరిట దేవుడి పేరిట కొందరు స్వార్థపరులు చెలామణి చేస్తున్నారు కాబట్టి ముస్లిం మహిళలను ఇలాంటి ఎన్నో దురాచారాల నుండి పూర్తిగా బయటకు తీసుకురావాలంటే అసలు ఈ దేశంలో బహు భార్యత్వం , విడాకులు , ఆస్తిపంపకాలు , బాల్యవివాహాలు , దత్తత తీసుకోవడం లాంటి ఎన్నెన్నో సమస్యలకు సంభందించి మతంతో సంప్రదాయంతో సంభందం లేకుండా అందరికీ ఒకేవిధమైన చట్టాలు ఉండాలని నిర్ణయించి ఆలా అందరికీ ఒకేలాంటి చట్టం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇలాంటి చట్టం అనేది వస్తే ముస్లిం సమాజం ముల్లాల దగ్గరికి కాకుండా  కోర్టులకు వెళ్లి తమ తమ సమస్యలు తీర్చుకుంటారని , దానితో వారి పెత్తనం మరియు ఆదాయం కోల్పోతారని భావనతో ముఖ్యంగా ముస్లిం మతపెద్దలు ఈ చట్టం తెస్తారనే భావననే వ్యతిరేకిస్తున్నారు .

కానీ కొన్ని సంస్థలు ఉత్తరాది రాష్ట్రాలలో చేసిన సర్వేలో దాదాపు 95  %  ముస్లిం మహిళలు ఈ సంస్కరణలను స్వాగతిస్తున్నారని ఒకవేళ బీజేపీ ప్రభుత్వం గనక ఈ చట్టాన్ని తెచ్చి తమ బ్రతుకులు మారుస్తానంటే మూకుమ్మడిగా బీజేపీకే ఓటేస్తామని చెప్పినట్టు వార్తలు రావడంతో మిగతా పార్టీలు కూడా ఈ చట్టాన్ని మేము కూడా సమర్థిస్తున్నాము అని మాట్లాడే పరిస్థితి వచ్చేసింది. దానితో ఈ UCC అనేది 2024 కి రాజకీయ అజెండా గా మారింది .

ఏదిఏమైనా , రాజకీయం అయినా వేరే ఏదైనా కారణం వలన అయినా ఈ సంస్కరణలు వస్తే మాత్రం అది నిజంగా ముస్లిం మహిళలు మరియు ముస్లిం సమాజం విషయంలో  గొప్ప విప్లవాత్వకమైన సంస్కరణలుగా నిలిచిపోతాయని చాలామంది భావిస్తున్నారు.

చూద్దాం 1984 లో జరిగినట్టు ముల్లాలు గెలుస్తారా లేక 2019 లో జరిగినట్టు ముస్లిముల సంక్షేమం గెలుస్తుందో .

Wednesday 12 July 2023

                       


రవీంద్రనాధ్_కౌశిక్

23ఏళ్ళ ఒక బ్రాహ్మణుడు పూర్తిగా ముస్లీం గా మారాడు.. 

#రవీంద్రనాధ్_కౌశిక్ " నబీ అహ్మద్ షకీర్ " అయ్యాడు..

బిరుదు: #బ్లాక్_టైగర్ 

దేనికోసం? దేశంకోసం.. 

ఆమహనీయుడు "బ్లాక్‌టైగర్"  వీరోచిత, విషాదాంతగాధతెలుసుకొందాం, నివాళులర్పిద్దాం.. 

.................... 

స్వాతంత్ర్య పోరాట సమయంలో, దేశం కోసం ప్రాణాల్ని అలవోకగా వదిలేసిన ఎంతో మంది వీరుల్ని మనం ఎప్పుడో ఒకప్పుడు తలుచుకుంటూ ఉంటాం. కానీ స్వతంత్ర్యానంతర భారతంలో సైతం, తన ప్రాణం కంటే దేశమే ఎక్కువ అని భావించి, మెల్లమెల్లగా ప్రాణాన్ని శత్రువులు తోడేస్తున్నా, క్రూరమైన చిత్రహింసలు నరకాన్ని చూపిస్తున్నా, స్వదేశ రహస్యాల గుట్టు విప్పకుండా, దేశం కోసం వీరమరణం పొందిన ఆ దేశభక్తుడి గురించి మనలో చాలా మందికి తెలియకపోవడం దురదృష్టకరం.

రవీంద్రనాథ్ కౌశిక్. 1952, జూలై 26న రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచీ కౌశిక్ కు నాటకాలంటే ఇష్టం. దీంతో గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యేలోపే, నటనలో అద్భుతమైన పేరు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా దేశభక్తి ఉన్న కథాంశాలను ఇతివృత్తంగా తీసుకుని రక్తి కట్టించడంలో కౌశిక్ కు మరెవరూ సాటిరాలేకపోయారు. అలా ఒక నాటకంలో చైనాకు రహస్యాలు చెప్పడానికి నిరాకరిస్తున్న భారతీయ ఏజెంట్ గా కౌశిక్ వేసిన పాత్ర, అది చూస్తున్న భారతీయ రహస్య నిఘా విభాగం (రా) అధికారుల్ని కట్టిపడేసింది. ఇతనికి ట్రైనింగ్ ఇస్తే, దేశంలో మునుపెన్నడూ లేని ఒక సీక్రెట్ ఏజెంట్ ను తయారుచేయగలమని వారికి అర్ధమైంది.

అప్పటికి 23 ఏళ్ల కుర్రాడు కౌశిక్. అతన్ని ఒప్పించగలమా లేదా అన్నది వారికి సందేహంగానే ఉంది. అయితే, ‘రా’ అధికారులు అడిగీ అడగ్గానే కౌశిక్ ఎగిరి గంతేశాడు. దేశం కోసం తన ప్రాణాలనైనా తీసేసుకోమంటూ కౌశిక్ ఆనందంగా ఒప్పుకున్నాడు. అతన్ని ఢిల్లీ తీసుకువెళ్లి, రెండేళ్ల పాటు అత్యంత తీవ్రమైన, కష్టమైన ట్రైనింగ్ ఇచ్చారు అధికారులు. శారీరకంగా, మానసికంగా అతన్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దింది రా. ఇక ఆ తర్వాత ఇస్లాం మత సంప్రదాయం, మూలాలు, ఖురాన్ గ్రంథం, పాకిస్థాన్ యాసలో ఉర్దూ, హిందీ భాషలు మాట్లాడటం లాంటివన్నీ కౌశిక్ వంటపట్టించుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దొరక్కూడదని సున్తీ సైతం చేయించుకున్నాడు. ఒక ముస్లింగా తాను ఎలా మసులుకోవాలన్నదాంట్లో, రా అధికారులే ఆశ్చర్యపోయేంతగా తనను తాను మార్చేసుకున్నాడు 23 ఏళ్ల కౌశిక్.

ఇక 1975లో దేశాన్ని విడిచిపెట్టి, సౌదీ అరేబియాకు వెళ్లి, అక్కడి నుంచి దుబాయ్ కు, అటు నుంచి పాకిస్థాన్ కు ప్రణాళిక ప్రకారం చేరుకున్నాడు కౌశిక్. “నబీ అహ్మద్ షకీర్”గా పేరు మార్చుకుని అక్కడే రెండేళ్ల పాటు లా కాలేజీలో చదివి, గ్రాడ్యుయేట్ పట్టా పొందాడు. పట్టా చేతికి వచ్చిన తర్వాత, పాకిస్థాన్ ఆర్మీలో చిన్న స్థాయిలో ఉద్యోగంలో చేరాడు. తన తెలివితో, చురుకైన వ్యక్తిత్వంతో అంచెలంచెలుగా ఎదిగి, పాకిస్థాన్ ఆర్మీ మేజర్ స్థాయికి చేరిపోయాడు. స్థానికంగా పాకిస్థాన్ లో మమేకమవ్వడానికి, అమానత్ అనే పాకిస్థాన్ అమ్మాయిని పెళ్లాడి, ఒక బిడ్డకు జన్మనిచ్చాడు. పూర్తిగా పాకిస్థాన్ సైన్యంలో కలిసిపోయి, తనపై ఎవరికీ ఎలాంటి అనుమానం లేకుండా పాక్ సీక్రెట్స్ అన్నీ భారత ప్రభుత్వానికి నిరంతరం చేరవేస్తూ వచ్చాడు.

1979 నుంచి 1983 మధ్యలో పాకిస్థాన్ ప్లాన్ చేసిన ఎన్నో అత్యున్నత స్థాయి రహస్యాల్ని ఛేదించి, వాటిని భారత రక్షణ శాఖకు సమర్ధవంతంగా అందించగలిగాడు. భారత ఇంటెలిజన్స్ వర్గాల్లో, కౌశిక్ ను ‘బ్లాక్ టైగర్’ అని పిలుచుకునేవారు. స్వయంగా ఇందిరాగాంథీయే కౌశిక్ కు ఆ పేరు పెట్టారని అంటారు. కౌశిక్ అందించిన సమాచారం కారణంగా, యుద్ధతంత్రాల్లో భారతదేశం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండి పాకిస్థాన్ ప్లాన్స్ కు చెక్ పెట్టేది. చాలా సార్లు పాకిస్థాన్ బోర్డర్ల వెంట యుద్ధానికి తెగబడి, ఆక్రమించాలని పాక్ ప్లాన్స్ వేసింది. కానీ వాటన్నింటినీ ముందుగానే భారత ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొని, ఊహించని ప్రమాదాల్ని అడ్డుకోగలిగింది. అంతా బ్లాక్ టైగర్ చలవే..!

ఇలా శత్రువు సైన్యంలోనే చేరి, ధైర్యంగా భారతదేశంకోసం పనిచేస్తున్న బ్లాక్ టైగర్, ఇన్యాత్ మాసీ అనే భారత అధికారి తెలివితక్కువతనం కారణంగా పట్టుబడ్డాడు. కౌశిక్ కు భారతదేశం తరపున కొన్ని విషయాల్ని చేరవేయాలని ఇన్యాత్ మాసీ అనే ఒక ఎంట్రీ లెవల్ ఏజంట్ ను ఇండియా పాకిస్థాన్ బోర్డర్ కు పంపించారు భారత అధికారులు. చాలా రహస్యంగా పని ముగించుకుని రావాల్సిన ఇన్యాత్, బోర్డర్లో పాక్ సైన్యానికి చిక్కాడు. అప్పటికైనా, కాస్త తెలివిగా వ్యవహరించి ఉంటే బాగానే ఉండేది. కానీ ఆర్మీ కాస్త బెదిరించగానే, బ్లాక్ టైగర్ గురించిన రహస్యాలన్నింటినీ ఇన్యాత్ కక్కేశాడు. అక్కడితో కౌశిక్ సాహసాలకు బ్రేక్ పడింది. అతని జీవితంలో నరకానికి తెర లేచింది. విషయం తెలియగానే కౌశిక్ ను అదుపులోకి తీసుకుంది పాక్ ప్రభుత్వం.

ఇన్నాళ్లుగా, తమ ప్లాన్స్ కు ఎక్కడ గండిపడుతుందో అర్ధం కాక వెర్రి కోపంతో ఉన్న పాక్ ప్రభుత్వం, అధికారులు, తమ కోపాన్నంతా బ్లాక్ టైగర్ పై తీర్చుకున్నారు. రెండేళ్ల పాటు, ప్రతిక్షణం నరకాన్ని చూపించారు. ఏ మనిషి కూడా బ్రతికుండగా తట్టుకోలేని టార్చర్ ను కౌశిక్ పై ప్రయోగించింది. అన్నింటినీ దేశం కోసం పంటిబిగువున బిగబట్టి, భరించాడే తప్ప, ఏనాడూ దేశ భద్రతకు సంబంధించిన విషయాల గురించి నోరు విప్పలేదు.

కౌశిక్ ను టార్చర్ చేసి, భారత ప్రభుత్వాన్ని తప్పు ఒప్పుకునేలా చేసి, ప్రపంచదేశాల ముందు దోషిగా నిలబెట్టాలనుకుంది పాక్. ఆ కారణంగానే భారత ప్రభుత్వం కౌశిక్ ను కాపాడటానికి ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వెళ్లిపోయింది. ఒకవేళ కౌశిక్ మా వాడే అని ఒప్పుకుంటే, అతన్ని కాపాడవచ్చు కానీ, ప్రపంచదేశాలన్నీ వేలెత్తి చూపడమే కాక, కొత్త నిబంధనల్ని దేశంపై విధిస్తాయి. అది దేశ ప్రతిష్టకు మాయని మచ్చగా మిగిలిపోతుంది. దీంతో వేరే దారిలేని ప్రభుత్వం, కౌశిక్ మా దేశం వాడు కాదు అని తేల్చి చెప్పేసింది.

కౌశిక్ ను బంధించి, సియాల్ కోట్ జైలులో ఉంచి తమ దారుణ శిక్షలకు తెరలేపారు. తాను భారతదేశం వాడినే అని ఒప్పుకోవాలని, అతనికి తెలిసిన భారతదేశ మిలిటరీ సీక్రెట్స్ అన్నీ తమకు చెప్పాలని పాక్ అధికారులు ఎన్ని సార్లు అడిగినా కౌశిక్ నోరు విప్పలేదు. గోళ్ల మధ్యలో బ్లేడు పెట్టి, అతని గోళ్లు పెకలించారు. ఒంటి నుంచి రక్తం కారేలా లాఠీలతో, ముళ్ల గదలతో చితకబాదారు. కొరడాతో వీపు చర్మం చీరిపోయేలా కొట్టారు. ఒళ్లంతా పుండ్లు పడి రక్తం కారుతుంటే, వాటిపై కారాన్ని అద్దేవారు. పురుగులు కలిపిన అన్నాన్ని బలవంతంగా తినిపించేవారు. రోజుల తరబడి తిండి పెట్టకుండా, అతని మలమూత్రాల్ని అతనే తినేలా చేశారు. చెప్పనలవి కాని, థర్డ్ డిగ్రీ శిక్షలు సైతం చిన్నబోయే ఎన్నో శిక్షల్ని అతి క్రూరాతిక్రూరంగా, బ్లాక్ టైగర్ పై ప్రయోగించారు. కానీ వాళ్లు ఎంత చేసినా, ఆ భారత పులి నోరు విప్పలేదు. అతని నిబ్బరాన్ని చూసి, పాక్ అధికారులే ఆశ్చర్యపోయారంటేనే అర్ధం చేసుకోవచ్చు టైగర్ అన్న పేరు కౌశిక్ కు ఎంత కరెక్ట్ గా సరిపోతుందో..!

ఎక్కడ భారత ప్రభుత్వం రహస్యంగా అతన్ని తప్పించుకుని తీసుకెళ్లిపోతుందోనని, రోజుకో జైలు మార్చేవారు. సియాల్ కోట్ నుంచి కోట్ లఖ్ పత్, అక్కడి నుంచి మియాన్ వాలీ, అక్కడి నుంచి ముల్తాన్ జైళ్లకు కౌశిక్ ను మారుస్తూ ఉండేవారు. అతన్ని టార్చర్ చేసీ చూసీ, ఇక చెప్పేలా లేడని, 1985లో కౌశిక్ కు ఉరిశిక్ష విధించింది. ఉరి పడినా కౌశిక్ కు ఈ నరకం నుంచి విముక్తి లభించేదేమో..అతనికి ఆ అదృష్టాన్ని కూడా దక్కనివ్వకుండా ఉరిశిక్షను రద్దు చేసి, యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. వారు అతనిపై చేసిన దారుణాలకు, అకృత్యాలకు, కౌశిక్ కు టీబీ, ఆస్తమా వచ్చింది. మందులు వాడితే బతికేస్తాడన్న భయంతో కనీసం టాబ్లెట్స్ వేయకుండా, డాక్టర్ కు చూపించకుండా నిర్లక్ష్యం వహించింది పాక్ ప్రభుత్వం. దీంతో జబ్బు బాగా ముదిరిపోయి, 1999లో తన పుట్టిన తేదీ అయిన జూలై 26నే కన్నుమూశాడు బ్లాక్ టైగర్.

అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ, భారతదేశపు గూఢాచారుల్లో అగ్రస్థానంలో ఉంటాడు రవీంద్ర కౌశిక్. అతని లాంటి మరొక గూఢచారి దొరుకుతాడా అంటే అనుమానమే. ఒకవేళ భారత రక్షణ శాఖ పంపిన ఇన్యాత్ మాసీ కనుక కౌశిక్ గురించి చెప్పకుండా ఉండి ఉంటే, నేటికీ పాకిస్థాన్ ఆర్మీలో మన టైగర్ మారువేషంలో తిరుగుతూనే ఉండేది. శత్రుదేశ రహస్యాలు సేకరిస్తూనే ఉండేది. కౌశిక్ మరణించి ఉండవచ్చు కానీ, అతని పేరు మాత్రం, భారతదేశ చరిత్రలో చిరకాలం నిలిచి ఉండిపోతుంది...... చివరిగా ఒక చిన్న మాట, మన దేశభక్తి ని నిరూపించుకోడానికి మనం అందరం మిలట్రీలో చేరక్కర్లేదు...కనీసం ఇలాంటి వాళ్ళ చరిత్ర చదివినా దేశభక్తి ఉన్నట్టే...  ఈ మెసేజ్ ని ఓపికగా చదివినందుకు చాలా థాంక్స్... ..జైహింద్..

ఈ అసమాన వీరుడు గురించి  షేర్ చేయండి.

వందేమాతరం🇮🇳

సేకరణ

#Blacktiger

Tuesday 11 July 2023

 Respectful tribute on the birth anniversary of Saint Lieutenant General Hanutt Singh Jasol, who showed indomitable courage in the 1971 India-Pak War.

For thousands of years, the Kshatriya community has been giving a strange example of heroism - greatness - nationalism, yet there is always something from this community that makes pride proud. Today we will tell you the heroes of the 1971 India - Pakistan war, the most in history The great tank warrior who created havoc in the Pakistan army in 1971. This Mahavir, who destroyed 48 tanks of the Pakistan Army, was such a patriot with his bravery, who never married nor took a salary from the army for the service of the country.
Lt-General Hanut Singh Rathore
This is the Kshatriya for the country, who remained unmarried for life and without a salary for an army job Lieutenant General Hanut Singh Rathore
(Veer Hanut Singh this Rajasthani saint had destroyed 48 Pak tanks)
Where the soil of Rajasthan has given birth to heroes like Maharana Pratap and Veer Durgadas, the devotee is also the mother of Shiromani Mirabai. Veer Hanut Singh had both the qualities of Rajasthani soil. Under their leadership, the Poona Horse Regiment destroyed 48 tanks of Pakistan in the 1965 and 1971 India-Pak war, after which there was no option left except to accept defeat before Pak Army.
Lay. General Hanut Singh was born on 6 July 1933. Colonel Arjun Singh Ji Rathore was held at the house of Jasol, Rajasthan. He was the cousin of former Foreign and Defense Minister Jaswant Singh. After completing studies at Karnan Brown School in Dehradun, he entered NDA in 1949. That's where they joined the army. Here he was appointed as Second Lieutenant. After this, he continued to progress step by step.
The strength is shown in the India-Pak war-
Hanut Singh participated in the India-Pak war on behalf of the Pune Horse Regiment in 1965 and 1971. Under their leadership A. B. Tarpare and Second Lieutenant Arun Khetrapal demolished 48 tanks of the Pakistan Army and released sixes of the Pakistan Army by introducing war skills.
Pakistan said pride of Hind
Influenced by Hanut Singh's skills in the war, Pakistan's unit awarded this Indian regiment with the title of Fakr-e-Hind which was awarded by an opposition army for the first time in the history of the Indian Army. Mahavir Chakra was also awarded to show them bravery in the war.
Child-Brahmachari remained forever-
Hanut Singh was known as Gurudev in the regiment. All people respected them saying this. They did not get married. Impressed by them, most of the officials of their unit also did not marry.
Became a saint from a soldier-
He was trending towards spirituality and yoga since childhood. During the army, he was introduced to Shaiv Bal Ashram of Dehradun. He started staying there after retiring from the army. He was known by the name of Guruji. They were strictly against alcohol and meat.
Dehradun's Bal Shivayogi was impressed by him. He settled down there after this. He used to visit Balasati Ashram in Jodhpur for two months a year. Even there he doesn't talk to family much and engage in his spiritual practice.
●Mahavir Chakra winner of the 1971 India-Pakistan war and destroyed more than 48 tanks in Pakistan with a unique strategy. It was because of the war that Indian Army succeeded in surrounding Lahore which made India win in Pakistan's Shakargarh region in the 1971 battle.
===============================
Introduction to Life --
Hanut Singh Rathore was a descendant of Jasol Rawal Mallinath, his descendant is Mahecha Rathore, his father lt. Col Arjun Singh Ji was born on 6 July 1933, he remained unmarried throughout his life and was among the ultimate devotees of Sati Mata Rupkanwar Bala village, he was commissioned in Indian Army on 28 December 1952, included in the 12 greatest generals of Azad India and General in Indian Army The famous General by the name of Hanut was living in Dehradun right now. General Hanut, the relative cousin of former Union Minister Jaswant Singhji used to engage in spiritual meditation.
He was awarded the Mahavir Chakra for extraordinary heroism in the 1971 India-Pakistan war and was, authorized author of FLAG HISTORY OF ARMOURED CORP.
He was also given the ultimate specialist service medal PVSM,
He retired on 31 July 1991.
===============================
India-Pakistan War of 1971-----
Lt Colonel (then) Hanut Singh Rathore had commanded 47 Infantry Brigades in this war, Shakargarh was one of the areas where the most fierce war took place in this war.
47 Infantry Brigade of Lieutenant Colonel (then) Hanut Singh was deployed near the Basantar River in the Shakargarh sector, Pakistan had installed many land mines in this river,
On 16 December 1971, the army successfully crossed the river under the command of Hanut Singh, Pakistan attacked with tanks for two days continuously.
Lt. Colonel (then) Hanut Singh led and guided the army from one dangerous sector to another, regardless of his safety.
In this war, under their leadership, the Indian Army destroyed 48 tanks in Pakistan and failed the attack on Pakistan.
He introduced amazing heroism, leadership, and dutifulness and as a result of this victory, Hanut Singh was awarded with Mahavir Chakra.......
Former Army President General V.K. Singh has given his book LEADERSHIP IN THE INDIAN ARMY
I wrote about Hanut Singh ji that.......
“Hanut will be remembered as one of the finest armour commanders of the Indian army. His simplicity, courage, boldness, high sense of moral values, and professionalism will always be a source of inspiration for generations of officers to come”

 FRENCH  CRISIS

(Khalid Umar's brilliant post.. *Must read*...)

The liberal West is blaming it on Economic conditions like falling standards of public services in health, education, transport and worsening working conditions, etc. The leftists say that the unrest is due to Macron Govt. reducing housing benefits for the poorest, limiting the rights of the unemployed and now ‘reforming’ pensions to save money. They blame it on taxation disparity where the rich pay less tax etc.   

Economic factors can’t be ignored. But it is not the root cause. *Unless the Europeans don’t recognise the root cause, they can’t find solutions as well.* 

The WW2 totally annihilated the fabric of European societies. Europe encouraged immigration as it needed labour to build the continent. It started with labour immigration, then waves of family reunification, and irregular/forced immigration (asylum) came. 

Immigrants were housed in Govt. housing projects as it is in all the European countries till date. That started the formation of Muslim dominated population centres across the Europe, in the suburbs of urban centres.  

It was the beginning of ghettoisation - the division of society on faith lines.

*Economic conditions in the countries the Muslims come from are the worst in the world.* Even the worst economic conditions in the Western nations is still far better than what they immigrate from. 

*The root cause of the troubles in France and the rest of the Europe is Islamic faith. It is the exclusivist nature of Islam, which is characterised by an utter disregard for opinions and ideas which are different from Islamic Sharia. Muslim populations therefore are naturally prone to form population ghettos as the organising principle of Islam is based upon excluding those entities which possess traits and ideology different from them.*

That ghettoisation gives further impetus to close-mindedness. *They live in echo-chambers of their faith based upon hatred of everything that is beautiful, be that painting, dance, music, wine, freedom of thought - everything that Europe is proud of.*

In my opinion, it is not due to the incident of shooting involving a police officer and Nahel that the big urban centres in France are on fire. If the anger is on Police, then why is the library torched, or private businesses like Nike store, or a gun store was ransacked. 

Muslims represent approximately 10% of the population in France. It is their hatred and anger over the French measures to regulate mosques, Hijab ban, etc.  

Does economic problems prompt grooming gangs by the Muslims throughout Europe, including UK, Norway, Sweden, Denmark, France targeting, adolescents, young girls. Is it because of economy that Sweden has become the rape capital of EU, courtesy Muslim immigrants? Germany has recently seen riots of the same scale. 

It is a statistical observation by all the societies that *when Muslims approach close to 10% of the population, they tend to increase lawlessness as a means of complaint about their conditions. Any non-Muslim action offends Islam, and results in uprisings and threats. After 15% onwards, situation gets critical. France, Sri Lanka, Russia, Kenya,  Uganda, India, Israel – all are within the 10%-20% bracket.*

*After reaching 20%, nations can expect hair-trigger rioting, jihad militia formations, sporadic killings, and the burnings of Christian churches and Jewish synagogues. That is the future of any nation.* 

The reason is simple. *Muslims don’t integrate into any just society.  How are they behaving in India in response to democratic measures of UCC? Democracy is anathema to them.* The left liberals are trying to link this unrest and uprising with the class struggle economics, poverty, etc. It is total non-sense! 

*The reasons of poverty in Muslims is not because of oppression of any kind but the decadent ideology they live for. The world must not have any sympathy with it.* They are so poor that instead of a grocery store they ransack a guns store! 

The leftist ideology in the western academia and politics is the greatest enemy of the West. *The hoax of world population reaching unsustainable numbers was created. Today the fact is that population collapse is the greatest risk to the future of civilisation and specially the West.*

The statistics are already very alarming with *none of the European country fertility rate is 2.1 which is necessary to maintain their race. In 2021, the total fertility rate in the EU was 1.53.* Europeans as a race and ethnicity are diminishing. In the next 20 years, Europe's share of working-age people be somewhere between 50-55 %. 

Scary times ahead!

It is thus urgent to put an end to the leftist discourse that it is class struggle, economy, poverty, ethnic disenfranchisement, colour, etc. No sir, it is the faith. It is the supremacist religion of Islam. 

Europe has only one solution; UCC on the strictest scale. Control mosques and extremists as a top priority. Any Muslim of non European origin, no matter even of born in Europe, found guilty of any crime whatsoever, must be stripped of nationality and stripped back to the country of ethnic origin. EU is full of undocumented migrants from the Middle East and north Africa who cross the Mediterranean Sea into Italy and other parts of Europe. Just ship them back. 

EUROPE has to *remember that secularism is not for Muslims. The most peaceful of Muslims societies have been under draconian laws and dictatorships. They have never lived in peace in democracy. Their compass is sharia which is dictatorship of Allah. This is the reason of their refusal to integrate.* It is now the human rights of Europeans which are at stake. Would the Europeans will be thriving and in control of their continent after 50 years will be decided today in the parliaments of Europe. 

*Bomb hurling youths and public property burning masses, come from just one community!* Islam is the story of an ideology that has derailed it's youth from any humane / rational perspective to respond, instead of reactions. 

*Islamophobia is a victim card they keep ready at the finger tips as an excuse to execute what their cult leader taught them!*

This is true Islam for you, however decadent it may seem! This is the real face of this cult! 

 - Khalid Umar

Monday 10 July 2023

కోల్పోయిన లేదా అదృశ్యమైన చరిత్ర యొక్క సంగ్రహావలోకనం

 క్రీ.శ. 622 నుండి క్రీ.శ. 634 వరకు కేవలం 12 సంవత్సరాలలో, మహమ్మద్ అరేబియాలోని విగ్రహారాధకులందరినీ బలవంతంగా కత్తితో ముస్లింలుగా మార్చాడు!  (మక్కాలో మహాదేవ్ కబలేశ్వర్ (కాబా) తప్ప!)*

 *క్రీ.శ.634 నుంచి 651 వరకు అంటే కేవలం 16 ఏళ్లలో పార్సీలంతా కత్తిమీద సాముతో బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు!*

 640లో, ఇస్లాం మొదటిసారిగా ఈజిప్టులో అడుగు పెట్టింది మరియు కేవలం 15 సంవత్సరాలలో, 655 నాటికి, దాదాపు ఈజిప్ట్ ప్రజలందరూ బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు!*

 *ఉత్తర ఆఫ్రికా దేశాలైన అల్జీరియా, ట్యునీషియా, మొరాకో మొదలైన దేశాలు క్రీ.శ.640 నుండి 711 వరకు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డాయి!*

 * 3 దేశాల సంపూర్ణ సంతోషాన్ని, శాంతిని బలవంతంగా లాక్కోవడానికి ముస్లింలు కేవలం 71 ఏళ్లు పట్టారు!*

 * 711 ADలో స్పెయిన్ ఆక్రమించబడింది, 730 AD నాటికి స్పెయిన్ జనాభాలో 70% ముస్లింలు!

 కేవలం 19 సంవత్సరాలలో తురుష్కులు కొంచెం ధైర్యంగా మారారు, టర్కీలకు వ్యతిరేకంగా జిహాద్ 651 ADలో ప్రారంభమైంది, మరియు 751 AD నాటికి తురుష్కులందరూ బలవంతంగా ముస్లింలుగా మార్చబడ్డారు!*

 * ఇండోనేషియాపై జిహాద్ కేవలం 40 ఏళ్లలో పూర్తయింది!  1260లో, ముస్లింలు ఇండోనేషియాలో మారణకాండ సృష్టించారు మరియు 1300 AD నాటికి ఇండోనేషియన్లందరూ బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు!*

 పాలస్తీనా, సిరియా, లెబనాన్, జోర్డాన్ మొదలైన దేశాలు 634 మరియు 650 మధ్య బలవంతంగా ముస్లింలుగా మార్చబడ్డాయి!*

సిరియా కథ మరింత బాధాకరం!  ముస్లింలు తమ స్త్రీలను క్రైస్తవ సైనికుల ముందు ఇచ్చారు!  ముస్లింల నుండి మమ్మల్ని రక్షించడానికి ముస్లిం మహిళలు క్రైస్తవుల వద్దకు వెళ్లారు!  పేద మూర్ఖ క్రైస్తవులు వచ్చి ఈ దుష్టుల మాటలకు ఆశ్రయం ఇచ్చారు!  అప్పుడు ఏముంది, "శూర్పణఖ" రూపంలో వచ్చిన వారంతా కలిసి సైనికులందరినీ రాత్రిపూట హలాం చేశారు!*

 *ఇప్పుడు మీరు భారతదేశ పరిస్థితిని చూడండి!*

 ఆ తర్వాత భారత్‌పై జిహాద్ క్రీ.శ.700లో మొదలైంది!  అతను ఇంకా నడుస్తున్నాడు!*

 * ఆక్రమణదారులు ఇరాన్‌కు చేరుకుని తమ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న సమయంలో, భారతదేశంలోని రాజపుత్రులు తమ సామ్రాజ్యాన్ని తమ కళ్లతో కూడా చూసే ధైర్యం వారికి లేదు!

 * క్రీ.శ.636లో ఖలీఫా భారతదేశంపై మొదటి దాడిని ప్రారంభించాడు!  ఒక్క ఆక్రమణదారుడు కూడా సజీవంగా తిరిగి వెళ్లలేడు!*

 కొన్నేళ్లుగా ముస్లిం ఆక్రమణదారులు భారతదేశానికి ఎదురుగా నిద్రపోయే సాహసం కూడా చేయలేదు!  అయితే కొన్నాళ్లకే రాబందులు తమ కులాన్ని చూపించారు!  మళ్లీ దాడి!  ఈ సమయంలో ఉస్మాన్ ఖలీఫా సింహాసనంపైకి వచ్చాడు!  అతను హకీమ్ అనే జనరల్‌తో భారీ ఇస్లామిక్ మిడతలను భారతదేశానికి పంపాడు!

సైన్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, కమాండర్-ఇన్-చీఫ్ బందీగా పట్టుకున్నాడు!  యువరాజు భారతీయ రాజపుత్రులచే చంపబడ్డాడు మరియు చాలా దుర్భరమైన స్థితిలో అరేబియాకు తిరిగి పంపబడ్డాడు, తద్వారా అతని సైన్యం యొక్క దురదృష్టం ఉస్మాన్‌కు చేరుకుంటుంది!

 * ఈ ప్రక్రియ దాదాపు 700 AD వరకు కొనసాగింది!  భారతదేశం వైపు మొహం తిప్పిన ముస్లింలంతా రాజపుత్ర పాలకులు భుజాల నుంచి తల దించుకున్నారు!*

 ఆ తర్వాత కూడా భారత వీర సైనికులు ఓటమిని అంగీకరించలేదు!  7వ శతాబ్దంలో ఇస్లాం ప్రారంభమైనప్పుడు, అరేబియా నుండి ఆఫ్రికా, ఇరాన్, యూరప్, సిరియా, మొరాకో, ట్యునీషియా, టర్కీ వంటి పెద్ద దేశాలు ముస్లింలుగా మారిన సమయంలో, మహారాణా ప్రతాప్ పూర్వీకుడైన బప్పా రావల్ భారతదేశంలో జన్మించాడు! *

 * అతను అద్భుతమైన యోధుడు, ఇస్లాం యొక్క గోళ్ళలో చిక్కుకోవడం ద్వారా, ఆ హీరో ఆఫ్ఘనిస్తాన్ నుండి ముస్లింలను చంపాడు!  ఇది మాత్రమే కాదు, అతను యుద్ధం చేస్తూనే ఖలీఫా సింహాసనాన్ని చేరుకున్నాడు!  ఖలీఫా స్వయంగా తన ప్రాణాలను అడుక్కోవలసి వచ్చింది!*

* ఆ తర్వాత కూడా ఈ ప్రక్రియ ఆగలేదు!  భారతదేశానికి నాగభట్ట ప్రతిహార II వంటి యోధులు లభించారు!  తన జీవితాంతం రాజపుత్ర మతాన్ని అనుసరించి, మొత్తం భారతదేశాన్ని రక్షించడమే కాకుండా, ప్రపంచంలో మన శక్తి యొక్క ధృవాన్ని నిలబెట్టింది!

 అరబ్ ఓడిపోలేదని బప్పా రావల్ ముందే చెప్పాడు!  కానీ క్రీ.శ.836లో ప్రపంచాన్ని జయించిన ముస్లిములను దిగ్భ్రాంతికి గురిచేయడం భారతదేశంలో జరిగింది!

 * మిహిర్భోజ ప్రతిహార చక్రవర్తి ముస్లింలను కేవలం 5 గుహలకే పరిమితం చేశాడు!  అదే సమయంలో, ముస్లింలు యుద్ధంలో మాత్రమే విజయం సాధించి, అక్కడి ప్రజలను ముస్లింలుగా మార్చేవారు!

 * భరత్ వీర్ రాజ్‌పుత్ మిహిర్భోజ్ ఈ ఆక్రమణదారులను అరేబియా వరకు కదిలించాడు!

 ఇస్లాం ఆవిర్భవించిన 400 సంవత్సరాల వరకు పృథ్వీరాజ్ చౌహాన్ వరకు, రాజ్‌పుత్‌లు ఇస్లాం వ్యాధిని భారతదేశాన్ని ప్రభావితం చేయనివ్వలేదు!  ఆ యుద్ధ కాలంలో కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యుత్తమంగా ఉంది!  ఆ తర్వాత ముస్లింలు కూడా విజయం సాధించారు, కానీ రాజ్‌పుత్‌లు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఓటమిని అంగీకరించలేదు, వారు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా కూర్చోలేదు!

* చివరిగా వీర్ దుర్గాదాస్ జీ రాథోడ్ ఢిల్లీకి నమస్కరించాడు, జోధ్‌పూర్ కోటను మొఘలుల చేతుల్లోకి తీసుకెళ్లి, హిందూ మతానికి గౌరవాన్ని జోడించారు!*

 ముస్లింలు ఏ దేశాన్ని ముస్లింగా మార్చడానికి 20 సంవత్సరాలు పట్టలేదు, 800 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించినా, మేవార్ సింహం మహారాణా రాజ్ సింగ్ తన గుర్రంపై ఇస్లాం ముద్ర వేయడానికి అనుమతించలేదు.

 * మహారాణా ప్రతాప్, దుర్గాదాస్ రాథోడ్, మిహిర్భోజ్, రాణి దుర్గావతి, తమ మాతృభూమి కోసం తమ జీవితాలను ఆడుకున్నారు!*

 * ఒకప్పుడు ఇది వచ్చినప్పుడు, పోరాడుతున్న రాజపుత్రులు కేవలం 2% వద్ద ఆగిపోయారు!  ప్రపంచం మొత్తాన్ని ఒకేసారి చూడండి మరియు ఈ రోజు మీ వర్తమానాన్ని చూడండి!  20 ఏళ్లలో ప్రపంచ జనాభాలో సగం మందిని ముస్లింలుగా మార్చిన ముస్లింలు కేవలం భారత్‌లోనే ఎందుకు పాకిస్థాన్ బంగ్లాదేశ్‌కు పరిమితమయ్యారు?

 * రాజా భోజ్, విక్రమాదిత్య, నాగభట్ట I మరియు నాగభట్ట II, చంద్రగుప్త మౌర్య, బిందుసార, సముద్రగుప్త, స్కంద గుప్త, ఛత్రసల్ బుందేలా, అల్హా ఉదల్, రాజా భటి, భూపత్ భాటి, చాచాదేవ్ భాటి, సిద్ధ శ్రీ దేవరాజ్ భాటి, కనద్ దేవ్ చౌహాన్, వీరం దేవ్ చౌహాన్, వీరం దేవ్ చౌహాన్ హమ్మీర్ దేవ్ చౌహాన్, విగ్రహ్ రాజ్ చౌహాన్, మాల్దేవ్ సింగ్ రాథోడ్, విజయ్ రావ్ లంఝా భాటి, భోజ్‌దేవ్ భాటి, చుహార్ విజయరావ్ భాటి, బలరాజ్ భాటి, ఘడ్సీ, రతన్ సింగ్, రాణా హమీర్ సింగ్ మరియు అమర్ సింగ్, అమర్ సింగ్ రాథోడ్, దుర్గాదాస్ రాథోడ్, జస్వంత్ సింగ్, మీర్జా రాజా జై సింగ్, రాజా జైచంద్, భీమ్‌దేవ్ సోలంకి, సిద్ధ శ్రీ రాజా జై సింగ్ సోలంకి, పులకేశిన్ II సోలంకి, రాణి దుర్గావతి, రాణి కర్ణావతి, యువరాణి రతన్‌బాయి, రాణి రుద్రా దేవి, హదీ రాణి, రాణి పద్మావతి వంటి అనేక మంది రాణులు పోరాడారు మరియు తమ రాజ్యాన్ని కాపాడుకున్నారు.దీని కోసం ప్రాణాలర్పించారు!*

* ఇతర యోధులు తోగా జీ వీర్వర్ కల్లాజీ జైమల్ జీ జీటా కుపా, గోరా బాదల్ రాణా రతన్ సింగ్, పజ్బన్ రాయ్ జీ కచావా, మోహన్ సింగ్ మంధర్, రాజా పోరస్, హర్షవర్ధన్ బెస్, సుహెల్దేవ్ బెస్, రావు షేఖాజీ, రావు చంద్రసేన్ జీ డోడ్, రావు చంద్ర సింగ్ జీ రాథోడ్ కృష్ణ కుమార్ సోలంకి, లలితాదిత్య ముక్తాపిడ్, జనరల్ జోరావర్ సింగ్ కలువారియా, ధీర్ సింగ్ పుండిర్, బల్లూజీ చంపావత్, భీష్మ రావత్ చుండా జీ, రాంసా సింగ్ తోమర్ మరియు అతని వారసులు, ఝాలా రాజ మన్, మహారాజా అనంగ్‌పాల్ సింగ్ తోమర్, స్వాతంత్ర్య సమరయోధులు రావ్ భక్తవర్ సింగ్, అమ్జ్హన్ పట్వార్ సింగ్ , రావ్ రాజా రామ్ బక్ష్ సింగ్, ఠాకూర్ కుశాల్ సింగ్, ఠాకూర్ రోషన్ సింగ్, ఠాకూర్ మహావీర్ సింగ్, రావ్ బేణి మాధవ్ సింగ్, దూంగ్జీ, భుర్జీ, బాల్జీ, జవహర్జీ, ఛత్రపతి శివాజీ!*

 అటువంటి హిందూ యోధుల ప్రస్తావన అప్పటి నెహ్రూ-గాంధీ ప్రభుత్వ హయాంలో మన చరిత్రలో మనకు బోధపడలేదు!  అక్బర్ గొప్ప చక్రవర్తి అని బోధపడింది!  అప్పుడు హుమాయూన్, బాబర్, ఔరంగజేబు, తాజ్ మహల్, కుతుబ్ మినార్, చార్మినార్ మొదలైన వాటి గురించి మాత్రమే నేర్పించారు!

 * హిందువులు సంఘటితమై ఉండకపోతే, ఈ రోజు ఈ దేశం సిరియా మరియు ఇతర దేశాల మాదిరిగా పూర్తిగా ముస్లిం దేశంగా మారిపోయేది!

 * హిందూ సమాజానికి చేరుకోవడానికి ఈ అందమైన విశ్లేషణ సమాచారం తప్పనిసరి!  ప్రతి తరగతి మరియు సమాజంలోని హీరోల కథలు చెప్పడం వారు గర్వపడేలా చేయాలి!*

 *కనీసం ఐదు గ్రూపులు పంపాలి*

 *కొందరు పంపరు*

 * కానీ మీరు ఖచ్చితంగా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను * ️🔱

 స్వామి దీపేశానంద సరస్వతి

[7/10, 15:39] +91 85003 01961: *బెంగళూరుకు చెందిన ఒక అమ్మాయి ఇంగ్లీషులో ఓపెన్ లెటర్ (రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ) మీడియాలో వైరల్‌గా మారింది.  రాహుల్ గాంధీని పిఎం నరేంద్ర మోడీతో పోల్చవచ్చా అని తనను తాను నిర్ణయించుకోవాలని ఆమె కోరింది… లేఖ ఈ క్రింది విధంగా ఉంది*

*"ప్రియమైన మిస్టర్ రాహుల్ గాంధీ"*

*లక్షలాది మంది ప్రజలు తమ నాయకుడిగా నరేంద్ర మోడీని అనుసరిస్తారు, వారు అతనిని తమ ఆదర్శంగా భావిస్తారు. మన దేశంలో ఎంత మంది మిమ్మల్ని (రాహుల్ గాంధీ) తమ ఆదర్శంగా భావిస్తారు?*

*రాజవంశ అనుచరులకు అధికారాన్ని అప్పగించడానికి ఇష్టపడని దేశంలోని వ్యక్తి, నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు మరియు ప్రజలు తిరస్కరించిన అదే రాజవంశానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గాంధీ ట్యాగ్ కాకుండా, జీవితంలో ఏ రంగంలోనైనా మీరు సాధించిన విజయం ఏమిటి? వాస్తవానికి, చాలా కాలం నుండి ప్రజలను మోసం చేశారు, దయచేసి మాకు చెప్పండి మీరు నిజంగా ఏమి సాధించారు?*

*ప్రతి సంవత్సరం, నరేంద్ర మోడీ, తన పుట్టిన రోజున, తన తల్లిని కలుస్తాడు మరియు తల్లి సరైన మార్గంలో నడవడానికి సంకేతంగా భగవద్గీత కాపీని అందజేస్తాడు. మీ అమ్మగారు ఏం చేస్తుంటారు*

*నరేంద్ర మోడీ మొదటిసారి పార్లమెంటులోకి ప్రవేశించినప్పుడు, ఆయన సభకు నమస్కరించారు మరియు దానిని ప్రజాస్వామ్య దేవాలయం అని పిలిచారు.  మీరు అదే నమ్ముతారా?  మీరు ఎప్పుడైనా పార్లమెంటును గౌరవించారా?*

*ప్రధాని అయిన తరువాత, గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు తన జీతం రూ.  21,00,000 ను పిల్లల విద్యా నిధికి విరాళంగా ఇచ్చారు. రాహుల్ మీరు ఎప్పుడైనా దేశం కోసం ఏదైనా సహకరించారా?*

*ప్రధాని మోడీ నాయకత్వంలో కేవలం 4 సంవత్సరాలలో 600 మంది ఉగ్రవాదులు నిర్మూలించబడ్డారు.  మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఉగ్రవాదులు చంపబడ్డారు?*

*స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, పేదలకు వంట గ్యాస్ కనెక్షన్లు లభించలేదు, కానీ 4 సంవత్సరాల కాలంలో, 50 మిలియన్లకు పైగా పేద ప్రజలకు మోడీ వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు.*

*అదే విధంగా, గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిర్ధారించబడింది, మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయింది?*

*మోడీ ఏ కుటుంబానికి అనుకూలంగా లేదా స్వపక్షపాతాన్ని ప్రోత్సహించరు, కానీ మీ కుటుంబం మొత్తం పార్టీపై ఆధిపత్యం చెలాయించింది మరియు పార్టీని వారి వ్యక్తిగత ఆస్తిగా భావిస్తుంది.  ఎందుకు?  మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, రాబర్ట్ వాద్రాకు ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం ఎలా వచ్చింది?*

*ప్రధాని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డోక్లాం సమస్య ప్రారంభం కాలేదు. ఇది చాలా సంవత్సరాల క్రితం ప్రారంభమైంది, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. తమ సైనికులను తిరిగి పిలవాలని చైనీయులను బలవంతం చేసినది ప్రధాని మోడీ. మీ ప్రభుత్వం మరియు మీరు దీన్ని చేయగలిగారు?*

*6 సంవత్సరాల కాలంలో ప్రధాని మోడీ లేదా ఆయన ప్రభుత్వంపై ఒక్క అవినీతి కేసు కూడా లేదు. అవినీతి లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు దశాబ్దాలలో (60 సంవత్సరాలు) ఏదైనా కాలాన్ని చూపించగలరా? లేదు!*

*మీరు మరియు మీ పార్టీ ప్రజలు పిఎం మోడిని చైవాలా అని పిలుస్తారు.  అవును, అతను టీ అమ్మినట్లు ఒప్పుకున్నాడు. మేము వారి ఆదాయాన్ని మరియు నిజాయితీతో కూడిన జీవితాన్ని ఏదైనా తప్పుగా పరిగణించము.  మీ ఆదాయం మరియు జీవనం కోసం మీరు ఏ పని చేశారో మాకు చెప్పగలరా?*

*నరేంద్ర మోడీ దేశ ప్రయోజనాల కోసం వివిధ దేశాలకు వెళతారు.  మీరు ఏ ప్రయోజనం కోసం విదేశాలకు వెళతారో మాకు చెప్పగలరా?*

*ప్రధాని మోడీ సైనికుల కోసం OROP ను ఆమోదించారు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు మరియు మా సైనికులకు ఇతర భద్రతా, సైనిక సామగ్రిని కొనుగోలు చేశారు.  మీ ప్రభుత్వం వారి కోసం ఏమి చేసింది?*

*అతను 3 సంవత్సరాలలో 300 మిలియన్లకు పైగా ప్రజలను "జన ధన్ యోజన" లో చేర్చాడు. మీ పార్టీ పదేళ్ల పాలనలో ఇది ఎందుకు సాధ్యం కాలేదు?*

*ఆడపిల్లలను కాపాడటానికి పిఎం మోడీ "బేటీ బచావో, బేటి పధావో" ప్రచారాన్ని ప్రారంభించారు. దేశంలో బాలికలను కాపాడటానికి కాంగ్రెస్, లెఫ్ట్, ఆప్, 🥄🥄లు ఏమి చేశారు?*

*దేశంలోని లక్షలాది మందికి లబ్ధి చేకూర్చే "ముద్ర జీవన్ బీమా యోజన" ను ప్రారంభించారు.*

*దేశ ప్రజల ప్రయోజనాల కోసం, పదేళ్లలో మీ కాంగ్రెస్ ప్లభుత్వంఎన్ని పథకాలను తీసుకువచ్చింది?*

*సరిహద్దులను రక్షించడానికి పాకిస్తాన్‌లో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడానికి సాహస నిర్ణయం తీసుకున్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సరిహద్దులను రక్షించడానికి మీ పార్టీ ఏం చేసింది?*

*తమతమ పార్లమెంటులల్లో ప్రసంగించడానికి అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, కెనడా, భూటాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ మరియు జపాన్ ఆయనను ఆహ్వానించారు. ప్రధాని మోడీ కృషి మరియు నాయకత్వాన్ని ప్రశంసించారు.*

*కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అప్పటి ప్రధానమంత్రి*

*"మౌన మైనపు సింగ్" ని*

*ఎన్ని దేశాలు, ఇలా ఆహ్వానించాయి?*

*ఏడేళ్లలోనే, మన ప్రధాని ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అయ్యారు.*

*"టైమ్స్ పర్సన్ ఆఫ్ ది వరల్డ్" గా పేరు పొందారు.*

*మీరు 2004 నుండి రాజకీయాల్లో ఉన్నారు.  ఇప్పటివరకు ఏమి సాధించారు?*

*న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో 22,000 మంది ప్రజల ముందు నరేంద్ర మోడీ ప్రకటించారు, "మేము బిచ్చగాళ్ళం కాదూ.. మాదిపాములాడించే దేశం కాదు,విశ్వాన్ని ఏలబోయే దేశం.." అని!*

*రాహుల్! మన దేశకీర్తిని ఇలా స్తుతించే ధైర్యం, స్థైర్యం నీకు ఉందా?*

*స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, మీ కుటుంబ-ప్రభుత్వాలు "పేదరికాన్ని తొలగించు" అని చెప్పడంలోనే బిజీగా ఉన్నాయి, మరియు మనదేశం చాలా పేదదేశం అని ప్రపంచానికి చాటడంలో మాత్రమే విజయం సాధించింది.*

*విదేశాలలో మనదేశం యొక్క ప్రభావాన్ని మెరుగుపరచడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా?*

*ప్రతిరంగంలో మీ పార్టీ.. కార్యకర్తల సహకారం కోసం ప్రాకులాడుతూ ఉంటుంది! కానీ.., కేవలం 6సం" లలో, నరేంద్రమోడిజీ...*

*మీరు 60ఏళ్లగా జపంచేస్తు.. కోరుతూనే ఉండిన "ఆ-మార్పు" ను ఎలా తీసుకురాగలిగారు.*

 *పీఎం మోడీ రోజుకు 18 గంటలు పనిచేస్తారు, సమయమూ, డబ్బు ఆదాచేయడానికే ఫ్లైట్ లోనే నిద్రపోతాడు. రాహుల్! మీరు దేశం కోసం రోజుకు ఎన్ని గంటలు పని చేయగలరు?*

*ప్రధానికి బలమైన రాజకీయ నేపథ్యం లేదు.  ఆయన కృషి, నిబద్ధత, అంకితభావం వల్లనే.దేశప్రధాని అయ్యారు. గాంధీ-ట్యాగ్‌ను వదలిపెట్టి, మీ సామర్ధ్యం, బలం, కృషి తో మీరు ఏదైనా సాధించగలిగారా?*

*18 ఏళ్ళ వయసులో, దేశసేవ చేయడానికి నరేంద్రమోడీ ఇల్లు వదిలి ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. రాహుల్ గాంధీ 18 ఏళ్ళ వయసులో మీరు ఏమి చేస్తుండినారో చెప్పగలరా?*

*ఈ దేశంలోని మెజారిటీ పౌరులు ప్రధాని నరేంద్రమోడీ గారి లాగా సాధించాలని కలలుకంటున్నారు.  మరి.., ఎంత మంది మిమ్మల్ని అనుసరించాలని, మీలా ఉండాలని కోరుకుంటారు?*

*ఈ దేశాన్ని నడపడానికి గాంధీ ట్యాగ్ అవసరమే లేదు, కానీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పం, నిబద్ధత ఉన్న ఒక వ్యక్తి అవసరం.*

         *అతనే నరేంద్రమోడీ!*

గమనిక:-

-------------

  *దేశం మొత్తం దీన్ని చదవాలి, కాబట్టి దయచేసి మిగతా ప్రాంతీయ భాషలలో కూడా అనువాదించి, పోస్ట్ చేయండి.*

[7/10, 15:39] +91 85003 01961: ఈ..వ్యాసం....

ఎవరు నమ్మినా..నమ్మకపోయినా.. 100% నిజం

( 1 )*గాంధీ_గురించిన_చేదు_నిజాలు*

చాలామంది గాంధీ #వైశ్యుడు అన్న భ్రమలో ఉన్నారు. నా ఉద్దేశ్యంలో అది అమాయకత్వం. కాంగ్రెస్ వారు బ్రిటీషు వారు కలిపి భారతీయులను వెర్రివెంగళప్పలుగా చేసేసారు.

10) దక్షిణాఫ్రికా లో గాంధీని రైలులోనించి తోసివేసిన బ్రిటీషువ్యక్తి అందుకు కారణం తన కూతురితో గాంధీ సంబంధాలే కారణమని చెప్పాడా లేదా ?

11) *"ఈశ్వర్ అల్లా తేరో నామ్ "*

అన్న పాటని

గుళ్ళలో గాంధీ పాడించేవాడేగానీ,

ఏ మసీదులోనన్నా పాడించాడా?

ఇప్పటికీ వెర్రివెధవలైన హిందువులే

దానిని పాడుతుంటారు.

ఏ ముస్లింనైనా ఆ పాటపాడుతుండగా చూసారా? 

*ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే...*

( 2 ) గాంధీ - సత్యశోధన : అసలు నిజాలు.

గాంధీ అతిగొప్ప మార్కెటింగ్ మేనేజర్. స్వతంత్రం తన వల్లే వచ్చిందని అనిపించుకున్న మేధావి. స్వాతంత్రోద్యమంలో ఎందరో మహానుభావులు బలిదానాలు చేసినా వారి అందరి ఖ్యాతిని తన ఖాతాలో వేసుకున్న ముదురు. తన వల్ల సుమారు 20 లక్షల మంది యువకులు చనిపోయినా అహింసావాది గా తనని తాను బ్రాండ్ చేసుకోగలిగిన మార్కెటింగ్ దిగ్గజం. ఒక విధంగా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్లకి తొత్తు., వాళ్ల ముసుగు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇవన్నీ నిజాలే అనిపించే కొన్ని పాయింట్లు చూడండి.

* నిజానికి భగత్ సింగ్కు క్షమాభిక్ష పెడదామని అనుకుని బ్రిటిష్ వారు గాంధీని సంప్రదిస్తే అతను తీవ్రవాది అతన్ని చంపడానికి బ్రిటిష్ వారికి అన్ని అధికారాలు ఉన్నాయని అన్నారు

* ఎన్నిసార్లు పట్టుకోవడానికి ప్రయత్నించగా దొరకకుండా మిస్టర్ ఇన్విజిబుల్ గా పిలవబడ్డ చంద్రశేఖర్ ఆజాద్ గాంధీ నెహ్రు ని కలిసిన కొద్దిసేపటికే బ్రిటిష్ వాళ్ళకి దొరికిపోగా తనని తాను కాల్చుకుని చనిపోయారు అన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఈ విషయంలో బ్రిటిష్ వారికి కబురందించింది ఎవరు అన్న సంగతి ఆలోచించడం ప్రతి భారతీయుని కర్తవ్యం

* తమ కన్నా ఎక్కువ పేరుప్రఖ్యాతులు వస్తున్నఏ స్వతంత్ర ఉద్యమకారులను గాంధీ, నెహ్రూలు విడిచిపెట్టలేదు. వారిని బ్రిటిష్ వారికి పట్టించి వారి మరణానికి, మరి కొందరు అజ్ఞాతంలోకి వెళ్లి పోవడానికి కారణమయ్యారు

* ఉడుకు రక్తం తో బ్రిటిష్ వారిని తరిమి కొడతాం అని ఆవేశంలో ఉన్న యువకుల్ని బ్రిటిష్ వారి ఆదేశాల మేరకు ఆయన అహింస పేరుతో వారి ఆవేశాన్ని చల్లార్చి బ్రిటిష్ వారికి మేలు చేశారు. లేకపోతే ప్రాణాలు పోతుంటే ఇక్కడే ఉంటారా వాళ్ళు?

* స్వతంత్ర ఉద్యమంలో ఉన్న అందరూ అతి చిన్న గదుల్లో జైల్లో మగ్గిపోగా, గాంధీ మాత్రం 17 ఎకరాల స్థలంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో కట్టిన ఆఘాఖాన్ పాలస్ లో రెండు సంవత్సరాల పాటు విడిది చేశారు. సహాయంగా ఆయనకు నచ్చిన వంట వండడానికి ఏడుగురు వంట వారు, ఒళ్ళు తోమడానికి నలుగురు మాలిష్ వారు, నలుగురు తోటపని వారు ఇలా మొత్తం 40 మంది పని వారిని పెట్టి, పేపరు, కరెంటు మొదలైన సౌకర్యాలు కల్పించి ఆయన భార్యతో మేనేజర్ తో కలిసి హాయిగా ఉండేట్లు కల్పించి దాన్ని గాంధీ గారు జైల్లో ఉన్నారు అని ప్రజలను నమ్మించారు.

* శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు. అందుకే సుభాష్ చంద్రబోస్ జర్మనీతో స్నేహం చేసుకుని స్వతంత్రం వచ్చేలా ప్రయత్నం చేశాడు కానీ గాంధీ-నెహ్రూ మాత్రం బ్రిటిష్ వారు తరఫున పోరాడమని చెప్పి 20లక్షల యువకుల మరణానికి కారణం అయ్యాడు. కానీ అహింస వాదిగా పేరు తెచ్చుకున్నాడు.

* బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయిన తర్వాత అప్పటి వరకు తనకు వారు కల్పించిన ఖ్యాతిని తరువాత తరాలలో కోల్పోతాం అని భయపడ్డాడు గాంధీ, అందుకే నెహ్రూ ప్రధానిగా చేయాలనుకున్నాడు కానీ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో 14 ఓట్లకు గాను నెహ్రూ ప్రధానిగా వచ్చిన ఓట్లు 0 పటేల్ ప్రధాని అభ్యర్థిగా వచ్చిన ఓట్లు 12, ఇద్దరు తటస్థంగా ఉండిపోయారు. ఈ సందర్భాల్లో నెహ్రూను ప్రధానిగా చేయాలంటే పాకిస్తాన్ ను విడగొట్టి తనను కూడా ప్రధానిగా చేయాలని జిన్నా పట్టుపట్టాడు. గాంధీ తలుచుకుంటే పాకిస్తాన్ విడిపోకుండా ఆపగలరు కానీ నెహ్రూను ప్రధానిగా చేయాలని ఆశ ముందు ఎందరో హిందూ అమాయకులు ప్రాణాలు కోల్పోయినా నిశ్శబ్దంగా ఉండి, "మరణాన్ని ధైర్యంగా ఆహ్వానిద్దాం", "ఒక చెంప కొడితే మరో చెంప చూపిద్దాం" అని కబుర్లు చెప్పి నెహ్రూ ప్రధాని అయిన తర్వాత చరిత్రను తనకు అనుకూలంగా రాయించుకున్నాడు.

* నిజమైన దేశభక్తులని బ్రిటిష్ వాళ్ళు బ్రతక నివ్వలేదు. కానీ గాంధీ నెహ్రూలకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు.

10 గాంధీ ఎలాంటివాడు అన్నది తెలుసు కాబట్టే నోబెల్ శాంతి బహుమతి కోసం ఐదు సార్లు నామినేట్ చేసినా అసలు నిజాలు తెలుసు కాబట్టే వారూ గాంధీ కి ఇవ్వడానికి తిరస్కరించారు.

చివరిగా ఒక్క మాట., దేశ భక్తులను బ్రిటిష్ వారు, దేశద్రోహులను భారతీయులు చంపారు.

(గొప్పలు రాయించుకున్న పుస్తకాలు చదవకుండా నిజాలు పూర్తిగా తెలుసు కాబట్టే గాడ్సే గాంధీని..చంపింది.)

( 3 ) గాంధీ ఎలాంటివాడు అన్నది తెలుసు కాబట్టే నోబెల్ శాంతి బహుమతి కోసం ఐదు సార్లు నామినేట్ చేసినా అసలు నిజాలు తెలుసు కాబట్టే వారూ గాంధీ కి ఇవ్వడానికి తిరస్కరించారు.

చివరిగా ఒక్క మాట., దేశ భక్తులను బ్రిటిష్ వారు, దేశద్రోహులను భారతీయులు చంపారు

ఐతే, అసలు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి లాంటి సిద్ధాంతాన్నిగాంధీ ఎక్కడినుండి తీసుకున్నారు? 

దీనికి మూలం ఎక్కడ? అని వెతికితే, 

దీనికి సరిపోలిన వాక్యం బైబిల్లో ఏసు చెప్పిన వాక్యం! 

మత్తయి 5-39 :

".. నేను చెప్పేదేమిటంటే దుష్టుల్ని ఆపటానికి ప్రయత్నించకండి. మిమ్మల్ని ఎవరైనా కుడి చెంపమీద కొడితే మీ రెండవ చెంప కూడా అతనికి చూపండి .."

పై వాక్యంలో యేసు తన శిష్యులకు సువార్తను ప్రకటించడానికి వెళ్ళినపుడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి అని బోధిస్తున్నాడు 

మరి గాంధీగారు ఎపుడూ చేతిలో భగవద్గిత పట్టుకుని తిరిగేవారు కదా, గాంధీ గారు చదివింది బైబిలా?? భగవద్గీత?? అంటే 

పైకి భగవద్గీత చూపిస్తూ, లోపల బైబిల్ ఫాలో అయ్యారని అర్థంచేసుకోవచ్చు! ఎందుకంటే🤔🤔

భగవద్గీతలో నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించు అని ఉంటుంది. శ్రీ కృష్ణుడు అర్జునుడికి "యుద్ధం చెయ్యడం నీ ధర్మం కాబట్టి యుద్ధానికి సన్నద్ధం అవ్వమని" ఉపదేశించాడు. 

ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి లాంటి విషయాలు భగవద్గీతలో ఎక్కడా చెప్పనేలేదు! గీతలో అహింసావాదం గురుంచి ప్రస్తావించబడలేదు!

నిజానికి ఈ గాంధీ నడిపిన అహింసావాదం వెనక ఎంతో రాజకీయం ఉండేది! కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయాన్ని కప్పి పుచ్చుతూ 

జనాలకు గాంధీను మహాత్మునిలా చూపిస్తూ బలపడింది!

ఈ అహింసావాదం ముసుగులో నేతాజీ, భగత్ సింగ్ లాంటి నిజమయిన దేశభక్తుల త్యాగాలకు విలువ లేకుండా పోయింది!

ఇప్పటికైనా గాంధేయవాదం, అహింసావాదం 

మన గ్రంథాలది కాదనే సత్యాన్ని గ్రహిస్తారనే ఆశిస్తూ...       

సేకరణ :🚩మీ రాధసాగర్ కొమ్ముల 🌹🌹🌹🌹

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...