Saturday 15 July 2023

 [7/15, 16:48] +91 85003 01961: హరిః ఓం, ఒడ్డే శివకేశవం. హరిః ఓం.

[సౌజన్యం: లలిత్ పాండే;  ఆంగ్ల అనువాదం: సతీష్‌కుమార్ బాదరు]


♦️ *గాంధీలా మనసుతో ఆడుకోవడం మోదీకి మాత్రమే తెలుసు,*

▪️ *అయితే మీరు మరియు నేను వారిని మందలించ గలము.*

▪️ *గాంధీ కూడా అహింస ముసుగులో తన అభిమాన ముస్లింలకు ప్రత్యేక దేశం ఇచ్చారు*


▪️ *ముస్లింల చేతిలో లక్షల మంది హిందువులు కూడా చంపబడ్డారు*


▪️ *లెక్కలేనన్ని హిందూ సోదరీమణులకు అకృత్యాలు,  మరియు అత్యాచారానికి గురి చేయ బడ్డారు.*


▪️ *వందలాది దేవాలయాలలో ఖురాన్ చదువ బడింది, ఉపవాసం ఉన్నారు ...*


▪️ *కానీ హిందువుల కోసం ఏమీ చేయలేదు*


▪️ *గీత ఏ మసీదులోనూ బోధించబడలేదు*


▪️ *నా మృత దేహంతో పాకిస్తాన్ తయారవుతుందని చెప్పాడు, కానీ బతికుండగానే పాకిస్తాన్‌ని తయారు చేసుకున్నాడు*


▪️ *3 కోట్ల మంది ముస్లింలు భారతదేశంలో ఆగిపోయారు.*▪️ *కాంగ్రెస్ ఓటు బ్యాంకు వ్యవసాయాన్ని పచ్చగా ఉంచేందుకు.*


▪️ *70 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిజమైన చాణక్యుడు వచ్చాడుముస్లింల విశ్వాసాన్ని చూరగొనే నెపంతో హిందూ రాష్ట్రానికి సగం మార్గం కప్పి, భారతదేశంలోని ముస్లింలపై యుద్ధవేగంతో రాజకీయ ఉచ్చు బిగిస్తున్నాడు.*


▪️ *మీరు చూపిస్తున్న ఓట్ల లెక్కింపు మోడీకి తెలియదని మీరు అనుకుంటున్నారా.*


▪️ *కాదు, ఈ లెక్కలు మనకంటే వాళ్లకు బాగా తెలుసు, కానీ అసలు గాంధీగిరి వాళ్లకే తెలుసు*


▪️ *వారు ఆడుతున్నారు.*

▪️ *వారిని ఆడుకోనివ్వండి.*▪️ *గాంధీ గాంధీమోడీని జపిస్తూ సర్దార్ పటేల్ విగ్రహాన్ని తయారు చేశారు.*


▪️ *గాంధీ గాంధీ అంటూ జపం చేస్తూ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బోస్ పేరుతో మ్యూజియాన్ని నిర్మించారు.*


▪️ *గాంధీ గాంధీ అంటూ జపం చేస్తున్న మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ నుండి రాజకీయ ఇస్లామీకరణను శాశ్వతంగా ముగించారు.*


▪️ *గాంధీ గాంధీని ఆలపించడం ద్వారా, అక్టోబర్ 2న లాల్ బహదూర్ శాస్త్రి జీకి ప్రాముఖ్యతనిస్తూ మోడీ కొత్త తరాన్ని మేల్కొలిపారు.*


▪️ *గాంధీగాంధీ జపం చేస్తూ, గాంధీకి ఇష్టమైన కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి పారిపోయే విధంగా మోడీ కాంగ్రెస్‌ను చిక్కుల్లో పడేశాడు.*


▪️ *గాంధీ గాంధీ అని జపిస్తూనే, సాహిబ్జాద్‌ల పేరుతో బాలల దినోత్సవాన్ని జరుపుకున్నాడు.*


▪️ *మిగతా అన్నీ తదనుగుణంగానే జరుగుతున్నాయి*


▪️ *అతను తన లక్ష్యంలో ఉన్నాడు, అతన్ని నిరాశపరచవద్దు*


▪️ *ఈ రాజకీయ సన్యాసి మీకు మరియు పెద్ద రాజకీయ పండితులకు అర్థం కావడం లేదు.*


♦️ ▪️ *ఎవరూ ఆపలేరు భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే వరకు.*


▪️ *ఇది హిందూ రాష్ట్రానికి సగం మార్గాన్ని కవర్ చేసింది*


♦️ ▪️ *అతనికి ప్రస్తుతం మీ సలహా అవసరం లేదు, ఓట్లు కావాలి.*


▪️ *మిగిలినవి ఎలా చేయాలో అతనికి ఖచ్చితంగా తెలుసు*


▪️ *మీరు 1000 ఏళ్లుగా నిద్రపోతున్నారు, అందుకే మెకాలే విద్యావ్యవస్థ అంధత్వం మరియు 70 ఏళ్లుగా కాంగ్రెస్ ముక్కల మీద పెరిగిన అలవాట్లు*


▪️ *60 శాతం మంది హిందువులు అయినా మేల్కొన్నారంటే నమ్మండిఇదే జరిగితే మరో 30 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా హిందువుల గుట్టు విప్పడం ఖాయం*.


▪️ *అందుకే ఎవ్వరినీ తప్పుదారి పట్టించకండి మరియు మీ ప్రధానిపై నమ్మకం ఉంచండి..🙏*


▪️ *దయచేసి ఈ సందేశాన్ని అందరికీ షేర్ చేయండి.*

▪️  *భారత్ మాతా కీ జై వందేమాతరం* ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి మరియు హిందూ శ్రేయోభిలాషులకు మద్దతు ఇవ్వండి, మీ అత్యాశ స్వభావాన్ని మార్చుకోండి,🙏🙏🙏🪷🪷🪷🪷

🕉️ హరిః ఓం.హరిః ఓమ్..

[7/15, 16:48] +91 85003 01961: యూనిఫార్మ్ సివిల్ కోడ్ మీద

Pavankumar Siddhi వారి సుదీర్ఘమైన, వివరణాత్మక పోస్ట్.

తప్పక చదవండి. నలుగురు తో పంచుకోండి.

ముస్లిముల పక్షమా లేక ముల్లాల పక్షమా .? - పవన్ కుమార్ సిద్ధి 

మన దేశము 1947   లో  మత  ప్రాదిపదికన విడిపోయినప్పుడు పాకిస్తాన్ అనేది ఇస్లామిక్ రాజ్యము గా మారినప్పుడు పాకిస్తాన్ నుండి లక్షలమంది హిందువులు సిక్కుల శవాలు గుట్టలుగా భారత దేశానికి రైళ్లలో వచ్చినప్పుడు కూడా, భారత దేశం లో ఉండి పాకిస్తాన్ ఏర్పాటుకోసం వోటువేసిన ముస్లిములను దయచేసి మీరు పాకిస్తాన్ కి వెళ్ళవొద్దు మేము భారత దేశాన్ని హిందూ దేశంగా కాకుండా లౌకిక దేశంగా ఉంచుతాం, మీ మత విషయాలలో జోక్యం చేసుకోము, అని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమిలాడుకుని ముస్లిములను భారత దేశంలో ఉంచేశారు గాంధీ గారు నెహ్రు గారు.

అంతగా బ్రతిమిలాడడంతో వాళ్ళేదో మన నాయకులమీద దయతలచి ఇక్కడ వున్నాము అనే విధంగా వ్యవహరించి వారికి కావలసిన ఎన్నెన్నో వెసులుబాటులను ఈ మహాత్ముడి మరియు శాంతిదూతనీ ముక్కు పిండి మరీ సాధించుకున్నారు. ఆలా భారత ప్రభుత్వం తో తమ మతం విషయంలో ఖచ్చితంగా వ్యవహరించి భారతదేశంలో వుండిపోయిన ముస్లిములు మొత్తం తమ చెప్పుచేతల్లో ఉండేలా చూసుకున్నారు ముస్లిము మత పెద్దలు.

ఆ తరువాత దాదాపు 70  ఏళ్లదాకా ఏ భారత ప్రభుత్వం కూడా ముస్లిముల వ్యవహారాల  విషయంలో వారి మత పెద్దలు చెప్పిన మాటలే విన్నారు కానీ ఏనాడూ అసలు ముస్లిం సమాజం బాగుపడాలంటే ఏమి చేయాలి అనే విషయమే ఆలోచించలేదు.   

కానీ అదే కాంగ్రెస్ పెద్దలు ,  హిందూ సమాజం విషయంలో ఆ మతానికి సంభందించిన ఏ పెద్దల మాటలు లెక్కచేయకుండా, హిందూ మతంలో ఎన్నెన్నో మార్పులు చేస్తూ పోయారు . సహజంగా హిందువులు ప్రగతిశీల భావాలు కలవారు అవడంతో వారుకూడా వారి మతంలో వుండే కొన్ని అవలక్షణాలను, ఈ కాలానికి పనికిరాని ఆచారాలను, మహిళలపై వివక్ష చూపే కొన్ని ఆచారాలను స్వచ్చందంగా వ్యతిరేకించి వాటిని తొలగించడానికి తెచ్చిన అన్ని చట్టాలను స్వాగతించారు. అక్కడక్కడా కొందరు ఇది మా మతం మీద సంప్రదాయాల మీద ప్రభుత్వం యొక్క దాడి అని అన్నా వారిని ఛాందసులు మరియు సమాజ ప్రగతికి అడ్డుపడేవారుగా ముద్రవేసి వారిని పట్టించుకోకుండా అన్ని రకాల సంస్కరణలు చేస్తూ హిందూ సమాజం ప్రగతిశీలకంగా పురోగమించడానికి ప్రయత్నాలు చేసారు .

దానితో పాటు అసలు హిందువుల వ్యవహారాలలో ప్రభుత్వానికే సర్వహక్కులు ఉంటాయి అనే విధంగా వ్యవహరించి, హిందూ దేవాలయాలను ఆక్రమించేసుకుని ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చేసుకోవడం , హిందూ పండుగలను హిందూ పద్దతులను హేతుబద్దీకరించే పేరుతొ వాటిని మార్చిపడేయడం మరియు పక్కనపెట్టేయడం లాంటివి ఎన్నెన్నో చేసారు కాంగ్రెస్ ప్రభుత్వం . ఒకానొక సమయంలో ఇది ఎంతగా వెర్రితలలు వేసిందంటే అసలు రామాయణం అనేదే లేదు అదంతా ఉట్టి ఊహాజనితం రాముడు అనేది కల్పన అని స్వయంగా కేంద్రప్రభుత్వమే కోర్టులో ప్రమాణపత్రం ( అఫిడవిట్ ) సమర్పించేంత తీవ్రమైన స్థాయికి చేరుకుంది.

ఒకవైపు హిందువుల మీద ఇంతలా దాష్టీకం చేసి వారికి సంభందించిన అన్ని విషయాలమీద అధికారం చెలాయించే మన ప్రభుత్వాలు ఇంకోవైపు ముస్లిముల మీద మతపరంగా జరుగుతున్న అన్యాయాల పట్ల, వారిలో వున్న వివక్షలపట్ల, పూర్తిగా సీతకన్ను వేసేసి అసలు ఆ బాధలు పడుతున్న ముస్లిం  ప్రజలు మన దేశస్తులే కాదన్నట్టో, లేదా వారిపట్ల మన ప్రభుత్వాలకు ఎలాంటి బాధ్యత లేదన్నట్టో ప్రవర్తించారు.

దీనిని తారాస్థాయికి చేర్చిన సంఘటన షాబానో కేసు. షాబానో అనే ఒక ముస్లిం మహిళకు ఆమె  భర్త నలభై  సంవత్సరాల కాపురం తరువాత దాదాపు అరవై ఏళ్ళ వయసులో మూడుసార్లు తలాక్ చెప్పేసి ఇంట్లోనుడి బయటకు గెంటేసి ఎలాంటి భరణం కూడా ఇవ్వను అని చెప్పేసాడు . దేనితో ఆ మహిళా తన సానుభూతిపరులతో కలసి కోర్టులో కేసు వేస్తే, అది నలిగి నలిగి 1984 లో సుప్రీం కోర్టు భారత చట్టాల ప్రకారం భరణం ఇవ్వాల్సిందే అని తీర్పు ఇచ్చింది .

దీనితో సుప్రీం కోర్టు మా మత విషయాలలో కలగజేసుకుంటుంది అని ముల్లాలు గగ్గోలు పెట్టడం తో, అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఆరోజున తమకు పార్లమెంటులో రెండింటి మూడొంతుల పరిపూర్ణమైన మెజారిటీ ఉండడంతో, ఆ సుప్రీం కోర్టు ని తోసిరాజని ఆ తీర్పుని రద్దు చేసి  , ముస్లిముల విషయాలలో కలగజేసుకుని హక్కు సుప్రీంకోర్టుకు లేకుండా చేసేసారు.     

ఈ వివక్షాపూరితమైన నిర్ణయం పట్ల ముస్లింలలో వున్న కొందరు మేధావులు నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు . దానితో ముస్లిముల పట్ల భారత ప్రభుత్వం యొక్క వ్యవహారశైలి పట్ల తీవ్ర ఆక్రోశంతో అప్పటి ముస్లిం అభ్యుదయవాది , ఖురాన్ యొక్క పండితుడు, భారత ప్రభుత్వంలో మినిస్టర్ కూడా అయిన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు ఈ నిర్ణయం అనేది ముస్లిం మహిళల పట్ల క్రూరత్వం గా అభివర్ణిస్తూ , మీరు ముస్లిం మహిళలను క్రూర మృగాలకు ఆహారంగా వేసేసారు అని అంటూ తన మినిస్టర్ పదవికి  రాజీనామా చేసేసారు. ఆ రాజీనామా తో దిమ్మతిరిగిన ప్రభుత్వం ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ను బుజ్జగించడానికి సీనియర్ మినిస్టర్లను రంగంలోకి దించింది . అందుకో కొందరు ఖాన్ గారి దగ్గరకు వచ్చి మీ జనాలు ( ముస్లిములు ) గటర్ ( మురికి కాలువలో ) లో నే పడివుండాలని కోరుకుంటుంటే మనము ఏమి చేయగలము , వారిని అక్కడే ఉంచాలని మీ పెద్దలు కోరుకుంటున్నారు కాబట్టి నీవు వారి సంగతి వదిలేసి నీ రాజకీయ భవిష్యత్తు కోసం నీ రాజీనామా వెనక్కి తీసుకో అని బుజ్జగించారు . కానీ ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ముస్లిముల అభివృద్ధిని కోరుకునేవారు , ఆధునికుడు, పైగా  ఖురాన్ పండితుడు కూడా ఐన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తిచెప్పేసి ముస్లిములకు అసలైన ఖురాన్ ని ఉపదేశించే పనిలో నిమగ్నమైపోయారు.        

దీనితో  ముల్లాలకు ప్రభుత్వం మీద వున్న పట్టు ముస్లిం సమాజానికి అర్థం అయిపోయి పూర్తిగా ముల్లాలకు లొంగిపోయి దుర్భర జీవితం గడపసాగారు. దానితో ఆ ముల్లాలు రెచ్చిపోయి ముస్లిముల ప్రతి విషయంలో కలగజేసుకుంటూ ప్రతి విషయంలో తీర్పులు చెబుతూ ఫత్వాలు జారీచేస్తూ , వారిని ఆధునిక విద్య వైపు రాకుండా చూస్తూ , ఆధునిక జీవితం అందకుండా చేస్తూ , మతానికి వక్రభాష్యాలు చెబుతూ మహిళల పట్ల విపరీతమైన వివక్షకు పాల్పడుతూ మొత్తం సమాజాన్ని అత్యంత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసేలా చేసారు. 2005 ముస్లిముల స్థితిగతులను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ కూడా చాలామంది ముస్లిముల జీవితాలు ఒకప్పటి దళితుల జీవితాలకన్నా తక్కువస్థాయిలో ఉన్నాయని దానికి సంభందించి చర్యలు తీసుకోకుంటే అది భారత దేశానికే ప్రమాదకరం గా మారుతుందని హెచ్చరించింది . అంతటి తీవ్రమైన హెచ్చరికలు చేసినా కూడా ప్రభుత్వాలు ముస్లిం లీడర్లు ముల్లాలను కాదని ముస్లిముల సంక్షేమం కోసం చర్యలు  తీసుకోవడానికి ఇష్టపడలేదు.              

దానితో బహు భార్యత్వం , అధిక సంతానం , బాల్య వివాహం , ఇష్టారాజ్యంగా ట్రిపుల్ తలాక్ ఇచ్చేయడం , అలా తలాక్ ఇచ్చేసి వారిని ఇంకొకరికి ఇచ్చి తాత్కాలికంగా వివాహం చేసే పద్దతి ఐన నికాహ్ హాలాలా చేయడం అలంటి ఎన్నెన్నో దురాచారాలతో ముస్లిం సమాజం కృంగిపోసాగింది .

ఇలాంటి సమయంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కోర్టు తీర్పుని అనుసరించి ముస్లిములలో వుండే ఒక దురాచారమైన ట్రిపుల్ తలాక్ ని తొలగించడానికి చర్యలు చేపట్టింది. ముస్లిం మహిళలకు ఎంతో గొప్ప సహాయకారి అయిన ఈ చట్టాన్ని ముస్లిం నాయకులు ముల్లాలు అందరు ఏకమై అడ్డుకున్నారు. వారికి అనుకూలమైన పార్టీల అండతో ప్రభుత్వం తెచ్చిన ఈ ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టాన్ని తమకు బలం వున్న రాజ్యసభ లో అడ్డుకుని 2019 కి ముందు ఆ బిల్లు చట్టంగా రాకుండా అడ్డుకున్నారు. 

దీనితో ముస్లిం సమాజంలో వుండే ప్రగతిశీల ముస్లిం మహిళలకు ఈ ముల్లాల విషయం అర్థమైపోయి మనకు మంచిచేయగలవారు ఎవరైనా వున్నారు అంటే అది కేవలం బీజేపీ మాత్రమే అని నిర్ణయించుకుని , 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఎక్కడైతే మొత్తం ప్రతిపక్షాలు అన్నీ ఏకమై మోడీకి వ్యతిరేకంగా నిలబడ్డ కూడా , రాజకీయపండితులంతా బీజేపీ ఓటమి ఖాయం అనుకున్న తరుణంలో కూడా హిందువులతో పాటు ముస్లిం మహిళలు కూడా ఒక్కతాటిపై వచ్చి బీజేపీ కి ఓటు వేయడంతో 20 /80  ( ఎనభై సీట్లలో ఇరవై )  పార్లమెంట్  సీట్లు కూడా రావని అందరూ అనుకున్న పరిస్థితుల్లో బీజేపీ 62 /80 సీట్లు సాధించి అదే ఊపుతో మిగతా రాష్ట్రాలలో కూడా ప్రగతిశీల  ముస్లిం మహిళల మద్దత్తు సాధించి అద్భుత మెజారిటీ తో 2019 అధికారంలోకి వచ్చి, ముస్లిం మహిళల కోసం ఆ ట్రిపుల్ తలాక్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టి తమకు అనుకూలంగా వున్న పార్టీల మద్దతుతో గెలిపించుకుని చట్టంగా చేసింది.

కానీ ఈ ట్రిపుల్ తలాక్ అనేది ముస్లిం మహిళా సమాజం పట్ల చూపుతున్న వివక్ష లో కేవలం అతి చిన్న అంశం. బహు భార్యత్వం , అధిక సంతానం , బాల్య వివాహం , అరబ్బు షేక్ లతో చిన్నపిల్లలకు తాత్కాలిక ( కేవలం కొన్ని రోజుల పాటే చెల్లే) వివాహాలు చేయడం  , ఆ తరువాత వారిని వదిలేసి వెళ్లిపోవడం, ఆధునిక విద్యకు దూరంగా ఉంచడం , లాంటి ఎన్నెన్నో దురాచారాలు ఇంకా ముస్లిం సమాజంలో మతం పేరిట దేవుడి పేరిట కొందరు స్వార్థపరులు చెలామణి చేస్తున్నారు కాబట్టి ముస్లిం మహిళలను ఇలాంటి ఎన్నో దురాచారాల నుండి పూర్తిగా బయటకు తీసుకురావాలంటే అసలు ఈ దేశంలో బహు భార్యత్వం , విడాకులు , ఆస్తిపంపకాలు , బాల్యవివాహాలు , దత్తత తీసుకోవడం లాంటి ఎన్నెన్నో సమస్యలకు సంభందించి మతంతో సంప్రదాయంతో సంభందం లేకుండా అందరికీ ఒకేవిధమైన చట్టాలు ఉండాలని నిర్ణయించి ఆలా అందరికీ ఒకేలాంటి చట్టం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇలాంటి చట్టం అనేది వస్తే ముస్లిం సమాజం ముల్లాల దగ్గరికి కాకుండా  కోర్టులకు వెళ్లి తమ తమ సమస్యలు తీర్చుకుంటారని , దానితో వారి పెత్తనం మరియు ఆదాయం కోల్పోతారని భావనతో ముఖ్యంగా ముస్లిం మతపెద్దలు ఈ చట్టం తెస్తారనే భావననే వ్యతిరేకిస్తున్నారు .

కానీ కొన్ని సంస్థలు ఉత్తరాది రాష్ట్రాలలో చేసిన సర్వేలో దాదాపు 95  %  ముస్లిం మహిళలు ఈ సంస్కరణలను స్వాగతిస్తున్నారని ఒకవేళ బీజేపీ ప్రభుత్వం గనక ఈ చట్టాన్ని తెచ్చి తమ బ్రతుకులు మారుస్తానంటే మూకుమ్మడిగా బీజేపీకే ఓటేస్తామని చెప్పినట్టు వార్తలు రావడంతో మిగతా పార్టీలు కూడా ఈ చట్టాన్ని మేము కూడా సమర్థిస్తున్నాము అని మాట్లాడే పరిస్థితి వచ్చేసింది. దానితో ఈ UCC అనేది 2024 కి రాజకీయ అజెండా గా మారింది .

ఏదిఏమైనా , రాజకీయం అయినా వేరే ఏదైనా కారణం వలన అయినా ఈ సంస్కరణలు వస్తే మాత్రం అది నిజంగా ముస్లిం మహిళలు మరియు ముస్లిం సమాజం విషయంలో  గొప్ప విప్లవాత్వకమైన సంస్కరణలుగా నిలిచిపోతాయని చాలామంది భావిస్తున్నారు.

చూద్దాం 1984 లో జరిగినట్టు ముల్లాలు గెలుస్తారా లేక 2019 లో జరిగినట్టు ముస్లిముల సంక్షేమం గెలుస్తుందో .

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...