Monday 14 November 2022


రాజీవ్‌ఖాంధీని ఎల్‌టీటీఈ చ@!పలేదు.. రాజీవ్‌ఖాంధీ ఎల్‌టీటీఈ చే చ@!పి@!చబడ్డాడు.

ఎలా..


>> "మమ్మల్ని హంతకులుగా కాకుండా బాధితులుగా ఉన్ చూడండి.." (రాజీవ్ ఖాన్-గాంధీ హంతకుల్లో ఒకరైన ఆర్పీ రవిచంద్రన్.. రాజీవ్‌ఖాంధీ హత్యలో పాలుపంచుకొన్న హంతకులందరినీ సుప్రీంకోర్ట్ విడుదల చేసిన తర్వాత.. చేసిన వ్యాఖ్య ఇది..)

>> శ్రీలంక అధ్యక్షుడు.. నార్వే అగ్ర రాయబారి ఎరిక్ సోల్‌హీమ్ LTTE కి రహస్యంగా నిధులు సమకూర్చారని.. ఆరోపించాడు.

ఇక అసలు విషయానికి ఒద్దాం..

>> రోమన్ కే!థలిక్ చర్చి.. ప్రపంచ రాజకీయాలను, ప్రభుత్వాలను, వాటి విధానాలను ప్రభావితం చేసే అతిపెద్ద సంస్థ. అది ఒక సీక్రెట్ ఏజెన్సీని కలిగి ఉంది.. దాని పేరు "ఓపస్‌డీ (0pus Dei)"

>> ఓపస్‌డీ.. దీనిని అధికారికంగా "ప్రిలేచర్ ఆఫ్ హోలీ క్రాస్" అని పిలుస్తారు. దీని సభ్యులు వ్యక్తిగత క్రైస్తవ పవిత్రతను కోరుకుంటారు.. ప్రపంచాన్ని క్రిస్టియన్ సూత్రాలపై నడిపించడానికి ప్రయత్నిస్తారు.

>> ఏకోన్మాదిచే ప్రవచించబడి కేవలం మార్పిళ్ళ ద్వారా వ్యాప్తిచెందేవి, ఎదిగేవి క్రిస్లామిజాలు.

>> ప్రపంచంలో అతిపెద్ద & పురాతన ధర్మం సనాతనం.

>> "ఓపస్‌డీ" ఆశయం.. యావత్‌ప్రపంచం క్రి!స్టియానిటీ సూత్రాలను అనుసరించేలా చేయడం.. ప్రభావితం చేయడం.

>> భారత్‌లో అత్యధికులు సనాతన హిందూ ధర్మాన్ని అనుసరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను అతితేలిగ్గా కబళించిన ఈ ఉన్మాదులు భారత్‌ను శతాబ్దాల తర్వాత కూడా అర్థం చేసుకోలేకపోయారు.

>> CIA కార్యాచరణ ఓపస్‌డీ కనుసన్నల్లో జరుగుతుంది.

>> రోమన్ కే!థలిక్ చర్చితో తనకున్న సంబంధాలను దాచడానికి.. ఓపస్‌డీ ప్రధానంగా నార్వే & డెన్మార్క్ ల నుండి పనిచేస్తుంది.

>> భారత్-రష్యాల మధ్య బలమైన సంబంధాలు ఉండడం అమెరికా/CIA కి ఇష్టం లేదు.

>> భారత రక్షణ విధానాలు & ఆయుధ కొనుగోళ్ళకు సంబంధించిన సమస్త సమాచారం లభించే క్లాసిఫైడ్ ఫైల్స్‌ను PMO నుండి నేరుగా పొందాలనుకొంది.. CIA.

>> ఓపస్‌డీ.. భారత్‌లో మార్పిళ్ళను భారీ యెత్తున చేపట్టాలని భావించింది.

>> రెండు సంస్థల లక్ష్యాలు ఒక్కటే.. భారత పతనం

>> ఓపస్‌డీ ఏజెంట్లలో ఒకరి "మేనకోడలు" "రాయల్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా" కొడుకుకు దగ్గరై ప్రేమాయణం సాగిస్తుంది. ఆ తర్వాత.. రాజకుటుంబానికి చెందిన ఆ యువరాజుని వివాహం చేసుకుంటుంది. కానీ.. రాజకుటుంబంలోని యువరాజు తమ్ముడి చేతులో రాజకీయ పగ్గాలు ఉండడంతో.. ఆమె PMO కి చేరువ కాలేకపోయింది.

>> ఆర్కెస్ట్రేటెడ్ ప్లేన్ క్రాష్‌లో తమ్ముడిని ఎలిమినేట్ చేయడం ద్వారా ఆమె హ్యాండ్‌లర్‌లు ఆమెకు సహాయం చేస్తారు.. తర్వాత.. ఆమె.. తన భర్త తమ్ముడి భార్యను రాయల్ హౌస్ నుండి గెంటేస్తుంది.

>> ఐనప్పటికీ ఆమె తన నిరంకుశ అత్తగారి కారణంగా క్లాసిఫైడ్ ఫైల్స్‌కు సంపాదించలేకపోతోంది.

>> దాంతో ఆమె అత్తగారిని ఎలిమినేట్ చేయడం ద్వారా ఆమె హ్యాండ్‌లర్‌లు మరోసారి ఆమెకు సహాయం చేస్తారు

>> రాకుమారుడు రాజు అవుతాడు.. ఆమె తన కుటుంబ స్నేహితులు డిఫెన్స్ డీల్స్ పొందేందుకు సహాయం చేసి తద్వారా.. ధనార్జన చేసేందుకు సహాయపడుతుంది.

>> అవినీతి బట్టబయలు అవుతుంది. దాంతో రాజు అధికారాన్ని కోల్పోతాడు

>> రాజు ఆమెకున్న సంబంధాల గురించి ఆరా తీసి వాటిని అనుమానించడం ప్రారంభిస్తాడు.

>> మూర్ఖులైన ప్రతిపక్షాల కారణంగా.. రాజు మళ్లీ అధికారం చేపట్టబోతున్నాడు. ఐనా దానివల్ల తన మిషన్‌కు ప్రయోజనం లేదని ఆమెకు తెలుస్తుంది.

>> తన మిషన్‌కు ఉపయోగపడని.. తెలివితక్కువ భర్త రాజుగా ఉండడం కంటే.. ప్రత్యక్ష నియంత్రణ ఉత్తమం అని నిర్థారించుకొంటుంది.

>> ఆమె హ్యాండ్‌లర్‌లు మళ్లీ ఫారిన్ విదేశాల్లో ఉన్న తమ కాంటాక్ట్స్‌ని యాక్టివేట్ చేస్తారు.

>> రాజు తన స్టుపిడ్ ఫారిన్ విధానాలతో ఫారిన్ ల్యాండ్ నుండి వచ్చిన పులులను అప్పటికే రెచ్చగొట్టాడు. కాబట్టి పులుల నేతను ఒప్పించడం సమస్య కాదు + భారీ యెత్తున డబ్బు ముట్టజెప్పడం కూడా జరిగింది.

>> డీల్ పూర్తయింది.. ఆమె రాజుకు తోడుగా వెళ్ళలేదు. రాజు పేల్చివేయబడ్డాడు & హత్య చేయబడ్డాడు

>> ఆమె రాజమాత అవుతుంది కానీ అప్పటికీ నేరుగా పవర్‌ని పొందడం సాధ్యం కాలేదు, కానీ రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించడం ప్రారంభిస్తుంది

>> భారీ మతమార్పిడులు ప్రారంభమవుతాయి. భారత్ ప్రపంచ చదరంగంలో ప్రతిచోటా వెనుకంజ వేయ్డం ప్రారంభం అవుతుంది. హిందూ నిర్మూలనే లక్ష్యంగా కార్యాచరణ మొదలైంది.

>> శ్రీలంకలోని అణగారిన తమిళ వర్గాల హక్కుల కోసం పోరాడే LTTE (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) పై హిందూ ఉగ్రవాద సంస్థగా ముద్ర వేసి.. "ఉగ్రవాదానికి మతం లేదు" అనే తమ దరిద్రపుగొట్టు నినాదాన్ని సమర్థించుకోవడానికి.. ప్రయత్నిస్తారు.. ఝిహాదీఉగ్ర సంస్థల మద్దతుదారులు. 

>> ఐతే.. అందరూ పేర్కొనే విధంగా.. ఎల్టీటీఈ అనేది హిందువులకు చెందిన సంస్థా..?

>> ఖచ్చితంగా కాదు..!

>> ఎల్టీటీఈని నడుపుతున్న & నియంత్రించే వ్యక్తులను చూస్తే ఈ విషయం తెలుస్తుంది.

>> ఎల్టీటీఈ భారత్ & శ్రీలంకల్లో.. తమిళ వ్యతిరేక, బౌద్ధ వ్యతిరేక & హిందూ వ్యతిరేక రాజ్యాన్ని సృష్టించేందుకు ప్రయత్నించింది.

>> ఎల్టీటీఈ చర్చి నిధులతో నడుస్తూ హిందువులు & బౌద్ధుల ఐక్యతను దెబ్బతీయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐతే.. అమాయక తమిళులు.. ఎల్టీటీఈ అనే సంస్థ తమిళ ప్రయోజనాల కోసం పోరాడుతోందని విశ్వసించారు.

>> LTTE చీఫ్ ప్రభాకరన్ పూర్వాశ్రమంలో ఒక మెథడిస్ట్ క్రిస్టియన్ అని ఎవరికీ తెలియదు.

>> LTTE ముఖ్య సిద్ధాంతకర్త అంటోన్ స్టానిస్లాస్ బాలసింగం మరొక నిష్ఠ గలిగిన క్రైస్తవుడు.

>> ఎల్టీటీఈ కార్యకర్తలందరినీ హిందువుల మాదిరిగా దహనం చేయకుండా.. ఖననం చేశారు.

>> మున్నార్ చీఫ్ బిషప్ LTTE వారి కార్యాలయాన్ని మధు చర్చి లోపల నుండి నడపడానికి అనుమతించారు.. అలాగే మున్నార్ ప్రధాన బిషప్ రాజప్ప జోసఫ్ లండన్‌లో LTTE రాయబారి.. ఇది ఎవరికైనా తెలుసా..?

>> ఆంటోన్ బాలసింగం లేదా ప్రభాకరన్ కావచ్చు, వారు స్పష్టంగా చెప్పారు, ఎల్‌టిటిఇ లక్ష్యం సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ తమిళ్ ఎలామ్‌ను ఏర్పాటు చేయడమేనని, ఇది ఈశాన్యభారత్‌లోని చర్చి నిధులు సమకూర్చిన తీవ్రవాద గ్రూపులు కోరుకునే వ్యవస్థకు చాలా దగ్గరగా ఉంటుంది. 

>> 1905 లో స్వీడన్ నుండి నార్వే విడిపోయినట్లే శ్రీలంక నుండి తమిళ ఈలం ను విడిపోయేలా చేయడమే LTTE ఆశయం. రాజీవ్‌ఖాంధీ హత్య వెనుక అదే LTTE ఉంది.

>> నార్వే రాయబారి మళ్లీ LTTE కి ఆర్థిక సాయం చేశారని శ్రీలంక ఆరోపించింది.

>> పైన పేర్కొన్నవన్నీ యాదృచ్ఛికాలా..? కానే కాదు.. ఒకదానికొకటి పూర్తిగా లింక్ ఉన్నవే..!

>> ఇప్పుడు LTTE రాడార్‌లో ఏ "రాజు" ఉన్నాడో ఒకసారి ఊహించుకొంటే ఒళ్ళు జలదరిస్తుంది..!

>> యాదృచ్ఛికంగా మరోసారి... తమిళనాడులో డీఎంకే ప్రభుత్వాన్ని నడుపుతోంది.

>> మరోసారి... ఆర్థిక అస్థిరత కారణంగా శ్రీలంకలో LTTE పునరుద్ధరించబడుతోంది!

>>>>> ఇప్పుడు టార్గెట్ ఎవరు?

>> ఆమె అన్ని వైపుల నుండి ఉక్కిరిబిక్కిరి చేయబడింది. NGO లుగా పిలవబడుతూ మతమార్పిళ్ళకు పాల్పడే సంస్థలకు విదేశీ నిధులు నిలిపివేయబడ్డాయి.

>> మత మార్పిడి నిరోధక చట్టాలు రూపొందించబడుతున్నాయి మరియు అవి కఠినంగా అమలు చేయబడతాయి.

>> మతం మారిన క్రైస్తవులకు.. SC/ST లకు ఉద్దేశించిన రిజర్వేషన్ల ప్రయోజనాలు నిరాకరించబడ్డాయి.

>> అందుకే.. ఇప్పుడు టార్గెట్‌లో ఉన్నది "హిందూ" రాజు.

>> ప్రపంచవ్యాప్తంగా అప్రతిహతంగా అతనికి పెరుగుతున్న ప్రతిష్ఠ.. ఎలాంటి అనుమానానికి తావులేని విధంగా అతను బహిరంగంగా అనుసరించే సనాతన హిందూ వారసత్వంతో.. బెంబేలెత్తిన ఖమ్మీఝిహాదీలిబ్రాండూ లకు చెందిన యావత్ పర్యావరణ వ్యవస్థ.. తమ కొనసాగింపు మాత్రమే గాకుండా తమ మనుగడే ప్రశ్నార్థకంలో పడినట్లుగా భావిస్తున్నారు.

>> 30-అక్టోబర్-2021 న ఇటలీలో జరిగిన G-20 సమ్మిట్ సందర్భంగా.. సావరిన్ వాటికన్ సిటీ స్టేట్ హెడ్ "పోప్ ఫ్రాన్సిస్" ఆయనను గౌరవపూర్వకంగా కలిసి ఆయనను ప్రశంసించారు. ఆ పర్యటనలో NSA అజిత్ దోవల్ గారు తోడు ఉండడం అనేక ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. పోప్‌తో షెడ్యూల్ చేయబడిన 20 నిమిషాల సమావేశం ఒక గంట వరకు కొనసాగింది! అంత సమయంపాటు ఏం చర్చించారనేది ఎవరి ఊహకూ అందని విషయం. కానీ ఖచ్చితంగా ఇది ఆ "హిందూ" రాజు క్రైస్తవ మతంలోకి మారడం గురించి కాదని ఘంటాపథంగా చెప్పొచ్చు..!

>> అది.. ప్రపంచంలోని ఇద్దరు అత్యంత శక్తివంతమైన వ్యక్తుల మధ్య సమావేశం.

ప్రపంచంలో.. ఇప్పటి వరకు.. రెండు పవర్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి.. రోమ్ & మక్కా!

అయోధ్యలో మూడవ & అత్యంత శక్తివంతమైన పవర్ సెంటర్ ఇప్పుడు ఆవిర్భవిస్తోంది!

ఐతే.. ఆ "హిందూ" రాజుకు తన ప్రాణాలకున్న ముప్పు గురించి పూర్తిగా తెలుసు..! ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రతా వ్యవస్థ అతానిని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతోంది.. ఐనా.. మనం అతని భద్రత కోసం అనుదినం ఒక్క క్షణమైనా ప్రార్థించాల్సిందే..!

నోట్:

1. ఈ కథంతా ఆమె గురించి కాదు....ఆమె కేవలం ఒక తోలుబొమ్మ..! ఇది ఆమె హ్యాండ్లర్స్ గురించి..!!

2. ఇది అతని గురించి మాత్రమే కాదు... తన సొంత వ్యక్తులచేతే వెన్నుపోటు పొడిపించుకొంటూ అతను ఒంటరిగా చేస్తోన్న ధర్మయుద్ధం గురించి!

3. అందరినీ అభ్యర్థించేదీ.. ప్రార్థించేదీ.. వేడుకునేది.. ఒక్కటే.. మీరు అతనికి.. అంటే ఆ "హిందూ" రాజుకు మద్దతుగా నిలవండి.. అది చాలు.. ముందుండి ఆయనే నడిపిస్తాడు.🙏

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...