Friday 28 April 2023

                గాంధీ చేసిన మహాద్రోహం

*గాంధీ అంతటి మహాత్ముడి గురించి ఏమితెలుసని అవాకులు - చవాకులు పేలుతున్నావు ?* 

గాంధీ గురించి నాకు తెలిసినంత అతి కొద్ది మందికే తెలుసు. అన్ని సాక్ష్యాలూ ఉన్నాయి గాంధీ చేసిన మహాద్రోహాన్ని అర్థం చేసుకోవడానికి. చాలామంది తెలివైన వాళ్ళకి కూడా గాంధీ అర్థంకాకపోవడానికి కారణం వాళ్ళమనసుల్లో గాంధీ గురించి ముద్రించుకు పోయిన Bias. నిజానికి గాంధీని ఇంత అద్భుతంగా మార్కెట్ చేసింది Global Deep State. 

ఏమిటి ఈ కొత్తపదం ? 

క్లుప్తంగా చెప్పాలంటే George Soros లాంటి వందలాది high level Operators ని ముందు పెట్టి తెఱ వెనక ఉండి ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్న మహాసుర సంఘమే GDS. 

GDS లో 90% ప్రధాన పాత్రధారులు విక్రమాదిత్యుడు - శాలివాహనులచేత భారతదేశం నుండి ఓడించి తరిమివేయబడ్డ శకులు. వీళ్ళని Khazars అనికూడా అంటారు. Caspian Sea - Black Sea ల మధ్యప్రాంతము వాళ్ళదేశము. భారత దేశం నుండి బహిష్కృతులైన తరువాత వాళ్ళు తమ స్వంతదేశానికి వెళ్ళిపోయారు. అటునుండి రోము సామ్రాజ్యములో కిరాయసైనికులుగా చేరి క్రైస్తవాన్ని యూరప్ ప్రజలపైన రుద్దడంలో యథాశక్తి సహకరించారు. చివరికి క్రీ.శ.745 లో యూదూ మతాన్ని స్వీకరించారు. 

  1500 నుండి 1900 మధ్యకాలంలో రకరకాల దోపిడీలు, వ్యాపారాలు, బాంకింగ్ వ్యవస్థలని స్థాపించి అపారమైన ధనాన్ని సంపాదించారు. కమ్యూనిజానికి సిద్ధాంత కర్త కారల్ మార్క్సు శకుడైన యూదుడు. రెండు ప్రపంచ యుద్ధాలు యూదులు ఆడిన ఆట. 1945 కల్లా ప్రపంచ విజేతలైన యూరప్ ( ఇంగ్లాండు, ఫ్రాన్స్, ఇటలీ, డచ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం ) నడ్డి విరిచి అమెరికా ప్రపంచాధిపతి అయ్యింది. అమెరికన్లని ఉల్లూ బనాయించి అమెరికాని నడిపిస్తున్నది, ప్రపంచమంతా బాంబులు వేసి భయోత్పాతాలు సృష్టిస్తున్నది ఈ శక-యూదులే. వాళ్ళనే Jews అని Zionists అని పిలుస్తారు.

  1915 లో గాంధీ అనే గుదిబండను మనబర్రల్లో ప్రవేశ పెట్టింది, అల్లూరి సీతారామరాజును, లాలాలజపతిరాయ్ ని, స్వామిశ్రద్ధానందను, భగత్ సింగ్ ను, చంద్రశేఖర ఆజాద్ ను, నేతాజీని చంపించింది, గాంధీకి బ్రహ్మచర్యం ముసుగులో వ్యభిచారానికి అవకాశం ఇచ్చింది, భారత్ ను 2 ముక్కలు చేసింది, పటేల్ ని తొలగించి నెహ్రూను గద్దె ఎక్కించింది, నెహ్రూకు బలం చేకూర్చడానికి గాంధీని చంపించింది, చైనాలో మావోను తీసుకొచ్చింది, చైనాకు టిబెట్ ను ఇప్పించింది, శాస్త్రిజీని చంపించింది, దీనదయాల ఉపాధ్యాయను చంపింది, 1977లో ఇందిరను ఓడించింది, 1984లో ఇందిరను చంపించింది, సిక్ఖుల ఊచకోత కోయించింది, కరసేవకులపై కాల్పులు జరిపింప చేసింది, రాజీవ్ హత్య చేయించింది, గోధ్రాకాండను చేయించింది, మన్మోహన్ హయాంలో భారత్ ను సకల విధాలుగా నాశనం చేసింది, కేజ్రీవాల్ ని పైకి తీసుకొచ్చింది,  RSS ని, BJP ని, VHP ని ఓడించేందుకు శతసహస్ర విధాలుగా కృషిచేస్తున్నది, Corona పుట్టించింది, అమెరికాలో Trump ని అన్యాయంగా ఓడించింది, యుక్రెయిన్ లో యుద్ధం తీసుకొచ్చింది.........అన్నీ  Global Deep State ని నడిపిస్తున్న శకరాక్షసుల లీలలే.

వాడే ఆధునిక హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు.



                          హైందవం

నానక్ కు ముందు సిక్కులు లేరు!

యేసుకు ముందు క్రైస్తవుడు లేడు!

మహమ్మద్‌కు ముందు ముస్లిం లేడు!

రిషభదేవునికి ముందు జైనుడు లేడు!

బుద్ధుడికి ముందు బౌద్ధుడు లేడు!

కార్ల్ మార్క్స్ ముందు వామపక్షవాది లేడు!

కానీ :--

కృష్ణుడి కంటే ముందు రాముడు...

రామునికి ముందు జమదగ్ని...

జమదగ్నికి ముందు అత్రి..

అత్రికి ముందు అగస్త్యుడు...

అగస్త్యుడికి ముందు పతంజలి...

పతంజలికి ముందు కనద్....

కనదకు ముందు యాజ్ఞవల్క్యుడు....

యాజ్ఞవలక్యుడు ముందు.……

"సనాతన వేదాలు అన్నీ ధర్మబద్ధమైనవే..!

 *"రాజకీయ చదరంగం"లో ఈ -"12 ఎత్తుగడలు", జాగ్రత్తగా -"చూడండి మరియు అర్థం చేసుకోండి"....?*

01. "మొఘలులు" "భారతీయులు" అయ్యారు...?

మరి, "భారతీయుడు.," "కాఫిర్".. ..?

02. "గియాసుద్దీన్ ఖాన్" :-

మోతీలాల్, జవహర్‌లాల్ "నెహ్రూ"

-ఇందిర, రాజీవ్, -మినో, "గాంధీ" అయ్యారా..?

మరియు.., "భారతీయుడు", "మూర్ఖుడు"....?*

03. "మోమిన్" "కాశ్మీరీ" అయింది... ?

మరి, "కాశ్మీరీ పండితులు", "శరణార్థులు"....?

04. "బంగ్లాదేశీ" "బెంగాలీ" అయింది...?

మరి, "బెంగాలీ", "హిందూ వెలుపల".....?

05. "సైనికుల కిల్లర్స్" మరియు "స్టోన్ పెల్టర్స్"....,"ఉద్యమం" అయింది.....? మరియు "సైన్యం",

"మానవ హక్కుల ఉల్లంఘన"....?*

06. "తుక్డే-తుక్డే గ్యాంగ్" "దేశభక్తుడు" అయింది...?

మరియు, "దేశభక్తులు",

"బ్రాండెడ్ హార్డ్ కోర్ తీవ్రవాది......?*

07. "పైర్ కలప",

"పర్యావరణ ఆందోళన" మారింది...

మరియు, "ఖననం"లో, "భూమిని వృధా చేయాలి",

"జన్మహక్కు" అయింది...?

08. "రాఖీ"లో ఉపయోగించబడింది

- "ఉన్ని" నుండి, అది "గొర్రెలబాధ" అయ్యింది..?,

మరియు,

"బక్రీద్"లో - "వేలాది మేకల వధ",

"మత స్వాతంత్ర్యం" అయింది...?

09.

"బుజ్జగింపు" "సెక్యులర్" అయింది.....?

అయితే, "సారూప్యత" "కమ్యూనల్" అయింది....?

10.

"ఆర్‌ఎస్‌ఎస్" "ఉగ్రవాదిగా" మారింది...?

మరియు, "ఒసామా జీ"..., "హఫీజ్ సాహెబ్"..., మరియు -"హురియత్",

"శాంతి శిఖరం"......

11. "భారతమాతా చిరకాలం జీవించు", "కమ్యూనల్" అయింది...? మరియు,

"భారత్ తేరే తుక్డే హోంగే"

"వ్యక్తీకరణ స్వేచ్ఛ? అయింది!

12. “విభజించు మరియు పాలించు” అనేది “నియమం”….?మరియు..,

“సబ్కా సాథ్ సబ్కా వికాస్” “జుమ్లా”..?

కొంచెం ఆలోచించండి...? మరియు "అర్థం చేసుకోండి"... అది :-

హిందూ మెజారిటీ దేశంలో ఇదంతా ఎలా జరిగింది???? ఎవరి ప్రయోజనం కొరకు జరిగింది.

ఆలోచించండి.

"మజ్బూర్ హిందువు" అయినందున, నేను మిమ్మల్ని "అభ్యర్థిస్తున్నాను" - - కనీసం "10 మందికి", లేదా - తప్పనిసరిగా "సమూహం"కి పంపండి.

Friday 21 April 2023



Shaurya Naman शौर्यनमन
Deputy Subedar Hariram Yadav

Veer Chakra (After Death)
April 20, 1928 - November 18, 1962
Unit - 13 Kumaon Regiment
Battle of Rejangla, Indo-China War 1962
Deputy Subedar Hariram Yadav was born on April 20, 1928 in the family of father Shri Ghisaram Yadav in Santor village of Buhana Tehsil of Rajasthan's Jhunjhunu district. On 27 July, 1948 he was admitted in the 13th Battalion of the Indian Army's Kumaon Regiment.
On 18th November, 1962 our 114 soldiers were found and 1300 Chinese soldiers were killed in the battle of Rejangla under the leadership of Charlie Company Commander Major Shaitan Singh Bhati of 13 Kumaon Regiment. In this fierce battle, Deputy Subedar Hariram Yadav sacrificed his life heroically fighting to protect the nation's unity and integrity. Deputy Subhedar Hariram yadav was awarded post-partum Veer Chakra for his bravery, steadfast fighting spirit and supreme sacrifice.
In Indian military history, a battalion received a Paramveer Chakra, eight veer chakra, four army medals, and a mention in dispatch, the story of the bravery and sacrifice of the soldiers of Rejangla's battle. Hundreds of hundreds of years to the brave son of Mother India on his birth anniversary today Salute.

Saturday 8 April 2023

మంగల్ పాండే


 ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండేగారి వర్థంతి సందర్భంగా

#భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన #ఘనత మంగళ్ #పాండేదే!
సుమారు మూడు శతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు #మంగళ్ పాండే. ఇతడు
ఒక భారతీయ సైనికుడు , 1857 లో భారత తిరుగుబాటు చెలరేగడానికి ముందు జరిగిన సంఘటనలలో కీలక పాత్ర పోషించాడు . అతను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 34 వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ (బిఎన్‌ఐ) రెజిమెంట్‌లో సిపాయి.
#సైన్యంలో చేరడం:
మంగల్ పాండే ఎగువ బల్లియా జిల్లా , సెడెడ్ మరియు కాంక్వెర్డ్ ప్రావిన్సెస్ (ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లో ) నాగ్వా అనే గ్రామంలో19 జూలై 1827 నజన్మించాడు.

పాండే తండ్రి దినకర్ పాండే. ఆయన మొదట్లో ఫైజాబాద్ జిల్లా ... దుగ్వాన్-రహీమ్‌పూర్‌లో ఉండేవారు. అక్కడి నుంచి సురహర్పూర్ వలస వచ్చాడు. మంగళ్‌పాండే తల్లి అభయ్‌రాణి.
1849 లో బెంగాల్ సైన్యంలో చేరారు . మార్చి 1857 లో, 34 వ బెంగాల్ స్థానిక పదాతిదళానికి చెందిన 5 వ కంపెనీలో అతను ఒక
సైనికుడు (సిపాయి).
1857 #సిపాయిల తిరుగుబాటు:
#కలకత్తా దగ్గర బారక్ పూర్ వద్ద మార్చి 29, 1857,మధ్యాహ్నం సైనికాధికారి లెప్టినెంట్ బాగ్‌ని మంగళ పాండే కాల్చి చంపేశాడు.
ఇందుకు కారణం బ్రిటిషు ( కిరస్తానీ )వారు సిపాయిలకు ఆవు కొవ్వు మరియు పంది కొవ్వును పూసి తయారుచేసిన తూటాలు (cartridges) ఇచ్చేవారు. ఆ తూటాలని నోటితో కొరికి తొక్క తొలిగిస్తేనే పేలుతాయి. హిందూ ముస్లిం ఇద్దరికీ ఇవి నచ్చలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ, 34వ బెంగాల్ రెజిమెంట్ యందు ఒక సిపాయి. ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు . సుమారు మూడు శతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ ( కిరస్తానీ )వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండే. . అప్పటివరకూ బ్రిటిష్ వారి పెత్తనానికి తలొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే.
#పాండే ఒక #జ్వాల:
ఉత్తర భారతదేశంలోని మీరట్, ఢిల్లీ, లక్నో, కల్పి, కాన్పూర్, బెనారస్, రాణీగంజ్, కలకత్తాల మీదుగా దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలకు వ్యాపించిన తిరుగు బాటు జ్వాల. మన ప్రప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి మీసాన్ని మెలితిప్పి వత్తిగా వెలిగించినవాడే మంగళ్ పాండే! పాండే ధిక్కారం తర్వాత తొలిసారి మీరట్ (ఉత్తర ప్రదేశ్)లో భారతీయ సిపాయిలు బ్రిటిష్ వారిపై విరుచుకుపడ్డారు. అక్కడ ఇద్దరు బ్రిటిష్ అధికారులను హతమార్చి, ఢిల్లీ వైపు కదిలారు. ఝాన్సీ (ఉ.ప్ర.) నుంచి లక్ష్మీబాయి, మరాఠా పీష్వా నానా సాహెబ్, మొఘల్ చక్రవర్తి బహదూర్ షా తిరుగుబాటు సంగ్రామంలో పాల్గొన్నారు. అంతిమంగా బ్రిటిష్ వాళ్లదే పైచేయి అయింది.
ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే ఆ పోరాటంలో మరణించారు. బహదూర్ షాను తీసుకెళ్లి బర్మా జైల్లో పడేసింది బ్రిటిష్ ఆర్మీ. హైదరాబాద్ నిజాం, గ్వాలియర్ సింధియాలు విదేశీ పాలకులకు అనుకూలంగా ఉండిపోయారు. అక్కడి తో పాండే వెలిగించిన మహాజ్వాల కొడిగట్టింది.
#ఉరి తీయడం:
ఆవుకొవ్వు, పంది కొవ్వు ఉపయోగించి తయారుచేసిన తూటాలను కొరికి ప్రయోగించడానికి నిరాకరించిన మంగళ్ పాండే ఆ కోపంలో తన పై అధికారిని హతమార్చాడు. షేక్ పల్టూ అనే సహ సిపాయి పాండేను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న జనరల్ జాన్‌హెర్పే... పాండేను పట్టుకోమని జమేదార్ ఈశ్వరీ ప్రసాద్‌ను అదేశించాడు.
ఈలోపు పాండే తన తుపాకితో తనే కాల్చుకుని ఆంగ్లేయుల చేతిలో కాక, ఆత్మాభిమానంతో చచ్చిపోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. బ్రిటిష్ సైనికులు వెంటనే అతడిని నిర్బంధించి హత్యానేరం మోపారు. సైనిక న్యాయస్థానం పాండేను ఏప్రిల్ 18న ఉరి తియ్యాలని తీర్పు చెప్పింది. అయితే పది రోజుల ముందుగానే మంగళ్ పాండే ను సైనిక న్యాయస్థానం ఏప్రిల్ 8న ఉరితీసింది.
#స్థానిక తలారులు మంగళ్ పాండేను ఉరి తీయడానికి #ఒప్పుకోకపోవడంతో, #కోల్‌కతా నుంచి నలుగురు తలారులను పిలిపించి ఆయనను ఉరి తీశారు.
అతడిని పట్టుకునేందుకు నిరాకరించిన ఈశ్వరీ ప్రసాద్‌ను కూడా రెండు వారాల తర్వాత ఏప్రిల్ 22న ఉరి తీశారు.
#మహా ఉద్యాన్ పార్కు:
బ్రిటీష్ అధికారులపై పాండే దాడి చేసిన #ప్రదేశాన్ని జ్ఞాపకార్థం బరాక్‌పూర్‌లో షాహీద్ మంగల్ పాండే మహా ఉద్యాన్ అనే పార్కును ఏర్పాటు చేశారు. బరక్‌పూర్‌లో 2005లో స్థానిక పాలక మండలి పాండే #విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఆ ఊరిలో ఆర్మీ బ్యారక్‌ల మధ్య పాండే ఒక్కడే ఒంటరి యోధుడిలా కనిపిస్తాడు. ఛాతీ వరకు ఉన్న ఆ స్మారక విగ్రహం కింద ‘మంగళ్‌పాండే, సిపాయి నెంబరు 1446, 34వ రెజిమెంట్. 1857 మార్చి 29న పట్టపగలు బ్రిటిష్ అధికారులపై ఇతడు తుపాకీ పేల్చాడు’ అని రాసి ఉంటుంది.
#తపాలా స్టాంపు:
భారత ప్రభుత్వం అక్టోబర్ 5, 1984 న పాండే స్మారక తపాలా స్టాంపును జారీ చేసింది.
#సినిమా:
కేతన్ మెహతా దర్శకత్వం వహించిన మంగల్ పాండే: ది రైజింగ్ , భారతీయ నటుడు, అమీర్ ఖాన్ నటించిన రాణి ముఖర్జీ , అమిషా పటేల్ మరియు టోబి స్టీఫెన్స్ లతో కలిసి జరిగిన తిరుగుబాటుకు దారితీసిన సంఘటనల ఆధారంగా ఒక చిత్రం 2005 ఆగస్టు 12 న విడుదలైంది.
#రంగస్థల నాటకం:
పాండే జీవితం సుప్రియా కరుణకరన్ రచన మరియు దర్శకత్వం వహించిన ది రోటీ తిరుగుబాటు అనే రంగస్థల నాటకం . నాటకం స్పర్ష్, ఒక థియేటర్ గ్రూప్ ద్వారా నిర్వహించబడింది, మరియు ఆంధ్ర సరస్వత్ పరిషత్ వద్ద మూవింగ్ థియేటర్ వద్ద జూన్ 2005 లో ప్రదర్శించబడింది.
#భారతీయుల్లో బానిసత్వ భావాన్ని పారద్రోలుతూ.. స్వాతంత్య్ర కాంక్షని ఉవ్వెత్తున రగిలించిన మంగళ్ పాండే చిరస్మరణీయుడు.

 ఆర్‌ఎస్‌ఎస్‌ ఆగర్భ శత్రువు

జాతీయవాదమంటే ఆయనకు చిన్నచూపు. హిందూత్వ అంటే అలుసు. ఆ రెండే ఊపిరిగా మనుగడ సాగించే సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. అం‌దుకే ఏ అవకాశం వచ్చినా, లేదా తానే సృష్టించుకుని మరీ ఆర్‌ఎస్‌ఎస్‌ను ఆడిపోసుకుంటూ ఉంటారాయన. జార్జి సోరెస్‌ ‌వంటి భారత వ్యతిరేకుల భాషే ఎప్పుడూ ఆయన నోట వినిపిస్తుంది. ఆయనే రాహుల్‌ ‌గాంధీ. దేశంలో..విదేశాలలో.. నోరు విప్పితే చాలు సంఘ్‌ను ఆడిపోసుకోవడం మరువరు. అందుకు ఇవి కొన్ని దాఖలాలు.
‘భారతదేశం తన ప్రజాస్వామిక లక్షణాన్ని పూర్తిగా కోల్పోయినదంటే అందుకు కారణమే రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌). అది మత ఛాందసవాద, ఫాసిస్ట్ ‌సంస్థ. అన్ని భారతీయ వ్యవస్థలనీ ఆక్రమించింది.’ ఈ సంవత్సరం మార్చి 6వ తేదీన లండన్‌లోని ఛాతమ్‌ ‌హౌస్‌ ‌మేధావుల సమావేశంలో కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌గాంధీ చేసిన తీవ్ర ఆరోపణ ఇది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పత్రికారంగాన్ని, న్యాయవ్యవస్థను, పార్లమెంట్‌ను, ఎన్నికల సంఘాన్ని కబ్జా చేసిందని కూడా ఆయన విశ్లేషించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఫాసిస్ట్ ‌సంస్థ అంటూ విమర్శించడం రాహుల్‌తోనే మొదలు కాలేదు. గతంలో కమ్యూనిస్టుల, ఉదారవాదుల నోళ్లలో చిరకాలం నానిన ఎంగిలి ఆరోపణే. అదే పట్టుకుని రాహుల్‌ ‌వేలాడుతున్నారు. భారత ప్రజాస్వామ్యం మీద పాశవిక దాడి జరుగుతోందని ఆయన విదేశీ గడ్డ మీద నుంచి ఆరోపించారు.
ఛాతమ్‌ ‌హౌస్‌ ‌సమావేశంలోనే రాహుల్‌ ఇం‌కాస్త తెంపరితనమే చూపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నిర్మాణమే ‘ముస్లిం బ్రదర్‌హుడ్‌’ ‌విధానంలో ఉంటుందని కూడా సెలవిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అగ్నివీర్‌ ‌పథకం సైన్యం ఆలోచన కాదు, అది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నుంచి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి వచ్చిందని ఫిబ్రవరి 7, 2023న బడ్జెట్‌ ‌సమావేశాలలో రాహుల్‌ ‌వ్యాఖ్యానించారు. ఈ విషయం ఆయనకు సీనియర్‌ అధికారులే చెప్పారట.
ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సభ్యులంటే 21వ శతాబ్దపు కౌరవులని భారత్‌ ‌జోడో యాత్ర సందర్భంగా ఒక వీధి సమావేశంలో రాహుల్‌ ‌జనవరి 9, 2023న ఆరోపించారు. హరియాణాలోని అంబాలాలో మాట్లాడుతూ, కౌరవులు అంటే ఎవరు? మొదట మీకు 21వ శతాబ్దపు కౌరవుల గురించి చెబుతాను. వాళ్లు ఎవరో కాదు, ఖాకీ నిక్కరు వేసుకుని, చేతిలో కర్రతో ఉండేవారే. వాళ్లు శా•లు నడుపుతూ ఉంటారు. భారతదేశంలోని ఇద్దరు ముగ్గురు బిలియనీర్లు కూడా వారి వెనుక ఉన్నారు అని రాహుల్‌ ఆరోపించారు.
పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో జనవరి 17, 2023న భారత్‌ ‌జోడో యాత్రలోనే ముందు ఒకసారి దేశంలోని వ్యవస్థలను (మీడియా, పార్లమెంట్‌ ‌వగైరా) ఆర్‌ఎస్‌ఎస్‌ ఆ‌క్రమించుకుందని చెప్పారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే జనం నమ్ముతారని ఆయన గట్టి నమ్మకం కాబోలు.
రాహుల్‌లో ఒక కొంటె కోనంగి కూడా ఉన్నాడని లోకానికి తెలియాలి కదా! బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను గురువులుగా భావిస్తారట ఆయన. అదెందుకో డిసెంబర్‌ 31, 2022‌న ఢిల్లీలో జరిగిన విలేకరులు సమావేశంలో చెప్పారు. మా మీద ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ దాడి ఇంకా తీవ్రం కావాలని కోరుకుంటున్నాను. అందువల్ల కాంగ్రెస్‌లో సైద్ధాంతిక పరమైన చైతన్యం పెరుగుతుంది. సైద్ధాంతికంగా సుస్థిరంగా ఎలా ఉండాలో వాళ్లని చూసే నేను నేర్చుకుంటున్నాను. అందుకే వాళ్లని గురువులుగా భావిస్తాను అన్నారాయన.
తన భారత్‌ ‌జోడో యాత్ర భయానికి వ్యతిరేకంగా చేపట్టిన యాత్ర అని డిసెంబర్‌ 24, 2022‌న ఢిల్లీలో ప్రవేశించినప్పుడు రాహుల్‌ అన్నారు. ఇంకా అసహనం, నిరుద్యోగ సమస్యలకు వ్యతిరేకంగా కూడా ఈ యాత్ర చేపట్టినట్టు చెప్పుకున్నారు. ఈ భయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సృష్టించి, దానిని అసహనంగా మార్చివేస్తున్నదట. మీ అసహనం అనే బజారులో ప్రేమ అనే దుకాణం తెరవడా నికే మేం ఇక్కడ ఉన్నామంటూ ఢిల్లీ వాసుల ఎదుట కవిత్వం వెలగబెట్టే ప్రయత్నం కూడా చేశారాయన.
ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వారు మహిళలను తమ సంస్థలోకి రానీయరు అని రాజస్తాన్‌లోని దౌసాలో మాట్లాడుతూ డిసెంబర్‌ 14, 2022‌న (భారత్‌ ‌జోడో యాత్ర) రాహుల్‌ ‌భాష్యం చెప్పారు. ఆ సంస్థలో మహిళలకు స్థానంలో లేదు. వారు మహిళలను అణచివేస్తారు అని కూడా సెలవిచ్చారు.
సెప్టెంబర్‌ 5, 2022‌న ఢిల్లీలోనే రామ్‌లీలా మైదాన్‌లో మేహంగి పర్‌ ‌హల్లా బోల్‌ ‌పేరుతో ప్రదర్శన జరిగింది. అక్కడ రాహుల్‌ ‌గాంధీ రెచ్చి పోయారు. ‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దేశాన్ని విభజిస్తాయి. వాళ్లు భయోత్పాతాలను సృష్టించి ప్రజల మధ్య చీలికలు తెస్తారు. భయోత్పాతాలను సృష్టించడం ద్వారా లబ్ధి పొందేదెవరు? పేదలా? రైతులా? చిరు వ్యాపారులా? అసలు నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి ఎవరు లబ్ధి పొందారు? ఈ భయోత్పాతాల సృష్టి వల్ల ఇద్దరంటే ఇద్దరు కార్పొరేట్‌ ‌ప్రముఖులు బాగుపడ్డారు’ అని చెప్పారు రాహుల్‌.
ఆర్‌ఎస్‌ఎస్‌లో ఒక్క మహిళ కూడా నాయకత్వ స్థానంలో లేరని జనవరి 1, 2018న షిల్లాంగ్‌లో జరిగిన సమావేశంలో రాహుల్‌ ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మహిళలను సాధికారత నుంచి తప్పిస్తుందని కూడా అన్నారు. ఇక్కడే లోకోత్తరమైన ఉదాహరణ ఇచ్చారు రాహుల్‌. ‌ఫొటోలలో మహాత్మా గాంధీ సదా మహిళలు అటూ ఇటూ ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌! ఎప్పుడూ అటూ ఇటూ మగవారితో తప్ప కనిపించరు అంటూ అపారమైన అజ్ఞానాన్ని ఒలకబోశారు.
గుజరాత్‌ ‌పర్యటనలో తన కాన్వాయ్‌ ‌మీద బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు దాడికి దిగారని ఆగస్ట్ 5, 2017‌న ఆరోపించారు రాహుల్‌. ఆ ‌రెండు సంస్థలతోపాటు మోదీ రాజకీయాలు కూడా ఇలాగే ఉంటాయని వాక్రుచ్చారు.





Friday 7 April 2023

 బంకించంద్ర ఛటర్జీ

వందేమాతరం’ గేయ రచయిత,నవలా రచయిత, కవి మరియు పాత్రికేయుడు

బంకించంద్ర ఛటర్జీ గారివర్థంతి సందర్భంగా...🇮🇳💐

#బెంగాలీలో సాహిత్యంలో "#సాహిత్య చక్రవర్తి"అని పిలవబడే బంకించంద్ర ఛటర్జీ. బెంగాల్‌లో #మొదటగా బి.ఏ డిగ్రీ పొందిన వ్యక్తి ఈయనే కావడం విశేషం. తండ్రివలెనే ఈయన కూడా డిప్యూటీ #కలెక్టరయ్యాడు. స్వస్థాన వేష భాషల పట్ల గౌరవాభిమానాలు కలవాడు. ఇరవై ఏళ్ళు నిండకముందే ‘లలిత ఓ మానస్‌’ అనే కవితా సంపుటి రచించాడు. దుర్గేశ్‌ నందిని, కపాలకుండల, మృణాళిని, దేవీ చౌధురాణి మొ దలైన 15 #నవలలు రాశాడు. దేశాన్ని మాతృమూర్తిగా సంబో ధిస్తూ... దేశభక్తిని ప్రబోధిస్తూ... ‘#వందేమాతరం’ గేయం రాసిన తర్వాత దానిని ‘ఆనంద్‌మఠ్‌’ నవలలో పొందుపరిచాడు. ఈ నవల వివిధ భారతీయ భాషలలో నికి అనువదించబడడం వలన ఈ గేయం దేశవ్యాప్తంగా ప్రచా రాన్ని పొందింది. ఈ గేయాన్ని బహిరంగంగా గానం చేయటాన్ని నాటి ప్రభు త్వం నిషేధించింది. ఈ గేయానికి #రవీంద్రుడు బాణీకట్టి నిషేధాజ్ఞలను ఉల్లంఘించి 1896 కాంగ్రెస్‌ సభలలో గానం చేశాడట.
బంకించంద్ర ఛటర్జీ (27 జూన్, 1838 -
8 ఏప్రిల్, 1894) బంకించంద్ర ఛటోపాధ్యాయ). 'ఛటోపాధ్యాయ్' కు బ్రిటిష్ వారు పలకలేక 'ఛటర్జీ' అని పిలువసాగారు. బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచంకూడా 'ఛటర్జీ' అని పిలవడం ప్రారంభించింది. ఇతను బెంగాలీ కవి, వ్యాసరచయిత, సంపాదకుడు.
#వందేమాతరం:
ఇతని రచన వందేమాతరం ఇతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇతను వ్రాసిన ఆనంద్ మఠ్ అనే నవలనుండి ఈ గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది.మొదట సంస్కృతంలో , భారతదేశాన్ని మాతృదేవతగా వ్యక్తీకరించి స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కార్యకర్తలను ప్రేరేపించాడు
#ఆనంద్ మఠ్:
ఆనందమఠ్ (ది అబ్బే ఆఫ్ బ్లిస్, 1882) ఒక రాజకీయ నవల, ఇది బ్రిటీష్ బలంతో పోరాడుతున్న సన్యాసి సైన్యాన్ని వర్ణిస్తుంది. ఈ పుస్తకం భారతీయ జాతీయవాదం పెరగాలని పిలుపునిచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సంగీతానికి సెట్ చేసిన వందే మాతరం (ఆమె నిజంగా నా తల్లి కాబట్టి నేను నా మాతృభూమిని ఆరాధిస్తాను) పాటకు ఈ నవల మూలం. ఆనంద మఠంలో ఆయన చిత్రించిన పాత్రలు ఎటువంటి త్యాగానికైన, సాహసానికైన ప్రతీకలుగా ఉన్నాయి. ఇది చాలా మంది భారతీయ #జాతీయవాదులు ప్రేరణ గా తీసుకున్నారు.
#సాహిత్య సేవ:
నవలా రచనలో ఆయన సృస్టించే సంఘటనలు చదివేవారిని అమితమైన ఉత్కంఠకు లోను చెస్తాయి. ఇతివృత్త నిర్వహణలో, సన్నివేస పరికల్పనలో ఆయన సృజనసక్తి, ఆయన ప్రజ్ఞ, ఆయన ప్రతిభ అసదృశమైనవి. ఆయన నవలలు చదువుతుంటే రమణీయ లోకాలలో సంచరిస్తున్న సాహిత్యానుభవం కలుగుతుంది పాఠకులకు. గంధర్వలోకాలలో విహరింపచేస్తాయి ఆయన భావలు. అట్లా అని కేవలం కాల్పనిక జగత్తు అనుకోకూడదు ఆయన సాహిత్య స్రుష్తిని. ఆకాశంలో మబ్బుల గుంపులోను, శతాభ్దాల కింద కట్టిన అతి విశాల గంభీరమైన కోటనొ, విశాల వినీల సముద్రతీరాన్నో చూసిన మానవుడికి ఏ ఊహాజగత్తు సాక్షాత్కారమవుతుందో బంకించంద్ర చట్టొపాధ్యాయ రచనలు, ముఖ్యంగా నవలలు అటువంటి మానసికోత్తేజాన్నీ కలగజెస్తాయి.
#జాతిని ఉత్తేజపరిచిన ధేశభక్తి గీతం:
#ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో బంకించంద్ర చటర్జీ అగ్రగణ్యుడు.ఒక్క బెంగలీ సాహిత్యాన్నే కాక సమస్త భారతీయ సాహిత్యాలను ఆయన పంతొమిదో శతాబ్ది ఉత్తరార్దంలో, ఇరవయ్యో పూర్వార్దంలో అంటే సుమారు ఒక శతాబ్దం పాటు ప్రభావితం చేసాడు. పూర్వకలంలో కాని, ఇటీవల కాలంలో కాని ప్రపంచ సాహిత్య చరిత్రలో జాతుల విముక్తి పోరాటాలలో, స్వాతంత్ర్య సమర చరిత్రలో ఒక మహా కవి రచించిన #ధేశభక్తి గీతం తన జాతి జనులను ఉత్తేజపరిచి, ఉద్యమింపచేసిన సంఘటన, బంకించంద్రుడి విషయంలో లాగ మరొక దేశంలో, మరొక దేశ స్వతత్ర్యోద్యమంలో సంభవించలేదు.
#సృజనాత్మక సంవేదన:
భారతదేశ స్వతత్ర్యోద్యమం ఒక నిర్ణాయక ఫలసిద్ధి దిశగా చైతన్యవంతమవుతున్నప్పుడు వందేమాతరం గీతం దాని వేగాన్ని త్వరితం చేసింది వంగదేశంలో కొందరు సాహిత్య విమర్శకులు, ఆదునిక కాలంలో బకించంద్రుడి వంటి నవలా రచయిత ఇంకొకరు లేరంటారు.ఆయన సృష్టించిన పాత్రలు కాల్పనిక సాహిత్యనికి చెందినవే ఆయిన సృజనాత్మక సంవేదనలలో ఆయనకాయనే సాటి అని ఆ సాహిత్య విమర్శకుల అభిప్రాయం.
#గుర్తించదగిన రచనలు:
దుర్గేష్నందిని,
కపల్కుండల,
దేవి చౌధురానీ,
ఆనంద మఠం,
" విశాబ్రిక్ష "
"వందే మాతరం " మొదలైనవి.
#సవ్వసాచి:
#బంకీమ్ చంద్ర తన రెండు చేతుల్లోనూ సమాన బలం కలిగి ఉన్నాడు, అతను నిజమైన సవ్వసాచి. ఒక చేత్తో, అతను సాహిత్య రచనలను సృష్టించాడు; మరొకటి యువ మరియు ఔత్సాహిక రచయితలకు మార్గనిర్దేశం చేశాడు. ఒక చేత్తో, సాహిత్య జ్ఞానోదయం యొక్క కాంతి; మరియు మరొకటి, అతను అజ్ఞానం యొక్క పొగ మరియు బూడిదను మరియు చెడు గర్భం ధరించిన భావనలను పేల్చివేసాడు ” అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్.
#మానవుడు చేరుకోగల ఉదాత్త శిఖరాలను బంకించంద్రుడి పాత్రలు అధిరోహిస్తాయి. అనూహ్యమైన, మానవాతీతమైన త్యాగాన్ని అయన పాత్రలు ప్రకటిస్తాయి. బంకించంద్రుడిలో మాతృ దేశాభిమానం, దేశ భక్తి అనంతం, అపూర్వం.
ఆయన సాహిత్య ప్రతిభ #బహుముఖమైనది.నవలలు, వ్యాసరచన, సాహిత్య విమర్శ, వ్యాఖ్యాన రచనలో బంకించంద్రచటర్జీ వంగ సాహిత్యంలో కొత్త వరవడి సృష్టించాడు. నవలా రచనలో తక్కిన ఆధునిక భారతీయ సాహిత్యాలకు కూడా ఆయనే దారిచూపాడు.

Thursday 6 April 2023

Pandit Makhanlal Chaturvedi

'Desire of Flower' was born hundred years ago in Chhattisgarh jail

*************
His birth poet was imprisoned for 8 months in this jail of Chhattisgarh!
(Swaraj Karun)
Do you know that the famous poet Late Pandit Makhanlal Chaturvedi's popular poem 'Pushpa ki Abhilasha' was born in a central jail in Bilaspur, Chhattisgarh?
I would like to inform those who do not know or have forgotten that during the Independence movement, there was a substantial general meeting at Shanichari Maidan of Bilaspur where Chaturvedi ji announced the light of the English empire in India would soon be cut off and the sunrise of independence soon Had. This was arrested by the then British regime accusing them of sedition. Chaturvedi ji was imprisoned in Bilaspur's Central Jail for about 8 months from 5 July 1921 to 1 March 1922. There he composed his famous poem titled 'Floral Ki Desire', which through a floral expresses the desire for the freedom of the countrymen and the curiosity to offer his head for the motherland's space. This means this poem came out of the heart of poet Makhanlal Chaturvedi during his prison period of almost a hundred years ago.
Today on 4th April, on the birth anniversary of the late Pandit Makhanlal Chaturvedi, I also remembered his poem. Chaturvedi ji was born on 4 April 1889 in the village Babai of the Hoshangabad district of Madhya Pradesh. He died on 30 January 1968. Chaturvedi ji was also a poet as well as writer and journalist. He started his public life as a teacher in 1906, but Lokmanya Balgangadhar Tilak and Mahatma Gandhi jumped into the freedom movement. During this time, he also edited magazines named 'Prabha', 'Pratap', and 'Karmaveer'. (Swaraj Karun) Pandit Makhanlal Chaturvedi wrote hundreds of poems. The original tone of most of his creations full of patriotism is progressive. After independence Chaturvedi ji was awarded by the Government of India with Sahitya Academy Award in 1955 and Padmabhushan Alankan in the year 1963. The Indian government also issued postal stamps in their honor.
Sahitya Academy Award was awarded to him for his poetry work 'Himatarangini'. Madhya Pradesh government had also organized a citizen felicitation ceremony in Khandwa in their honor on 16-17 January 1965. Sagar University D them. Awarded with the honorary title of Lit. Today on 4th April 2020, paying tribute to Chaturvedi ji on his birth anniversary, come to the indomitable lines of this very popular poem about 100 years ago, let us hum the mind once again --
I don't want to be knitted in the jewels of Surbala.
I don't want to, tie the lover in the garland of the lover and lure the beloved.
I don't want to be put on the dead bodies of the emperors.
I don't want, will be on the head of the gods, and I will be on my fate.
Break me and throw me on the path of Vanmalius.
Many heroes go to whichever way to offer their head on the motherland.
*******

Saturday 1 April 2023

 తెలుగుకు ప్రాచీనభాషగా గుర్తింపు - పూర్వాపరాలు

డా।। కస్తూరి విశ్వనాధం, మైసూరు.
9480770557
తమిళభాషను ప్రాచీనభాషగా గుర్తిస్తూ కేందప్రభుత్వం 2004 వ సంవత్సరం అక్టోబరు 12వ తేదీన అధికార ప్రకటన వెలువరించింది. ఆ విషయం నేను వెంటనే సామల రమేష్ బాబుగారితో చర్చించి తెలుగుకు తీరని అన్యాయం జరిగిందని, ఈ విషయాన్ని తెలుగువారు తీవ్రంగా పరిగణించాలని తెలుగు భాషకు కూడా ఆ అర్హతలన్నీ ఉన్నాయని వివరించాను. ఆయన నన్ను ఈ విషయంమీద ఒక వ్యాసం వ్రాసి పంపమన్నారు. ఇది జరిగింది 2004 అక్టోబరులోనే. నేను పంపిన వ్యాసం అదే సంవత్సరం డిసెంబరు ‘నడుస్తున్న చరిత్ర’లో ప్రచురితమయ్యింది. ఈ విషయం మీద ఇదే పత్రికలో పడిన మొదటి వ్యాసమనుకొంటాను. తర్వాత మెల్లమెల్లగా ప్రజలలోను చైతన్యం రావటము, సబలలోను, సమావేశాలలోను, విద్యాలయాలలోను ఈ విషయం మీద చర్చలు జరిగాయి. ఆ తర్వాత వివిధ పత్రికలలో వ్యాసాలు వచ్చాయి. అందరికంటే ముందుగా స్పందించినవారిలో ఆర్.వి.ఎస్.ఎస్ సుందరం గారున్నారు. ఈ ప్రకటన సాహిత్య అకాడమీ వారి అజమాయిషీలోని భాషాశాస్త్రజ్ఞుల కమిటీలో చాలాసార్లు చర్చించిన మీదట వారి సిఫారసుతోనే జరిగింది. ఆ కమిటీలో ఇద్దరు అరవవాళ్ళు ఇద్దరు తెలుగువాళ్లు ఒక ఒడియా భాషాశాస్త్రజ్ఞుడు, ఇద్దరు ఉత్తరదేశీయులు వున్నారు. సభ్య కార్యదర్శి(ఈయన మలయాళీయుడు) కాక అరవంతో సమానంగా ఇద్దరు తెలుగువాళ్లున్నా తెలుగు తరఫున వాదించి న్యాయం చేయలేకపోయారు. అటువంటి పరిస్థితులలో సామల రమేష్బాబు గారి సలహాతో నేను, అప్పుడు ఎం.ఎల్.ఏగా వున్న మండలి బుద్ధప్రసాద్ గారు ఢిల్లీకి వెళ్ళి ఆనాటి సాంస్కృతిక శాఖామాత్యును కలిసి (సాహిత్య అకాడమీ సాంస్కృతిక శాఖ క్రింద వస్తుంది కాబట్టి)తెలుగుకు జరిగిన అన్యాయాన్ని వివరించి తెలుగును కూడా ప్రాచీనభాషగా ప్రకటించే ప్రయత్నం చేయమని ప్రాధేయపడ్డాము. ఆ మంత్రిగారు కూడా తెలుగువారే అయినా ఈ విషయం మీద పెద్దగా ఉత్సాహం చూపించకపోవటమే కాక అది రాజకీయ నిర్ణయమనే అభిప్రాయం కలిగించారు. ఆ తర్వాత పలువురు ప్రముఖులు, పండితులు కేందప్రభుత్వ నిర్ణయాన్ని గర్హిస్తూ, తెలుగుకు కూడా ఆ హోదా ఇవ్వాలని కోరుతూ వ్యాసాలు ప్రచురించారు. సమావేశాలలో ప్రకటించారు. అందరి లాగే నేను కూడా ఈ విషయం మీద పలుచోట్ల మాట్లాడటమే కాక కొన్ని వ్యాసాలు ప్రచురించాను. ముఖ్యంగా నడుస్తున్న చరిత్ర పత్రికలో.
ఎట్టకేలకు 2008లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను, 2009లో ఆంధప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో వుంచుకొని తెలుగు కన్నడాలను ప్రాచీన భాషలుగా గుర్తిస్తూ అక్టోబరు 31వ తేదీన ప్రకటన వెలువడింది. ఈ గుర్తింపు విషయంలో తెలుగువారికంటే కర్నాటకులే ఎక్కువ పాటుపడ్డారని గుర్తుంచుకోవాలి.
ఈ లోపల ప్రభుత్వం ఏమీ చేయక ముందే కె.గాంధీ అనే ఒక న్యాయవాది మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో తెలుగు కన్నడాలకు ఆ హోదా ఇవ్వటం సరికాదని, ఆ భాషలకు అర్హత లేదని, వాటికా హోదా ఇచ్చేటప్పుడు అనుసరించిన విధానం సరిగా లేదని వ్యాజ్యం వేశాడు. ఇది అరవవాళ్ళకు ఇతర భాషాసంస్కృతులపట్ల వున్న ఈర్ష్యాసూయలను, సంకుచిత స్వభావాన్ని వెల్లడిస్తుంది. కేసు వేసిన తర్వాత కొంతకాలం ప్రభుత్వం స్తబ్దంగా వుంది. కేసులో పస లేదని గ్రహించిన తర్వాత నాయకుల, పండితుల ఒత్తిడితో 2011 నుంచి కొంత మొత్తాన్ని తెలుగు కన్నడాలకు కలిపి మంజూరు చేయటం ప్రారంభించింది. ఆ సంవత్సరమే డిసెంబరులో మైసూరులోనే కేంద్ర భారతీయ భాషా సంస్థ (సి.ఐ.ఐ.ఎల్)లో శాస్త్రీయ కన్నడ భాషాధ్యయన ప్రాశస్త్య కేంద్రం అనే సంస్థ ప్రారంభోత్సవం జరిగింది. ఎందుకంటే ఇది భాషావిషయం కాబట్టి, అప్పటికే మైసూరులో కేంద్ర ప్రభుత్వాధీనంలో ఒక భాషాసంస్థ వుంది కాబట్టి. ప్రారంభోత్సవం కన్నడ తెలుగు రెండింటికి చేయాలని తలపెట్టినా కొన్ని స్వార్థశక్తుల ప్రమేయంతో తెలుగు కేంద్రాన్ని హైదరాబాదులో నెలకొల్పాలనే ఉద్దేశంతో ప్రారంభోత్సవంలో తెలుగును తొలగించారు. దీని వెనుక కొందరు ఎం.పిలు మరికొందరు రాజకీయ నాయకులు వున్నారు. ఆ సందర్భంలో కేంద్రమంత్రి గారిని ‘తెలుగు కెప్పుడు?’ అని ప్రశ్నిస్తే ఆమె ‘తెలుగుకు కూడా త్వరలోనే ప్రారంభోత్సవం వుంటుంది’ అన్నారు. ఈ లోపల కరుణానిధి గారి ప్రోద్బలంతోను, ఒత్తిడితోను తమిళ సంస్థను చెన్నైకి మార్చటం జరిగింది. మైసూరులో వున్న 3,4 సంవత్సరాలు బాగా నిర్వహింపబడిన తమిళ సంస్థ రాజకీయాలలో చిక్కుకొని చెన్నైకి పోయిన తర్వాత నిర్వీర్యమై కార్యక్రమాలు సరిగా జరగటం లేదు. అది చెన్నైకి మారినా 2,3 సంవత్సరాలు బిల్లులు ఆమోదించటం సంస్థకు చెందిన త్రైమాసపత్రిక ప్రచురణ మొదలైనవన్నీ మైసూరు నుంచే జరిగాయి. ఇవి రాష్టప్రభుత్వం ద్వారా చేయటానికి వీలు లేదు కనుక.
కన్నడ సంస్థ (Centre for Excellence for the study of classical Kannada) కు సంబంధించి మైసూరులో ఏమీ జరగటం లేదు, కాబట్టి బెంగుళూరుకు మార్చామని, బెంగుళూరు విశ్వవిద్యాయలంలో చోటు ఇస్తామని కన్నడ, సంస్కృతి శాఖామంత్రి (Minister for Kannada and Culture)కేంద్ర మానవవనరుల సెక్రటరీకి జాబు పంపిన తర్వాత ఇక్కడా ప్రాంతీయ నాయకుల ఒత్తిడితో మైసూరులోనే ఆ సంస్థకోసం కొన్ని నియామకాలు జరిగాయి. ఒక సంచాలకుడు (డైరెక్టరు), ఒక కార్యాలయాధికారి (ఆఫీసు సూపరింటెండెంటు), ఒక అకౌంటెంటు, ఒక యూడీసీ, ఒక ఎల్డీసీ, అటెండరు లాంటి పోస్టులకు నేను చైర్మన్గా వున్న ఇంటర్వ్యూలో సెలెక్షన్లు జరిగి నియామకాలు జరిగాయి. ఆ తర్వాత మరికొన్ని చిన్నస్థాయి ఉద్యోగులను నా మీద నియమించారు. ఉద్ధృతంగా కాకపోయినా కొంతవరకు కార్యక్రమాలు జరుగుతూనే వున్నాయి.
తెలుగుకోసం ఏం జరుగుతున్నది?
తెలుగు విషయానికి వస్తే ఏమీ జరగటం లేదు కాబట్టి నేను, ఆర్వీయస్ సందరం గారు, మరికొందరు కలిసి కన్నడం వాళ్ళతో కలిగిన ప్రేరణతో ఏదో ఒకటి చేయాలని మూడుసార్లు సమావేశమై ప్రాచీనభాషపై ఒక 3 వారాల కోర్సు నిర్వహించటానికి నిర్ణయించి ద్రావిడ విశ్వవిద్యాలయ సహకారంతో పోయిన డిసెంబరు -జనవరి నెలల్లో విశ్వవిద్యాలయ కళాశాలల పాఠశాలల అధ్యాపకులకు ఒక ప్రత్యేక కోర్సు నిర్వహించాము. అందులో 80 మంది పాల్గొన్నారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి దానికి మంచి స్పందన లభించింది. ఇటువంటివి మరికొన్ని కోర్సులు చేయాలనుకొన్నా పరిస్థితులు అనుకూలించక చేయలేకపోయాం. ఆర్వీయస్ సుందరంగారు, మరొక పెన్సిల్వీనియా ఆచార్యులు కలిసి ‘ఆంధ్రశబ్దం చింతామణి’ గ్రంథాన్ని ఆంగ్లంలోనికి అనువదించారు. దాన్ని ప్రాచీన తెలుగు భాషా విభాగపు పైకంతోనే ......సంస్థ ప్రచురించింది. మరి కొన్ని గ్రంథాలు మరికొందరికి కేటాయించడి అనువాద కార్యక్రమం జరుగుతూనే వుంది ప్రస్తుతం.
ఈ లోపల స్వార్థ ప్రయోజనాలు కలిగిన కొందరు వ్యక్తులు ప్రాచీనభాషా విషయంలో వాళ్ళింతవరకు ఏమీ చేయకపోయినా దీన్ని గురించి వాళ్ళకేమీ తెలియకపోయినా సంస్థను ఆంధ్రకు తీసుకురావాలని ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరుపుతూ వున్నారు. అడపాదడపా ఈ విషయం మీద పత్రికలలో వ్యాసాలు వార్తలు పడుతూనే వున్నాయి. ఈ విషయంలో నేను ‘ప్రాచీన భాషగా తెలుగుకు గుర్తింపు వచ్చిన తర్వాత చేయవలసిన దేమిటి?’ అనే శీర్షికతో 2008 నడుస్తున్నచరిత్రలో సవివరంగా ఒక వ్యాసం ప్రచురించాను. దానిలో ఇచ్చిన వాటికి మరికొన్ని చేర్చవలసి వున్నది. అందులో సూచించినవి అన్నీ కాకపోయినా వాటిలోని చాలా విషయాలు అవసరమైన కార్యక్రమాలే.
అసలు ప్రాచీనభాషకు సాహిత్య అకాడమీ వారు నిర్దేశించిన అర్హతలు కార్యక్రమాలు ఏమిటి అనేది ఇప్పుడు ఆ విషయం మీద మాట్లాడుతున్న చాలామందికి తెలియదు. అది ఈనాటి తెలుగు అభివృద్ధి కోసం గాని, పాఠ్యగ్రంథాల ఆధునీకరణ కోసం గాని మరేదైనా విషయం కోసం గాని కాదు. ఈనాడు కాలక్రమేణా మరుగుపడిన, పడిపోతున్న తెలుగు భాషా సాహిత్యాలను భావితరాల వారి కోసం పరిరక్షించుకోవటం ఇందులోని ముఖ్యోద్దేశం.అందుకే భాషాశాస్త్రజ్ఞుల కమిటీవారు పరిరక్షణకు (to preserve) పరిపోషణకు (to promote) ప్రవర్థనానికి (to propagate) అవి సూచించారు. అంటే శాసనాకాలం నుంచి కొన్ని వందల యేండ్ల సంవత్సరాలు వర్థిల్లి ప్రస్తుతం మరుగున పడుతున్న మన భాషను పరిరక్షించుకొని, వృద్ధి చేసి ప్రచారం లోనికి తీసుకురావటమన్నమాట.
కానీ, ఎవరో నూరు కోట్లిస్తామన్నారనే గాలివార్తను పట్టుకొని దాని కోసం ప్రాకులాడటం జరుగుతున్నదిప్పుడు. ఆ మాట అధికారికంగా ఎవరూ అనలేదు. పరిశోధనలు జరుపుకోవటానికి కావలసిన ధనం మాత్రం ప్రతియేడు కేటాయించబడుతుంది. 2011 నుంచి ఇస్తూనే వున్నా తెలుగు కన్నడాలకు ఆ ధనం ఉపయోగింపబడలేదు-కొన్ని అనివార్య కారణాల వల్ల. నూరుకోట్లు ఒక్కసారిగా లాటరీ తగిలినట్లు వస్తుందనేమో తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రాచీనతెలుగులో ఎం.ఏ.అని ఒక కోర్సును కూడా ప్రతిపాదించటమే కాక విశ్వవిద్యాలయాన్ని యు.జి.సి. నుంచి తొలగించి కొంతకాలం సాంస్కృతిక శాఖ క్రింద చేర్చారు. కేందప్రభుత్వం ప్రాచీన భాషల గుర్తింపు సాంస్కృతిక శాఖ ద్వారా ప్రకటించబడింది కాబట్టి. అంటే ఇది కేవలం నూరు కోట్ల రూపాయల మహత్మ్యం అని తేటతెల్లమవుతున్నది. ఇలాగా ప్రాచీన తెలుగు భాషాధ్యయన ప్రాశస్త్య కేంద్రం వస్తే ఏదేదో జరుగుతుందని అనుకోవటం ఊహాలోకంలో విహరించటమే.
అసలు విషయానికొస్తే రాబోయే సంస్థ నిర్మాణం ఇలా వుంటుంది. ఒక సంచాలకుడు (Director) 62 యేండ్ల వయసు దాటి వుండకూడదు. కానీ దరకాస్తుదారులు దొరకక ప్రభుత్వం కన్నడ భాషా విషయంలో 62ను 65 గా మార్చింది. ఇది తెలుగుకు కూడా వర్తించగలదు. అంటే డైరెక్టరు పోస్టుకు 65 యేండ్లు నిండినవారు అర్హులు కారు. డైరెక్టరుకిచ్చే పారితోషికం నెలకు 70 వేల రూపాయలు. అలాగా ఈ నియమాలలోన ఒక ఆఫీసు ముఖ్యాధికారి(ఆఫీసు సూపరింటెండెంట్) ఒక అకౌంటెంటు వుంటారు. వీళ్లు కాక ఒక అప్పర్ డివిజన్ క్లర్కు ఒక లోయరు డివిజన్ క్లర్కు, ఒకరిద్దరు అటెండర్లు వుంటారు. ఈ పోస్టులన్నీ కూడా తాత్కాలికమైనవే. ఇందులో ఏదీ శాశ్వత నియామకం కాదు. దీనికొక ప్రాజెక్టు మానిటరింగ్ బోర్డు (Project Monitoring Board) వుంటుంది. దానికి ఛైర్మను కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి, కొందరు అధికారిక, అనధికారిక సభ్యులుంటారు. వీళ్ళ ఆధ్వర్యంలో సంస్థ నడుస్తుంది. ప్రాజెక్టులను కార్యక్రమాలను ఈ బోర్డు ప్రతిపాదిస్తుంది. వాటిని సమర్థులు, అర్హులు అయిన పండితులకు, అధ్యాపకులకు ఇచ్చి వాళ్ళకు పారితోషికాలను నిర్ణయించి కేటాయిస్తారు. ఇవి కాలపరిమితి కలిగిన ప్రాజెక్టులు.
ప్రస్తుతం కొందరు భావిస్తున్నట్లు, కోరుతున్నట్లు ఈ సంస్థ కేందప్రభుత్వ అ•మాయిషీ నుంచి తొలగి రాష్ట్ర ప్రభుత్వపు చేతిలోకి వస్తే అది రాజకీయాలు పుట్టగా తయారై ఎన్నో ఉన్నతాశయాలతో నెలకొల్పబడిన తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం లాగా నిర్వీర్యమై నిరాదరణకు గురై పతనం అయిపోవచ్చు.
కొత్త వార్తల ప్రకారం మునుపటి కేంద్రవనరుల మంత్రి స్మృతి ఇరానీ గారు ఈ సంస్థను ఆంధ్రలో నెలకొల్పటానికి అంగీకరించారని, దానికి ముఖ్యమంత్రిగారు 1000 గజాల స్థలం నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇవ్వటానికి అంగీకరించారని వినికిడి. ఒకవేళ ముందటి మంత్రి అటువంటి నిర్ణయం తీసుకొని వుంటే అది అనాలోచితంగా వాస్తవ పరిస్థితులను బేరీజు వేయకుండా తీసుకున్న నిర్ణయమే అవుతుంది. ప్రతి చిన్న విషయానికి రెండు తెలుగు రాష్ట్రాలు కీచులాడుకుంటున్న పరిస్థితులలో ఇది జరుగదు. జరుగవలసిన పనులు జరుగవలసిన రీతిలో జరుగక రాజకీయాలు స్వైరవిహారం చేస్తున్నాయి. కార్యక్రమాలు జరుగక సంస్థ దురపయోగమౌతుంది.
ఈమధ్య కేందప్రభుత్వం ప్రాచీన భాషలకు సంబంధించి కొన్ని పురస్కారాలను ప్రకటించి, దానికి జులై 16వ తేదీలోపల రికమెండేషన్లు పంపమని రాష్టప్రభుత్వానికి లేఖ వచ్చింది. ఆ పురస్కారాలకు వ్యక్తులు అప్లై చేసుకోకూడదట. ప్రభుత్వంగాని, సంస్థలు గాని రికమెండ్ చేయాలట. మరి ఎవరు ఈ రంగంలో పనిచేశారో చేస్తున్నారో రాష్టప్రభుత్వంలోని ఎవరికెరుక? కాబట్టి అది ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలలాగా అనామకులకు, అసమర్థులకు రాజకీయ పైరవీల పాలుకావటం మాత్రం ఖాయం. చివరితేదీ దాటిపోయింది కనుక ఇటువంటి పరిస్థితులలో నెలకొల్పబోయే ప్రాచీన తెలుగు భాషా ప్రాశస్త్య కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వుంటే అది ఇంకొక తెలుగు విశ్వవిద్యాలయం లాంటిది కావటం తథ్యం.
అంతేగాక ఈ కేంద్రాన్ని నాగార్జున విశ్వవిద్యాలయంలో నెలకొల్పితే తెలంగాణవాళ్ళు ఒప్పుకుంటారా? ఒక రాష్ట్రంగా వున్నప్పటి విషయం వేరు. ఇప్పుడు దీని విషయంలో తగాదాలు తప్పకండా వస్తాయి.ఒక భాషపు ఒకే రకపు కార్యకలాపాలకు రెండు సంస్థలుండలేవు. పోనీ రెండు ప్రాంగణాలుగా చేస్తే మరి వాటి నిర్వహణ కేందప్రభుత్వం నుంచి తొలగితే ఎవరు నిర్వహిస్తారు? ఇవన్నీ మునుముందు ఎదుర్కోబోయే సమస్యలు. ఇవి స్మృతి ఇరానీ గారు గానీ మరొకరు గానీ కేంద్రంలో ఊహించని సమస్యలు.
కనుక కేందప్రభుత్వం ముందు తలచినట్లే ఈ సంస్థను అన్ని హంగులతోను, భవనాలతోను, ప్రయోగశాలలతోను, స్టూడియోలలోను, ఆధునిక ముద్రణాలయంతోను, సమగ్రమైన గ్రంథాలయంతోను వున్న కేంద్ర భారతీయ భాషా సంస్థ(సిఐఐసి)లోనే నెలకొల్పి 2,3 సంవత్సరాల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి వేరే చోటుకి అవసరమైతే మార్చటం సమంజసం.
ఏ సంస్థ అయినా ఎక్కడ వుంది అనేది ముఖ్యం కాదు. అది ఎందుకు నెలకొల్పబడిందో ఆ కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది ముఖ్యం కాదు. ప్రాచీనభాషా కేంద్రాన్ని అక్కడ వుండకూడదు ఇక్కడే వుండాలి అనేటటువంటి వాటిలో ముఖ్యంగా కనిపించేవి స్వార్థరాజకీయాలే. దానితో కోట్ల రూపాయలు వస్తాయనే అపోహ కూడా.
అదే మైసూరులోని భాషా సంస్థలో 46 సంవత్సరాలుగా ఇతర రాష్ట్రాలలోని తెలుగురాని ఉపాధ్యాయులకు తెలుగు నేర్పబడుతున్నది. అందులో చేరే విద్యార్థులు తెలుగంటే అసలు ఏమీ తెలియని వాళ్ళు కొందరైతే, అది ఎక్కడ మాట్లాడబడుతుందో కూడా తెలియని వాళ్ళు కూడా వుంటారు.నిజానికి ఇది తెలుగు రాష్ట్రంలో వుంటే విద్యార్థులు తెలుగును అవలీలగా తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోగలుగుతారు. కానీ ఇంతవరకు ఎవరుగాని, తెలుగురాష్ట్ర ప్రభుత్వం గాని దాన్ని ఆంధ్రలోనో హైదరాబాదులోనో పెట్టమని అడగలేదు. అది నిజంగా అవసరమైనా, దాని వెనుక 100 కోట్ల రూపాయలున్నాయనే వదంతి లేదు కనుక



show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...