Thursday 26 October 2023

 ఒక దేశం అభివృది చెందాలంటే ఆ దేశ పౌరులకు దేశభక్తి ఉండాలి దానికి ఉదాహరణ జపాన్, రెండు అణు బాంబుల దెబ్బతిన్నా ఆ దేశం నిలదొక్కుకోవడానికి కారణం జపాన్ పౌరుల దేశ భక్తి, జపాన్ ప్రజలు విదేశీ వస్తువులు కొనరు, ధర ఎక్కువైనా, నాణ్యత తక్కువైనా ముందు స్వదేశీ వస్తువునే కొని తర్వాత ఇబ్బందిని సరిచేసుకుంటారు, ఒక దేశం పటిష్టంగా ఉండాలంటే ఆ దేశం శత్రువుల పట్ల అత్యంత కఠినంగా ఉండాలి, వ్యవహారించాలి దానికి ఉదాహరణ ఇజ్రాయల్ ----ఇజ్రాయల్ కొద్ది సంవత్సరాల క్రితమే ఆవిర్భావించిన అతి చిన్న దేశం, దాని చుట్టూ ఉన్న 6 దేశాలు ఇజ్రయిల్ ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అన్ని కలిసినా ఇజ్రాయిల్ ను ఏమీ చేయలేవు, కారణం ఆ ప్రజలకు శత్రువుల పట్ల ఉన్న భయంకరమైన ద్వేషం, ఆ ద్వేషం, కసితో ఇజ్రాయిల్ ఆర్ధికంగా బలమైన దేశంగా మారి అమెరికాకు అప్పు ఇచ్చి దాన్ని కంట్రోల్ లో పెట్టుకునే స్థాయికి ఎదిగింది,   ఒకదేశం సంపన్నంగా ఎదగాలంటే ఎవరినైనా వాడుకునే, తనవైపు తిప్పుకునే తెలివి ఉండాలి దానికి ఉదాహరణ అమెరికా, అమెరికా ఇతర దేశాలనుండి మేధావుల్ని ఆకర్షించి వాళ్ళ తెలివిని వాడుకుని అగ్రరాజ్యం గా మారింది, ఒకదేశం అగ్రరాజ్యంగా మారాలంటే ఆ దేశ ప్రజలు ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉండాలి, ఏం చెప్తే అది వినాలి స్వతంత్ర భావాలు ఉండకూడదు, ప్రభుత్వం కసితో పనిచేయాలి దానికి ఉదాహరణ చైనా, చైనీయులు అతి తక్కువ జీతలకు దేశంలో పనిచేస్తారు, డిమాండ్లు, స్ట్రైక్ లు ఉండవు, చైనీలు పెద్ద పెద్ద దేశాల్లో పెద్ద జీతలకు పనిచేసి ఆ డబ్బు దేశం లోకి తెస్తారు. ఒకదేశం ఎదుగు బొదుగు లేకుండా ఉందంటే దాన్ని నడిపే పాలకుడు బలహీనుడు, లంచగొండి, దేశభక్తి లేనివాడు అని అర్థం. దానికి ఉదాహరణ భారత్. భారత ప్రధాని సమర్ధతతో కాక రిగ్గింగ్ ద్వారా, అయిష్టంగా, బెదిరింపులతో ఎన్నిక కబడ్డాడు. అతడే నెహ్రూ అతడ్ని నియమించిన వాడు గాంధీ, ఈ ఇద్దరు బ్రిటిష్ వారికోసం పనిచేసిన వాళ్లే, వాళ్ళ పార్టీ కాంగ్రెస్ కూడా విదేశీయుల భిక్షయే. అందుకే భారత దేశం 60 సంవత్సరాల్లో అనేక దెబ్బలు తింది,80కోట్ల జనాభా, అనేక జీవనదులు, సమర్ధులైన మేధావులు ఉండికూడా ఎదగలేకపోయింది కారణం కాంగ్రెస్ ఏ నాడు దేశం కోసం ఆలోచించలేదు, పదవిని నిలబెట్టుకోవడం, తిరిగి పదవిని పొందడం కోసం మాత్రమే పనిచేసింది. ఈ దేశ సనాతనలైన హిందువులను, హిందూ మాన బిందువుల్ని నాశనం చేయడం కోసం మాత్రమే పనిచేసింది దానికోసం అది ఎంచుకున్న మార్గం ముస్లిం క్రైస్తవ మతాల్ని పెంచడం, ఈ ఆలోచన హిందువుల్ని ప్రమాదం లోకి నెట్టింది, ఏ నాయకత్వం, మార్గదర్శనం లేని హిందువులు మంచిచెడులు తెలుసుకోలేక, తెలుసుకునే మార్గం లేక స్వార్ధ పరులుగా, దురలవాట్లకు బానిసలుగా మారి దేశ అభివృద్ధికి నిరోధకులుగా మారిపోయారు, మేధావులను నిర్లక్ష్యం చేయడం ద్వారా వాళ్ళని విదేశాలకు పోయేలా చేసి పనిచేయని, పనికిమాలిన వాళ్ళను దేశంలో ఉంచుకోవడం వల్ల దేశం లోని హిందువులకు రక్షణ లేకుండాపోయింది.దేశవ్యాప్తంగా జరిగిన బాంబ్ పేలుళ్లలో హిందువులు మాత్రమే చనిపోయారు, మైనారిటీ వర్గం అంటూ దేశ సంపదని కళ్లెదురుగానే ముస్లిం క్రైస్తవులకు ధారాదత్తం చేస్తుంటే ఎదిరించలేక, దిక్కు తోచక బలం లేక హిందువులు బికారులుగా తయారయ్యారు, అన్ని వ్యవస్థలు హిందూ వ్యతిరేకతతో నిండిపోయాయి,ఒక వెంట్రుకకోసం (హజ్రత్ బాల్ )కోసం రాత్రికి రాత్రి సిబిఐ ని రంగంలోకి దించిన కాశ్మిర్ లో 10 వేలమంది హిందువుల్ని దూలాలు కోసే రాంపాలతో కోసి, హిందూ స్త్రీ లను వాళ్ళ పిల్లల కళ్ళముందు నడిరోడ్డుపై మాన భంగాలు చేస్తే కేసులు లేవు, శిక్షలు లేవు న్యాయస్థానం గేటుదాకా కూడా కేసులు పోలేని భయానక పరిస్థితి, కేరళలో మీనాక్షి పురంలో హిందువుల్ని చంపి రహమ్మత్ నగర్ గా మార్చితే అడిగే దిక్కులేదు, ఈసాన్య రాష్ట్రాలను క్రైస్తవంలోకి మార్చి ఇండియన్ డాగ్స్ ఆర్ నాట్ ఆలౌడ్ అని బోర్డులు పెడితే దిక్కులేదు, దేశప్రధాని ఆస్తికల్ని అస్సాం లోని బ్రహ్మ పుత్ర నదిలో కలిపే శక్తి లేని బలహీన కేంద్ర ప్రభుత్వం, దేశంలో కొన్ని ప్రాంతాలలో వేల సంఖ్య లో ఇస్లామిక్ సైన్యాన్ని తయారుచేసి దారుల్ ఇస్లాం గా పేరు పెడితే అడిగే దిక్కులేని పరిస్థితి, ఇలాంటి పరిస్థితిలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా నియమించబడ్డ మోదీ గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రి గా గెలిచి దేశ ప్రజల మన్ననలు పొంది ఈయనే ప్రధాని కావాలి అని ఏక కంఠం తో అనిపించుకుని ప్రధానిగా రెండు సార్లు గెలిచి హిందువులకు రక్షగా నిలబడ్డాడు, కానీ హిందువులు తమ తెలివితక్కువ, దురాశ, పనికిమాలిన తనాలతో కొన్ని రాష్ట్రాలలో బీజేపీ ని ఓడించి నరకాన్ని చూసారు, ఢిల్లీలో ఉచితాలకు లొంగి ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే, కేజ్రీవాల్ ముస్లిం, క్రైస్తవులకు అన్ని రకాల ఫీజులు రద్దు చేసి హిందువులకు రూపాయి కూడా ఇవ్వనన్నాడు, ముస్లింలను ఇష్టారాజ్యంగా వదలడం తో అనేకమంది హిందువులు చంపబడ్డారు, వందలసంఖ్య లో హిందువుల ఫ్లాట్స్, ఇళ్ళు ముస్లింల బలవంతపు కబ్జాల్లోకి పోయాయి, వేల సంఖ్య లో హిందూ ఆడపిల్లలు మానభంగాలకు గురిఅయి చంపబడ్డారు, రైతు ఉద్యమం పేరుతో దేశద్రోహులకు ఆశ్రయం ఇవ్వవడింది, ఒక్కమాటలో చెప్పాలంటే ఢిల్లీ ఇస్లామిక్ రాజ్యం గా మారిపోయింది, బీజేపీ ని కాదని మమతా ఖాన్ ని గెలిపించిన కారణంగా బెంగాల్ లో వేలమంది హిందువులు చంపబడ్డారు, వేలసంఖ్యలో హిందూ స్త్రీలు సామూహిక మానభంగాలకు గురిఅయ్యారు, వందల సంఖ్య లో హిందువుల ఆస్తులు కాల్చబడ్డాయి, బంగ్లాదేశ్ నుండి కోట్ల సంఖ్య లో రోహింగ్యాలను రప్పించి హిందువులను తరిమి ఆ ఇళ్లను ముస్లింలచే ఆక్రమింప చేసింది,మరో నాన్ బీజేపీ పాలిత రాష్ట్రం కేరళలో 30 వేలమంది రాక్షసులతో ఇస్లామిక్ సైన్యం ఏర్పడి హిందూ ప్రాణాలు, ఆస్తులు దోచుకుంటోంది, మరో నాన్ బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటక లో పి ఎఫ్ ఐ ఒక ప్రాంతం మొత్తాన్ని కబ్జా చేసింది, మరో నాన్ బీజేపీ పాలిత రాష్ట్రం ఏపీ లో కేంద్రం పట్ల భయం ఉన్నా కూడా 350 గుళ్ళు కూల్చబడ్డాయి,రక్తపాతం లేకుండా హిందూ మతాన్ని అంతం చేసే అన్ని ప్రయత్నాలు జరిగాయి, మరో నాన్ బీజేపీ పాలిత రాష్ట్రం తెలంగాణాలో వేలసంఖ్యలో కేసులు నమోదు కానీ, శిక్షలు పడని లవ్ జిహాద్ లు, వేధింపుల మరణాలు జరిగాయి, దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు చెలరేగినా వాళ్ళ మూలాలు హైదరాబాద్ లోనే దొరికాయి, మందు స్థానంలోప్రమాదకర గంజాయి చేరింది, మరో నాన్ బీజేపీ పాలిత రాష్ట్రం తమిళనాడులో దేవాలయాల లో ఉన్న మొత్తం బంగారాన్ని ప్రభుత్వం గుంజుకుంది, ప్రభుత్వ స్కూల్స్ లో ప్రభుత్వమే హిందువుల్ని క్రైస్తవులు గా మారుస్తోంది, నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇలా ఉంటే బీజేపీ పాలిత యూపీ లో ప్రపంచం మొత్తం ఆశ్చర్య పోయేలా సంఘావిద్రోహుల్ని గుండాలను ఎంకౌంటర్ చేసి రాష్ట్రాన్ని రౌడీ రహిత రాజ్యం గా గుండాలు వారంతట వాళ్ళు వచ్చి జైలులో కూర్చునేలా యోగీ మార్చారు, రోహింగ్యాల రక్తపాతంతో అట్టుడుకిన అస్సాంలో రోహింగ్యాలు ఆక్రమించిన వాటిని స్వాధీనం చేసుకుని తన్ని తరిమారు, గుజరాత్ లో మందుపై పూర్తి నిషేధం ఉన్నా అభివృద్ధిలో నoబర్ వన్ గా మారి వరుసగా 35 సంవత్సరాలు బీజేపీ పాలనలో రికార్డు లు బద్దలు కొట్టింది, మరో బీజేపీ పాలిత రాష్ట్రం దేవాలయాలను ప్రభుత్వ పరిధినుండి తప్పించి హిందువులకు అప్పగించింది, మిగిలిన అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలో హిందువులతో పాటు అన్ని మతాల ప్రజలు ప్రశాంతత తో ఉన్నారు, ఎక్కడా గోవధ జరగదు, హిందూ స్త్రీ లపై శత్రు మతాల మానభంగాలు ఉండవు. కాబట్టి బీజేపీ మాత్రమే హిందువులకు, దేశానికి రక్షణ, అభివృద్ధి కలుగచేయగలదని నిరూపించబడింది కాబట్టి హిందూ రక్షణ కోసం బీజేపీ -----హిందూ నాశనం కోసం నాన్ బీజేపీ అన్నదాన్ని గుర్తించి, గుర్తు ఉంచుకుని గెలిపిస్తే హిందూ ఆస్తులు, ప్రాణాలు, మానాలు భద్రంగా ఉండగలవు. సర్వే హిందూ సుఖినోభవంతు బీజేపీ తో మాత్రమే సాధ్యం.

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...