Sunday 18 June 2023

                               50 నిజాలు

1)ఈ ప్రపంచంలో దాదాపు 57 ముస్లిం దేశాలు ఉన్నాయి ! వాటిలో *"హజ్ సబ్సిడి(Haj subsidy)" ఇచ్చే ఒక్క దేశాన్ని చూపించండి*?

2)భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక హక్కులు ఇస్తున్నట్టుగా *ఏ ఒక్క ముస్లిం దేశం అయినా హిందువులకు ప్రత్యేక హక్కులు కలిపిస్తుందో చుపించండి*?

3)హిందువు ప్రధాన మంత్రి లేక అధ్యక్షుడుగా ఉండే ఒక్క ముస్లిం దేశం చూపించండి?

♦️4)80% మెజారిటి 18% మైనారిటీ దయతో - బతికే ఒక్క దేశాన్ని చుపించండి?

5) ఉగ్రవాదుల మీద ఫత్వా జారీ చేసిన ఒక్క ముస్లిం దేశాన్ని చూపించండి?

6) హిందూ మెజారిటీ  వున్న రాష్ట్రాలు గతంలో ముస్లిం ను -  ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. *అదే ముస్లిం మెజారిటీ అయిన జమ్మూ కాశ్మీర్ లో గానీ , క్రైస్తవ మెజరిటీ ఉన్న నాగాలాండ్ లోగానీ -  *ఒక హిందువు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడతాడా*?

7) ఈరోజు భారత్ లో హిందువులు 80% శాతం ఉన్నారు. *నిజంగా హిందువులు అసహనపరులు, చాంధసవాదులు అయితే ( ముస్లిమ్స్ దోష పూరితంగా ఆరోపిస్తున్నట్లు ) మసీదులు, మదరసాలు వేల సంఖ్య లో ఎలా ఉన్నాయి?- ఈ హిందూ దేశంలో- మరియు, అవి నాటి నాటికి పెరుగుతున్నాయి కూడా? ముస్లింలు స్వేచ్చగా రోడ్ల మీద నమాజ్ ఎలా చేసుకోగలుగుతు న్నారు? అల్లహ్ తప్ప వేరే దేవుడే లేనట్టు రోజుకి ఐదు సార్లు మైకు పెట్టి ప్రార్థనలు ఎల చేసుకోగలుగు తున్నారు*?

8)హిందువులు 30% శాతం భూమిని ముస్లింలకు ఇచ్చినపుడు, *హిందువులు అయోధ్య, మథుర, కాశి కోసం వాళ్ళని ఎందుకు అడుక్కోవాలి*? - దీన్ని ప్రజాస్వామ్యం అంటారా?(  *ప్రజాస్వామ్యం అంటే - ఎక్కువ జనాభా మాటలు లెక్క లోకి, పాలనలోకి, ప్రజాభి ప్రాయం లోకి రావాలిగా? - వస్తుందా?*)

9)హిందు ఆలయాలకు వచ్చే నిధులు ముస్లింల, క్రైస్తవుల సంక్షేమం కోసం - *ఈ దేశం లో*- ఎందుకు ఖర్చుపెడుతున్నారు? అదే వాళ్ళ మసీదులకు, చర్చ్ లకు వచ్చే నిధులు వాళ్ళయిష్టం వచ్చినట్టు  వాళ్ళు ఖర్చు చేసుకోవచ్చునా? *ఇదెక్కడి న్యాయం*?

10) 1947లో భారతదేశం విభజించబడ్డపుడు, అక్కడ ( పాకిస్తాన్ లో హిదువులు 24% ఉన్నారు)! *ఈరోజు 1% కూడా లేరు* !!! బాంగ్లాదేశ్ లో 30% శాతం ఉండే హిందువులు ఈ రోజున 7% ఉన్నారు, *ఎందుకు*? వాళ్లంతా ఏమైపోయారు? *అసలు హిందువులకు మానవ హక్కులు లేవా*?

11) 1951 లో 10.4% ఉండే ముస్లింల జనాభా 2001 నాటికి - భారత్ లో 14% పెరిగింది. అది యిప్పుడు ~ 25% కు చేరింది.అదే హిందువుల జనాభా 87.1% నుండి 79% కు పడిపోయింది. ఏ రాజకీయనాయకుడికైనా ముస్లింలను - *కుటుంబ నియంత్రణ విధానాలను అనుసరించమని అడిగే దమ్ము, ధైర్యం ఉన్నాయా*?  ఇదేమి ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం అంటే - ఇదేనా? *ప్రజాశ్వామ్యనిర్వచనానికే సిగ్గు చేటు*.

♦️12) సంస్కృతం ఏమో చాంధసం, ఉర్దూ ఏమో లౌకికం| మందిరం చాంధసం, మసీదు లౌకికం | సాధు చాంధసం, ఇమాం లౌకికం | బీజేపి మతతత్వ పార్టీ, ముస్లిం లీగ్ మాత్రం లౌకిక పార్టీ | డా. ప్రవీన్ భాయ్ తొగాడియా (విస్వ హిందు పరిషద్ - VHP ) చాంధసవాది, బుకారి (వందేమాతరం ఇస్లాం కి వ్యతిరేకం అని  - దాని మీద ఫత్వా జారి చేసాడు) - అతను మాత్రం జాతియవాది | "వందే మాతరం" చాంధసం, "అల్లహు అక్బర్" అనేది మాత్రం లౌకికం | శ్రీమాన్ అంటే చాంధసం, మియాన్ అంటే లౌకికం | సనాతన ధర్మం అంటే చాంధసం, ఇస్లాం అంటే లౌకికం |హిందుత్వ వాది అంటే చాంధసం, జిహాద్ అంటే లౌకికం| *చివరిగా భారత్ అంటే చాంధసం, ఇటలి అంటే లౌకికం* | ♦️ఏ క్యా హై భాయీ? మేరా సమజ్ మే నహీ ఆరై!

13) క్రైస్తవులు , ముస్లింలు పాఠశాలల్లో బైబిలు, ఖురాన్ భోధించినపుడు, *హిందువులు ఎందుకు రామాయణం, భగవద్గీత భోధించకూడదు*?

14) అబ్దుల్ రెహ్మాన్ అంతులే అనే అతను ముంబాయిలోని ప్రసిద్ధి గాంచిన - సిద్ధి వినాయక్ గుడికి ఒక ట్రస్టీ (Trustee)! అదే -  ఒక ములాయం సింగ్ యాదవ్ కానీ , లాలూ ప్రసాద్ యాదవ్ కానీ - *ఒక మసీదులో/మదరసాలో ట్రస్టీ (Trustee) అవ్వగలరా*? ఏమి బుజ్జగింపులా ఇవి? - *మాయింటికి వస్తూ నాకేమి తెస్తావ్, మీ ఇంటికి వస్తే నాకేమి యిస్తావ్*? గిదేం పద్ధతి భాయ్?

15)హాజ్ కి వెళ్ళే ముస్లిం యాత్రికులకు సబ్సిడీ ఇస్తున్నప్పుడు, హిందు యాత్రికులకు అమర్నాథ్, కైలాస మానస సరోవరం, శబరిమలై వంటి పున్యక్షేత్రాలు దర్శించుటకు పన్ను ఎందుకు విధిస్తున్నారు? *అడిగే వాళ్ళు లేరా*?

16) గోద్రా అల్లర్లు జరిగిన తరువాత దాన్ని చాల ఎక్కువ చేసి చూపించారు, *అదే 4 లక్షల కాశ్మీరి పండితులను ఉగ్రవాదులు అక్కడ నుంచి తరిమి వేస్తే - ఒక్కరు కూడా మాట్లాడలేదు*?- ఇదెక్కడి న్యాయం? ఏ మత గ్రంధం లో యిలా వ్రాసి వుందో చెప్పండి భాయ్!

17) కేరళాలో మంత్రులు అల్లహ్, యేసు మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేస్తారు. *అది రాజ్యాంగ విరుద్ధం* ! అదే ఒక హిందూ మంత్రి -రాముడు, కృష్ణుడు పేరు చెప్పి ప్రమాణ స్వీకారం చేయగలరా?

18) అరబిక్ బాషను భారత్లో ( ఇండియా లో ) భోధించడానికి ప్రభుత్వం ఖర్చులు బరిస్తుంది. *కాని సంస్కృతం కోసం ఎందుకు చేయట్లెదు*? అరబిక్ జాతీయ భాషా?  లేక - సంస్కృతం జాతీయ భాష కాదనా? ఏ కారణం చేత ఈ దేశం లో ఇటువంటి వివక్ష చూపిస్తున్నారు?

19) ఒకవేళ ముస్లింలు మెజారిటీ అయితే భారత్ లౌకిక, ప్రజాస్వామ్యక దేశంగా ఉంటుంది అని మీరు భావిస్తున్నారా?

20) దీపావళిని, కృష్ణ జన్మాష్టమిని వైట్ హౌస్ లో,హౌస్ ఆఫ్ కామన్స్ లో, ఆస్ట్రేలియా పార్లమెంట్ లో జరుపుకుంటున్నపుదు, మనమెందుకు మన పార్లమెంట్ లో జరుపుకోవట్లేదు? వాళ్ళ కంటే మనం లౌకికవాదులం అని నిరూపించుకోవడానికా?

21)ఇస్లాం మతం, క్రైస్తవ మతం "సర్వ ధర్మ సంభవ్" అని భావిస్తాయా? అలా అయితే వాళ్ళు మత మార్పిడులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు?

22)ఇస్లాం, క్రైస్తవం అనేవి దేశాలను ఆక్రమించడానికి రెండు రాజకీయ సిద్ధాంతాలని,అవి- ముల్లాలు, మరియు ఫాధర్స్ ద్వారా ప్రజలను మత మార్పిడి చేసి, సంస్కృతిని నాశనం చేస్తున్నారని మీరు నమ్మట్లేదా?

23)ఈశ్వర్ అల్లాహ్ తేరే నాం- దీన్ని అంగీకరించే ఒక్క ముస్లిం, క్రైస్తవుడిని చూపించడి?

24)10% కంటే తక్కువ ఉంటే మైనారిటీగా పరిగణించాలని(UN Charter) చార్టర్ చెబుతోంది ! మరి మన దేశంలో 14% పైగా ఉండే ముస్లిం జనాభా మైనరిటీ ఎలా అవుతారు? అలా హిందువులు కొన్ని రాష్ట్రాల్లో ఉంటున్నప్పటికీ - వాళ్ళకు మైనారిటీ హక్కులు ఎందుకు కల్పించడం లేదు?

♦️25)ఒక ముస్లిం కుటుంబం హిందూ ఆధిక్య ప్రాంతంలో ప్రసాంతంగా ఎలా ఉండగలుగు తోంది? *అదే ఒక హిందూ కుటుంబం ముస్లిం ఆధిక్య ప్రాంతంలో ఎందుకు ఉండలేక పోతుంది*?

26) హిందు ఆధిక్యత/హిందు మెజారిటీ అయిన భారతదేశం కొన్ని వందల, వేల యేళ్ళ నుంచి లౌకిక దేశం గా ఉంధి, అదే ముస్లిం దేశాలు ఎందుకు కేవలం *"ఇస్లామిక్" గానే ఉన్నయి*. మరియు,  *మైనరిటీ లకు కనీస హక్కులు లేకుండా చేస్తున్నాయి*?

27) క్రైస్తవ మిషినరీలు ముస్లిం ఆధిక్యత ఉండే ప్రాంతాలకు పోయి సేవా కార్యక్రమాలు చేసుకోవడం లేదు ఎందుకు? వారు పెట్టే పెట్టుబడులకు తగిన ఆదాయం రాదనా?

28)బాంగ్లాదేశి ముస్లిం అక్రమ చొరబాటు దారులను అనుమతించే ఎకైక దేశం భారత దేశం అన్న విషయం మీకు తెలుసా? ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు వాళ్ళకి వెంటనే రేషన్ కార్డు, వోటర్ కార్డు ఇచ్చి వారిని సత్కరిస్తాయని మీకు తెలుసా?

29)హిందూ మెజరిటీ రాష్ట్రాలు అన్నీ శాంతియుతంగానే ఉన్నయి ! మరి హిందు మైనరిటీ రాష్ట్రాలైన జమ్ము కాశ్మీరు, ఈశాన్య రాష్త్రాలు ఎందుకు సమస్యాత్మకంగా తయారయ్యాయి?

30)డిల్లీ జుమా మసీద్ పీఠా ధిపతి /ఇమాం అయిన బుకారి తాలిబన్ ముస్లింలకు ఆదర్శప్రాయ మని, ఒసామా బిన్ లాడెన్ ఒక హీరో అని చెప్పాడు ! వాడిని మీరు లౌకికవాది అంటారా?

31)జమ్మూ కాశ్మీరులో పార్లమెంటు ఎన్నికలకు 2 లక్షలమంది హిందూ వోటర్లు ఉన్నారు కానీ అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం లేరు ! ఎందుకు?

32)భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ వ్యవధి 5 సంవత్సరాలు అయితే జమ్మూ కాశ్మీరు లో మాత్రం ఆరు సంవత్సరాలు ఎందుకు?

33)ఛత్రపతి శివాజీ మహరాజు ను చంపాలని పన్నాగం పన్నిన అఫ్జల్ ఖాన్ కు మహరాష్ట్రలో స్మారక కట్టడ్డం కట్టడాన్ని మీరు సమ్మతిస్తారా?

34)అయోధ్యలోని రాం మందిరాన్ని కూల్చివేసి సంపదను దోచుకున్న బాబర్ కోసం మసీదు కట్టడాన్ని మీరు సమ్మతిస్తారా?

35)బంగ్లాదేశ్ లో హిందూ స్త్రీలు అత్యాచారానికి గురి అవ్తున్నారు. ప్రతిరోజు హిందూ ఆలయాలను కూల్చివేస్తున్నారు. అయినా మన దేశంలోని లౌకికవాదులు(?), మానవ హక్కుల సంఘాలు ఈ అరాచకాల గురించి ఎందుకు పోరాడరు? మానవ హక్కులు కేవలం ముస్లింలకేనా?

36) భారతదేశం లో హిందువులు అల్పసంఖ్యలో(మైనారిటీగా ) ఉన్న రాష్ట్రాలు: అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్. *ఈ రాష్ట్రాలలో మైనరిటీ హక్కులు హిందువులకు లేవు* ! కాని మెజారిటీగా ఉన్నవాళ్ళు మాత్రం అక్కడ మైనారిటీ హక్కులను అనుభవిస్తారు? ఇంతకంటే దరిద్రం ఇంకొకటి ఉందా? ఉంటుందా?

37)హిందువులకు ప్రత్యేక హక్కులను ఇచ్చే ఒక్క ముస్లిం దేశంను చూపించండి ! అలాగే హిందువులకు ప్రత్యేక హక్కులను కల్పించే ఒక్క క్రైస్తవ దేశంను చూపించండి?

38) ఇష్రాత్ జహాన్ అనే ఉగ్రవాదిని అహమ్మదాబాదు(కర్ణావతి) పోలిసులు చంపివేస్తే, ఆక్కడి ముస్లింలు బందు చేసి, ఆ ఉగ్రవాది అంత్యక్రియలలో పాల్గొన్నారు. దీన్ని లౌకికవాదం అంటారా?

39)చైనా(కమ్యూనిస్ట్ దేశం) అరుణాచల్ ప్రదేశ్ ని తమ దేశంలో భాగంగా చూపిస్తుంది. దీన్ని ఒక్క కమ్యూనిస్ట్ అయినా ఖండించాడా? వామ పక్షాలకు, కామ్రేడ్లకు దేశం కంటే వల్ల కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఎక్కువా? దీన్ని బట్టి చూస్తే కమ్యూనిస్ట్లు జాతీయవాదులు ఎలా అవుతారు?

40)కేరళలోని మల్లపురంలో డాక్టర్లు ఒకటి కనుగొన్నారు ! ముగ్గురు ముస్లిం స్త్రీలు : అమ్మమ్మ(39 మంది సంతానం), అమ్మ(26 మంది సంతానం). కూతురు(13 మంది సంతానం) !!! ముగ్గురూ ప్రసవానికి ఆసుపత్రిలో చేర్చబడిన వారే ! ముస్లింలు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని మీరు అనుకోవడం లేదా?

41) 2002 లో కర్ణాటక ప్రభుత్వానికి ఆలయాల నుండి 72 కోట్ల ఆదాయం వచ్చింది. దీనిలో 50 కోట్లు మదరసాలకు , 10 కోట్లు చర్చిలకు ఇవ్వబడింది. మిగిలిన 10 కోట్లు ఆలయాలకు ఇచ్చారు? మదరసాల కోసం, చర్చిల కోసం ఎందుకు హిందువుల సొమ్ము ఉపయోగిస్తున్నారు?

42) అఫ్ఘనిస్తాన్ లో ఉండే బుద్ధుని విగ్రహాన్ని తాలిబన్లు పగలగొట్టి నపుదు, టైంస్ ఆఫ్ ఇండియా అనే పత్రిక "ఇది బాబ్రి మసీదు కూల్చివేసినందుకు ప్రతిక్రియ" అని వ్రాసింది. ఆ పత్రిక వ్రాసిన ఈ పిచ్చి వ్రాతలను మెరు ఒప్పుకుంటారా? అంటే తాలిబన్లు చేసింది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ఆ పత్రిక వ్రాసింది. అయితే దీన్నే ఎందుకు గోద్రా అల్లర్ల విషయంలో కూడా అనుకోరు? ముందు హిందు కర్ సేవకులు ఉన్న రైలు భోగిని తగలబెట్టింది ఎవరు? ముస్లిం మూకలు !!! వాళ్ళు చేసినదానికి ప్రతి క్రియ గా గోద్రా అల్లర్లు జరిగాయి. కాని అప్పుడు కేవలం హిందువులనె దోషులుగా చూపించారు ఎందుకు?

43) గోద్రా అల్లర్లను "Genocide/holocaust" అని మీడియా వర్ణిస్తుంది. కాని మీకు ఒకటి తెలుసా? బయట దేశాల నుండి వచ్చిన యూదులు, పార్శీయులు మన దేశంలో ఎంతో స్వేచ్చగా, హయిగా ఉన్నారు. దీన్ని బట్టి మన దేశంలో మత కలహాలు ముందు ఎవరు సృష్టిస్తారో మీరే అర్థం చేసుకోండి.

44) పుదుచ్చేరిలో ఒక ముస్లిం వ్యక్తిని పాతిపెట్టుటకు తిరస్కరించారు. ఎందుకంటే ఆయన మురుగన్/సుబ్రహ్మణ్యేస్వర స్వామి కోసం గుడి కట్టించాడట. దీన్ని బట్టి చూస్తే మతాలు ద్వేషాన్ని భోదిస్తున్నా యని మీకు అనిపించడం లేదా?

45)బాంగ్లాదేశి అక్రమ చొరబాటుదారులు హిందువులు కొంచెం అటు ఇటు గా గెలిచే స్థానాలలో నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. ఎందుకో తెలుసా? అక్కడ వారి జనాభా ఎక్కువ అయితే హిందువులు గెలిచే అవకాసం ఉండదు మరియు వేర్పాటు వాదం ఎక్కువ అవ్తుంది !!!

46)1989 ఎన్నికల మ్యానిఫెస్టో లో రాజీవ్ గాంధి మిజోరాం రాష్ట్ర(క్రైస్తవ ఆధిక్య రాష్ట్రం) ప్రజలు కాంగ్రెస్ని గెలిపిస్తే "బైబిలు" గ్రంథం ఆధారంగా పరిపాలన ఉంటుంది అని చెప్పాడు. ఇది లౌకికవాదామా? దీన్ని మత ఛాందసవాదం అనక ఇంకేమి అంటారు?

47)షేక్ అల్ సయీద్ యుసఫ్ సయిద్ హషీం అల రిఫాయ్ (వరల్డ్ ముస్లిం మైనరిటీ కమ్మునిటి చైర్మాన్) కువైట్ నుంచి కేరళ రాష్ట్రానికి వీసా లేకుండా వచ్చాడు తెలుసా? అతన్ని అరెస్టు చేయకుండా రాచ మర్యాదలు చేసింది కేరళా ప్రభుత్వం!!! అంతే కాకుండా అతనికి ప్రచారం చేస్కొడానికి ప్రభుత్వ వాహనాలను కూడా కల్పించింది. దీన్ని జాతీయవాదం అంటారా?

♦️48) *బ్రిటన్, అమెరికా(లౌకిక దేశాలు) దేశాలలో ఒక ముస్లిం ఒక్కరిని తప్ప ఇంకొకరిని చేసుకోకూడదు. కాని భారతదేశం లో మాత్రం షరియా చట్టం ఎందుకు*?

49) పొప్(క్రైస్తవ మత పెద్ద) ని భారతదేశానికి ఆహ్వానించారు కాని నేపాల్ రాజు అని మహేంద్ర ని మాత్రం 1965లో నాగపూర్ లో మకర సంక్రాంతి ఉత్సవాలకి అనుమతించలేదు. దీన్ని లౌకికవాదం అంటారా?

50)టిప్పు సుల్తాన్ దక్షిణ భారత దేశాన్ని మొత్తం ఇస్లామీకరణం చేద్దాం అని అనుకున్నాడు. కాని అతనికి బ్రిటీషు వాల్లు అడ్డువచ్చారు. ఎందుకంటే బ్రిటీష్ వాళ్ళు కూడా మనల్ని పాలించి దోచుకోవాలని అనుకున్నారు కాబట్టి. అందుకని మొదత టిప్పు సుల్తాన్ బ్రిటీషు వాళ్ళని ఎదిరించాడు. అలా ఎదిరించినంత మాత్రాన అతగాడు స్వాతంత్ర్య సమరయోదుడు అయిపోతాడా? అలా అయితే ఔరంగజేబు, అఫ్జల్ ఖాన్, బాబర్ వీల్లందరు జాతీయవాదులు మన కుహానా లౌకికవాదుల చెదలు పట్టిన అలోచనా విధానం ప్రకారం !!!

♦️ప్రియాత్మ బంధువులారా! హిందువులు అంతా ఏకమై ఈ అన్యాయాల్ని ప్రశ్నించండి.

జై భారత్, జై హింద్, మేరా భారత్ మహాన్.



No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...