Saturday 21 May 2022

 Places of Worship Act 1991 - P. V. నరసింహారావు గారు – సమీక్ష. 




బహుముఖ ప్రజ్ఞాశాలి, అపర చాణుక్యుడు అయిన మాజీ ప్రధాని శ్రీ పాములపర్తి నరసింహ రావు గారి మీద రెండు రోజుల క్రితం కొందరు మూర్ఖులు, అశుద్ధం తినే వెధవలు చాలా నీచంగా సంబోధిస్తూ పోస్టలు పెట్టారు. ఈ పోస్ట్ వారి కోసం. 

1991 జూన్ నెలలో ప్రధానిగా శ్రీ PV నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టే నాటికి దేశ ఆర్ధిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 

PV నరసింహారావు గారి కంటే ముందు ప్రధానిగా ఉన్న చంద్రశేఖర్ గారి హయాంలో[జనవరి,1991] మన దేశ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంది అంటే అత్యవసర దిగుమతుల కోసం చెల్లించాల్సిన డాలర్లు మన దగ్గర కేవలం మూడు వారాలకి సరిపడా మాత్రమే ఉంది. క్రూడ్ ఆయిల్ దిగుమతుల కోసం రిజర్వ్ చేసిన డాలర్లు అయితే కేవలం వారం రోజులకి సరిపడ మాత్రమే ఉన్నాయి. అప్పటికే మన దేశంలో ఉన్న ఆయిల్ నిల్వలు మరో రెండు వారాలకి మాత్రమే సరిపడా ఉండగా క్రూడ్ దిగుమతి అవడానికి మరో వారం రోజులు గడువు మాత్రమే ఉంది కానీ మన దగ్గర డాలర్లు లేవు చెల్లించడానికి. ఇతర అత్యవసర వస్తువుల దిగుమతుల కోసం రెండు వారాలకి సరిపడా డాలర్లు ఉన్నాయి. ఆ స్థితిలో రాత్రికి రాత్రి రిజర్వ్ బాంక్ దగ్గర ఉన్న47 టన్నుల బంగారం ప్రత్యేక ఛార్టర్ విమానంలో లండన్ తరలించి బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో కుదువపెట్టి $2.2 బిలియన్ డాలర్లు అప్పు తీసుకోవాల్సి వచ్చింది. మరో 20 టన్నుల బంగారాన్ని స్విట్జర్లాండ్ లోని యూనియన్ బాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ లో కుదువ పెట్టి మరో $600 మిలియన్ డాలర్లని అప్పుగా తీసుకోవాల్సి వచ్చింది. ఈ వార్త అప్పట్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఇదంతా రహస్యంగా చేయాలని చూసినా బంగారాన్ని ఎయిర్ పోర్ట్ కి తరలించడానికి వాడిన వ్యాన్ టైర్ బరస్ట్ అయిపోయి నడి రోడ్డు మీద ఆగిపోవడం దాంతో అప్పటికప్పుడు ప్రత్యేకంగా పోలీసులని భద్రత కోసం నియోగించడం తో సదరు వ్యానులో బంగారం ఉందని దానిని తాకట్టు పెట్టడానికి ఎయిర్ పోర్ట్ కి తీసుకెళ్తున్నారు అని పత్రికల ద్వారా దేశ ప్రజలకి తెలిసింది. బంగారం తాకట్టు పెట్టి డాలర్లు అప్పు తీసుకోవడం మినహా వేరే మార్గం లేదు అప్పట్లో. చంద్రశేఖర్ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టలేకపోయింది ఎందుకంటే విపరీతమయిన ద్రవ్య లోటు మరో వైపు దేశీయంగా,అంతర్జాతీయ సంస్థల దగ్గర తీసుకున్న అప్పు,వాటి వడ్డీలు పెరిగిపోవడం వల్ల అప్పటి ఆర్ధిక మంత్రి చేతులెత్తేశాడు. మరో వైపు అసలు బడ్జెట్ ప్రవేశపెట్టక పోవడం వల్ల IMF బెయిల్ అవుట్ పాకేజీ ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. మరో వైపు  ఇంటా బయటా చెల్లించాల్సిన బాకీలు కొండల్లా పెరిగిపోతూనే ఉన్నాయి. నిజానికి అప్పటికప్పుడు వచ్చిన సమస్య కాదు ఇది. 80 వ దశకం లో మొదలయ్యి మెల్ల మెల్లగా అది 90 ల నాటికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఒక దశాబ్దపు ఆర్ధిక మిస్ మేనేజ్మెంట్ ఫలితం అది. 

1991 జూన్ నెలలో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న PV నరసింహా రావు గారి ముందు ఉన్న పెద్ద సమస్య తాకట్టు లో ఉన్న బంగారాన్ని అప్పు తీర్చేసి మళ్ళీ వెనక్కి తీసుకురావడం. ముందు ముందు మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా చూడడం. ఇదేమీ రాత్రికి రాత్రి జరిగే పని కాదు. చాలా ఓపికగా ఒక్కో ముడి విప్పుకుంటూ వెళ్ళాలి. మరో పక్క తన మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ఇదంతా జరగాలి అంటే. అప్పటికే ప్రణాళికా సంఘం సభ్యుడుగా ఉన్న మన్మోహన్ సింగ్ గురుంచి విని ఉన్నారు PV గారు. అప్పటికి ఇంకా ఆర్ధిక శాఖ కి మంత్రిగా ఎవరినీ నియమించలేదు PV గారు. ఒక రోజు పార్లమెంట్ భవనం లోని తన ఆఫీసు నుండి బయటికి వచ్చి కారిడార్ లో నడుస్తూ హఠాత్తుగా తన సహాయకుడిని పిలిచి మన్మోహన్ సింగ్ గారిని కలవాలి పిలుచుకు రండి అని చెప్పారు. అప్పటికే ప్రణాళికా సంఘ సమావేశానికి వచ్చిన మన్మోహన్ సింగ్ గారు అదే భవనంలో ఉన్నారు. విషయం మన్మోహన్ గారి కి చెప్పాడు PV గారి సహాయకుడు దాంతో మన్మోహన్ గారు PV గారి దగ్గరకి వచ్చారు ఆశ్చర్యపోతూ. కూర్చోవడానికి ఏమీ లేక పార్లమెంటు కారిడార్ లో ఉన్న చిన్న అరుగు మీద కూర్చొని PV గారు మన్మోహన్ గారితో అన్న మొదటి మాట ; మన్మోహన్ జీ మిమ్మల్ని ఆర్ధిక మంత్రిగా నియమించాలని అనుకుంటున్నాను మీరు సిద్ధంగా ఉన్నారా అని. దానికి మన్మోహన్ సింగ్ బదులు ఇస్తూ నేను కేవలం ఆర్ధిక పరమయిన సలహాలు మాత్రమే ఇవ్వగలను కానీ రాజకీయ నాయకుడిని కాను నాకు రాజకీయాలలో ఉండే విమర్శలని తట్టుకునే శక్తి లేదు అని బదులు ఇచ్చారు మన్మోహన్ సింగ్. దానికి బదులుగా PV గారు మీ మీద వచ్చే విమర్శలని, వేసే రాళ్ళని నేను భరిస్తాను మీకు ఆ భయం అక్కరలేదు. మంచి జరిగినా చెడు జరిగినా బాధ్యత నేనే తీసుకుంటాను తప్పితే మీకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను అని భరోసా ఇచ్చారు PV గారు. దాదాపుగా 10 నిముషాల పాటు జరిగిన ఆ సమావేశం తరువాత మన్మోహన్ సింగ్ ని ఆర్ధిక మంత్రిగా నియమించారు PV గారు. బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు 2.8 బిలియన్ డాలర్లలో జూన్ నెల వచ్చేసరికి సగం ఖర్చు అయిపోయాయి.

PV నరసింహ రావు గారు భారత దేశాన్ని అప్పుల నుండి విముక్తి చేసి ఆర్ధిక వ్యవస్థని పటిష్టంగా చేయాలి అంటూ మనమోహన్ సింగ్ గారికి పూర్తి స్వేచ్చని ఇచ్చారు. ఆ స్వేచ్చ ఆర్ధిక సంస్కరణలకి దారి చూపింది. 

1. జులై 1 వ తేదీ,1991 మొదటి చర్యగా రిజర్వ్ బాంక్ డాలర్ తో రూపాయి విలువ ని 9%తగ్గించింది. జులై 3న రిజర్వ్ బాంక్ మరో 3% తగ్గించింది అంటే మొత్తం మూడు రోజుల వ్యవధిలో 11% తగ్గించింది అన్నమాట. జస్ట్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో రెండు దఫాలుగా రిజర్వ్ బాంక్ రూపాయి విలువని తగ్గించింది. 

2. మార్కెట్ నుండి మంచి స్పందన వచ్చింది. రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే తగ్గడం వలన ఎగుమతి చేసే వాళ్ళకి ఆదాయం పెరిగింది దాంతో ఎగుమతుల విలువ పెరగడం ప్రారంభం అయ్యింది. ఇది మంచి సూచన కానీ అదే సమయంలో దిగుమతులు మాత్రం తగ్గలేదు కానీ పెరగడం ఆగిపోయి స్థిరంగా ఉండిపోయింది సూచీ. 

3. లైసెన్స్ రాజ్ వ్యవస్థ: లైసెన్స్ రాజ్ వ్యవస్థని రద్దు చేశారు నరసింహ రావు గారు. అప్పటి వరకు ఎవరన్నా పరిశ్రమ పెట్టాలంటే ఒక డజను ప్రభుత్వ సంస్థల నుండి అనుమతి కావాలి ఇందుకోసం కాంగ్రెస్ కి చెందిన శాసన సభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడిని కానీ సంప్రదించి లంచాలు ఇస్తే అనుమతులు తొందరగా వస్తాయి లేకపోతే లేదు. అదే ప్రత్యర్ధులు అయితే పరిశ్రమ పెట్టె అవకాశమే ఉండేది కాదు. లైసెన్స్ రాజ్ వ్యవస్థ ని రద్దు చేయడం కాంగ్రెస్ లోని నకిలీ గాంధీ మద్దతుదారుల తో పాటు సోనియా కి నచ్చలేదు. ఇది వాళ్ళ గుత్తాధిపత్యానికి అడ్డు కట్ట పడ్డట్లుగా భావించారు. దాంతో PV నరసింహరావు గారి మీద కాంగ్రెస్ పార్టీలోనే కుట్రలు చేయడం ప్రారంభించారు. అప్పట్లో PV ప్రభుత్వం మైనారిటీ లో ఉండేది. ప్రతిపక్షాలు బయటి నుండి మద్దతు ఇచ్చాయి. 

4. క్రమంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం ప్రారంభించాయి. కానీ అదే సమయంలో బిజేపి మందిర్ మసీద్ ఉద్యమం మంచి ఊపు మీద ఉన్నది. ఒక వైపు స్వంత పార్టీ వాళ్ళే తనని గద్దె దించే ప్రయత్నంలో ఉండగా దానికి తోడుగా బిజేపి సమస్యగా మారింది. 

5. ముందు దేశ ఆర్ధిక వ్యవస్థ బాగుపడాలంటే బిజేపి ని అడ్డుకోవాలి అనే ఉద్దేశ్యంతో Places of Worship (Special Provisions) Act, 1991 ని ప్రవేశ పెట్టారు PV నరసింహ రావు గారు. ఈ చట్టం ప్రకారం స్వాతంత్ర్యం రాక ముందు అన్ని మతాల ప్రార్ధనా స్థలాలు ఏ స్థితిలో ఉన్నాయో అవి అలానే కొనసాగుతాయి కానీ కోర్టులో కేసు వేయడానికి వీలు లేదు కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న ప్రార్ధనా స్థలాలకి ఈ చట్టం వర్తించదు. అలాగే ఈ చట్టం అమలులోకి రాక ముందు కోర్టులో వేసిన కేసులకి ఈ చట్టం వర్తించదు. 

6. దేశ ఆర్ధిక వ్యవస్థని బాగు చేసే సమయంలో ఎలాంటి అవాంతరాలు ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో PV గారు ఈ పని చేశారు. దేశంలో మత పరమయిన ఉద్రిక్తలు ఉన్నప్పుడు ఏ దేశం కూడా మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాదు. శ్రీ లంక కి ఇప్పుడు వచ్చిన సమస్య మనకి 32 ఏళ్ల క్రితమే వచ్చింది. కాకపోతే శ్రీలంక కి PV గారి లాంటి నాయకుడు లేరు మనకి ఉన్నారు మనం ఇప్పుడు హాయిగా ఉన్నాం !

7. PV నరసింహా రావు గారు ప్రవేశ పెట్టిన ఆర్ధిక సంస్కరణల వల్ల 1991-92 ఆర్ధిక సంవత్సరంలో మన దేశ GDP $266 బిలియన్ డాలర్లకి చేరుకున్నాయి. మనం బంగారం తాకట్టు పెట్టి తెచ్చుకున్న అప్పు 2.8 బిలియన్ డాలర్లు. 2019 కి మన దేశ GDP 3 ట్రిలియన్ డాలర్లకి చేరుకుంది ఇది 1100 శాతం పెరుగుదల. ఇక PPP[purchasing power parity] విషయానికి వస్తే 1991 లో అది 1 ట్రిలియన్ డాలర్లు గా ఉండగా 2019 నాటికి అది 12 ట్రిలియన్ డాలర్లు గా నమోదు అయ్యింది అంటే 1100% పెరుగుదల అన్నమాట. 

8. ప్రస్తుతం మన దేశ విదేశీ మారక నిల్వలు $634.287 బిలియన్లు గా ఉంది [జనవరి,2022]. 

9. ఈనాడు మన దేశంలో మనం అనుభవిస్తున్న సౌకర్యాలు PV గారు పెట్టిన భిక్ష !

10. భారత దేశ ఆర్ధిక వ్యవస్థ గురుంచి మాట్లాడాలంటే అది PV గారి కి ముందు PV గారి తరువాత అనే చెప్పుకోవాలి. 

ప్రార్ధనా స్థలాల చట్టం 1991 మీద అశుద్ధం వేళ్ళ గక్కీన వాళ్ళకి మన రాజ్యాంగం ఇప్పటికే 43 సార్లు సవరించి మార్పు చేసిన సంగతి తెలియదా ? అంతెందుకు ఆర్టికల్ 370 రద్దు చేశారు కదా ? అలాంటిది ఉభయ సభలలో పూర్తి మెజారిటీ ఉన్న బిజేపి ప్రభుత్వానికి ప్రార్ధనా స్థలాల చట్టం 1991 ని రద్దు చేయడానికి ఎంతసేపు పడుతుంది ? PV గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి మన దేశ పరిస్థితికి ఆ చట్టం అత్యవసరం ! ఆ చట్టం 144 సెక్షన్ లాంటిది అవసరాన్ని బట్టి అమలు చేస్తారు అంతే కానీ 366 రోజులూ 144 సెక్షన్ పెట్టరు కదా ?

14 భాషలలొ ప్రావీణ్యం కలిగిన వ్యక్తినా మీరు మీ నోటికి వచ్చినట్లు వాగారు ! సన్యాసం స్వీకరించి తమిళనాడులో కల కుర్తాళం పీఠాధిపతి గా ఉండాలని నిర్ణయం తీసుకొని ఢిల్లీ లోని తన ఇంట్లోని సామాన్లని హైదరాబాద్ కి తరలించే సమయంలో తనంత తానే ప్రధాని పదవి వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చింది. తాను నిత్యం ఆరాధించే వెంకన్న స్వామి ఆజ్ఞ కాబోలు అనుకుంటూ ప్రధాని పదవిని స్వీకరించారు. తనకి స్వామి అప్పగించిన బాధ్యతని త్రికరణ శుద్ధిగా నిర్వర్తించారు. చివరకి స్వపక్షం లోని వాళ్ళే ఆయన మీద కేసులు పెడితే కోర్టు ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది కదా ?

రాజకీయాలు పక్కన పెడితే .. ఏదీ .. ఆ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ‘’వేయి పడగలు ‘’ లోని ఒక్క పేజీ చదివి దాని మీద విశ్లేషణ చేయగలరా సదరు శుంఠలు ? మీకు మీ మాతృ భాష తెలుగే సరిగా వచ్చి చావదు అలాంటిది వేయి పడగలని హిందీలోకి అనువాదం చేసి దానికి ‘సహస్ర ఫణ్ ‘ అని పేరు పెట్టారు అపర చాణక్యుడు.. అలాంటి మహానుభావుడినా మీరు తిట్టింది ?

PV గారు ప్రధానిగా ఉన్న సమయంలో ఫ్రాన్స్ దేశ పర్యటనికి వెళ్ళినప్పుడు ఫ్రాన్స్ దేశపు జాతీయ టెలివిజన్ అయిన ఫ్రాన్స్ టెలివిజన్ వారు PV గారి ఇంటర్వ్యూ కోసం సమయం ఇవ్వమని కోరగా వెంటనే అంగీకరించారు. పారిస్ లో PV గారు బస చేసిన హోటల్ లోనే కెమెరాలు ఏర్పాటు చేసి ఫ్రెంచ్ భాష నుండి ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసే దుబాసీ ని ఏర్పాటు చేశారు సదరు చానెల్ అధికారులు. PV గారు వచ్చి తన కుర్చీలో కూర్చుంటూ ఇక ఇంటర్వ్యూ మొదలు పెడదామా అంటూ ఫ్రెంచ్ భాషలో ఆ ఇంటర్వ్యూ చేసే అతనితో అనగానే అక్కడ ఉన్నవారందరూ తెల్లబోయారు. చూస్తే సాదా సీదాగా ఉన్న ఆయన ఇంగ్లీష్ సరిగా వచ్చో లేదో అనే అనుమానంతో ఉన్న ఫ్రెంచ్ టెలివిజన్ అధికారులకి నేరుగా ఫ్రెంచ్ లోనే తమతో మాట్లాడే సరికి కొద్ది సెకన్ల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయి తరువాత చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. తరువాత ఫ్రాన్స్ ప్రజలకి ఫ్రెంచ్ భాషలోనే అభినందనలు తెలుపుతూ తరువాతి ఇంటర్వ్యూని ఎవరి సహాయం లేకుండా అడిగిన ప్రశ్నలకి ఫ్రెంచ్ లోనే సమాధానాలు ఇచ్చిన గొప్ప వ్యక్తినా మీరు విమర్శించేది ?

నా అనుభవం :

పూర్తి పేరు తెలియదు కానీ జోషీ గారు అనే పిలిచేవాడిని 1991 లో. జోషీ గారు పదవీ విరమణ చేసిన ఇండియన్ ఫారిన్ సర్వీస్[IFS] అధికారి. భార్య చనిపోయింది,పిల్లలు విదేశాలలో స్థిరపడ్డారు. ఒక శుభ కార్యంలో పరిచయం ఏర్పడ్డది[1990 లో]. మొదటి పరిచయంలో సాహిత్యం,సంగీతం తో పాటు వర్తమాన రాజకీయ అంశాల మీద చర్చ జరిగినది మా మధ్య. ఆయన ఇండియన్ ఫారిన్ సర్వీస్ మాజీ అధికారి అని తెలియగానే సోవియట్ యూనియన్ లో అధ్యక్షుడు గోర్బచేవ్ ప్రవేశ పెట్టిన సంస్కరణలు ‘గ్లాస్ నోస్త్ ‘ ‘పెరిస్ట్రోయికా ‘ ల మీద పలు ప్రశ్నలు అడిగాను నేను దాంతో ఆశ్చర్యపోయిన ఆయన ఏదో సినిమాలు, స్పోర్ట్స్ మీద ఆసక్తి ఉండాల్సిన వయసులో నీకు ఇలాంటి విషయాల మీద అవగాహన ఉండడం నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది అంటూనే ఆయన నా ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. ఇక అప్పటి నుండి నేను ఆయన ఉండే ఖైరతాబాద్ వెళ్ళినప్పుడల్లా కలిసేవాడిని. 

జోషీ గారు మహారాష్ట్ర బ్రాహ్మణుడు, కాంగ్రెస్ అభిమాని సహజంగానే! నేను సహజంగానే RSS అభిమానిని కానీ ఇవేవీ మా చర్చలకి అడ్డు రాలేదు. బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత నేను ఖైరతాబాద్ వెళ్ళి జోషీ గారిని కలిసి బాబ్రీ విషయంలో PV గారు విఫలం అయ్యారు కదా అని అడిగాను. దానికి జోషీ గారు బదులిస్తూ ఎలా అని అన్నారు నేను ఆయనకి బాబ్రీ మసీదు కూల్చివేత మీద ఇండియా టుడే వ్రాసిన ఆర్టికల్ ని ఆయన ముందు ఉంచాను. నవ్వుతూ అది నేను ఇంతకుముందే చదివాను పార్ధసారధి ఇప్పుడు ప్రత్యేకంగా చదవక్కరలేదు. మరి దీని మీద మీ విశ్లేషణ ఏమిటీ అని అడిగాను దానికి ఆయన నా అభిప్రాయం కంటే మీ RSSకి చెందిన కురువృద్ధుడు ఇక్కడే ఉన్నారు ఆయన నాతో అన్న మాటలే నీకు చెప్తాను విను. 

RSS లో మహారాష్ట్ర,కర్ణాటక,ఉత్తర ప్రదేశ్,మధ్యప్రదేశ్,గుజరాత్ ఇలా దేశంలోని పలు ప్రాంతాల వివిధ శాఖలకి చెందిన బ్రాహ్మణులు ఉన్నారు కానీ తెలుగు నియోగి బ్రాహ్మణుడు అయిన నరసింహ రావు గారు ఒక్కరే RSS లోని మిగతా బ్రాహ్మణ వర్గాలకి చెక్ పెట్టాడు. 

ఎలా ?

బిజేపి నిత్యం అయోధ్య రామ మందిరం పేరుతో ఏదో ఒక ఉద్యమం చేస్తూ వచ్చింది కానీ అది ముఖ్యమయిన విషయమే కానీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సమయం దేశానికి మేలు చేసేది కాదు. దేశం ఆర్ధికంగా రాజకీయంగా బలహీనమయిన స్థితిలో ఉంది. చాణక్యుడి నీతి: దేశం సుభిక్షంగా ఉండి ప్రజలు బలంగా ఉన్నప్పుడే ఆ ప్రజలు తమ దేశాన్ని,సంస్కృతిని కాపాడగలరు, శత్రువుతో బలంగా పోరాడగలరు. ఆ దేశ రాజు తీసుకునే నిర్ణయాలు కఠినంగా,పక్షపాతం లేకుండా ధర్మ బద్ధంగా ఉన్నప్పుడే అన్నీ బాగుంటాయి. 

PV గారి ఆలోచన కూడా చాణుక్యుడి ఆలోచన లాగే ఉంది అప్పుడు. ఒక సమస్యని అది తీవ్ర రూపం దాల్చేదాకా ఆగకూడదు లేదా సమస్య తీవ్రతని తగ్గించి వేయాలి. ఎలాగూ లక్షల మంది కరసేవకులు దేశం నలుమూలల నుండి అయోధ్యకి చేరుకున్నారు. వాళ్ళని అదుపులో పెట్టాలంటే కాల్పులు జరపాలి కానీ పోలీసు కాల్పులకి భయపడి వెనకడుగు వేసే స్థితిలో లేరు కరసేవకులు. కర సేవకుల మరణం తధ్యం దానికి సిద్ధపడే వారు వచ్చారు ఇక చేయడానికి ఏముంటుంది ? కూల్చివేత జరిగిపోయింది. అంతే ! ఇక అప్పటికప్పుడు బిజేపి కి ఇష్యూ ఏమీ లేకుండా పోయింది 25 ఏళ్ల పాటు ! ఇదీ ఆ 78 ఏళ్ల RSS కురువృద్ధుడు చేసిన విశ్లేషణ !ఆర్ఎస్ఎస్ చెప్పేది దేశం కోసం,ద్ధర్మం కోసం,సంస్కృతి కోసం పాటుపడమని చెప్తుంది PV గారు చేసి చూపించారు. కాకపోతే ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు అదొక్కటే తేడా !

మసీదు కూల్చివేత జరిగిన తరువాత గానీ RSS వ్యూహ కర్తలకి అసలు విషయం బోధ పడింది. ఇక తమ చేతిలో ఎలాంటి ఇష్యూ లేకుండా పోయింది అని. 1991 నుండి 2018 వరకు అంటే అయోధ్య మీద కోర్టు తీర్పు వచ్చేంత వరకు బిజేపి కి ముఖ్యమయిన ఇష్యూ లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో దేశం ఆర్ధికంగా నిలదొక్కుకో గలిగింది. 

ఒక వైపు ఆర్ధిక సంస్కరణలని వేగంగా అమలుచేస్తూనే మరో వైపు రెండవ అణు పరీక్ష చేయడానికి కావాల్సిన పనులని పూర్తి చేసి మళ్ళీ ఎన్నికల సమయానికి సిద్ధపడ్డాడు. తాను మళ్ళీ గెలిస్తే పోఖ్రాన్ లో అణు పరీక్ష నిర్వహించేవాడు ఎందుకంటే అణు పరీక్ష చేస్తే అమెరికా ఎలాగూ ఆంక్షలు విధిస్తుంది కానీ మన రిజర్వ్ బాంక్ లో రెండు సంవత్సరాలకి సరిపడా విదేశీ మారక నిధులు అప్పటికే ఉన్నాయి కాబట్టి నిర్భయంగా ఉండవచ్చు కానీ రెండో సారి PV గారు గెలవలేదు కానీ తన హయాంలో అంతా సిద్ధం చేసి అణు పరీక్ష కోసం ఇవ్వాల్సిన కోడ్ [పాస్వర్డ్] ని ఒక కాగితం మీద వ్రాసి నూతన ప్రధాని వాజపెయీ గారి చేతిలో పెట్టారు. క్రెడిట్ వాజపెయీ గారికి దక్కింది. 

PV నరసింహా రావు గారు పదవీ విరమణ చేసిన తరువాత RSS కానీ బిజేపి లోని పెద్దలు కానీ పల్లెత్తు మాట అనలేదు. PV చాణక్యం, దేశభక్తి మీద అపారమయిన గౌరవం ఉంది ఆర్ఎస్ఎస్ కి మరియు బిజేపి కి. రాజకీయం అంటే ఎత్తుకు పై ఎత్తు వేయడమే కదా ? దేశానికి నష్టం కలగకుండా PV గారు చేసిన పని ప్రార్ధనా స్థలాల చట్టం 91. 

తాజాగా సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది ఏమిటంటే ప్రార్ధన స్థలం ఏ మతానికి చెందిందో నిర్ధారించే హక్కుని కాదనట్లేదు PV గారు చేసిన చట్టం. ప్రస్తుత కాశీ జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతం ఎవరిదో తేల్చి చెప్పవచ్చు కోర్టు దానికి ఏ చట్టం కూడా అడ్డుపడట్లేదు. 

కుర్తాళం పీఠాన్ని అధిష్టించదానికి అన్ని అర్హతలు ఉన్న మహానుభావుడు PV నరసింహా రావు గారు. అలాంటి మహానుభావుడిని మీ ఇష్టం వచ్చినట్లు ఫేస్బుక్ లో పోస్టలు పెట్టడానికి మీకు ఉన్న అర్హత ఏమిటి ? ఏడు జన్మల పాటు కుడి చేత్తో కడుగుకుంటూ ఎడమ చేత్తో తిన్నా మీ పాపం పరిహారం కాదు శుంఠల్లారా!

  76వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ



76వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ 75 మంది విద్యార్థుల ఉపగ్రహ మిషన్‌ను ప్రస్తావించారు.

ఇప్పుడు, భారతదేశ స్వాతంత్ర్యం యొక్క 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఇండియన్ స్పేస్ & రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) 75 విద్యార్థి ఉపగ్రహాలను ప్రయోగించబోతోంది. ఈ కార్యక్రమానికి 75 విద్యార్థుల ఉపగ్రహాల కన్సార్టియం: మిషన్ 2022 అని పేరు పెట్టారు.

ఈ కార్యక్రమం కింద, విద్యార్థులు ఈ 75 విద్యార్థి ఉపగ్రహాలను తయారు చేస్తారు మరియు ఆగస్టు 15, 2022 మరియు 2023 మధ్య దశలవారీగా ఇస్రో రాకెట్‌లతో ప్రయోగిస్తారు. ఈ ప్రాజెక్ట్ ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ అసోసియేషన్ (ITCA) క్రింద ప్రారంభించబడింది.

విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాలను రూపొందించడం, నిర్మించడం, సమగ్రపరచడం మరియు పరీక్షించడం వంటి విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలలు మరియు పాఠశాలలను ఒకచోట చేర్చడం దీని లక్ష్యం. 2021లో, భారతీయ శాస్త్రవేత్తలు 'UNITYSat' అనే మూడు ఉపగ్రహాలను నిర్మించారు, ఇది అమెజోనియా మిషన్‌లో ఇస్రో యొక్క PSLV C51 యొక్క సహ-ప్రయాణికుడిగా ప్రయోగించబడింది. విద్యార్థులు UNITYSatలో ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నారు మరియు ఇప్పుడు 75 ఉపగ్రహాలను రూపొందించడానికి వాటిని అమలు చేస్తున్నారు. PSLV రాకెట్ వాటిని లో ఎర్త్ ఆర్బిట్ (LEO)లో ఉంచిన తర్వాత, ప్రతి ఉపగ్రహం ఒక సంవత్సరం పాటు భూమి కక్ష్యలో ఉండి, గ్రౌండ్ స్టేషన్లకు డేటాను అందిస్తుంది. ఇంతలో, విద్యార్థులు గ్రౌండ్ స్టేషన్ల నుండి ఉపగ్రహాన్ని ఆపరేట్ చేయడం మరియు డేటాను ట్రాక్ చేయడం నేర్చుకుంటారు. 75 ఉపగ్రహాలలో ప్రతి ఒక్కటి వ్యక్తిగత మిషన్‌ను కలిగి ఉంటుంది: చిత్రాలను తీయడం, డేటాను సేకరించడం మరియు సమాచారాన్ని సేకరించడం. అంతరిక్షంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)ని ప్రోత్సహించేందుకు ఈ ఉపగ్రహాలు రూపొందించబడ్డాయి.

భారతదేశం ఇప్పటికే బాగా స్థిరపడిన అంతరిక్ష శక్తి. సాంకేతికత లేదా పరిశోధన కార్యక్రమాలలో విస్తరణ మరియు గుణాత్మక పరిణామాలకు కార్యకలాపాల వ్యాప్తి మరియు విద్యా పరిశోధనా సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ అవసరం. నిజానికి, విద్యాసంస్థలు మరియు పరిశ్రమలు ఇస్రోకు రెండు బలమైన స్తంభాలు. ఈ అకాడెమియా మూలకం అంతరిక్షంలో అత్యాధునిక R&D సామర్థ్యం/సామర్థ్యం, ​​సైన్స్ మిషన్‌లు మరియు వినియోగదారులుగా పరిజ్ఞానాన్ని మరియు పరిశోధన, పారిశ్రామిక పరిశోధన మరియు R&D సమస్యల కోసం అంతరిక్ష విద్యను పరిష్కరించగలదు.

ప్రధాని నరేంద్ర మోదీ అంతరిక్ష రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మే-జూన్ 2020లో భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ సుదూర అంతరిక్ష సంస్కరణల చొరవ, స్టార్టప్‌లతో సహా ప్రైవేట్ రంగ అంతరిక్ష పరిశ్రమకు పెద్ద ఊరటనిచ్చింది.

సంస్కరణల క్రింద ప్రధాన లక్ష్యాలు:

1. ఉపగ్రహాలు, ప్రయోగాలు మరియు అంతరిక్షంలో ప్రైవేట్ కంపెనీలకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్.

2. ప్రైవేట్ ఆటగాళ్లకు స్పష్టమైన విధానం మరియు నియంత్రణ వాతావరణం.

3. ప్రైవేట్ రంగం వారి సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి ISRO సౌకర్యాలు మరియు ఇతర సంబంధిత ఆస్తులకు ప్రాప్యత.

4. గ్రహాల అన్వేషణ, బాహ్య అంతరిక్ష ప్రయాణం మొదలైన వాటి కోసం భవిష్యత్ ప్రాజెక్టులు ప్రైవేట్ రంగానికి తెరవబడతాయి; మరియు

5. సాంకేతిక వ్యాపారవేత్తలకు రిమోట్ సెన్సింగ్ డేటాను అందించడానికి జియోస్పేషియల్ డేటా విధానాన్ని సరళీకరించడం.

ఇదంతా కాదు. ఇటీవలి కాలంలో నియంత్రణ మరియు విధాన అంశంలో కొన్ని కీలక సంస్కరణలు:

1. న్యూస్పేస్ ఇండియా ఇనిషియేటివ్- ఇస్రో యొక్క వాణిజ్య విభాగం, ప్రయోగ సేవలు మరియు ట్రాన్స్‌పాండర్ లీజింగ్, రిమోట్ సెన్సింగ్ మరియు మిషన్ సపోర్ట్ సర్వీసెస్ వంటి స్పేస్ ఆధారిత అప్లికేషన్‌లతో సహా అంతరిక్ష-ఆధారిత సేవల ఉత్పత్తి మరియు మార్కెటింగ్‌ను లక్ష్యంగా చేసుకుంది. న్యూస్పేస్ ఇండియా స్టార్టప్‌లు మరియు ప్రైవేట్ సెక్టార్ ప్లేయర్‌లతో మెరుగైన సహకారాన్ని అందిస్తుంది.

స్పేస్‌కామ్ పాలసీ 2020— భారతదేశ ప్రైవేట్ స్పేస్ సెక్టార్‌లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఎఫ్‌డిఐ నిబంధనలను ఉపయోగించుకోవడానికి స్పేస్ కంపెనీలను అనుమతిస్తుంది.

3. IN స్పేస్- అనేది అన్ని స్థల-సంబంధిత కార్యకలాపాలకు ప్రమోటర్ మరియు రెగ్యులేటర్‌గా పనిచేసే నోడల్ ఏజెన్సీ. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPAce) జూన్ 24, 2020న, అంతరిక్ష కార్యకలాపాలలో ప్రైవేట్ పరిశ్రమలను చేతితో పట్టుకోవడం, ప్రోత్సహించడం మరియు మార్గనిర్దేశం చేయడం వంటి లక్ష్యాలతో రూపొందించబడింది.

4. బడ్జెట్ 20–21—రూ. భారతదేశంలో అంతరిక్ష పరిశ్రమను ప్రోత్సహించడం మరియు అభివృద్ధి చేయడం కోసం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద 14,000 కోట్లు కేటాయించారు.

ఆ విధంగా భారతదేశం, దాని భారీ టాలెంట్ పూల్‌తో, అంతరిక్ష సాంకేతిక రంగంలో అనేక స్టార్టప్‌లకు వేగంగా నిలయంగా మారుతోంది. అంతరిక్ష రంగం ప్రారంభించిన రెండేళ్లలో 55కి పైగా స్టార్టప్‌లు ఇస్రోలో రిజిస్టర్ చేసుకున్నాయి. 55 ప్రతిపాదనలలో, 29 ఉపగ్రహాలకు, 10 అంతరిక్ష అనువర్తనాలు మరియు ఉత్పత్తులకు, ఎనిమిది ప్రయోగ వాహనాలకు మరియు ఎనిమిది భూమి వ్యవస్థలు మరియు పరిశోధనలకు సంబంధించినవి. స్టార్టప్‌ల తొమ్మిది ప్రతిపాదనలను 2022-23 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. వ్యవసాయం, ఆహారం, విద్య, నైపుణ్యాలు, రైల్వేలు, రోడ్లు, నీటి విద్యుత్, విద్యుత్ మరియు బొగ్గు వంటి రంగాల కోసం చొరవ ప్రారంభించబడినప్పటి నుండి వివిధ శాస్త్రీయ అనువర్తనాలు పని చేస్తున్నాయి.


తిరిగి 75 విద్యార్థుల ఉపగ్రహాల కన్సార్టియంకి: మిషన్ 2022. ప్రాజెక్ట్‌లో పాల్గొన్న ప్రతి విద్యా సంస్థ ఉపగ్రహ మరియు గ్రౌండ్ స్టేషన్ నెట్‌వర్క్‌ల కోసం దాదాపు రూ.80 లక్షల నుండి రూ.2 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్న అన్ని విద్యాసంస్థలు కూటమిలోని అన్ని ఉపగ్రహాలను యాక్సెస్ చేస్తాయి.

ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ అసోసియేషన్ విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాలను రూపొందించడానికి మరియు ప్రయోగించడానికి ఇజ్రాయెల్ యొక్క TMISAT, CSPD సెర్బియా మరియు జపాన్‌కు చెందిన UNISEC వంటి వివిధ సంస్థలతో కలిసి పనిచేసింది. విద్యార్థులచే రూపొందించబడిన స్మాల్‌శాట్‌ల రూపకల్పన మరియు అభివృద్ధి కోసం విద్యాసంస్థల్లో బలమైన సామర్థ్యాలను పెంపొందించడంలో 50కి పైగా దేశాలు సహకారం అందించడంతో ఈ మిషన్ విస్తరించింది.

ఇస్రో విషయానికొస్తే, ఈ ఏడాది మూడు పెద్ద మిషన్లు పైప్‌లైన్‌లో ఉన్నాయి. వీటిలో చంద్రునిపైకి చంద్రయాన్-3 మిషన్, సూర్యుడిని అధ్యయనం చేసే ఆదిత్య L-1 మిషన్ మరియు గగన్‌యాన్ మిషన్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన అన్‌క్రూడ్ లాంచ్ ఉన్నాయి.


@hinduSamajam

 యుగపురుషుడు నరేంద్ర మోడీ

13-12-2021 మార్గశిర శుక్ల దశమి సోమవారం - భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు.

కాలగమనంలో పనికిరాని మనుషులు కోట్లకొద్దీ పురుగులలాగా పుట్టి పోతూ ఉంటారు. కానీ వెయ్యేళ్ళ కొకసారి మాత్రమే పుట్టే కారణజన్ములు కొందరుంటారు. అలాంటివారిలో ఒకరు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు. నేనిలా అనడానికి ఎన్నో కారణాలున్నాయి.

75 ఏళ్లుగా రావణకాష్టంలా మండుతున్న కాశ్మీర్ సమస్యను ఒక కొలిక్కి తెచ్చింది ఆయనే కాబట్టి.

వెయ్యేళ్ళుగా కోట్లాది హిందువుల హృదయాలను మెలిపెడుతున్న బాధకు కారణమైన కాశీ విశ్వనాధాలయ దీనావస్థను రూపుమాపింది కూడా ఆయనే కాబట్టి. 

ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో ఉన్నాయి ఆయన చేసిన గొప్ప పనులు. కానీ ఈ రెండు చాలు, భారతజాతి మొత్తం ఆయనకు శిరసు వంచి పాదాభివందనం చేయడానికి. పొద్దున్నే లేవగానే తలచుకుని నమస్కరించడానికి. 

తరతరాలకూ గుర్తుండిపోతారు కొందరు. ఉదయాన్నే, వారిని మనం తలచుకుని భక్తితో చేతులను జోడించి నమస్కరిస్తాము. వారినే ప్రాతఃస్మరణీయులంటారు. అలాంటి వారిలో ఆదిశంకరులు, వివేకానందస్వామి వంటి వారు ప్రముఖులు. నా దృష్టిలో నరేంద్రమోడీగారిని ఆ వరుసలో ఉంచాలి. భారతజాతి ఆయనకంతగా ఋణపడి పోయింది.

'దివ్యకాశీ భవ్యకాశీ' అంటూ శ్రీ నరేంద్రమోదీగారు  రెండేళ్ల క్రితం తలపెట్టిన ప్రాజెక్ట్  మొదటి దశ పూర్తయింది. అంతకు ముందే సంకల్పించిన గంగా ప్రక్షాళన ప్రాజెక్ట్ కూడా పూర్తయింది. నేడు కాశీలో జరిగిన అద్భుతమైన కార్యక్రమంలో కాశీ విశ్వనాధ్ కారిడార్ ను  మోడీగారు జాతికి అంకితం చేశారు.

గంగామాత శుభ్రపడింది. సరాసరి నదినుండి విశ్వనాధాలయానికి వెళ్లే దారి సుగమమైంది. కోట్లాది హిందువుల బాధ మాయమైంది. దేశం పులకరించింది. 

ఈ సందర్భంలో ఆయనిచ్చిన ఉపన్యాసాన్ని మొదటినుండీ చివరివరకూ వినమని అందరినీ నేను కోరుతున్నాను. అలాంటి  అద్భుతమైన ప్రసంగాన్ని మనము కొన్నిసార్లు మాత్రమే వింటాము. గొప్ప గొప్ప స్వామీజీలు కూడా  అలాంటి ప్రసంగం ఇవ్వడాన్ని నేను చూడలేదు. ఆ ఉపన్యాసం వింటే, మోడీగారిలోని దేశభక్తుడు మాత్రమే గాక, ఒక గొప్ప ఉన్నతమైన స్థితిని అందుకున్న కర్మయోగి మనకు దర్శనమిస్తాడు.  ఒక యోగి, ఒక ఆధ్యాత్మికవేత్త మన కళ్ళముందు కనిపిస్తాడు. వినేవారి ఒళ్ళు పులకరించి, కళ్ళు చెమర్చే అద్భుతమైన ఉపన్యాసమది. ప్రేక్షకులలో  ఉన్న 6000 మంది స్వామీజీలలో చాలామంది కళ్ళు తుడుచుకోవడం నేను గమనించాను.

విశ్వనాధాలయాన్ని ముస్లిములు ఎంత అపవిత్రం చేశారో, ఎంతగా భారతీయుల హృదయాలను గాయపరచారో తెలియాలంటే చరిత్రలోకి తొంగి చూడాలి.

అది క్రీ. శ. 1194 వ సంవత్సరం. ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైన మహమ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ తన తురక మూకలతో కాశీని  ముట్టడించి, భవ్యమైన విశ్వనాధుని ఆలయాన్ని ధ్వంసం చేశాడు. దానికి సపోర్ట్, ఖురాన్లో మహమ్మద్ చెప్పిన మతిలేని హింసాత్మక సూక్తులు. దాని తర్వాత క్రీ. శ 1240 ప్రాంతంలో ఒక గుజరాతీ వైశ్యుడు ఆలయాన్ని మళ్ళీ నిర్మించాడు. మళ్ళీ దానిని 1400-1500 మధ్యకాలంలో సికందర్ లోడీ పాలనాకాలంలో కూలగొట్టారు. అక్బర్ పాలించే సమయంలో 1585 లో రాజా మాన్ సింగ్, రాజా తోడర్ మల్లులు మళ్ళీ దానిని నిర్మించారు.  తరువాత ఔరంగజేబు అనే నీచుడు మన దేశాన్ని 50 ఏళ్లపాటు పాలించాడు. వాడి పాలనాకాలంలో 1669 లో ఆలయాన్ని మళ్ళీ కూలగొట్టి, మసీదును కట్టించాడు. 1780 లో మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్, మసీదును కదిలించకుండా  ప్రక్కనే ఆలయాన్ని కట్టించింది. 1835 లో మహారాజా రంజిత్ సింగ్ , ఈ ఆలయానికి బంగారు పూత పూయించాడు.

ఈనాటికి, ప్రధానమంత్రి నరేంద్రమోడీగారి పుణ్యమా అని, కాశీ విశ్వనాధాలయం తన పూర్వ వైభవాన్ని పొందింది. వెయ్యేళ్ళ హిందువుల తపస్సు ఈ  రోజున ఫలించింది.

ఇదొక్కటేనా? ఈ క్రమంలో ఇంకా చాలా జరిగాయి.

ముస్లిముల రాక్షస పాలనాకాలంలో, అసలైన అన్నపూర్ణాదేవి విగ్రహం దొంగలచేత పెకలించబడి, అమ్ముకోబడి, చివరకు సముద్రాలను దాటి కెనడాలో తేలింది. దానిని మళ్ళీ వెనుకకు తెప్పించి, పునః ప్రతిష్ట చేసిన పుణ్యాత్ముడు నరేంద్ర మోడీ గారు.

అంతే కాదు. కాశీ సందుగొందులను వెడల్పు చేసే పనిలో, దాదాపు 1500 మంది కుటుంబాలను వేరే చోట స్థలాలిచ్చి తరలించారు. ఆ ఇళ్ల మధ్యలో, చరిత్ర ప్రసిద్ధి గాంచిన 40 ఆలయాలు బయటపడ్డాయి. మన పురాణాలలో వీటి ప్రస్తావనలున్నాయి. కానీ, కాశీలో ఇవి ఎక్కడా కనిపించడం లేదు. ఏమంటే, ఆక్రమణలకు గురై ఇళ్లలో ఇళ్ళుగా మారిపోయాయి. ఇపుడా 40 ఆలయాలు మళ్ళీ తమ పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి.

ఎంతటి పుణ్యాత్ముడో మోడీగారు?  ఇటువంటి కారణజన్ములు ప్రతితరంలోనూ పుట్టనుగాక పుట్టరు.

'పందికేం తెలుస్తుంది పన్నీటి వాసన?' అన్నట్లు వావీ వరసలూ, నీతీనియమాలూ లేని ఆఫ్ఘన్, ఇరాన్, పాకిస్తాన్ దొంగలగుంపులకు హిందూమతం యొక్క ఔన్నత్యం ఎలా అర్ధమౌతుంది? మన దేవాలయాల గొప్పదనమేంటో, నీతీజాతీ లేని అలాంటి నీచులకెలా అర్ధమౌతుంది?

స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లకు కూడా మన దేవాలయాలను మనం స్వాధీనం చేసుకోలేకపోవడానికి, ధ్వంసం చేయబడిన ఆలయాలను మళ్ళీ కట్టుకోలేకపోవడానికి, సోకాల్డ్  గాంధీ నెహ్రూలూ, ఘనత వహించిన కాపీ రాజ్యాంగ నిర్మాతలూ, మతప్రాతిపదికన దేశాన్ని విడగొట్టికూడా, మన దేవాలయాలను స్వాధీనం చేసుకోకుండా వాటినలాగే వదిలేసిన సోకాల్డ్  నాయకులే కారకులు. ఈ మహాపాపం వారిదే.

యువకునిగా ఉన్నపుడు వైరాగ్యపూరితుడై, ఉన్నతాదర్శప్రేరితుడై, రామకృష్ణా మిషన్ లో బ్రహ్మచారిగా చేరుదామని ప్రయత్నించిన మోడీగారిని ఆపి, 'నీ కార్యరంగం సమాజమే గాని ఆశ్రమం కాదు. దేశానికి నీవు చేయవలసినది చాలా ఉంది. సన్యాసం నీదారి కాదు. వెళ్ళు. భరతమాతకు నీ సేవలందించు' అంటూ వెనుకకు త్రిప్పి పంపిన రామకృష్ణా మిషన్ అధ్యక్షులు శ్రీమత్ స్వామి ఆత్మస్థానందగారి దూరదృష్టి, దివ్యదృష్టి ఫలితాలను ఈనాడు మనం కన్నులారా చూస్తున్నాం. 

మనమే కాదు, రాబోయే వేలాది తరాల భారతీయులందరూ నరేంద్రమోడీ గారి ఫోటోను ఇళ్లలో పెట్టుకుని ప్రతిరోజూ పూజించాలి. ఖచ్చితంగా ఆయన కారణజన్ముడే కాదు, భరతమాత ముద్దుబిడ్డా, మన హిందూధర్మాన్ని మళ్ళీ నిలబెట్టిన యుగపురుషుడు కూడా ! ఇలాంటి మనుషులు వెయ్యేళ్లకు ఒక్కరే పుడతారు. ఆయనలో ఒక జనకమహారాజూ, ఒక శంకరుడూ, ఒక వివేకానందుడూ నాకు కనిపిస్తున్నారు.

భారతదేశం ఆయనకు శాశ్వతంగా ఋణపడిపోయింది ! ఇంకొక నూరేళ్ళపాటు ఆయనే మన ప్రధానమంత్రిగా ఉండాలి!

source: teluguyogi.in

శ్రీమాన్ రుపెనుగుంట్ల సత్యనారాయణ శర్మ గారు

Friday 20 May 2022

 కాశీ జ్ఞానవాపి దేవాలయం గురించినపూర్తిసమాచారం


ప్రాచీన_విశ్వనాధ_శివలింగం 100అడుగులా!!!

కాశీ నుండి ఐబాక్ ఎత్తుకుపోయిన ధనం 1400ఒంటెలపై_ఘోరికి పంపబడ్డాయి!!!
ఇప్పుడు కాదు 1854లొనేకోర్ట్ లో జ్ఞానవాపి మస్జీద్ పై కేస్ వేశారు!!!
ఇప్పటివరకు జరిగిన ద్వంసాలు
పునర్నిర్మాణాలు,చెరువులు, కుండాలు ఇలా అన్ని వివరాలతో సమగ్ర సమాచారం!!!
పురాణాల ప్రకారం, భూమిపై గంగానది కంటే ముందే జ్ఞానవాపి ఉద్భవించింది మరియు మానవులు నీటి చుక్క దొరకక అల్లాడి అరాట పడే సంక్లిష్ట సమయంలో శివుడు తన త్రిశూలంతో నేలపైతవ్వి భూగర్భంలోని జలాన్ని పైకి రప్పించాడు
నీరూ ఉబికిన ప్రదేశంలో అక్కడే పరమశివుడు పార్వతికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. అందుకే దీనికి జ్ఞాన్‌వాపి అని పేరు వచ్చింది.
ఎక్కడ నుండి నీరు బయటకు వస్తుందో ఆ స్థానాన్ని జ్ఞానవాపి కుండం అని పిలుస్తారు. జ్ఞానవాపి ప్రస్తావన హిందూ ధర్మం యొక్క పురాణాలలో కనిపిస్తుంది, కాబట్టి ఈ మసీదుకు ఆ పేరు ఎలా ముడిపడి ఉంది?
వాపి అంటే చెరువు. జ్ఞాన్వాపి అంటే జ్ఞానం అనే మడుగు అని అర్థం. కాశీలోని ఆరు వాపిల గురించి కూడా పురాణాలలో ప్రస్తావించబడింది.
మొదటి వాపి: కాశీపురంలో ఉండేదని చెప్పబడే జ్యేష్ఠవాపి ఇప్పుడు కనుమరుగైంది.
రెండవ వాపి: కాశీ విశ్వనాథ ఆలయానికి ఉత్తరాన ఉన్న జ్ఞానవాపి.
మూడవ వాపి: కర్కోటక వాపి, నాగకువాగా ప్రసిద్ధి చెందింది.
నాల్గవ వాపి:భద్రావాపి, ఇది భద్రకూప ప్రాంతంలో ఉంది.
ఐదవ వాపి: శంఖచూడవాపి, మాయమైంది.
ఆరవ వాపి: బాబు బజార్‌లో ఉన్న సిద్ధవాపి ఇప్పటికీ ప్రజలు ఆరోగ్యం కోసం సిద్ధ వాపి జలాన్నీ స్వీకరిస్తారు
పద్దెనిమిది (18) పురాణాలలో ఒకటైన లింగ పురాణం ఇలా పేర్కొంది:
"దేవస్య దక్షిణ వాపి తిష్టి
తసీయాత్ వోద్కం పీత్వా పునర్జన్మ న విద్యతే."
దీని అర్థం: ప్రాచీన విశ్వవేశ్వర ఆలయానికి దక్షిణ భాగంలో ఉన్న వాపి నీటిని సేవించడం ద్వారా జనన మరణాల నుండి విముక్తి లభిస్తుంది.
ఇది స్కాంద పురాణంలో చెప్పబడింది: ఉపాస్య సంధ్యం జ్ఞానోదే యత్పాపం కాల లోపజం.
క్షణేన్ తద్పకృత్యా విజ్ఞానం జాయతే నరః |
అంటే, దాని నీటితో సంధ్యా వందనం చేయడం యొక్క గొప్ప ఫలం కూడా ఉంది, దాని నుండి జ్ఞానం కూడా ఉత్పత్తి అవుతుంది, పాపం నుండి విముక్తి లభిస్తుంది.
స్కంద పురాణం:
యోష్టమూర్తిర్మహదేవః పాత పరిపత్యతే ।
తస్యాశమ్బుమయీ మూర్తియర్జ్ఞానదా జ్ఞానవాపికా
అంటే జ్ఞాన జలం భగవంతుడు
అది శివ స్వరూపం.
అనేక శతాబ్దాల క్రితం వ్రాయబడిన పురాణాలలో కూడా, జ్ఞానవాపి పరమశివుని స్వరూపంగా వర్ణించబడింది.
ఇలాపురాణాలన్నీ జ్ఞాన్వాపి హిందువులతో ముడిపడి ఉన్నదనిచెబుతున్నాయి, కానీ ఈ రోజు 2022 లో మసీదు పేరు జ్ఞానవాపి మసీదు అని మీరు విన్నారు. ముస్లిం ఆక్రమణదారుల దండయాత్రకు ముందు కాశీని అవిముక్త్ అని, శివుడిని అవిముక్తేశ్వర్ అని పిలిచేవారు.
అవిముక్తేశ్వరుని స్వయం ప్రతిరూపమైన శివలింగాన్ని కాశీలో పూజించారు, దీనిని ఆదిలింగ అని పిలుస్తారు, అయితే ముస్లిం ఆక్రమణదారుల దాడులు కాశీలోని దేవాలయాలను చాలాసార్లు ధ్వంసం చేశాయి.మహమ్మద్ ఘోరి బనారస్‌ను జయించటానికి కుతుబుద్దీన్ ఐబక్‌ను పంపాడు. కుతుబుద్దీన్ ఐబాక్ చేతిలో కన్నౌజ్ ప్రాంత పరిపాలకుడైన రాజా జయచంద్ర ఓటమి పాలు అయ్యాడు. ఫలితంగా అనాడు తురకలు చేసిన దాడిలో, కాశీ పట్టణంలో 1000 కంటే ఎక్కువ దేవాలయాలు ధ్వంసమయ్యాయి .మరియు ఆలయ ఆస్తులను 1400ఒంటెలపై ఎక్కించి మహమ్మద్ ఘోరీకి పంపినట్లు చెబుతారు. కుతుబుద్దీన్‌ను సుల్తాన్‌గా చేసిన తర్వాత, ఘోరీ తన దేశానికి తిరిగి వచ్చాడు.
కుతుబుద్దీన్ ఐబక్ 1197లో బనారస్‌లో పాలించడానికి ఒక అధికారిని నియమించాడు. కూల్చి వేయబడిన కాశీ విశ్వనాథ్ మందిర్ స్థలంలోనే రజియా మసీద్ పేరు తో మొదటిసారిగా ఓ మసీద్ నిర్మించ బడింది. దీని ఫలితంగా పాడైపోయిన ఆలయాలు ఏళ్ల తరబడి అలాగే ఉండిపోయాయి, ఎందుకంటే అవి అలా విరిగిపోయాయి మరియు ఈ ఆలయాలను పునర్నిర్మించడానికి ఎవరూ సాహసించలేదు. కానీ 1266 నాటికి, ఇల్తుట్మిష్ పాలన లో ఓ గుజరాతీ వ్యాపారి తన స్వంత ధనంతో రజియా మసీద్ కు సమీపంలో కొంత స్థలాన్ని కొనుగోలు చేసి విశ్వనాథ మందిరాన్ని నిర్మించారు కాశీ లో ఆనాటి హిందూ సంపన్నులు మరి కొందరు సహకారంతోమరన్నిదేవాలయాలు పునర్నిర్మించబడ్డాయి మరియు మళ్లీ కాశీలో సనాతనఆధ్యాత్మిక వాతావరణం ప్రారంభమైంది
తరవాత 1447 లో సికిందర్ లోడి తిరిగి కాశీ పై దాడి చేసి విశ్వనాథ్ మందిరాన్ని కూల్చివేసారు
తిరిగి 1585 లో తోడర్మల్ విశ్వనాథ మందిరాన్ని నిర్మించగా రాజామాన్ సింగ్ బింధ్ మాధవ ఆలయాన్ని పునర్ నిర్మించారు
అలావుద్దీన్ ఖిల్జీ పాలనకాలంలోకూడాకాశీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంది కాశీ లో ఎన్నో దేవాలయాలు కూల్చివేయబడ్డాయి.
ఆ తర్వాత 14వ శతాబ్దంలో తుగ్లక్ పాలన లో కాలంలో జౌన్‌పూర్ మరియు కాశీలలో అనేక మసీదులను నిర్మించారు.ఈ మసీదులన్నీ హిందూ ఆలయాలను కూల్చీ ఆ ఆలయ శిథిలాలపై నిర్మించబడ్డాయి.
14వ శతాబ్దంలో, జౌన్‌పూర్‌లో మరోసారి, షార్కీ సుల్తానులు కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేశారు. 15వ శతాబ్దంలో సికందర్ లోడి కాలంలో కాశీ దేవాలయాలన్నీ మళ్లీ కూల్చివేయబడ్డాయి.సంవత్సరాల పాటు ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది.
16వ శతాబ్దంలో, అక్బర్ పాలనలో, అతని ఆర్థిక మంత్రి తోడర్మల్, తన గురువు నారాయణ్ భట్ అభ్యర్థన మేరకు, 1585లో విశ్వేశ్వరుని ఆలయాన్ని నిర్మించాడు, ఇది కాశీ విశ్వనాథుని ఆలయంగా చెప్పబడుతుంది. తోడర్మాల్ జ్ఞాన్వాపి ప్రాంతంలో విశ్వనాథ ఆలయాన్ని క్రమపద్ధతిలో స్థాపించాడు. అదే సమయంలో, జైపూర్‌కు చెందిన రాజా మాన్‌సింగ్ బిందుమాధవ్ ఆలయాన్ని నిర్మించాడు, అయితే ఔరంగజేబు పాలనలో రెండు గొప్ప ఆలయాలు మళ్లీ కూల్చివేయబడ్డాయి.
1669లో, ఔరంగజేబు బనారస్‌లోని అన్ని దేవాలయాలను ధ్వంసం చేయమని ఆదేశించాడు, ఆ తర్వాత బనారస్‌లో నాలుగు మసీదులు నిర్మించబడ్డాయి, వాటిలో మూడు ఆనాటి ప్రసిద్ధ దేవాలయాలను కూల్చివేసి నిర్మించబడ్డాయి. ఇందులో విశ్వేశ్వర్ ఆలయానికి బదులుగా నిర్మించిన మసీదును జ్ఞాన్వాపి మసీదు అని పిలుస్తారు, ఇది ప్రజల వాదన. రెండవ వాదన ఏమిటంటే,
1698లో, అంబర్ పాలకుడైన బిషన్ సింగ్ , చే నియమించబడ్డ ప్రతినిధులు కాశీపట్టణాన్ని సర్వే చేసి, ఆలయాల కూల్చివేతకు సంబంధించిన వివిధ వాదనలు మరియు వివాదాల గురించి సమగ్ర వివరాలను సేకరించారు
జ్ఞానవాపి మసీదు కూల్చివేయబడిన విశ్వేశ్వర్ దేవాలయం ఉన్న ప్రదేశంలో ఉందని గుర్తించారు వారు
అంతేకాకుండా వారు గుడి-పీఠాన్ని కూడా విడిగా గుర్తించారు. అయితే ఆ నాడు ముస్లీం సామ్రాట్ ల పాలన లో దేశం వున్నందున మసీదును కూల్చివేయకుండా ఆలయాన్ని పునర్నిర్మించాలనే లక్ష్యంతో అంబర్ కోర్టు జ్ఞాన్వాపి ఆవరణ చుట్టూ గణనీయమైన భూమిని కొనుగోలు చేసింది. అయితే ఈ ప్రయత్నాలు ఫలించలేదు. 1700లో, బిషన్ సింగ్ వారసుడు సవాయి జై సింగ్ II చొరవతో "ఆది-విశ్వేశ్వర దేవాలయం" నిర్మించబడింది., మసీదుకు దాదాపు 150 గజాల ముందు.
ఔరంగజేబు చేతుల్లో జరిగిన మతపరమైన అన్యాయం గురించి బ్రిటీష్ ఇండియాలో మరాఠా పాలకులు చాలాసార్లు గళం విప్పారు అంతే కాకుండా నానా ఫడ్నవిస్ ఓ అడుగు ముందుకు వేసి మసీదును పడగొట్టి విశ్వేశ్వరాలయాన్ని పునర్నిర్మించాలని ప్రతిపాదించారు.
అయితే నానా పడ్న విస్ కంటే ముందే 1742లో మల్హర్ రావ్ హోల్కర్ ఇదే విధమైన చర్యను ప్రతిపాదించాడు. వారు అనాడు బలమైన ప్రయత్నాలు చేసినప్పటికీ అనేక రాజకీయ సామాజిక జోక్యాల కారణంగా ఈ ప్రణాళికలు కార్యరూపం దాల్చలేదు - వారి రాజకీయ ప్రత్యర్థులైన లక్నో నవాబులు , మొఘల్ పాలకుల ఆగ్రహానికి భయపడిన స్థానిక బ్రాహ్మణులు సంపన్న వ్యాపారులు ఎవరుముందుకు రాలేదు
నానా పడ్న విస్ ప్రతిపాదనను మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగుతాయని భయపడిన బ్రిటిష్ అధికారులు ముందుకు సాగనీయ్యలేదు
పద్దెనిమిదవ శతాబ్దం చివరలో, ఈస్ట్ ఇండియా కంపెనీ బనారస్ నవాబులను తరిమికొట్టడంతో, మల్హర్ రావు వారసురాలు మరియు కోడలు అయ్యిన అహల్యాబాయి హోల్కర్ ప్రస్తుత కాశీ విశ్వనాథ ఆలయాన్ని మసీదుకు దక్షిణంగా నిర్మించారు
1809 లోజ్ఞానవాపి మసీదు మరియు కాశీ విశ్వనాథ దేవాలయం మధ్య "తటస్థ" స్థలంలో మందిరాన్ని నిర్మించడానికి హిందూ సమాజం చేసిన ప్రయత్నం చూసి ముస్లీం సమాజం లో ఉద్రిక్తతలను పెంచారు మత నాయకులు వెంటనే, హోలీ మరియు ముహర్రం పండుగలు ఒకే రోజున వచ్చాయి మరియు ఆనందకుడితో జరిగిన ఘర్షణలు అల్లకల్లోలాన్ని రేకెత్తించాయి. జ్ఞాన్వాపి బావిలోని పవిత్ర జలాన్ని పాడుచేయడానికి ఒక ముస్లిం గుంపు - హిందువులకు పవిత్రమైనది అయినఒక ఆవును చంపింది అందుకు ప్రతీకార చర్యగా హిందూవులు జ్ఞాన్వాపి మసీదును తగులబెట్టడానికి ప్రయత్నింవారు మరియు దానిని కూల్చివేయడానికి ప్రయత్నాలు జరిగాయి ఇరు వైపులాఅనేక మరణాలు నమోదయ్యాయి మరియు బ్రిటీష్ వారి కంటే ముందు లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది నాటి బ్రిటీష్
పరిపాలన అధికారులుఅల్లర్లను అణిచివేసారు
1828లో, మరాఠా పాలకుడు దౌలత్ రావ్ సింధియా యొక్క భార్య బైజా బాయి చ ఒక మంటపాన్ని నిర్మించారు - ఆ మండపం సమీపంలో బావిని తవ్వంచారు - మరియు ఆలయ పైకప్పుకు మద్దతుగా ఒక కొలనేడ్‌ను నిర్మించారు
తదనంతరం, మసీదు కువెళ్ళటానికి నడక దారి మొదలైన ప్రయోజనాల కోసం ముస్లింలు ఈ దారిని ఉపయోగించు కోకుండా నిరోధించబడ్డారు . విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో ఆ తర్వాత వెంటనే అప్పటికే శిధిలమైన నంది విగ్రహాన్ని పున స్థాపించారు
1854లో అలయావరణ లో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న హిందువుల అభ్యర్థనను నాటి స్థానిక కోర్టు తిరస్కరించడంతో మొదటి చట్టపరమైన వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. MA షెర్రింగ్ 1868లో వ్రాస్తూ, హిందువులు స్తంభం మరియు దక్షిణ గోడపై హక్కును కలిగి ఉన్నారని పేర్కొన్నారు; ముస్లింలు మసీదుపై నియంత్రణ హక్కును కలిగి ఉండటానికి అనుమతించబడ్డారు
ఇందుకు హిందువులను నాటి పాలకులు బలవంతంగా ఒప్పించారు అయినప్పటికీ స్థానిక హిందువులు కోర్టు తీర్పు పట్ల చాలా అయిష్టంగానే ఉన్నారు
ముస్లిములు పక్క ప్రవేశ ద్వారం మాత్రమే ఉపయోగించడానికి అనుమతించబడ్డారు. సరిహద్దుల్లో ఉన్న ఒక రావి చెట్టు కూడా హిందూ వుల చే పూజించబడింది
ముస్లింలు " ఆ రావి చెట్టుదాని నుండి ఒక్క ఆకును కూడా తీయడానికి" అనుమతించబడలేదు. 1886లో, చట్టవిరుద్ధమైన నిర్మాణాల గురించిన వివాదంపై తీర్పునిస్తూ, జిల్లా మేజిస్ట్రేట్ మసీదు సరియైన పద్ధతులలో చట్టప్రకారం గా నిర్మించినది కాదు సహజ న్యాయ పద్ధతులకు విరుద్ధంగా బల ప్రయోగంతో నిర్మించారు ప్రత్యేకంగా ముస్లిములు నియంత్రణ లో వున్న స్థలం లేదా నిర్మాణ, ఆవరణ అనేది ఒక సాధారణ స్థలం కాబట్టి ఏకపక్షంగా ఉపయోగించకూడదని నిర్ణయిస్తూ తీర్పు ఇచ్చారు
ఎడ్విన్ గ్రీవ్స్, 1909లో జ్ఞాన వాపీ స్థలాన్ని సందర్శించి, మసీదు "ఎక్కువగా ఉపయోగించబడటలేదు" మరియు హిందువుల ఆరాధనకుకు కనిపించే అడ్డంకి గా మిగిలిపోయింది. నంది విగ్రహం అత్యంత గొప్పగా గౌరవించబడుతోంది మరియు "స్వేచ్ఛగా పూజించబడింది"; దానికి దగ్గరగా గౌరీ శంకర్ (శివుడు మరియు పార్వతి) మరియు ఇతర హిందూ దేవతలకు అంకితం చేయబడిన కొన్ని చిన్న దేవాలయాలు ఉన్నాయి. జ్ఞాన వాపిబావి పై స్థానిక హిందువులుగణనీయమైన భక్తిని కూడా కలిగి ఉన్నారు - యాత్రికులు దాని పవిత్ర జలాన్ని ఆలయ పూజారి నుండి స్వీకరిస్తున్నారు, అతను ప్రక్కనే ఉన్న రాతి తెరపై కూర్చున్నాడు; ఆత్మహత్యలను నివారించడానికి బావిని ఇనుప పట్టాలతో కప్పారు మరియు భక్తులను నేరుగా నీటిలోకి అనుమతించటంలేదు. అంటూ రాసు కొచ్చారు
1929 మరియు 1930లలో, హిందూ యాత్రికులు అసౌకర్యానికి గురికాకుండా ఉండేలా, జుముఅతుల్-విదా సందర్భంగా జనసమూహాన్ని మసీద్ అవరణ లోకి వచ్చే అనుమతులను నిరాకరిస్తూ మతగురువును ఫర్మానా జారీ చేశారు . తదనంతరం, జనవరి 1935లో ఈ ఫర్మానా ను అమలుపరచటంలో, మసీదు కమిటీ విఫలమైంది, హిందూ యాత్రికుల పూజలపై ఉన్న పరిమితిని ఆంక్షలను ఎత్తివేయాలని జిల్లా మేజిస్ట్రేట్ ముందు డిమాండ్ తో కూడిన దావా వేయబడింది
వెను వెంటనే; అక్టోబర్‌లో, కాంప్లెక్స్‌లో ఎక్కడైనా ముస్లింలు ప్రార్థనలు చేయడానికి అనుమతించాలని ముస్లీం పెద్దలు కూడా డిమాండ్ చేసినప్పటికీ వారి డిమాండ్స్ విజయవంతం కాలేదు.
డిసెంబరు 1935లో, స్థానిక ముస్లింలు మసీదు వెలుపల ప్రార్థనలు నిర్వహించకుండా అడ్డుకోవడంతో పోలీసులపై దాడి చేశారు, పలువురు అధికారులు గాయపడ్డారు. ఇది మొత్తం కాంప్లెక్స్‌ను మసీదులో అంతర్భాగంగా పరిగణించాలని కోరుతూ న్యాయ-దావాకు దారితీసింది ఈ దాడి ఘటన వక్ఫ్ ఆస్తి - ఆచార హక్కుల ద్వారా, కాకపోతే చట్టపరమైన హక్కుల ద్వారా; ఈ వాదనను ఆగస్టు 1937లో దిగువ కోర్టు తిరస్కరించింది మరియు 1941లో అలహాబాద్ హైకోర్టు ఖర్చులతో కూడిన అప్పీల్‌ను కూడాతిరస్కరించింది.
ఇది జ్ఞాన వాపి ఆలయ చరిత్ర
బిందుమాధవ్ ఆలయం స్థానంలో_ధరహర_మసీదు నిర్మించబడింది. ఆ తర్వాత కృతివాసేశ్వర_దేవాలయం ఉన్న స్థలంలో_ఆలంగీర్_మసీదు నిర్మించబడింది
2: 16వ శతాబ్దానికి చెందిన కాశీ విశ్వనాథ దేవాలయం మ్యాప్‌లో ఎక్కడా మసీదు ప్రస్తావన లేదు.మధ్యలో మీరు చూసే భాగం జ్యోతిర్లింగంగా కనిపిస్తుంది.1820-1830 మధ్య కాలంలో బ్రిటిష్ అధికారి జేమ్స్ ప్రిన్స్‌ప్ తయారు చేసిన మ్యాప్ లో ఎక్కడా మసీదు ప్రస్తావన లేదు. అందులో. ప్రతిచోటా, ఆలయం గురించి ప్రస్తావించబడింది మరియు ఈ మ్యాప్ ప్రకారం తారకేశ్వర్, మంకేశ్వర్, గణేష్ మరియు భైరవ ఆలయాలు ఆలయ ప్రాంగణంలోని నాలుగు మూలల్లో కనిపిస్తాయి. మధ్య భాగం శివలింగాన్ని స్థాపించిన గర్భగుడి మరియు దానికి రెండు వైపులా శివాలయాలు కూడా కనిపిస్తాయి.
3+4: ఇది మీరు చూస్తున్న ఎర్రటి అంచు భాగం, ఇది నేటి మసీదు సరిహద్దు అని చెప్పబడింది.పాత మ్యాప్‌లో మీకు శివలింగం చూపబడింది. ఇప్పుడు మీరు నేటి తేదీకి వెళితే, మసీదు ఆవరణలో శివలింగం కనిపిస్తుంది. కాశీ విశ్వనాథ దేవాలయం తన వెనుక ఉండగా నంది జీ మసీదు వైపు ఎందుకు చూస్తున్నారనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. నంది జీ ఎప్పుడూ శివలింగం వైపు చూస్తారు.
ఆలయాన్ని కూల్చివేసిన తర్వాత అక్కడ మసీదు నిర్మించాలని ఔరంగజేబు ఆదేశించినప్పుడు, ఆలయ గర్భగుడినే మసీదు యొక్క ప్రధాన హాలుగా ప్లాన్ చేసినట్లు కూడా చెప్పబడింది. ఈ ప్రణాళిక ప్రకారం, పశ్చిమాన ఉన్న చిన్న ఆలయాలు మరియు అలంకార మండపాలు రెండింటినీ పడగొట్టారు మరియు పశ్చిమాన ఉన్న గర్భాలయ ప్రధాన ద్వారం ఎంపిక చేయబడింది. ఐశ్వర్య మండపం మరియు ముక్తి మండపం యొక్క ప్రధాన ద్వారాలు మూసివేయబడ్డాయి మరియు ఆలయంలోని ఈ భాగం మసీదు యొక్క పశ్చిమ గోడగా మారింది.
5+6+7: ఔరంగజేబు హిందూ సమాజాన్ని హీనంగా భావించాలని కోరుకున్నందున ఆలయ పశ్చిమ గోడ ఇంత విరిగిన స్థితిలో ఉంచబడింది. ఆలయాన్ని కూల్చివేసినప్పుడు, దాని శిధిలాలు కూడా అక్కడ ఉంచడానికి అనుమతించబడ్డాయి. నేటికీ గోడలు అలాగే ఉన్నాయి. పంచకోసి పరిక్రమలో జ్ఞాన్వాపి కుండ్ కూడా ప్రస్తావించబడింది మరియు మధ్యయుగ కాలం నాటి పురాతన కళాఖండాలు కూడా ఆలయంలో భాగంగా జ్ఞాన్వాపి కుండ్‌ను చూపుతాయి, ఇక్కడ భక్తులు తమ ప్రమాణాలు చేస్తారు మరియు తీర్మానాలు పూర్తయిన తర్వాత మళ్లీ జ్ఞాన్వాపికి వస్తారు.
జ్ఞానవాపిలో, పండితుడు, భక్తుల సంకల్పాన్ని తొలగిస్తూ ఇలా అంటాడు: ఓ జ్ఞానవాపి పీఠాధీశ్వరా, పంచకౌశి పరిక్రమ వక్త అయిన నేను, మానసికంగా అంకితం చేసుకుంటూ, నా ప్రాణాన్ని పోగొట్టుకుంటే, నీ శరణు పొందుదును.
అన్ని పటాలు, పంచకౌసి పరిక్రమ, జ్ఞానవాపి, అన్ని ప్రస్తావనలు హిందువులతో కనిపిస్తాయి.సనాతన ధర్మంలో కాశీలోని పంచకౌసి పరిక్రమానికి చాలా ప్రాముఖ్యత ఉంది.25 కౌస్ ప్రాంతంలో 33 వర్గాల దేవతలు నివసిస్తున్నారని నమ్ముతారు. ఔరంగజేబు ఆలయాన్ని కూల్చివేసిన 125 సంవత్సరాల తర్వాత ఇండోర్‌కు చెందిన మహారాణి #అహల్యాబాయి దీనిని పునర్నిర్మించారు.
1777లో మహారాణి అహల్యాబాయి జ్ఞాన్వాపి పక్కనే ఉన్న విశ్వనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించారు.1828 ప్రాంతంలో నేపాల్ రాజు ఆలయ ప్రాంగణంలో నందిని ప్రతిష్టించారు. దీని తర్వాత మహారాజా రంజిత్ సింగ్ గుడి పైభాగానికి బంగారు పూత పూయించారు.ఇదంతా ఇప్పుడు మీరు చూస్తున్న కాశీ విశ్వనాథ దేవాలయం గురించే చెబుతున్నారు.
8: 18వ శతాబ్దంలో మరాఠా సర్దార్ మల్హర్ రావు విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు సహేతుకమైన నష్టపరిహారం తీసుకుని జ్ఞాన్వాపి మసీదు స్థానంలో ముస్లింలు ప్రయత్నించారని, అయితే బ్రిటిష్ వారు ముస్లిం సమాజాన్ని ధ్వంసం చేయలేదని చరిత్ర కూడా ఉంది. .
1936లో కాశీ విశ్వనాథ దేవాలయం, జ్ఞానవాపి మసీదు వ్యవహారం కోర్టుకు చేరింది. అప్పుడు ముస్లిం పక్షం కూడా కాంప్లెక్స్ మొత్తాన్ని మసీదుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. 1037లో వారణాసి జిల్లా న్యాయస్థానం ముస్లిం పక్షం విజ్ఞప్తిని తిరస్కరిస్తూ, బనారస్‌లో మరో జ్ఞానవాపి బావి లేనందున జ్ఞానవాపికి ఉత్తరాన మాత్రమే విశ్వనాథుని ఆలయం ఉందని న్యాయమూర్తి కూడా రాశారు. ప్రాంగణం లోపల జ్ఞానవాపి అనే ఒకే ఒక విశ్వనాథ దేవాలయం ఉంది.
చరిత్రకారుడు అనంత్ సదాశివ్ అల్టేకర్ 1937లో 'హిస్టరీ ఆఫ్ బనారస్' అనే పుస్తకాన్ని ప్రచురించారు. మసీదు ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న స్తంభాలు మరియు చెక్కడం చూస్తుంటే ఇది 14-15 శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది.ప్రాచీన విశ్వనాథ ఆలయంలో జ్యోతిర్లింగం 100 అడుగులు. అర్ఘ్యం కూడా 100 అడుగులు అని చెబుతారు. . గంగాజల్, నిరంతరం జ్యోతిర్లింగంపై పడి, రాతితో కప్పబడి ఉంది.ఇక్కడ, శృంగార్-గౌరీ పూజిస్తారు. నేలమాళిగ చెక్కుచెదరకుండా ఉంది, త్రవ్వడం ద్వారా ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
విశ్వనాథ దేవాలయం కూల్చివేత ప్రస్తావనను పండితుడు నారాయణ్ భట్ తన #త్రిస్థలి_సేతు_పుస్తకంలో పదేపదే ప్రస్తావించారు.ఈ పుస్తకం 1585లో సంస్కృతంలో వ్రాయబడింది. నారాయణ్ భట్ తన పుస్తకంలో ఒక దేవాలయాన్ని కూల్చివేసి, అక్కడ నుండి శివలింగాన్ని తొలగించినా లేదా ధ్వంసం చేసినా, ఆ స్థలం గొప్పతనం యొక్క కోణం నుండి ప్రత్యేకంగా గౌరవించబడుతుందని, ఆలయం ధ్వంసం చేయబడితే, కాబట్టి ఖాళీగా ఉందని రాశారు. .
"విద్వాంసుడు నారాయణ్ భట్ కాలం 1514 నుండి 1595 వరకు ఉందని, ఆయన జీవించిన గొప్ప కాలంలో కాశీలో విశ్వనాథ దేవాలయం లేదని తెలుస్తోంది" అని చరిత్రకారుడు డాక్టర్ మోతీచంద్ తన 'ది హిస్టరీ ఆఫ్ కాశీ'లో రాశారు. ఆ కాలంలో ఆలయం కూల్చివేయబడిందని అర్థం, అది పునర్నిర్మించబడలేదు మరియు ఔరంగజేబుకు ముందు 15వ శతాబ్దపు విశ్వనాథ దేవాలయం స్థానంలో మసీదును నిర్మించలేదని తెలిసింది.జ్ఞానవాపి మసీదు యొక్క తూర్పు వైపు 125 నుండి 18 అడుగులు ఉంటుంది. బహుశా అక్కడ ఉండవచ్చు. 14వ శతాబ్దపు విశ్వనాథ దేవాలయం యొక్క అవశేషం."
డాక్టర్ మోతీచంద్ కూడా ఆలయాన్ని కూల్చివేయడమే కాకుండా జ్ఞాన్వాపి మసీదును కూడా పెంచారు.మూసివేశారని చెప్పారు. నాలుగు లోపలి గదులు భద్రపరచబడ్డాయి మరియు మంటపాలతో కలిపేలా 24 అడుగుల హాలును తొలగించారు.దేవాలయానికి తూర్పు దిక్కును పడగొట్టి వరండాగా మార్చారు.
అందులో ఇప్పటికీ పాత స్తంభాలున్నాయి. ఆలయ తూర్పు మండపాన్ని 125 x 35 అడుగులతో పొడవైన చతురస్రాకారంగా మార్చారు.
--భరద్వాజ చదలవాడ సంతోష్ పరశురామ శర్మ తో కలిసి
























Thursday 19 May 2022

 తాజ్_మహల్ లేక తేజో మహాలయమా ?

ఇందిరాగాంధీ_బయటకు_రానివ్వకుండా చేసిన ఓక్_పుస్తకం_లో వున్న రహస్యాలుఏమిటి???
మీకోసం...మన కోసం



TheTaj mahal is tejo mahalaya పేరుతో ఒక్ అనబడే విదేశీ రచయత పరిశోధనాత్మక రచన నుండి తర్కానికి నిలబడే ఎన్నో శాస్త్రీయ విషయాల ను సేకరించి కేవలం చారిత్రక దృష్టి తో ఈ వ్యాసం రాయటం జరిగింది
ముఖ్యమైన విషయం ఏమిటంటే
రహస్యనీటి_ప్రవాహం తాజ్ మహల్‌లో ఎక్కడి నుండో ప్రవహించే చిన్న నీటి ప్రవాహం ఉంది.
అయితే ఈప్రవాహంయొక్కమూలం ఎక్కడో ఇంతవరకు ఎవరు కనిపెట్ట లేదు
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ముంతాజ్ సమాధి గా చెప్పబడుతున్న ప్రాంగణం అంతా వాస్తవానికి హిందూ దేవాలయం
ముంతాజ్ సమాధి గా మారక ముందు ఈ ఆలయ ప్రాంగణంలో కల శివలింగంపై నిత్యం అభిషేకానికి ఈ రహస్య నీటి ప్రవాహం నుండి వచ్చే నీటిని ఉపయోగించేవారు
తాజ్ మహల్ లో దాగివున్న అత్యంత ఆసక్తి నికలిగించే రహస్యాలలో ఇది ఒకటి. సమాధి కి సంబంధించి వల్లు గగుర్పొడిచే అనేక రహస్యాల ను మీరు చదవబోతున్నారు
షాజహాన్ రాణిముంతాజ్ మహల్ సమాధి_కాదది ఆగ్రా నగరంలోని రాజపుత్రులు పూజించే శివునిపురాతనహిందూ_దేవాలయం ఈ ఆలయాన్ని పూర్వం అప్పట్లో తేజో మహాలయ అని పిలుచేవారు
అని ఒక్ మహాశయుడు చేసినఎన్నో పరిశోధనలు తెలియచేస్తున్నాయి తన పరిశోధనలో, ఓక్, శివ మందిర్ ప్యాలెస్‌ను అప్పటి జైపూర్_మహారాజా
జైసింగ్ నుండి షాజహాన్ స్వాధీనం చేసుకున్నట్లు కనుగొన్నాడు.
షాజహాన్ స్వాధీనం చేసుకున్న ఆలయ నిర్మాణాన్ని తన భార్య ముంతాజ్ స్మారక చిహ్నంగా మార్చాడు.
హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించే తేజోమహలయం లో షాజహాన్, ముంతాజ్ యొక్క దేహాన్ని ఖననం చేయడం కోసం జై సింగ్ నుండి ఆగ్రాలోని అసాధారణమైన అందమైన గొప్ప సుందరమైన దేవా ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తన స్వీయచరిత్రలో అంగీకరించాడు.
జైపూర్ మహారాజా తేజో మహాలయ ని అప్పగించాలని షాజహాన్ చేసిన రెండు ఆదేశాలను సమర్థించాడని ఒక్ పరిశోధనలలో తేలింది
స్వాధీనం చేసుకున్న దేవాలయాలు మరియు భవనాలను చనిపోయిన సభికులు మరియు రాచరికం కోసం శ్మశాన స్థలాలుగా ఉపయోగించడం ముస్లిం పాలకుల ఈ దేశంలో ఒక సాధారణ ఆచారం గా పాటించే వారు
ఉదాహరణకు, హమాయున్, అక్బర్, ఇత్ముద్-ఉద్-దౌలా మరియు సఫ్దర్‌జంగ్‌లు ఇలాంటి భవనాలలో ఖననం చేయబడ్డారు అంతే కాదు వేములవాడ ఆలయ ప్రాంగణంలో ముస్లీం దర్గా నేటికీ వారు పాటించిన దురాచారాన్ని మనందరికీ గుర్తు చేస్తూనే ఉంటుంది
. ఓక్ రహస్య విచారణ తాజ్ మహల్ అనే పేరునుండి ప్రారంభమవుతుంది. షాజహాన్ కాలం లోనూ ఆ తరవాత కూడా తాజ మహల్ అనే ఈ పదం ఏ మొఘల్ కోర్టు పత్రాలలో లేదా రెవిన్యూ రికార్డ్స్ లో నమోదు చేయబడ లేదు మొఘల్ చరిత్రలో ఎక్కడా కూడా ఈ పదం కనిపించలేదని అతను చెప్పాడు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ నుండి అల్జీరియా వరకు ఏ ముస్లిం దేశంలోనూ "మహల్' అనే పదాన్ని ఏ భవనానికి ఉపయోగించలేదు.
అయితే మహల్ అంటేఒక బహుళ అంతస్థుల భవనం అర్థం అయితే ఈ పదం "ప్రజల సమూహానికి నివాస గృహాలు" అని కూడా సూచించవచ్చు. ఇది పర్షియన్ పదం హల్ నుండి ఉద్భవించిన భారతీయ పదం, , అని కొందరి వాదన .. అయితేహల్ అనే పదానికి గమ్యం అనే అర్థం మాత్రమే వస్తుంది అంతేకానీ
నివాస స్థానం అనే అర్థం రాదు ఇంకా చెప్పాలంటే మనదేశానికి పారశీకులు అరబ్బులు రాకముందే మహల్ పేరుతో ఎన్నో కట్టడాలు ఈ దేశంలో ఉన్నాయి ఉదాహరణకు "జానకీ మహల్"తిరుమలై నాయక్కర్ మహల్ ఇలా చాలా పురాతనమైన భారతీయ కట్టడాలను మహల్ పేరుతో వ్యవహరించటం పరిపాటి కాబట్టి పెన కొందరు చేస్తున్న వాదన తర్కానికి నిలవదు
కాబట్టి ముంతాజ్ మహల్ నుండి 'తాజ్ మహల్' అనే పదం రూపొందింది అనే సాధారణ వివరణ పై పరిశీలనల ను పట్టి అశాస్త్రీయమైనది. అని తేల్చి చెప్పాడు రచయత.
తాజ్ మహల్ అనేది తేజోమహాలయ లేదా తేజేశ్వర మహాలయ అనే పదాల యొక్క వికృత రూపం కాల క్రమంలో తాజ మహల్ గా మారిందని వారు పేర్కొన్నారు.
ముంతాజ్ మరియు షాజహాన్ ల ప్రేమకథ కు ఎటువంటి సాహిత్య, చారిత్రక ఆధారాలు లేవు బ్రిటీష్ ఇండియాలో అమ్ముడు బోయిన చరిత్రకారులు మరియు దేశ పురాతన చరిత్ర పై శ్రద్ధాసక్తులు లేని పురావస్తు శాస్త్రవేత్తలు సృష్టించిన అద్భుత కల్పిత కథ అని కూడా ఓక్ చెప్పారు.
షాజహాన్ కాలం లోని సమకాలీన రాజు ల చరిత్ర ఒక్కటి కూడా ఈప్రేమకథను ధృవీకరించటంలేదు.
శైవ శాఖలు ఉప శాఖలు ఆగమ శాస్త్రం ప్రకారం త్రిశూలం ను పవిత్రంగా భావిస్తాయి ఈ త్రిశూల ఆకారంలో
దాని మధ్య నాలుకలా ఓకటి మిగిలిన రెండింటి కంటే ఎక్కువ విస్తరించి ఉంటుంది. ఇది సర్వ సాధారణంగా మనకు కనిపించే శైవాగమ గోపుర నిర్మాణం. ఈ నిర్మాణం ను దగ్గరగా చూస్తే, మధ్య నాలుక "కలశం" (నీటి కుండ) ఆకారంలో రెండు మడతలు పెట్టిన మామిడిఆకులు మరియు పైన కొబ్బరికాయతో కనిపిస్తుంది. ఇది పవిత్రమైన హిందూ చిహ్నం. మనం నేడు తాజ్ మహల్ గా పిలిచే కట్టడ గోపురం పై i చిహ్నాలు మనం నేటికీ చూడ వచ్చు
త్రిశూలం శిఖరం లోపల పూజించే అధి దేవత యొక్క చిహ్నం కావచ్చు? పైన జాబితా చేయబడిన చిహ్నాలు నేరుగా హిందూ ధర్మం కు చెందినవి మరియు వాటిలో కొన్ని నాగుపాములు కూడాఉన్నాయి. ఇస్లాం ధర్మం లో సర్ప ఆరాధన లేదు "మకరతోరణం" వంటి అలంకరణలు ఉండవు.
గోడలపై రాతితో మలిచిన పూలలో ఓం. చిహ్నం ను కూడా గుర్తించారు
తాజ్ మహల్ షాజహాన్ యుగానికి ముందే ఉందని సూచించడానికి ఓక్ అనేక పత్రాలను ఉదహరించారు:
న్యూయార్క్_ప్రొఫెసర్
మార్విన్_మిల్లర్ తాజ్ మహల్ యుమున నదీతీరపు వాకిట తలుపు నుండి పలు నమూనాలను తీసుకున్నారు. కార్బన్ డేటింగ్ పరీక్షలో షాజహాన్ కంటే తలుపు 300 సంవత్సరాల పురాతనమైనది అని తేలింది.
1638లో (ముంతాజ్ మరణించిన ఏడేళ్ల తర్వాత) ఆగ్రాను సందర్శించిన యూరోపియన్ యాత్రికుడు జోహాన్ ఆల్బర్ట్ మాండెల్‌స్లో తన జ్ఞాపకాలలో అగ్రా నగరంలో ప్రజాజీవితాన్ని వివరించాడు, కానీ తాజ్ మహల్ నిర్మాణం గురించి ప్రస్తావించలేదు.
ముంతాజ్ మరణించిన ఒక సంవత్సరం లోపు ఆగ్రాకు వచ్చిన ఆంగ్ల సందర్శకుడు పీటర్ ముండి యొక్క రచనలు, షాజహాన్ కాలానికి చాలా కాలం ముందు తేజో మహాలయం ఒక అద్భుతమైన నిర్మాణం అని చెపుతోంది.
తాజ్ మహల్ ముంతాజ్ సమాధి కాకుండా ఒక ప్రత్యేకమైన హిందూ దేవాలయం అనే నమ్మకానికి మద్దతు ఇచ్చే అనేక ఆకృతులను మరియు నిర్మాణ వైరుధ్యాలను కూడా ఓక్ తన పరిశీలన లో గుర్తించాడు ఇవన్నీ కూడా మనకు ఇస్లాం ధర్మంలో వారి నిర్మాణశైలి లో ప్రపంచంలో ఎక్కడా కనిపించవు.
షాజహాన్ కాలం నుండి తాజ్ మహల్ లో అనేక గదులు మూసివేయబడ్డాయి మరియు ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో లేవు. ఆ గదులలో శివుని తల లేని విగ్రహం మరియు హిందూ దేవాలయాలలో
పూజా ఆచారాలకు సాధారణంగా ఉపయోగించే ఇతర వస్తువులు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ నిజాలు బయట పడితే రాజకీయంగా తనకు తగిలే ఎదురుదెబ్బలకు భయపడి, నాటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం ఓక్ పుస్తకాన్ని పుస్తక దుకాణాల నుండి ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించింది మరియు మొదటి ఎడిషన్ యొక్క భారతీయ ప్రచురణకర్తను తీవ్రంగా బెదిరించింది. అని అప్పటి లోరాజకీయ నాయకులు అధికార్లు చెవులు కొరుక్కుంటూ ఉండేవారు
ఓక్ పరిశోధనను నిజమని ధృవీకరించడానికి లేదా అబద్ధమని అప్రతిష్టపాలు చేయడానికి నేడు మన కున్న ఏకైక మార్గం తాజ్ మహల్ యొక్క మూసివున్న గదులను తెరవడం మరియు అంతర్జాతీయ పురాతత్వ నిపుణులను దర్యాప్తు చేయడానికి అనుమతించడం.
తాజ్ మహల్ యొక్క అత్యంత భయంకరమైన రహస్యం ఏమిటంటే, షాజహాన్ ఆగ్రాను పరిపాలించడానికి చాలా కాలం ముందు అంటే దాదాపు మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఈ ఆలయ కట్టడం నిర్మించబడింది. అంటే అప్పటికి మొఘల్ లు ఇంకా పాలకులు గా భారత్ లోకి అడుగు పెట్టక ముందే ఈ ఆలయ కట్టడం వునికి లో ఉంది
తాజ్ మహల్ యొక్క నిజమైన కథ ఒక్ రాసినపుస్తకం ప్రకారం, ఈ కట్టడం మొదట ఆగ్రాలోని రాజపుత్రులు నిర్మించిన శివుని ఆలయం. గా ఉండేది రాజపుత్రులతో జరిగిన యుద్ధంలో షాజహాన్ గెలిచినప్పుడు ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నాడు.ఇది నాటి తేజో మహాలయం లేదా నేటితాజ్ మహల్ వెనక దాగివున్న ఉన్న రహస్యం,
అయితే మన దురుదృష్ఠం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ నిజాలను ఇంకా ఏ ప్రభుత్వ సంస్థ కూడా అంగీకరించ లేదు
ఓక్ పరిశోధనలకు ప్రామాణికతను కల్పించే శాస్త్రీయ ప్రయత్నాలు భారత ప్రభుత్వం చెయ్యలేదు
రహస్య గదులు; తాజ్ మహల్, కూడా ఆనాటి సమకాలీన చారిత్రక కట్టడాల వలె అనేక రహస్య మార్గాలు మరియు గదులను కలిగి ఉంది.
ఇక్కడ మనకు తలెత్తే మరో ప్రశ్న ఏమిటంటే నిజంగా ముంతాజ్ సమాధి అయితే సమాధి నిర్మాణంలో అనేక గదులు రహస్య మార్గాలు ఎందుకుఉన్నాయి, ఇవి అన్నీ షాజహాన్ కాలం నుండి ఎందుకు మూసివేయబడి ఉన్నాయి.
పరిశోధకుల పరిశీలన ప్రకారం,ఇది శివుని ఆలయమని ఈ గదులలో ఆధారాలు ఉన్నాయి. ఒక గదిలో తలలేని శివుని విగ్రహం ఉందని కూడా కొ అంటారు. అది నిజం అయితే ఇదే అసలు సిసలు తాజ్ మహల్ రహస్యం.
భారత ప్రభుత్వానికి తెలుసు; అందుకే తాజ్ మహల్ ఉనికిపై తదుపరి పరిశోధనలను నాటిభారత ప్రభుత్వం నిషేధించింది
తాజ్‌మహల్‌కు సంబంధించిన పుస్తకాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది. మతపరమైన ఉద్రిక్తతలకు భయపడి సీలు వేసిన గదులను తెరవడానికి ప్రభుత్వం ఎవరినీ అనుమతించలేదు.ముందు ముందు కూడా పరిస్థితి ఇలానే ఉంటే
మరిన్ని ప్రశ్నలు లేవనెత్తే అవకాశం కూడా ఉంది... ఆ ప్రశ్నలన్నిటికీ కాల స్వరూపుడైన మహా కాలుడే సర్ అయిన సమాధానం ఇవ్వగలడు
మరో విషయం ఏమిటంటే తాజ్ మహల్ కు సమీపంలోనే హిందువులు తేజో మహాలయం పేరుతో మరో ఆలయాన్ని నిర్మించుకున్నారు

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...