Sunday 30 May 2021

 First of all, referring to them as Covid vultures is a misnomer. And that’s not just because it is an insult to the vulture, a noble bird which performs a scavenging role that may seem disgusting to us but nevertheless is crucial for the ecosystem to sustain. It is also because the term limits our understanding of the wide variety of ways in which India’s Covid vultures are monetizing our dead. Calling them vultures is a bit like referring to a Boeing 747 as a “flying auto-rickshaw.” The former is just too versatile for the description to make sense.


Consider all the ways in which the dead and dying can be useful to the vulture journalist. The first and most obvious is old fashioned ambulance chasing. You find a family desperately trying to find a place in hospital for their loved one. You shove cameras in their face and record their cries for help. The more the despair in their eyes, the more compelling the coverage. If you can, you shove something in the face of the one gasping for breath. Then you wait. Because you don’t want to cash out too early. If that person dies, your video footage will be worth more money.

However, the second wave saw this perversion taken to a sick new level. They followed the dead bodies all the way to the crematorium and took pictures of rows of burning funeral pyres. Some of these pictures were taken from a very great height to capture a full panorama view, which I can only suppose is drone footage. After all, I suppose the New York Times had taken out a global tender of some sort and they don’t compromise on quality. So move away, you wretched scavenger birds, because there is a vulture drone flying over the burning ghat.

The pandemic took millions of lives all across the world, but did you see such coverage from anywhere else? In New York, they piled hundreds of bodies into freezer trucks, where they still lie today, over a year later. Entire neighborhoods in Italy and Spain turned into death valley, but the dignity of the departed was not violated like this. Not for the voyeuristic pleasure of others.

Wednesday 12 May 2021

 ఇది భారతీయులకు ఎప్పుడూ చెప్పని కథ.....

ఏ పాఠ్య పుస్తకాలలో ముద్రించని కథ......
తమ పూర్వీకుల గొప్పతనాన్ని తెలుసుకోలేని జాతి ఎప్పుడు బానిసత్వం వైపే వెళ్తుంది


1962 ఇండో చైనా యుద్ధ సమయంలో అస్సాం రాష్ట్రములోని తేజ్‌పూర్ నివాసితులు శక్తివంతమైన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) ను ఎదుర్కోని వారితో యుద్ధం చెయ్యాలని నిర్ణయించుకున్నారు.
"#రైఫిల్ డ్రిల్‌లోని భారతీయ #బాలికలు - భారత అస్సాం రాష్ట్రంలోని తేజ్‌పూర్‌లో ఆయుధ శిక్షణ సమయంలో చేతిలో తుపాకీతో చీరలలో ఉన్న ఈ అమ్మాయిలు.
భారతదేశంలో సమీకరణలో భాగంగా భారత ఆర్మీ సైనికులు సూచనలు నిర్వహించారు.ఇండియన్ హోమ్ గార్డ్‌కు చెందిన ఈ బాలికలు రైఫిల్స్‌ను ఎంచుకొని చైనా సైన్యాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు మరియు కాల్పుల విరమణ వరకు పోరాడారు, తేజ్‌పూర్ సుమారు 75 మైళ్ళ ఈశాన్య సరిహద్దులోని కమ్యూనిస్ట్ చైనా సైన్యం ప్రధాన దాడి మార్గాలలో ఒకటి "(APW wire photo via cable from London)
భారతీయ #మహిళలు దేశము కోసం ఏమైనా చెయ్యగలరు అని ప్రపంచానికి తెలియచెప్పారు

Tuesday 11 May 2021

 దొంగలు దూరిన ఆరునెలలకు .. అని ఒక సామెత ఉంది. గత నాలుగు రోజులుగా అనేక పత్రికల్లో ఇదే తరహా వార్తలు .

గత సంవత్సరం మే నెల అనుకొంటా . అయ్యా డీవీఎస్పీ గుప్త గారు . డేట్ గుర్తుందా ? భాగ్యనగర వైశ్య యూత్ అసోసియేషన్ వారు నాతొ జూమ్ క్లాస్ నిర్వహించారు .
అందులో నేను చెప్పిన అంశాలు ; వైశ్య కులానికి చెందిన వారికి ఎక్కువగా కరోనా వల్ల సైటోకిణిన్స్ట్రోమ్ రావడం కనిపిస్తోంది . ఒక్కో కుటుంబం లో ఇద్దరు ముగ్గురు చనిపోవడం .. యువకులు కూడా చనిపోవడం కనిపిస్తోంది . సైటోకిణిన్ స్ట్రామ్ అంటే వ్యక్తి రక్షక వ్యవస్థే వ్యక్తి అంగాల పై దాడి చెయ్యడం . ఇందువల్ల గుండె ఊపిరి తిత్తులు పాడైపోతాయి .{ నేను చెప్పిన కొద్దీ రోజులకే ప్రముఖ గాయకుడూ కూడా ఇదే కారణం వల్ల మరణించాడు . అయన బ్రాహ్మణ కులానికి చెందిన వాడు అని అందరకీ తెలిసిందే . }
ఇలా సైటోకిన్ స్ట్రామ్ రావడానికి కారణాలు . 1 . జన్యుపరమైన కారణాలు .. ఇది ఒక రకమైన ఇమ్యూన్ డిసార్డర్ . జన్యు పరమైన లోపాలను అధిగమించలేము . కానీ భయపడాల్సిన అవసరం లేదు . 2 . శాఖాహారం లో బి 12 లోపం ఉంటుంది . కాబట్టి ఆ టాబ్లెట్స్ తీసుకోండి . ౩. మూడో కారణం డి విటమిన్ లోపం .. ఇంకా ఊపిరి తిత్తుల్లో కొవ్వు ఎక్కువ గా ఉండడం .. వొంట్లో కొవ్వు ఉంటే నష్టం . దానికన్నా ఊపిరి తిత్తుల్లో కొవ్వు అధిక నష్టం చేస్తుంది . కరోనా తన కొమ్ములతో ఆ కొవ్వుకు అతుక్కొంటుంది . కాబట్టి రోజూ ఎండలో కాసేపు నడవండి . కనీసం ఊయిరి తిత్తుల్లోని కొవ్వు కరుగుతుంది . డి విటమిన్ వస్తుంది . 4 . వ్యైసుల్లో భయం కాస్త ఎక్కువగా ఉంటుంది . కరోనా అంటే భయపడొద్దు . ఇదే విషయాన్ని మా స్కూల్ ఎంప్లాయిస్ ఇంకా తల్లితండ్రులు తో కూడా షేర్ చేసుకొన్నా .
మా ఎంప్లాయిస్ లో అలాగే తల్లితండ్రుల్లో వైస్యులూ, బ్రాహ్మణులు , మార్వాడి లు, జైన్ లు ఎక్కువ .. ఛ.. ఇలా కులాల పేరు ప్రస్తావిస్తూ నేను పోస్ట్ పెట్టాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు . నాకు లోకం లో రెండే కులాలు .. రెండే మతాలు కనిపిస్తాయి . మంచి .. చెడు.
మా ఎంప్లాయిస్ ఇంకా అందరూ కాక పోయినా ఎంతో మంది తల్లితండ్రులు నేను చెప్పిన పద్దతి ని పాటించారు . ఇప్పుడు రెండో వేవ్ లో వందల మందికి కరోనా సోకింది . కుటుంబాలకు కుటుంబాలు కరోనా బారిన పడ్డాయి . అందరూ గట్టెక్కసారు . 75 ఏళ్ళ వృద్ధులు కూడా ఇంటి వద్ద నుంచే కరోనా ను గెలిచారు .
ఇప్పుడు మీడియా మేల్కొంది . కనీసం ఇప్పుడైనా సరైన మార్గం చూపిస్తారా అంటే అదీ లేదు . వైస్యులు తమ కులం లోనే పెళ్లి చేసుకొంటారట . అదేదో మిగతా కులాలు వేరే కులం వారిని పెద్ద ఎత్తున పెళ్లి చేసుకొన్నటు. చెత్త రాతలు . వైస్యుల జీన్స్ లో ఉందట . అంటే ఇంకా మీరేమి చేసినా ఇంతే గతి . కరోనా సోకితే పోవడమే అని వారిని భయపెట్టడం . అసలే భయస్తులు . ఇలాంటి రాతలు చదివితే ఇక ఏమి గతి ?
అయ్యా .. గుప్త గారు .. నిన్ననే నేను మీకు మీసెంజర్ లో మెసేజ్ పెట్టాను . నా సూచనలు గత సంవత్సరంగా పాటించిన వారి పై దీని ప్రభావం ఎలా ఉందొ తెలియచేయండి . నాకు తెలిసి మీతో సహా ఎంతో మంది మొదటి వేవ్ లోనే సులభంగా కరోనా ను జయించేసారు . ఎవరి జోలికి వెళ్లొద్దు .. మనం .. మన కుటుంబం .. మన వ్యాపారం అంటూ భయంగా జీవించే ఆర్య వైస్యులు భయం తో చచ్చి పోయే స్థితి వచ్చింది . నాకు దయ చేసి ఫీడ్ బ్యాక్ ఇవ్వండి .నా విశ్లేషణ లో తప్పుంటే .. నా సూచనల వల్ల మీకు నష్టం జరిగి ఉంటే బహిరంగంగా గుంజీలు తీస్తాను . ఇంకా పెద్ద శిక్షకైనా రెడీ .
చివరిగా ఒక విషయం .. ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైస్యులకు సంబందించిన సమస్య కాదు . శాఖాహార కులాలైన మార్వాడీలు .. జైనులు .. కాస్త తక్కువ స్థాయిలో బ్రాహ్మణులు ఇదే సమస్య ను ఎదుర్కొంటున్నారు . గుజరాత్ , మహారాష్ట్ర లాంటి చోట్ల .. ఇంకా ఢిల్లీ లాంటి నగరాల్లో మరణాలు ఎక్కువ ఉండడానికి ఇదే కారణం .
ఈ ఒక్క పోస్ట్ మాత్రమే చదివి ఆయ్ మరణాలు శాఖాహారుల్లో మాత్రమే ఉందా ? మరైతే మాంసాహారులు ఎందుకు మరణిస్తున్నారు అని అడగకండి . నా వల్ల కాదు బాబు .. చెప్పి నోరు .. కాదు టైపు చేసి చేసి వేళ్ళు అరిగిపోతున్నాయి . కరోనా మరణాలకు మూడు కారణాలు . 1 . డి విటమిన్ లోపం . ఇది అందరు నగర వాసులకు వర్తిస్తుంది . అందుకే నగరాల్లో మరణాలు ఎక్కువ . 2 . శాకాహారులు .. బి 12 లోపం .. సైటోకిన్ స్ట్రామ్ . ౩ టీవీ లు .. వాట్సాప్ గ్రూప్ లు - భయం . ఇంకా చెప్పాలంటే కనీసం కనీసం పల్స్ ఆక్సీమేటర్ లు చెక్ చేసుకోనంత అజ్ఞానం . మాస్కు .. పూస్కో.. అంటూ చేసిన ప్రచారం లో సగం అసలు విషయాల పైన చేసి ఉంటే పరిస్థితి బిన్నంగా ఉండేది .
ఈ విషయాల పై పదమూడు నెలలుగా నెత్తినోరు బాదుకొంటున్నా. అమెరికా డాక్టర్ కరోనా కు డి ౩ మందు అన్నారు అని ఇప్పడు వార్తలు . నేను గత సంవత్సరం ఏప్రిల్ నెల లోనే ఈ విషయాన్ని చెబితే ఎండలో కూర్చుంటే కరోనా చచ్చిపోతుందా అని సెటైర్ లు .. సెటైర్ లు వేసిన వారు రిటైర్ అయిపోయారేమో తెలియదు .. అదే జీవితాన్నుంచి . చివరిగా ఒక మాట .. నిద్ర పోయేవాడిని లేపొచ్చు . నిద్ర నటించే వాడిని లేపడం ఎలా ?

Monday 10 May 2021

  50 ఏళ్ళ క్రితం ఇటలీ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన ఇటలీ బార్ వైరస్
















*♦️1. రాజీవ్‌గాంధీ మొత్తం 181 పబ్లిక్ మీటింగ్ లలో పాల్గొన్నారు. అందులో నుండి సోనియా గాంధీ 180లలో పాలుపంచుకున్నారు. (శ్రీపెరంబుదూర్ మీటింగ్ తప్ప) రాజీవ్ గాంధీ చివరి మీటింగ్‌లో ఆవిడ పాల్గొనలేదు. అదే రోజు ఆయన మానవబాంబ్ ద్వారా హాత్య చేయబడ్డారు.*
*♦️2. రాజీవ్‌గాంధీ హత్యలో మరో 14 మంది సామాన్యులు చనిపోయారు. అందులో కాంగ్రెస్‌కి చెందిన ఒక్క లీడరు కూడా లేడు ! ఇది ఆశ్చర్యంగా, అనుమానాస్పదంగా అనిపించడం లేదా ఒక మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి కాండిడేట్ వ్యక్తి ప్రసంగించే మీటింగ్‌లో ఒక్క సీనియర్ కాంగ్రెస్ లీడర్ లేకపోవడం,*
*♦️3. రాజీవ్‌గాంధీ హత్యలో పెద్ద లీడర్ కానీ, మధ్యస్థ లీడర్ కానీ, చిన్న లీడర్ కానీ చనిపోలేదు. సోనియా లేరు, ఎప్పుడూ రాజీవ్ వెంట ఉంటూ అనుసరించే వ్యక్తి తల నొప్పి కారణంగా ఆవిడ ఆ ర్యాలీకి ఆరోజు హాజరు కాలేదు. చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే పోయే తల నొప్పిని ఆమె సాకుగా చెబుతోంది. ఆ తరువాత భారత న్యాయస్థానానికి ప్రియాంకగాంధీ ద్వారా హంతకులకు శిక్ష అవసరం లేకుండా క్షమాభిక్ష పెట్టమని ఆమె అప్లికేషన్ దాఖలు చేయించింది.*
*♦️4. సోనియా ప్రస్థానం నెహ్రౄ కుటుంబంలో ఒక కొడలుగా మొదలయ్యాక అప్పటినుండి ఇప్పటివరకు ఒక్కటి కూడా సాధారణ మరణం నమోదు కాలేదు, అన్నీ కూడా అసాధారణమైనవే, రహస్యమైనవే. మీకేం అర్ధమైంది ❓*
*♦️5. ఇందిరా గాంధీ కుమారుడు అయిన సంజయ్‌గాంధీ మామ అయినటువంటి కల్నల్ ఆనంద్ ఆయన తన ఫామ్ హౌస్ కి ఎదురుగా చంపబడ్డాడు.*
*♦️6. సంజయ్‌గాంధీ కూడా ఒక ప్రైవేట్ ప్లేన్ ప్రమాదంలో చనిపోయాడు. ఇందిరాగాంధీ తన సొంత రక్షకుడి చేతిలోనే హత్య చేయబడ్డారు. తరువాత రాజీవ్ గాంధీ కూడా అలాగే చనిపోవడం జరిగింది.*
*♦️7. సోనియా తన దగ్గరి మిత్రురాలు, తనతో పాటు బార్‌లో డాన్స్ చేసిన కొలీగ్ డ్యాన్సర్ కొడుకు అయిన రాబర్ట్ వాద్రాకు ప్రియాంకను ఇచ్చి వివాహం జరిపించారు.*
*♦️8. ప్రియాంక గాంధీ మామ రాజేంద్ర వాద్రా ఢిల్లీలోని ఒక గెస్ట్ హౌస్‌లో చనిపోయి కనిపించడం జరిగింది.*
*♦️9. ప్రియాంక బావగారి భార్య అంటే ప్రియాంక తోడి కోడలు హైవే రోడ్డు ప్రమాదం లో చనిపోయారు.*
*♦️10. ప్రియాంక గాంధీ బావ మొరాదబాద్ హోటల్‌లో చనిపోయి కనిపించడం జరిగింది.*
*♦️11. రాజీవ్‌గాంధీకి దగ్గరి మిత్రులు అయిన రాజేష్‌ పైలట్, మాధవరావు సిందియాలు రాజీవ్‌తో కలిసి ఇటలీలోని సోనియా డ్యాన్స్ చేసే ఆ బార్‌కి వెళ్లేవారు. రాజేష్ పైలట్ రోడ్డు ప్రమాదంలో, మాధవరావు సింధియా విమాన ప్రమాదంలో చనిపోయారు.*
*♦️12. ఏ రోజైతే పార్లమెంట్ మీద అఫ్జల్‌గురు దాడి చేసాడో ఆరోజు రాహుల్, సోనియా ఇద్దరూ పార్లమెంట్‌కి వెళ్ళలేదు. ఇది కూడా కాకతాళీయమేనా. ❓*
*♦️13. ముంబాయి తాజ్ హోటల్ (26/11) దాడి ముందు రోజే రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళిపోయాడు. మీకేం అర్థమైంది. ❓*
*👿 ఇండియాలో హిందువులకు ఇప్పటికి మీడియా దాచేసిన, సమాధానం తెలియని ప్రశ్నలు ❓👿*
*♦️1. పాకిస్తాన్, భారతదేశం మతం ఆధారంగా విడిపోయినప్పుడు, పాకిస్తాన్ ముస్లిం దేశంగా ప్రకటించినప్పుడు, భారతదేశం హిందూ దేశంగా ఎందుకు ప్రకటించ బడలేదు (ప్రపంచంలో ఇంకో హిందూ దేశం కూడాలేదు.) ❓*
*❓2. పాకిస్తాన్ నుండి హిందువుల, సిక్కుల శవాలు వస్తే రానీ, ఇక్కడ ఒక ముస్లిం రక్తం కూడా పార కూడదని జాతిపితగా ప్రచారమైన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఎందుకన్నారు ❓*
*♦️3. గాంధీ అనుకుంటే భగత్ సింగ్ ను కాపాడగలిగే వారు. కానీ ఎందుకు కాపాడ లేదు ❓*
*♦️4. భారత్ లో ముస్లింల లబ్ది కోసం రకరకాల చట్టాలు ఎందుకు ఉన్నాయి ❓*
*♦️5. భారత్ నుండి విడిపోయిన దేశాలు అన్నీ ముస్లిం దేశాలుగనే ఎందుకు మారాయి ❓*
*♦️6. కేరళ లో రిక్షావాళ్లు, డ్రైవర్లు అయిన హిందువులు శ్రీ కృష్ణ, జై హనుమాన్ అని ఎందుకు రాసుకోకూడదు ❓*
*♦️7. రాజ్యాంగం ప్రకారం 10 శాతం కంటే తక్కువ ఉన్న వారినే అల్ప సంఖ్యాకులు అంటారు. భారత్లో 18 శాతం ఉన్న ముస్లింలు ఇంకా అల్ప సంఖ్యాకులుగా ఎందుకు సౌకర్యాలు పొందుతున్నారు ❓*
*♦️8. కాశ్మీర్ హిందూ దేశంలో భాగం అయినప్పటికీ, అక్కడినుండి హిందువులను ఎందుకు వెళ్ల గొట్టారు ❓*
*♦️9. ముస్లింలు ఎక్కడైతే 30 - 40 శాతం అవుతారో అప్పుడు వారి కోసం ప్రత్యేక ముస్లిం దేశం కావాలని డిమాండ్ మొదలవుతుంది. ఇతర మతస్తులను వ్యతిరేకిస్తారు ❓ ఎందుకు ♦️*
*♦️10. ఇస్లామిక్ ఉగ్రవాదులకు, ఇస్లాంకు సంబంధం అంట కట్టొద్దని కోరుకుంటారు. కానీ హిందుత్వాన్ని మతతత్వం అని ఎందుకంటారు ❓*
*♦️11. ప్రపంచంలో హజ్ యాత్రకు సబ్సీడీ ఇచ్చే ఏకైక దేశం భారత దేశం. 60 సంవత్సరాలుగా ప్రభుత్వం దీని కొరకు వేల కోట్లు ఖర్చు చేశారు. ఎందుకు ❓*
*♦️12. హిందూ మందిరాలలో ఆదాయాన్ని మదరసాలకు ఎందుకు ఖర్చు పెడతారు ❓*
*♦️13. కాశ్మీర్లో భగవద్గీత బోధించటానికి చట్టపరమైన ఆంక్షలు ఎందుకు ❓*
*♦️14. ఒకసారి జుమ్మా మసీద్ ఇమామ్ సయ్యద్ అబ్దుల్ బుఖారీ "నేను ఒసామా బిన్ లాడెన్ ను సమర్పిస్తానని, ఐఎస్ఐఎస్ యొక్క ఏజెంటును" అని అన్నారు. అయినా భారత ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయలేదు. ఎందుకు ❓*
*♦️15. పాకిస్తాన్ లో 1947లో 22.4 5 శాతం హిందువులు ఉండేవారు 1.12 శాతం మాత్రమే ఉన్నారు. అందరూ ఎక్కడికి పోయారు ❓*
*♦️16. మొగలుల ద్వారా ధ్వంసం చేయబడిన సోమనాథ్ మందిర్ పునరుద్దరించాలన్న సమయంలో ఇది ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమే అని గాంధీ ఎందుకన్నారు ❓*
*♦️17. అదే గాందీ జుమ్మా మసీదు పునరుద్దరణకు నిరాహార దీక్షకు కూర్చుని ప్రభుత్వం పై వత్తిడి ఎందుకు తెచ్చారు ❓*
*♦️18. భారత్లో 1947లో 7.8 8 శాతం ముస్లింలు మాత్రమే ఉండే వారు. ప్రస్తుతం వారు 18.8 శాతం ఉన్నారు. ఇంత జనాభా ఎలా పెరిగింది ❓*
*♦️19. భారతదేశంలోని మీడియా హిందువులకు, సంఘ్ కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది ❓*
*♦️20. అక్బర్ జనానా లో 4878 మంది హిందూ మహిళలు ఉండేవారు. జోధా అక్బర్ సినిమాలో కాని, పాఠశాల చరిత్ర పాఠ్యాంశాలలో ఇది ఎందుకు ముద్రించ బడ లేదు ❓*
*♦️21. బాబర్ లక్షల హిందువులను హత్య చేశాడు.అయినా మనం ఎందుకు అతని మసీదును చూడాలను కుంటాము ❓*
21. భారత్ లో 80 శాతం హిందువులు ఉన్నారు. అయినా శ్రీరాముని మందిరం ఎందుకు కట్టలేము?
*♦️23‌. కాంగ్రెస్ పాలనలో 645 దాడులు జరిగాయి. అందులో 32, 427 మంది చనిపోయారు. ఇవేవీ మీడియాకు కనపడవా ❓*
*♦️24. కానీ గుజరాత్ లో ప్రతీకార దాడులలో రెండు వేల మంది చనిపోతే మీడియా ఇంత హంగామా ఎందుకు చేసింది ❓*
*♦️24. గోద్రా లో 67 మంది కరసేవకులు సజీవంగా దహనం చేశారు మీడియా దాని గురించి ఎందుకు మాట్లాడదు ❓*
*♦️25. జవహర్లాల్ నెహ్రూ తాత ఒక ముస్లిం (ఘియాషుద్దీన్ గాజీ) కానీ మనకు చరిత్రలో తప్పుగా ఎందుకు చూపించారు. ❓*
*🤝 ప్రతి ఒక్కరూ రాబోయే తరాలను ఎటు వైపు తీసుకెళ్తున్నారో ఆలోచించాలి. ఇది మనందరి బాధ్యత. 🤝*
*🚩 జై హింద్ 🚩*

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...